రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యులకు భారం అవుతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ స్టవ్ను పరిచయం చేశారు. కేవలం 7% ఇథనాల్తో పనిచేసే ఈ స్టవ్ వాణిజ్య సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందింది, తక్కువ ఖర్చుతోపాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.