Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:37 PM

Virat Anushka Baby :  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలాకాలం ప్రేమలో ఉన్న విరుష్క జోడీ 2017లో ఇటలీలో తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో అనుష్క ఆడబిడ్డకు జన్మనించింది.

‘మాకు కూతురు పుట్టిందని తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా భార్య అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలైంది.అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు కెప్టెన్ కోహ్లీ. విరాట్ తండ్రైన సందర్భంగా అభిమానులు, తోటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం అనుష్క వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల పెంపకం గురించి సమాచారం ఇచ్చారు. నేను ప్రగతిశీల కుటుంబం నుండి వచ్చాను. చిన్నపిల్లలందరినీ పాంపరింగ్ చేసే చోట. అదే సమయంలో, ఇతరులను గౌరవించడం నేర్పుతారు. మీరు పిల్లల కోసం మీ స్వంత నిర్మాణాన్ని సృష్టించాలి. మేము మా బిడ్డను ఎగతాళి చేయాలనుకోవడం లేదు. తాను తల్లి కావడానికి ముందు నుంచీ దీని గురించి ఆలోచిస్తున్నానని అనుష్క తెలిపింది.

శిశువును సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని విరాట్ నిర్ణయించినట్లు అనుష్క తెలిపింది. మేము దాని గురించి చాలా ఆలోచించాము. మా బిడ్డ పెరుగుతున్నప్పుడు వ్యక్తులను చూపించడానికి మేము ఇష్టపడము. మేము మా పిల్లలను సోషల్ మీడియాలో పాల్గొనడానికి ఇష్టపడము. ఈ రోజుల్లో పెద్దలు సోషల్ మీడియాను నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కొద్దిగా కష్టం అవుతుంది కానీ మేము దానిని అనుసరిస్తాము అని అనుష్క తెలిపింది.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు