సందీప్ రెడ్డి వంగా గత చిత్రం ‘యానిమల్’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్తో కలిసి ఆయన చేస్తున్న ఈ ‘పోలీస్ డ్రామా’పై మార్కెట్లో విపరీతమైన హైప్ ఉంది. ఈ ఏడాది చివరలో సినిమా ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే, మార్కెట్ వాల్యూ మరింత పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు.