<urlset xmlns="https://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rakasa-film-review-manasa-sharmas-folk-inspired-comedy-thriller-video-1783886.html</loc><video:video>
	<video:title>Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా</video:title>
	<video:publication_date>2026-04-03T21:24:22+05:30</video:publication_date>
	<video:description>కమిటీ కుర్రోళ్లు లాంటి క్లీన్ సినిమా తీసి నిర్మాతగా తన అభిరుచిని నిరూపించుకున్న నటి.. నిహారిక కొణిదెల. తాజాగా, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి జీ స్టూడియోస్‌తో కలిసి చేసిన ప్రయత్నమే రాకాస. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. రాకాస కథ విషయానికి వస్తే.. జానపద కథలు, చందమామ కథల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమే రాకాస.!! అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఓ పాత కోట.. ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు నివసిస్తుంటాడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి ఆ రాక్షసుడు మూడు హెచ్చరికలు పంపుతాడు. మూడో హెచ్చరిక వచ్చేసరికి ఊరివాళ్లు ఒక మనిషిని అతనికి ఆహారంగా పంపాలి. లేదంటే ఊరిని నాశనం చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి అమెరికా నుంచి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఊరికి వచ్చిన వీరబాబు అలియాస్ సంగీత్ శోభన్ ఊహించని పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి ఆహారంగా కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత లోపల ఏం జరిగింది? రాక్షసుడిని వీరబాబు ఎలా ఎదిరించాడు? మధ్యలో సుబ్బలక్ష్మి అలియాస్ నయన్ సారిక ఎందుకొచ్చింది..? అసలు ఆ కోటలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..? అనేది మిగతా కథ. చిన్నపుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్లం కదా.. అక్కడ ఓ కోట ఉందంట.. అందులో దెయ్యం ఉందంట.. బ్రహ్మ రాక్షసుడు వచ్చి మనషులను తినేస్తాడంట అని.. అచ్చంగా అలాంటి కథల నుంచి స్పూర్తి పొంది రాసుకున్న కథ ఇది. మానస శర్మ ఈ కథను రాసుకున్న తీరు కంటే దాన్ని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, సంగీత్ శోభన్ మార్క్ కామెడీ ట్రాక్స్, సరదా ఎలిమెంట్స్‌తో సినిమా చాలా లైట్ మూడ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చే ట్విస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్ అంతా నలుగురు చుట్టూనే కథ తిరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరో కోటలోకి వెళ్ళాక కథ కాస్త నెమ్మదించినట్లు, ఫ్లాట్‌గా మారినట్లు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ పాత్ర ఎంటర్ అయిందో అక్కడ్నుంచి మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఇక గెటప్ శ్రీను ఎంట్రీతో వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మళ్ళీ ట్రాక్‌లోకి తెస్తాయి. అయితే క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించని విధంగా ఎమోషనల్ అండ్ డ్రామాతో బాగా ముగించారు డైరెక్టర్ మానస. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రాజు ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సంగీత్ శోభన్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో తన పరిధి మేరకు చక్కగా నటించింది నయన్ సారిక. వెన్నెల కిషోర్ &amp; గెటప్ శ్రీను! సెకండాఫ్‌లో వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోసింది. థియేటర్లలో వీళ్లు ఉన్నంత సేపు నవ్వులు పూస్తాయి. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పించాయి. అనుదీప్ దేవ్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. రన్ టైమ్ చాలా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్. ఇక దర్శకురాలు మానస శర్మ మొదటి సినిమాతోనే మెప్పించింది. విట్టలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్‌ను ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు ఆమె.అయితే సెకండాఫ్‌లో చిన్నపాటి తడబాటు ఉన్నా, ఓవరాల్‌గా డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిహారిక ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదని చూస్తుంటే తెలుస్తోంది. బడ్జెట్ పరిమితుల్లోనే VFX, రాక్షసుడి డిజైన్ వంటివి చాలా నీట్‌గా తీసుకువచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే రాకాస.. ఫన్ ఫాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్.. నో లాజిక్ ఓన్లీ కామెడీ..!  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు  కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా  వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త  ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/4qOxwt2ZXEM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rakasa-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/biker-movie-review-sharwanands-motocross-drama-delivers-emotional-racing-thrills-video-1783885.html</loc><video:video>
	<video:title>Biker Review:  రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు</video:title>
	<video:publication_date>2026-04-03T21:23:13+05:30</video:publication_date>
	<video:description>తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా, ‘మోటోక్రాస్’ బ్యాక్ డ్రాప్ లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ‘బైకర్’ కచ్చితంగా మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెటప్ చేసుకున్నాడు. డిటైలింగ్ కోసం కాస్త టైమ్ తీసుకోవడం వల్ల అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చేసరికి కథను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి క్యూరియాసిటీ పెంచాడు. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా సాగుతుంది. నిజానికి ఇది చిన్న కథే అయినా, మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ అనేసరికి విపరీతమైన ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు వచ్చే జిబ్రాన్ సౌండ్.. ఆ సౌండ్ డిజైనింగ్.. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఇక శర్వానంద్, మాళవిక నాయర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు కాస్త ‘జెర్సీ’ సినిమా వైబ్స్ ను గుర్తు చేస్తుంది. ఇవన్నీ పక్కకు పెడితే.. క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం గుండెను హత్తుకునేలా బలంగా వర్కౌట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ అక్షరాలా తన ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ రేసర్‌లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలైట్ మాత్రం డా. రాజశేఖర్ క్యారెక్టర్. ఒక రకంగా ఈయనే ఈ సినిమాకు ప్రాణం పోశాడని చెప్పొచ్చు. రాజశేఖర్‌కు ఇది కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ మంచి సినిమాతో మొదలైంది. మాళవిక నాయర్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక జిబ్రన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్. తన నేపథ్య సంగీతంతో జిబ్రాన్ ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్‌తో ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశాడు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసారు. ఇక ఓవరాల్‌గా బైకర్ గురించి చెప్పాలంటే.. ఎంగేజింగ్ రేసింగ్ సినిమా విత్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి జర్నీ.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా  వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త  ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/D_OPidCPTfM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/biker.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/daily-1-km-walk-big-benefits-for-busy-lives-improve-health-and-reduce-stress-video-1783796.html</loc><video:video>
	<video:title>రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది</video:title>
	<video:publication_date>2026-04-03T19:00:08+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో జిమ్‌కు వెళ్లే సమయం లేదా? గంటల తరబడి వర్కవుట్లు చేయడం మీ వల్ల కావడం లేదా? అయితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు కొండలు పగలగొట్టాల్సిన అవసరం లేదు. రోజూ మీ ఇంటి ముందు కేవలం ఒక్క కిలోమీటరు నడిచినా మీ శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీకే పరిమితం కావడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు, ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నిశ్చల జీవనశైలి నుండి బయటపడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రారంభం అంటున్నారు. రోజూ నడవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, జీవక్రియ ఉత్తేజితమవుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. నడిచే సమయంలో శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఒళ్లు నొప్పులు, కండరాల బిగువును తగ్గించడంలో ఈ కొద్దిపాటి నడక ఎంతో సహాయపడుతుంది. కేవలం 1 కిలోమీటరు నడక వల్ల సుమారు 40 నుండి 60 క్యాలరీలు మాత్రమే ఖర్చవుతాయి. కాబట్టి బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు నడకతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం, క్రమంగా నడక దూరాన్ని పెంచుకోవడం అవసరం. పూర్తి ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా సుమారు 7,000 అడుగులు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం అస్సలు చేయని వారు మొదట 1 కిలోమీటరుతో మొదలుపెట్టి, నెమ్మదిగా వేగాన్ని పెంచుకోవడం ఉత్తమ మార్గం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా  వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త  ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VqtP5vHd-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/walking.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/addanki-gold-pawn-scam-grocery-owner-swindles-poor-women-police-probe-illegal-business-video-1783792.html</loc><video:video>
	<video:title>కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా</video:title>
	<video:publication_date>2026-04-03T18:57:49+05:30</video:publication_date>
	<video:description>పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని, వారి కష్టార్జితమైన బంగారాన్ని కాజేసేందుకు ఓ కిరాణా వ్యాపారి వేసిన స్కెచ్ ఇప్పుడు అద్దంకి పట్టణంలో కలకలం రేపుతోంది. ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారం పేరుతో లోపల అక్రమంగా బంగారం తాకట్టు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, తీరా నగలు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు దిగుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని &#039;శ్రీ ప్రసన్నాంజనేయ జనరల్ స్టోర్స్&#039; యజమాని నూకల రామాంజనేయులు, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా బంగారం, వెండి తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గుర్రాల కాలనీకి చెందిన నిరుపేద మహిళల వద్ద నుంచి నగలు తీసుకుని, కేవలం చిన్న స్లిప్పులు రాసిచ్చి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో, సదరు వ్యాపారి బాధితుల నగలను కొట్టేయడానికి ప్లాన్‌ చేశాడు. తమ అవసరాల కోసం తాకట్టు పెట్టిన నగలను అసలు, వడ్డీ చెల్లించి విడిపించుకుంటామని గత రెండు నెలలుగా మహిళలు వ్యాపారి చుట్టూ తిరుగుతున్నారు. అయితే, నగలు ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, అధికార పార్టీలో ఉన్న తన అల్లుడి అండతో బాధితులను బెదిరిస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కావాలంటూ బాధితులు పసిపిల్లలతో సహా షాపు ముందు బైఠాయించి కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తూ పేదలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త  ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు  సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bwGqnqX6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kirana-kottu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/potato-health-tips-for-summer-avoid-digestive-issues-and-heat-with-smart-choices-video-1783786.html</loc><video:video>
	<video:title>వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త</video:title>
	<video:publication_date>2026-04-03T18:54:53+05:30</video:publication_date>
	<video:description>బంగాళాదుంప అంటే ఇష్టపడని వారుండరు. కూరగాయల రాజుగా పిలిచే ఈ దుంపతో ఏ వంటకం చేసినా లొట్టలేసుకుని తింటారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భానుడి భగభగలు మొదలైన ఈ వేసవి కాలంలో బంగాళాదుంపలను అతిగా తినడం అంత మంచిది కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. వేసవిలో మన శరీరం ఇప్పటికే బయటి వేడి వల్ల ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటి సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, జీర్ణక్రియ నెమ్మదించి శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండల సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త సున్నితంగా మారుతుంది. బంగాళాదుంపలు తిన్నప్పుడు కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా దట్టించిన బంగాళాదుంప కూరలు వేసవిలో కడుపులో మంటకు దారితీస్తాయి. సమ్మర్‌లో బంగాళాదుంపలను నూనెలో వేయించి తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. నూనెలో వేయించిన దుంపలు శరీరానికి మరింత వేడిని కలిగిస్తాయి. మీకు బంగాళాదుంపలు తినాలనిపిస్తే, వాటిని నూనెలో వేయించకుండా కేవలం ఉడికించి తక్కువ మసాలాతో తీసుకోవడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు  సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..  అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cDOr2wQz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/potato.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indigo-flight-emergency-passenger-attempts-to-open-exit-mid-air-pilot-aborts-landing-video-1783782.html</loc><video:video>
	<video:title>ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా</video:title>
	<video:publication_date>2026-04-03T18:53:19+05:30</video:publication_date>
	<video:description>ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు ఆగిపోయినంత పని అయింది. ఒక యువకుడు చేసిన పనికి పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, హెచ్చరించి సీటు మార్చారు. అయితే, విమానం వారణాసి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు.. అద్నాన్ మళ్ళీ అదే పిచ్చిపని చేశాడు. ప్రయాణికుడు రెండోసారి డోర్ తీసేందుకు ప్రయత్నించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్, అత్యంత వేగంగా స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా ల్యాండింగ్‌ను తక్షణమే నిలిపివేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి పంపే &quot;గో-అరౌండ్&quot; ప్రక్రియను చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం సిబ్బంది నిందితుడిని సీఐఎస్ఎఫ్ కు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, విచారించగా అద్నాన్ చెప్పిన సమాధానాలు విని అధికారులు విస్తుపోయారు. అతనికి ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదని, తాను దెయ్యం పట్టినట్లు ప్రవర్తించాను అంటూ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో యాంటీ-టెర్రరిజం స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు  సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..  అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు  పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cSdG6ejT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/plane.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/prakasam-district-humble-monkey-at-singarakonda-temple-goes-viral-eating-gare-video-1783780.html</loc><video:video>
	<video:title>అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు</video:title>
	<video:publication_date>2026-04-03T18:50:38+05:30</video:publication_date>
	<video:description>అల్లరి చేష్టలకు మారుపేరు కోతి. ఇటీవల ఆహారం కోసం వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. దారిన వెళ్లేవారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూశాం. అలాగే ఆలయాల దగ్గర ఉండే వానరాలు భక్తుల చేతుల్లోని పదార్ధాలను లాక్కెళ్లిపోయి భక్తులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. అలాంటిది ఓ వానరం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అబ్బ.. ఈ కోతి ఎంత మంచిదో అనిపించుకుంటోంది. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో ఓ వానరం ఎంతో సంస్కారవంతంగా ఆహారం తీసుకుంటున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగరకొండ క్షేత్రం వానరాలకు నిలయం. ఇక్కడ భక్తులు ఇచ్చే ప్రసాదాల కోసం కోతులు గుంపులుగా వస్తుంటాయి. అయితే, మిగతా కోతుల్లా కాకుండా ఈ ప్రత్యేక వానరం భక్తుల చేతుల్లో నుంచి ఏదీ లాక్కోదు. ఎవరైనా ప్రేమతో ఇస్తేనే తీసుకుంటుంది, అది కూడా తెగ మొహమాటపడిపోతూ తీసుకుంటుంది. తాజాగా ఒక భక్తుడు ఇచ్చిన పెద్ద సైజు గారెను రెండు చేతులతో పట్టుకుని, ప్రహరీ గోడపై దర్జాగా కూర్చుని ఎంతో నిమ్మళంగా ఆరగిస్తున్న దృశ్యం భక్తులను కట్టిపడేసింది. ఈ వానరం గారెను తింటున్న తీరు చూస్తుంటే, సాక్షాత్తు ఆ హనుమంతుడే భక్తులు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా ఉందని భక్తులు మురిసిపోతున్నారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, ఎంతో ప్రశాంతంగా తనకు దొరికి ఆహారం తింటూ ఎంతో బుద్ధిగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. గారెను తింటున్న కోతి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు  సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..  అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు  పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా  ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/whHeV8WV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/monkey-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/up-wedding-brawl-chicken-leg-piece-sparks-violent-chair-fight-viral-video-shocks-netizens-1783711.html</loc><video:video>
	<video:title>బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు</video:title>
	<video:publication_date>2026-04-03T16:56:42+05:30</video:publication_date>
	<video:description>ఉత్తరప్రదేశ్‌లో ఒక పెళ్లి వేడుక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ వడ్డించలేదన్న చిన్న కారణంతో బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్రోహాలోని ఒక వెడ్డింగ్ హాల్‌లో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కొందరు అతిథులకు వడ్డించిన బిర్యానీలో లెగ్ పీసులు లేకపోవడంతో వారు క్యాటరింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి చేయి దాటింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాల వారు అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకోవడం ప్రారంభించారు. ఈ గొడవతో పెళ్లికి వచ్చిన మిగతా వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కేవలం ఒక చికెన్ ముక్క కోసం పెళ్లి వేడుకలో ఇంతటి గొడవ జరగడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు వివాహ వేడుకల సమయంలో చాలా జరిగాయి. కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలో ఒక పెళ్లిలో ఒక అప్పడం కారణంగా ఊహించనంత పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వరుడి స్నేహితులు ఎక్స్ ట్రా అప్పడం అడగగా.. అమ్మాయి తరపు బంధువు నో చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. వాగ్వాదం ప్రారంభమైన తర్వాత అది క్రమంగా తీవ్రమైన కొట్లాటగా మారింది. అప్పడం కోసం ఒకరినొకరు తన్నుకోవడం, పిడికిలి బిగించి బలంగా కొట్టడమే కాకుండా, వడ్డించే గిన్నెలు, బక్కెట్లతోనూ దాడులు చేసుకున్నారు. కుర్చీలు, బల్లలు కూడా ఒకరిపై ఒకరు విసురుకునే స్థాయికి ఫైటింగ్ జరిగింది .ఇక ఈ వ్యవహారంలో అలప్పుజా పోలీసుల జోక్యం చేసుకుని 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇలా ఓ పక్కన పెళ్లి జరుగుతుంటే చికెన్ ముక్క కోసం, నల్లి బొక్క కోసం కొట్టుకుని చచ్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఏది ఏమైనా చిన్నచిన్న కారణాలకే కలకాలం గుర్తుండిపోవాల్సిన పెళ్లి వేడుకలో ఇలా రచ్చ రచ్చ చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..  అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు  పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా  ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌  జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/sDEv6d39-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/leg-peice.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gujarat-monkey-selfie-craze-viral-video-shows-primate-expertly-using-stolen-phone-video-1783709.html</loc><video:video>
	<video:title>సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..</video:title>
	<video:publication_date>2026-04-03T16:54:46+05:30</video:publication_date>
	<video:description>సోషల్ మీడియా యుగంలో సెల్ఫీ క్రేజ్ మనుషులకే కాదు, వానరాలకూ పాకినట్లుంది! గుజరాత్‌లోని పటాన్ జిల్లా అఘర్ గ్రామంలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఓ కొండముచ్చు మొబైల్‌ ఫోన్‌ పట్టుకొని సెల్ఫీలు దిగుతూ తెగ ఫోజులిచ్చింది. తోటి వానరాలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా స్మార్ట్‌ఫోన్‌ చూడ్డంలో మునిగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియానే షేక్‌ చేస్తుంది. అఘర్‌ గ్రామానికి చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు మొబైల్ ఫోన్ పట్టుకుని నిలబడి ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, కొంముచ్చుల గుంపు అక్కడికి చేరుకుంది. అందులో ఓ వానరం మెరుపు వేగంతో దూసుకొచ్చి ఆ మహిళ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయింది. ఆ ఫోను పట్టుకుని నేరుగా ఓ ఇంటిపైకి ఎక్కి కూర్చుంది. మిగతా వానరాలన్నీ దానిని అనుసరించాయి. ఇక ఫోన్‌ చేతిలో పట్టుకొని ఆ వానరం చేసిన చేష్టలకు స్థానికులు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఫోన్ పట్టుకున్న ఆ కొండముచ్చు, తీరిగ్గా ఒక పక్కన కూర్చుని దాని స్క్రీన్‌ను పరీక్షించడం మొదలుపెట్టింది. అచ్చు స్మార్ట్‌ఫోన్ వాడటంలో ఎక్స్‌పర్ట్‌లా మొబైల్ చూడ్డంలో మునిగిపోయింది. అంతటితో ఆగకుండా, ఫోన్ కెమెరా ముందు సెల్ఫీలు దిగుతున్నట్లుగా రకరకాల ఫోజులివ్వడం విశేషం. ఇదంతా చూసిన మిగతా వానరాలు ‘అన్ని సెల్ఫీలూ నువ్వే దిగుతావా.. మాకు కూడా ఇవ్వు ’అన్నట్టుగా ఆ ఫోను లాక్కోడానికి పోటీపడ్డాయి. అయితే ఈ వానరం మాత్రం ‘కష్టపడి నేను లాక్కొచ్చిన ఫోను.. మీకెందుకిస్తాను పొండి’ అన్నట్టుగా ఆ వానరాలను బెదిరించింది కూడా. పాపం ఆ వానరాలు మాకూ ఓ ఫోటో తీయొచ్చుకదా అన్నట్టుగా అక్కడే కూర్చుని దీనంగా చూస్తుండిపోయాయి. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగమంతా తన కెమెరాలో బంధించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. &quot;ఈ రోజుల్లో కోతులకు కూడా టెక్నాలజీ తెలిసిపోయింది&quot;, &quot;నెక్స్ట్ జనరేషన్ కోతులు రీల్స్ కూడా చేస్తాయేమో!&quot; అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు  పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా  ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌  జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’  ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/053Pg9vt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/monkey.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/americas-covid-resurgence-ba-3-2-cicada-variant-alert-symptoms-and-prevention-video-1783707.html</loc><video:video>
	<video:title>అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు</video:title>
	<video:publication_date>2026-04-03T16:52:36+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో మళ్లీ కోవిడ్- 19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 25 రాష్ట్రాల్లో వ్యాధి సోకిన వారికి కోవిడ్-19కి సంబంధించిన లక్షణాలు కనిపించాయి. దీంతో అమెరికాలో హాస్పిటల్ వైపు పరుగులు తీస్తున్నారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ఈ కొత్త కేసుల రాకతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా BS.3.2 అనే కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటం, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో సుమారు 130 మందికి పైగా ఈ కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. BA.3.2 కొత్త ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పటికే 23కి పైగా దేశాలకు పాకినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి. ఈ వేరియంట్‌ను మొదటగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అయితే, 2025 సెప్టెంబర్ నుంచి దీని వ్యాప్తి వేగవంతమైంది. ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆరోగ్య శాఖ అధికారులు అలర్టయ్యారు. గత వేరియంట్లతో పోలిస్తే ‘సికాడా’ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు మంట, నొప్పి ప్రధానంగా కనిపిస్తోంది. ముక్కు బ్లాక్ అవ్వడం లేదా నీరు కారడం ఉంటుంది. విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చలి జ్వరం, పొడి దగ్గు ఉంటుందని వైద్యులు తెలిపారు. కొన్ని కేసుల్లో ఈ వేరియెంట్ సోకిన వారికి రుచి, వాసన కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’ కేటగిరీలో పెట్టారు. అంటే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నప్పటికీ, దీని వల్ల వచ్చే అనారోగ్యం స్వల్పంగా లేదా మధ్యస్థంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘సికాడా’ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా ఉండటం వల్ల, ఇది టీకాలు తీసుకున్న వారిలో కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత అవసరమని ప్రభుత్వం తెలిపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా  ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌  జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’  ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి  నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్</video:description>
<video:category>CoronaVirus</video:category>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WO4LgOmW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carona.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tel-aviv-crows-war-omen-or-murmuration-unraveling-the-sky-mystery-video-1783703.html</loc><video:video>
	<video:title>పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా</video:title>
	<video:publication_date>2026-04-03T16:47:28+05:30</video:publication_date>
	<video:description>ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే నగరం. కానీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూసారు. పగలు కాస్తా రాత్రిలా మారింది. సూర్యుడిని కమ్మేసినవి మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా ఉందని జనం వణికిపోయారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? అది రాబోయే అణు యుద్ధానికి సంకేతమా? మనం చిన్నప్పుడు వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్‌ లో కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో కాకులు చేసిన హడావిడి చూసి, స్థానికులు ‘చెడు శకునం అని నమ్మారు. గతంలో పక్షుల ప్రవర్తన వింతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా జనం చూడ లేదు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.. ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా అణుయుద్ధం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, దీనిని &#039;ముర్మురేషన్&#039; (Murmuration) అంటారు. ఆహారం కోసం లేదా సురక్షిత స్థావరం కోసం వెతుక్కుంటూ పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలా విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల అది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైనవనీ అవి వేటాడే పక్షుల నుంచి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయనీ అంటున్నారు. ఒకవైపు మూఢనమ్మకం, మరోవైపు శాస్త్రీయ కోణం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్‌లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని కొంతవరకు సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసర భయాలకు పోకుండా సంయమనం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌  జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’  ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి  నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్  Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9Q9tFQN6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/crows.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/district-collector-intervenes-greeshmas-school-admission-and-exam-support-in-karimnagar-video-1783699.html</loc><video:video>
	<video:title>ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌</video:title>
	<video:publication_date>2026-04-03T16:41:00+05:30</video:publication_date>
	<video:description>‘నాకు చదువుకోవాలని ఉంది సార్.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. ఎలాగైనా నేను చదువుకునే అవకాశం కల్పించండి ప్లీజ్’ అంటూ ఒక చిన్నారి చేసిన అభ్యర్థన కలెక్టరేట్‌లో అందరినీ కదిలించింది. కరీంనగర్‌ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో గ్రీష్మ అనే 7వ తరగతి బాలిక ఆవేదన అధికారులను కదిలించింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిని గ్రీష్మ అనే బాలిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా గ్రీష్మ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో మరెవరూ దిక్కు లేకపోవడంతో, ఆ చిన్నారి తన చదువును పక్కన పెట్టి ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. తల్లికి సేవలు చేస్తూ పాఠశాలకు సరిగ్గా హాజరు కాలేకపోయింది. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక తిరిగి స్కూల్‌కు వెళ్దామనుకుంది. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరదామని వెళ్లింది. అయితే పాత పాఠశాల నుంచి టీసీ రావడం ఆలస్యం కావడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. పరీక్షలు సమయం దగ్గరపడుతుండటంతో.. తను పరీక్షలు రాయలేనేమో, ఈ సంవత్సరం కూడా వృథా అయిపోతుందని ఆవేదన చెందిన గ్రీష్మ చేసేది లేక నేరుగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు తన పరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. గ్రీష్మ ఆవేదన అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది. బాలిక తపనను చూసి చలించిపోయిన కలెక్టర్‌ వెంటనే స్పందించి, జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. బాలికకు వెంటనే ప్రవేశం కల్పించి, ఆమె పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాకలెక్టరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’  ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి  నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్  Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు  ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7XOPDTve-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/student.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/technology-videos/artemis-2-launch-nasa-sends-astronauts-to-moon-orbit-for-first-time-since-apollo-17-video-1783679.html</loc><video:video>
	<video:title>జాబిల్లి చెంతకు &#039;ఆర్టెమిస్-2&#039; వ్యోమగాములతో పాటు చిన్నారి &#039;బొమ్మ&#039;</video:title>
	<video:publication_date>2026-04-03T16:19:15+05:30</video:publication_date>
	<video:description>1972లో జరిగిన అపోలో 17 తర్వాత మానవులు చంద్రుడి వైపు పయనమయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన &#039;ఆర్టెమిస్-2&#039; మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నలుగురు వ్యోమగాములతో వ్యోమనౌక, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం బయలుదేరింది. ఏళ్ల తరబడి జాప్యం, భారీ వ్యయ ప్రయాసల తర్వాత ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరెంజ్, తెలుపు రంగుల్లో ఉన్న భారీ రాకెట్ తీవ్రమైన శబ్దంతో నింగిలోకి దూసుకెళ్తుండగా, నాసా బృందాలు, అక్కడికి చేరుకున్న ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఆనందాన్ని తెలిపారు. ఈ యాత్రలో అమెరికాకు చెందిన రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఉన్నారు. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడిపై దిగరు. కేవలం జాబిల్లి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి వస్తారు. మానవులతో ఈ వ్యోమనౌక ప్రయాణించడం ఇదే తొలిసారి కావడంతో దాని భద్రత, పనితీరు, విశ్వసనీయతను ఈ యాత్రలో పరీక్షిస్తారు. ఈ ప్రయోగంలో వ్యోగగాములతో పాటు ఎనిమిదేళ్ల చిన్నారి తయారుచేసిన ఓ బొమ్మ కూడా చంద్రుని చెంతకు చేరనుంది. వ్యోమగాములతో పాటు వెళ్లే ఈ బొమ్మను 8 ఏళ్ల అంతరిక్ష ఔత్సాహికుడైన లూకాస యే అనే ఎనిమిదేళ్ల బాలుడు తయారుచేశాడు. దానికి రైజ్ అని పేరు పెట్టాడా బుడతడు. రైజ్.. చూడ్డానికి ఓ సాధారణ బొమ్మలా కనిపిస్తున్నప్పటికీ జాబిల్లిపై అది కీలకపాత్రను పోషించనుంది. వ్యోమగాములు భూమి గురుత్వాకర్షణను దాటి ఎప్పుడు వెళ్లారో కచ్చితంగా సంకేతం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా చిన్నారులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే ఉద్దేశంతో నాసా ఈ బొమ్మను ఎంపిక చేసింది. ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా మొత్తం నలుగురు వ్యోమగాములు చంద్రుడి క్షక్ష్యలోకి వెళ్లనున్నారు. సుమారు పది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వారు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి, భవిష్యత్తులో మానవ నివాసానికి గల అవకాశాలను పరిశీలించనున్నారు. ఓరియన్ నౌక ద్వారా సాగే ఈ ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ప్రయోగానికి ముందు వ్యోమగామి జెరెమీ హాన్సెన్ ఏం చెప్పారంటే.. &quot;మేం సమస్త మానవాళి కోసం వెళుతున్నాం&quot; అన్నారు. ఆర్టెమిస్ లాంచ్ డైరెక్టర్ చార్లీ బ్లాక్‌వెల్-థాంప్సన్ వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యాత్ర నూతన తరం ఆశలు, కలలను మోసుకెళ్తోందని కామెంట్‌ చేసారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి  నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్  Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు  ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ  కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే</video:description>
<video:category>టెక్నాలజీ వీడియోలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/1H3r6P1s-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/artemis-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/jabaradasth-komurakka-assaulted-assistant-srinath-suspected-in-vicious-attack-video-1783676.html</loc><video:video>
	<video:title>ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై  దాడి</video:title>
	<video:publication_date>2026-04-03T16:17:08+05:30</video:publication_date>
	<video:description>జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్క పై దాడి జరిగింది. అభిమానులమంటూ.. నమ్మబలికిన ఓ 8 మంది కొమురక్క ఇంటికి వెళ్లి.. కావాలని గొడవ పెట్టుకుని మరీ అతడిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో కొమురక్కతో పాటు కొమురక్క గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తికి కూడా గాయలైనట్టు సమాచారం. ఈ ఘటన కొమురక్క స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో ఏప్రిల్ 1 రాత్రి జరిగింది. అయితే ఈ దాడి కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథే చేయించాడని కొమురక్క ఆరోపిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కొమురక్క. ఈ క్రమంలోనే పోలీసులు కొమురక్క పై దాడి చేసిన ఎనిమిమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో కొమురక్క ఇంట్లో నుంచి బంగారం చోరీ చేశాడు అతడి అసిస్టెంట్ శ్రీనాథ్‌. అప్పట్లో స్వయానా కొమురక్కే అతడి చోరీని కనిపెట్టి మందలిచింది. దొంగిలించిన బంగారాన్ని గడువులోపు తిరిగి ఇవ్వాలని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. కానీ శ్రీనాథ్ తిరిగి ఇవ్వకపోగా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి కొమురక్కపై దాడికి ప్లాన్ చేశాడు. అదును చూసి.. నిన్న రాత్రి కొమురక్కపై దాడి చేశాడు. ఎప్పటికైనా చంపుతామని బెదిరించాడు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా..అక్కడి నుంచి పారిపోయారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్  Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు  ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ  కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే  ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oEekG5zjpkk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/komarakka-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/adah-sharma-slams-trolls-strong-response-to-vulgar-question-during-instagram-ama-video-1783673.html</loc><video:video>
	<video:title>నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్</video:title>
	<video:publication_date>2026-04-03T16:15:19+05:30</video:publication_date>
	<video:description>హీరోయిన్ అదాశర్మ! హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు కుర్రకారుకు హార్ట్ ఎటాక్ తెప్పించిన ఈ బ్యూటీ.. ఈ సినిమా కారణంగా వచ్చిన ఫాలోయింగ్‌తో.. పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించి తెలుగు వాళ్లను మెప్పించింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడే సినిమాలు చేస్తోంది. రీసెంట్‌ గా ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపుతో పాటే అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉన్న అదా... సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులోనే షేర్ చేస్తుంటుంది. అలాగే సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడల్లా నెటిజన్లతో ఛాటింగ్ సెషన్ లు కూడా నిర్వహిస్తుంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తుంటుంది. తాజాగా కూడా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్లతో &#039;ఆస్క్ మీ ఎనీథింగ్&#039; నిర్వహించింది అదా శర్మ. ఈ సందర్భంగా ఒక నెటిజన్ అదా శర్మను ఒక అసభ్యకరమైన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. ఇది దురుద్దేశంతో అడిగిన ప్రశ్న అని గ్రహించిన అదా శర్మ.. వెంటనే .. నా సైజు 9 అంటూ తన చెప్పులను చూపించింది. తన రియాక్షన్‌తో నెటిజన్ నోరు మూయించింది. సాధారణంగా, ఇబ్బందికరమైన లేదా అసభ్యకరమైన ప్రశ్న అడిగినప్పుడు, సెలబ్రిటీలు సమాధానం చెప్పడానికి సంకోచిస్తారు. లేదా అలాంటి ప్రశ్నలను దాటవేస్తారు. కానీ, అదా శర్మ అలా చేయలేదు. తనను ఇబ్బంది పెట్టాలన్న నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన యాక్షన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు  ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ  కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే  ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే  రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/cT6Gf1-rm8o</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/meeseva-service-fees-up-in-telangana-impact-on-public-students-and-new-rates-explained-video-1783665.html</loc><video:video>
	<video:title>Meeseva: సామాన్యుడిపై &#039;మీ సేవ&#039; భారం.. 50% చార్జీలు పెంపు</video:title>
	<video:publication_date>2026-04-03T16:13:11+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల ద్వారా పొందే పౌర సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఏప్రిల్‌ 1, బుధవారం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం సేవా రుసుములే కాకుండా, వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా తోడవడంతో సామాన్యులు, విద్యార్థులపై దాదాపు 77 నుండి 78 శాతం వరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సేవలను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-ఏ లోని అదనపు ధ్రువీకరణలు అవసరం లేని సేవల చార్జీ రూ.35 నుండి రూ.62కి పెరిగింది. కేటగిరీ-బీలో విచారణ అవసరమయ్యే సేవలు అంటే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వంటి వాటిపై చార్జీ రూ.45 నుండి రూ.80కి చేరింది.అలాగే దరఖాస్తు సమయంలో 4 పేజీల కంటే ఎక్కువ స్కాన్ చేయాల్సి వస్తే, ప్రతి అదనపు పేజీకి గతంలో రూ.2 ఉండగా, ఇప్పుడు రూ.2.50 వసూలు చేయనున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీసేవ నిర్వాహకుల కమీషన్ గణనీయంగా పెరిగింది. కేటగిరీ-ఏపై గతంలో రూ.13 ఉండగా, ఇప్పుడు అది రూ.40.34కి చేరింది. అయితే, స్కాలర్‌షిప్ దరఖాస్తుల కోసం విద్యార్థులు చేసుకునే ఆధార్ ధ్రువీకరణ ఫీజు కూడా రూ.20 నుండి రూ.35కి పెరగడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఎవరైనా అదనంగా వసూలు చేస్తే 1100 లేదా 1800 425 1110 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ  కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే  ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే  రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది  Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZW0pnD2f-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/meeseva.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/project-hail-mary-collections-cross-rs-2800-cr-globally-india-embraces-sci-fi-visuals-video-1783661.html</loc><video:video>
	<video:title>ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ</video:title>
	<video:publication_date>2026-04-03T16:11:03+05:30</video:publication_date>
	<video:description>‘ధురంధర్ ది రివేంజ్’ కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మార్చి 19న విడుదలైన ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.1500 కోట్లను దాటేసిన ధురంధర్ 2 రూ.2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ధాటికి ఇతర చిత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. కనీసం పోటీలో కూడా లేకుండా పోతున్నాయి. అయితే ఈ ధురంధర్ 2 ప్రభంజనంలోనూ ఒక సినిమా కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వారం క్రితమే విదేశాల్లో విడుదలై అద్భుతమైన టాక్ సొంతం చేసుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీ &#039;ప్రాజెక్ట్ హెయిల్ మేరీ&#039;, గత వీకెండ్ మన దేశంలోనూ విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో భారీ అంచనాల మధ్య ఉన్న &#039;ధురంధర్ 2&#039; వంటి పెద్ద సినిమా పోటీని సైతం తట్టుకుని, ఈ చిత్రం నిలకడగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూ మంచి వసూళ్లను సాధిస్తోంది. సినిమాలోని విజువల్స్ మరియు నటీనటుల ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆడియెన్స్ కు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజైన &#039;ప్రాజెక్ట్ హెయిల్ మేరీ&#039; ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 300 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. మన కరెన్సీలో ఇది సుమారు రూ.2800 కోట్లు. అంతేకాదు రోజు రోజుకు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. ఇక మన దేశంలోనూ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ మూవీకి అనూహ్యమైన ఆదరణ దక్కుతోంది. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ సినిమాను ప్రదర్శిస్తున్నప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చాలా చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా కథ విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి తన గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది ఈ సినిమా కథ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ ఈ సినిమాలో విజువల్స్ అదిరిపోయాయని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే  ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే  రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది  Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు  Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KnIRYaw2eZg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dhurandhar2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kankipadu-phonepe-fraud-shopkeeper-loses-rs10k-to-fake-payment-screen-scam-video-1783642.html</loc><video:video>
	<video:title>కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే</video:title>
	<video:publication_date>2026-04-03T15:43:59+05:30</video:publication_date>
	<video:description>టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు సామాన్య వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. ఫేక్ ఫోన్‌పే స్క్రీన్ చూపించి బురిడీ కొట్టించిన ఒక ఘరానా మోసం కృష్ణా జిల్లా కంకిపాడులో వెలుగుచూసింది. వ్యాపారికి మాయమాటలు చెప్పి, పదివేల రూపాయల విలువైన సరుకుతో ఉడాయించిన కేటుగాడి ఉదంతం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టించింది. కంకిపాడు రైతుబజార్ సమీపంలోని అమీర్ కిరాణా షాప్ కి బుధవారం రాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంచి క్వాలిటీ బియ్యం బస్తాలు కావాలంటూ యజమానితో రేటు విషయంలో బేరసారాలు సాగించి నమ్మకం కలిగించాడు. చివరకు మూడు బియ్యం బస్తాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానని చెప్పి, యజమాని మొబైల్ నంబర్ తీసుకున్నాడు. కొద్దిసేపటికే తన మొబైల్‌లో &#039;పేమెంట్ సక్సెస్&#039; అని కనిపిస్తున్న స్క్రీన్‌ను యజమానికి చూపించాడు. ఆ స్క్రీన్‌ను నిజమని నమ్మిన దుకాణదారుడు ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండానే బియ్యం బస్తాలను అప్పగించాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన కాసేపటికి తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయగా, పైసా కూడా జమ కాలేదని తెలిసి యజమాని షాకయ్యాడు. సుమారు రూ.10,000 నష్టపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దుకాణంలోని సీసీ కెమెరాల్లో నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు తీసుకునే వ్యాపారులు కేవలం కస్టమర్ చూపించే స్క్రీన్ లేదా మెసేజ్‌లను చూసి నమ్మవద్దని, మీ స్వంత మొబైల్‌లో బ్యాంక్ నుండి ఎస్ఎంఎస్ వచ్చిందో లేదో చూసుకున్న తర్వాతే సరుకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే  రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది  Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు  Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rIN3fUOU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/phonepe.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/thalapathy-vijays-tvk-gets-vani-bhojans-support-in-tamil-nadu-assembly-elections-video-1783640.html</loc><video:video>
	<video:title>ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే</video:title>
	<video:publication_date>2026-04-03T15:42:10+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. DMK, అన్నాDMK వంటి ప్రధాన పార్టీలతో పాటు హీరో దళపతి విజయ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు విజయ్. మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ వాణి భోజన్‌ తన మద్దతు టీవీకే అధినేత విజయ్‌కే అని ప్రకటించడం.. ఇప్పుడు కోలీవుడ్‌ లో వైరల్ టాపిక్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది. ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు వాణి భోజన్ ఇలా ఆన్సర్ ఇచ్చింది. &#039;నేను హీరో విజయ్ దళపతికి వీరాభిమాని. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో విజయ్ తో నటించే అవకాశం నెరవేరలేదు. అయితే ఆయన రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషకరం&#039; అని వాణీ భోజన్ చెప్పుకొచ్చింది. ఇక టీవీకే విజయ్ పార్టీలో చేరే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు కూడా వాణీ భోజన్ ఆన్సరిచ్చింది. తనకు విజయ్ అంటే అభిమానమని.. అవకాశం వస్తే ఆయన పార్టీలో కచ్చితంగా చేరతానంటూ చెప్పుకొచ్చింది. ఎవరేమనుకున్నా ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్‌కే అంటూ తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది  Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు  Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/_xQoOtjTVnQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tvk-vijay-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anshu-malik-shines-rojas-daughters-bloom-magazine-cover-on-exhibit-goes-viral-video-1783638.html</loc><video:video>
	<video:title>రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది</video:title>
	<video:publication_date>2026-04-03T15:40:18+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తోన్న ఆమె మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకుందీ స్టార్ కిడ్. తాజాగా అన్షు మాలిక మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఏడాది క్రితం &#039;బ్లూమ్ మ్యాగజైన్&#039; కవర్‌ పేజీపై &#039;యంగ్ సూపర్ స్టార్స్&#039; ట్యాగ్‌తో కనిపించింది అన్షు. ఇసాక్ అసారే, నిషెల్ విట్నీ వాష్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ గౌరవాన్ని అందుకుంది. తాజాగా బ్లూమ్ మ్యాగజైన్ 20 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆ కవర్ పేజీని ప్రదర్శించారు. తన ఫొటోను అలా ఎగ్జిబిషన్‌లో చూడటం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్షు సంబరపడిపోతోంది. ఇక ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు తన తండ్రి సెల్వమణితో కలిసి ఫౌంటైన్ స్క్వేర్ మాల్‌కు వెళ్లింది అన్షు. అక్కడి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆమె.. నాన్నతో పాటు ఈ ఈవెంట్‌కు వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని.. ఈ క్షణాలను మరింత మధురంగా మార్చిందని.. తన పోస్టులో రాసుకొచ్చింది. ఒకప్పుడు కేవలం ఒక మైలురాయిగా అనిపించిన విషయం, ఇప్పుడు ఒక పెద్ద చరిత్రలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ అన్షు తన పోస్టులో కోట్ చేసింది. ఈ ప్రయాణంలో తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎలిజబెత్ ఎల్లిస్, రోడ్నీ మార్గిసన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తన పోస్ట్ లో మెన్షన్ చేసింది అన్షు. ఇక ప్రస్తుతం రోజా కూతురు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అన్షుకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు  Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8z46BOOYCIo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/peddi-release-date-saga-ram-charan-confirms-no-delay-sets-record-straight-video-1783636.html</loc><video:video>
	<video:title>Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు</video:title>
	<video:publication_date>2026-04-03T15:38:19+05:30</video:publication_date>
