వేసవిలో మామిడి పండ్లు తినే విషయంలో చాలామందికి సందేహాలున్నాయి. ముఖ్యంగా మధుమేహులు, బరువు పెరగకుండా చూసుకునేవారు భోజనం వెంటనే మామిడి పండ్లు తినడం రక్తంలో చక్కర స్థాయిలు పెంచి, బరువుకు కారణమవుతుంది. నిపుణుల సూచనల ప్రకారం, భోజనానికి గంట ముందు లేదా రెండు గంటల తర్వాత మామిడి పండు తీసుకోవడం ఉత్తమం.