మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఒక మహిళా రైతు పండించిన మామిడి పండు ఎవరూ ఊహించని రీతిలో ఒక్కోటి రూ.10 వేలకు అమ్ముడుపోయింది. అంత ధర పలికినంత గొప్పతనం ఆ పండులో ఏముందనే కదా మీ సందేహం. ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి రకం.