	<video:description>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్డ్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ తేదీన కూడా పెద్ది రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా ఒక సినిమా ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న ‘పెద్ది’ వస్తుందనేసరికి మెగా అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ది విడుదల తేదీపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తన సినిమా జూన్ 26 తేదీ విడుదల కాబోతుందంటూ వస్తోన్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించాడు. తన చెల్లెలు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకాస సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కూడా చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్ది సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పిన రామ్ చరణ్.. అందరికీ పరీక్షలు అయిపోతాయని, ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. అదే సమయంలో పెద్ది సినిమా లేట్ అవ్వట్లేదు, ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి అంటూ చరణ్ రాకాస చిత్ర బృందంతో చెప్పాడు. దీంతో మెగా అభిమానులు కన్ఫూజన్ నుంచి బయటపడి.. పెద్ది కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అయితే మరి కొంత మంది చరణ్ చెప్పిన మాటలను కూడా నమ్మకుండా.. అఫీషియల్ డేట్ అండ్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పక్క చరణ్ చెబుతున్నా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తామంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SvlR72aVrOQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ram-charan-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-rythu-bharosa-2nd-installment-rs-2650-cr-for-farmers-in-april-video-1783633.html</loc><video:video>
	<video:title>Telangana: అన్నదాతకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌</video:title>
	<video:publication_date>2026-04-03T15:35:56+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి సాయం అందించే &#039;రైతుభరోసా&#039; పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ విడత కోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వ ఇతర వ్యయాలు, అత్యవసర చెల్లింపులను బేరీజు వేసుకుంటూనే, రైతులకు సకాలంలో సాయం అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం ఈసారి దశలవారీగా నగదు పంపిణీ చేస్తోంది. ఈ రెండో విడతలో ప్రధానంగా ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ. 3,590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ. 6,000 చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం పూర్తిస్థాయి అమలుకు సుమారు రూ. 9,000 కోట్లు అవసరమని అంచనా. నిధుల పరిమితుల దృష్ట్యా, ప్రభుత్వం మూడు విడతల విధానాన్ని ఎంచుకుంది. మొదటి విడతలో భాగంగా చిన్న రైతులకు నదగు పంపిణీ ఇప్పటికే పూర్తి చేసింది. రెండో విడతలో భాగంగా ఈ నెల రెండో వారంలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులు నగదు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక మూడో విడతగా మిగిలిన రైతులందరికీ ఈ నెల చివరి నాటికి నగదు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా రైతుల ఖాతాలకే నగదు బదిలీ చేయడం ద్వారా పారదర్శకతను కాపాడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ నిధులు రైతులకు గొప్ప ఆర్థిక ఊరటనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gBQBQsnS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/south-indian-actors-intense-body-transformations-ram-charan-sharwanand-jr-ntrs-dedication-video-1783158.html</loc><video:video>
	<video:title>స్టోరీ డిమాండ్... షేప్ మారుస్తున్న హీరోలు</video:title>
	<video:publication_date>2026-04-02T20:49:43+05:30</video:publication_date>
	<video:description>హీరోలంటే కెమెా ముందు హీరోయిజాన్ని చూపించేసి, జిమ్మిక్కులు చేసేసి సైలెంట్ గా పక్కకు తప్పుకోవడం లేదు. కెమెరా ముందు చేసే ఫీట్స్ కోసం కెమెరా వెనుక రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. వాళ్లు మేకోవర్ కోసం పడుతున్న కష్టం చూసిన వారు, సినిమాలు ఎలాగైనా క్లిక్ కావాలని మనసారా కోరుకుంటున్నారు. పెద్ది నుంచి రామ్‌చరణ్‌ బర్త్ డే కి రిలీజ్‌ అయిన వీడియో చూశారా? ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్‌ కూడా గ్రాఫిక్స్ యాడెడ్‌ లేదన్నది మేకర్స్ సగర్వంగా చెబుతున్న మాట. రామ్‌చరణ్‌ పడ్డ కష్టానికి ప్రతి ఫలం ఇది అంటూ హ్యాపీగా షేర్‌ చేసుకున్నారు మేకర్స్. ఎంత కమిట్‌మెంట్‌ ఉంటే ఈ రేంజ్‌ ట్రాన్స్ ఫర్మేషన్‌ వస్తుందో కదా అని విస్తుపోతున్నారు జనాలు. సౌత్‌ ఇండియాలో రీసెంట్‌ టైమ్స్ లో ఇంత వర్కవుట్‌ చేసిన వారెవరని ఆరా తీస్తున్నారు. రామ్‌చరణ్‌ గురించే కాదు, ఆయన స్నేహితుడు శర్వానంద్‌ గురించి కూడా ఈ రకమైన మాటలే సాగుతున్నాయి. బైకర్‌ కోసం శర్వానంద్‌ చేసిన వర్కవుట్లు, ఫిజికల్‌ ఛేంజ్‌ అందరినీ ఫిదా చేస్తోంది. ఒక సినిమా మీద ఇంత ప్యాషన్‌ ఉంటుందా? మరీ ఇంతలా కష్టపడతారా? అంటూ మాట్లాడుకునేలా చేస్తోంది. రీసెంట్‌గా తారక్‌ లుక్స్ చూసిన వారు కూడా నీల్‌ సినిమా కోసం తారక్‌ ఇంతలా ఎందుకు మారారని మాట్లాడుకుంటున్నారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లోనూ, కేరక్టర్‌ కి కావాల్సిన షేప్‌లోకి మారడంలోనూ మన హీరోలు ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదని ఇష్టంగా చెప్పుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TT4dF9IC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/body-shape.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywood-actresses-post-pregnancy-fitness-kiara-alia-deepikas-secrets-video-1783148.html</loc><video:video>
	<video:title>Kiara Advani: కియారా లుక్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్</video:title>
	<video:publication_date>2026-04-02T20:47:45+05:30</video:publication_date>
	<video:description>కెరీర్‌ పీక్స్ మీదున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్భం దాల్చడం, కొన్నాళ్లకు మళ్లీ సెట్స్ మీదకు వచ్చేయడం.. మరి ఈ ప్రాసెస్‌ వాళ్ల ఫిజిక్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? గతంలో ఉన్నంత ఫిట్‌గా కనిపిస్తున్నారా? వై నాట్‌ అంటున్నారు మన నాయికలు. హాయిగా తమ పని తాము చేసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ రీసెంట్‌గా ఓ అవార్డుల వేడుకకు హాజరయ్యారు కియారా అద్వానీ. మునుపున్నంత ఫిట్‌గా ఉన్న ఆమెని చూసి వావ్‌ అనకుండా ఉండలేకపోయారు జనాలు. అలా ఎలా సాధ్యం అంటూ ఆరా తీసే వాళ్ల సంఖ్య కూడా చాలానే ఉంది. పాప పుట్టాక ఆడపులిగా మారానంటున్నారు కియారా. కెరీర్‌ పరంగా తానెప్పుడూ ప్రొఫెషనల్‌గానే ఉంటానని, ఆ ప్లానింగ్‌ ఇప్పుడు చాలా ఉపయోగపడుతోందన్నారు. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడటం, షికార్లకెళ్లడం.. ఎందులోనూ మార్పు రాలేదన్నారు. మరింత ఫిట్‌గా ఉండాలన్న ఉత్సాహం వస్తోందన్నారు మిసెస్‌ మల్హోత్రా. పాప పుట్టార ఆలియా కూడా మునుపటిలాగా మారారు. స్క్రీన్‌ మీద ఏమాత్రం మార్పు లేకుండా మెప్పించారు ఆలియా. అందుకు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ చాలా ఉపయోగపడిందని, ఫ్యామిలీ సపోర్ట్ మర్చిపోలేనని చెప్పారు ఆలియా. పాప పుట్టాక ఇంట్లో కాసింత ఎక్కువ సమయాన్ని గడిపిన లేడీ దీపిక పదుకోన్‌. జీవితం మునుపటిలా లేదన్నారు దీపిక. ప్రపంచం అంతా పాప చుట్టూనే ఉన్నట్టుందని చాలా సార్లు షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం దీపికకు మల్టిపుల్‌ ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి. మరి వీటితో ఈ బ్యూటీ ఎలా అలరించడానికి సిద్ధమవుతున్నారో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Tzj9YTex-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kiara-advani.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rise-of-young-stars-on-ott-siddu-anand-teja-and-chays-web-series-ventures-video-1783139.html</loc><video:video>
	<video:title>ఓటీటీల మీద కన్నేసిన యంగ్ స్టర్స్</video:title>
	<video:publication_date>2026-04-02T20:46:12+05:30</video:publication_date>
	<video:description>యంగ్‌ హీరోలు ఇప్పుడు సినిమాలతోనే కాదు, ఓటీటీ కంటెంట్‌తోనూ క్లిక్‌ కావాలనుకుంటున్నారు. ప్రేక్షకులకు దగ్గర కావడమే ముఖ్యం మనకు.. ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే ఏంటని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి వారు ఎవరు? చూసేద్దాం వచ్చేయండి... డీజే టిల్లు ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు జోరు పెంచారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, ఓటీటీలో ఓ సీరీస్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్ ని టేకప్‌ చేస్తారనే టాక్‌ నడుస్తోంది. కెరీర్‌ని పద్ధతిగా ప్లాన్‌ చేసుకుంటున్న కిరణ్‌ అబ్బవరం కూడా ఓ సీరీస్‌లో నటిస్తున్నారిప్పుడు. సుధీర్‌బాబు హీరోగా ప్రవీణ్‌ సత్తారు డైరక్షన్‌లో &#039;గల్లీ&#039; అనే సీరీస్‌ తెరకెక్కుతోంది. రీసెంట్‌గా వరుస ప్రాజెక్టులతో మెప్పిస్తున్న తేజ సజ్జా &#039;ది ట్రైటర్స్&#039; రియాలిటీ షో హోస్ట్ చేస్తారనే టాక్‌ ఈ మధ్య హాట్‌ టాపిక్‌. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా, వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో &#039;తక్షకుడు&#039; మూవీ రూపొందుతోంది. ఈ సినిమా కసం కూడా ఓటీటీ ప్రేక్షకులు ఇష్టంగా వెయిట్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌ కంటెంట్‌తో అలరిస్తారనే పేరుంది ఆనంద్‌ దేవరకొండకు. అతీంద్రియ శక్తులు, నేర నేపథ్యంతో థ్రిల్లర్‌గ మెప్పించింది &#039;దూత&#039;. ఈ సీరీస్‌కి ఇప్పుడు సీక్వెల్‌ రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వృషకర్మతో బిజీగా ఉన్న చైతూ, దూత విశేషాలని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jgRg3kUI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/young-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/krithi-shetty-new-hope-with-love-insurance-corp-and-anil-ravipudi-project-video-1783132.html</loc><video:video>
	<video:title>Krithi Shetty: అనిల్ రావిపూడి చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి</video:title>
	<video:publication_date>2026-04-02T20:44:44+05:30</video:publication_date>
	<video:description>సినిమా ఇండస్ట్రీ ఎవరికీ పదే పదే అవకాశాలివ్వదు. వచ్చే ఒక్క అవకాశాన్నీ వినియోగించుకోవాలి. ఒక్కో ఛాన్సునీ పట్టుకోగలగాలి. వాటి ద్వారానే సక్సెస్ కావాలి. కానీ, సక్సెస్ లు పెద్దగా పలకరించకపోయినా, అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి కృతి శెట్టి. ఈ కన్నడ బ్యూటీ సమ్మర్‌లో ప్రూవ్‌ చేసుకునే అవకాశాలున్నాయా? ఉప్పెన సినిమా చూసిన వారెవరూ బేబమ్మను మర్చిపోలేరు. ఈ లేడీ టాప్‌ ఛెయిర్‌లో ఏలడం ఖాయం అనుకున్నారంతా. ఆమె ఏ సినిమా చేసినా, ఏ వేడుకకు హాజరైనా అలా చూస్తుండిపోయారు కుర్రకారు. సక్సెస్‌లు పలకరించకపోతే వారు మాత్రం ఎన్ని రోజులని బ్యాకప్‌ ఇస్తారన్నట్టుంది పరిస్థితి. హిట్లు లేనంత మాత్రం బేబమ్మకు అవకాశాలేం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఛాన్సులు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా బాక్సాఫీస్‌ దగ్గర డీలా పడ్డ ప్రాజెక్టులు అమ్మడికి బ్యాడ్‌ అయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తేవడం లవ్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీకి సాధ్యమవుతుందా? నయనతార హజ్బెండ్‌ విఘ్నేష్‌ శివన్‌ డైరక్ట్ చేస్తున్న సినిమా లవ్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మూవీతో అయినా బేబమ్మకు సాలిడ్‌ హిట్‌ పడాలని కోరుకుంటున్నారు జనాలు. ఈ సినిమా సక్సెస్‌ అయతే, నెక్స్ట్ అనిల్‌ రావిపూడితో చేసే సినిమాకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. అనిల్‌ డైరక్షన్‌లో కల్యాణ్‌ రామ్‌తో కృతి జోడీ కడతారన్నది న్యూస్‌. అతి త్వరలోనే ఈ మూవీ ఓపెనింగ్‌ జరగనుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కి ప్లాన్‌ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/s13uyg4z-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/krithi-shetty.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-stars-new-projects-chiranjeevi-prabhas-pawan-kalyan-summer-filming-updates-video-1783129.html</loc><video:video>
	<video:title>సమ్మర్‌లో యాక్టివ్ కానున్న స్టార్ హీరోలు</video:title>
	<video:publication_date>2026-04-02T20:43:09+05:30</video:publication_date>
	<video:description>కొత్త అనే పదంలోనే మేజిక్‌ ఉంటుంది. వినే వాళ్ల మనసుల్ని మెస్మరైజ్‌ చేస్తుందీ వర్డ్. అందుకే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే మీనమేషాలు లెక్కబెట్టడం లేదు మన స్టార్లు. ఎండలున్నాయా? మండుతున్నాయా? అని కూడా మనసుకు తీసుకోవడం లేదు. పదండి ముందుకు అని దూసుకుపోతున్నారు. స్టార్‌ హీరోల ఈ ముందడుగు గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి... మెగాస్టార్‌ స్పీడ్‌ మామూలుగా లేదు. ఓ వైపు మనశంకరవరప్రసాద్‌గారు సినిమా సెలబ్రేషన్స్, మరోవైపు విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్స్... జస్ట్ ఇంతేనా అంటే.. వాట్‌ ఇంతే..? ఇంతే కాదు.. అంతకు మించి అనే ఆన్సర్‌ వినిపిస్తోందక్కడ. మెగాస్టార్‌ చిరంజీవి నయా ప్రాజెక్ట్ కి అన్ని రకాల రెడీ అయిపోయారు. హాట్‌ సమ్మర్‌లో బాబీ కోసం సెట్స్ కి రావడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు మెగాబాస్‌. ఏప్రిల్‌ నుంచి వీరి కాంబో మూవీ స్టార్ట్ కానుంది. వాల్తేరు వీరయ్యను మించిన స్క్రిప్ట్ తో కాంబో ముందుకు కదులుతోందన్నది టాక్‌. మెగాస్టారే కాదు, ఏప్రిల్‌ నుంచి సెట్‌ చేంజ్‌ అంటున్నారు ప్రభాస్‌. ది రాజాసాబ్‌ రిజల్ట్ ని పక్కనపెట్టేసి చకచకా మిగిలిన పనులు చేసుకుంటున్నారు డార్లింగ్‌. ఆల్రెడీ ఫౌజీ, స్పిరిట్‌ షూట్స్ సైమల్‌టైనియస్‌గా జరుగుతున్నాయి. మరి, మీరు మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి. నో పోర్షన్‌ చేసేస్తే వీయఫ్‌ ఎక్స్ మొదలుపెట్టేస్తారుగా అంటూ కల్కి మేకర్స్ ని కూడా కన్సిడర్‌ చేశారట డార్లింగ్‌. సో, ఏప్రిల్‌ నుంచి కల్కి సీక్వెల్‌ షూట్‌లో పాల్గొనబోతున్నారు. అందరి సంగతీ సరే, మా పవర్‌స్టార్‌ గురించి కూడా చెప్పమంటున్నారు అభిమానులు. సురేందర్‌ రెడ్డి సినిమా ఈ సమ్మర్‌ నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు దీని గురించి మేకర్స్ చెప్పేదాకా లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ అనే టాక్స్ నడుస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LPwv4hNA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/star-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/varanasi-movie-mahesh-babu-gets-special-exemptions-from-rajamoulis-strict-production-schedule-video-1783125.html</loc><video:video>
	<video:title>Varanasi: మహేష్ బాబు కోసం జక్కన్న రూల్స్ బ్రేక్</video:title>
	<video:publication_date>2026-04-02T20:35:55+05:30</video:publication_date>
	<video:description>దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంతో కఠినంగా ఉంటారని పరిశ్రమలో పేరుంది. అయితే, వారణాసి సినిమా విషయంలో మహేష్ బాబుకు ఆయన ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే రెండుసార్లు వెకేషన్లకు వెళ్లి వచ్చారు. తాజాగా మరోసారి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, టీమ్‌కు బ్రేక్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7ibFm4PQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/varanasi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-release-date-wars-peddi-movie-uncertainty-affects-other-big-films-video-1783102.html</loc><video:video>
	<video:title>Peddi: ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పెద్ది రిలీజ్ డేట్</video:title>
	<video:publication_date>2026-04-02T20:25:25+05:30</video:publication_date>
	<video:description>ఇప్పుడు పెద్ది సినిమా వల్లనే కాదు, పెద్ద సినిమాల రిలీజ్‌ డేట్ల చుట్టూ ఎప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే మొన్న మొన్నటిదాకా ఈ రిలీజ్‌ డేట్‌ మేటర్‌ గురగించి బయటివారు మాత్రమే మాట్లాడుకునేవారు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఓపెన్‌ టాక్‌ షురూ అయింది. చెప్పిన టైమ్‌కి పెద్ది వస్తుందా? రాదా? ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. గాయపడ్డ సింహం సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. పెద్ది ఏప్రిల్‌ 30న వస్తే మా సినిమా విడుదల తేదీని మార్చుకుంటామని దిల్‌రాజు డిక్లేర్‌ చేయడంతో పెద్ది మీద అప్పటిదాకా ఉన్న అనుమానాలు ఒక్కసారిగా ఫ్లాష్‌ అయ్యాయి. మే 1న రావాలనుకున్న లెనిన్‌ పెద్ది కారణంగానే వాయిదా పడింది. పెద్ది రాకపోతే తమ సినిమాను కాసింత ముందుకు జరపడానికి సమంత కూడా రెడీగానే ఉన్నారు. మా ఇంటి బంగారం పనులన్నీ దానికి తగ్గట్టే జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఎస్‌కేఎన్‌ చెప్పిన మాట ఓ ఎత్తు. తమ చెన్నై లవ్‌ స్టోరీని జూన్‌ 26న విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ రోజు పెద్ది వచ్చే అవకాశాలున్నాయని సాయిరాజేష్‌ చెప్పడంతో రిలీజ్‌ డేట్‌ మార్చుకుని త్వరలోనే ప్రకటిస్తామని ఎస్‌కేఎన్‌ చెప్పారు. అయితే కాసేపటికే తూచ్‌మన్నారు ఎస్‌కేఎన్‌. పొరపాటైందని, పెద్ది జూన్‌ 26న వస్తుందని పలు ట్వీట్లు కనిపిస్తున్నాయనే సాయిరాజేష్‌ తనతో అన్నారని, ప్రోగ్రామ్‌ సందడిలో తాను అలా చెప్పేశానన్నారు. పెద్ది మేకర్స్ మరోసారి డేట్‌ కన్‌ఫర్మ్ చేసే వరకు ఈ చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడే అవకాశం లేదన్నది విమర్శకుల మాట.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/K44Ieqzv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/peddi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tripti-dimri-and-sara-arjun-new-national-crushes-taking-south-by-storm-video-1783098.html</loc><video:video>
	<video:title>Sara Arjun: లేటెస్ట్ నేషనల్ క్రష్‌గా చలామణి అవుతున్న సారా అర్జున్</video:title>
	<video:publication_date>2026-04-02T20:23:35+05:30</video:publication_date>
	<video:description>కొడ్తే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాక్‌ అవ్వాలనే డైలాగు మనకి బాగా తెలుసు. మరి యానిమల్‌ బ్యూటీకి త్రిప్తి దిమ్రికి తెలుసా? దురంధర్‌ లేడీకి పరిచయం ఉంటుందా? అసలు ఆ మాట వినకుండానే వాళ్లు అంత క్రేజ్‌ తెచ్చేసుకున్నారా? కమాన్‌ లెట్స్ వాచ్‌... యానిమల్‌ సినిమాలో త్రిప్తి దిమ్రిని చూసిన వాళ్లందరూ ఇంత బోల్డ్ గా ఎలా యాక్ట్ చేశారని ఆశ్చర్యపోయారు. నయా నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ ని అప్పటికప్పుడు ఇచ్చేశారు. ఆ సినిమా నార్త్ లోనే కాదు, సౌత్‌ ఆడియన్స్ లోనూ అదే రేంజ్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది త్రిప్తికి. ఇప్పుడు స్పిరిట్‌లోనూ అంతకు మించిన సన్నివేశాలుంటాయనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కంటెంట్‌ కాస్త బోల్డ్ గా ఉందని ఆల్రెడీ దీపికా పదుకోన్‌ లీక్‌ ఇచ్చేశారు. దానికి తోడు త్రిప్తి హీరోయిన్‌ అనేసరికి, అంఛనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. సడన్‌గా స్క్రీన్‌ మీదకు దూసుకొచ్చి ఆ రేంజ్‌లో క్లిక్‌ అయిన లేడీగా ఆమె పేరు తెచ్చుకున్నారు. త్రిప్తి తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్నారు సారా అర్జున్‌. ధురంధర్‌ సినిమాలో ఆమెను చూసినప్పుడు బేబీ సారా ఇంత ఎదిగిపోయారా? అని వావ్‌ అయ్యారు జనాలు. ధురంధర్‌లో ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు. నయా నయా నేషనల్‌ క్రష్‌ అంటూ ఈ సారి నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ని ఇటు షిఫ్ట్ చేశారు. కంప్లీట్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ సినిమాలో, అభిమానుల చూపులను తన వైపు తిప్పుకోగల నటన ఆమె సొంతం అంటూ క్రిటిక్స్ తో ప్రశంసలు అందుకున్నారు సారా. కెరీర్‌ బిగినింగ్‌ స్టేజ్‌లోనే తల్లి కేరక్టర్‌ చేయడం డేరింగ్‌ స్టెప్పేననే అప్లాజ్‌ కూడా అందుకున్నారు. అటు త్రిప్తి, ఇటు సారా.. సౌత్‌లో ఎలా హల్‌చల్‌ చేస్తారో చూడాలని దక్షిణాది మొత్తం వెయిటింగ్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vg59N1Lk-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sara-arjun.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kriti-sanon-on-career-challenges-her-path-from-industry-stress-to-superpower-success-video-1783096.html</loc><video:video>
	<video:title>Kritisanon: కెరీర్‌ను రివ్యూ చేసుకున్న కృతి సనన్</video:title>
	<video:publication_date>2026-04-02T20:21:55+05:30</video:publication_date>
	<video:description>కెరీర్‌లో కాస్త నిలదొక్కుకున్నాక గమనిస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. నడిచొచ్చిన ఎత్తు పల్లాలు కొన్నిసార్లు నిట్టూర్పులు తెప్పిస్తే, మరికొన్ని సార్లు కాలర్‌ ఎగరేయమని సిగ్నల్స్ పంపిస్తుంటాయి. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా నా లైఫ్‌లోనూ ఇలాగే జరిగిందంటున్నారు కృతి సనన్‌. ఇంతకీ ఈ లేడీ ఏమన్నారు? కృతిసనన్‌ అనే పేరు.. గ్లామర్‌ ఇండస్ట్రీలో జస్ట్ అనదర్‌ నేమ్‌ అయితే కాదు. ఆమె సినిమాల సెలక్షన్‌ మీద ఓ గురి ఉంది జనాలకు. మంచి సబ్జెక్టులతో నిర్మాతగానూ దూసుకుపోవాలని కలగంటున్నారు ఈ లేడీ. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో ఉన్న కలలకు, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నది కృతిసనన్‌ అబ్జర్వేషన్‌. అర్జంటుగా గుర్తింపు తెచ్చేసుకోవాలనే ఆందోళన కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువగా ఉండేదంటారు కృతి. సినిమా రంగంలో స్ట్రెస్‌ అంటూ లేనివారే ఉండరన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్‌మెంట్‌. మంచి అవకాశాలు తెచ్చుకునేవరకూ ఓ రకమైన టెన్షన్‌ ఉంటే, ఆ తర్వాత సక్సెస్‌ రావడానికీ, వచ్చిన సక్సెస్‌ని నిలబెట్టుకోవడానికి, ఇంకో స్టెప్‌ ఎదగడానికీ.. ఇలా అన్ని స్టేజీల్లోనూ స్ట్రెస్‌ ఉంటుందని చెప్పారు. కెరీర్‌ పరమైన స్ట్రెస్‌ ఓ రకంగా ఉంటే, సొసైటీ పరంగా మరో రకమైన స్ట్రెస్‌ ఉంటుందని, తాను చాలా ఫేస్‌ చేశాననీ చెబుతున్నారీ లేడీ. నవ్వితే చిగుళ్లు కనిపిస్తున్నాయని కూడా తన గురించి కామెంట్‌ చేసిన వాళ్లున్నారన్నారు. విమర్శల్ని జస్ట్ ఇగ్నోర్‌ చేసుకుంటూ ముందుకు సాగడం చాలా గొప్ప కళ. అయితే అది అనుభవం మీద వస్తుందిగానీ, మొదట్లో ఎవరికీ సాధ్యం కాదన్నది కృతి చెబుతున్న మాట. విమర్శలను దాటుకుని ముందుకు వెళ్లినప్పుడే మనలో ఉన్న సూపర్‌ పవర్‌ అర్థమవుతుందని చెబుతున్నారు కృతి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oiEB9Z3O-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kriti-sanon.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kalki-to-ramayana-how-teasers-and-early-content-drive-blockbuster-film-marketing-trends-video-1783091.html</loc><video:video>
	<video:title>Ramayana: ట్రెండ్ అవుతున్న రామాయణ టీజర్ డీటైల్స్</video:title>
	<video:publication_date>2026-04-02T20:19:04+05:30</video:publication_date>
	<video:description>సినిమా రిలీజుల సంగతి సరే, అంతకన్నా ముందు రిలీజ్‌ చేసే కంటెంట్‌ మీద ఫోకస్‌ పెరుగుతోంది. గ్లింప్స్ ల నుంచి మొదలుపెడితే, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, కేరక్టర్ల ను రివీల్‌ చేసే వీడియోలు.. ప్రతిదీ సినిమాల మీద హైప్‌ పెంచేస్తున్నాయి. మనం చేస్తున్న పని పెద్దదైనప్పుడు, దాని ప్రమోషన్‌ కూడా భారీగానే ఉండాలని ఫిక్సవుతున్నారు ఆడియన్స్. కల్కి సినిమా ప్రమోషన్ల టైమ్‌లో నాగ్‌ అశ్విన్‌ ఈ సిద్ధాంతాన్నే ఫాలో అయ్యారు. ఆ తర్వాత కూడా పలువురు మేకర్స్ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. లేటెస్ట్ గా వారణాసి గ్లోబ్‌ ట్రాట్‌ ఈవెంట్లోనూ ఈ గ్రాండియర్‌ కనిపించింది. వారణాసిలో మహేష్‌బాబుని రాముడి పాత్రలో చూడ్డానికి రెడీ అవుతున్నారు జనాలు. గ్లోబ్‌ ట్రాటర్‌, టైమ్‌ ట్రాటర్‌గా మహేష్‌ ఈ సినిమాలో ఎలా మెప్పిస్తారోనన్నది వరల్డ్ వైడ్‌ ఉన్న ఆసక్తి. అంతటిని హైప్‌ క్రియేట్‌ కావాలంటే ప్రమోషన్స్ లో ఆ రేంజ్‌ కేర్‌ తీసుకోవాల్సిందే. ఈ ఫార్ములాని ఇప్పుడు రామాయణ టీమ్‌ కూడా ఫాలో అవుతోంది. రామాయణ టీజర్‌ని రెడీ చేసేసింది టీమ్‌. రెండు నిమిషాల 38 సెకన్ల నిడివితో టీజర్‌ని ప్రిపేర్‌ చేశారు. ప్రపంచ ఫిల్మ్ మేకర్స్ కి, ఫిల్మ్ మేకింగ్‌ని మా సినిమా సరికొత్తగా పరిచయం చేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ టీజర్‌ రిలీజ్‌ కానుంది. ఇటీవల లాస్‌ ఏంజెల్స్ లో అతి కొద్ది మంది కీ మెంబర్స్ టీజర్‌ ప్రొజెక్షన్‌కి హాజరయ్యారట. మైండ్‌ బ్లోయింగ్‌ విజువల్స్ తో మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమైందనే టాక్‌ స్పాట్‌లోనే స్ప్రెడ్‌ అయింది. ఇంతగా ఊరిస్తున్న టీజర్‌ని చూడ్డానికి తాము కూడా వెయిటింగ్‌ అంటున్నారు అభిమానులు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IaAeBlML-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ramayana.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-race-for-indias-number-one-director-post-dhurandhar-the-revenge-box-office-storm-video-1783063.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: సౌత్ ఆధిపత్యానికి తెరదించిన ధురంధర్-2</video:title>
	<video:publication_date>2026-04-02T20:17:12+05:30</video:publication_date>
	<video:description>దాదాపు పదేళ్లుగా భారతీయ సినిమా మార్కెట్‌పై తెలుగు సినిమా ఆధిపత్యాన్ని చెలాయించింది. బాహుబలి వంటి సినిమాలతో పాన్ ఇండియా ట్రెండ్‌కు రాజమౌళి గేట్లు తెరిచారు, ఇండియా నంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే, ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్ ది రివెంజ్ ఈ పరిస్థితులను మార్చివేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా క్రియేట్ చేసిన అనేక రికార్డులను తిరగరాస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EibYHpET-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dhurandhar-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indian-railways-major-changes-to-train-ticket-cancellation-and-refund-rules-1782982.html</loc><video:video>
	<video:title>అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?</video:title>
	<video:publication_date>2026-04-02T17:49:31+05:30</video:publication_date>
	<video:description>భారతీయ రైల్వే రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు ప్రయాణికులకు స్పష్టమైన అవగాహన కల్పించనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు నాలుగు గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి వస్తుంది. అదేవిధంగా, 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించి, 75 శాతం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒకవేళ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్‌ను రద్దు చేస్తే కేవలం సాధారణ రద్దు చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. టికెట్ ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్త్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Eg1rikXN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/snakes-cause-panic-at-vemulawada-temple-amidst-redevelopment-1782868.html</loc><video:video>
	<video:title>బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!</video:title>
	<video:publication_date>2026-04-02T15:36:41+05:30</video:publication_date>
	<video:description>ఆలయ ప్రాంగణంలోని భీమేశ్వర ఆలయం, రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో పాముల సంచారం పెరిగింది. ముఖ్యంగా గత వారం రోజులుగా మూడు భారీ నాగుపాములు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. తాజాగా, ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో సుమారు ఏడు అడుగుల పొడవైన నాగుపాము ప్రత్యక్షమవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, దర్శనానికి వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు. క్షేత్రంలో ప్రస్తుతం భారీ ఎత్తున పునర్నిర్మాణ మరియు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాత కట్టడాల తొలగింపు, నేల తవ్వకాలు జరుగుతుండటంతో పాముల ఆవాసాలు దెబ్బతిన్నాయని, అందుకే అవి బయటకు వస్తున్నాయని స్థానికులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.పాముల సంచారంపై సమాచారం అందుకున్న ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లను పిలిపించి, పాములను సురక్షితంగా పట్టించి సమీపంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో నిఘాను పెంచారు.  మరిన్ని వీడియోల కోసం : డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌ పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం! వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్ వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WHDTGON3-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/temple-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ancient-copper-coins-discovered-in-bhadradri-kothagudem-field-1782867.html</loc><video:video>
	<video:title>పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!</video:title>
	<video:publication_date>2026-04-02T15:36:05+05:30</video:publication_date>
	<video:description>బిజీ కొత్తూరులో ఓ రైతు పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తూ జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ పురాతన మట్టి కుండ బయటపడింది. ఆ కుండలో సుమారు 70 పురాతన నాణేలు ఉండటాన్ని గమనించిన అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు, గుట్టుచప్పుడు కాకుండా వాటిని చేజిక్కించుకున్నారు. అయితే, ఈ &#039;గుప్తనిధి&#039; పంపకాల్లో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అవికాస్తా చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్యక్తి నుంచి రెండు నాణేలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇవి రాగితో చేసిన నాణేలని, 14వ శతాబ్దానికి చెందిన బహమనీ సుల్తానుల కాలం నాటివని గుర్తించారు. పురాతన చరిత్రకు సంబంధించిన ఈ విలువైన నాణేలు బయటపడటం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాణేలను పురావస్తు శాఖకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.  మరిన్ని వీడియోల కోసం : డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌ పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం! వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్ వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/sEGKAris-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/polam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mahabubabad-villages-pioneer-helmet-enforcement-and-community-safety-1782866.html</loc><video:video>
	<video:title>గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌</video:title>
	<video:publication_date>2026-04-02T15:35:09+05:30</video:publication_date>
	<video:description>ఈ అద్భుత మార్పుకు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేసిన ఒక చిన్న ప్రయత్నం కారణమైంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే శాశ్వత మార్పు వస్తుందని భావించిన ఆయన.. సర్పంచులు, యువత, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ప్రధానంగా.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. గ్రామాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి. గ్రామాల్లోకి గంజాయి రాకుండా కట్టుదిట్టం చేయాలి అనే మూడు సూత్రాలపై ఆయన అవగాహన కల్పించారు.ఎస్పీ పిలుపుతో స్పందించిన బయ్యారం మండలంలోని వెంకటాపురం, బాలాజీపేట వంటి గ్రామాలు ఏకంగా గ్రామసభలు పెట్టి కఠిన నిబంధనలు విధించుకున్నాయి. గ్రామ పొలిమేరల్లో &quot;హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ప్రవేశం లేదు&quot; అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. యువత స్వచ్ఛందంగా రోడ్లపై నిలబడి హెల్మెట్ లేని వాహనదారులను అడ్డుకుంటున్నారు. కేవలం రహదారి భద్రతే కాకుండా, గ్రామస్తులంతా కలిసి స్వయం శక్తితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఒక ఉద్యమంలా సాగుతోంది. ఈ విధానం రాష్ట్రమంతటా అమలు కాగలిగితే ప్రమాదాలు తగ్గడమే కాకుండా, నేరాలు కూడా పూర్తిగా అదుపులోకి వస్తాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌ పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం! వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్ వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xxnmykrz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/village.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-iran-conflict-deepens-from-tech-company-threats-to-strait-of-hormuz-standoff-1782865.html</loc><video:video>
	<video:title>రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు</video:title>
	<video:publication_date>2026-04-02T15:34:23+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తోంది. &quot;ఇంకా దగ్గరికి వచ్చేయండి, మేం మీకోసమే ఎదురుచూస్తున్నాం&quot; అంటూ అమెరికా సైన్యాన్ని సవాలు చేస్తూ ఇరాన్‌ ఓ వీడియోలో కవ్వించింది. తమ గడ్డమీద అడుగుపెట్టే అమెరికా సైనికులను నరికి పర్షియన్ గల్ఫ్‌లోని చేపలకు విందుచేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ప్రెస్ టీవీ విడుదల చేసిన 59 సెకన్ల వీడియోలో... ఇరాన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు ట్రైనింగ్‌ తీసుకుంటున్న దృశ్యాలున్నాయి. ఇరాన్‌లో కొన్ని వారాల పాటు పరిమిత స్థాయి గ్రౌండ్ ఆపరేషన్లు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం అదనపు బలగాలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది పెంటగాన్. భారీ యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి లో సుమారు 3,500 మంది మెరైన్లు, సైనికులు ఇరాన్ వైపుగా పయనిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌ పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం! వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్ వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/shALByTv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/iran.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-stars-reshuffle-release-dates-amidst-growing-confusion-videotv9d-1782835.html</loc><video:video>
	<video:title>డేట్లు మార్చుకుంటున్న టాప్‌ స్టార్స్‌</video:title>
	<video:publication_date>2026-04-02T15:59:32+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీల సర్దుబాట్లు, మార్పులు సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒక హీరో ప్లాన్ చేసుకున్న తేదీకి మరో హీరో సినిమా రావడానికి సిద్ధమవడంతో, ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో స్పష్టత లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ అడ్జస్ట్‌మెంట్స్ కారణంగా కొన్ని భారీ చిత్రాలు నెలల తరబడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తాజాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హఠాత్తుగా రేసులోకి వచ్చింది. మొదట పెద్ది వాయిదా పడటంతో ఆ తేదీకి ఉస్తాద్ భగత్ సింగ్ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మార్చి 16న రావాల్సిన టాక్సిక్ పక్కకు జరగడంతో, మరింత ముందుగానే ఉస్తాద్ భగత్ సింగ్ను ఆ తేదీకి విడుదల చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన పెద్ది ఏప్రిల్ 30కి వస్తుందనే ప్రచారం జరుగుతోంది, అయితే ఇది కూడా అనుమానమే. ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/vJCN_vtb0_U</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/top-stars.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-financial-impact-of-film-delays-on-indias-cinema-sector-videotv9d-1782834.html</loc><video:video>
	<video:title>పెద్ద సినిమాల వాయిదాతో ఇండస్ట్రీకి భారీ నష్టం!</video:title>
	<video:publication_date>2026-04-02T15:59:40+05:30</video:publication_date>
	<video:description>పెద్ద సినిమాల వరుస వాయిదాలు చిత్ర పరిశ్రమకు తీవ్ర తలనొప్పిగా మారాయి. ఆఖరి నిమిషం వరకు వాయిదా ప్రకటనలు చేయకపోవడం వల్ల నష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఒక పెద్ద సినిమా వాయిదా పడితే థియేటర్లు ఖాళీ అవుతాయి. స్టార్ హీరోల చిత్రాల కోసం వందలాది థియేటర్లు బుక్ అవుతాయి. ఇవి ఖాళీ అయినప్పుడు, ఆ తేదీకి విడుదలయ్యే చిన్న చిత్రాలు వాటిని నింపలేవు, వాటికి ప్రమోషన్ కూడా సరిపోదు. స్టార్ హీరోల సినిమాలకు ప్రమోషన్ లేకపోయినా ప్రేక్షకులు వస్తారు కానీ, చిన్న సినిమాలకు అది సాధ్యం కాదు. వాయిదా పడుతున్న సినిమాల నిర్మాతలకు కూడా భారీ నష్టాలు తప్పవు. ప్రస్తుతం, రిలీజ్ డేట్‌ను బట్టి ఓటీటీ డీల్స్ జరుగుతున్నాయి. అనుకున్న సమయం దాటితే ఓటీటీ సంస్థలు ముందు ఒప్పుకున్న మొత్తాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి, దీంతో నిర్మాతలు కూడా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే నిర్మాతలు మెరుగైన ప్రణాళికతో చిత్రాలను సిద్ధం చేయాలని అభిమానులు కోరుతున్నారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/m3zmi0Ws3MU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pedda-cenima.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-evolving-landscape-of-telugu-cinema-new-trends-redefining-filmmaking-videotv9d-1782833.html</loc><video:video>
	<video:title>వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్</video:title>
	<video:publication_date>2026-04-02T15:59:45+05:30</video:publication_date>
	<video:description>గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా రంగం కీలక పరిణామాలను చూసింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండేది. ఇది జానర్ ఏదైనా పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాకు టెంప్లేట్‌గా భావించబడేది. అయితే, గత పదేళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కొత్త తరం దర్శకులు సినిమా ఫార్మాట్‌ను సమూలంగా మార్చేశారు. సినిమా కథకు ఆటంకం అని భావిస్తే పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తిగా పక్కన పెడుతున్నారు. కథా ప్రవాహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీక్వెల్స్ ట్రెండ్ కూడా పెరిగింది, ఒకే కథను రెండు, మూడు భాగాలుగా తీసి నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SeV6abiKM_o</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-trend.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-vs-hero-unpacking-the-credit-controversy-for-rajamouli-mahesh-babus-varanasi-film-videotv9d-1782832.html</loc><video:video>
	<video:title>వారణాసి క్రెడిట్ విషయంలో ఫ్యాన్స్ మధ్య ఫైట్</video:title>
	<video:publication_date>2026-04-02T15:59:51+05:30</video:publication_date>
	<video:description>ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉండగానే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రాజమౌళి రికార్డు, మహేష్ బాబు ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమా విజయం సాధిస్తే దాని క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఒక నిర్మాత చేసిన ట్వీట్ కొత్త డిస్కషన్‌కు దారితీసింది. వారణాసి సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్‌ఎంబీ29 రివీల్ అయినప్పటి నుంచి, ఎస్ఎస్ఆర్13 అనే మరో హాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. నిర్మాత శోభు యార్లగడ్డ తన సోషల్ మీడియాలో సినిమా క్రెడిట్ ఎప్పుడూ దర్శకుడికే చెందుతుందని ప్రకటించారు. సినిమా పూర్తిగా దర్శకుడి ఆలోచన నుంచే పుడుతుందని, అందుకే ప్రాసెస్ క్రెడిట్ దర్శకుడికే ఇస్తారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7C9fbCfjEiY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/varanasi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-actresses-the-quest-for-stardom-beyond-opportunities-videotv9d-1782831.html</loc><video:video>
	<video:title>అవకాశాలు కాదు.. స్టార్ ఇమేజ్ కావాలంటున్న అందాల భామలు</video:title>
	<video:publication_date>2026-04-02T15:58:53+05:30</video:publication_date>
	<video:description>తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు అవకాశాలు రావడం ఒక ఎత్తు, స్టార్ ఇమేజ్ సాధించడం మరొక ఎత్తు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే నటీమణులు ఎక్కువ కాలం గుర్తుండిపోతారు. అలాగే మంచి పారితోషికం, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అయితే, కొందరు అందాల భామలకు ఈ స్టార్‌డమ్ అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. వరుస ప్రయోగాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నా, స్టార్ ట్యాగ్ ఇంకా ఆమెను ఊరిస్తూనే ఉంది. నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే స్టార్ హీరోలతో నటిస్తున్నప్పటికీ, విజయాలు లేకపోవడంతో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. కెరీర్ ప్రారంభంలో మంచి ఫామ్‌లో కనిపించిన సంయుక్త మీనన్ కూడా స్టార్ లీగ్‌లోకి అడుగు పెట్టడంలో వెనుకబడుతున్నారు. అందుకే ఆమె కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eLkxD1ibEZ0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/heroines.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/union-minister-nityanand-rai-introduces-amaravati-capital-bill-in-rajya-sabha-chandrababu-naidu-calls-it-historic-moment-1782801.html</loc><video:video>
	<video:title>రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రమంత్రి</video:title>
	<video:publication_date>2026-04-02T13:42:54+05:30</video:publication_date>
	<video:description>అమరావతికి చట్టబద్ధత బిల్లు ఎట్టకేలకు రాజ్యసభకు చేరింది. సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో సభలో బిల్లుపై చర్చ మొదలైంది. మహిళా బిల్లు సహ ఆ, ఇతర బిల్లులపై చర్చను ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్‌ నిలదీసింది. ప్రస్తుతం దీనిపై రాజ్య సభలో చర్చ జరుగుతుంది. అయితే నిన్న లోక్‌సభలో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి చెంతకు బిల్లు చేరనుంది. రాష్ట్రపతి సంతకం చేస్తే అమరావతికి చట్టబద్ధత రానుంది.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SfmdD9udKcM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amaravati-news.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-ipl-proposal-fan-drops-ring-at-wankhede-love-wins-in-mi-vs-kkr-match-video-1782387.html</loc><video:video>
	<video:title>ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..</video:title>
	<video:publication_date>2026-04-01T19:58:35+05:30</video:publication_date>
	<video:description>ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక క్రికెట్ అభిమాని తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ చేతిలోని రింగ్ కిందపడటంతో కొన్ని నిమిషాలు గందరగోళం చోటుచేసుకుంది. ఈ సంఘటన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగింది. దీనిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను కోల్‌‌కతా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన ఒక యువకుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీలో ఉన్న తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, అతను మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరచడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో ఊహించని సీన్‌ జరిగింది. ప్రేయసికి ప్రపోజ్‌చేద్దామని అతను రింగ్ తీస్తుండగా, అతని చేయి వణికిందో ఏమోకానీ, అది ఒక్కసారిగా చేతిలోంచి జారి కిందపడిపోయింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ప్రపోజ్ చేయాల్సిన యువకుడు కంగారుగా కింద వెతకడం మొదలుపెట్టగా, చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు కూడా అతనికి సహాయం చేస్తూ రింగ్ కోసం వెతికారు. లక్కీగా ఓ వ్యక్తి ఆ ఉంగరాన్ని గుర్తించి అతనికి అందించాడు. రింగ్ దొరకగానే ఆ యువకుడు మళ్లీ మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఆనందంతో అతని ప్రపోజల్‌ను అంగీకరిస్తూ తన ప్రేమను తెలిపింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన తోటి ప్రేక్షకులు చప్పట్లతో ఆ జంటను అభినందించారు. ఈ క్యూట్ వీడియోను కేకేఆర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/G5HAoyd5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/love-in-ipl.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/north-kashmirs-gurez-paralysed-by-heavy-snowfall-road-closure-impacts-locals-video-1782385.html</loc><video:video>
	<video:title>మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు</video:title>
	<video:publication_date>2026-04-01T19:56:32+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తర కాశ్మీర్ ఇప్పుడు మంచులో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ మంచు వర్షంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ముఖ్యంగా బండిపోరా జిల్లాలోని వ్యూహాత్మక ప్రాంతమైన గూరేజ్ సెక్టార్, భారీ హిమపాతం కారణంగా జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయి పూర్తిగా ఏకాకిగా మారింది. గూరేజ్ లోయలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. తులైల్ వ్యాలీలో సుమారు 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఇక్కడ కిల్షయ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ మంచు వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే రజదాన్ పాస్ వద్ద ఏకంగా 7 అంగుళాల మంచు పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయింది. దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా 85 కిలోమీటర్ల పొడవైన గూరేజ్-బండిపోరా రహదారిని అధికారులు వరుసగా రెండో రోజు కూడా మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో గూరేజ్ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర సేవలకు కూడా ఆటంకం కలుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మంచును తొలగించే యంత్రాలను సిద్ధం చేసినప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎత్తైన ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి గూరేజ్ లోయ మొత్తం ఒక తెల్లని మంచు ఖండంలా మారిపోయింది, ప్రకృతి అందం ఉట్టిపడుతున్నా.. అక్కడి ప్రజలకు మాత్రం ఇది గడ్డుకాలంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే  రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/0ETCgO3i-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashmir.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kadapas-sangameswara-temple-unveiling-the-ancient-prophecy-of-the-papagni-river-parrot-video-1782383.html</loc><video:video>
	<video:title>ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!</video:title>
	<video:publication_date>2026-04-01T19:54:04+05:30</video:publication_date>
	<video:description>భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. కొన్ని క్షేత్రాల పురాణాలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు భక్తిభావం కలుగుతుంది. అచ్చం విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకకు కృష్ణా నది నీరు తగిలితే ప్రళయం వస్తుందనే ప్రచారం ఎలా ఉందో.. కడప జిల్లాలో కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన ‘యుగాంతం’ కథ ప్రచారంలో ఉంది. అదే కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయం. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై చిట్టచివరన ఒక చిలుక విగ్రహం ఉంటుంది. స్థల పురాణం ప్రకారం.. ఆలయం పక్కనే ప్రవహించే పెన్నానదిగా పిలుచుకునే పాపాగ్ని నది నీరు ఎప్పుడైతే ఉధృతమై ఆ ధ్వజస్తంభంపై ఉన్న చిలుకను తాకుతుందో, అప్పుడు ఆ చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతుందట. అలా ఆ చిలుక ఎగిరిన క్షణమే ఈ సృష్టికి &#039;యుగాంతం&#039; అని స్థలపురాణం చెబుతుంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదని, సాక్షాత్తు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ విషయం గురించి రాసి ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. నది నీరు పెరిగి ధ్వజస్తంభం శిఖరాన్ని తాకడం అంటే ప్రకృతి ప్రకోపానికి సంకేతమని, అది యుగాంతానికి దారితీస్తుందని భక్తుల నమ్మకం. ఎంతో మహిమ గల ఈ సంగమేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ అడుగుపెడితే మనసు తేలికపడుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే  రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి  అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Vkbf9sZh-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/parrot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tourist-alert-moolapadu-butterfly-parks-zip-line-lacks-safety-poses-risks-video-1782379.html</loc><video:video>
	<video:title>పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు</video:title>
	<video:publication_date>2026-04-01T19:50:39+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి ఒడిలో సేదతీరాలని వచ్చే పర్యాటకులకు ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్ ఇప్పుడు భయం పుట్టిస్తోంది. అడ్వెంచర్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్న &#039;జిప్ లైన్&#039; కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా సాగుతోందని, ఇది పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు అందమైన ప్రకృతి ఆవరణలా కనిపిస్తున్నా, లోపల మాత్రం ప్రమాదాల గూడుగా మారిందని సందర్శకులు వాపోతున్నారు. ముఖ్యంగా జిప్ లైన్ ప్రారంభమయ్యే ఎత్తైన కొండ ప్రాంతంలో కనీస రక్షణ ఏర్పాట్లు లేవు. ఒక అడుగు తప్పినా నేరుగా లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉన్నా, అక్కడ రక్షణ కంచెలు గానీ, పట్టుకోవడానికి హ్యాండ్రైల్స్ గానీ లేవు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పర్యాటకులను అప్రమత్తం చేసే ఒక్క హెచ్చరిక బోర్డు కూడా ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం. జిప్ లైన్ కోసం వాడుతున్న పరికరాల నాణ్యతపై పర్యాటకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది సరైన సూచనలు ఇవ్వకపోవడం పరిస్థితిని మరింత భయానకంగా మారుస్తోంది. వీకెండ్ రోజుల్లో ఇక్కడికి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు భద్రతా లోపాలను చూసి భయంతో వెనుదిరుగుతున్నాయి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది పెను విషాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఈ అడ్వెంచర్ పార్క్ మృత్యుకూపంగా మారే ప్రమాదం ఉందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే  రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి  అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే  దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ENCwfbjQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/butter-fly-park.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anakapalli-panic-giant-king-cobra-found-in-home-snake-catcher-venturesh-saves-day-video-1782371.html</loc><video:video>
	<video:title>సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం</video:title>
	<video:publication_date>2026-04-01T19:46:03+05:30</video:publication_date>
	<video:description>అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో మంగళవారం భారీ గిరినాగు కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోనివారిని పరుగులు పెట్టించింది. సర్పంచ్ నాయుడు ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లి చూడగా, సుమారు 12 అడుగుల పొడవైన భారీ గిరినాగు పడగ విప్పి కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అంత పెద్ద పామును చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారు కూడా భారీగా తరలివచ్చారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటేష్, ప్రాణాలకు తెగించి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఆ భారీ గిరినాగును చాకచక్యంగా బంధించారు. అంత పెద్ద పాము పట్టుబడటంతో సర్పంచ్ కుటుంబంతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ కింగ్ కోబ్రాను సురక్షితంగా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే  రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి  అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే  దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు  హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/k0hORiFO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/srinagar-colony-jayalalithaas-hyderabad-residence-sealed-for-rs-83-lakh-property-tax-debt-video-1782363.html</loc><video:video>
