తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటులు జాగ్రత్తగా మాట్లాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. లడ్డూపై జోకులు వేస్తే సహించేది లేదని అన్నారు. ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో లడ్డూ వివాదం సెన్సిటివ్ అంశం.. దీనిపై మాట్లాడనని హీరో కార్తి అన్నారు.