చిన్నమ్మ చివరి ట్వీట్…

సుష్మాస్వరాజ్ చివరి క్షణాల్లో కూడా దేశం కోసం ఆలోచించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ తన చివరి ట్వీట్ చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురు చూశానని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులందరూ సంతాపం తెలిపారు. కాగా […]

చిన్నమ్మ చివరి ట్వీట్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 07, 2019 | 7:22 AM

సుష్మాస్వరాజ్ చివరి క్షణాల్లో కూడా దేశం కోసం ఆలోచించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ తన చివరి ట్వీట్ చేశారు. జీవితంలో తాను ఈ రోజు కోసమే ఎదురు చూశానని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులందరూ సంతాపం తెలిపారు. కాగా సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.