అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుందంటే సాధారణంగానే మన బాడీలో వేడి సరిపడనంతగా ఉంటుంది. అది పెరిగితే జ్వరం అన్నమాట

అదే 100 డిగ్రీస్ దాటితే ఇక మంచానికి అతుక్కోని ఉండాల్సిందే. అలాంటప్పుడు ఏమీ తినాలనిపించదు

కానీ తినకపోతే వ్యాధినిరోధక శక్తి ఇంకా క్షీణిస్తుంది. అప్పుడు ఇంకా సీరియస్ అయ్యే ప్రమాదం లేకపోదు

పెసరపప్పుతో ఇలా ఒక చిట్కా పాటిస్తే కనుక కాస్త ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

జ్వరం తీవ్రతను బట్టి ఎక్కువగా ఉంటే ఓ 20 నిమిషాలు తక్కువగా ఉంటే 15 నిమిషాలు పెసర పప్పును ఓ కప్పు నీటిలో నానబెట్టాలి 

ఆ వాటర్‌ను తాగితే జ్వరం వేడి తగ్గుతుందని అప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ మెరుగుపడతాని చెబుతున్నారు

పెసరపప్పుతో సూప్‌ చేసుకుని ఈ వింటర్, రెయిన్ సీజన్‌లో తాగుతూ వుంటే మంచిది