నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ సీజన్ 4కు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ లాంఛ్, ప్రెస్ మీట్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ కుమార్తె తేజస్విని అన్స్టాపబుల్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశంలోనే మేటి షోగా అన్స్టాపబుల్ నిలుస్తోందని వ్యాఖ్యానించారు.