రన్ మెషీన్కు దాసోహం అంటున్న రికార్డ్స్..శభాష్ సారథి!
వెస్టిండీస్తో జరుగతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం సాధించాడు. అతడి వన్డేకెరీర్లో ఇది 42వ సెంచరీ. కాగా ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ కెప్టెన్ అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై… అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా, అతి తక్కువ ఇన్నింగ్స్లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ […]
వెస్టిండీస్తో జరుగతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం సాధించాడు. అతడి వన్డేకెరీర్లో ఇది 42వ సెంచరీ. కాగా ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ కెప్టెన్ అరుదైన ఘనతలు సాధించాడు. ఒకే జట్టుపై… అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా, అతి తక్కువ ఇన్నింగ్స్లో 2000 పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కోహ్లీ.. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్కు చెందిన జావేద్ మియాందాద్(1930 పరుగులు) పేరిట ఉంది. దానిని విరాట్ అధిగమించాడు.అదే విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఒక జట్టుపై 2000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు కోహ్లీ. కేవలం 34 ఇన్నింగ్స్ల్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(37 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా), సచిన్ టెండుల్కర్(40 ఇన్నింగ్స్-ఆస్ట్రేలియా) ఉన్నారు.