మాస్క్ ధరించకుంటే.. భారీ జరిమానా..!

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కరోనా కట్టడికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను.. పాటించని ప్రజలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కాగా.. సామాజిక దూరం పాటించడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు మాస్కులను ధరించడాన్ని ఖతార్ ఇప్పటికే తప్పనిసరి చేసింది. ఒకవేళ ముఖానికి మాస్కు వేసుకోకుండా ఇంటి నుంచి బయటికి వస్తే.. 200,000 రియాల్స్ (సుమారు రూ.42లక్షలు) […]

మాస్క్ ధరించకుంటే.. భారీ జరిమానా..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 4:34 PM

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కరోనా కట్టడికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను.. పాటించని ప్రజలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

కాగా.. సామాజిక దూరం పాటించడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు మాస్కులను ధరించడాన్ని ఖతార్ ఇప్పటికే తప్పనిసరి చేసింది. ఒకవేళ ముఖానికి మాస్కు వేసుకోకుండా ఇంటి నుంచి బయటికి వస్తే.. 200,000 రియాల్స్ (సుమారు రూ.42లక్షలు) జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలుకు పంపనున్నట్లు హెచ్చరించిన విషయం విదితమే.

మరోవైపు.. కువైట్‌ కూడా ఖతార్ బాటలోనే అడుగులు వేస్తోంది. ప్రజలు మాస్కులు లేకుండా బయటికొస్తే.. 5000 దినార్ల (సుమారు రూ. 12.25లక్షల) జరిమానా గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా.. కువైట్‌లో ఆదివారం ఒక్కరోజే 1048 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 250 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. ఐదుగురు మరణించారు.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు