సంగారెడ్డి జిల్లాకు చెందిన సురేష్ అనే తాగుబోతు వ్యక్తి ఆరు నెలల్లో 77 సార్లు డయల్ 100కు కాల్ చేశాడు. తాగినప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పి పోలీసులను వేధించినందుకు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బలహీనత ఫుల్గా తాగినప్పుడు పోలీసులకు కాల్ చేయడమని తెలిసింది.