ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు. 1935లో గుంటూరులో జన్మించిన భాస్కర్ రావు, న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, 1984లో ఉమ్మడి రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా ఒక నెల రోజుల పాటు పనిచేశారు.