Woman DV case: నీతో కాపురం.. నా వల్ల కాదు.. 25 ఏళ్ళ తర్వాత భర్తపై భార్య ఫిర్యాదు.! ఎందుకో తెలిస్తే షాకే..!

అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారా భార్యాభర్తలు. తాజాగా భార్య తిరిగొచ్చి భర్తపై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది.

Woman DV case: నీతో కాపురం.. నా వల్ల కాదు..  25 ఏళ్ళ తర్వాత భర్తపై భార్య ఫిర్యాదు.! ఎందుకో తెలిస్తే షాకే..!

|

Updated on: Jun 06, 2022 | 8:54 PM


అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారా భార్యాభర్తలు. తాజాగా భార్య తిరిగొచ్చి భర్తపై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది. పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త ద్వారా ఎదురైన మనోవేదన ఆమె మౌనంగా భరించింది. పిల్లలు పుట్టాక అలవాటుగా మార్చుకుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నత చదువులు పూర్తిచేసి.. పెళ్లిళ్లు చేశాక.. అప్పటి వరకూ అనుభవించిన నరకం నుంచి బయటపడాలనే నిర్ణయానికి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పటికి కానీ భర్త.. తాను భార్యను హింసించానని తెలుసుకోలేకపోయారు. తనపై భార్య ఫిర్యాదు చేయడాన్ని నమ్మలేకపోయారు. ఒక్కఛాన్స్‌ ఇస్తే మారతానంటూ జీవిత భాగస్వామిని వేడుకున్నారు. ఆమె ఇక భరించలేను.. ఒంటరిగానే ఉంటానంటూ తెగేసి చెప్పారు. పిల్లలు ప్రయోజకులయ్యేంత వరకూ వేచిచూసి చివరకు ఫిర్యాదు చేశారని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us