గౌహతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య రియా గోస్వామిని హత్య చేసిన భర్త రామానుజన్ గోస్వామి మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో దాచాడు. పెళ్లైన కేవలం ఆరు నెలలకే ఈ ఘోరం జరిగింది. నిందితుడు స్వయంగా లొంగిపోగా, పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.