తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ను గవర్నర్ ఆహ్వానించకపోవడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. మెజార్టీ లేకున్నా గతంలో అతిపెద్ద పార్టీలను ఆహ్వానించిన ఉదాహరణలు ఉన్నాయని, విజయ్కు అవకాశం ఇవ్వాల్సిందని అన్నారు.