Good News for Farmers: రైతన్నలూ… మీకో గుడ్‌న్యూస్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం..!(వీడియో)

దేశంలో ఎరువుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 16 లక్షల టన్నుల యూరియా దిగుమతికి కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.

Good News for Farmers: రైతన్నలూ... మీకో గుడ్‌న్యూస్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం..!(వీడియో)

|

Updated on: Dec 17, 2021 | 9:29 AM


దేశంలో ఎరువుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 16 లక్షల టన్నుల యూరియా దిగుమతికి కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.10 లక్షల టన్నుల ఎరువులు పశ్చిమ తీరంలోని ఓడరేవుకు వస్తాయని, తూర్పు తీరానికి 6 లక్షల టన్నులు వస్తాయని ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. దిగుమతి చేసుకున్న ఎరువులు దేశానికి చేరుకున్న తర్వాత, దేశీయ మార్కెట్‌లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ఎరువులను సరఫరా చేస్తుంది.భారతదేశం ప్రతి సంవత్సరం 24 నుంచి 25 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. అయితే దేశంలో ఉత్పత్తిని మించి ఎరువుల డిమాండ్‌ పెరిగిపోవడంతో ప్రతి సంవత్సరం 80 నుంచి 90 లక్షల టన్నుల యూరియా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. యూరియా అవసరాలు, డిమాండ్, సరఫరా, ధరలను బేరీజు వేసుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు యూరియా దిగుమతిని అనుమతిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంలో చైనా నుంచి సుమారు పది లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశీయ అవసరాల దృష్ట్యా చైనా ఎగుమతులను నిషేధించడంతో.. భారతదేశం ఇప్పుడు రష్యా, ఈజిప్ట్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటోంది.

Follow us
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!