ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ సోమవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్పై తన గౌరవాన్ని చాటుకున్నారు ఆమె. తన పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి.. తాను వేరే సీట్లో కూర్చున్నారు.