సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్పల్లిలో ఆయన నివాసముండే ఇంట్లో పది లక్షలు మాయమైనట్లు గుర్తించిన మోహన్ బాబు.. పని పనిషి నాయక్ మీద రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. నిందితుడు నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.