	<video:title>Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-04-01T19:32:51+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. యూసుఫ్‌గూడ సర్కిల్-38 పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుమారు రూ. 83 లక్షల మేర ఇంటి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2017 నుంచి ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ భవనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడంతో కమర్షియల్ ట్యాక్స్ విధించారు. అయితే, దీనిని నివాస గృహంగా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గతంలో కోరారు. కానీ, పన్ను బకాయిలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన &#039;వన్ టైమ్ సెటిల్మెంట్&#039; పథకం మార్చి 31తో ముగిసింది. ఈ పథకం కింద రాయితీ పోను ఇంకా రూ. 82,91,822 బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గత నెలలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ సంబంధిత వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది భవనాన్ని సీజ్ చేసి నోటీసులు అంటించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసిన జయలలితను ప్రజలు &#039;పురట్చి తలైవి&#039;, &#039;అమ్మ&#039; అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె సీఎంగా ఉండగానే మరణించారు. జయలలితకు దేశవ్యాప్తంగా పలుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి  అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే  దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు  హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు  ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wHk4zoy9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jayalalithaa-house.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/the-dark-side-of-reels-tirupati-incident-highlights-social-media-safety-risks-video-1782361.html</loc><video:video>
	<video:title>రీల్స్‌ సరదా.. నిండు ప్రాణం బలి</video:title>
	<video:publication_date>2026-04-01T19:31:10+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో జనాల్లో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోయింది. చిన్నపెద్దా తేడాలేకుండా అందరూ రీల్స్‌ కోసం చేసే ప్రయత్నాలు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కొన్నిసందర్భాల్లో ప్రాణాలే పోతున్నాయి. లైకులు, కామెంట్ల కోసం చేసే సాహసాలు కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. నేపాల్‌కు చెందిన ధను బహదూర్ కుటుంబం ఉపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. కరకంబాడి రోడ్డులోని &#039;సాయి నివాస్&#039; అపార్ట్‌మెంట్‌లో బహదూర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఆయన కుమార్తె పుష్పకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే మహా సరదా. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రీల్స్ చేస్తూ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తుపైకి వెళ్లింది. ప్రమాదవశాత్తూ అదుపు తప్పి పైనుంచి కింద పడిపోయింది. చాలా సేపటి వరకు కూతురు కనిపించకపోవడంతో తల్లి కాజల్ అంతటా వెతికింది. చివరికి అపార్ట్‌మెంట్ కింద రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఐదో అంతస్తు నుండి పడటంతో తలకు తీవ్ర గాయమై, కాళ్లు చేతులు విరిగి బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలిపిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎప్పుడూ సందడిగా తిరిగే కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే  దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు  హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు  ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..  ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3xwkdCkT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/reels.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tragedy-strikes-adilabad-unknown-arsonists-burn-farmers-50-quintals-chickpea-crop-video-1782358.html</loc><video:video>
	<video:title>అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే</video:title>
	<video:publication_date>2026-04-01T19:29:46+05:30</video:publication_date>
	<video:description>ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే కాలి బూడిదైపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దుశ్చర్యకు ఒక నిరుపేద రైతు గుండెపగిలేలా రోదించాడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్నూరు తండాలో అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ముత్నూరు తండాకు చెందిన రైతు రాంప్రకాష్ తన శనగ పంటను కోత కోయించి, సుమారు 50 క్వింటాళ్ల పంటను చేనులోనే కుప్పగా వేశాడు. పంటకు కాపలాగా ఆయన అక్కడే నిద్రపోయాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పంట కుప్పకు నిప్పు పెట్టారు. మంటల వేడికి ఉలిక్కిపడి లేచిన రాంప్రకాష్‌ కేకలు వేయడంతో తోటి రైతులు పరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో పంట మొత్తం కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల విలువైన పంట అగ్నికి ఆహుతైపోయింది. ఒకవైపు అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటుంటే, మరోవైపు పగతో దుండగులు తన పంటను తగలబెట్టడంతో రాంప్రకాష్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పాత కక్షల వల్ల ఎవరైనా ఈ పని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు  హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు  ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..  ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్  ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tPM3jw5F-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fire-accident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kanakadurgamma-temple-fraud-staff-replaced-gold-with-rolled-gold-inquiry-ordered-video-1782356.html</loc><video:video>
	<video:title>దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు</video:title>
	<video:publication_date>2026-04-01T19:26:55+05:30</video:publication_date>
	<video:description>బెజవాడ కనకదుర్గమ్మ అంటే భక్తులకు సాక్షాత్తు అమ్మ. తమను కాపాడే ఇలవేల్పుగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు.. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిస్తారు. తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తారు. బంగారం, వెండి, నగదు రూపంలో హుండీలో సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన బంగారు ఆభరణాలను కొందరు సిబ్బంది పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో వచ్చిన అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ గా చూపిస్తూ పక్కన పెట్టడం ఈ అక్రమార్కుల వ్యూహం. అయితే, అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు రూ. 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను పక్కన దాచినట్లు బయటపడింది. దీంతో నిందితులను అక్కడికక్కడే పట్టుకుని ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై దేవస్థానం ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందికి తక్షణమే మెమోలు జారీ చేయడంతో పాటు, సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ దేవుడి సొమ్ముకే కన్నం వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకత పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు  ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..  ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్  ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే  జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/f6qDRtOG-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/durga-temple.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hyderabad-auto-gas-shortage-drivers-protest-climb-tower-amidst-lpg-cng-crisis-video-1782352.html</loc><video:video>
	<video:title>హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు</video:title>
	<video:publication_date>2026-04-01T19:24:23+05:30</video:publication_date>
	<video:description>నగరంలో ఆటో ఎల్పీజీ , సీఎన్జీ గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ దొరకక ఉపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన అత్తాపూర్ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సబ్‌స్టేషన్ వద్ద ముగ్గురు ఆటో డ్రైవర్లు—సాయి, అబ్దుల్, మరోవ్యక్తి ఎల్పీజీ దొరకడం లేదని ఆవేదనతో ఏకంగా సెల్ టవర్ ఎక్కారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా కేవలం రూ. 500 విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, అది తమ రోజువారీ తిరుగుడుకు ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ. 60 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు కొన్ని చోట్ల రూ. 100కు చేరడంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. నిరసన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న మరో ఆటో డ్రైవర్‌పై నిరసనకారులు దాడికి దిగారు. యూనియన్ సభ్యుడిగా ఉండి నిరసనకు మద్దతు తెలపకుండా ఆటో నడుపుతున్నాడనే నెపంతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న స్థానిక డిసిపి పై కూడా కొందరు ఆటో డ్రైవర్లు ఆవేశంతో తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గుంపును చెదరగొట్టారు. టవర్ ఎక్కిన వారిని కిందకు దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లు, హోటళ్లు, గృహాలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..  ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్  ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే  జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’  కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/R0POqaSZ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gas-problem.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/up-womans-bank-account-shows-rs-10-crore-due-to-technical-error-honesty-praised-video-1782306.html</loc><video:video>
	<video:title>ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..</video:title>
	<video:publication_date>2026-04-01T18:28:33+05:30</video:publication_date>
	<video:description>సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్‌లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్‌లో జమ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ మైన్‌పురి జిల్లాకు చెందిన ఒక మహిళ... బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉంది. కొత్త పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ ఎంతో చూసుకోవడానికి ఆమె కుమారుడితో కలిసి ఏటీఎంకు వెళ్లింది. అక్కడ స్క్రీన్‌పై పది కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పక్కా రైతు కుటుంబానికి చెందిన వారు కావడంతో, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక నేరుగా బ్యాంకుకు పరుగులు తీశారు. ఈ డబ్బు ఎవరిదో తమకు తెలియదని, తమది కాని ఈ డబ్బునుంచి రూపాయి కూడా తమకు అక్కర్లేదని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోండి అంటూ ఆ మహిళా తన నిజాయితీని చాటుకుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. ఈ క్రమంలో స్పందించి బ్యాంకు మేనేజర్‌..ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని స్పష్టం చేశారు. సదరు మహిళకు బ్యాంకులో లోన్ అకౌంట్ ఉందని, సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల అలా భారీ మొత్తం చూపిస్తోందని వెల్లడించారు. ఏది ఏమైనా, కోట్లు ఖాతాలో పడితే ఎవరైనా ఆశపడతారు..వెంటనే డ్రాచేసి వాడుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఆ మహిళ తన ఎకౌంట్‌లో పడిన డబ్బుపై ఆశపడలేదని, ఆమె నిజాయితీని నెటిజన్లు అభినందిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్  ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే  జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’  కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌  వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OJrEBbww-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/atm.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/coimbatore-workplace-harassment-male-colleague-attempts-kiss-female-colleague-viral-cctv-footage-1782293.html</loc><video:video>
	<video:title>Video: ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..</video:title>
	<video:publication_date>2026-04-01T18:27:32+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక సంఘటన జరిగింది.  ఆఫీసులో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టింది. ఆఫీసులో ఒక ఉద్యోగిని సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకుంటుండగా.. తోటి మగ ఉద్యోగి ఏదో ప్రశ్న అడగడానికి వచ్చినట్లు ఆమె దగ్గరకు వెళ్లి పెదవులపై ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ మహిళ అతని చేష్టతో నిశ్చేష్టురాలై.. అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయింది. ఆపై అతనిని వారించడం కూడా వీడియో చూడవచ్చు. అతగాడి వేధింపులు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వర్క్ ప్లేసుల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులకు ఓ సాక్ష్యంలా నిలిచింది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eHqJGqcE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/workplace-harassment.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/eluru-districts-nemilipeta-sets-example-community-unity-for-health-no-ice-cream-video-1782304.html</loc><video:video>
	<video:title>ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్</video:title>
	<video:publication_date>2026-04-01T18:25:08+05:30</video:publication_date>
	<video:description>వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ గల్లీలో ఐస్‌క్రీం బండ్ల గంటలు వినిపిస్తుంటాయి. కానీ, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలి పేట గ్రామంలో మాత్రం ఆ గంట వినిపిస్తే జరిమానాల మోత మోగుతాయి. తమ పిల్లల ఆరోగ్యం కోసం ఆ గ్రామస్తులంతా కలిసి ఐస్‌క్రీం అమ్మకాలను, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తమ నిర్ణయాన్ని కేవలం మాటలతో ఆపకుండా, ఊరి పొలిమేరల్లోనే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చి ఎవరైనా ఐస్‌క్రీంలు అమ్మితే రూ.3,000 జరిమానా. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా కొని తింటే వారికి రూ. 1,000 జరిమానా విధిస్తారు. రంగుల నీళ్లు, నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్మే ఐస్‌క్రీంల వల్ల పిల్లలకు జీర్ణకోశ సమస్యలు, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు గుర్తించారు. భవిష్యత్తులో ఈ రసాయనాల వల్ల క్యాన్సర్ వంటి ముప్పు పొంచి ఉందనే ఆందోళనతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. సాధారణంగా నగరాల్లో చదువుకున్న వారు కూడా పిల్లల మారాం చూసి హానికరమైన పదార్థాలను కొనిస్తుంటారు. కానీ, ఏజెన్సీ ప్రాంతంలోని నేమిలిపేట గ్రామస్తులు &quot;డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం&quot; అని నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కల్తీ రాయుళ్లకు చెక్ పెట్టేలా సాగుతున్న ఈ గ్రామ ఐక్యమత్యాన్ని నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే  జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’  కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌  వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో  మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Hbc6wWiE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ice-cream-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/jadcherla-petrol-bunk-owner-caught-illegally-storing-diesel-major-fire-hazard-video-1782302.html</loc><video:video>
	<video:title>ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే</video:title>
	<video:publication_date>2026-04-01T18:23:12+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధ పరిణామం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌పై ఎంతటి ప్రభావం చూపుతుందంటే.. భయంతో కొందరు క్యాన్లతో పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకొని దాచుకుంటుంటే.. ఓ బంకు యజమాని ఇదే అదనుగా అక్రమ దందా చేసేందుకు తెరలేపాడు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డీజిల్‌ను స్టోర్‌ చేసిపెట్టుకున్నాడు. అదికూడా డ్రమ్ముల్లో నీళ్లు నింపి ఆరుబయట పెట్టినట్టు అత్యంత ప్రమాదకరమైన డీజిల్‌ను డ్రమ్ముల్లో నింపి బయటే వదిలేశాడు. ఊహించడానికే భయం వేసే ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల వద్ద వెలుగుచూసింది. అక్రమ సంపాదన కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రకాష్ ఫిల్లింగ్ స్టేషన్‌లో చమురు కొరతను సాకుగా చూపుతూ, దొడ్డిదారిన అమ్ముకోవడానికి భారీగా డీజిల్‌ను నిల్వ చేశారు. బంక్ ఆవరణలోనే ఒక గోడ పక్కన సింటెక్స్ ట్యాంకులు, డ్రమ్ముల్లో వేల లీటర్ల డీజిల్‌ను నింపారు. కనీసం వాటికి మూతలు కూడా బిగించకుండా, కేవలం ఒక పాత గుడ్డ, ఫ్లెక్సీ కప్పి వదిలేశారు. అసలే ఎండాకాలం, ఆవిరయ్యే పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై అధికారులు మండిపడుతున్నారు. ఈ బంకుకు సమీపంలోనే ఇటుక బట్టీలు ఉండటం గమనార్హం. అక్కడి నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరివచ్చి పడినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దగ్గర్లోనే వేలాది మంది విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాల కూడా ఉండటంతో స్థానికులు వణికిపోయారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, 2,700 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను అదనపు కలెక్టర్‌కు సమర్పించారు. నిబంధనలు అతిక్రమించిన బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’  కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌  వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో  మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు  అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9JEKVafT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/google-ai-nano-banana-2-rescues-tourist-from-japan-language-barrier-crisis-video-1782300.html</loc><video:video>
	<video:title>జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన &#039;నానో బనానా&#039;</video:title>
	<video:publication_date>2026-04-01T18:20:53+05:30</video:publication_date>
	<video:description>విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య భాష. బోర్డులు, మెనూలు, చివరకు ఎలక్ట్రానిక్ వస్తువుల రిమోట్లపై ఉండే అక్షరాలు అర్థం కాక పర్యాటకులు తలలు పట్టుకుంటారు. సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే జపాన్ వెళ్ళిన ఒక అమెరికన్ టూరిస్ట్‌కు ఎదురైంది. జపాన్‌లోని ఒక హోటల్‌లో బస చేసిన ఆ పర్యాటకుడు, తెల్లవారుజామున 4 గంటలకు విపరీతమైన ఉక్కపోతతో నిద్రలేచాడు. ఏసీ టెంపరేచర్ తగ్గిద్దామని రిమోట్ తీస్తే, దానిపై ఉన్న బటన్లన్నీ జపనీస్ భాషలో ఉన్నాయి. ఏ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన ఫోన్‌లోని గూగుల్ ఏఐ టూల్ &#039;నానో బనానా 2&#039; సహాయం కోరాడు. ఆ జపనీస్ రిమోట్‌ను ఫోటో తీసి స్కాన్ చేయడమే కాకుండా, &quot;దీనిని ఇంగ్లీష్‌లోకి మార్చిన రిమోట్ ఫోటో నాకు ఇవ్వు&quot; అని అడిగాడు. ఆ ఏఐ టూల్ సెకన్ల వ్యవధిలోనే ఆ రిమోట్‌లోని టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్‌లను విశ్లేషించి, అచ్చు గుద్దినట్లు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న రిమోట్ ఇమేజ్‌ను సృష్టించి ఇచ్చింది. ఆ ఫోటో ఆధారంగా ఏసీ సెట్టింగ్స్ మార్చుకున్న పర్యాటకుడు, హాయిగా నిద్రపోయాడు. &quot;సమయానికి నానో బనానా నన్ను కాపాడింది&quot; అంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌  వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో  మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు  అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ  మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4Hr9Okeo-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nano-banana.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ex-army-captain-sandeep-tomar-caught-for-wife-murder-after-4-years-lpg-cylinder-bookings-led-to-arrest-video-1782297.html</loc><video:video>
	<video:title>కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌</video:title>
	<video:publication_date>2026-04-01T18:18:54+05:30</video:publication_date>
	<video:description>ఎంతటి తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక చిన్న పొరపాటుతో దొరికిపోతాడనే దానికి ఈ ఘటనే నిదర్శనం. భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ మాజీ ఆర్మీ కెప్టెన్, చివరకు ఒక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసి కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని పాండుర్నాలో పంజాబ్ పోలీసులు ఈ &#039;కేస్ ఫైల్&#039;ను విజయవంతంగా ఛేజ్ చేశారు. నిందితుడు సందీప్ తోమర్ గతంలో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేసేవాడు. 2013లో పంజాబ్‌లోని అబోహర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మొదట దీనిని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో కోర్టు అతడిని దోషిగా తేల్చి 2014లో జీవితఖైదు విధించింది. శిక్ష అనుభవిస్తున్న తోమర్, 2019లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2022లో అతడి అప్పీలును హైకోర్టు కొట్టివేయడంతో తిరిగి లొంగిపోవాల్సి ఉంది. కానీ అప్పటి నుండి తన పేరు, గుర్తింపు, లొకేషన్లు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పంజాబ్ పోలీసులు ఇతని కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘాలో నిందితుడి పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా చిక్కింది. ఈ ఖాతా ద్వారా మధ్యప్రదేశ్‌లోని పాండుర్నాలో ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లు టెక్నికల్ టీమ్ గుర్తించింది. వెంటనే గ్యాస్ ఏజెన్సీ ద్వారా అడ్రస్ సేకరించిన పోలీసులు, మెరుపు దాడి చేసి తోమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో  మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు  అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ  మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం  విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/irNpdqQH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gas-booking.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/top-watermelon-benefits-hydration-weight-loss-and-skin-health-for-summer-video-1782279.html</loc><video:video>
	<video:title>వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో</video:title>
	<video:publication_date>2026-04-01T17:56:56+05:30</video:publication_date>
	<video:description>ఎండలు మండిపోతున్న వేళ శరీరానికి చల్లదనాన్ని, తగినంత నీటిని అందించడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో మనకు అందుబాటులో ఉండే పుచ్చకాయ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులో సుమారు 92 శాతం నీరే ఉండటం వల్ల, ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. తక్షణమే శక్తిని అందించి, వేసవి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుచ్చకాయలో ఉండే అధిక నీటిశాతం వేసవిలో మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ ను తక్షణమే ఇస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన వారు ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగినా లేదా కొన్ని ముక్కలు తిన్నా వెంటనే ఉపశమనం లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎండ తీవ్రత వల్ల చర్మంపై పడే ముడతలు, మంటను ఇది తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. డైటింగ్ చేసేవారికి పుచ్చకాయ ఒక అద్భుతమైన ఆహారం. ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్లో కేవలం 46 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. నీటి శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే పుచ్చకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను తగ్గించడానికి ఇందులో ఉండే &#039;సిట్రులిన్&#039; అనే అమైనో ఆమ్లం ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయను నేరుగా ముక్కలుగా కోసుకుని తినడం వల్ల అందులోని పీచు పదార్థం శరీరానికి అందుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుచ్చకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తింటే కొందరిలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు  అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ  మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం  విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4zgi7TWO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/de-hydration.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gummala-lakshmipuram-king-cobra-villagers-kill-20-ft-snake-demand-forest-dept-protect-video-1782277.html</loc><video:video>
	<video:title>మన్యం లో 20 అడుగుల &#039;కింగ్ కోబ్రా&#039;.. వణికిపోయిన గ్రామస్తులు</video:title>
	<video:publication_date>2026-04-01T17:50:22+05:30</video:publication_date>
	<video:description>పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. వత్తాడ గ్రామ పరిసరాల్లో సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ సర్పం ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంత పెద్దపామును కళ్లముందు చూసి ఏం చేయాలో తెలియక అందరూ అటూ ఇటూ పరుగెత్తారు. చివరికి అందరూ కలిసి పామును కర్రలతో కొట్టి చంపేశారు. వత్తాడ గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఎప్పటిలాగే ఉదయం పోడు వ్యవసాయం కోసం పొలాలకు వెళ్తుండగా, పొదల్లో కదులుతున్న భారీ ఆకారాన్ని చూసి నిర్ఘాంతపోయారు. సాధారణంగా రెండు మూడు అడుగుల పాములను చూసే రైతులకు, ఏకంగా 20 అడుగుల కింగ్ కోబ్రా కనిపించడంతో ముచ్చెమటలు పట్టాయి. ప్రాణభయంతో వారు గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ వార్త గ్రామమంతా వ్యాపించడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. పొదల్లో అంత పెద్ద పామును చూసిన గ్రామస్తులు పిల్లలు, పశువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భావించారు. ఆత్మరక్షణ కోసం చేసేది లేక ఆ భారీ సర్పాన్ని హతమార్చారు. పాము మృతితో గ్రాస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వన్యప్రాణి ప్రేమికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన వన్యప్రాణులను చంపడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ఇలాంటి సమయాల్లో అటవీ శాఖకు లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. అడవులకు సమీపంలో ఉండటం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదకర సర్పాలు ఎదురవుతున్నాయని, అటవీ శాఖ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వత్తాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ  మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం  విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BqGhKWuZ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/king-cobra.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mayong-assams-black-magic-capital-where-politicians-seek-victory-youth-seek-jobs-video-1782275.html</loc><video:video>
	<video:title>అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ</video:title>
	<video:publication_date>2026-04-01T17:48:56+05:30</video:publication_date>
	<video:description>అసోంలో క్షుద్ర విద్యలకు పేరొందిన మాయోంగ్ గ్రామానికి ప్రస్తుతం నేతలు క్యూ కడుతున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి. కొందరు అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనితో పాటు, మంత్రతంత్రాలతో గెలుపును దక్కించుకోవాలని మాయోంగ్ బాట పడుతున్నారు. గౌహతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం మంత్రతంత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చే నేతలు ఓట్లు అడగడానికి రారని, ‘విజయ ప్రాప్తి’ కోసం క్షుద్ర పూజలు చేయించుకునేందుకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. . ఇక్కడ్నుంచి బీజేపీ తరపున మంత్రి పిజూష్ హజారికా, కాంగ్రెస్ నుండి బబుల్ దాస్ పోటీ పడుతున్నారు. పిజూష్ హజారికా పది రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మాయోంగ్‌లో ఉన్న మూడు వేల జనాభాలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉంటాడని చెబుతారు. వారసత్వంగా వస్తున్న తంత్ర విద్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘మా వద్దకు జబ్బులు తగ్గించుకోవడానికి, మానసిక సమస్యల నివారణకు చాలామంది వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. అయితే ఎవరినైనా ఓడించడానికైనా పూజలు చేయమంటే మేము ఒప్పుకోం. వచ్చే ప్రతి వ్యక్తి వివరాలను ఒక డైరీలో నమోదు చేస్తాం’ అని స్థానిక తంత్రవేత్త విపుల్ మేధి తెలిపారు. 100 ఏళ్ల వయసున్న జంతు మండల్ అనే వృద్ధ మంత్రగాడు మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి కూడా నేతలు వచ్చి మంత్రి పదవుల కోసం పూజలు చేయమని తమను అడుగుతారని, కానీ తాము కేవలం స్వస్థత చేకూర్చే పనులు మాత్రమే చేస్తామని అన్నారు. ఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. శత్రువులను గాలిలో మాయం చేయడం, మనుషులను జంతువులుగా మార్చడం వంటి శక్తులు ఇక్కడి వారికి ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇక్కడ 18వ శతాబ్దం వరకు నరబలి కూడా జరిగేదని, బ్రిటిష్ వారు దానిని నిషేధించారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత తరం ఈ విద్యలకు దూరంగా ఉంటోంది. గ్రామంలోని యువత ఇప్పుడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతోంది.‘మా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నేతలు కూడా గెలిచాక మా పిల్లలకు ఉపాధి కల్పించాలి’ అని స్థానిక మహిళలు కోరారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం  విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/A8VIhL5y-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/black-magic-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/infant-choking-tragedy-hibiscus-flower-death-and-vital-first-aid-for-babies-video-1782270.html</loc><video:video>
	<video:title>మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం</video:title>
	<video:publication_date>2026-04-01T17:47:05+05:30</video:publication_date>
	<video:description>ఇంట్లో దేవుడి ముందుంచిన మందారపువ్వు గొంతులో ఇరుక్కోవడంతో ఆరున్నర నెలల చిన్నారి మృతి చెందాడు. సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడు చిన్మయ్ గౌడ ఆహారపదార్థం అనుకుని మందారపువ్వు కాడను నోట్లోకి తీసుకుని నమిలి మింగాడు. అది ప్రమాదవశాత్తు గొంతులో ఇరుక్కుపోయింది. అక్కడ్నుంచి వాయునాళానికి అడ్డుపడి ఊపిరాడక చిన్నారి విలవిలలాడాడు. కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. తల్లితండ్రులు హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెప్పడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. హున్సూర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లలు తినే సమయంలో వారి గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొలమారిందని పెద్దలు అంటుంటారు. తిన్న ఆహారం కిందికి కదలడం కోసం తలపై తడుతుంటారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఆహారంగానీ లేదా నాణెంలాంటి వస్తువుగానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయునాళంలోకి పోతే చాలా ప్రమాదం. చాలా చిన్నపిల్లల్లో చేయాల్సి వస్తే... పెద్దలు కుర్చీలో కూర్చుని, చిన్నారులు తలకిందులుగా ఉండేలా, వాళ్లను తమ కాళ్లపైన బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టాక, చిన్నారుల వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగేలా నొక్కాలి. ఇది ఎలా జరగాలంటే... చిన్నారుల నడుము నుంచి వారి రెండు భుజాల మధ్య ప్రాంతంలో మృదువుగా ఒత్తిడి కలిగేలా కదిలిస్తుండాలి. ఇది కూడా క్రమపద్ధతిలో రిథమాటిక్‌గా యాలి. ఒకవైపు పొట్ట మీద పెద్దల కాళ్ల ఒత్తిడీ, మరోవైపు వీపు మీద చేతుల ఒత్తిడి కారణంగా గొంతులో అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ∙ప్రథమ చికిత్సగా ఇవి చేస్తూ... వీలైనంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించాలి. గొంతులో ఇరుక్కున్నది బయటకు వస్తే సరి. లేదంటే హాస్పిటల్‌లో అవసరాన్ని బట్టి ఎండోస్కోప్‌ సాయంతో, ఇరుక్కున్న పదార్థాన్ని డాక్టర్లు బయటకు తీస్తారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/i0dghOBI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hibuscus.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actor-vijays-tn-election-assets-rs-600-cr-net-worth-including-a-surprising-tvs-xl-super-video-1782266.html</loc><video:video>
	<video:title>విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌</video:title>
	<video:publication_date>2026-04-01T17:44:52+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్‌ జోసెఫ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌ స్థానానికి సోమవారం నామినేషన్ వేశారు. తనకు మొత్తం రూ.600 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు అఫిడ్‌విట్‌లో తెలిపారు. భార్య పేరున ఉన్న ఆస్తులను బయటపెట్టారు. తమిళనాడు ఎన్నికల బరిలో తొలిసారి దిగిన టీవీకే అధినేత విజయ్.. తన మొత్తం చరాస్తుల విలువ రూ. 404.58 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేశారు. దాదాపు రూ. 220 కోట్ల మేర స్థిరాస్తులు ఉండగా, ఎలాంటి బ్యాంకు అప్పులు లేవని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లతో పాటు, ఆయన ఆస్తుల జాబితాలో ఒక సాధారణ టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ మోపెడ్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖరీదైన వాహనాల వివరాలను విజయ్ బయటపెట్టారు. తన దగ్గర BMW 530,BMW I7, టయోటా లెక్సస్‌ 350, టయోటా వెల్‌ఫైర్‌ వంటి కార్లు ఉన్నట్లు తెలిపారు. ఇంత ఖరీదైన కార్ల జాబితాలో ఒక సాధారణ మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TVS XL Super) మోపెడ్ ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఒక స్టార్ హీరో, పైగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడి వద్ద ఇలాంటి సాధారణ వాహనం ఉండటం చర్చనీయాంశంగా మారింది.వాటి విలువ మొత్తం రూ.14.35 కోట్లుగా చెప్పారు. తన వద్ద సుమారు రూ.1.20 కోట్ల విలువ చేసే 883 గ్రాముల బంగారం, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్టు చెప్పారు. ఇక, తన భార్య సంగీత పేరు మీద మాత్రం రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు. వడ్డీ, ఆస్తులు, స్వయం ఉపాధి నుంచి వచ్చే వడ్డీ, ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించిన విజయ్.. తన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలేనని అప్పట్లో ప్రకటించారు. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. తమిళనాడులోని 234 స్థానాలుకూ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోంది. తమిళనాడులో చతుర్ముఖ పోరు నెలకొంది. ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/En8ULoxl-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/amaravati-legal-status-bill-live-parliament-debates-ap-reorganisation-act-and-amaravati-capital-status-1781984.html</loc><video:video>
	<video:title>Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో</video:title>
	<video:publication_date>2026-04-01T12:16:07+05:30</video:publication_date>
	<video:description>పార్లమెంట్‌‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.  ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై టీడీపీ తరపున కేంద్రమంత్రి చంద్రశేఖర్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడనున్నారు. బీజేపీ నుంచి పురంధేశ్వరి.. జనసేన నుంచి బాలశౌరి చర్చలో పాల్గొంటారు. ఇక.. వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగిస్తారు.  అంతకుముందు ఆ చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రైతుల పోరాటం, ప్రజలు పడ్డ ఇబ్బందులు, గత ప్రభుత్వం చేసిన విషయాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.</video:description>
<video:category>అమరావతి</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/pQUWsIxoalM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ap-bill.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/brs-leader-slams-revanth-reddy-government-claims-andhra-dominance-returned-to-telangana-video-tv9d-1781743.html</loc><video:video>
	<video:title>తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే</video:title>
	<video:publication_date>2026-03-31T20:26:56+05:30</video:publication_date>
	<video:description>బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆంధ్ర పెత్తందారుల పాలనను రేవంత్ రెడ్డికి అప్పగించారని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4fu7CGVk-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ts-politics-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/niranjan-reddy-slams-congress-on-krishna-water-dispute-demands-palamuru-project-completion-video-tv9d-1781740.html</loc><video:video>
	<video:title>నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం</video:title>
	<video:publication_date>2026-03-31T20:20:10+05:30</video:publication_date>
	<video:description>కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ నిస్సిగ్గుగా నీళ్లను తరలించుకుపోయిన తర్వాత ఇప్పుడు ధర్నా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని బీఆర్ఎస్ నాయకులు నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ జలవిద్యుత్ పేరు మీద నీటిని తరలిస్తున్నప్పుడు అడ్డుకోలేకపోయారని, ఇప్పుడు పంటలు ఎండిపోయాక ధర్నాలు చేయడం డ్రామాలేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి, అపెక్స్ కౌన్సిల్‌కు లేఖలు రాయకుండా ముఖ్యమంత్రి తన కర్తవ్యాన్ని విస్మరించారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vkhIDbXT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tg-politics-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/social-media-doctors-a-boon-or-bane-for-patients-video-1781736.html</loc><video:video>
	<video:title>సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?</video:title>
	<video:publication_date>2026-03-31T20:18:29+05:30</video:publication_date>
	<video:description>సోషల్ మీడియా వేదికల్లో డాక్టర్ల ఉనికి వైద్య సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసింది. డయాబెటీస్, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన, వ్యాయామం, ఆహారం వంటి అంశాలపై సరైన మార్గదర్శకాలు అందించడం ప్రజలకు మేలు చేస్తుంది. అయితే, ఇదే సమయంలో వ్యక్తిగత పరీక్ష లేకుండా చికిత్స సూచించడం, తప్పుడు సమాచారం ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) 2023 డిజిటల్ ఎథిక్స్ మార్గదర్శకాల ప్రకారం, డాక్టర్లు సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు, కానీ కొన్ని నిబంధనలు పాటించాలి. రోగిని పరీక్షించకుండా నిర్దిష్ట చికిత్స లేదా మందులను సిఫార్సు చేయకూడదు. సోషల్ మీడియాను కేవలం విద్య, అవగాహన కోసం మాత్రమే ఉపయోగించాలి, చికిత్సా వేదికగా కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mjLvaeJE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/social-media-doctors.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/k-a-paul-urges-prayer-for-world-leaders-to-avert-another-global-war-video-1781724.html</loc><video:video>
	<video:title>ఇరాన్ - ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!</video:title>
	<video:publication_date>2026-03-31T20:14:47+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు సువార్తికుడు డా. కేఏ పాల్ ఈ ఘర్షణపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనల ఆవశ్యకతను ఆయన ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. ఆయన తన సందేశంలో, హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల కోసం ప్రార్థించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. &quot;చిక్ మసాలా&quot; (Chicken masala) ప్రస్తావన చేస్తూ, చివరగా అద్భుతాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. &quot;ప్రపంచ యుద్ధం II&quot; (World War II) వంటి తమ జీవితకాలంలో అత్యంత ప్రమాదకరమైన సమయాలను నివారించడానికి ప్రార్థనలు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zqH9zcP1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/k-a-paul.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/scan-the-qr-code-to-check-your-dental-health-sensodyne-and-tv9-new-oral-health-initiative-1781648.html</loc><video:video>
	<video:title>Sensodyne: మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి</video:title>
	<video:publication_date>2026-03-31T19:14:23+05:30</video:publication_date>
	<video:description>దేశంలో ఓరల్ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వరుసగా నాలుగవ సంవత్సరం టేక్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ ఓరల్ హెల్త్ అనే థీమ్‌తో ఈ ప్రత్యేక ప్రచారాన్ని న్యూ ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. దేశంలో ప్రతి 10 మందిలో 9 మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, దేశవ్యాప్తంగా ఓరల్ హెల్త్ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఏడాది ఈ ప్రచారాన్ని దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే భారత్ రైళ్లతో జోడించడం విశేషం. దీని ద్వారా దేశంలోని ప్రతి మూలకు ఓరల్ హెల్త్ సందేశాన్ని చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  ప్రజలు తమ దంతాల వయస్సును తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక QR కోడ్‌ను కూడా విడుదల చేశారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా తమ ఓరల్ హెల్త్ రిపోర్ట్‌ను పొందవచ్చు. హేలియాన్ ఇండియా సీఈఓ కేడార్ లేలే మాట్లాడుతూ.. &quot;సాధారణంగా ప్రజలు నొప్పి భరించలేనంత వరకు డెంటల్ సమస్యలను పట్టించుకోరు. కానీ పెరుగుతున్న ఆయుష్షుతో పాటు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అందుకే సెల్ఫ్ అవేర్‌నెస్ పెంచేందుకు ఈ రివల్యూషన్ తీసుకొచ్చాం&quot; అని తెలిపారు. అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ డోబ్లే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఓరల్ హెల్త్ ప్రాముఖ్యతను వివరించారు.</video:description>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HmH3ZeFw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/scan-the-qr-code-to-check-your-dental-health.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-bollywoods-new-king-crushes-bahubali-2-record-hits-1000-cr-india-mark-video-1781549.html</loc><video:video>
	<video:title>Dhudrandhar 2: 9 ఏళ్ళ నాటి బాహుబలి 2 రికార్డును తుడిచిపెట్టిన ధురంధర్..</video:title>
	<video:publication_date>2026-03-31T17:15:12+05:30</video:publication_date>
	<video:description>ఓ రికార్డ్ వారానికి పోతుంది.. ఓ రికార్డు నెలకు పోతుంది.. మరో రికార్డు ఏడాదికి పోతుంది.. చివరికి ఏ రికార్డైనా ఎప్పుడో ఓసారి పోవాల్సిందే.. అది ట్రేడ్ ధర్మం. ధురంధర్ 2 కూడా ఇప్పుడిదే చేసింది. దీని దూకుడు మామూలుగా లేదిప్పుడు. దశాబ్దకాలంగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డులను సైతం తుడిచేసాడు ధురంధరుడు. మరి ధురంధర్ 2 క్రియేట్ చేసిన ఆ కొత్త రికార్డ్ ఏంటి..? నార్త్ అమెరికాలో తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డ్ చెరిగిపోయింది. 21 మిలియన్ డాలర్ల రికార్డును.. ధురంధర్ 2 కేవలం 10 రోజుల్లోనే 22 మిలియన్లతో బద్దలు కొట్టింది. బాలీవుడ్ పనైపోయింది అని తక్కువంచనా వేసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఒక రేంజ్‌లో సమాధానం చెబుతుంది. ఇంటా బయటా రికార్డుల వర్షం కురిపిస్తుంది ధురంధర్ 2. వరల్డ్ వైడ్‌గా వసూళ్లు 1300 కోట్లు దాటేయగా.. త్వరలోనే 2000 కోట్ల మైలురాయి అందుకోవడం పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. అంతేకాదు కేవలం ఇండియాలోనే 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించి.. బాక్సాఫీస్‌కు కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు ధురంధరుడు. డిసెంబర్‌లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ఇండియాలో 900 కోట్ల దగ్గరే ఆగింది. ఎలా చూసుకున్నా ధురంధర్ 2 సక్సెస్‌తో బాలీవుడ్ మళ్లీ బాక్సాఫీస్ రేసులోకి రారాజులా తిరిగొచ్చినట్లే. రోజుకో కొత్త రికార్డు పుట్టుకొస్తున్న ఈ క్రమంలో.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో అనేది ఊహకు కూడా అందట్లేదు. ప్రస్తుతానికి అయితే రికార్డులన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ధురంధర్ అంతే..!  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6hJGyT3f-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-18.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/viral-songs-boosting-medium-range-films-the-secret-behind-pre-release-buzz-video-1781546.html</loc><video:video>
	<video:title>ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్</video:title>
	<video:publication_date>2026-03-31T17:12:03+05:30</video:publication_date>
	<video:description>మీడియం రేంజ్ సినిమాల్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి.. మేకర్స్ వాడేస్తున్న బ్రహ్మాస్త్రం సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా. రిలీజ్‌కు ముందే తమ సినిమాలపై అంచనాలను పెంచేస్తూ.. సోషల్ మీడియాను, యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తున్నారు వాళ్లు. మరి ఈ సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా అప్లై అయిన ఆ సినిమాలేంటో చూద్దామా..? బైకర్ నుంచి విడుదలైన ఈ ఒక్కపాట సినిమాపై ఆసక్తి పెంచేసింది. మాళవిక నాయర్ అందాలు, శర్వా డాన్స్ మూవ్స్ అంచనాలు పెంచేశాయి. దీని తర్వాతే బైకర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. అలాగే అడివి శేష్ డెకాయిట్ సినిమాలోని చిచ్చుబుడ్డి పాట నెట్టింట దుమ్ము రేపుతుండగా.. ఫస్ట్ టైమ్ శేష్ తన మాస్ స్టెప్పులతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. భారీ సినిమాలకే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నాగబంధం సినిమాకు కూడా ఇలాంటి మ్యూజిక్ స్ట్రాటజీనే పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన నమోరే పాట శ్రోతలను కట్టిపడేయడమే కాకుండా.. అసలు కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీని రేకెత్తిస్తూ సినిమా బజ్‌ను అమాంతం పెంచేసింది. ప్రమోషన్స్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన రాకాస మేకర్స్.. స్నేక్ డాన్స్ అంటూ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌తో అదరగొట్టారు. ఇందులో నిర్మాత నిహారిక స్టెప్పులేయడంతో.. ఒక్కసారిగా ఈ మీడియం రేంజ్ సినిమాకు కూడా యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఏప్రిల్ 3న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఇలా ఒక్క పాటతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే  TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Xw0ComrI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/songs-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/peddi-vs-tollywood-ram-charans-film-reshapes-release-calendar-akhil-tarun-movies-shift-video-1781536.html</loc><video:video>
	<video:title>Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్</video:title>
	<video:publication_date>2026-03-31T17:10:06+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రిలీజ్ డేట్ల కన్ఫ్యూజన్ కనిపిస్తోందిప్పుడు.. ఒకే ఒక్క సినిమా దెబ్బకు చాలా సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం మిగిలిన మేకర్స్ అంతా తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరి పెద్ది దెబ్బకు డేట్స్ మార్చుకుంటున్న ఆ మూవీస్ ఏంటి..? ఏప్రిల్ 30 టార్గెట్‌గా బరిలోకి దిగుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా చుట్టూనే టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మొత్తం అల్లుకుని ఉందిప్పుడు. చెప్పిన డేట్‌కి పక్కాగా రావాలని బుచ్చిబాబు అండ్ కో కష్టపడుతుండటంతో.. మిగితా హీరోల సినిమాలన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. పెద్ది బ్యాలెన్స్ వర్క్ అంతా రాకెట్ స్పీడ్‌లో పూర్తవుతుంది. చరణ్ దెబ్బకు ముందుగా అక్కినేని అఖిల్ తన లెనిన్ సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు. మే 1న రావాల్సిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను.. పెద్ది బాక్సాఫీస్ సునామీకి అడ్డువెళ్లడం ఎందుకని పోస్ట్‌పోన్ చేసి జూన్ 26న తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. మే 1నే వస్తానంటున్న తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం సినిమా పరిస్థితి కూడా డైలమాలోనే ఉంది. పెద్ది చెప్పిన టైమ్‌కు వస్తే మాత్రం.. తరుణ్ సినిమాకు కూడా వాయిదా తప్పదు. ఈ విషయం స్వయంగా ఆ సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజే చెప్పారు. మొత్తానికి ఒక్క పెద్ది సినిమా కారణంగా చాలా సినిమాల డేట్స్ డైలామాలో ఉన్నాయిప్పుడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే  TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్  Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5Z4xEEn6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/peddi-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/addanki-illegal-gold-pawn-scam-kirana-store-owner-refuses-return-political-nexus-1781528.html</loc><video:video>
	<video:title>పేరుకు ఫ్యాన్సీ వ్యాపారం.. కానీ లోపల బంగారం తాకట్టు దందా!</video:title>
	<video:publication_date>2026-03-31T17:09:24+05:30</video:publication_date>
	<video:description>అద్దంకిలో వెలుగు చూసిన అక్రమ గోల్డ్ ఫైనాన్స్ దందా.. కిరాణా షాపు ముసుగులో బంగారం తాకట్టు వ్యాపారం.. అసలు, వడ్డీ కడతామన్న నగలు ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ అండతో వ్యాపారి బంధువులు బెదిరింపులకు దిగనుండటంతో దిక్కుతో చని స్థితిలో ఆందోళనకు దిగారు బాధితులు.  ప్రకాశంజిల్లా అద్దంకి పట్టణంలో అక్రమ బంగారం తాకట్టు ఉదంతం కలకలం రేపుతోంది. కిరాణా కొట్టు ముసుగులో అమాయక ప్రజల బంగారాన్ని మింగేసేందుకు ఓ వ్యాపారి స్కెచ్ వేశాడు. పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ జనరల్ స్టోర్స్ యజమాని నూకల రామాంజనేయులు, నిబంధనలకు విరుద్ధంగా బంగారం, వెండి తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎటువంటి అనుమతులు లేకుండానే, కేవలం చిన్న స్లిప్పుల ఆధారంగా గుర్రాల కాలనీకి చెందిన పేద మహిళల వద్ద నుంచి నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. గత కొంతకాలంగా సాఫీగానే సాగిన ఈ వ్యవహారం, ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ఒక్కసారిగా మలుపు తిరిగింది.  తమ అవసరాల కోసం తాకట్టు పెట్టిన నగలను తిరిగి ఇచ్చేయాలని గత రెండు నెలలుగా మహిళలు వ్యాపారి చుట్టూ తిరుగుతున్నారు. అసలు, వడ్డీ కడతామన్నా రామాంజనేయులు ససేమిరా అంటున్నాడు. పైగా, అతని అల్లుడు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అ వ్యక్తి అండ చూసుకుని తమను బెదిరిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు షాపు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పసిపిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చి తమ సొమ్ము తమకు ఇవ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZAFZQpji-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-loan-fraud.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/prabhas-juggles-3-big-films-fauji-kalki-2-spirit-simultaneous-shoots-challenge-star-video-1781524.html</loc><video:video>
