Bus Accident: నర్మదా నదిలో పడిన ఆర్టీసీ బస్సు.! చూస్తుండగానే ఊహించని షాక్..
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికితీయగా.. ఇప్పటికే 15 మందిని రెస్క్యూ చేశారు అధికారులు. మిగతా వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. బస్సు ఇండోర్ నుంచి పుణె వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. తను ఖర్గోన్ కలెక్టర్తో మరోసారి ఫోన్లో చర్చించానని, రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని తీసుకున్నట్లు తెలిపాడు సీఎం శివరాజ్ సింగ్. అంతేకాదు.. ఖర్గోన్, ధార్, ఇండోర్ జిల్లాల అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నట్లుగా వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..