పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందగా..వీరిలో ఒకరు కావలికి చెందిన మధుసూదన్, మరొకరు విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు మధుసూదన్ సతీమణి, పిల్లలు.