	<video:title>Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..</video:title>
	<video:publication_date>2026-03-31T17:06:42+05:30</video:publication_date>
	<video:description>ప్రభాస్‌కు అన్నీ బాగానే వర్కవుట్ అవుతున్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం అస్సలు కలిసిరావట్లేదు. ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా చివరి నిమిషంలో అంతా కలగాపులగం అయిపోతుంది. మరి ప్రభాస్ ప్లాన్స్‌ని అంతగా డిస్టర్బ్ చేస్తున్నదెవరు..? అసలు ఏం జరుగుతుంది..? అసలే విషయంలో ప్రభాస్ ప్లాన్ వర్కవుట్ అవ్వట్లేదు..? ఒకసారి ఒక సినిమా మాత్రమే అనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని ప్రభాస్ చాలా ట్రై చేస్తున్నారు కానీ వర్కవుట్ అవ్వట్లేదు. గతంలో సలార్, కల్కి, ఆదిపురుష్, రాజా సాబ్ సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు మరో రెండు సినిమాలు మెయింటేన్ చేయక తప్పట్లేదు. ఫౌజీని దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఇది సెట్స్‌పై ఉండగానే ఏప్రిల్ 10 నుంచి నాగ్ అశ్విన్ కల్కి 2కు డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రభాస్ లేని సన్నివేశాలను రెండు నెలలుగా చిత్రీకరిస్తున్నారు నాగీ. కమల్, బిగ్ బి కూడా షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా వచ్చేస్తున్నారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సైతం లైన్‌లోనే ఉంది. ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు ఒకే సమయంలో షూటింగ్ జరుపుకోనుండటంతో ప్రభాస్ డేట్స్ హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. రాత్రింబవళ్లు తేడా లేకుండా సైమంటేనియస్ షెడ్యూల్స్‌తో.. 3 డిఫరెంట్ లుక్స్, క్యారెక్టర్స్‌‌ను ఒకేసారి ఈ రేంజ్‌లో హ్యాండిల్ చేయడం ప్రభాస్‌కు ఎలా సాధ్యమవుతుందో మరి..? నిజానికి ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయాల్సి వచ్చినపుడే.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని నిర్ణయించుకున్నారు ప్రభాస్. కానీ ఆయనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా కుదరట్లేదు ఈ ప్లానింగ్. అందుకే ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్. వీటిలో 2026 దసరాకు ఫౌజీ.. మార్చి 5, 2027న స్పిరిట్ రానున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే  TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్  Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..  షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/hp07BkCU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ssmb29-varanasi-rajamoulis-new-approach-with-mahesh-babu-and-record-production-pace-video-1781520.html</loc><video:video>
	<video:title>Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?</video:title>
	<video:publication_date>2026-03-31T17:04:57+05:30</video:publication_date>
	<video:description>రాజమౌళి కాంపౌండ్‌లో అడుగుపెడితే హీరోలంతా బయటి ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే అంటుంటారు.. కానీ వారణాసి కోసం జక్కన్న తన కఠినమైన రూల్స్ అన్నీ పక్కనబెట్టేసి షాకిస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీ వెకేషన్స్‌కు స్పెషల్ పర్మిషన్లు ఇస్తూనే.. జెట్ స్పీడ్‌తో సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. జక్కన్న హీరోలకు ఇంతకుముందు ఏ సినిమాలకు లేని విధంగా వారణాసి విషయంలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన మినహాయింపులు లభిస్తున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత ఇప్పటికే రెండుసార్లు హాయిగా వెకేషన్‌కు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్.. తాజాగా మరోసారి తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌ ఎంజాయ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ మొత్తం ఏకధాటిగా షూటింగ్ చేసి.. మే నెలలో ఎండలు ముదిరితే టీమ్ మొత్తానికి చిన్న బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్. గతేడాది కూడా ఎండల కారణంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లే.. ఈసారి కూడా షూట్‌కు బ్రేక్ ఇచ్చి జక్కన్న సైతం తన ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇది నిజంగా పెద్ద మార్పే. హీరోలకు ఇన్ని వెకేషన్స్, షూటింగ్‌కు ఇన్ని బ్రేకులు ఇస్తున్నా.. జక్కన్న కెరీర్‌లో ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న సినిమా వారణాసి కావడం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్ట్ నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి.. జనవరి నాటికి ఫుల్ ప్రొడక్ట్ రెడీ చేసేలా పక్కా స్కెచ్ వేశారు. ఆ తర్వాత ఏకంగా 3 నెలల పాటు గ్లోబల్ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసి.. ఏప్రిల్ 7, 2027న చెప్పిన టైమ్‌కు వారణాసితో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్ర చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్లాన్ బాగుంది.. అది అలాగే అప్లై అవుతుందేమో చూడాలిక.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే  TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్  Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..  షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..  VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/U4Yp7MVA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/masab-tank-incident-two-arrested-for-attacking-hyderabad-cops-locals-demand-safety-video-1781507.html</loc><video:video>
	<video:title>ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే</video:title>
	<video:publication_date>2026-03-31T16:53:58+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో రాత్రి 3 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను క్యాట్ వింగ్ కానిస్టేబుల్స్ ప్రశ్నించగా, వారు అకస్మాత్తుగా పోలీసులపై దాడికి దిగారు.అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ ఖాద్రి అనే ఇద్దరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెహదీపట్నం పోలీప్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ లపై దాడులు జరగడం పట్ల ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు దాడి చేసిన వారి నేపథ్యం, ఏ ఉద్దేశంతో దాడి చేశారనేది విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. రాత్రి సమయంలో పోలీసులపైనే దాడి జరగడం పట్ల భద్రతా సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఇటీవల పెరిగిన నేరాలు, అపరిచిత వ్యక్తుల కదలికలు నేపథ్యంగా మారాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ నుంచి అదనపు భద్రతా చర్యలు ప్రకటించాలని డిమాండ్‌లు లేవనెత్తుతున్నారు. స్థానికులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమాన కదలికలు గమనించినా 100 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్  Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..  షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..  VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్  Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HH2cRtyJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fight-with-police.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-breaking-updates-top-9-et-news-video-on-30-03-2026-1781495.html</loc><video:video>
	<video:title>TOP 9 ET : మెగాస్టార్ &#039;విశ్వంభర&#039; నుంచి డబుల్ ట్రీట్</video:title>
	<video:publication_date>2026-03-31T16:46:44+05:30</video:publication_date>
	<video:description>ఒకటి కాదు ఏకంగా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట విశ్వంభర మేకర్స్. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం.. ఓకేసారి పవర్ ఫుల్ ట్రైలర్‌తో పాటే.. రిలీజ్‌ డేట్‌ను కూడా రివీల్ చేయాలని విశ్వంభర మేకర్స్ థింక్ చేస్తున్నారట. ఆ వెంటనే చిరును రంగంలోకి దింపి.. ఈ మూవీ ప ప్రమోషన్స్ పనులను కూడా పరిగెత్తించేలా ప్లాన్ చేస్తున్నారట యువీ వారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..  షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..  VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్  Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?  Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/g5kGLY8q-1g</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/top-9-et.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/chiranjeevis-charitable-heart-latest-donations-and-free-education-for-underprivileged-video-1781490.html</loc><video:video>
	<video:title>Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..</video:title>
	<video:publication_date>2026-03-31T16:42:55+05:30</video:publication_date>
	<video:description>సినిమాల్లో హీరోలు చాలా మంది ఉంటారు… కానీ నిజ జీవితంలో హీరోగా నిలిచేవారు మాత్రం అరుదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన మానవతావాది మెగాస్టార్ చిరంజీవి. ఆయన కేవలం హీరోగానే కాదు, కోట్లాది హృదయాల్లో మనసున్న మనిషిగా కూడా నిలిచిన ఆపద్బాంధవుడు. పాతికేళ్ల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ లను స్థాపించి వేలాది మందికి జీవం పోశారు. కరోనా వంటి కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ముందుండి సహాయం చేయడంలో ఆయన చూపే చొరవ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్నోసేవ కార్యక్రమాలతో నిరంతరం ప్రజలకు అండగా నిలిచే మెగాస్టార్.. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతో పాటుగా స్వీకరించిన రూ.10 లక్షల నగదు బహుమతిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు చిరంజీవి . తన తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని దేవనార్‌ ఫౌండేషన్, వాల్మీకి ఫౌండేషన్, నయశ్రీ ఫౌండేషన్, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రితోపాటు, అనాథ వృద్ధుల్ని చేరదీస్తున్న సర్వ్‌ ఫౌండేషన్‌ సంస్థకు చిరంజీవి విరాళం అందజేశారు. అనాధ వృద్ధులను చేరదీస్తున్న &#039;సర్వ్ ఫౌండేషన్&#039;కు విరాళంగా చెక్ అందించి, 50 మంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించి, వారికి బట్టలు పెట్టారు. ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, తన చేతులతో స్వయంగా వడ్డించి వారి మనసుల్లో ఆనందాన్ని నింపారు మెగాస్టార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేస్తున్న గద్దర్‌ పురస్కారాల్లో భాగంగా చిరంజీవి ఇటీవల ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. రూ.10 లక్షల నగదు బహుమతితో కూడిన పురస్కారం ఇది. ఆ నగదునే అవసరార్థులకు విరాళంగా అందజేసి గొప్పమనసు చాటారు చిరంజీవి. ఇదే కాదు.. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు 5 లక్షల రూపాయిలు అందజేసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం పట్ల తన ఉదారతను చాటుకున్నారు మెగాస్టార్. అంతేకాదు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే మహోన్నత లక్ష్యంతో కొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు చిరు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగానూ అవసరమైన పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యని అందించే విధంగా ఆయన సేవ కార్యక్రమాలని విస్తృతం చేయబోతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..  VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్  Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?  Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన  అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/jYEmH4TATYY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chiranjeevi-14.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bengali-actor-rahul-banerjee-dies-in-tragic-sea-accident-at-digha-beach-video-tv9d-1781485.html</loc><video:video>
	<video:title>షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..</video:title>
	<video:publication_date>2026-03-31T16:41:10+05:30</video:publication_date>
	<video:description>బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మరణించడం ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో సంచలనంగా మారింది. అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. సీరియల్‌ షూటింగ్‌ లో భాగంగా.. మార్చి 29న పశ్చిమ బెంగాల్‌లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన రాహుల్ అరుణోదయ బెనర్జీ.. తన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లనప్పటికీ.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాహుల్‌ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్‌, ఒక కుమారుడు ఉన్నారు. ఇక మరో వైపు హీరో మృతిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన నటుల్లో రాహుల్‌ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి మమతా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. రాహుల్‌ అరుణోదయ్‌ బెనర్జీ 1983 అక్టోబర్‌ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్‌ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్‌ సర్కస్‌, షోనో మోన్‌ బోలీ తోమయ్‌, నా హణ్యతే, కగోజెర్‌ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్  Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?  Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన  అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు  అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Vbqt-fOsqsU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bengali-cinema.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/chiranjeevi-nandi-awards-row-vv-vinayak-defends-megastars-ap-govt-appeal-video-tv9d-1781481.html</loc><video:video>
	<video:title>VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్</video:title>
	<video:publication_date>2026-03-31T16:38:26+05:30</video:publication_date>
	<video:description>ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న చిరు.. ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మాటలను కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరుపై కొందరు చేస్తున్న విమర్శలపై దర్శకుడు వీవీ వినాయక్ కాస్త ఘాటుగా స్పందించారు. చిరంజీవి గురించి కొందరు మాట్లాడినప్పుడు తనకు చాలా బాధేస్తుందన్న వినాయక్.. వాటి గురించి తాను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందన్నారు. ఒకవేళ తాము అలా ఎప్పుడైనా మాట్లాడినా కూడా చిరంజీవి మమ్మల్ని తిడతారన్నారు. చిరంజీవి మాట్లాడిన దాంట్లో అసలేమాత్రం తప్పు లేదని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నంది అవార్డులు చాలా అంగ రంగ వైభవంగా జరిగేవని.. ఉగాది రోజు పండగ అంతా అక్కడే ఉన్నట్టు ఉండేదని.. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారని.. ఒక పెద్ద సెలబ్రేషన్ లా జరిగేది వినాయక్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ అలాంటి వైభవం గద్దర్ అవార్డ్స్‌ లో కనిపించదని.. అలాంటి అవార్డ్సే ఏపీలో ఇవ్వాలని చిరు అడిగిన దాంట్లో తప్పే లేదన్నారు వినాయక్. చిరంజీవి ఆయన కోసం అవార్డులు ఇవ్వమని కోరలేదని.. అందరూ ఆనంద పడతారనే ఉద్దేశంతోనే అలా అన్నారన్నారు. అది కూడా తప్పని అనడం సమంజసం కాదని.. దయచేసి అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద విమర్శలు చేయకండి అంటూ విమర్శకులకు రిక్వెస్ట్ చేశారు వినాయక్. అంతేకాదు నిజాయితీగల ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే, అది కచ్చితంగా ఏదొక విధంగా వాళ్లకే తగులుతుందన్నారు వినియాకర్. చిరంజీవిని ఎవరైతే కామెంట్ చేస్తారో, వాళ్లంతా ఏదో ఒక రకంగా నాశనమైపోతారంటూ కామెంట్ చేశారు. తనకు కొన్ని వందల ఉదాహరణలు తెలుసని..ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలన్నారు. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లు ఎవరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరు. ఏదో రకంగా పాడైపోయారు అంటూ చెప్పుకొచ్చారు వినాయక్‌  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?  Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన  అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు  అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3bcoW0c1-S0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vv-vinayak-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/womens-dress-code-debate-divvela-madhuri-backs-modesty-bigg-boss-view-video-tv9d-1781468.html</loc><video:video>
	<video:title>Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?</video:title>
	<video:publication_date>2026-03-31T16:31:19+05:30</video:publication_date>
	<video:description>ఆడవాళ్ల దుస్తుల విషయంపై రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడెప్పుడో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను కొందరు వ్యతరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దివ్వెల మాధురి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. అలా తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఆమె మహిళల వస్త్రధారణ విషయంపై స్పందించింది. డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకు లిమిట్స్ ఉండాలంటూ ఆ టాక్‌ షోలో చెప్పుకొచ్చింది. అంతేకాదు అమ్మాయిల వస్త్రధారణ విషయంలో.. గతంలో తాను శివాజీకి మద్దతు తెలుపుతూ ఒక వీడియో కూడా చేశానని చెప్పకొచ్చింది. మనం వేసుకునే దుస్తులను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతున్నాయా? అంటే తాను ఔననే అంటానని సదరు టాక్‌ షో వేదికగా చెప్పుకొచ్చింది మాధురి. సౌకర్యంగా లేని బట్టలను వేసుకెళ్లి అందరూ చూస్తుండగా సర్దుకోవడం కంటే నిండుగా దుస్తులు వేసుకొని వెళ్లడం మంచిదంటూ చెప్పుకొచ్చింది. అమ్మాయిలకు అందం అనేది ఎక్స్ పోజింగ్ చేస్తే రాదని.. ఒంటిపై నిండుగా బట్టలు వేసుకున్నప్పుడే అమ్మాయిలకు అందం రెట్టింపు అవుతుందంటూ చెప్పుకొచ్చింది. మనం నిండుగా దుస్తులు ధరిస్తేనే.. అప్పుడే గౌరవం కూడా పెరుగుతుందంటూ చెప్పుకొచ్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన  అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు  అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??  షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qUajD28se8M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/divvela-madhuri-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-braces-for-three-day-rain-forecast-video-1781465.html</loc><video:video>
	<video:title>Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన</video:title>
	<video:publication_date>2026-03-31T16:24:20+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీవీ9 ఒక ముఖ్యమైన వాతావరణ అంచనాను విడుదల చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేయబడింది. ఈ మేరకు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిందని నివేదించబడింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ రంగంపై దీని ప్రభావం, నీటిపారుదల వ్యవస్థలపై సాధ్యమయ్యే భారంపై కూడా నిశిత పరిశీలన జరుగుతోంది. ఈ వర్ష సూచనతో పాటు, సంబంధిత అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు  అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??  షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/1QYNJ7Y4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-rains.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/karapa-kashi-varahi-ammavaru-idol-sweats-divine-miracle-draws-thousands-of-devotees-video-1781450.html</loc><video:video>
	<video:title>అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు</video:title>
	<video:publication_date>2026-03-31T16:21:53+05:30</video:publication_date>
	<video:description>ఆధ్యాత్మికతకు నిలయమైన కాకినాడ జిల్లా కరపలో ఒక అరుదైన, అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి &#039;చెమటలు&#039; పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టాయని తెలియగానే.. సాక్షాత్తూ అమ్మవారు విగ్రహరూపంలో ఇక్కడ కొలువై ఉన్నారంటూ భక్తులు పూనకాలతో ఉగిపోయారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య సుమారు 5,000 మంది మహిళా భక్తులు భారీ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి &#039;సారె&#039; సమర్పించారు. పట్టుచీరలు, పండ్లు, పిండివంటలు, గాజులతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరప పురవీధులన్నీ వారాహి నామస్మరణతో మారుమోగిపోయాయి. కాశీపురాధీశ్వరి అయిన వారాహి అమ్మవారు, కాశీ తర్వాత, కరపలో కొలువయ్యారనడానికి ఈ సంఘటనే నిదర్శనమని, ఇక్కడ ఉన్నది అమ్మవారి విగ్రహం కాదని, శక్తివంతమైన అమ్మవారి ప్రతిరూపమని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం అనేది ఆమె ఇక్కడ సజీవంగా ఉన్నారనడానికి నిదర్శనమని, ఇది ఒక దైవిక అద్భుతమని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు వెల్లడించారు. భక్తుల కోర్కెలు తీర్చి, అందరినీ చల్లగా చూడటానికే అమ్మవారు ఇలాంటి మహిమలు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుతం చూసిన తర్వాత భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. ఈ మహిమను కళ్లారా చూసేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??  షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/D2j4Bcbc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kashi-varahi-temple.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/monkeys-divine-devotion-at-telangana-temple-hanuman-puja-viral-video-1781447.html</loc><video:video>
	<video:title>అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం</video:title>
	<video:publication_date>2026-03-31T16:17:35+05:30</video:publication_date>
	<video:description>దైవం పట్ల మానవులకే కాదు పశుపక్ష్యాదులు కూడా అపారమైన భక్తిని కలిగి ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు మనం పురాణ కథనాల్లో చూశాం. ఆ పురాణ కథనాలను నిజం చేస్తూ పశుపక్ష్యాదులు తమ భక్తిని చాటుకున్న అనేక ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కొమురంభీం జిల్లాల్లో అలాంటి అద్భుత ఘటన ఒకటి జరిగింది. రామాలయంలో కొందరు హనుమాన్ మాలధారులు పూజలు చేస్తుండగా వానరం ఒకటి అక్కడకు చేరి స్వామివారి పూజను ఎంతో భక్తితో తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లింది. సాక్షాత్తూ ఆ ఆంజనేయుడే వానర రూపంలో వచ్చాడా అన్నట్లుగా ఆ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక రామాలయంలో హనుమాన్ స్వాములు స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భజనలు, మంత్రోచ్ఛారణలతో ఆలయం మారుమోగుతుండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఒక వానరం నేరుగా గర్భాలయం వద్దకు చేరుకుంది. భక్తులెవరూ ఊహించని విధంగా, ఆ వానరం భయం లేకుండా స్వాములతో కలిసి పూజలో పాల్గొంది. అర్చకులు హారతి ఇస్తుండగా భక్తితో హారతి తీసుకోవడమే కాకుండా, తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి అక్కడి నుంచి పరుగు తీసింది. సాధారణంగా వానరాలు కనిపిస్తే ఆహారం కోసం అల్లరి చేయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ వానరం చూపిన క్రమశిక్షణ, భక్తి చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. &quot;హనుమంతుడే స్వయంగా వానర రూపంలో వచ్చి మాకు దర్శనమిచ్చాడు&quot; అంటూ భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??  షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/RXLIse8I-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hanuman-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-silver-price-today-west-asia-conflict-fuels-volatility-march-31-rates-in-india-video-1781424.html</loc><video:video>
	<video:title>Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??</video:title>
	<video:publication_date>2026-03-31T16:13:00+05:30</video:publication_date>
	<video:description>బంగారం, వెండి ధరలు తీవ్ర ఒదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం విలువైన లోహాల మార్కెట్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రభావం అటు చమురు, ఇంధన రంగాలపైన, ఇటు బంగారం, వెండిలాంటి విలువైన లోహాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మార్చి 31 మంగళవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,030 పెరిగి రూ.1,49,250 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950లు పెరిగి రూ.1,36,850 పలుకుతోంది. వెండి మాత్రం కేజీకి రూ.5000 తగ్గి రూ.2,50,000 పలుకుతోంది. దేశంలోని వివధ నగరాల్లో మార్చి 31, మంగళవారం బంగారం వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,290 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,130 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,850 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,50,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mS8ajgRT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/telangana-chicken-strike-shops-shut-from-april-1st-over-poultry-margin-dispute-video-tv9d-1781248.html</loc><video:video>
	<video:title>షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌</video:title>
	<video:publication_date>2026-03-31T16:16:51+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించి నష్టాల్లోకి నెడుతున్నాయని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్ నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలో భాగంగా ఘట్‌కేసర్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు శనివారం గురుకుల్ కళాశాల మైదానంలో సమావేశమై తమ మద్దతు ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమకు రావాల్సిన లాభాలను తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా, తగ్గించిన మార్జిన్‌తో వ్యాపారం చేయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. తమకు రావాల్సిన మార్జిన్‌ను తిరిగి సవరించి, న్యాయం చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ సెంటర్లు పాల్గొంటాయని, ఫలితంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి చికెన్ లభ్యత కష్టతరం కానుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదివారాల్లో చికెన్‌పై ఆధారపడే సామాన్యులు, హోటల్ వ్యాపారులకు ఈ బంద్ పెద్ద ఇబ్బందిగా మారనుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/A5hOmTyE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/april-rules-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/statewide-housewarming-festival-in-ap-two-and-a-half-lakh-families-enter-new-homes-video-1780973.html</loc><video:video>
	<video:title>ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు</video:title>
	<video:publication_date>2026-03-30T23:26:56+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాల పండుగ ఘనంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండున్నర లక్షల ఇళ్లలో లక్ష టిడ్కో గృహాలు కాగా, మరో లక్షన్నర ఇతర కేటగిరీల ఇళ్లు ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం, పుదూరు గ్రామం వేదికగా లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5j7ETDI8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-house-warming.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-land-dispute-ktr-accuses-ponguleti-of-targeting-valuable-property-video-1780971.html</loc><video:video>
	<video:title>KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది</video:title>
	<video:publication_date>2026-03-30T23:23:42+05:30</video:publication_date>
	<video:description>వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని కే. టి. రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. దాదాపు 60 సంవత్సరాలుగా సతీష్ షా కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భూమి విలువ ఎకరాకు కనీసం 50 కోట్లు ఉంటుందని, మొత్తం 1300-1400 కోట్ల రూపాయల విలువ చేస్తుందని వెల్లడించారు. పొంగులేటి, ఆయన కుమారుడు, ఒక మంత్రి స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పల్లవి షా వివరించారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని 22ఏ నిషేధిత జాబితా నుండి భూమిని తొలగిస్తామంటూ 50% వాటా అడిగారని, లేదంటే ల్యాండ్ రికార్డులను మార్చి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qdOzJ9fg-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ktr-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-assembly-heats-up-kaleshwaram-corruption-debate-ignites-bitter-exchanges-video-1780969.html</loc><video:video>
	<video:title>Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..</video:title>
	<video:publication_date>2026-03-30T23:21:15+05:30</video:publication_date>
	<video:description>కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని మరోసారి కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lK7jepeS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kaleshwaram.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-land-controversy-ktr-accuses-ponguleti-and-revanth-reddy-of-illegal-land-seizure-and-exploitation-video-1780967.html</loc><video:video>
	<video:title>KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు</video:title>
	<video:publication_date>2026-03-30T23:18:31+05:30</video:publication_date>
	<video:description>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wWIYaL2x-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ktr-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-public-sector-undertakings-under-scrutiny-cag-audit-highlights-performance-issues-video-1780965.html</loc><video:video>
	<video:title>తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదిక</video:title>
	<video:publication_date>2026-03-30T23:16:34+05:30</video:publication_date>
	<video:description>భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలంగాణలో 18 ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, లోపాలు, ఆందోళన కలిగించే అంశాలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలోని కీలక సమస్యలు, అసమర్థతలు మరియు లోపాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల అమలు, పారదర్శకత వంటి వివిధ రంగాలలో ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను కాగ్ నివేదిక వెల్లడించింది. దీని ద్వారా ఈ సంస్థల భవిష్యత్ కార్యాచరణకు, మెరుగైన పాలనకు అవసరమైన దిశానిర్దేశం లభిస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EwelUdGG-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-gov.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/andhra-pradesh-cm-highlights-technology-and-officer-accountability-at-sullurupeta-tidco-event-video-1780963.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: పని చేయని అధికారులతో పని చేయించడం నా బాధ్యత</video:title>
	<video:publication_date>2026-03-30T23:14:17+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన TIDCO గృహ నిర్మాణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనా సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిజ-సమయ పాలనను ప్రవేశపెట్టామని, మొబైల్ ఫోన్ల ద్వారా పౌరులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IT3ujGHb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu-0.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/chandrababu-naidu-unveils-welfare-initiatives-and-development-vision-at-sullurupeta-tidco-event-video-1780960.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం</video:title>
	<video:publication_date>2026-03-30T23:12:37+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సుళ్లూరుపేటలో జరిగిన టీడ్కో గృహాల కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన గృహాలను అందించే ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తిపై స్పష్టమైన హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలో నీటి ఎద్దడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ydGllhFI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/natural-star-nanis-busy-lineup-from-paradise-to-bloody-romeo-video-1780959.html</loc><video:video>
	<video:title>Nani: కెరీర్ స్పీడు పెంచిన నేచురల్ స్టార్</video:title>
	<video:publication_date>2026-03-30T23:10:16+05:30</video:publication_date>
	<video:description>కాలక్షేపం చేయడానికి, కాసింత సేద తీరడానికి టైమ్‌ లేదని స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పుడు సెట్స్ మీద ఉన్నదేంటి? నెక్స్ట్ సెట్‌ చేయాల్సింది ఏంటి? అంటూ స్పీడో మీటర్‌ వేగం పెంచేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది నేచురల్‌ స్టార్‌ కెరీర్‌లో. సరిపోదా శనివారం, హిట్‌ ది థర్డ్ కేస్‌.. సినిమాల వైబ్‌ని ఇంకా ఎంజాయ్‌ చేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ ఫ్యాన్స్. మరోవైపు ది ప్యారడైజ్‌ మూవీ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. నాని కెరీర్‌ని మాస్‌ బాట పట్టించిన కెప్టెన్‌ చేస్తు్న్న సినిమా, అందులోనూ జడల్‌ రోల్‌లో దుమ్ములేపుతున్న నాని లుక్స్.. వాళ్లల్లో ప్యారడైజ్‌ మీద బజ్‌ పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ షూట్‌ స్పీడుగా సాగుతోంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఆయా షేర్‌కి మంచి స్పందన వస్తోంది. సో, మిగిలిన షూట్‌ని కూడా త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు నాని. జూన్‌ నుంచి బ్లడీ రోమియో సెట్స్ కి వెళ్లాలన్నది నేచురల్‌ స్టార్‌ ప్లానింగ్‌. ఈ మూవీ యానిమేటెడ్‌ అనౌన్స్ మెంట్‌ టీజర్‌ని ఇష్టంగా చూసేస్తున్నారు అభిమానులు. సుజీత్‌ డైరక్షన్‌లో స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ యాక్షనర్‌గా తెరకెక్కనుంది బ్లడీ రోమియో. సుజీత్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yHJKdbkv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nani-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/virosh-jodi-vijay-deverakonda-and-rashmikas-post-wedding-life-and-career-moves-video-1780957.html</loc><video:video>
	<video:title>Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో</video:title>
	<video:publication_date>2026-03-30T22:39:37+05:30</video:publication_date>
	<video:description>ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఇష్టంగా ఉంటుందా? ఆస్వాదించే వాళ్లకే కాదు... చూసే మనకి కూడా అన్నట్టుంది... ఇంతకీ ఇష్టమైన పెళ్లి అనగానే మీకు విరోష్‌ జోడీ గుర్తుకొచ్చిందా? లేదా? యస్‌.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రౌడీ హీరో అండ్‌ నేషనల్‌ క్రష్ గురించేనండోయ్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన వారిద్దరి వీడియోకి ఫిదా అయిపోతున్నారు జనాలు. భర్తని పిలవడానికి అలవాటుపడుతున్నాను అని రష్మిక అంటే, ఇంకా స్నేహితురాలినే పోల్చుకుంటున్నానని మిస్టర్‌ దేవరకొండ అనడం క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్. అంతేనా, వారిద్దరూ పంచుకున్న ప్రతి విషయంలోనూ పరస్పరం సపోర్ట్ కనిపిస్తోందని ముచ్చటపడుతున్నారు. ఈ వీడియో ద్వారా రష్మిక నెక్స్ట్ ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో మాత్రం అందరికీ తెలిసిపోయింది. మీరూ విన్నారుగా అదీ సంగతి. ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలను చుట్టేయాలన్నది రష్మిక కల. చేద్దాం అని విజయ్‌ దేవరకొండ ఇచ్చిన మాట మాత్రం మరో లెవల్‌. గత నెలలో మూడుముళ్ల వేడుకతో ఒక్కటైన ఈ జంట, ఓ వైపు సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూనే, ట్రెండీగా అనుకున్న పనులు చేసేస్తున్నారు. ప్రస్తుతం రణబాలీ మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ రణబాలి షూటింగ్‌కి హాజరవుతుండగా, రష్మిక మైసా షూట్‌కి వెళ్తున్నారు. వీరిద్దరిలో ఫస్ట్ రిలీజ్‌ రష్మిక కాక్‌టైల్2దే. ఆ తర్వాత రణబాలి రిలీజ్‌ అవుతుంది. సో, ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ప్లాన్డ్ గా మూవ్‌ అవుతోందీ జంట.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WNEK6z28-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-mandanna-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anil-ravipudi-next-venkatesh-kalyan-ram-keerthy-krithi-shetty-cast-buzz-video-1780954.html</loc><video:video>
	<video:title>అనిల్ రావిపూడి సినిమాలో కృతిశెట్టి, కీర్తి సురేష్?</video:title>
	<video:publication_date>2026-03-30T22:39:16+05:30</video:publication_date>
	<video:description>అడుగులు ముందుకు పడుతున్నప్పుడు సొసైటీలో నలుగురూ నాలుగు మాటలు అంటూ ఉంటారు. ఎంత వద్దనుకున్నా కొన్నిసార్లు ఆ మాటల ప్రభావం మనసుపై పడుతుంది. ఆ ఇన్‌ఫ్లుయన్స్ కొంత జోష్‌నీ ఇస్తుంది. మరికొన్నిసార్లు డేర్‌ చేయమనీ ప్రోత్సహిస్తుంది. సెల్ఫ్‌ ఛాలెంజులకు సై అనమంటుంది. ఇప్పుడు అనిల్‌ రావిపూడి అలాంటి డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంటున్నారా? మన శంకర వరప్రసాద్‌గారు హిట్‌ కావడంతో ఇక అనిల్‌ రావిపూడికి తిరుగులేదనే విషయాన్ని ఇష్టంగా చెప్పుకుంటున్నారు మూవీ లవర్స్. ఆడియన్స్ పల్స్ తెలిసిన హిట్‌ మిషన్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా విక్టరీ హీరో వెంకటేష్‌తో మళ్లీ మేజిక్‌ రిపీట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు అనిల్‌. అనిల్‌ డైరక్షన్‌లో వెంకటేష్‌, కల్యాణ్‌ రామ్‌ కలిసి నటించే సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. ఆల్రెడీ కీర్తీ సురేష్‌ పేరు ఎప్పటి నుంచో ట్రెండ్‌ అవుతోంది. వెంకటేష్‌కి జోడీగా కీర్తీ నటిస్తారన్నది వార్తల సారాంశం. కల్యాణ్‌ రామ్‌తో జోడీ కట్టే నాయిక ఎవరనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని అనిల్‌ కన్సిడర్‌ చేస్తున్నారట అన్నది ఫిల్మ్ నగర్‌ న్యూస్‌. ఉప్పెన తర్వాత తెలుగులో ఆ రేంజ్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు కృతి శెట్టి. కీర్తీ సురేష్‌, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇప్పుడు అర్జంటుగా హిట్‌ కావాలి. ఆ హిట్‌ అనిల్‌ రావిపూడి మూవీతో సాధ్యమవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది జనాల్లో. గోదారి గట్టుమీద అంటూ ఐశ్వర్య రాజేష్‌కీ, మీనూ మీనూ అంటూ మీనాక్షి చౌదరికి, మీసాల పిల్ల అంటూ నయన్‌కీ సాలిడ్‌ హిట్స్ ఇచ్చిన అనిల్‌... కీర్తి, కృతి బాధ్యతను తీసుకోవడంలో నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DctSbAoR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/keerthy-krithi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rajinikanths-post-jailer-era-thalaivars-meticulous-plan-for-career-and-upcoming-films-video-1780935.html</loc><video:video>
	<video:title>Rajanikanth: థింక్ డిఫరెంట్ అంటున్న రజనీకాంత్</video:title>
	<video:publication_date>2026-03-30T22:37:41+05:30</video:publication_date>
	<video:description>సక్సెస్‌ ఇచ్చే జోష్‌ తో కెరీర్‌ కంటిన్యూ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ అంతకు మించిన బాధ్యతను తెచ్చిపెడుతుంది సక్సెస్‌. ఆ బాధ్యతతో ప్రతి విషయాన్ని ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకోవాలనే సెన్స్ క్రియేట్‌ అవుతుంది. దాంతో ప్రతి విషయంలోనూ ఆచీతూచీ అడుగులు పడటం ఖాయం. ఇప్పుడు రజనీకాంత్‌ సినిమాల విషయంలో కెప్టెన్లు ఈ విషయాన్నే ఫాలో అవుతున్నారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇప్పుడు కెరీర్‌ మీద స్పెషల్‌ గా కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు సెలక్ట్ చేసుకోవాలి? లుక్‌ విషయంలో ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలి... అనే విషయాల మీద ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నారు. జైలర్‌తో తలైవర్‌ కెరీర్‌లో మాంఛి ఊపు వచ్చింది. ఆయన ఏజ్‌కి తగ్గ రోల్ రాసి మెప్పించేశారు కెప్టెన్‌. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌ జరుగుతోంది. ఫస్ట్ పార్టును మించిన క్రేజ్‌తో సెకండ్‌ పార్టును సిద్ధం చేస్తున్నారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పలువురు ప్రముఖులు ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. జైలర్‌2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, ఓపెనింగ్స్, కలెక్షన్స్.. అన్నీ మరో రేంజ్‌లో ఉండటం ఖాయమనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. ఈ కాన్ఫిడెన్స్ చూసి నెక్స్ట్ సూపర్‌స్టార్‌తో సినిమాలు చేసే కెప్టెన్లలో అలర్ట్ నెస్‌ పెరుగుతోంది. తలైవర్‌ ఫ్యాన్స్ అంతకు మించి కోరుకుంటారనే ఆలోచన వాళ్లను నిలవనివ్వడం లేదు. ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో త్వరలోనే రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సిబి చక్రవర్తి ఇందులో రజనీకాంత్ మేకోవర్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఏకంగా 83 రకాల లుక్స్‌ను డిజైన్ చేయించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీటిలో అత్యుత్తమమైన మూడు లుక్స్‌ను ఫైనల్ చేసి రజనీకి ప్రజెంట్ చేయగా.. అందులో ఒక దానిని తలైవా ఖరారు చేయాల్సి ఉంది. దీన్ని బట్టి తలైవర్‌ కెరీర్‌ మీద ఎంత ఫోకస్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటోంది కోలీవుడ్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EDYZty75-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajanikanth.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sanjay-dutts-unmatched-record-four-1000-crore-films-as-a-character-artist-video-1780930.html</loc><video:video>
	<video:title>Sanjay Dutt: సంజూబాబా ఖాతాలో రేర్ రికార్డు</video:title>
	<video:publication_date>2026-03-30T21:54:38+05:30</video:publication_date>
	<video:description>ఇప్పుడు ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల సినిమా అనేది ఓ ప్రైడ్‌ పాయింట్‌. ఏ హీరో వంద కోట్ల మార్క్ టచ్‌ చేశాడనేదంతా గత చరిత్ర. సిల్వర్‌ జూబ్లీలు, గోల్డెన్‌ జూబ్లీల కాలం అయిపోయినట్టు, వంద , ఐదు వందల కోట్ల మార్కుల్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడంతా ఒకటే మాట.. ఏ హీరో ఖాతాలో ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలున్నాయన్నదే. ఈ టైమ్‌లో మరి నన్ను చూడండి.. నా ఖాతాలో ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయో అని అంటున్నారు మిస్టర్‌ బాబా... ఇంతకీ ఎవరా బాబా? సంజూబాబా ఇప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు.. కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేయాల్సి వస్తుందేమోనని అందరూ కంగారు పడ్డ టైమ్‌లో బేఫికర్‌ అంటూ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు సంజయ్‌ దత్‌. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్నారు సంజయ్‌ దత్‌. బాలీవుడ్‌, సౌత్‌ అనే తేడాలు లేకుండా సినిమాలు చేస్తున్న సంజు బాబా ఇప్పుడు రేర్‌ రికార్డు సెట్‌ చేశారు. ఆయన కెరీర్‌లో ఏకంగా నాలుగు వెయ్యి కోట్ల సినిమాలున్నాయి. ఈ అరుదైన రికార్డున్న ఏకైక బాలీవుడ్‌ స్టార్‌గా ఆయన పేరు మీద రికార్డు క్రియేట్‌ అయింది. సౌత్‌లో కేజీయఫ్‌2లో సంజయ్‌ దత్‌ని చూసి వావ్‌.. అనని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా మెప్పించింది ఆయన రోల్‌. మరో వెయ్యి కోట్ల సినిమా జవాన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇటు ధురంధర్‌లో అయితే హవా హవా అంటూ దుమ్ము రేపారు. ఇప్పుడు ధురంధర్‌2లోనూ ఆయన రోల్‌కి ఫిదా అవుతున్నారు జనాలు. సో.. ఇలా ఏకంగా నాలుగు వెయ్యి కోట్ల సినిమాలున్న స్టార్‌ గా పేరు తెచ్చుకున్నారు. వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోల సంగతి సరే, ఇలా కేరక్టర్లు చేస్తూ ఈ రికార్డు చేయడం డిఫరెంట్‌ అంటూ మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ErYkT4Aw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sanjay-dutt.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-unstoppable-craze-power-stars-dedication-to-films-promotions-video-tv9d-1780928.html</loc><video:video>
	<video:title>Pawan Kalyan: బరి&#039;లోకి దిగిన పవర్‌స్టార్‌.. వైరల్‌ అవుతున్న బ్రో సినిమా సీక్వెల్‌ న్యూస్‌</video:title>
	<video:publication_date>2026-03-30T21:52:15+05:30</video:publication_date>
	<video:description>రాఖీభాయ్‌కి వయొలెన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ, వయొలెన్స్ కి మాత్రం రాఖీభాయ్‌ అంటే ఇష్టం. ఇక్కడ ఈ విషయాన్ని వపన్‌ కల్యాణ్‌కీ, ఆయనకున్న క్రేజ్‌కీ పోల్చి చెప్పుకోవచ్చండోయ్‌. పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ గురించి పట్టించుకోరు. కానీ, క్రేజ్‌ మాత్రం పవన్‌ కల్యాణ్‌కి దూరంగా అసలు ఉండలేదు.. అంతేనంటారా? కమాన్‌.. ఈ స్టోరీ చూసేద్దాం.. చేతినిండా ఎన్ని పనులున్నా, చేసిన సినిమాకు న్యాయం చేయాలని పవన్‌ కల్యాణ్‌ ప్రమోషన్లలో పాల్గొన్న తీరు జనాలను ఫిదా చేసింది. హరిహరవీరమల్లు, ఓజీ, రీసెంట్‌గా వచ్చిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. సినిమా ఏదైనా ముందు నిలుచుని ప్రమోట్‌ చేశారు పవర్‌స్టార్‌. ఆయన అలా సినిమా వేడుకల్లో ఉంటే చూడ్డానికి సందడిగా ఉందంటూ నెక్స్ట్ సినిమాల మీద ఇష్టంగా మాట్లాడుకోసాగారు జనాలు. నెక్స్ట్ ఏ సినిమా చేసినా నేను చెబుతానని అభిమానులకు మనసులోని మాటలను చెప్పేశారు పవర్‌స్టార్‌. సినిమాల గురించి ఆయన మాట్లాడకపోయినా, సినిమాల పరంగా ఎక్కడో చోట ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. బ్రో సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? అని రీసెంట్ గా సముద్రఖనికి ఓ ప్రశ్న ఎదురైంది. స్క్రిప్ట్ రెడీ.. అన్నయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఏదైనా సాధ్యం అనేశారు సముద్రఖని. అలా ఓ సారి వైరల్‌ అయ్యారు పవన్‌ అండ్‌ బ్రో సీక్వెల్‌. వరుణ్‌ తేజ్‌ హీరోగా నీహారిక కొణిదెల దర్శకత్వంలో రూపొందుతోంది బరి మూవీ. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి అన్నయ్య పిల్లలిద్దరినీ ఆశీర్వదించారు పవర్‌స్టార్‌. ఆయన రాకతో ఓపెనింగ్‌ సెరమనీకి పవర్‌ఫుల్‌ వైబ్‌ వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది టీమ్‌. సో..ఇదన్నమాట.. సినిమాలకూ, పవర్‌స్టార్‌కూ ఉన్న అద్భుతమైన క్రేజీ రిలేషన్‌ అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు పవన్‌ సైనికులు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IBcczwhC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sai-pallavi-marriage-rumors-actress-focuses-on-bollywood-debut-and-mega-projects-video-1780876.html</loc><video:video>
	<video:title>వైరల్‌ అవుతున్న హీరోయిన్ల పెళ్లి వార్తలు</video:title>
	<video:publication_date>2026-03-30T21:49:03+05:30</video:publication_date>
	<video:description>సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎక్కడ లీక్‌ అయినా ఇన్‌స్టంట్‌గా స్ప్రెడ్‌ అవుతుంటాయి. అందులోనూ వారి పెళ్లికి సంబంధించిన టాపిక్స్ అయితే మరీ వేగంగా వైరల్‌ అవుతాయి. విషయంలో నిజం ఉందా? లేదా? అనే విషయాలను పక్కనపెట్టి, క్రేజీగా చెప్పుకుంటూ ఉంటారు ఆడియన్స్. మొన్నటికి మొన్న అనుష్క విషయంలో జరిగిన ఈ సీన్‌.. ఇప్పుడు సాయిపల్లవి విషయంలో రిపీట్‌ అవుతోంది. అనుష్క ఇప్పట్లో సినిమాలు చేయడం లేదు. త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారోచ్‌ అని సోషల్‌ మీడియా కోడై కూసింది. మామూలుగా ఇలాంటి విషయాలకు స్పందించని అనుష్క అండ్‌ టీమ్‌ ఈ సారి ఓపెన్‌ కాక తప్పలేదు. అలాంటిదేమీ లేదు. స్వీటీ నయా మూవీ త్వరలోనే అనౌన్స్ అవుతుంది. ప్రస్తుతం మలయాళంలో సినిమా ఉంది. ఆమె ఫోకస్‌ కెరీర్‌ మీదే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. స్వీటీ సంగతి కాసింత పక్కకు వెళ్లగానే, సీన్‌లోకి వచ్చేశారు సాయిపల్లవి. నార్త్ టు సౌత్‌ క్రేజీ ప్రాజెక్టులన్నీ పల్లవి చేతిలోనే ఉన్నాయి ప్రస్తుతం. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫైనల్‌ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ సినిమాలో మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు పల్లవి. ఆమీర్‌ తనయుడితో పల్లవి ఇస్తున్న ఎంట్రీ రిజల్ట్ మీద నార్త్ వాళ్లే కాదు, మనవాళ్లు కూడా ఇంట్రస్ట్ పెంచుకుంటున్నారు. మరో వైపు రామాయణ రెండు పార్టులున్నాయి. ధనుష్‌ తో మూవీ చేస్తున్నారు. మణిరత్నం సినిమా ఉంది. సూపర్‌స్టార్‌ సినిమాలో పల్లవి అంటూ ఎప్పటి నుంచో కోలీవుడ్‌ కోడై కూస్తోంది.. ఇన్నిటి మధ్య సాయిపల్లవి పెళ్లి వార్తలు కూడా అంతే జోరుగా వైరల్‌ అవుతున్నాయి. ఆల్రెడీ చెల్లికి పెళ్లి చేసిన పల్లవి అతి త్వరలో పీటల మీద కూర్చుంటారన్నది ఆ వార్తల సారాంశం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే తీరిక లేదు బాస్‌ అని స్పష్టం చేస్తున్నారు సాయిపల్లవి. ఫోకస్‌ అంతా కెరీర్‌ మీదే ఉందంటున్నారు లేడీ పవర్‌స్టార్‌. చేస్తున్న ప్రాజెక్టులతో సక్సెస్‌ కావాలి. నేషనల్‌ రేంజ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ మలర్‌ మేడమ్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు  యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AqZH7W3D-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sai-pallavi-anushka.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/virosh-and-alia-ranbir-how-film-sets-forge-special-bonds-for-star-couples-video-tv9d-1780825.html</loc><video:video>
	<video:title>రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు</video:title>
	<video:publication_date>2026-03-30T20:50:07+05:30</video:publication_date>
	<video:description>పెళ్లికి ముందయినా, పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్‌ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్‌ చేసుకోవడం మాత్రం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌.అలాంటిది అప్పట్లో ఆలియాకు కుదిరింది.. ఇప్పుడు రష్మికకు కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్‌ తో ఫ్లాష్‌ అవుతున్న విరోష్‌ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్‌ అవుతున్నారు. నాకు సాయంత్రాలంటే ఇష్టం. గోల్డెన్‌ అవర్‌ని అసలు మిస్‌ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ పంచుకుంటూ ఉంటారు ఆలియాభట్‌. జస్ట్ గోల్డెన్‌ అవర్‌ని మాత్రమే కాదు, రణ్‌బీర్‌తో కలిసి స్పెండ్‌ చేసే అవకాశం వచ్చిన ఏ అవకాశాన్నీ మిస్‌ చేసుకోరు ఆలియా. పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలో వారిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర షూట్‌లో టైమ్‌ స్పెండ్‌ చేసిన విషయాన్ని ఇష్టంగా గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. ఆలియా - రణ్‌బీర్‌ కెరీర్లలో ఎన్ని సినిమాలు కలిసి చేసినా బ్రహ్మాస్త్ర సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నది వారి మనసుల్లో ఉన్న మాట. వారిని అభిమానించేవారు ఒప్పుకునే విషయం. వారికి బ్రహ్మాస్త్ర అలా గుర్తుండిపోతుందో, అలా విరోష్‌ కి రణబాలీ గుర్తుండిపోతుంది. పెళ్లయ్యాక విజయ్‌ దేవరకొండ ఫస్ట్ అడుగుపెట్టిన సెట్‌ రణబాలీ. ఆఫ్టర్‌ మేరేజ్‌ రష్మిక మందన్న మైసా సెట్‌కి వెళ్లారు. కానీ, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరూ రణబాలీ షూట్‌లోనే ఉన్నారు. ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమా విజయ్‌ దేవరకొండకి, రష్మిక మందన్నకి చాలా స్పెషల్‌. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఏందయ్యా సామి పాట తెగ వైరల్‌ అవుతోంది. సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఆకట్టుకుంటుందని వెయిట్‌ చేస్తున్నారు విజయ్‌ అండ్‌ రష్మిక.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/C5STlkIA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-alia.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijays-jana-nayagan-release-date-unclear-kvn-productions-prioritizes-yashs-toxic-video-1780811.html</loc><video:video>
	<video:title>యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??</video:title>
	<video:publication_date>2026-03-30T19:27:29+05:30</video:publication_date>
	<video:description>మీరు ఎన్నైనా అనుకోండి. ఇంకెన్నైనా ఊహించుకోండి. ఇదీ విషయం.. ఇలా ఉంది లైనప్‌ అంటోంది ఓ నిర్మాణ సంస్థ. అదేంటి? ఇంత క్రేజ్‌ ఉన్న మా స్టార్ మూవీకి లాస్ట్ ప్రిఫరెన్సా? అని కాస్త నిరుత్సాహంలోనే ఉన్నారు దళపతి ఫ్యాన్స్. ఇప్పుడర్థమైంది కదా.. మనం మాట్లాడుకుంటున్న ప్రొడక్షన్‌ హౌస్‌ ఏంటో? ఒక్క మాటతో అందులో ఉన్న లిరిక్స్ తో నేషనల్‌ అటెన్షన్‌ తెచ్చేసుకుంది కేడీ మూవీ. కేవీయన్‌ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న కేడీ - ది డెవిల్‌ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. అనుకున్న ప్రకారమే అన్నీ జరిగి ఉంటే, ఈ నెల 19నే రావాల్సింది కేవీయన్‌ టాక్సిక్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్‌ మూవీని వాయిదా వేశారు మేకర్స్. జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది యష్‌ టాక్సిక్‌. మన లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లిష్‌లోనూ రూపొందుతోంది ఈ మూవీ. టాక్సిక్‌ రిలీజ్‌ అయ్యాకనే జన నాయగన్‌ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ సెన్సార్‌ ఇష్యూస్‌లో ఉంది జననాయగన్‌. ఆ డిలే కారణంగా ఓటీటీ డీల్స్ లోనూ ఇష్యూస్‌ వచ్చాయంటోంది కోలీవుడ్‌. సో, చక్కదిద్దాల్సిన పనులు ఇన్ని ఉన్నాయి కాబట్టి, జన నాయగన్‌ రిలీజ్‌ని టాక్సిక్‌ తర్వాతే ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. విజయ్‌ బర్త్ డే మంత్‌లో సినిమా రిలీజ్‌ అవుతుందని మొన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, సినిమాను జులైకి షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ న్యూస్‌ మాకు కాస్త డిసప్పాయింటే అయినా, మంచి డేట్‌తో సాలిడ్‌ కలెక్షన్లు వచ్చేలా ప్లాన్‌ చేయండి బాస్‌ అని రిక్వెస్టులు పెడుతున్నారు అభిమానులు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qRVf1you-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jana-nayagan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/prabhass-comeback-strategy-prashanth-neels-dragon-and-future-hits-video-1780809.html</loc><video:video>
	<video:title>Prabhas: ప్రభాస్‌ ఫోకస్‌ పెంచాల్సిన టైమ్‌ వచ్చేసినట్టేనా ??</video:title>
	<video:publication_date>2026-03-30T19:24:58+05:30</video:publication_date>
	<video:description>హిట్‌ వచ్చిన తర్వాత కాలర్‌ ఎగరేస్తూ బయట కనిపించడం వేరు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కవర్‌ చేసుకుంటూ, కవర్‌ చేస్తూ కనిపించడం వేరు. ఆ ఫ్లాప్‌ తర్వాత అర్జంటుగా మరో హిట్‌ వస్తేగానీ, ఆ డ్యామేజ్‌ కంట్రోల్‌ కాదు. ఈ విషయం గురించి డార్లింగ్‌ కూడా ఆలోచిస్తున్నారా? కమాన్‌ లెట్స్ వాచ్‌... ఊరించిన ప్రతిసారీ హిట్‌ కొట్టడంలో ఎక్కడో తడబడుతున్నారు డార్లింగ్‌ అని అంటున్నారు క్రిటిక్స్. ప్రభాస్‌ సినిమాలంటే హైప్‌ ఉండటం మామూలే. కానీ, ఊరించి ఊరించి ఆ హైప్‌ని మరింత స్ప్రెడ్‌ చేసినప్పుడు మాత్రం చేతులు కాల్చుకోక తప్పడం లేదు. రీసెంట్‌ రాజాసాబ్‌ విషయంలోనూ అదే ప్రూవ్‌ అయింది. జరిగిందేదో జరిగింది.. నెక్స్ట్ సినిమా పనుల్లో ఉన్నానంటూ డైరక్టర్‌ మారుతి పెట్టిన శ్రీరామనవమి పోస్టు ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మారుతి నెక్స్ట్ మీద ఫోకస్‌ చేయడం మాట సరే, డార్లింగ్‌ ఏమనుకుంటున్నారు? ఫౌజీని దగ్గరుండి చూసుకుంటున్నారా? మాకు ఈ సారి హిట్‌ ఇవ్వడం ఖాయమా? అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఫౌజీ మీదే కాదు, స్పిరిట్‌ మీద కూడా చాలా ఆశలే పెంచుకున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. మరోవైపు కల్కి సీక్వెల్‌ కూడా సెట్స్ మీదుంది. డార్లింగ్‌ లేని సన్నివేశాలతో షూట్‌ స్టార్ట్ చేశారు నాగీ. సో... చేతిలో ఉన్న ఈ సినిమాల్లో ఏదో ఒకటి ఇమీడియేట్‌గా హిట్‌ కావాలన్నది రెబల్‌ సైన్యంలో ఉన్న డిజైర్‌. కెరీర్‌ కాస్త అటూ ఇటూగా ఉన్నప్పుడు వచ్చి ట్రాక్‌ లో పెట్టారు ప్రశాంత్‌ నీల్‌. ఆయన చేతిలో ఉన్న డ్రాగన్‌ని త్వరగా కంప్లీట్‌ చేసి, శౌర్యాంగపర్వాన్ని లైన్లో పెడితే.. ఫౌజీ, స్పిరిట్‌, కల్కి2 తర్వాత పర్ఫెక్ట్ సినిమా పడ్డట్టుంటుంది అన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మరో వెర్షన్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/CZq6xlej-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan-12.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-mining-controversy-ktr-demands-inquiry-cites-cms-admission-on-ponguletis-family-company-video-1780795.html</loc><video:video>
	<video:title>KTR: CBCID ని అడ్డం పెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేశారు</video:title>
	<video:publication_date>2026-03-30T19:22:24+05:30</video:publication_date>
	<video:description>మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ లోక్‌భవన్‌ తలుపు తట్టింది. పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీబీసీఐడీని అడ్డుపెట్టుకొని పొంగులేటిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తినప్పుడు, మా శాసన సభా పక్ష ఉపనాయకుడు హరీష్ రావు ప్రశ్నించినప్పుడు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు స్వయంగా నేరం జరిగిందని, తప్పు చేసిందని రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అని ఒప్పుకున్నారు. కానీ మంత్రిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగి మంత్రి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/a9AvXcOX-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ktr.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ipl-betting-warning-hyderabad-police-issue-strict-action-against-online-cricket-gambling-video-1780782.html</loc><video:video>
	<video:title>ఐపీఎల్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు.. సజ్జనార్ వార్నింగ్‌</video:title>
	<video:publication_date>2026-03-30T19:04:22+05:30</video:publication_date>
	<video:description>ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభమైంది. నెలరోజులపాటు క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇక బెట్టింగ్‌ రాయుళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను కేవలం ఆటలాగే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని, ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా మోసగాళ్లు.... అమాయకులను ఆకర్షిస్తున్నారని సజ్జనార్ అన్నారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ ప్రమాదకరమైన యాప్‌లను ప్రోత్సహించడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇటువంటి బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా చితికిపోయి, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా, రహస్యంగా గదులు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చిందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అత్యవసర నంబర్ 100కు కాల్ చేయవచ్చని, లేదా 9490616555 వాట్సాప్ నంబర్‌కు వివరాలు పంపవచ్చని తెలిపారు. చివరిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ “బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి.. వాటికి నో చెప్పండి” అని ప్రజలకు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/r2GTEU5d-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ipl-betting.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/amaravatis-capital-status-solidified-chandrababus-bold-claim-and-botsas-rebuttal-video-1780773.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: అమరావతిని ఇక ఎవరూ ఇంచ్ కూడా కదల్చలేరు</video:title>
	<video:publication_date>2026-03-30T18:57:24+05:30</video:publication_date>
	<video:description>అమరావతి రాజధాని స్థితిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక ఎవరూ ఇంచు కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, &quot;మూడు ముక్కలాట లేదు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని - అదే అమరావతి&quot; అని పునరుద్ఘాటించారు. శాసనసభలో తీర్మానం చేసినట్లు పేర్కొంటూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, సత్తాను చూపిస్తామని తెలిపారు. త్వరలోనే కేంద్రం కూడా దీనిపై చట్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pzyO8p99-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/osmania-biscuit-adulteration-alert-hyderabad-raid-exposes-health-risks-video-1780769.html</loc><video:video>
	<video:title>ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి</video:title>
	<video:publication_date>2026-03-30T18:34:20+05:30</video:publication_date>
	<video:description>భాగ్యనగరవాసులకు అత్యంత ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్ల తయారీలో జరుగుతున్న ఘోరాలు అంబర్‌పేట్ వేదికగా వెలుగులోకి వచ్చాయి. అంబర్‌పేట్‌లోని ఒక బిస్కెట్ తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బిస్కెట్లు ఆకర్షణీయమైన రంగులో కనిపించడం కోసం సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, నిషేధిత కెమికల్స్‌తో రంగులు అద్దుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అంతేకాదు, బిస్కెట్ల తయారీలో కుళ్ళిపోయిన, నాసిరకం గుడ్లను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఫ్యాక్టరీ ప్రాంగణమంతా అత్యంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, కనీస ఆరోగ్య ప్రమాణాలు పాటించకుండా తయారీ సాగిస్తున్నారు. ఈ నాసిరకం బిస్కెట్ల వల్ల ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నగరవ్యాప్తంగా ఆహార భద్రతపై రాజీ పడేది లేదని, ఇలాంటి కల్తీ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదంతంతో హైదరాబాద్‌లో తినుబండారాల నాణ్యతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BmTbCeK4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/osmania-biscuits.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/maharashtra-crime-daughter-poisons-father-for-love-boyfriend-reveals-truth-video-tv9d-1780762.html</loc><video:video>
	<video:title>తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..</video:title>
	<video:publication_date>2026-03-30T18:32:17+05:30</video:publication_date>
	<video:description>మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ కోసం కన్నతండ్రినే చంపింది ఓ కూతురు. ఆ తర్వాత ప్రియుడే ఆమెను పోలీసులకు పట్టించడంతో సినిమా ఫక్కీలో సాగిన ఈ హత్యోదంతం మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. సొంత తండ్రిని విషమిచ్చి చంపి, కారుణ్య నియామకం కింద పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించిన ఒక యువతి, చివరకు ప్రియుడితో వచ్చిన విభేదాల కారణంగా కటకటాల పాలైంది. చంద్రపూర్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ జయంత్ బల్లావార్ కుమార్తె ఆర్య... ఆశిష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమను తండ్రి వ్యతిరేకించడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని ఆర్య కుట్ర పన్నింది. 2023 ఏప్రిల్ 25న తండ్రికి మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే జయంత్ మరణించారు. అప్పట్లో దీనిని &#039;ప్రమాదవశాత్తు మరణించినట్టుగా భావించిన పోలీసులు కేసును మూసివేశారు. తండ్రి మరణం తర్వాత ఆర్య పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందింది. చిత్రం ఏమిటంటే, ఆమె ప్రియుడు ఆశిష్ కూడా 2025లో పోలీసుగా ఎంపికయ్యాడు. ఇద్దరూ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఆశిష్, రామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అసలు నిజాన్ని బయటపెట్టాడు. విషాన్ని సరఫరా చేసిన మరో యువకుడితో పాటు ఆర్య, ఆశిష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టు... నిందితులను కస్టడీకి అప్పగించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/CLf7dISA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/milk-shake.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/east-godavari-family-celebrates-grand-cow-seemantham-for-beloved-lakshmi-video-1780754.html</loc><video:video>
	<video:title>ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!</video:title>
	<video:publication_date>2026-03-30T18:30:22+05:30</video:publication_date>
	<video:description>హిందూ సంప్రదాయంలో ఆవును గోమాతగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. కొందరు తాము పెంచుకునే పశువుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ క్రమంలో మూగజీవాల పట్ల ఉన్న మమకారాన్ని చాటుకుంటూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఒక కుటుంబం చేసిన వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాము కన్నబిడ్డలా పెంచుకుంటున్న &#039;లక్ష్మి&#039; అనే ఆవుకు అత్యంత వైభవంగా సీమంతం వేడుకను నిర్వహించింది. ఈ కుటుంబం లక్ష్మిని చిన్నప్పటి నుంచి ఇంటి వద్దే అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఏటా లక్ష్మి పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుతూ తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ గోమాత గర్భం దాల్చడంతో, తమ ఇంటి ఆడపడుచుకు చేసినట్లే శాస్త్రోక్తంగా సీమంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గోమాతను అందంగా అలంకరించి, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య, ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుకకు పెద్ద మొత్తంలో ముత్తయిదువలు హాజరయ్యారు. వారందరికీ స్వీట్లు, సారెతో పాటు పట్టుచీరలను కూడా పంపిణీ చేశారు. అనంతరం బంధుమిత్రులందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి వేడుకను ఒక ఆవుకు భక్తిశ్రద్ధలతో చేయడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జంతువుల పట్ల వారికి ఉన్న అపారమైన ప్రేమను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ అరుదైన సీమంతం వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలిరావడం విశేషం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KhUHrI2B-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cow-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/saba-azads-emotional-post-on-cyclosporiasis-hrithik-roshans-support-and-veggie-safety-video-1780750.html</loc><video:video>
	<video:title>చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు</video:title>
	<video:publication_date>2026-03-30T18:26:54+05:30</video:publication_date>
	<video:description>షబా ఆజాద్‌! నటిగా.. సింగర్‌గా.. బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఈమె హృతిక్ రోషన్ ప్రియురాలిగానే ఎక్కువ మందికి సుపరితమైంది. హృతిక్‌తో కలివిడిగా తిరుగుతూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది. అలాంటి ఈమె ఉన్నట్టుండి తాను ఆసుపత్రి బెడ్‌ పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాంతో పాటే తన శరీరంలోకి ఓ పరాన్న జీవి ప్రవేశించిందని... దాని వల్ల తాను నడవలనిక స్థితికి చేరుకున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. &#039;సైక్లోస్పోరా కయోటానెన్సిస్&#039; అనే పారాసైట్ వల్ల కలిగే వ్యాధిని &#039;సైక్లోస్పోరియాసిస్&#039; అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులుగా తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్‌లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ కూడా ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందులోనూ పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. ఈ కష్టకాలంలో తన ప్రియుడు హృతిక్ రోషన్ తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. తన మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోని షబా షేర్ చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XXSfdLz6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hrithik-roshan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/fahadh-faasils-rs-20-crore-demand-for-villain-roles-tollywood-producers-dilemma-video-1780744.html</loc><video:video>
	<video:title>నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??</video:title>
	<video:publication_date>2026-03-30T18:24:24+05:30</video:publication_date>
	<video:description>ఫహద్ ఫాజిల్! ఇప్పుడు ఈయనతో ఓ చిక్కొచ్చిపడిందని మేకర్స్ ఫీలవుతున్నట్టు ఓ టాక్ నడుస్తోంది. తన యాక్టింగ్‌తో... చేసిన పాత్రలకు ప్రాణం పోసే ఫహద్.. ఈ కారణంతోనే మేకర్స్‌కు బెస్ట్ ఛాయిస్‌గా మారుతున్నారు. తమ సినిమాలో కాస్ట్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహద్ మాత్రం.. నో చెప్పకుండా మేకర్స్‌ను డబ్బుతో కొడుతున్నాడు. తనకు నచ్చలేదా.. రెమ్యునరేషన్‌తో అందరికీ షాకిస్తున్నారు. ఆఫ్టర్ పుష్ప.. ఫహాద్ ఫాజిల్‌కు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్ బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నారు. కానీ ఆయన మాత్రం భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్‌గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్‌ పెడుతున్నాడట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. తన లేటెస్ట్ సినిమాలో వెంకటేశ్‌తో పాటు ఫహద్‌ని కూడా మొదట అనుకున్నాడట అనిల్ రావిపూడి. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్‌ రామ్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్‌ సినిమాలోనూ విలన్‌గా ఫహద్‌నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. తనకు తన క్యారెక్టర్ నచ్చకున్నా.. రొటీన్‌గా ఉన్నా.. నో చెప్పకుండా.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇలా తన వైఖరితో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడట ఈ ట్యాలెంటెడ్ యాక్టర్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..  తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు  ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు  చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ScV5Jmpn-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anil-ravipudi-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/central-minister-anupriya-patel-launches-sensodyne-tv9-network-dental-age-campaign-check-your-oral-health-1780561.html</loc><video:video>
	<video:title>Oral Health: మీ డెంటల్ ఏజ్‌ను తనిఖీ చేసుకోండి.. సెన్సోడైన్, టీవీ9 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి</video:title>
	<video:publication_date>2026-03-30T16:09:35+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారు. చాలా మంది తమ Dental Age పెరుగుతోందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ World Oral Health Day (నోటి ఆరోగ్యం) సందర్భంగా, Sensodyne, TV9 Network ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాయి.. Know Your Dental Age and take the first step for oral health... ఈ ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. నోటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్ క్యాంపెయిన్‌ను అభినందించారు. ఇలాంటి ప్రచారంతో ప్రజల్లో నోటి ఆరోగ్యం పట్ల అవగాహన మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.  నో యువర్ డెంటల్ ఏజ్..  ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోనే మొట్టమొదటి &#039;మేడ్ ఇన్ ఇండియా&#039; హై-స్పీడ్ ట్రైన్ &#039;వందే భారత్&#039; కూడా ఇందులో పాలుపంచుకోబోతోంది. మీరు కూడా ఈ ప్రచారంలో భాగం కావాలనుకుంటే, వందే భారత్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మా QR Code ని scan చేయండి.. ఆ తర్వాత మీ డెంటల్ ఏజ్ (check your dental age) ను తనిఖీ చేసుకోండి.</video:description>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NYs82bSr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/know-your-dental-age-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/telangana/telangana-assembly-budget-session-day-11-final-day-begins-1780361.html</loc><video:video>
	<video:title>Telangana: 11వ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు</video:title>
	<video:publication_date>2026-03-30T10:43:03+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11వ రోజులకు చేరుకున్నాయి, చివరి దశ ఓటింగ్‌తో పాటు కీలక బిల్లుల ప్రవేశం వంటి అంశాలతో సభ బిజీగా కొనసాగుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై చర్చ ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 16న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ముగియనున్నాయి. అయితే నిన్న సభలో నిరసన చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో ఇవాళ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నారు. ఇక నాలుగు రోజుల విరామం తర్వాత అటు మండలి కూడా ప్రారంభమయింది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.  మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/nat5z-_X4lE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-assembly-sessions.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/rbi-unveils-payments-vision-2028-e-cheques-fraud-liability-and-ecommerce-control-video-1779936.html</loc><video:video>
	<video:title>ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో &#039;ఈ-చెక్కులు&#039;</video:title>
	<video:publication_date>2026-03-29T17:37:08+05:30</video:publication_date>
	<video:description>దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. ‘పేమెంట్స్ విజన్ 2028’ పేరుతో శుక్రవారం ఒక కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ చెక్కుల ప్రవేశం, మోసపూరిత లావాదేవీలపై బ్యాంకుల బాధ్యతను పెంచడం వంటి పలు సంస్కరణలను ప్రతిపాదించింది. సాధారణ కాగితపు చెక్కుల్లో ఉండే ప్రయోజనాలను, డిజిటల్ లావాదేవీల్లో ఉండే వేగాన్ని మేళవించి ఈ కొత్త &#039;ఈ-చెక్కుల&#039;ను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది. దీనివల్ల పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే ఉన్న ఎనేబుల్/డిజేబుల్ సదుపాయాన్ని ఇకపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు వర్తింపజేయనున్నారు. దీనివల్ల వినియోగదారులు తమ ఆన్‌లైన్ పేమెంట్స్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉండవచ్చు. ఏదైనా మోసపూరిత లేదా అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు, కేవలం పంపిన బ్యాంకే కాకుండా, ఆ డబ్బును స్వీకరించిన బ్యాంకు కూడా సమాన బాధ్యత వహించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్‌లను ఇకపై ఆర్బీఐ తన ప్రత్యక్ష నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. దీనితో పాటు విదేశీ చెల్లింపులను వేగవంతం చేయడం, చెక్కుల భద్రతా ఫీచర్లను పెంచడం వంటి అంశాలను ఈ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..  తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు  ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు  చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HNhm1XqQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rbi-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/annamayya-statue-in-memphis-111-foot-icon-of-telugu-heritage-in-usa-video-1779933.html</loc><video:video>
	<video:title>అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..</video:title>
	<video:publication_date>2026-03-29T17:34:33+05:30</video:publication_date>
	<video:description>తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి పట్టాభిషేకం చేసిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కబోతోంది. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో 111 అడుగుల ఎత్తైన అన్నమయ్య మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మెంపిస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. అమెరికాలోని తెలుగు వారు, ప్రవాస భారతీయుల సహకారంతో ఈ నిర్మాణం వేగంగా సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన ప్రముఖ శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్ ఆధునిక 3D సాంకేతికతతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. సుమారు 75 టన్నుల పంచలోహాలతో తయారవుతున్న ఈ విగ్రహానికి పునాదిగా 160 టన్నుల ఉక్కు చట్రాన్ని ఉపయోగిస్తున్నారు. విగ్రహం భారీ పరిమాణంలో ఉన్నందున, వివిధ భాగాలను విడివిడిగా తయారు చేసి నౌకల ద్వారా అమెరికాకు తరలించనున్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పాదాల తయారీ పూర్తయ్యింది. ప్రణాళిక ప్రకారం 2028 మే 9న అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ మహా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మెంపిస్ నగరం ప్రపంచవ్యాప్తంగా భారతీయ భక్తి సంప్రదాయానికి ఒక ముఖ్య కేంద్రంగా మారుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు  ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు  చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు  Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gFhgLkgv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/annamaya-statue.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ttd-srivani-darshan-new-single-transaction-booking-simplifies-pilgrimage-video-1779930.html</loc><video:video>
	<video:title>తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పు</video:title>
	<video:publication_date>2026-03-29T17:32:31+05:30</video:publication_date>
	<video:description>శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లు పొందే విధానంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ సరికొత్త మార్పులు చేపట్టింది. విరాళం, దర్శనం టికెట్లకు సంబంధించి ఇకపై &#039;సింగిల్ ట్రాన్జాక్షన్&#039; విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. గతంలో భక్తులు మొదట శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళం చెల్లించి, ఆ తర్వాత దర్శనం కోసం రూ. 500 టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు పూర్తయినా, దర్శనం టికెట్ కన్ఫర్మ్ అయ్యేలోపు కోటా ముగిసిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. డబ్బులు కట్ అయి, టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ, విరాళం రూ.10,000, టికెట్ ధర రూ.500 కలిపి మొత్తం రూ.10,500 ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది. ప్రతీ రోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కింద 800 టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఒక లావాదేవీలో గరిష్టంగా నలుగురు భక్తులకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చెల్లింపుల ప్రక్రియ కోసం యూనియన్ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. యూపీఐ , డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, కేవలం ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో మాత్రమే ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సాంకేతిక సమస్యలను అధిగమించవచ్చు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు  చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు  Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌  యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/G8NqssgI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tirumala-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tirupati-chaddi-gang-alert-police-investigate-failed-break-in-at-raghunath-resorts-video-1779924.html</loc><video:video>
	<video:title>&#039;చెడ్డీ గ్యాంగ్&#039; కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు</video:title>
	<video:publication_date>2026-03-29T17:30:21+05:30</video:publication_date>
	<video:description>చెడ్డీగ్యాంగ్‌ మరోసారి రెచ్చిపోయింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్‌లో నివసిస్తున్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి నివాసంలో ఈ ముఠా చొరబడింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సుమారు 2:20 గంటల సమయంలో ముగ్గురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ డాక్టర్ నివాసానికి చేరుకుంది. ఇద్దరు బయట కాపలా ఉండగా, ఒక దొంగ మాత్రం ఇంట్లోకి చొరబడ్డాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తచ్చాడాడు. విలువైన వస్తువుల కోసం గాలించాడు. మూడు బెడ్‌రూముల్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వడంతో, ఏమీ దొరక్కముందే సదరు ముఠా అక్కడి నుంచి పరారైంది. బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించడంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సొత్తు చోరీకి గురికాలేదని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ముఠా ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు  Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌  యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!  రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fIIUoa0y-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cheddi-gang-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/social-media-misuse-warning-chiranjeevis-fake-photo-incident-leads-to-suribabus-arrest-video-tv9d-1779800.html</loc><video:video>
	<video:title>చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు</video:title>
	<video:publication_date>2026-03-29T15:13:51+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్య సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం ఎక్కువవుతోంది. తమ ఆకతాయి పనులకు సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకోవడం రిపీటెడ్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి పనే జరిగింది. ఓ వ్యక్తి చేసిన ఆకతాయి పని వల్ల.. మెగా ఫ్యాన్స్‌లో తీవ్ర ఆందోళన కలిగింది. సదరు వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్లో కంప్లైట్ చేసే వరకు.. అరెస్ట్ చేసే వరకు పరిస్థితి తీసుకొచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే...! సూరిబాబు అనే వ్యక్తి.. ఈ నెల 9వ తేదీన.. చిరు అచేతనంగా ఉన్న ఫోటోను తన ఎక్స్‌ హ్యాండిల్లో షేర్ చేశాడు. ఆ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళన చెందారు. అందులో ఓ ఫ్యాన్ సూరి బాబును ఆ ఫోటో ఎక్స్‌ నుంచి తీసేయాలని సూచించినా కూడా.. సూరిబాబు తీయలేదు. దీంతో సూరిబాబుపై ఆ వ్యక్తి జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక సూరిబాబు ఎక్స్‌ హ్యాండిల్‌ను.. అతడు చిరుపై చేసిన పోస్టును చూసిన పోలీసులు.. సూరిబాబుపై బీఎన్ ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటే సూరిబాబును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు  Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌  యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!  రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QbiRelbt3W0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chiranjeevi-12.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/niharika-konidela-produces-varun-tejs-bari-pan-india-rural-sports-drama-launched-by-pawan-kalyan-video-1779799.html</loc><video:video>
	<video:title>అన్నయ్యకు హిట్టు  ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు</video:title>
	<video:publication_date>2026-03-29T15:11:54+05:30</video:publication_date>
	<video:description>మెగా డాటర్ అన్న.. ట్యాగ్ పక్కన పెట్టి మరీ.. &#039;కమిటీ కుర్రాళ్లు&#039; అనే చిన్న సినిమాతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించిన నిహారిక.. చూస్తుండగానే.. పెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయారు. ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్రొడ్యూస్ చేసే రేంజ్‌కు ఎదిగిపోయారు. ఉన్నట్టుండి.. తన అన్నయ్య మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో ఇప్పుడు సినిమా మొదలెట్టేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో.. డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన యదు వంశీకే నిహారిక మరో అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పిన స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ నచ్చడంతో... తన అన్న వరుణ్‌ తేజ్‌నే హీరోగా పెట్టి.. &#039;బరి&#039; సినిమాను ప్లాన్ చేశారు నిహారిక. తన బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్ చేతుల మీదుగా బరి సినిమాను కూడా మొదలెట్టారు. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ &#039;కొరియన్ కనకరాజు&#039; షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌  యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!  రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి  Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eZYSE_FXlKw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/niharika-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-ustaad-bhagat-singh-worldwide-hit-but-north-america-collection-mystery-video-tv9d-1779790.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: నార్త్‌ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్‌</video:title>
	<video:publication_date>2026-03-29T15:09:53+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా.. హరీశ్‌ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఎన్నో అంచనాల మధ్య.. ఉగాది కానుకగా రిలీజ్ అయింది. తెలుగు టూ స్టేట్స్‌లో మంచి వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ దాదాపు 68.06 కోట్లు సాధించింది. అయితే నార్త్‌ అమెరికాలో మాత్రం ఉస్తాద్‌కు ఒక మిలియన్‌ డాలర్లు కలెక్షన్స్‌ మాత్రమే రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఫిల్మ్ ట్రేడ్ నిపుణుల రిపోర్డ్ ప్రకారం.. నార్త్ అమెరికాలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టిందట. అక్కడ ఉస్తాద్‌ లాభాల్లోకి రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. ఇప్పటి వరకు ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులే షాకవుతున్నారని న్యూస్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఉస్తాద్ సినిమా సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. కాలర్ ఎత్తరా సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!  రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి  Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్  ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/2bQehUUvnuU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-18.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/monalisa-harassment-claims-sanoj-mishra-denies-files-defamation-suit-video-tv9d-1779789.html</loc><video:video>
	<video:title>యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!</video:title>
	<video:publication_date>2026-03-29T15:08:43+05:30</video:publication_date>
	<video:description>సినిమా పేరుతో.. సనోజ్‌ మిశ్రా తనను అసభ్యంగా తాకాడని.. వేధించాడని ఇటీవల మోనాలిసా తీవ్ర ఆరోపణలు చేసింది. మీడియా ముందర ఏడుస్తూ.. తాను అనుభవించిన బాధను వివరించింది. ఈ క్రమంలోనే మోనాలిసా ఆరోపణలపై తాజాగా సనోజ్ మిశ్రా రియాక్టయ్యాడు. తానేం తప్పచేయలేదని.. చెప్పాడు. బదులుగా మోనాలిసా పై పరువు నష్టం దావా వేస్తానన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసాను.. మొదట ఇంటికెళ్లి మరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు సనోజ్ మిశ్రా. ఆమెకు యాక్టింగ్‌ లో శిక్షణ ఇచ్చి తాను తీస్తున్న &#039;ది డైరీ ఆఫ్ మణిపూర్&#039; సినిమాలో మెయిన్‌ లీడ్‌ గా పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే మోనాలిసా తన ప్రియుడు ఫర్మాణ్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే మోనాలిసా ప్రేమ వివాహాన్ని లవ్‌ జిహాద్ అంటూ సనోజ్ మిశ్రా ఆరోపణలు చేశాడు. ఆయన ఆరోపణలపై రియాక్టైన మోనాలిసా.. సనోజ్ మిశ్రా షూటింగ్ పేరుతో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే మోనాలిసా తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నాడు సనోజ్ మిశ్రా. ఆమె కుటుంబంలోని దాదాపు 7-8 మంది ఇప్పటికీ ఉజ్జయిన్‌లోని తన ఇంట్లోనే నివసిస్తున్నారంటూ చెప్పాడు. తాను ఆమె పెళ్లి చెల్లదని చెప్పినందుకే.. మోనాలిసా తనపై ఆరోపణలు చేస్తోందని అన్నాడు సనోజ్ మిశ్రా. అంతేకాదు ఇన్ని రోజులూ తాను కష్టపడి డైలాగ్స్ చెప్పడం, నటించడం, కథను అర్థం చేసుకుని నవ్వడం, ఏడవడం అన్నీ నేర్పినప్పుడు మోనాలిసాకు ఎలాంటి సమస్యలు రాలేదని.. కానీ ఇప్పుడు మాత్రం తన పై లేని పోని ఆరోపణలు చేస్తోందన్నాడు. ఒకవేళ మోనాలిసాను తాను వేధించి ఉంటే.. అప్పుడే తన కుటుంబానికి ఫిర్యాదు చేసి ఉండాలి కదా.. అంటున్నాడు. తాను ఫర్మాన్ ఖాన్ తో మోనాలిసా పెళ్లి చెల్లదని చెప్పినందుకే మీడియా ముందుకు వచ్చి తనపై నిందలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సనోజ్ మిశ్రా. మోనాలిసాపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సనోజ్ మిశ్రా అన్నాడు. త్వరలోనే తనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని.. ఒకవేళ ఆమె చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నాడు. ఇకపై సినిమా నిర్మాణం జరగదని.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి  Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్  ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం  బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/OUYB1NwvCZ8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rishab-shetty-social-media-unfollow-dispute-with-hombale-or-jai-hanuman-promo-video-tv9d-1779788.html</loc><video:video>
	<video:title>రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా...?</video:title>
	<video:publication_date>2026-03-29T15:07:36+05:30</video:publication_date>
	<video:description>పూర్వం ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీలు, ముఖం ముఖం చూసుకోకుండా.. తల తిప్పుకొని వెళ్లయినా సరే, లేదా.. ఒకరికొకరు మాట్లాడుకోకుండా మూతి మూడుకుని కూర్చున్నా సరే.., వారిద్దరి మధ్య పడడం లేదనే విషయం అందరికీ తెలిసేది. కానీ ఇప్పుడు అలా కాదు.. జస్ట్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో కొడfతే చాలు.. విషయం అర్థం అవుతోంది. దాంతో పాటే సోషల్ మీడియాలో ఆ స్టార్స్ కు సంబంధించిన పలు వార్తలు రావడం షురూ అవుతోంది. ఇప్పుడు రిషబ్ షెట్టి.. రుక్మిణి వసంత్‌.. హోంబలే ప్రొడక్షన్ హౌస్‌ గురించి కూడా ఇలాంటి వార్తే ఒకటి వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి! కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ షెట్టి.. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకుని.. ఎంతో నిష్టగా ఆ సినిమా కోసం పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను.. తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో కొట్టాడు. ఒక్క రుక్మిణీ వసంత్‌నే కాదు.. హోంబలే ఖాతాను అన్‌ఫాలో చేశారు. దీంతో అసలు ఏం జరుగుతోంది అంటూ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్, నిర్మాణ సంస్థనే కాదు, తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టిని కూడా రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేశాడు. దాంతో కన్నడ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? రిషబ్ శెట్టికి నిర్మాణ సంస్థకు ఏమైనా చెడిందా? అంటూ చర్చ మొదలైంది నెట్టింట. షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా లేక ఇది ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి  Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్  ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం  బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!  రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/v7cSVlbjSOI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rishab-shetty-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/no-more-rto-visits-telanganas-new-system-delivers-dl-rc-cards-directly-home-video-1779655.html</loc><video:video>
	<video:title>తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి</video:title>
	<video:publication_date>2026-03-29T13:00:08+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణని వాహనదారులకు ఊరటనిస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌లు , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా పోస్టల్ ద్వారా ఇంటికే పంపించే &#039;సెంట్రలైజ్డ్ కార్డ్ ప్రింటింగ్&#039; విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 61 ఆర్టీవో కార్యాలయాల పరిధిలోనే లైసెన్స్‌లు, ఆర్సీలు ప్రింట్ చేసి వాహనదారులకు అందిస్తున్నారు అయితే, ఈ విధానంలో నెలకొంటున్న ఆలస్యం, మధ్యవర్తుల జోక్యం, అవినీతి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది. ఏడాదికి సుమారు 15 లక్షల కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తవడానికి వారాలు, కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పడుతోంది. యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే సుమారు రూ. 135 కోట్ల నిధులను నేరుగా రవాణా శాఖకే కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంట్రలైజ్డ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, పారదర్శకత పెరుగుతుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కార్డులు నేరుగా దరఖాస్తుదారుల ఇంటికే చేరుతాయి. తద్వారా ట్రాఫిక్ తనిఖీల్లో ఎదురయ్యే ఇబ్బందులకు కూడా శాశ్వత పరిష్కారం దొరికే ఛాన్స్‌ ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్  ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం  బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!  రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌  పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/z1JCuk1P-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangna-good-news.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/hey-balwanth-ott-release-suhas-starrer-now-streaming-on-zee5-from-march-31-video-1779652.html</loc><video:video>
	<video:title>Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్</video:title>
	<video:publication_date>2026-03-29T12:57:40+05:30</video:publication_date>
	<video:description>గత నెలలో సుహాస్ హీరోగా నటించిన హే బల్వంత్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓటీటీ మేకర్స్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చింది. సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా &#039;హే బల్వంత్&#039;. తొలుత ఈ చిత్రానికి &#039;హే భగవాన్&#039; అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. గుంటూరు నేప‌థ్యంలో ‘హే బ‌ల్వంత్‌’ సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌ అలియాస్ సుహాస్‌కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌టంతో త‌ను షాక‌వుతాడు. అదే స‌మ‌యంలో మిత్ర‌ అలియాస్ శివానీ నాగ‌రంతో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేస్సే బిజినెస్ విషయం తెలిస్తే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న‌ల‌ మధ్య కృష్ణ‌ ఇరుక్కుపోతాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మ‌ధ్య అనుబంధం, అస‌లేం జ‌రిగింద‌నే నిజానిజాలు, చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు అనేదే అస‌లు క‌థాంశంగా సినిమా రూపొందింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం  బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!  రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌  పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ  AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FP4nC5nr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/suhas-ott.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-dollar-history-made-trump-breaks-165-year-tradition-on-paper-currency-video-1779650.html</loc><video:video>
	<video:title>ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం</video:title>
	<video:publication_date>2026-03-29T12:55:52+05:30</video:publication_date>
	<video:description>అమెరికా తన 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ముద్రించనున్న పేపర్ కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని చేర్చనున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రణాళికల్లో భాగంగా ఈ చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతకాన్ని కరెన్సీపై చేర్చడం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. యూఎస్ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ఆయన నిలవబోతున్నారు. నిజానికి అమెరికాలో 1861 నుంచి ఒక సంప్రదాయం కొనసాగుతోంది. కరెన్సీ నోట్లపై కేవలం ట్రెజరర్ మరియు ట్రెజరీ కార్యదర్శి సంతకాలు మాత్రమే ఉంటాయి. గత 165 ఏళ్లుగా ఏ అధ్యక్షుడూ నోట్లపై సంతకం చేయలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన సంతకంతో నోట్లను విడుదల చేయబోతున్నారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో కలిసి ట్రంప్ సంతకం చేసిన మొదటి 100 డాలర్ల నోట్లను ఈ ఏడాది జూన్‌లో ముద్రించనున్నారు. అమెరికా సాధించిన చరిత్రాత్మక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గమని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. కేవలం నోట్లు మాత్రమే కాకుండా, స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన స్మారక నాణేన్ని కూడా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక చరిత్రలో ఇదొక సంచలన నిర్ణయంగా నిలిచిపోనుంది. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీజ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ట్రంప్ ఇందుకు పూర్తి అర్హులని వ్యాఖ్యానించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!  రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌  పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ  AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే  వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BoYMRGFm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-sinature.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gas-shortage-solution-hosur-hotel-offers-monthly-free-biryani-for-a-commercial-cylinder-video-1779647.html</loc><video:video>
	<video:title>బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!</video:title>
	<video:publication_date>2026-03-29T12:53:09+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులోని హోసూరులో ఓ హోటల్ వినూత్నమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఒక వాణిజ్య సిలిండర్ ఇస్తే, నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా బిర్యానీ అందిస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోసూరులోని తళి రోడ్డులో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలెండర్ కోసం ఈ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టారు. ఎవరైనా తమకు ఒక పూర్తి స్థాయి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇస్తే, వారికి నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా చికెన్ లేదా మటన్ బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. సిలిండర్ ఇచ్చిన వెంటనే, దానికి బదులుగా అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలిండర్‌ను కస్టమర్‌కు తిరిగి ఇచ్చేస్తామని బోర్డు పెట్టారు. గ్యాస్ కొరతతో హోటల్‌ను మూసివేయాలని భావించిన సమయంలో, ఒక పాత కస్టమర్ ఇచ్చిన సలహా మేరకు ఈ ఆఫర్‌ను ప్రారంభించినట్లు హోటల్ మేనేజర్ అశోక్ తెలిపారు. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోందని, గత 15 రోజుల్లో ఆరుగురు కస్టమర్లు సిలిండర్లు తెచ్చి ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సిలిండర్ ఇచ్చిన వారు ఎవరూ కూడా వరుసగా నాలుగు రోజులకు మించి బిర్యానీ తినడానికి రాలేదని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌  పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ  AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే  వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం  సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kb5oy3kL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/free-biryani.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/medak-integrity-two-men-return-lost-gold-ornaments-setting-humanity-example-video-1779645.html</loc><video:video>
	<video:title>రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌</video:title>
	<video:publication_date>2026-03-29T12:51:20+05:30</video:publication_date>
	<video:description>ఆశ పుట్టించే వస్తువు పక్కనే ఉన్నా.. ఆత్మసాక్షిని చంపుకోలేదు. ప్రస్తుతకాలంలో రూపాయి దొరికితేనే జేబులో వేసుకునే మనుషుల మధ్య, ఏకంగా తొమ్మిది తులాల బంగారు నగలు దొరికినా వాటిపై ఆశపడకుండా పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు ఇద్దరు వ్యక్తులు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి తన కూతురికి చెందిన తొమ్మిది తులాల బంగారు నగలను ఒక బ్యాగులో పెట్టుకుని బైక్‌పై దొంతి గ్రామానికి బయలుదేరారు. అయితే, ప్రయాణంలో బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆ నగలున్న బ్యాగ్ ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. ఆ విషయాన్ని గమనించని నర్సింలు అలాగే ముందుకు వెళ్లిపోయారు. అదే దారిలో వెళ్తున్న టీ స్టాల్ నిర్వాహకులు నాగరాజు, కృష్ణలకు ఈ బ్యాగ్ దొరికింది. బ్యాగ్ తెరిచి చూడగా అందులో భారీగా బంగారు నగలు కనిపించాయి. వాటిని చూడగానే మొదట వారు షాకయ్యారు. తేరుకొని ఏ బిడ్డ పెండ్లికోసం తండ్రి చేయించిన నగలో పాపం పడిపోయాయి..అని భావించిన నాగరాజు, కృష్ణ వెంటనే నగల బ్యాగును తీసుకొని నేరుగా తూప్రాన్ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని, పోలీసులకు నగల బ్యాగును భద్రంగా అప్పగించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పీ, ఆ ఇద్దరు వ్యక్తుల నిజాయితీని చూసి ముగ్ధులయ్యారు. నగలను బాధితుడికి అందజేయడమే కాకుండా, నాగరాజు మరియు కృష్ణలను పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. &quot;సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మానవత్వం బతికే ఉంటుంది&quot; అని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ  AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే  వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం  సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప  ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/N53IAbjx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-bag.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhra-pradesh-heat-wave-breaks-paderu-agency-sees-massive-hailstorm-tourists-thrilled-video-1779641.html</loc><video:video>
	<video:title>పాడేరులో అద్భుతం &#039;మినీ కాశ్మీర్&#039;గా మారిన అరకు లోయ</video:title>
	<video:publication_date>2026-03-29T12:49:31+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన కురిసింది. సుమారు 20 నిమిషాల పాటు నిర్విరామంగా కురిసిన ఈ వడగళ్ల వానతో అరకు ఘాట్ రోడ్, మాడగడ, అరకులోయ ప్రాంతాలన్నీ మంచు ముక్కలతో నిండిపోయాయి. వడగళ్లు పడుతున్న సమయంలో రేకు షెడ్లపై భారీ శబ్దాలు వినిపించాయి. ఆకాశం నుండి ఎవరో రాళ్లతో కొడుతున్నట్టుగా మంచు ముక్కలు పడటంతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, వర్షం తగ్గిన తర్వాత పరిసరాలన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా మారిపోయాయి. వేసవి తాపం నుండి ఉపశమనం కోసం రిసార్ట్స్‌కు వచ్చిన పర్యాటకులకు ఈ వాతావరణం ఊహించని అనుభూతిని అందించింది. బయటకు వచ్చి కుప్పలుగా పేరుకుపోయిన మంచు ముక్కలతో సందడి చేశారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. తాము ఆంధ్రాలో ఉన్నామా లేక కాశ్మీర్‌లో ఉన్నామా?&quot; అనేంతగా వాతావరణం ఆహ్లాదకరంగా మారిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే  వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం  సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప  ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!  MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/G9T84us9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/araku-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/ac-price-hike-alert-raw-materials-and-new-norms-drive-up-air-conditioner-costs-in-2026-video-1779623.html</loc><video:video>
