చిన్నమ్మ చివరి ట్వీట్…
సుష్మాస్వరాజ్ చివరి క్షణాల్లో కూడా దేశం కోసం ఆలోచించారు. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్సభలో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ తన చివరి ట్వీట్ చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురు చూశానని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులందరూ సంతాపం తెలిపారు. కాగా […]
సుష్మాస్వరాజ్ చివరి క్షణాల్లో కూడా దేశం కోసం ఆలోచించారు. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్సభలో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ తన చివరి ట్వీట్ చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురు చూశానని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులందరూ సంతాపం తెలిపారు. కాగా సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019