షాకింగ్ న్యూస్ చెప్పిన వివో.. ఇక నుంచి..
వివో.. చైనాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ ఇండియన్ కస్టమర్లను అనతికాలంలోనే ఆకట్టుకుంది. ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్లతో మొబైల్ ప్రియులకు దగ్గరైంది. అది కూడా ఆన్లైన్లో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఆఫర్లను ప్రకటిస్తూ. అయితే ఇలా స్పెషల్ ఆఫర్లతో దగ్గరైన ఈ సంస్థ.. ఇప్పుడు ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రిటైలర్స్కు మేలు చేయాలన్న సంకల్పంతో.. త్వరలో ఇక భారత్లో ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ లాంచెస్కు ఉండవని తెలిపింది. అయితే ఇక నుంచి వివో ఉత్పత్తులను.. సేమ్ ధరకు మిగతా చానళ్ల […]
వివో.. చైనాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ ఇండియన్ కస్టమర్లను అనతికాలంలోనే ఆకట్టుకుంది. ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్లతో మొబైల్ ప్రియులకు దగ్గరైంది. అది కూడా ఆన్లైన్లో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఆఫర్లను ప్రకటిస్తూ. అయితే ఇలా స్పెషల్ ఆఫర్లతో దగ్గరైన ఈ సంస్థ.. ఇప్పుడు ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రిటైలర్స్కు మేలు చేయాలన్న సంకల్పంతో.. త్వరలో ఇక భారత్లో ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ లాంచెస్కు ఉండవని తెలిపింది. అయితే ఇక నుంచి వివో ఉత్పత్తులను.. సేమ్ ధరకు మిగతా చానళ్ల ద్వారా లాంచ్ చేయనున్నట్లు వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ తెలిపారు. వివోకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఇక స్టాండర్ట్ రేట్స్కే లభిస్తాయని.. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఆఫర్లు ప్రకటిస్తామన్నారు. కస్టమర్లకు సంతృప్తికరంగా తమ ప్రోడక్ట్స్ లాంచింగ్ ఉంటాయని చెన్ పేర్కొన్నారు.