ముంబైలో దారుణం జరిగింది..

వైఫై పాస్‌వర్డ్ చెప్పనందుకు యువకుడి హత్య

వైఫై పాస్‌వర్డ్ కోసం కుర్రాడితో ఘర్షణకు దిగిన ఇద్దరు వ్యక్తులు

కోపంతో 17 ఏళ్ల కుర్రాడిని కత్తితో పొడిచి చంపిన ఇద్దరు వ్యక్తుల

ముంబైలోని కమోతే ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన

సంచలనంగా మారిన వైఫై పాస్‌‌వర్డ్ కోసం హత్యోదంతం

హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ హత్య కేసు