భార్య, అత్తమామల వేధింపుల కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన సెల్ఫోన్ స్టేటస్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. భార్య వెళ్లిపోవడం, అత్తమామలు పిల్లలను తీసుకుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు.