తిరుమల లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలు వినియోగించారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని.. శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం దగ్గర కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు.