ఏలూరులో జంతు కొవ్వు నూనె దందా మరోసారి బయటపడింది. నూజివీడులోని జంతు కళేబరాల ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హజరయ్యపేటలో జంతు కళేబరాల వ్యర్థాలు, నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.