జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాకు మురళీ నాయక్ పార్థీవదేహం తరలించారు.