టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు […]

టీడీపీలోకి గౌరు దంపతుల చేరికకు ముహూర్తం ఖరారు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 3:57 PM

టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి దంపతులు అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వారు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని, 9వ తేదిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా గౌరు దంపతులు కోరారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని గౌరు దంపతులు అన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..