తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి, ఓటర్లను గెలిపించాలని కోరారు. పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.