విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ ఎకాయా రిసార్ట్లో జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు అతిథుల బసను బట్టి రిసార్ట్ను నాలుగు నుంచి ఐదు రోజుల పాటు బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ రిసార్ట్ అద్దె కోసమే దాదాపు రూ.4 కోట్లు చెల్లిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.