పాకిస్తాన్‌ సేనలను తుత్తునియలు చేద్దామనుకున్నాం ః ధనోవా

పుల్వామా ఉగ్రదాడి.. అందుకు జవాబుగా బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దాడులు... ఆ సమయంలో భారత-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.. ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చన్న

పాకిస్తాన్‌ సేనలను తుత్తునియలు చేద్దామనుకున్నాం ః ధనోవా
Follow us

|

Updated on: Oct 30, 2020 | 11:05 AM

పుల్వామా ఉగ్రదాడి.. అందుకు జవాబుగా బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దాడులు… ఆ సమయంలో భారత-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.. ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చన్న వాతావరణం అప్పుడు ఉండింది.. భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్‌ సైలెంటయ్యింది కానీ ఏ మాత్రం నోరుజారినా, అడుగు ముందుకేసినా పాక్‌ ఘోరంగా దెబ్బతినేది.. ఈ మాట అంటున్నది అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బి.ఎస్‌.ధనోవా..పాకిస్తాన్‌ చిన్నపాటి ప్రతిస్పందన కనబర్చినా ఆ దేశపు సైనిక విభాగాలను తుడిచిపెట్టేద్దామనుకున్నామని చెప్పారు.. అందుకోసం భారత సైన్యం కూడా సంసిద్ధమయ్యిందన్నారు. ఆనాటి వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌ భూభాగంలో దిగి ఆ దేశానికి చిక్కిన ఐఎఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు గజగజ వణికిపోయారని వచ్చిన వార్తలు నిజమేనన్నారు ధనోవా. అభినందన్‌ను అప్పగించడం మినహా పాక్‌కు వేరే దారి లేదన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉండిందని, అక్కడి రాజకీయపక్షాలు కూడా భారత్‌తో తగువు పెట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఉన్నాయని వివరించారు. భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో పాకిస్తాన్‌కు తెలియనిది కాదు కాబట్టే భారత బలగాల సామర్థ్యం పాక్‌ నాయకులను వణికించిందని ధనోవా అన్నారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు