సాధారణ పెళ్లిళ్లకు భిన్నంగా పంజాబ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో బంధువులు వధూవరులపై ఏకంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదును వెదజల్లారు. లిక్విడ్ క్యాష్తో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదల సహాయానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.