కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు!
ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. నేటి వన్డేలో కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్లో కోహ్లీకి ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. కోహ్లీ ఖాతాలో ఇదో సరికొత్త రికార్డు. 2015 ప్రపంచకప్లో స్టీవెన్ స్మిత్ ఇలా వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. ఇప్పుడు మళ్లీ కోహ్లీ ఆ ఘనత సాధించాడు. కోహ్లీ అర్ధ సెంచరీ […]
ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. నేటి వన్డేలో కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్లో కోహ్లీకి ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. కోహ్లీ ఖాతాలో ఇదో సరికొత్త రికార్డు. 2015 ప్రపంచకప్లో స్టీవెన్ స్మిత్ ఇలా వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. ఇప్పుడు మళ్లీ కోహ్లీ ఆ ఘనత సాధించాడు. కోహ్లీ అర్ధ సెంచరీ బాదిన కాసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. 65 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేశాడు.