నియంత్రిత వ్యవసాయ విధానం పై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు..
తెలంగాణలో నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని ప్రకటించింది. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Latest Videos
Latest News