ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుండ్ల కవిత సహా పలువురుకి విముక్తి లభించింది. వారిపై అభియోగాలను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురైయ్యారు. భోరున ఏడ్చేశారు.