	<video:title>AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే</video:title>
	<video:publication_date>2026-03-29T12:35:47+05:30</video:publication_date>
	<video:description>ఎండలు ముదురుతున్న వేళ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి చేదువార్త. రానున్న రోజుల్లో ఎయిర్ కండీషనర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడం, ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల కారణంగా ఏసీల తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఏసీల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి , అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. దీనివల్ల ఏసీల తయారీ వ్యయం దాదాపు 8 శాతం పెరిగింది. అలాగే విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన మెరుగైన స్టార్ రేటింగ్ నిబంధనల వల్ల తయారీలో మరిన్ని మార్పులు చేయాల్సి వస్తోంది. ఇది మరో 4 శాతం అదనపు భారాన్ని పెంచింది. మొత్తంగా తయారీ వ్యయం 12 శాతం వరకు పెరిగినప్పటికీ, జీఎస్‌టీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే సామాన్య వినియోగదారులపై నేరుగా 7 నుంచి 8 శాతం వరకు భారం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే, రూ. 40,000 విలువైన ఏసీపై సుమారుగా 3 వేల రూపాయల వరకు ధర పెరగవచ్చు. ధరలు పెరుగుతున్నప్పటికీ, ఏసీల తయారీలో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏసీల్లో దాదాపు 65 శాతం విడిభాగాలు స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏసీల ఉత్పత్తి సామర్థ్యం ఏటా లక్షల యూనిట్లకు పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏసీల అమ్మకాలు కొంత మందగించినప్పటికీ, వచ్చే ఏడాది నుంచి మళ్లీ గిరాకీ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఏసీ కొనాలనుకునేవారు..ధరలు మరింత పెరగకముందే ఏసీలు కొనుగోలు చేయడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం  సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప  ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!  MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8px54bRz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ac-prices.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ichikawa-zoos-viral-macaque-punch-a-heartwarming-tale-of-friendship-and-surrogate-love-video-1779620.html</loc><video:video>
	<video:title>వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం</video:title>
	<video:publication_date>2026-03-29T12:32:42+05:30</video:publication_date>
	<video:description>జపాన్‌లోని ఇచికవా సిటీ జూలో ‘పంచ్’ అనే ఆరు నెలల మకాక్ జాతి కోతి పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది. పంచ్‌ కోతి పిల్లను చిన్నతనంలో తల్లి దూరం పెట్టడంతో ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం పంచ్‌కి ఓ కొత్త ఫ్రెండ్ దొరికింది. పంచ్ 2025 జూలైలో జన్మించింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే తల్లి దాన్ని తిరస్కరించింది. సాధారణంగా ఈ జాతి కోతుల తల్లులు చిన్న వయసులో ఉండడం వల్ల గానీ, లేదా ఇతర బలమైన కోతుల నుంచి ముప్పు ఉన్నప్పుడు గానీ పిల్లలను వదిలేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తల్లి వదిలేయడంతో అనాథగా మారిన పంచ్‌ను జూ సిబ్బంది పెంచడం ప్రారంభించారు. కోతి పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకుని ఉండటం సహజం. ఆ స్పర్శ లేక ఆందోళన చెందుతున్న పిల్ల కోతికి ఊరట కలిగించేందుకు సిబ్బంది కొన్ని మెత్తటి సాఫ్ట్‌టాయ్స్‌ను , దుప్పట్లను ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, పంచ్ వాటిలో ఒక ‘ఒరాంగుటాన్’ బొమ్మను ఎంచుకుంది. అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి అమ్మైంది. నిద్రపోయేటప్పుడు దాన్ని గట్టిగా హత్తుకోవడం, ఎక్కడికి వెళ్లినా తనతో తీసుకెళ్లడం వంటి దృశ్యాలు చూపరులను కట్టిపడేసాయి. అమ్మ ప్రేమకు నోచుకోని ఆ చిట్టి కోతి పిల్ల, సాఫ్ట్‌ టాయ్‌లో తన తల్లిని వెతుక్కుంటున్న వైనం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను కదిలించింది. పంచ్‌ను ఇతర కోతుల సమూహంలోకి ప్రవేశపెట్టారు. అక్కడ ఇతర కోతి పిల్లలు తనను భయపెట్టినా, ఆటపట్టించినా.. పంచ్ ఆ బొమ్మను ఒక రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుందని జూ సిబ్బంది తెలిపారు. ఇతర కోతులతో కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ, తన ‘బొమ్మ’ని మాత్రం పంచ్ క్షణం కూడా విడిచి పెట్టడం లేదు. వీడియోలు చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. పంచ్ అమాయకత్వం, ఆ బొమ్మపై చూపిస్తున్న ప్రేమే ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆ మధ్యనే వైరల్ కోతి పిల్లను తల్లి‌తో పాటు మిగతా కోతులు దగ్గరకు తీయడంతో అందరూ సంతోషించారు. తనకంటే కొంచెం పెద్దదైన మోమో-చాన్ అనే పేరున్న ఆడ మకాక్ కోతితో పంచ్‌కు స్నేహం ఏర్పడింది. ఆ రెండూ తరచుగా పక్కపక్కనే కూర్చొని ఆడుకోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పంచ్ ‘ప్రేమ జీవితం’ సరదాగా గడిచిపోతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పంచ్‌కి గర్ల్ ఫ్రెండ్ దొరికింది’ అని సరదాగా మరోకరు కామెంట్ చేశారు. ‘పంచ్ ఫేమస్ కాబట్టే ఫ్రెండ్ దొరికింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప  ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!  MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/164mSY4P-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rare-tripod-fish-and-spotted-eagle-ray-found-off-sagar-nagar-coast-video-1779618.html</loc><video:video>
	<video:title>సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప</video:title>
	<video:publication_date>2026-03-29T12:28:59+05:30</video:publication_date>
	<video:description>సముద్ర గర్భంలో రకరకాల జీవులు నివసిస్తాయి. అప్పుడప్పుడూ అవి తీరానికి చేరి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సాగర్ నగర్ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన రెండు అరుదైన జీవులు చూపరులను ఆకట్టుకున్నాయి. సాధారణంగా సముద్రపు అట్టడుగున నివసించే &#039;ట్రైపాడ్ ఫిష్&#039; దీనినే ముళ్ల భవిరి చేప అంటారు, అలాగే గాలిపటం ఆకారంలో ఉండే &#039;స్పాటెడ్ ఈగల్ రే&#039; దీనిని చుక్కల టేకు చేప అంటారు. ఈ రెండు ఇంత చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. ముళ్లభవిరి చేపను చూస్తే ప్రకృతి సృజనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది నీటిలో ఈదడమే కాదు, సముద్రపు అడుగున మూడు కాళ్ల స్టాండ్ మీద నిలబడినట్లు నిశ్చలంగా నిలుచుంటుంది. దీని కడుపు కింది భాగంలో ఉండే పొడవాటి రెక్కలు బలమైన ముళ్లతో కూడి, కాళ్లలా పనిచేస్తాయి. అందుకే దీనికి &#039;ట్రైపాడ్ ఫిష్&#039; అనే పేరు వచ్చింది. సుమారు 30 సెంటీమీటర్ల వరకు పెరిగే ఈ చేప, తన కాళ్ల సాయంతో నిలబడి నీటిలోని ప్రకంపనల ద్వారా ఆహారాన్ని పసిగట్టి వేటాడుతుంది. మరోవైపు నల్లటి శరీరంతో, తెల్లటి చుక్కలు కలిగి గాలిపటంలా మెరిసిపోతున్న &#039;స్పాటెడ్ ఈగల్ రే చేప అందరినీ ఆకర్షించింది. ఇది నీటిలో ఈదుతుంటే పక్షి గాలిలో ఎగురుతున్నట్లే ఉంటుంది. శత్రువుల నుండి రక్షణ కోసం దీనికి పొడవాటి తోక ఉంటుంది. సాధారణంగా సముద్రపు లోతైన ప్రాంతాల్లో ఉండే ఈ అరుదైన జీవులు తీర ప్రాంతంలో కనిపించడం అరుదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వింత చేపలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!  MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Mt6DTbOJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rare-fish.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/tech-giants-accountable-how-social-media-addiction-harms-youth-mental-health-video-1779614.html</loc><video:video>
	<video:title>ఇన్‌స్టా, FB  అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!</video:title>
	<video:publication_date>2026-03-29T12:26:36+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో మెటా, గూగుల్ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మాతృసంస్థలైన మెటా ఇంకా గూగుల్‌ వినియోగదారులను కావాలనే వ్యసనపరులుగా మారుస్తున్నాయనీ పిల్లలు, టీనేజర్ల పై వాటి ప్రభావం గురించి హెచ్చరించడంలో విఫలమయ్యాయని లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ కేసులో బాధితురాలైన యువతికి 6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేలీ అనే 20 ఏళ్ల యువతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దావా వేసింది. చిన్నతనం నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌ల వాడకం మొదలుపెట్టి, సంవత్సరాల తరబడి వాటికి బానిసగా మారానని ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. దీనివల్ల తాను తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, తన పొటోలకు ఫిల్టర్లు విపరీతంగా వాడి బాడీ డిస్మార్ఫియా వంటి మానసిక సమస్యలతో బాధపడ్డానని తెలిపింది. ఆరేళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలు చూడటం, తొమ్మిదేళ్లకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవడం చేశానని చెప్పింది. &quot;ఎప్పుడూ వాటిపైనే ఉండాలనిపించేది. వాటిని చూడకపోతే ఏదో కోల్పోతున్నాననే భావన కలిగేది&quot; అని ఆమె కోర్టుకు వివరించింది. యువతి తరఫు న్యాయవాది మార్క్ లానియర్ వాదిస్తూ, ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ఆకట్టుకునేలా తమ ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాయని ఆరోపించారు. &quot;వారికి తెలుసు! వాళ్లు పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నారు&quot; అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష విధించాలని కోరారు. అయితే, ఈ ఆరోపణలను మెటా, గూగుల్ యాజమాన్యాలు తోసిపుచ్చాయి. బాధితురాలి మానసిక సమస్యలకు వ్యక్తిగత పరిస్థితులు, స్కూల్‌లో ఎదురైన బెదిరింపులు కూడా కారణమై ఉండవచ్చని వాదించాయి. తమ ప్లాట్‌ఫామ్‌లు వ్యసనం కలిగించేలా రూపొందించలేదని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వినియోగదారుల సమయాన్ని పెంచడం తమ లక్ష్యం కాదని, వారికి ఉపయోగపడే సేవలు అందించడమే తమ ఉద్దేశమని జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ‌తామని మెటా, గూగుల్‌ ప్రకటించాయి. యువత మానసిక ఆరోగ్యం చాలా సంక్లిష్టమైన అంశమని, దానికి ఒకే యాప్‌ను కారణంగా చూపలేమని మెటా అంటోంది. మరోవైపు యూట్యూబ్ ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని, సోషల్ మీడియా సైట్ కాదని గూగుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే మెటా, యూట్యూబ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌పై 3,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజా తీర్పు ఆ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, మరిన్ని సెటిల్‌మెంట్లకు దారితీయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/SSzcc8wH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/social-media.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/ar-rahman-unveils-dhonis-top-song-choice-munbe-vaa-from-sillunu-oru-kaadhal-video-1779575.html</loc><video:video>
	<video:title>MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!</video:title>
	<video:publication_date>2026-03-29T12:24:36+05:30</video:publication_date>
	<video:description>భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఇష్టమైన పాట ఏంటో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ బయటపెట్టారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన &#039;రోర్ 2026&#039; ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన సంగీత దర్శకత్వంలో 2006లో వచ్చిన &#039;సిల్లును ఒరు కాదల్&#039; సినిమాలోని &#039;మున్బే వా&#039; పాట అంటే ధోనీకి ప్రాణమని రెహమాన్ తెలిపారు. ధోనీ సాబ్‌ను కలిసినప్పుడు ఆయన స్వయంగా ఈ విషయం చెప్పారని, ఈ పాట కేవలం సురేశ్ రైనాకే కాదు, తనకూ ఫేవరెట్ అని ధోనీ తనతో అన్నారని రెహమాన్ గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో రెహమాన్ తన ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించారు. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో కలిసినప్పుడు కేవలం పలకరింపులకే సమయం సరిపోయేదని, కానీ ఈసారి ధోనీతో సరదాగా కాసేపు సంభాషించే అవకాశం దొరికిందని రెహమాన్ సంతోషం వ్యక్తం చేశారు. ధోనీ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు తన కుమారుడు కూడా తెలుసని రెహమాన్‌ పేర్కొన్నారు. తను దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు కూడా అక్కడి వారు తనను &#039;సీఎస్కే ప్రాంతం వారా?&#039; అని గుర్తుపట్టారని, క్రికెట్ అలాగే సంగీతానికి సరిహద్దులు లేవని ఆయన కొనియాడారు. ప్రజలను ఏకం చేసే శక్తి ఈ రెండింటికీ ఉందని రెహమాన్ చెప్పుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాహనదారులకు బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే  సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె  అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dd20YQqy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhoni-fav-song.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/spiritual/a-monkey-participated-in-harathi-ritual-of-lord-hanuman-at-ramalayam-in-komaram-bheem-asifabad-district-1779584.html</loc><video:video>
	<video:title>Telangana: రామాలయంలో అద్భుతం.. అంజనేయుడికి హారతి, మొక్కులు చెల్లించిన వానరం!</video:title>
	<video:publication_date>2026-03-29T12:15:59+05:30</video:publication_date>
	<video:description>హనుమంతుడికి ప్రతిరూపమే వానరం అంటారు. అలాంటి వానరం ఆయన సన్నిధానానికి చేరుకుని పూజలు చేసిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. దహెగాం రామాలయంలోని హనుమాన్ విగ్రహనికి హనుమాన్ స్వాములు పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో కాని ఒక వానరం స్వామి వారికి మంగళ హారతి ఇచ్చేంత వరకు శ్రద్ధగా నిలబడిపోయింది. పూజలు పూర్తి అయ్యేవరకు వేచి చూసి హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి మొక్కింది. అనంతరం స్వామివారికి సమర్పించి తీర్థ, ప్రసాదాలు తీసుకుని వెళ్లిపోయింద స్వాములు తెలిపారు. ఆ భగవాన్ హనుమంతుడే వానర రూపంలో వచ్చి మాకు దర్శనం ఇచ్చాడని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు.  మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rxrVR0aG-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/a-monkey-in-hanuman-harathi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-assembly-session-live-cm-revanth-reddy-vs-ktr-harish-rao-over-mining-row-1779530.html</loc><video:video>
	<video:title>Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు.. లైవ్ వీడియో</video:title>
	<video:publication_date>2026-03-29T11:04:37+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు ఊహించని టర్న్ తీసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య సాగిన మాటల యుద్ధం విచారణకు ఆదేశించే వరకు వెళ్లడంతో.. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. ఆదివారం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గందరగోళం నెలకొంది. సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీవేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే.. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే మైనింగ్‌ అంశంపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. CID విచారణకు ఆదేశించిన తర్వాత హౌస్‌ కమిటీ ఎందుకు..? బీఆర్ఎస్‌ దగ్గర ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వొచ్చన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవవడం తగదని.. హౌస్‌ కమిటీ వేయాలని నిరసన కొనసాగిస్తున్న BRS ఎమ్మెల్యేలకు సూచించారు.  కాగా.. అక్రమ మైనింగ్‌ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది.. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/kxY4T2bMQeI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-assembly-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/ap-bjp-chief-madhav-unpacks-party-strategy-future-plans-on-tv9-crossfire-1779267.html</loc><video:video>
	<video:title>AP BJP: ఆ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నాం.. పార్టీ స్టార్టజీని రివీల్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్!</video:title>
	<video:publication_date>2026-03-28T21:50:05+05:30</video:publication_date>
	<video:description>టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్టార్టజీ గురించి చెప్పుకొచ్చారు. పార్టీ వ్యూహాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించామని, కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవులకు పోటీ చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులలో కసి ఉన్నప్పటికీ, ఏపీ నాయకులు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సంకీర్ణంలో భాగంగా ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ తన సొంత జెండాను, ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై పార్టీ దూకుడుగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని మాధవ్ నొక్కి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కలిసి పని చేస్తూనే, పార్టీ బలోపేతానికి పూర్తి అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దృష్టిని ఆకర్షించి, వారి ఆశలను నెరవేర్చే దిశగా పార్టీ విధానాలను రూపొందిస్తున్నామని మాధవ్ స్పష్టం చేశారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/hJJ95k8uRxo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tv9-crossfire-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ap-bjp-chief-madhav-makes-key-remarks-on-tirumala-laddu-ghee-row-in-tv9-crossfire-1779245.html</loc><video:video>
	<video:title>AP BJP Chief Madhav: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు</video:title>
	<video:publication_date>2026-03-28T21:33:31+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం, జంతువు కొవ్వు ఆరోపణలు, బీజేపీ బాధ్యతపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ టీవీ9 క్రాస్‌ఫైర్ ఇంర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరంన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పద అంశంగా మారిన తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలసిందా లేదా అన్న ప్రశ్నపై మాధవ్ స్పందిస్తూ, లడ్డూ నెయ్యితో తయారైందనేది వాస్తవమని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీదేనని ఆయన నొక్కిచెప్పారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, అపవిత్రత ఏ మేరకు జరిగిందో, దాన్ని ఎలా తొలగించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనేక విచారణలు జరుగుతున్నప్పటికీ స్పష్టత రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం టీడీ, వైఎస్‌ఆర్‌సిపి మధ్య జరిగిన రాజకీయ కొట్లాటగా ఆయన అభివర్ణించారు, ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eNH1cpOQKfc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tv9-crossfire.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/jagan-must-face-arrest-for-scams-bjp-not-protecting-him-bjp-ap-chief-pvn-madhav-key-comments-1779223.html</loc><video:video>
	<video:title>జగన్ అరెస్ట్ ఖాయం.. లిక్కర్ స్కామ్ సూత్రధారుల వేట మొదలైంది.. మాధవ్ సంచలన కామెంట్స్..</video:title>
	<video:publication_date>2026-03-28T21:07:58+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది మరో 30 ఏళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదని బీజేపీ నేత పి.వి.ఎన్. మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. TV9 క్రాస్ ఫైర్‌లో జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్, కేంద్రం వైఖరి, రాష్ట్ర అభివృద్ధిపై నెలకొన్న పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ స్పష్టం చేశారు. ‘‘జగన్‌ను బీజేపీ కాపాడుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో విచారణ దశలవారీగా సాగుతోంది. ఇప్పటికే కొందరు దొరికారు, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవు. అరెస్ట్ అనేది కేవలం సమయంతో కూడుకున్న పని మాత్రమే&quot; అని ఆయన వివరించారు. కూటమి భవిష్యత్తు - బీజేపీ బలోపేతం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కాదు, 30 ఏళ్లు కొనసాగినా రాష్ట్రానికి మేలే జరుగుతుందని మాధవ్ అభిప్రాయపడ్డారు. ‘‘అరాచక పాలన మళ్లీ రాకూడదన్నదే మా లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశీర్వాదం పొందాలని ప్రధాని మోదీ కూడా సూచించారు’’ అని వెల్లడించారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ ఎదుగుదలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో 90శాతం మంది న్యూట్రల్ ఓటర్లు ఉన్నారని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5BSUrRPv-q0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pvn-madhav-on-ys-jagan-arrest.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ap-bjp-groups-rumors-dismissed-pvn-madhav-clarifies-party-unity-in-tv9-cross-fire-1779178.html</loc><video:video>
	<video:title>ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో పీవీఎన్ మాధవ్ కీలక కామెంట్స్..</video:title>
	<video:publication_date>2026-03-28T20:26:28+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై వస్తున్న అనేక వదంతులకు ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ చెక్ పెట్టారు. TV9 క్రాస్ ఫైర్‌లో పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, అదే సమయంలో తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీలో టీడీపీ గ్రూప్, వైసీపీ గ్రూప్, ఒరిజినల్ బీజేపీ గ్రూప్ అనే మూడు విభాగాలు ఉన్నాయన్న వాదనను మాధవ్ తోసిపుచ్చారు. ‘‘ఇది కేవలం బయటి వ్యక్తులు లేదా ప్రత్యర్థి పార్టీలు సృష్టించిన వాతావరణం మాత్రమే. వ్యక్తిగత అనుబంధాలు ఉండవచ్చు కానీ పార్టీ లక్ష్యం దగ్గరకు వచ్చేసరికి అందరం ఒకే తాటిపై పని చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు. జీవీ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. జగన్‌ను రక్షించడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని బీజేపీ రక్షిస్తోందన్న విమర్శలపై మాధవ్ ఘాటుగా స్పందించారు. ‘‘గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు జగన్ జైల్లో ఉండాల్సిందే.. కానీ అరెస్ట్ చేయాలంటే పక్కా ఆధారాలతో కూడిన కేసు ఉండాలి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో విచారణ జరుగుతోంది. ప్రధాన సూత్రధారులను పట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆధారాలు లభించిన తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది. బీజేపీ ఆయన్ను కాపాడుతోందన్నది కేవలం కొందరి భావన మాత్రమే’’ అని స్పష్టం చేశారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HGKmjNRJVN0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pvn-madhav-clarifies-bjp-unity.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ap-bjp-chief-pvn-madhav-sensational-comments-triple-engine-government-scaling-new-heights-in-andhra-1779157.html</loc><video:video>
	<video:title>సనాతన ధర్మంపై పవన్ పోరాటం.. రెడ్ బుక్ పాలనపై TV9 క్రాస్‌ఫైర్‌లో పీవీఎన్ మాధవ్ సంచలన కామెంట్స్..</video:title>
	<video:publication_date>2026-03-28T19:47:13+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం పనితీరుపై TV9 క్రాస్ ఫైర్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని గ్రామ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలను మాధవ్ తీవ్రంగా ఖండించారు. జగన్ అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదని.. ఆయన మోదీకి దత్తపుత్రుడు కాదని తేల్చి చెప్పారు. ‘‘జగన్‌ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నాం.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేసులు నడుస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. కూటమి ధర్మం - 15 ఏళ్ల ప్రయాణం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలన్నదే తమ ఆకాంక్ష అని మాధవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భాగం పంచుకోలేమని, అయితే కీలక నిర్ణయాల సమయంలో ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నప్పటికీ, అవి విపక్షాలకు అస్త్రాలుగా మారకుండా జాగ్రత్త పడుతున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తోందని మాధవ్ తెలిపారు. రాజధాని విషయంలో వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించామని, దానికి తగ్గట్టే పనులు జరుగుతున్నాయని చెప్పారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/XdjiDbQct7I</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-bjp-chief-pvn-madhav-tv9-crossfire-interview.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/india-hikes-commercial-lpg-quota-to-70-percent-for-industries-amid-west-asia-gas-crisis-video-1778865.html</loc><video:video>
	<video:title>వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం</video:title>
	<video:publication_date>2026-03-28T13:28:04+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాపై పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం దృష్ట్యా దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ కొరతను అధిగమించేందుకు, వాణిజ్య మరియు పారిశ్రామిక ఎల్పీజీ (LPG) వినియోగదారుల కోటాను 50 శాతం నుండి 70 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతులకు అంతరాయం కలగడంతో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదంలో ఉన్న రంగాలకు ఈ నిర్ణయం ప్రాణవాయువులా మారనుంది. ముఖ్యంగా ఉక్కు , ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి అధిక మంది కార్మికులు పనిచేసే రంగాలకు ప్రభుత్వం అదనపు కోటాలో ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రస్తుతం అందుతున్న 50 శాతం సరఫరాకు తోడు, అదనంగా మరో 20 శాతం గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. అయితే, ఈ అదనపు 20 శాతం కోటా పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యేక ఉష్ణప్రయోజనాల కోసం ఎల్పీజీని వాడే పరిశ్రమలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో వివరించారు. సిలిండర్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు చూసుకుంటాయని తెలిపింది. మరోవైపు, అంతర్జాతీయంగా ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ ఎల్పీజీ నౌకలకు అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ సానుకూలత వ్యక్తం చేసింది. భారత అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో, త్వరలోనే గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాహనదారులకు బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే  సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె  అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/81mS1XRV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cylinder.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/india-slashes-petrol-diesel-excise-duty-rs-10-amid-energy-crisis-citizen-relief-video-1778857.html</loc><video:video>
	<video:title>వాహనదారులకు బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు</video:title>
	<video:publication_date>2026-03-28T13:25:52+05:30</video:publication_date>
	<video:description>అంతర్జాతీయ ఇంధన సంక్షోభం వేళ భారతీయులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ. 3కి చేరగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. అమెరికా-ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఆంక్షలు విధించడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25 శాతం ఇదే మార్గం గుండా రవాణా అవుతోంది. భారత్ కూడా తన అవసరాల్లో 12 నుంచి 15 శాతం చమురును ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసరాల ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రజలకు ఊరటనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే  సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె  అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం  మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KUSM1Bbk-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-diesel-price-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/april-1st-changes-income-tax-2026-pan-rules-banking-and-fuel-hikes-affecting-you-video-1778853.html</loc><video:video>
	<video:title>ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే</video:title>
	<video:publication_date>2026-03-28T13:21:54+05:30</video:publication_date>
	<video:description>కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను విధానం నుండి బ్యాంకింగ్ వరకు సామాన్యుడి దైనందిన జీవితంపై ప్రభావం చూపబోయే అంశాలు మీకోసం. 1961 నాటి చట్టం స్థానంలో &#039;కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025&#039; అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులకు గందరగోళంగా ఉన్న ‘అసెస్మెంట్ ఇయర్ ’, ‘ప్రీవియస్ ఇయర్ ’ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలా &#039;పన్ను సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించనున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద రిబేట్ పెంచడంతో, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఫారం-16 స్థానంలో కొత్తగా ఫారం-130, 131లు రానున్నాయి. పాన్ కార్డు కోసం పుట్టిన తేదీ రుజువుగా ఆధార్‌ను అంగీకరించరు. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు అనుకూలంగా రైలు టికెట్ రద్దు నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. పూర్తి రిఫండ్ పొందాలంటే రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి . 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం రిఫండ్ లభిస్తుంది. అలాగే, కొన్ని ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలను మార్చాయి. HDFC, బంధన్ బ్యాంకులు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 వసూలు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డుల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని రూ. 75,000 నుండి రూ. 50,000కి తగ్గించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ (CNG) మరియు విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె  అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం  మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్  సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/H2yeNYLE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/april-rules-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/konaseema-sree-ramanavami-p-gannavarams-grand-108-sweet-kantasare-offering-video-1778851.html</loc><video:video>
	<video:title>సీతమ్మ కల్యాణానికి &#039;పాలకోవ&#039; సారె</video:title>
	<video:publication_date>2026-03-28T13:19:44+05:30</video:publication_date>
	<video:description>శ్రీరామనవమి వేడుకలంటేనే భక్తి, సంప్రదాయాల కలయిక. అయితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం గ్రామంలో సీతారాముల కల్యాణం చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సీతమ్మవారికి సమర్పించే &#039;కంతసారె&#039; చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. గత 17 ఏళ్లుగా పేరిచెర్ల భీమరాజు-సత్యవాణి దంపతులు ఈ అరుదైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. క్షత్రియ వివాహ సంప్రదాయాలను అనుసరించి, వధువు సీతమ్మవారికి వరుడు రామయ్య తరపున ఈ &#039;కంతసారె&#039;ను సమర్పిస్తారు. ఇందుకోసం సుమారు 200 లీటర్ల పాలతో తయారుచేసిన కోవాను ఉపయోగిస్తారు. గత 15 రోజులుగా స్థానిక మహిళల సహకారంతో 108 రకాల స్వీట్లు, పిండివంటలను సిద్ధం చేశారు. కేవలం స్వీట్లు మాత్రమే కాకుండా, పాలకోవతో అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన ఈ స్వీట్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి పల్లకి, పర్ణశాల, శంకుచక్రాలు, గోవింద నామాలు, వివిధ రకాల పండ్లు, కూరగాయల ఆకారాలను కోవాతోనే తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టు వస్త్రాలను కూడా సారెగా సమర్పించారు. వైనతేయ గోదావరి నది తీరాన ఉన్న 70 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. కల్యాణం తర్వాత ఈ సారెను భక్తులకు ప్రసాదంగా పంచుతామని పేరిచర్ల వాణి తెలిపారు. కల్యాణం కోసం నదీ తీరాన ప్రత్యేకంగా దుబ్బిగడ్డితో పర్ణశాలను కూడా సిద్ధం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం  మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్  సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు  కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8wxaP6zj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sri-rama-navami-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ayodhya-ram-mandir-surya-tilak-divine-spectacle-on-ram-navami-and-scientific-marvel-video-1778847.html</loc><video:video>
	<video:title>అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు</video:title>
	<video:publication_date>2026-03-28T13:17:14+05:30</video:publication_date>
	<video:description>అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా, ఈ ఉత్సవాల్లో ‘సూర్య తిలకం’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌లల్లా నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించి, అద్భుతమైన తిలకంగా మారాయి. దాదాపు 4 నిమిషాల పాటు ఈ దివ్యమైన దృశ్యం ఆవిష్కృతమవ్వడంతో గర్భగుడి మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. శ్రీరాముడు సూర్యవంశోద్భవుడు. అందుకే తన వంశకర్త అయిన సూర్యభగవానుడే స్వయంగా వచ్చి రామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తిలకం దిద్దినట్లుగా ఈ దృశ్యం కనిపించింది. ఈ అద్భుతం వెనుక భారతీయ శాస్త్రవేత్తల మేధస్సు దాగి ఉంది. &#039;ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్&#039; శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యాధునిక అద్దాలు, కటకాల వ్యవస్థ ద్వారా సూర్యకిరణాలను ఆలయ పై అంతస్తు నుండి గర్భగుడిలోని విగ్రహంపైకి మళ్లించారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరమంతటా పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. శ్రీరామనవమి శుభవేళ బాలరాముడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. ముఖ్యంగా ఈ ఏడాది వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఈ సూర్య తిలకం వేడుక కేవలం ఆధ్యాత్మిక ఘట్టంగానే కాకుండా, భారత శాస్త్రవేత్తల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం  మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్  సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు  కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి  కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7kRbNIkP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ayodhya-ram-mandir-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/hong-kong-security-law-govt-demands-phone-passwords-sparks-digital-privacy-debate-video-1778843.html</loc><video:video>
	<video:title>ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం</video:title>
	<video:publication_date>2026-03-28T13:14:32+05:30</video:publication_date>
	<video:description>హాంకాంగ్‌లో ప్రభుత్వం ఓ కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం.. దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే, భద్రతా అధికారులకు ఎవరి ఫోన్ పాస్‌వర్డ్ అయినా అడిగే అధికారం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పాస్‌వర్డ్ లేదా డిజిటల్ పరికరాల యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తే, అది నేరంగా పరిగణిస్తారు. ఈ ప్రతిపాదిత చట్టం ముఖ్యంగా ‘రాజద్రోహం’, ‘తిరుగుబాటు’, ‘విదేశీ జోక్యం’ వంటి కార్యకలాపాలను అరికట్టేందుకు ఉద్దేశించినదని ప్రభుత్వం చెబుతోంది. తనిఖీలకు సహకరించని వారికి కఠినమైన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలను ఇందులో చేర్చారు. దేశ భద్రత ముందు వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యం ఉండదని హాంకాంగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని, పౌరుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుందని మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలను అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. హాంకాంగ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గూగుల్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలు సైతం తమ వినియోగదారుల డేటా భద్రత, ఎన్‌క్రిప్షన్ విధానాలపై ఆందోళన చెందుతున్నాయి. దేశ భద్రత కోసం వ్యక్తిగత పాస్‌వర్డ్‌ను ప్రభుత్వానికి అప్పగించాలా? వద్దా? అనే అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, డిజిటల్ ప్రైవసీపై ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు ఈ ప్రతిపాదనను ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. ఈ చట్టం ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను కట్టబెడుతుందని, దీనివల్ల అసమ్మతి స్వరాలను అణచివేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ పాస్‌వర్డ్ అనేది కేవలం ఒక కోడ్ మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి ఆలోచనలకు, అభిప్రాయాలకు, వ్యక్తిగత జీవితానికి తాళం చెవి అని, దాన్ని బలవంతంగా తీసుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వివాదం హాంకాంగ్ సరిహద్దులు దాటి అంతర్జాతీయ సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. దేశ భద్రత పేరుతో పౌరుల అంతరంగిక విషయాల్లోకి ప్రభుత్వం ఎంతవరకు చొరబడవచ్చు అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జాతీయ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత, మరోవైపు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం.. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న హాంకాంగ్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్  సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు  కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి  కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం  క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NqHVXQI9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mobile-password.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/krishna-sagar-revives-snake-with-cpr-mahabubnagar-home-guards-act-of-humanity-goes-viral-video-1778841.html</loc><video:video>
	<video:title>మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్</video:title>
	<video:publication_date>2026-03-28T13:12:35+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా నాగుపాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక నాగుపాముకు సీపీఆర్ (CPR) చేసి ప్రాణం పోశాడు ఒక హోంగార్డ్. మానవత్వాన్ని చాటుకున్న ఈ అరుదైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నచింతకుంట మండలానికి చెందిన రైతు సుదర్శన్ తన పొలంలో వేరుశెనగ పంటకు నీరు పెట్టేందుకు వెళ్లగా, పైపులో నుంచి బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. లోపల నాగుపాము ఉండటాన్ని గమనించిన ఆయన, దాన్ని చంపడం ఇష్టం లేక వనపర్తి జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సోసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్ కు సమాచారం అందించారు. కృష్ణ సాగర్ అక్కడికి చేరుకునే లోపు, పైపులో ఊపిరి ఆడక ఆ పాము స్పృహ కోల్పోయింది. దాన్ని బయటకు తీయగా అది చనిపోయిందనే అందరూ భావించారు. కానీ కృష్ణ సాగర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాముకి అత్యంత చాకచక్యంగా సీపీఆర్ చేశారు. గుండె భాగంలో నెమ్మదిగా ఒత్తుతూ, కొన్ని నీళ్లు చల్లడంతో కొద్దిసేపటికే ఆ పాము ప్రాణం లేచి వచ్చింది. చనిపోయిందనుకున్న పాము మళ్ళీ కదలడం చూసి అక్కడి వారు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆ నాగుపామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. &quot;ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది, అకారణంగా ఏ ప్రాణిని చంపవద్దు&quot; అంటూ కృష్ణ సాగర్ ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృత్యువు అంచున ఉన్న పామును కాపాడిన హోంగార్డ్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు  కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి  కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం  క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌  దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eDnsRs5W-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/jonty-rhodes-surprise-son-fulfills-mothers-dream-in-goa-video-goes-viral-1778837.html</loc><video:video>
	<video:title>సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు</video:title>
	<video:publication_date>2026-03-28T13:10:41+05:30</video:publication_date>
	<video:description>సృష్టిలో తియ్యనిది అమ్మప్రేమ. నవమోసాలు మోసి బిడ్డలను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. అలాంటి ఓ అమ్మకి ఓ యువకుడు ఆమె కలలో కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గోవాకు చెందిన ఓ మహిళకు చిన్నప్పటినుంచి స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని తరచుగా తన కొడుకు హర్షిత్‌కు చెబుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే హర్షిత్ తన తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కొద్దిరోజుల క్రితం హర్షిత్ తన తల్లీతో కలిసి గోవాలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేస్తుండగా జాంటీ రోడ్స్ అక్కడికి వచ్చాడు. అతడిని చూసి హర్షిత్ తల్లి ఆశ్చర్యపోయింది. జాంటీ రోడ్స్ నేరుగా ఆమె దగ్గరకు వచ్చాడు. దీంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. జాంటీ రోడ్స్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిపోయే ముందు టీ షర్ట్‌పై సంతకం చేసి ఆమెకు ఇచ్చాడు. జాంటీ రోడ్స్ అంటే నైంటీస్ కిడ్స్‌కు చాలా ఇష్టం. అతడిని గాడ్ ఆఫ్ ఫీల్డింగ్ అంటారు. జాంటీ రోడ్స్‌కు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే సంవత్సరంలో కొన్ని నెలల పాటు గోవాలో ఉంటారు. గోవా అంటే ఆయనకు ఎంతో ఇష్టం’. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను హర్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆమె సంతోషం చూస్తే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నీలాంటి కొడుకులు ఉంటే తల్లులు సంతోషంగా ఉంటారు’..‘ఈ రోజు నేను చూసిన ది బెస్ట్ వీడియో ఇదే. చాలా సంతోషంగా ఉంది’..అంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకిష్టమైన క్రికెట‌ర్‌ను చూడగానే ఆ తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి  కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం  క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌  దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం  ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Y0KTLwno-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mother-and-son.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mumbai-fire-girl-risks-life-to-save-trapped-dog-from-burning-warehouse-video-1778829.html</loc><video:video>
	<video:title>కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి</video:title>
	<video:publication_date>2026-03-28T13:08:19+05:30</video:publication_date>
	<video:description>విశ్వాసానికి, నమ్మకానికి నిలువెత్తు రూపం శునకం. యజమానిని ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, వారి రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడని జంతువు. తమకు తిండి పెట్టిన వారిని అంటిపెట్టుకుని, ఆపదలో అండగా ఉంటూ, మరణానంతరం కూడా యజమాని కోసం ఎదురుచూసేంతటి అత్యంత నమ్మకమైన మిత్రుడు. అలాంటి ఆ మూగజీవి రోదన ఎవరికి పడుతుంది.. సమస్య ఉన్నా పట్టదు.. తెలిసినా పట్టించు కోరు.. ఆ శునకం మాత్రం ప్రాణంతో పోరాడింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది ఓ ఘటనజ ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వేర్‌హౌస్‌లో ఉండే కుక్క మంటల్లో చిక్కుకుపోయింది. దాన్ని కట్టేసి ఉంచటంతో అక్కడి నుంచి పక్కకు రాలేక పోయింది. వేడికి తట్టుకోలేక ప్రాణ భయంతో గట్టిగా అరవటం మొదలెట్టింది. కుక్క అరుపులు విన్నా కూడా చాలా మంది మంటలకు భయపడి దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ, ఓ యువతి మాత్రం ధైర్యం చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్క కోసం యువతి తన ప్రాణాలను పణంగా పెట్టింది. కుక్కను కాపాడ్డానికి మంటలను కూడా లెక్కచేయలేదు. లోపలికి వెళ్లి అతి కష్టం మీద దాన్ని విడిపించి తీసుకువచ్చింది. ఏ మాత్రం భయపడకుండా మంటల్లోకి వెళ్లి దాన్ని కాపాడింది. అయితే, అప్పటికే దానికి మంటల కారణంగా గాయాలు అయ్యాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుక్కను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువతిని స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువతికి కచ్చితంగా అవార్డు ఇవ్వాలి. కుక్క కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. కొంచెం అటు, ఇటు అయినా ఆమె ప్రాణాలు పోయేవి’..‘మూగ జీవాల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు’..‘పాపం.. ఆ కుక్కను చూస్తే జాలేస్తోంది. భయంతో మూగబోయింది’..‘ఆ అమ్మాయి లేకపోతే ఆ కుక్క పరిస్థితి ఘోరంగా ఉండేది. నిజంగా ఆమె ఓ దేవత’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం  క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌  దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం  ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌  కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lV8MVMfZ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dog-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unbelievable-snakebite-stories-man-brings-cobra-to-hospital-elder-walks-home-with-snake-video-1778826.html</loc><video:video>
	<video:title>కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం</video:title>
	<video:publication_date>2026-03-28T13:05:35+05:30</video:publication_date>
	<video:description>వియత్నాంలోని డా నాంగ్ పల్లెటూరిలో 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన నాగుపాము కరిచింది. ఎడమ చేయి కోల్పోయి అంగవైకల్యంతో ఉన్న ఆ వృద్ధుడిని పాము కుడి మోచేతి ప్రాంతంలో కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో కూడా ఏమాత్రం బెదరకుండా ఆ భారీ నాగు పామును భుజం కింద గట్టిగా అదిమి పట్టుకుని పొలం దాటుకుంటూ ఇంటి వరకూ నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరిపొలంలో పనిచేస్తుండగానే వృద్ధుడిని పాము కాటేసింది. వెంటనే అప్రమత్తమైన అతను.. ఏ మాత్రం భయపడకుండా పామును పట్టుకొని నేరుగా ఇంటికెళ్లాడు. అతని చేతిలో పామును చూసి కుటుంబసభ్యులు తొలుత భయపడ్డారు. తర్వాత వృద్ధుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి మొదట క్వాంగ్ నామ్ ఉత్తర పర్వత ప్రాంతంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత డా నాంగ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది యాంటీ వీనమ్‌ ఇవ్వడంతో ప్రస్తుతం వృద్ధుడు కోలుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్ అవుతోండటంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఆ వృద్ధుడి గుండె ధైర్యం ముందు.. అంగవైకల్యం ఓడిపోయింది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరో ఉదంతంలో.. అడుగున్నర పొడవున్న ఒక సర్పాన్ని చలికోటులో దాచుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చి ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా ఆస్పత్రిలో వృత్తిరీత్యా ఇ–రిక్షా డ్రైవర్‌ అయిన 39 ఏళ్ల దీపక్‌ . పాము కాటేసిందంటూ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అక్కడి సిబ్బంది అడగ్గా.. ఇదిగో ఇదే పాము అంటూ తన జర్కిన్‌లో దాచి తెచ్చిన తాచుపామును బయటకు తీశారు. దీంతో అక్కడి వాళ్లంతా హడలిపోయారు. వెంటనే పామును దూరంగా వదిలేసి రావాలని సూచించినా వినకుండా విరుగుడు మందు కావాలని డిమాండ్‌ చేశాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌  దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం  ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌  కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌  Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/nLuK6xUx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-bite.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bangalore-medical-college-shocker-professor-proposes-student-fights-back-viral-video-1778743.html</loc><video:video>
	<video:title>క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌</video:title>
	<video:publication_date>2026-03-28T11:52:00+05:30</video:publication_date>
	<video:description>బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో లెక్చర్ చెబుతూనే ఓ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసిన ప్రొఫెసర్‌కు తోటి విద్యార్థులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. నెల్లమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదరు కాలేజీలో ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తూనే అకస్మాత్తుగా ఒక విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చాడు. &quot;ఈ బ్యాచ్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయికి నేను చాక్లెట్ ఇస్తున్నాను.. ఐ లవ్ యూ&quot; అంటూ అందరి ముందే ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న ఆ విద్యార్థిని, వెంటనే తేరుకుని ప్రొఫెసర్ ప్రవర్తనను నిలదీసింది. ఆగ్రహంతో తన చెప్పు తీసి ప్రొఫెసర్‌ను కొట్టింది. విద్యార్థిని ధైర్యం చేయడంతో తోటి విద్యార్థులు కూడా ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు. అతను తప్పించుకుని కారు వైపు పరుగెత్తుతుండగా, విద్యార్థులు వెంటాడి మరీ దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో ఆ ప్రొఫెసర్ తనను తాను సమర్థించుకుంటూ సదరు విద్యార్థిని కూడా తనకు ప్రపోజ్ చేసిందని, సీసీటీవీ ఫుటేజీ ఉందంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ ఆధారాలు చూపాలని విద్యార్థిని సవాల్ చేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న సదరు ప్రొఫెసర్ కోసం గాలింపు చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం  ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌  కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌  Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??  Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ARvFmIIL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/professor.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-monetization-in-india-tackle-economic-burden-with-egrs-and-gst-challenge-video-1778739.html</loc><video:video>
	<video:title>దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం</video:title>
	<video:publication_date>2026-03-28T11:48:49+05:30</video:publication_date>
