సీఏఏకి వెరైటీ నిరసన.. బోట్లలో ‘వాటర్ మార్చ్’.. కేరళీయ కలర్
పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో ఇప్పటివరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చూశాం.. కానీ.. కేరళలో ప్రొటెస్ట్ చూస్తే వావ్ అనక మానం.. ఈ నెల 9 న కోజికోడ్ లోని చలియం అనే ప్రాంతంలో.. జంకర్ జెట్ట సెంటర్ నుంచి ఫెలోక్ బ్రిడ్జ్ వరకు స్థానికులు, మత్స్యకారులు నదిలో… బోట్లలో ‘వాటర్ మార్చ్’ నిర్వహించారు. ఈ చట్టం వల్ల మనకు ప్రయోజనమేదీ లేదని, ఇది హానికరమని అంటూ ప్లకార్డులు, చిన్నపాటి పోస్టర్లు పట్టుకుని పడవలపై ‘ప్రయాణించారు’. కాగా-ఈ […]
పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో ఇప్పటివరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చూశాం.. కానీ.. కేరళలో ప్రొటెస్ట్ చూస్తే వావ్ అనక మానం.. ఈ నెల 9 న కోజికోడ్ లోని చలియం అనే ప్రాంతంలో.. జంకర్ జెట్ట సెంటర్ నుంచి ఫెలోక్ బ్రిడ్జ్ వరకు స్థానికులు, మత్స్యకారులు నదిలో… బోట్లలో ‘వాటర్ మార్చ్’ నిర్వహించారు. ఈ చట్టం వల్ల మనకు ప్రయోజనమేదీ లేదని, ఇది హానికరమని అంటూ ప్లకార్డులు, చిన్నపాటి పోస్టర్లు పట్టుకుని పడవలపై ‘ప్రయాణించారు’. కాగా-ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఇటీవల ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి విదితమే.. పైగా సీఎం పినరయి విజయన్ పదకొండు బీజేపీయేతర రాష్ట్రాలకు లేఖను రాస్తూ.. తమ ప్రభుత్వం తీసుకున్న చర్య వంటి దాన్నే తీసుకోవాలని కోరారు.
Water march by fishworkers against CAA NRC NPR at Chaliyam, Kerala#rejectcaa #rejectnrc #IndiaDoesNotSupportCAA_NRC pic.twitter.com/TLzpi0ToHW
— Nazeem Kottalath (@NazeemKottalath) January 10, 2020