పసుపు రంగు భయమంటున్న హీరోయిన్..

ఐశ్వర్య లక్ష్మీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 

మట్టి కుస్తీ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. 

పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో కనిపించింది. 

ఇందులో పడవ నడిపే యువతిగా కనిపించింది. 

డాక్టర్ కావాలనుకొని అనుకోకుండా హీరోయిన్ అయ్యిందంట. 

పసుపు రంగు భయమంటున్న హీరోయిన్. 

ఆ రంగు చూస్తే భయమంటుంది. 

ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిందట.