ట్విన్స్ డే రోజున కవలలను పెళ్లాడిన కవలల్లో ఒకరైన వినయ్ ఆత్మహత్య చేసుకుని నెలలోపే మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. ఉగాది రోజున ఇంట్లో నుండి వెళ్ళిన వినయ్ మృతదేహం మానేరులో లభ్యం కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.