	<video:description>భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్.. సురక్షితమైన పెట్టుబడి. అయితే, ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోంది. మన దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో సుమారు 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా మూలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 940 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంత భారీ సంపద దేశంలోనే ఉన్నప్పటికీ, అది కేవలం బీరువాలకే పరిమితం కావడంతో దేశ ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా బంగారం ధర ఏటా 30 శాతం పెరుగుతున్నా, భారతీయుల్లో కొనుగోలు శక్తి తగ్గకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే నమ్మకంతో ప్రజలు బంగారాన్ని కొని దాచుకుంటున్నారు. దీనివల్ల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగినా, అధిక దిగుమతుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గడమే కాకుండా, కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వస్తుందని చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా భౌతిక బంగారాన్ని , ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ గా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. NSE చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ దీనిపై స్పందిస్తూ.. EGRలను స్టాక్ మార్కెట్‌లో షేర్ల మాదిరిగానే సులభంగా కొనుగోలు చేయడం, విక్రయించడం చేయవచ్చని తెలిపారు. అయితే, ఫిజికల్ బంగారాన్ని ఈజీఆర్‌గా మార్చేటప్పుడు చెల్లించాల్సిన 3 శాతం జీఎస్టీ ఈ పథకానికి ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణ ప్రజలతో పాటు దేవాలయాలకు కూడా ఇది భారం కావడంతో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ జీఎస్టీ సమస్యను పరిష్కరిస్తేనే గోల్డ్ మోనిటైజేషన్ సక్సెస్ అవుతుందని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు శ్రీరామ్ కృష్ణన్ వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌  కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌  Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??  Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌  స్టైల్ మార్చిన అందాల భామలు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6q3iMcG4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-17.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/sattupalli-farmer-robbed-by-fits-scam-outside-bank-police-warn-public-caution-video-1778736.html</loc><video:video>
	<video:title>ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌</video:title>
	<video:publication_date>2026-03-28T11:45:51+05:30</video:publication_date>
	<video:description>పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందని నానుడి. ప్రస్తుత కాలంలో ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యాలన్నా అనుమానించాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆపదలో ఉన్నవారిని సాటిమనిషిగా ఆదుకోవడం మన ధర్మం. కానీ, ఈ మానవత్వాన్ని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మూర్ఛ వచ్చినట్లు నటించాడు ఒకడు. వాడికి సహాయం చేయబోయిన ఒక రైతును నలుగురు యువకులు పక్కా స్కెచ్‌తో నిలువు దోపిడీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. కిష్టారం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే కౌలు రైతు, వ్యవసాయంలో వచ్చిన నష్టాల వల్ల అప్పుల్లో కూరుకుపోయాడు. తన కూతురు ఇచ్చిన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, వచ్చిన 67 వేల రూపాయలను జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడ రెక్కీ వేసిన నలుగురు యువకులు సినీ ఫక్కీలో దోచేశారు. బ్యాంకు బయట ఒక యువకుడు బైక్ పై నుంచి పడిపోతూ &#039;ఫిట్స్&#039; వచ్చినట్లు నటించాడు. మరో యువకుడు &#039;రక్షించండి.. రక్షించండి&#039; అంటూ కేకలు వేశాడు. అది చూసి చలించిపోయిన నాగేశ్వరరావు &#039;అయ్యో పాపం&#039; అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ యువకుడిని పైకి లేపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు వచ్చి సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. అత్యంత చాకచక్యంగా రైతు జేబులోని 67 వేల నగదును కాజేశారు. తేరుకునేలోపే స్పోర్ట్స్ బైక్‌లపై నిందితులు పరారయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే, పట్టపగలు జరిగిన ఈ చోరీ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు బయటకు రావడంతో ఈ &#039;మూర్ఛ డ్రామా&#039; దోపిడీ వెలుగులోకి వచ్చింది. రెక్కీ వేసి మరీ అమాయక రైతులను టార్గెట్ చేస్తున్న ఇటువంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌  Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??  Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌  స్టైల్ మార్చిన అందాల భామలు  Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/aZzjET34-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fits.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anantapur-college-bear-sighting-forest-officials-safely-capture-and-release-wildlife-video-1778733.html</loc><video:video>
	<video:title>కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌</video:title>
	<video:publication_date>2026-03-28T11:43:48+05:30</video:publication_date>
	<video:description>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తున్న జనాలు ఆ ఘటన చూసి భయంతో పరుగులు తీశారు. కళాశాల బాత్రూమ్‌లోనుంచి వింత శబ్దాలు రావడంతో గమనించిన వారికి అక్కడి దృశ్యం చూడగానే గుండె గుబేల్‌ మంది. వెంటనే అక్కడినుంచి దూరంగా పరుగులు తీశారు. ప్రతిరోజూలాగే తెల్లవారుజామున కాలేజీ గ్రౌండ్‌లో వాకింగ్ చేసేందుకు వచ్చిన స్థానికులు, బాత్రూమ్‌లోనుంచి వస్తున్న శబ్ధాలు విని ఏమై ఉంటుందా అని పరిశీలించేందుకు దగ్గరగా వెళ్లారు. అక్కడ వాష్‌రూమ్‌లో ఓ పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఒక్కసారిగా ఎలుగుబంటిని చూసి నిర్ఘాంతపోయారు. భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఎలుగుబంటిని బంధించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. బాత్రూం లోపల ఉన్న ఎలుగుబంటి బయటకు రాకపోవడంతో ఆపరేషన్ కష్టతరమైంది. కొన్ని గంటల పాటు శ్రమించిన సిబ్బంది, చాకచక్యంగా వలలు వేసి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటిని చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని సురక్షితంగా బోనులో బంధించి, రాయదుర్గం శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??  Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌  స్టైల్ మార్చిన అందాల భామలు  Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్  సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bQnup0xK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bear.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywoods-dhurandhar-the-revenge-decoding-star-silence-and-industry-politics-amidst-mega-success-video-tv9d-1778721.html</loc><video:video>
	<video:title>Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??</video:title>
	<video:publication_date>2026-03-28T11:41:44+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సక్సెస్‌ వచ్చింది. సౌత్ సినిమా డామినేషన్‌ ను దాటి వసూళ్ల సునామి సృష్టిస్తోంది ధురంధర్‌ ది రివేంజ్‌. ఇంత గొప్ప సక్సెస్‌ వచ్చినా... బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్‌ను ఓన్ చేసుకోవటం లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందన్న ఫీలింగ్‌ కూడా వాళ్లలో కనిపించటం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో ధురంధర్‌ మేనియా కనిపిస్తోంది. సీక్వెల్‌తో నేషనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌కు పూర్వ వైభవం తీసుకువస్తుందన్న ఆశలు కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఏమీ పట్టనట్టే ఉన్నారు. ధురంధర్‌ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నా... కనీసం ఒక్క ట్వీట్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.ఇంత పెద్ద సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే విషయంలో బాలీవుడ్ ఎందుకు వెనుకాడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నా.. సొంత ఇండస్ట్రీ వాళ్లు కనీస మద్దతు ఇవ్వకపోవటం మీద చర్చ జరుగుతోంది. ఇందుకు బాలీవుడ్లోని రాజకీయాలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఖాన్స్‌ డామినేషన్‌కు చెక్‌ పడటం, సీనియర్ల సినిమాలేవి ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయకపోవటంతో ఓ యంగ్ హీరో సక్సెస్‌ను వాళ్లు జీర్నించుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ధురంధర్‌ను బాలీవుడ్ పక్కన పెట్టడం వెనుక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల ఒత్తిడి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ లైట్‌ తీసుకున్నా మన హీరోలు మాత్రం ధురంధర్‌ ది రివేంజ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతంలో మన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు కూడా నార్త్ స్టార్స్ పెద్దగా స్పందించలేదు. కానీ మన హీరోలు మాత్రం వాళ్ల సక్సెస్‌ను కూడా సెల్రబేట్ చేస్తున్నారు. మన హిట్స్‌ను వాళ్లు పట్టించుకోనప్పుడు, వాళ్ల విషయంలో మన వాళ్లు మాత్రం ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న డిస్కషన్ కూడా మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌  స్టైల్ మార్చిన అందాల భామలు  Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్  సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు  ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2b6veVPt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandar-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/latest-telugu-movie-updates-biker-bhoot-bangla-moana-dethadi-burrakatha-biopic-news-video-1778718.html</loc><video:video>
	<video:title>Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌</video:title>
	<video:publication_date>2026-03-28T11:37:43+05:30</video:publication_date>
	<video:description>రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో బైకర్ మూవీ టీమ్‌ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మంగళవారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. రేసింగ్‌ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆనంది లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోసింది కొయగూర అనే పాట విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు చరణ్ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో భూత్‌ బంగ్లా మూవీ తెరకెక్కుతోంది. హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. బాలీవుడ్ స్టార్ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌కు ముందు ఈ పాటను ఆలపించారు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. సెన్సేషనల్ హాలీవుడ్ యానిమేషన్ మూవీ మోవానా, ఇప్పుడు లైవ్ యాక్షన్‌ సినిమాగా రాబోతుంది. డ్వేన్‌ జాన్సన్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమాలో 17 ఏళ్ల కాథరిన్ లగాయ మోవానా పాత్రలో నటిస్తున్నారు. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఆశిష్ లీడ్ రోల్‌ తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్‌ దేత్తడి. ఆదిత్యరావ్ గంగసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్‌. సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  స్టైల్ మార్చిన అందాల భామలు  Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్  సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు  ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ntOYMqxm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/drishyam-3-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywood-and-tollywood-actresses-new-glamour-slim-looks-and-social-media-buzz-video-1778716.html</loc><video:video>
	<video:title>స్టైల్ మార్చిన అందాల భామలు</video:title>
	<video:publication_date>2026-03-28T11:35:11+05:30</video:publication_date>
	<video:description>సినిమాలతో సంబంధం లేకుండా హీరోయిన్ల గ్లామరస్‌ లుక్స్‌ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు స్లిమ్ లుక్‌లోకి మారిపోతున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయాలంటే.. ఆ మాత్రం కష్టపడక తప్పదని ఫీల్ అవుతున్నారు అందాల భామలు. రీసెంట్‌ టైమ్స్‌లో సినిమాల నెంబర్‌ తగ్గించినా... సోషల్ మీడియా ప్రెజెన్స్ మాత్రం శృతి హాసన్‌ యాక్టివ్‌గానే ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్యూటీ మేకోవర్‌ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో కీర్తి సురేష్‌ లుక్‌ మీద కూడా అదే స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. బాలీవుడ్ డెబ్యూ తరువాత ఈ బ్యూటీ గ్లామర్ షో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది. జూనియర్స్‌తో పోటి పడాలంటే తాను కూడా స్టైల్ మార్చేసిందే అని డిసైడ్ అయ్యారు సీనియర్ బ్యూటీ నయనతార. అందుకే సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచటంతో పాటు లుక్ విషయంలోనూ స్పెషల్ కేర్‌ తీసుకుంటున్నారు. బాలీవుడ్ మీద కూడా ఫోకస్ చేస్తున్న ఈ భామ స్లిమ్ లుక్‌లో షాకిస్తున్నారు. సక్సెస్‌ ట్రాక్‌లో లేకపోయినా రాశీ ఖన్నా, భాగ్యశ్రీ బోర్సే, కృతి శెట్టి నయా లుక్స్‌తో టాలీవుడ్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నారు. నార్త్ భామలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో ఈ బ్యూటీస్‌ చేస్తున్న గ్లామర్ షో మీద ఫిలిం నగర్‌లో చర్చ జరుగుతోంది. సినిమాలతో సంబంధం లేకుండా అందాల భామలు చూపిస్తున్న జోరుకు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్  సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు  ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kviZQscx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/prabhas-breaks-rules-spirit-kalki-2898-ad-shoots-parallelly-defying-vangas-demands-video-tv9d-1778712.html</loc><video:video>
	<video:title>Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్</video:title>
	<video:publication_date>2026-03-28T11:32:49+05:30</video:publication_date>
	<video:description>ఏ రూల్‌ అయినా ఐ డోంట్‌ కేర్‌ అంటున్నారు డార్లింగ్ ప్రభాస్‌. అప్‌ కమింగ్ సినిమాల విషయంలో ప్రభాస్‌ స్టైల్‌ మార్చాల్సిందే అంటూ దర్శకులు పట్టు బట్టినా డార్లింగ్ వైపు నుంచి పెద్దగా కోపరేషన్ అయితే కనిపిస్తున్నట్టుగా లేదు. ఈ డౌట్‌ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్‌ స్టోరి. ప్రభాస్ లైనప్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ స్పిరిట్‌. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రభాస్‌ బల్క్ డేట్స్ కావాలని, ఆ సినిమా చేసేటప్పుడు డార్లింగ్ మరే మూవీ చేయకూడదని పట్టు బట్టారు. మొదట్లో డార్లింగ్ కూడా ఈ కండిషన్స్‌కు ఓకే చెప్పారన్న టాక్ వినిపించింది. స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే సమయానికి సీన్ మారిపోయింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఒకే సినిమా మీద వర్క్ చేయటం డార్లింగ్ లైనప్‌తో సాధ్యం కాదని తేలిపోయింది. ప్రజెంట్ ఫౌజీ వర్క్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కల్కి 2 షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఈ మూవీ సెట్‌లోనూ అడుగుపెట్టబోతున్నారు ప్రభాస్‌. ఈ రెండు సినిమాలతో పాటు స్పిరిట్‌కు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అంటే మూడు సినిమాల షూటింగ్ ప్యారలల్‌గా జరగతుందన మాట. గతంలో స్పిరిట్ కోసం సందీప్ పెట్టిన కండిషన్స్ ఏవీ ఇప్పుడు వర్కవుట్ కావటం లేదు. ఫైనల్‌గా అన్ని సినిమాల షూటింగ్స్‌ ప్రభాస్‌ స్టైల్‌లోనే జరుగుతున్నాయి. ఎవరు ఏ డిమాండ్స్ పెట్టినా డార్లింగ్ మాత్రం కన్సిడర్ చేయటం లేదు. గతంలో ఏ స్టైల్‌లో వర్క్ చేశారో.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీంతో ఏ రేంజ్‌ డైరెక్టర్ అయినా... డార్లింగ్ లైన్‌లోకి రావాల్సిందే కానీ, డార్లింగ్ మాత్రం ఎవరి కండిషన్స్‌కు ఓకే చెప్పే పరిస్థితి లేదని తేలిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు  ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/aHWiHT2k-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-heroes-break-comfort-zones-experimental-films-drive-box-office-success-video-1778699.html</loc><video:video>
	<video:title>సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు</video:title>
	<video:publication_date>2026-03-28T11:29:25+05:30</video:publication_date>
	<video:description>రొటీన్ కథలతో సేఫ్ గేమ్ ఆడితే ఆడియన్స్ బాక్సాఫీస్ దగ్గర ఆడుకోవడం ఖాయమని మన హీరోలకు అర్థమైపోయింది.. అందుకే రూట్ మారుస్తున్నారు. ఇమేజ్ చట్రాన్ని బద్దలు కొట్టి.. కంఫర్ట్ జోన్‌ దాటి సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నారు. హిట్టు కోసం ఏకంగా తమ బ్రాండ్‌నే పక్కనపెట్టి రిస్క్ తీసుకుంటున్న ఆ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. లవర్ బాయ్ ఇమేజ్‌లో ఉండే శర్వానంద్ బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నారు.. ఇండియాలోనే ఫస్ట్ మోటోరేస్ సినిమా ఇది. ఇక సంపత్ నందితో చేస్తున్న భోగి పీరియాడ్ మాస్ సబ్జెక్ట్. ఈ రెండింట్లోనూ శర్వా సేఫ్ జోన్‌ను పక్కనబెట్టారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్.. డెకాయిట్ కోసం ట్రాక్ మార్చి మృణాల్ ఠాకూర్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా రామ్ పోతినేనికి క్లాస్, మాస్ ఏదీ వర్కవుట్ కాలేదు.. ఫైనల్‌గా ఆ సేఫ్ జోన్ వదిలేసి పక్కా థ్రిల్లర్ సినిమా వైపు అడుగులేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు వరసగా ఫిక్షన్ స్టోరీలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్న తేజ సజ్జా.. ఈసారి తన మార్క్‌కు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ ఫార్మాట్ కథ కోసం ఓ తమిళ్ డైరెక్టర్‌తో సీరియస్‌గా మాటా మంతి జరుపుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన కమర్షియల్ రూట్ పక్కనబెట్టి.. సంబరాల ఏటిగట్టు కోసం రా అండ్ రస్టిక్‌గా మారిపోయారు. మాస్ జాతర తర్వాత రవితేజలో మార్పు గట్టిగానే కనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సేఫ్ జోన్ నుంచి బయటికొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరించారు.. తాజాగా ఇరుముడి అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా అంతే.. తన ఇమేజ్‌కు భిన్నంగా రణబాలి, రౌడీ జనార్ధన లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. మొత్తానికి హీరోలు సేఫ్ గేమ్ ఆడటం మానేస్తేనే.. ఆడియన్స్ వాళ్లతో ఆడుకోవడం ఆపుతారన్న లాజిక్ పట్టుకుని.. ఈ మేకోవర్స్‌తో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి ఈ ప్రయోగాలు వర్కవుట్ అవుతాయో లేదో చూడాలిక.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5esykpAe-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/top-music-directors-fueling-cinema-success-and-pre-release-buzz-today-video-1778695.html</loc><video:video>
	<video:title>ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా</video:title>
	<video:publication_date>2026-03-28T11:25:44+05:30</video:publication_date>
	<video:description>ప్రజెంట్ ట్రెండ్‌లో మ్యూజిక్‌ ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా రిలీజ్‌కు ముందు సినిమా మీద హైప్‌ పెంచటంలో సంగీతమే కీ రోల్‌ ప్లే చేస్తోంది. అందుకే మేకర్స్ కూడా కథకు న్యాయం చేయటంతో పాటు సినిమా మీద బజ్‌ క్రియేట్‌ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకులను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ రేసులో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకులెవరు..? ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్‌ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకులు కూడా కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్‌ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్‌ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్‌ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్‌. సినిమా రేంజ్‌ పెంచే పేర్లు టైటిల్స్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుథ్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సినిమాకు మ్యూజిక్ చేయటం మాత్రమే కాదు, ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ కీ రోల్‌ ప్లే చేస్తున్న అనిరుధ్‌. రీసెంట్‌గా తన ఈవెంట్‌లో ది ప్యారడైజ్‌ సాంగ్ పాడిన అనిరుధ్‌ సినిమా మీద బజ్‌ను మరింత పెంచటంలో హెల్ప్ అయ్యారు. అదే తమిళ్‌లో అయితే ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌లో అనిరుధ్‌ పెర్ఫామెన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తుంటారు. ఈ జోష్ సౌత్‌ సినిమాలకు చాలా హెల్ప్ అవుతోంది. పెద్ది విషయంలోనూ ఇదే జోరు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. గతంలో హైదరాబాద్‌ ఈవెంట్‌లో చికిరి సాంగ్ పెర్ఫామ్ చేసిన రెహమాన్‌, రీసెంట్‌గా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌ లాంచింగ్ ఈవెంట్‌లోను రెహమాన్ సాంగ్ హైలెట్ అయ్యింది. దీంతో గ్లోబల్ రేంజ్‌లో ఈ సినిమా మీద బజ్‌ క్రియేట్ అయ్యింది. ఈ విషయంలో తెలుగు సంగీత దర్శకులు కూడా ముందే ఉన్నారు. తాను వర్క్ చేసే సినిమాల అప్‌డేట్స్ విషయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు తమన్‌. రీసెంట్‌గా గద్దర్ అవార్డ్స్‌లో పెర్ఫామ్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా తన నటిస్తూ సంగీతమందిస్తున్న ఎల్లమ్మ సినిమా బీట్‌ను పెర్ఫామ్ చేసి చూపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!  యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్  Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్  ‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QiMUHFTV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/music-directors-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/andhra-pradesh-special-assembly-session-live-amaravati-gets-legal-capital-status-cm-chandrababu-pawan-kalyan-1778689.html</loc><video:video>
	<video:title>AP Assembly Live: అమరావతి ఇక బ్రాండ్.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. లైవ్ వీడియో</video:title>
	<video:publication_date>2026-03-28T11:15:09+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం.. భవిష్యత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానం చేయబోతోంది. అందుకోసం ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం చంద్రబాబు.. నాలుగు గంటల చర్చ తర్వాత తీర్మానాన్ని ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది కూటమి ప్రభుత్వం..  అమరావతి తీర్మానానికి ఇప్పటికే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2025లోనే కేబినెట్‌లో తీర్మానంచేసి కేంద్రానికి పంపింది కూటమి సర్కార్.. అయితే, కొన్ని సవరణలు అవసరం ఉండటంతో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానంచేసి.. మళ్లీ కేంద్రానికి పంపబోతోంది ప్రభుత్వం. ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతి కొనసాగేలా కేంద్రానికి తీర్మానం పంపబోతున్నట్టు చెప్పారు మంత్రి పార్థసారధి..  అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారన్నారు.</video:description>
<video:category>అమరావతి</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yIX4dTQkUUI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-assembly.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/andhra-pradesh-heatwave-alert-extreme-summer-scorches-state-precautions-essential-video-1778453.html</loc><video:video>
	<video:title>ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..</video:title>
	<video:publication_date>2026-03-27T21:50:37+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తాపం అప్పుడే పీక్ స్టేజ్‌కు చేరుతోంది. మార్చి నెల ముగియకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి 27 శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరగనుందని, ఈ మేరకు 41 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 40 నుండి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మార్చి 28 శనివారం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 90 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, లేదా టోపీ పెట్టుకొని వెళ్లాలని తెలిపారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!  యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్  Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్  ‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LVMTudn9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/weather-update-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/todays-gold-and-silver-price-in-india-check-record-rates-and-market-analysis-video-1778452.html</loc><video:video>
	<video:title>Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!</video:title>
	<video:publication_date>2026-03-27T21:48:33+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు భారతదేశంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్చి 27, 2026 నాటికి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందునా చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు దేశంలోనే గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం , రూపాయి విలువ పడిపోవడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మార్చి 27 శుక్రవారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.₹160 లు పెరిగి రూ. 1,44,710 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరిగి, రూ.1,32,650 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.15,000లు తగ్గి రూ.2,45,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,860 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,800 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,650 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,34,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,650 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,60,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్  Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్  ‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా  సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KoKwhXG6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-today-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anandi-shines-in-garividi-lakshmis-kosindi-koyagura-song-people-media-film-treat-video-tv9d-1778382.html</loc><video:video>
	<video:title>యూట్యూబ్‌ను ఊపేస్తున్న &#039;కోసింది కొయగూర&#039; సాంగ్</video:title>
	<video:publication_date>2026-03-27T19:46:13+05:30</video:publication_date>
	<video:description>దిగ్గజ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గరివిడి లక్ష్మి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలను నిర్మించే సంస్థగా పేరున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్ సినిమా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ మధ్యన వచ్చిన &#039;నల జీలకర్ర మొగ్గ&#039; పాట ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఏ మాత్రం తగ్గకుండా గరివిడి లక్ష్మి సినిమా నుంచే మరో కొత్త పాట &#039;కోసింది కొయగూర&#039; వచ్చేసింది. అది కూడా అందర్నీ ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ‘కోసింది కొయగూర’ సాంగ్‌లో హీరోయిన్ ఆనంది డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ . సినిమాల్లో ఎక్కువగా సైలెంట్ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడీ సాంగ్ లో అదరగొట్టింది. చక్కగా చీరకట్టులో ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేసింది. ఈ పాటను చూసిన వారంతా ఆనంది డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఆనందిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఆనందితో పాటు మరో నటుడు రాగ్ మయూర్ ప్రజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఈ ఫోక్ సాంగ్ కు మరింత జోష్ ను అందించాయి. ‘కోసింది కొయగూర’ జానపదం సాంగ్ ను చరణ్ అర్జున్ కంపోజ్ చేశారు. అలాగే అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము వోకల్స్ ఈ పాటకు మరింత వైబ్ ను తీసుకొచ్చాయి. ఈ పాటకు గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక గరివిడి లక్ష్మి సినిమా విషయానికి వస్తే.. తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని ఈ సినిమా రీక్రియేట్ చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయిందని మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెతో పాటు ఈ సినిమాలో నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు వివిధ పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్  ‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా  సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ  పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8yw0jtGCXYM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kosindi-koyagura.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/lokesh-kanagaraj-house-raid-election-squad-seizes-ak-47s-film-shoot-twist-vdieo-1778379.html</loc><video:video>
	<video:title>Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్</video:title>
	<video:publication_date>2026-03-27T19:43:38+05:30</video:publication_date>
	<video:description>డైరెక్ట‌ర్ లోకేష‌న్ క‌న‌గ‌రాజ్ డిస్క‌ష‌న్ టాపిక్ గా మారారు. నార్మ‌ల్ గా ఓ పోలీసు చేసిన తనిఖీ, తక్షణమే సంచలనంగా మారి, తర్వాత ఆసక్తికరమైన మలుపు తీసుకోవడం సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నివాసంపై ఎన్నిక‌ల నిఘా బృందాలు రైడ్ నిర్వ‌హించాయి. చెన్నై ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన రొటీన్ చెక్‌లో10 AK-47 రైఫిళ్లు సీజ్ చేయడం మొదట పెద్ద షాక్‌ను కలిగించింది. దీంతో ఆ ఆయుధాలు నిజమైనవేనా? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. ఈ సోదాల్లో ప‌ది ఏకే 47లు ల‌భ్యం కావ‌డం త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎల‌క్ష‌న్ ఫ్ల‌యింగ్ స్క్వాడ్ టీమ్ త‌మిళ‌నాడులోని అశోక్ న‌గ‌ర్ తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో సోమ‌వారం సోదాలు చేప‌ట్టాయి. ఆ గ‌న్స్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కు చెందిన‌విగా తేల‌డ‌ంతో త‌మిళ సినీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లాన్ని రేపింది. ఆఏకే 47 గ‌న్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివ‌ర‌కు అవి నిజ‌మైన తుపాల‌కు కావ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. నిజ‌మైన వాటిని పోలీన‌ట్లుగా త‌యారు చేయించిన డ‌మ్మీగ‌న్స్. సినిమా షూటింగ్ కోస‌మే వాటిని లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌త్యేకంగా సిద్ధం చేయించారు. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను పోలీసుల‌కు లోకేష్ క‌న‌గ‌రాజ్ టీమ్ స‌మ‌ర్పించారరు. దాంతో ఆ గ‌న్స్‌ను తిరిగి లోకేష్ క‌న‌గ‌రాజ్ బృందానికి పోలీసులు అప్ప‌గించార‌ట‌. ర‌జ‌నీకాంత్ కూలీ త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో చేయ‌బోతున్నారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. జూలై లేదా ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆ మూవీ నుంచి ఏప్రిల్ 8న ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆ వీడియో షూట్ కోస‌మే ఏకే 47 డ‌మ్మీ గ‌న్స్‌ను లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌యారు చేయించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏడో సినిమా ఇది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాదే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. డీసీ పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆ త‌మిళ మూవీలో వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వేస‌విలోనే రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా  సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ  పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి  డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/RjQ8yYlIy68</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lokesh-kanagaraj-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/big-boss-sravanthi-explains-betting-video-controversy-old-clip-resurfaces-urges-fans-video-tv9d-1778377.html</loc><video:video>
	<video:title>&#039;ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..&#039; చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!</video:title>
	<video:publication_date>2026-03-27T19:41:43+05:30</video:publication_date>
	<video:description>బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్‌ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో... రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో బిజీయెస్ట్ యాంకర్ గా ఉన్న స్రవంతి సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించింది. రీసెంట్‌గా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ బెట్టింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో స్రవంతి.. వివరణ ఇస్తూ.. తనపై కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కాంట్రవర్సీ వీడియోపై క్లారిటీ ఇస్తూ.. అది ఇప్పటిది కాదని, చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ అని స్రవంతి స్పష్టం చేసింది. తనకు వీటిపై సరైన అవగాహన లేని టైంలో చేసిన తప్పని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కావాలనే ఆ పాత వీడియోను మళ్ళీ వైరల్ చేయడాన్ని తప్పుబట్టింది. కొందరు కావాలనే ఈ పాత వీడియోని తెరపైకి తెచ్చి తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలను, వివరణను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు స్రవంతి వెల్లడించింది. చట్టపరంగా చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశానని, ఇప్పుడు కొత్తగా దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలను చూసి మోసపోవద్దని తన అభిమానులకు , సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆ వీడియో ఎక్కడ కనిపించినా వెంటనే ‘రిపోర్ట్’ చేయమని చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా  సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ  పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి  డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు  Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1oie4NXfNAA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sravanthi-chokkarapu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/priyanka-mohans-made-in-korea-unexpectedly-tops-netflix-beating-dhurandhar-2-video-tv9d-1778375.html</loc><video:video>
	<video:title>ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా</video:title>
	<video:publication_date>2026-03-27T19:34:51+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ధరంధర్ 2 సినిమా దుమ్మురేపుతుంది. ఉగాది కానుకగా రిలీజైన ధురందర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ధరంధర్ 2 మూవీ రూ. 1000క్లొట్ల మార్క్ ను దాటేసింది.అయితే ధురంధర్ 2 హాట్ టాపిక్ అవుతున్న వేళ.. ధురంధర్ పార్ట్ 1 సినిమాను వెనక్కి నెట్టి మరీ.. ఓ చిన్న సినిమా... ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకండా వచ్చిన ఓ చిన్న సినిమా.. అది కూడా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ధురంధర్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన &#039;మేడ్ ఇన్ కొరియా&#039;. మార్చి 12న ఈ సినిమా.. నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చిన మేడ్ ఇన్ కొరియా సినిమా.. మొదటి వారంలోనే నంబర్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాదు ఇప్పటికీ అంటే రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ -ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్‌ చిత్రాన్ని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది ఈ చిన్న సినిమా. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ  పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి  డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు  Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు  గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Y3JLle-BDsE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/made-in-korea.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-controversy-r-madhavan-apologizes-for-hurting-sikh-sentiments-video-1778373.html</loc><video:video>
	<video:title>సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై  బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ</video:title>
	<video:publication_date>2026-03-27T19:31:01+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ 2 మూవీ వివాదంలో చిక్కుకుంది. ధురంధర్ సినిమాలోని ఒక సన్నివేశంలో, గురు గోవింద్ సింగ్ రచించిన పవిత్ర ‘దశమ్ గ్రంథం’లోని శ్లోకాలను పఠిస్తూ నటుడు ఆర్. మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది సిక్కు సమాజపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని మహారాష్ట్ర సిక్కు సంస్థ అధ్యక్షుడు గుర్జోత్ సింగ్ కీర్ ఫిర్యాదు చేశారు. గురుబానీ కేవలం ఒక సంభాషణ కాదని.. అది దైవికమైనదని.. పవిత్రమైనదన్నారు. సిగరెట్ తాగుతూ దానిని పఠించడం క్షమించరాని నేరం అంటూ గుర్‌జోత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు చిత్ర బృందం బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, దర్శకుడు ఆదిత్య ధర్, నటులు రణవీర్ సింగ్, మాధవన్ కనిపించే ప్రతిచోటా నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలుపుతామని సిక్కు సంస్థలు హెచ్చరించాయి. దీంతో ఈ వివాదంపై నటుడు ఆర్. మాధవన్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ క్షమాపణలు చెప్పారు. &quot;నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో శ్లోకం పఠించే ముందు నేను సిగరెట్ తీసుకున్నాను. తెరపై ఎక్కడా కూడా సిగరెట్ తాగుతూ శ్లోకం పఠించే సన్నివేశం లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు సిక్కు సమాజం పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను సినిమా విడుదలకు ముందు కచ్చితంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తాను. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు&quot; అని ఆర్. మాధవన్ చెప్పుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి  డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు  Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు  గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే  నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/hKvuY5wcgGw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/madhavan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/celebrity-scam-alert-prince-yawar-trapped-by-builder-in-23-lakh-real-estate-fraud-video-1778371.html</loc><video:video>
	<video:title>పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి</video:title>
	<video:publication_date>2026-03-27T19:29:05+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్యన సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి వారి కష్టపడి సంపాదించుకున్న డబ్బును లూటీ చేస్తున్నారు. అదేమని నిలదీస్తే.. బెదిరిస్తున్నారు. లేదా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫేం ప్రిన్స్ యావర్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే మారింది. తెలుగు బుల్లి తెరపై పలు సీరియల్స్ చేస్తూ.. తనకంటూ గుర్తింపు తెచ్చుకునన ప్రిన్స్ యావర్... బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. తనకంటూ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడంతో పాటు.. సెలబ్రిటీగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా దూసుకుపోతున్నాడు. ఈక్రమంలోనే బిల్డర్ నవాజ్ అనే వ్యక్తి.. తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ.. ప్రిన్స్ యావర్‌కి దగ్గరయ్యాడు. ఆ తరవాత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని చెప్పి.. ప్రిన్స్ యావర్‌ దగ్గర నుంచి 23లక్షలను తీసుకున్నాడు. అంతేకాదు కొన్నాళ్ల తర్వాత ఆ మొత్తానికి 40 లక్షలు ఇస్తానని అతని దగ్గర నమ్మబలికాడు. అయితే డబ్బిచ్చి చాలా రోజులు అవడంతో.. ప్రిన్స్ యావర్‌ వాటిని తిరిగి అడగగా.. తన అసలు రంగును బయటపెట్టాడు. ప్రిన్స్ యావర్‌ దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రిన్స్ బిల్డర్ నవాజ్ చేసిన మోసం పై ఛార్మినార్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది గమనిస్తూ ఉన్న బిల్డర్ నవాజ్.. ప్రిన్స్ యావర్ తన కూతురిని వేధిస్తున్నట్టుగా.. రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేపించాడు. అయితే తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఒక పద్ధతి ప్రకారం తనను ట్రాప్ చేశారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు  Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు  గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే  నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి  తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6YDS1V_LxWc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prince-yawar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/gautham-menon-faces-huge-court-blow-ordered-to-pay-rs-4-25-cr-plus-interest-to-rs-infotainment-video-1778360.html</loc><video:video>
	<video:title>డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు</video:title>
	<video:publication_date>2026-03-27T19:25:26+05:30</video:publication_date>
	<video:description>సౌత్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మంచి స్టోరీ టెల్లర్‌గా నామ్ కమాయించిన గౌతమ్‌ మీనన్‌కు ఇప్పుడు బిగ్ ఝలక్ తగిలింది. కోర్టు ముందు కూడా.. గౌతమ్‌ మీనన్‌ స్టోరీలు చెప్పే ప్రయత్నం చేయడంతో.. కోర్టు ఆయనపై సీరియస్ అయింది. సీరియస్ అవ్వడమే కాదు.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అంటూ తీర్పు నిచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే.. 2008లో తన ఫోటాన్ ఫ్యాక్టరీస్‌ ప్రొడక్షన్లో ఒక తమిళ సినిమా తెరకెక్కించేందుకు RS ఇన్ఫోటైన్ మెంట్ దగ్గర 4.25 కోట్ల రూపాలయను ఒప్పందం రూపంలో తీసుకున్నాడు గౌతమ్ మీనన్. అయితే ఈ తర్వాత ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టినప్పటికీ.. RS ఇన్ఫోటైన్మెంట్‌కు మాత్రం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ గౌతమ్‌ మీనన్ పై అప్పట్లోనే మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి సాగుతున్న ఈ వివాదం తాజాగా కోర్టు విచారణకు వచ్చింది. ఈక్రమంలోనే గౌతమ్ మీనన్.. ఒప్పందం ప్రకారం ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తన వాదనను బలంగా వినిపించాడు. తాము తీసిన &#039;నీతానే ఎన్ పొన్వసంతం&#039; చిత్రాన్ని ఆర్‌ ఎస్ ఇన్ఫోటైన్మెంట్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెరకెక్కించామని కోర్టుకు వివరించాడు. అయితే, ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని పేర్కొంటూ కోర్టు గౌతమ్ వాదనను తోసిపుచ్చింది. తమ దగ్గర కథలు చెప్పొద్దు అంటూ హెచ్చరించింది. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ దగ్గర గౌతమ్ మీనన్ తీసుకున్న 4.25 కోట్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అంతేకాదు ఈ మొత్తంపై మే 2010 నుంచి 12 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించాల్సిందే అంటూ గౌతమ్‌ను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుతో అసంతృప్తిగా ఉన్న గౌతమ్ మీనన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు  గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే  నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి  తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..  రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/4KPwIWGkqjA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gautham-menon.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sreenu-vaitla-land-scam-tollywood-director-loses-rs1-crore-in-hyderabad-fraud-video-tv9d-1778358.html</loc><video:video>
	<video:title>Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు</video:title>
	<video:publication_date>2026-03-27T19:13:41+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి నిలువునా ముంచేశారు. కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను కలిశారు. తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని విక్రయిస్తున్నామని నమ్మబలికారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు, ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ. 1 కోటి వరకు చెల్లించారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో గట్టి షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలతో లేదా తప్పుడు సమాచారంతో ఆయన్ని నమ్మించారని తేలిపోయింది, ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమను మోసం చేసి, వేరే వాళ్ల స్థలాన్ని తనకు అంటగట్టినట్లు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మోసంపై ఆయన హైదరాబాద్ CCS పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే  నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి  తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..  రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌  ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Bj9UJQBETeo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srinu-vaitla.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/dramatic-rescue-anakapalli-farmer-escapes-13-foot-king-cobra-snake-catcher-saves-day-video-1778236.html</loc><video:video>
	<video:title>గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే</video:title>
	<video:publication_date>2026-03-27T17:31:55+05:30</video:publication_date>
	<video:description>ఆరుగాలం కష్టపడి, అలసిపోయి పశువుల పాకలో నిద్రపోయిన ఆ రైతుకు.. తను మృత్యువు అంచున ఉన్నానని తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తూ యమపాశంలా బుసలు కొడుతున్న భారీ గిరినాగు! వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరు గ్రామంలో చోటుచేసుకుంది. గదబూరుకు చెందిన శేఖర్ అనే రైతు ఎప్పటిలాగే తన పశువుల షెడ్డులో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో వింత శబ్దం వినిపించడంతో ఏమై ఉంటుందా అని నిద్రనుంచి లేచి కూర్చున్నాడు. చుట్టూ చీకటి.. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో లైటు వేసి చుట్టూ చూశాడు.. అంతే శేఖర్‌కు గుండె ఆగినంత పనైంది. ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన సుమారు 13 అడుగుల భారీ గిరినాగు అక్కడ తిష్ట వేసి ఉంది. తన మంచానికి అడుగు దూరంలో చుట్టు చుట్టుకొని ఉన్న అంతపెద్ద పామును చూసిన శేఖర్, భయంతో వణికిపోతూ ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి నుండి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ రెండు గంటల పాటు ప్రాణాలకు తెగించి పాముతో పోరాడాడు. ఎట్టకేలకు ఆ గిరినాగును చాకచక్యంగా బంధించారు. ఈ క్రమంలో సెల్ఫీలు, వీడియోల కోసం జనం ఎగబడటంతో కాసేపు అక్కడ వాతావరణం ఉత్కంఠగా మారింది. అనంతరం ఆ 13 అడుగుల గిరినాగును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి  తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..  రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌  ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!  సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OCSypYnc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-11.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/hyderabad-gas-shortage-public-frustration-boils-over-demands-action-on-delivery-delays-video-1778230.html</loc><video:video>
	<video:title>నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి</video:title>
	<video:publication_date>2026-03-27T17:29:25+05:30</video:publication_date>
	<video:description>దేశంలో గ్యాస్‌ సంక్షోభం సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సిలిండర్ల కోసం గ్యాస్‌ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షేక్‌పేట్‌లోని ఒక ప్రముఖ గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్ల లోడుతో ఆటో బయటకు వచ్చింది. అప్పటికే గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఏజెన్సీ బయట నిరీక్షిస్తున్న వినియోగదారులు ఆటోను గమనించి ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనుమతి లేకుండానే ఆటోలోని సిలిండర్లను బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. దీంతో ఏజెన్సీ సిబ్బందికి, వినియోగదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారాల తరబడి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నామని, ఫోన్ చేస్తే ఏజెన్సీ వారు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌ లేక, ఇంట్లో పొయ్యి వెలగక ఇబ్బందులు పడుతున్నాం అంటూ వినియోగదారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకుని, ఆటోను ముందుకు కదిలించారు. ఈ ఘటనతో షేక్‌పేట్ ప్రధాన రహదారిపై కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..  రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌  ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!  సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!  పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rO2BWKI0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-problem-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/surya-bhais-golden-devotion-at-tirumala-viral-vow-to-lord-venkateswara-video-1778224.html</loc><video:video>
	<video:title>తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..</video:title>
	<video:publication_date>2026-03-27T17:27:03+05:30</video:publication_date>
	<video:description>తిరుమల శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడని అందరికీ తెలుసు. అందుకే స్వామివారిని దర్శించుకోడానికి వెళ్లే భక్తులు కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా చక్కగా అలంకరించుకొని వెళ్తారు.. ఆపద మొక్కులవాడిని ఆదుకోమని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు బంగారు స్వామివారిని దర్శించుకోడానికి ఒళ్లంతా బంగారం ధరించి వచ్చాడు. ఒంటినిండా కిలోలకొద్దీ బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన అతడిని ఇతర భక్తులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. హైదరాబాదు ఓల్డ్ సిటీ కి చెందిన సూర్య భాయ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవాణి దర్శన సమయం లో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య భాయ్, తిరుమల ఆలయం ముందు భక్తులను ఆకట్టు కున్నాడు. గత ఏడాది శ్రీవారిని దర్శించుకున్న సమయంలో సూర్యభాయ్ ఒక వినూత్నమైన మొక్కు మొక్కుకున్నారు. దేశంలో మరెవరికీ లేని విధంగా, అత్యంత భారీ స్థాయిలో ఉండే ‘బంగారు కడియాన్ని’ ధరించి స్వామివారిని దర్శించుకుంటానని ఆయన సంకల్పించుకున్నారు. అన్నట్లుగానే ఈ ఏడాది శ్రీవారి నామాలు, కిరీటం, శంఖుచక్రాలతో కూడిన భారీ బంగారు కడియాన్ని చేయించుకుని, దానిని ధరించి శ్రీవాణి దర్శనం ద్వారా వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మెడలో భారీ గొలుసులు, చేతులకు భారీ కడియాలు, వేళ్లకు నిండుగా ఉంగరాలు ధరించి ఆలయం వెలుపలకు వచ్చిన సూర్యభాయ్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా సూర్యభాయ్ .. &quot;శ్రీవారిని నమ్ముకుంటే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి. స్వామివారి పై ఉన్న భక్తితోనే ఈ ఆభరణాలను ధరించాను&quot; అని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమల మాడ వీధుల్లో ఈ బంగారు భక్తుడి సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌  ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!  సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!  పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..  రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jHnzKbSD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-man.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/irctc-ticket-policy-changes-new-refund-rules-boarding-station-and-upgrade-options-video-1778218.html</loc><video:video>
