'అమ్ము' మువీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి

తెలుగులో తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది

ప్రస్తుతం 'మట్టి కుస్తీ' ప్రమోషన్స్‌లో ఐశ్వర్య లక్ష్మి బిజీగా ఉంది

తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓషాకింగ్‌ విషయాన్ని ఆమె బయటబెట్టింది

చిన్నతనంలో గుడికి వెళ్తే.. ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, నాటి చేదు ఘటనను తలచుకుంది

ఆ రోజు పసుపు కలర్‌ డ్రెస్‌ వేసున్నానని, ఆ ఘటన తర్వాత ఎప్పుడు పసుపు రంగు చూసినా తనకెంతో భయం వేస్తుందట

తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌ కోసం కోయంబత్తూర్‌కు వెళ్తే.. అక్కడా కూడా అలాంటి ఘటననే ఎదుర్కొన్నానని బాధపడింది

తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌ కోసం కోయంబత్తూర్‌కు వెళ్తే.. అక్కడా కూడా అలాంటి ఘటననే ఎదుర్కొన్నానని బాధపడింది