దుర్గాదేవి అమ్మవారు స్వయంగా ఇక్కడ చింతచెట్టులో వెలిశారంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు చేయటం మొదలుపెట్టారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూస్తేందు ఊరూ ఊరంతా బారులు తీరుతున్నారు. ఇదివరకు ఎల్లమ్మగుట్టపై ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు.