బీజేపీ నాయకురాలు మాధవి లత వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆమెతో పాటు మరికొందరు బీజేపీ కార్యకర్తలు రైలులో భజన చేస్తూ ప్రయాణించారు.