తిరుమల లడ్డూ అంశంపై స్పందించారు అసదుద్దీన్ ఒవైసీ.,లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిమ్ సంస్థల్లో హిందువులను ఎలా పెడతారననారు