ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కీర్తిసురేష్(Keerthy Suresh)ఒకరు.

నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ చిన్నది.

అయితే నిన్నమొన్నటిదాకా పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్ ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచింది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేరళ స్పెషల్ పండగ ఓనం సందర్భంగా ముస్తాబయిన కీర్తి సురేష్..

ప్రస్తుతం కీర్తిసురేష్ నాని నటిస్తున్న దసరా సినిమాలో నటిస్తోంది.