	<video:title>రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌</video:title>
	<video:publication_date>2026-03-27T17:24:57+05:30</video:publication_date>
	<video:description>భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ప్రయాణీకులు తమ టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తాన్ని మూడు విభాగాలుగా విభజించారు. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందే టికెట్ రద్దు చేసుకుంటే, కేవలం కనీస క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. 72 నుండి 24 గంటల మధ్య ఈ సమయంలో రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ప్రయాణానికి ఒక రోజు ముందు నుండి 8 గంటల లోపు రద్దు చేసుకుంటే 50 శాతం నిధులు మాత్రమే వాపస్ వస్తాయి. రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లభించదు. కేవలం రిఫండ్ మాత్రమే కాకుండా ప్రయాణికులకు మరికొన్ని వెసులుబాట్లు కల్పించారు. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. నగరాల్లో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో కౌంటర్ టికెట్ రద్దు చేయాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌లోనే వీలుండేది. ఇకపై దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఇ-టికెట్ కలిగిన వారు గతంలో మాన్యువల్‌గా టీడీఆర్ ఫైల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రయాణికుడి ప్రమేయం లేకుండానే నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే, ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు కౌంటర్ టికెట్‌పై ప్రయాణ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. 48 గంటల ముందు రద్దు చేస్తే ఏసీ ఫస్ట్‌ క్లాస్‌కు రూ.240, స్లీపర్‌కు రూ.120 చొప్పున ఛార్జీలు ఉన్నాయి. ప్రయాణానికి 4 గంటల ముందే రిఫండ్ ప్రక్రియ ఆగిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 8 గంటల ముందే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వే వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి, ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!  సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!  పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..  రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా  కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/0zPSKT2K-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/railway-tickets.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/new-traffic-challan-rules-dl-and-rc-freeze-for-pending-fines-avoid-rta-service-block-now-video-1778216.html</loc><video:video>
	<video:title>ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!</video:title>
	<video:publication_date>2026-03-27T17:22:30+05:30</video:publication_date>
	<video:description>ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనం ఆర్సీ ని కూడా ఫ్రీజ్ చేసేలా రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఆర్‌టీఏ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. జరిమానా చెల్లించిన తర్వాతే మళ్లీ సేవలు యాక్టివ్ అవుతాయి. అంతేకాదు, ఏడాదిలో ఒక వాహనంపై 5 కంటే ఎక్కువ చలాన్లు నమోదైతే, వెంటనే లైసెన్సింగ్ అథారిటీకి అలర్ట్ వెళ్తుంది. ఆ వెంటనే లైసెన్స్ లేదా ఆర్సీని బ్లాక్ చేస్తారు. జరిమానాలపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది.దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకే ఉల్లంఘనకు రెండుసార్లు ఫైన్ పడటం లేదా వాహనం అమ్మిన తర్వాత కూడా పాత యజమానికి చలాన్లు రావడం వంటి సాంకేతిక సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇక ఫిర్యాదుల గడువు విషయానికి వస్తే.. కెమెరా చలాన్లకు 3 రోజులు, ఫిజికల్ చలాన్లకు 15 రోజులలోపు స్పందించాలి. అభ్యంతరాలు ఉంటే 45 రోజుల్లోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వీటిని 30 రోజుల్లోగా అధికారులు పరిష్కరిస్తారు. ఒకవేళ అధికారుల నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తెస్తోంది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి, పెండింగ్ చలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!  పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..  రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా  కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు  రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cXjecZKW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/traffic.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mancherial-farmer-declared-dead-in-records-loses-govt-aid-a-fight-for-justice-video-1778213.html</loc><video:video>
	<video:title>సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!</video:title>
	<video:publication_date>2026-03-27T17:20:27+05:30</video:publication_date>
	<video:description>‘చెట్టంత మనిషిని మీ ముందే నిలబడి మాట్లాడుతున్నా.. అయినా నేను చనిపోయానంటున్నారు. రికార్డుల్లో నన్ను చంపేసి, నా భూమిని, రైతుసాయాన్ని లాగేసుకున్నారు’... అంటూ ఒక మహిళా రైతు అధికారుల ముందు బోరున విలపించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వేమనపల్లి మండలం దస్నాపూర్‌కు చెందిన తాల్లపల్లి పద్మ అనే మహిళా రైతుకు సర్వే నంబర్ 98లో 25 గుంటల భూమి ఉంది. ఏడేళ్ల క్రితం భర్త మరణించడంతో ఆ భూమి ఆమె పేరిట విరాసత్ పట్టా అయ్యింది. అప్పటి నుండి ఆమెకు పీఎం కిసాన్, రైతుబంధు సాయం అందుతోంది. అయితే, ఏడాది కాలంగా ప్రభుత్వ సాయం నిలిచిపోవడంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. రికార్డుల్లో ఆమె &#039;మరణించినట్లు&#039; ఉండటంతో షాక్‌కు గురైంది. గత ఏడాది ఏప్రిల్ 11న పద్మ కుమారుడు రాకేష్ గౌడ్ తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. కుమారుడి పేరు మీద ఉన్న భూమికి రైతుబీమా పొందేందుకు ఏఈవోను సంప్రదించగా, అక్కడ దారుణమైన పొరపాటు జరిగింది. చనిపోయిన కుమారుడి పేరుకు బదులుగా, తల్లి పద్మ పేరును మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆధారాలు కావాలంటూ అధికారులు తిప్పించుకోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో, వెంటనే విచారణ జరిపి పద్మకు న్యాయం చేయాలని ఎంపీడీవో, ఏఈవోలను ఆదేశించినట్టు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..  రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా  కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు  రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు  RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ph2U6p5R-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/snake-catcher-rescues-cobra-from-school-essential-summer-safety-tips-video-1778210.html</loc><video:video>
	<video:title>పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్‌ చూసి అంతా..</video:title>
	<video:publication_date>2026-03-27T17:18:34+05:30</video:publication_date>
	<video:description>ఎండలు ముదురుతున్నాయి. దీంతో వేసవి తాపం మనుషులనే కాదు..పశుపక్ష్యాదులనూ తాకుతోంది. పుట్టల్లో ఉండాల్సిన పాములు చల్లదనం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాల వంటగదిలో ప్రత్యక్షమైన త్రాచుపాము విద్యార్థులను, ఉపాధ్యాయులను హడలెత్తించింది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో వంటగదిలో ఒక్కసారిగా త్రాచుపాము కనిపించడంతో వంట సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించగా, వారు విద్యార్థులెవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు పాఠశాలలో వాతావరణం ఉత్కంఠగా మారింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున వెంటనే పాఠశాలకు చేరుకుని, చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పామును పట్టుకున్న అనంతరం స్నేక్‌ క్యాచర్‌ మల్లికార్జున విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పాములు పర్యావరణానికి మేలు చేసే సరీసృపాలు. వాటిని చూసి భయపడి చంపవద్దని, అవి కనిపిస్తే హాని చేయకుండా దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ పాము ఎక్కడైనా నిలకడగా ఉంటే వెంటనే తనకు తెలియజేస్తే సురక్షితంగా పట్టి అడవిలో విడిచిపెడతానని వివరించారు. పామును సురక్షితంగా అడవిలో వదిలేయడంతో పాఠశాల వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అయితే, పామును చూసిన కొందరు విద్యార్థులు భయంతోనే భక్తిగా దండం పెట్టుకోవడం అక్కడ అందరినీ ఆకట్టుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా  కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు  రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు  RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??  గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Dl6rOlxY-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/irctc-fined-rs-10-lakh-for-vande-bharat-express-catering-lapses-food-safety-assured-video-1778187.html</loc><video:video>
	<video:title>రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా</video:title>
	<video:publication_date>2026-03-27T16:54:44+05:30</video:publication_date>
	<video:description>ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం భోజనం వడ్డించినందుకు. తన సొంత సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ పై రైల్వే శాఖ రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన ఆహారంలో పురుగులు కన్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. తమకు ఇచ్చిన భోజనంలో పురుగులు ఉన్నాయంటూ రితేష్‌కుమార్‌ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన రైల్వేశాఖ.. ఐఆర్‌సీటీసీకి జరిమానా విధించింది. రితేశ్‌కుమార్‌ మార్చి 15న పట్నా-టాటానగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే మేనేజర్‌ని పిలిచి ఫిర్యాదు చేశారు. రైలు సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలించారు. ఇదంతా రితేశ్ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదికాస్తా వివాదాస్పదం కావడంతో రైల్వే మంత్రిత్వశాఖ ఎక్స్‌లో స్పందించింది. రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఆ రైల్లో కేటరింగ్‌ చేసిన ఫుడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానాతో పాటు అతడి కాంట్రాక్టును రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, రైల్వే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వివరించింది. భారత రైల్వే ఏటా దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంది. అందులో ఫిర్యాదుల శాతం కేవలం 0.0008 శాతం మాత్రమే ఉంది. వీటిలో ధరల వ్యత్యాసం వంటివి కూడా ఉన్నాయి. గత మూడేళ్లలో ఇలాంటి ఫిర్యాదులపై విచారణ జరిపి సుమారు రూ. 2.6 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. అయితే 2025లో ప్యాంట్రీ కార్ సిబ్బంది ప్రయాణికులపై దాడులకు దిగిన మూడు ఘటనలు నమోదు అయ్యాయని.. ఆ సిబ్బందిపై రైల్వేపోలీస్‌ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు  రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు  RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??  గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2FM8mZ8c-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/meals-in-train.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/srisailam-dam-tragedy-spf-constable-dies-in-bee-attack-heart-attack-on-duty-video-1778182.html</loc><video:video>
	<video:title>కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు</video:title>
	<video:publication_date>2026-03-27T16:52:49+05:30</video:publication_date>
	<video:description>శ్రీశైలం జలాశయం సాక్షిగా బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ వద్ద జలాశయం లిఫ్ట్ సమీపంలో వీరస్వామి విధి నిర్వహణలో ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల దండు ఆయనపై విరుచుకుపడింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వందలాది తేనెటీగలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో కలిగిన తీవ్ర భయాందోళనల వల్ల ఆయన అక్కడికక్కడే గుండెపోటుకు గురయ్యారు. పక్కనే ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఆయన్ని హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వీరస్వామి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దాడిలో మరో ఇద్దరు సిబ్బంది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుడు బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని గ్రామ నివాసి అని సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసే వీరస్వామి మృతితో ఎస్పీఎఫ్ విభాగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు  RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??  గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/97vQtPKc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/honey-bee-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/hotels-and-restaurants-stop-illegal-extra-charges-ccpa-warns-against-menu-price-violations-video-1778175.html</loc><video:video>
	<video:title>రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు</video:title>
	<video:publication_date>2026-03-27T16:51:01+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అడ్డుపెట్టుకుని వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. గ్యాస్ ధరలు, ఇంధన వ్యయం పేరుతో మెనూ కార్డులో ఉన్న ధరల కంటే అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు అదనపు ఛార్జీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో సీసీపీఏ ఈ హెచ్చరికలు జారీ చేసింది. హోటల్ మెనూలో పేర్కొన్న ధరలే తుది ధరలని, వాటికి మించి సర్వీస్ ఛార్జీలు లేదా ఇతర అదనపు రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వినియోగదారుల రక్షణ చట్టం-2019 మార్గదర్శకాలను అతిక్రమించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్యాస్ కొరత సాకుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని సీసీపీఏ పేర్కొంది. ఒకవేళ ఏవైనా హోటళ్లు లేదా రెస్టారెంట్లు బలవంతంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే, వెంటనే వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. హోటల్ యజమానులు కేవలం ఆహార పదార్థాల ధరలనే వసూలు చేయాలని, అనవసరపు వడ్డనలతో కస్టమర్లను వేధించవద్దని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??  గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xTPpg9Y1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/restaurents.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/royal-challengers-bangalore-acquired-by-abg-ipls-costliest-franchise-at-rs-16660-cr-video-1778163.html</loc><video:video>
	<video:title>RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??</video:title>
	<video:publication_date>2026-03-27T16:48:52+05:30</video:publication_date>
	<video:description>ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతులు మారింది. సుమారు 1.78 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.16,660 కోట్ల రికార్డు ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) నేతృత్వంలోని ఓ కన్సార్టియం కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్య హక్కులు కలిగిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్), తన 100 శాతం వాటాను ఈ కన్సార్టియంకు విక్రయించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కొనుగోలులో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ (బోల్ట్ వెంచర్స్), బ్లాక్‌స్టోన్ (BXPE), మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడే మహిళల జట్టు హక్కులు కూడా కొత్త యాజమాన్యానికి బదిలీ అయ్యాయి. ఇదిలా ఉంటే.. యాజమాన్యం మారిన నేపథ్యంలో జట్టు పేరు కూడా మారుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అనన్య బిర్లా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆర్సీబీ పేరు యథాతథంగా కొనసాగుతుందని పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. 2008లో ప్రారంభమైన ఆర్సీబీ, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని తన సత్తా చాటింది. టైటిల్ గెలిచిన ఏడాదిలోనే ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం విశేషం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XR24Zmyj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rcb.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-schools-fish-curry-added-to-midday-meals-for-enhanced-student-nutrition-video-1778159.html</loc><video:video>
	<video:title>గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర</video:title>
	<video:publication_date>2026-03-27T16:45:32+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. చేపల్లో ఉండే ముళ్ల వల్ల పిల్లలకు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది. కేవలం మధ్యలో ఒక్కటే వెన్నుముల్లు ఉండే &#039;తిలాపియా&#039; అనే ప్రత్యేక జాతి చేపలను విద్యార్థుల కోసం పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల చిన్న పిల్లలు సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా చేపల కూరను ఆస్వాదించవచ్చని వివరించారు. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, పశుసంపదను మరింత బలోపేతం చేస్తామని మంత్రి గుర్తుచేశారు. కేవలం ఆహారమే కాకుండా, గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా, వారిలో పోషకాహార లోపం తగ్గుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rJtYYAOx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mid-day-meals.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hyderabad-sri-rama-navami-2026-grand-shobha-yatra-from-sitarambagh-to-sultan-bazar-live-video-1778127.html</loc><video:video>
	<video:title>Sri Rama Navami Shobha Yatra: శ్రీరాముని శోభాయాత్రప్రత్యక్ష ప్రసారం.. అంబరాన్నంటిన భక్తి పారవశ్యం</video:title>
	<video:publication_date>2026-03-27T16:13:44+05:30</video:publication_date>
	<video:description>ఎటు చూసినా కాషాయ జెండాలు..! ఎక్కడ విన్నా జై శ్రీరామ్ నినాదాలు..! హైదరాబాద్‌లో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి.! సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు.. అడుగడుగునా ఆధ్యాత్మిక చైతన్యం ఉప్పెనలా సాగుతోంది. వీధుల్లో భక్తి పారవశ్యం పొంగిపొర్లుతోంది. రామనామ స్మరణ మధ్య రామయ్య రథం కదలివస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్​లో శ్రీరామ శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా ప్రారంభించారు. సుల్తాన్​ బజార్​లోని హనుమాన్​ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాములోరి కల్యాణాలు, శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదారాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్​ పరిధిలో 339 ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సీతారాంబాగ్​ నుంచి సాగే శ్రీరామ శోభాయాత్రకు 3000కు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అనుకొన్న సమయానికి శోభాయాత్ర పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. శ్రీరామ శోభాయాత్ర శాంతియుతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Djiq7vWWLGk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sri-rama-navami-2026.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/big-pan-india-films-how-actresses-navigate-success-and-failure-video-tv9d-1777245.html</loc><video:video>
	<video:title>పాన్ ఇండియా బ్యూటీస్‌కి కొత్త కష్టాలు</video:title>
	<video:publication_date>2026-03-27T11:45:01+05:30</video:publication_date>
	<video:description>ప్రభాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. దీంతో ఈ సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ లోకి అడుగు పెట్టిన అందాల భామలకి కూడా నిరాశే ఎదురైంది. ముఖ్యంగా టాలీవుడ్ డెబ్యూ మీద భారీ ఆశలు పెట్టుకున్న మాళవికా మోహనన్ కి గట్టి షాక్ తగిలింది. ది రాజా సాబ్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నిరాశపరిచాయి. పవన్ కు జోడిగా నటించిన హరిహర వీరమల్లుతో తన రేంజ్ మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ది రాజా సాబ్ అయినా కెరియర్ ని గాడిలో పెడుతుందేమో అనుకుంటే ఆ సినిమా కూడా షాక్ ఇచ్చింది. దీంతో నిధి కెరియర్ డైలమాలో పడిపోయింది. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీనిధి శెట్టి పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. తొలి సినిమా నేషనల్ సెన్సేషన్ అయినా ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడుతున్నారు ఈ బ్యూటీ. దీంతో అప్ కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు. వీళ్లలో ఒక్క రుక్మిణి వసంత్ మాత్రమే మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. టాక్సిక్, ఎన్టీఆర్-నీల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9SqoDFmcWcg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/heroines-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/monalisa-bhosle-accuses-director-sanoj-mishra-of-sexual-harassment-and-misconduct-video-tv9d-1777244.html</loc><video:video>
	<video:title>లైంగికంగా వేధించాడంటూ కన్నీరు పెట్టుకున్న మోనాలిసా.. పెళ్లి తర్వాత సంచలన వ్యాఖ్యలు!</video:title>
	<video:publication_date>2026-03-27T11:03:02+05:30</video:publication_date>
	<video:description>ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ద్వారా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే ఇటీవల వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఆమెపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేశారు. దీనిపై మోనాలిసా దంపతులు స్పందిస్తూ తమ వివాహం చట్టబద్ధమైనదని, ఎవరి మతాలను వారు పాటిస్తారని స్పష్టం చేశారు. తాజాగా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. సనోజ్ మిశ్రా సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, షూటింగ్ సమయంలో తన శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారని ఆరోపించారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/g5J-wGBA8CA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ram-charan-sustains-minor-injury-during-peddi-shooting-pawan-kalyan-wishes-swift-recovery-video-tv9d-1777243.html</loc><video:video>
	<video:title>పెద్ది షూటింగ్‌లో చరణ్‌కు గాయం కొద్దిలో తప్పిపోయిన ప్రమాదం ?</video:title>
	<video:publication_date>2026-03-27T10:45:01+05:30</video:publication_date>
	<video:description>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ సమయంలో స్వల్ప గాయానికి గురయ్యారు. ఒక యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరణలో ఈ సంఘటన జరిగిందని సమాచారం. గాయంపై అభిమానులు ఆందోళన చెందగా, రామ్ చరణ్ టీమ్ స్పష్టతనిచ్చింది. ఈ ప్రమాదంలో చరణ్‌కు పెద్ద గాయాలు కాలేదని, కేవలం స్వల్ప దెబ్బలు తగిలాయని టీమ్ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్‌తో అభిమానుల్లో మరింత ధైర్యం వచ్చింది. రామ్ చరణ్ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ కోలుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/peddi-shooting.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyan-wishes-ram-charan-speedy-recovery-after-peddi-film-set-injury-video-tv9d-1777233.html</loc><video:video>
	<video:title>పెద్దికి ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!</video:title>
	<video:publication_date>2026-03-27T09:30:01+05:30</video:publication_date>
	<video:description>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన అప్ కమింగ్ మూవీ పెద్ది షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఒక ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన కనుబొమ్మ పైభాగాన స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ అభిమానులు ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. అయితే చిత్ర యూనిట్ తక్షణమే స్పందిస్తూ, ఇది కేవలం చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ కారణంగా షూటింగ్ కు స్వల్ప బ్రేక్ వచ్చింది. రెండు రోజుల తర్వాత చరణ్ మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/uYN3-_wk3XE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/charan-pawan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/duranga-2-actress-sara-arjun-from-child-artist-to-silver-screen-sensation-vide0-tv9d-1777232.html</loc><video:video>
	<video:title>సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్</video:title>
	<video:publication_date>2026-03-27T09:01:01+05:30</video:publication_date>
	<video:description>దురంగా సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్ లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూనే పొన్నియన్ సెల్వన్ సినిమాతో సడన్ గా రొమాంటిక్ టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య చిన్ననాటి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. పొన్నియన్ సెల్వన్ లో సారా నటన నచ్చి దురంగా సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు ఆదిత్య ధర్. రణ్వీర్ కి సారా కి మధ్య వయసు తేడా చాలా ఉన్నా, కథ పరంగా అలాంటి తేడా ఉంటేనే కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని వందకి వంద శాతం నిలబెట్టుకున్నారు సారా అర్జున్. ఓ వైపు దురంగా లాంటి రా యాక్షన్ మూవీలో నటిస్తూనే మరో వైపు తెలుగులో యూఫోరియా అనే రియలిస్టిక్ మూవీలో నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సారా అర్జున్, ఫిలిం సర్కిల్స్ లో నయా సెన్సేషన్ గా మారారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/E82HcDFNqNY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sara-arjun-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/tractor-trailer-gutted-after-fire-accident-in-chabolu-nandyal-1777706.html</loc><video:video>
	<video:title>గ్రామంలోకి &#039;ఘోస్ట్ రైడర్&#039; వచ్చింది భయ్యో.! డ్రైవర్ లేకుండానే నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన ట్రాక్టర్</video:title>
	<video:publication_date>2026-03-27T08:29:10+05:30</video:publication_date>
	<video:description>డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్‌ ఊరంతా చుట్టేసింది...! అదీ కూడా మామూలుగా కాదు నిప్పులు వెదజల్లుతూ..! ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా..? నంద్యాల జిల్లా కేంద్రం శివారులోని చాబోలు గ్రామంలో జరిగిందీ ఘటన. పశువులకు మేతగా వేసే గడ్డిని ట్రాక్టర్‌లో తీసుకొస్తుండగా.. ఆ గడ్డికి హైటెన్షన్‌ కరెంట్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బాగా ఎండిన గడ్డి కావడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇక వెంటనే గమనించిన డ్రైవర్‌ ట్రాక్టర్‌ను వదిలేసి బయటకు దూకేశాడు. ఇంకేముందు నిప్పులు చిమ్ముతూ ఊర్లోకి ఇలా దూసుకెళ్లింది ట్రాక్టర్. దాని వెంట పడి చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు గ్రామస్తులు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రాక్టర్‌ ట్రక్‌లో ఉన్న గడ్డి అంతా కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికి హాని జరక్కపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>కర్నూలు</video:category>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lKxMb0qj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tractor-fire-accident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/oral-health-awareness-sensodyne-tv9-network-know-your-dental-age-with-qr-scan-1777452.html</loc><video:video>
	<video:title>QR స్కాన్‌తో దంతాల ఆరోగ్యం తెలుసుకోవచ్చు.. నోటి ఆరోగ్యంపై సెన్సోడైన్, TV9 ప్రత్యేక కార్యక్రమం</video:title>
	<video:publication_date>2026-03-26T18:57:19+05:30</video:publication_date>
	<video:description>మీ కంటే ముందే మీ దంతాలు ముసలివి కానివ్వకండి.. మొదటి అడుగు వేసి మీ దంతాల వయస్సును తనిఖీ చేసుకోండి. గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలో దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్.. ఈ రెండు సంస్థలు &#039;మీ దంతాల వయస్సును తెలుసుకోండి&#039; (నో యువర్ డెంటల్ ఏజ్) అనే ఒక కొత్త, ముఖ్యమైన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీని లక్ష్యం సామాన్య ప్రజల దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఈ ప్రచారం ద్వారా, తమ దంతాలు వాటి అసలు వయస్సు కంటే పెద్దవిగా ఉండవచ్చని ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఈ కార్యక్రమం కింద, పాల్గొనేవారు స్క్రీన్‌పై ప్రదర్శించబడే ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ సులభమైన ప్రక్రియ ద్వారా, వారు తమ దంతాల అసలు వయస్సును తెలుసుకుని, వారి దంత ఆరోగ్య నివేదికను పొందవచ్చు..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bXyAVxSy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/know-your-dental-age.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sensodyne-tv9-network-know-your-dental-age-campaign-qr-scan-oral-health-awareness-in-india-1777451.html</loc><video:video>
	<video:title>మీ దంతాల వయస్సును తెలుసుకోండి.. సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సరికొత్త కార్యక్రమం..</video:title>
	<video:publication_date>2026-03-26T18:53:07+05:30</video:publication_date>
	<video:description>మీ కంటే ముందే మీ దంతాలు ముసలివి అయిపోనివ్వకండి. మొదటి అడుగు వేయండి.. మీ దంతాల వయస్సును తనిఖీ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండటానికి, మనం ప్రతిరోజూ వేల అడుగులు నడుస్తాము.. కేలరీలను లెక్కిస్తాము.. ఇంకా మన నిద్రను కూడా గమనిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక ప్రశ్న.. మీరు ఎప్పుడైనా మీ దంతాల వయస్సును తనిఖీ చేసుకున్నారా? అవును.. మీ దంతాల వయస్సును తెలుసుకోవడం ముఖ్యం.. కొన్నిసార్లు మన అసలు వయస్సు కంటే ముందే దంతాలు ముసలివి అవుతాయి, దీనిని దంతాల వృద్ధాప్యం (డెంటల్ ఏజింగ్) అంటారు. దంతాల వృద్ధాప్యం కొన్ని సాధారణ లక్షణాలు సున్నితత్వం, పురుగులు, ఎనామెల్ అరుగుదల, చిగుళ్ల సమస్యలు, దంతాలు పసుపు రంగులోకి మారడం. ఈ లక్షణాలన్నీ నోటి ఆరోగ్యానికి ఆందోళన కలిగించే విషయంగా మారవచ్చు. ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా &#039;మీ దంతాల వయస్సును తనిఖీ చేసుకోండి&#039; (చెక్ యువర్ డెంటల్ ఏజ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2j3MV1sm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sensodyne-tv9-network.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mamitha-baiju-adopts-sreeleelas-strategic-career-path-video-tv9d-1777117.html</loc><video:video>
	<video:title>శ్రీలీల రూట్లో ట్రావెల్ చేస్తున్న మమిత</video:title>
	<video:publication_date>2026-03-26T15:54:01+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం నటీమణుల స్క్రీన్ లైఫ్ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదు. తమ నైపుణ్యంతో అవకాశాలు సృష్టించుకోవడమే ముఖ్యమని వారు విశ్వసిస్తున్నారు. ఈ కోవలో శ్రీలీల, మమితా బైజు కెరీర్ ప్రణాళికలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. శ్రీలీల తన కెరీర్ ఉన్నత దశలో కేవలం కమర్షియల్ హీరోయిన్‌గా కాకుండా, భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో బాలకృష్ణ వంటి మాస్ హీరోతో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటనకు ఉత్తమ ప్రతిస్పందన లభించింది. ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ శ్రీలీల పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.శ్రీలీల అనుసరించిన ఈ విధానాన్ని మమితా బైజు కూడా అదేవిధంగా పాటిస్తున్నారు. ఒక బబ్లీ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మమితా, ప్రస్తుతం జనగణమన చిత్రంలో భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన తరహా పాత్రలో కనిపించనున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eZvpDvcVNSA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-11.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywoods-peculiar-silence-on-durandhar-the-revenge-blockbuster-success-video-tv9d-1777116.html</loc><video:video>
	<video:title>నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారిన బాలీవుడ్ తీరు</video:title>
	<video:publication_date>2026-03-26T15:10:01+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయం &quot;దురందర్ ది రివెంజ్&quot; రూపంలో వచ్చింది. ఈ చిత్రం సౌత్ సినిమా డామినేషన్‌ను అధిగమించి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం &quot;దురందర్&quot; మానియా స్పష్టంగా కనిపిస్తోంది. సీక్వెల్ రూపంలో వచ్చిన ఈ సినిమా నేషనల్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తూ, బాలీవుడ్‌కు పూర్వవైభవం తీసుకు వస్తుందనే ఆశలను కలిగిస్తోంది. ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఈ సక్సెస్‌ను ఓన్ చేసుకోవడం లేదు. &quot;దురందర్ 2&quot; బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నా, కనీసం ఒక్క ట్వీట్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇతర ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు వస్తున్నా, సొంత ఇండస్ట్రీ వాళ్లు కనీసం మద్దతు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు బాలీవుడ్‌లోని రాజకీయాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖాన్స్ డామినేషన్‌కు చెక్ పడడం, సీనియర్ల సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓ యంగ్ హీరో విజయానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/httpswwwyoutubecomwatchvCUhEz4ymgMs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bollywood.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/akshay-kumar-unfazed-by-dhurandhar-2-box-office-impact-on-bhooth-bangla-1777115.html</loc><video:video>
	<video:title>ధురంధర్ 2 వల్ల ఇబ్బంది లేదు</video:title>
	<video:publication_date>2026-03-26T14:35:02+05:30</video:publication_date>
	<video:description>అక్షయ్ కుమార్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ప్రభావాన్ని పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ధురంధర్ 2 ఫీవర్ ఉన్నప్పటికీ, తన తాజా చిత్రం భూత్ బంగ్లాపై దాని ప్రభావం ఉండదని ఆయన అంటున్నారు. బాలీవుడ్‌లో &quot;హిట్ మెషీన్‌&quot;గా పేరు పొందిన అక్షయ్ కుమార్, మధ్యలో కెరీర్‌లో స్వల్పంగా తడబడినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పూర్తి ఫామ్‌లోకి వస్తున్నాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కొత్త సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది. &quot;ధురంధర్ 2&quot; ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో సినిమా విడుదల చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, &quot;ధురంధర్ 2&quot; సీక్వెల్‌తో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అక్షయ్ స్పష్టం చేశారు. తాను కూడా &quot;ధురంధర్ 2&quot; చూశానని, పరిశ్రమలో రకరకాల సినిమాలు వస్తుంటాయని పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బాలీవుడ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/f_Fs4w2qpPs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/durandhar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-vv-vinayak-confirms-no-sequel-for-ntrs-adhurs-video-tv9d-1777114.html</loc><video:video>
	<video:title>అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?</video:title>
	<video:publication_date>2026-03-26T14:01:02+05:30</video:publication_date>
	<video:description>కొన్ని సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఒక భావోద్వేగం. వీక్షకులకే కాదు, వాటిని తెరకెక్కించిన వారికి కూడా ఈ భావోద్వేగం ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం కూడా అలాంటి ఒక భావోద్వేగపూరిత సినిమానే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. తారక్ ఒకవైపు ఆధునిక శైలిలో కనిపించినా, నుదుట నామాలతో సాంప్రదాయకంగా కూడా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తల్లికి ఆయన నటించిన చిత్రాలలో అదుర్స్ అత్యంత ఇష్టమైన సినిమా అని, ఈ విషయాన్ని ఆమె దర్శకుడు వీవీ వినాయక్‌తో చెప్పి ముచ్చట పడ్డారని తెలిసింది. బ్రహ్మానందం, నయనతారతో పాటు ఈ సినిమాలో నటించిన చారి వంటి ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.అయితే, ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నపై దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టత ఇచ్చారు. అదుర్స్ కథ అక్కడితో ముగిసిపోయిందని, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8UA7AqhLso4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ntr-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mrunal-thakurs-unique-perspective-on-awards-and-career-growth-video-tv9d-1777113.html</loc><video:video>
	<video:title>అవార్డుల గురించి మృణాల్ నయా డెఫినిషన్</video:title>
	<video:publication_date>2026-03-26T13:30:01+05:30</video:publication_date>
	<video:description>నటి మృణాల్ ఠాకూర్ ట్రోలింగ్, అవార్డుల విషయంలో తన ప్రత్యేకమైన దృక్పథంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రోలింగ్‌ను సైతం సానుకూలంగా స్వీకరించి, అందులో పబ్లిసిటీని గుర్తించగల ఆమె, తాజాగా అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని దర్శకులు స్క్రిప్ట్ లు రాయడమే గొప్ప పురస్కారం దక్కినట్టుగా తాను భావిస్తున్నానని మృణాల్ తెలిపారు. సినిమా పరిశ్రమలో ఒకదాని తర్వాత ఒకటిగా మెట్లు ఎక్కుతున్న మృణాల్, తొలి నాళ్లతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సీతారామం వంటి చిత్రాలకు తనను దృష్టిలో పెట్టుకొని కథ రాశారని భావించినప్పుడు ఇప్పటికీ ఆనందం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు హిందీలో రిహార్సల్స్ చేసుకుని తెలుగు డైలాగ్‌లు చెప్పిన మృణాల్, డెకాయిట్ చిత్రం తనలో పూర్తి మార్పును తీసుకువచ్చిందని, తన నటనను చూసుకుని తానే ముచ్చటపడ్డానని అన్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Z_quWuTQao4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mrunal-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/jeevan-reddy-resigns-from-congress-citing-mental-distress-and-high-commands-actions-1776957.html</loc><video:video>
	<video:title>వేదన భరించలేకనే.. పార్టీకి గుడ్ బై : జీవన్ రెడ్డి</video:title>
	<video:publication_date>2026-03-26T13:14:01+05:30</video:publication_date>
	<video:description>మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాల స్థానిక రాజకీయ పరిణామాలను జీర్ణించుకోలేక, తీవ్ర మానసిక క్షోభతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో పాటు నాలుగు దశాబ్దాలుగా ప్రయాణించిన సహచరులు, కార్యకర్తలతో కలిసి పోరాట బాట పడుతున్నానని తెలిపారు. ఇది అధికార పార్టీ నుండి బయటకు వచ్చే పోరాటమని, 30 నెలల అధికారంలో ఉన్న పార్టీని వదులుకుంటున్నానని పేర్కొన్నారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, గౌరవం లేని చోట కొనసాగడం అనవసరమని వారు భావిస్తున్నారని చెప్పారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/CC6gwA8B-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jeevan-reddy-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/dk-aruna-criticises-revanth-reddys-arrogance-and-divisive-comments-on-delimitation-1776956.html</loc><video:video>
	<video:title>రేవంత్.. హీరోని అనుకోకు జనం తలచుకుంటే జీరోని చేస్తారు :డీకె అరుణ</video:title>
	<video:publication_date>2026-03-26T12:40:01+05:30</video:publication_date>
	<video:description>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల డీలిమిటేషన్ ప్రక్రియపై చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా దేశాన్ని విభజించేలా మాట్లాడటం తగదని ఆమె అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఏ రాష్ట్రానికి నష్టం కలిగించకుండా జరుగుతుందని గతంలోనే అమిత్ షా స్పష్టం చేశారని గుర్తుచేశారు. జలు హీరోలను జీరోలుగా మార్చగలరని, రేవంత్ రెడ్డి కేవలం భ్రమల్లో ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mdn0qVpa-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/revanth-reddy-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/mp-lakshman-counters-cm-revanth-reddy-last-congress-cm-in-telangana-1776955.html</loc><video:video>
	<video:title>తెలంగాణ చివరి కాంగ్రెస్ సీఎంగా రేవంత్</video:title>
	<video:publication_date>2026-03-26T12:40:01+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చివరి సీఎం కాబోతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. జమిలి ఎన్నికల భయంతోనే రేవంత్ నైరాశ్యంలో మాట్లాడుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, కాంగ్రెస్ చేయలేని పనులను ప్రధాని చేసి చూపిస్తున్నారని కొనియాడారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి తీరుతుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7nP3QdxE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/congress.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-proposes-extensive-peace-plan-to-iran-amidst-ongoing-conflict-1776958.html</loc><video:video>
	<video:title>ట్రంప్ &#039;15 సూత్రాల&#039; శాంతి ప్రణాళిక .. ఇక యుద్ధానికి తెర?</video:title>
	<video:publication_date>2026-03-26T12:02:01+05:30</video:publication_date>
	<video:description>వాల్ స్ట్రీట్ జర్నల్&#039; కథనం ప్రకారం, అమెరికా పంపిన ఈ ప్రణాళికలో అత్యంత కఠినమైన, కీలకమైన డిమాండ్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను పూర్తిగా మూసివేయాలి. యురేనియం శుద్ధిని తక్షణమే ఆపివేయాలి. ఇప్పటివరకు సేకరించిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)కు అప్పగించాలి. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని అమెరికా డిమాండ్‌ చేసింది. ఇరాన్ ఈ షరతులకు అంగీకరిస్తే, అమెరికా కూడా భారీ రాయితీలను ప్రకటించింది. అందులో భాగంగా ఇరాన్‌పై విధించిన అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్‌లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపింది. ఆంక్షలను తిరిగి విధించే &quot;స్నాప్‌బ్యాక్&quot; విధానాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొంది.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wyMQWHxN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/trump-hails-great-gift-from-iran-amid-de-escalation-of-tensions-1776954.html</loc><video:video>
	<video:title>ఇరాన్ నుంచి అమెరికాకు &#039;పెద్ద బహుమతి&#039; ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు</video:title>
	<video:publication_date>2026-03-26T11:20:01+05:30</video:publication_date>
	<video:description>ఈ సందర్భంగా ట్రంప్.. ఇరాన్‌ తమకు అద్భుతమైన బహుమతిని పంపిందని, అది తమకు ఈరోజే చేరిందని, అది చాలా విలువైనదని పేర్కొన్నారు. అయితే ఆ &#039;బహుమతి&#039; అణు సంబంధమైనది కాదని, అది చమురు మరియు గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి కి సంబంధించినదని తెలుస్తోంది. ఇంధన సరఫరా మార్గాలపై ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశం. ఇకపై అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ నాయకత్వంలో ఇప్పటికే సానుకూల మార్పులు వచ్చాయని, ఆ దేశంలోని సరైన వ్యక్తులతోనే తాము చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల కోసం ట్రంప్ ఒక శక్తివంతమైన బృందాన్ని ప్రకటించారు. ఇందులో..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం ఇంత త్వరగా ముగియడంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కొంత నిరాశ చెందినట్లు ట్రంప్ చమత్కరించారు.  మరిన్ని వీడియోల కోసం : ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్! కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్! ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4oVqRew5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-gift-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/13-foot-king-cobra-shocks-anakapalli-farmer-in-cattle-shed-daring-rescue-operation-1776943.html</loc><video:video>
	<video:title>Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!</video:title>
	<video:publication_date>2026-03-26T09:52:24+05:30</video:publication_date>
	<video:description>అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. శేఖర్ అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. పదమూడు అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది. పశువుల పాకలోనే సేదతీరుతో నిద్రించాడు రైతు శేఖర్. గోడ నిద్రలో ఉన్న సమయంలో.. వింత శబ్దం వస్తుండడంతో శేఖర్ ఒక్కసారిగా తుళ్ళిపడి తొంగి చూశాడు. దీంతో ఆ భారీ గిరి నాగు తిష్ట వేసుకుని కూర్చుని కనిపించింది. దీంతో గుండెల్లో పట్టుకొని భయభ్రాంతులకు గురైన రైతు.. అక్కడ నుంచి పరుగులు తీశాడు. స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్.. రెండు గంటల పాటు శ్రమించి 13 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TmfItOYa-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anakapalli.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/panic-buying-sparks-massive-petrol-queues-across-hyderabad-1776925.html</loc><video:video>
	<video:title>నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు</video:title>
	<video:publication_date>2026-03-26T09:50:02+05:30</video:publication_date>
	<video:description>కూకట్‌పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట వంటి రద్దీ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకని పరిస్థితి నెలకొంది. అధిక రద్దీ కారణంగా కొన్ని చోట్ల పెట్రోల్ అయిపోవడంతో యాజమాన్యాలు &#039;నో స్టాక్&#039; బోర్డులు పెట్టడం మరింత ఆందోళనకు గురిచేసింది. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇంధన కొరతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మరియు చమురు కంపెనీల అధికారులు స్పష్టం చేశారు. నగరంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, అనవసరంగా భయాందోళనలకు గురై బంకుల వద్దకు రావద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uOrCT97g-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/divya-aalapati-crowned-miss-eluru-at-grand-pageant-1776924.html</loc><video:video>
	<video:title>మిస్‌ ఏలూరుగా..దివ్య!</video:title>
	<video:publication_date>2026-03-26T09:45:01+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ దర్శకుడు సతీష్ అడ్డాల పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం అందమే కాకుండా, ర్యాంప్ వాక్, ఐక్యూ రౌండ్లలో అడిగిన ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలిచ్చి దివ్య అందరినీ ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన ఆమెకు దర్శకుడు సతీష్ అడ్డాల, కో-డైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ట్రోఫీని, కిరీటాన్ని అందజేసి అభినందించారు.కేవలం మిస్ ఏలూరు మాత్రమే కాకుండా.. మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూరు, కిడ్స్ విభాగాల్లో కూడా పోటీలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా ర్యాంప్ పైన క్యాట్‌వాక్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. &quot;మిస్ ఏలూరుగా ఎంపికవ్వడం తనకెంతో గర్వంగా ఉందని, ఏలూరు వంటి పట్టణాల్లో ఇలాంటి వేదికలు కల్పించడం వల్ల యువతలోని టాలెంట్ బయటకు వస్తుందని దివ్య ఆలపాటి సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ రంగ నిపుణులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులతో ఏలూరు నగరం గ్లామర్ ప్రపంచాన్ని తలపించింది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MID9nuJU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/divya-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-auto-drivers-face-severe-lpg-shortage-amidst-west-asia-conflict-1776923.html</loc><video:video>
	<video:title>ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ</video:title>
	<video:publication_date>2026-03-26T09:39:01+05:30</video:publication_date>
	<video:description>యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనతో గ్యాస్ స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. అయితే, స్టేషన్ నిర్వాహకులు ఒక్కో ఆటోకు కేవలం 500 రూపాయల విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తుండటంతో డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 500 రూపాయల గ్యాస్ కొట్టిస్తే అది ఒకటి రెండు రోజులకు కూడా సరిపోవట్లేదని, మళ్లీ గంటల తరబడి లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని, పనులు మానుకొని బంకులవద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DMja24Fr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/auto-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/irans-stern-conditions-to-us-amidst-middle-east-conflict-a-new-phase-of-tensions-1776922.html</loc><video:video>
	<video:title>ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!</video:title>
	<video:publication_date>2026-03-26T09:33:04+05:30</video:publication_date>
	<video:description>అంతేకాకుండా, యుద్ధం వల్ల ఇరాన్‌కు వాటిల్లిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి భారీ పరిహారం చెల్లించాలని, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది.తమపై అమెరికా వేసే ప్రతి బాంబుకూ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అయితే, ఇరాన్ పెడుతున్న ఈ షరతులు అత్యంత &quot;హాస్యాస్పదంగా, అవాస్తవికంగా&quot; ఉన్నాయని అమెరికా అధికారులు కొట్టిపారేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.పశ్చిమాసియాలో నెత్తురు చిందిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ‘15 పాయింట్ల శాంతి ప్రణాళిక’ను ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదనేది ప్రధాన నిబంధనగా ఉంది. దీంతో పాటు ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను గణనీయంగా తగ్గించుకోవాలని, అణ్వస్త్ర తయారీకి ఉపయోగపడే యురేనియం నిల్వలను అప్పగించాలని ట్రంప్ సూచించారు. ప్రస్తుతం వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య నేరుగా చర్చలు జరగకపోయినప్పటికీ, పాకిస్థాన్ మరియు ఒమన్ వంటి మధ్యవర్తుల ద్వారా ఈ సందేశాలను ఇరు దేశాలు పరోక్షంగా పంచుకుంటున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ ఈ కఠిన షరతులకు తలొగ్గాల్సిందేనని అమెరికా స్పష్టం చేస్తోంది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zOHtJhTH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/the-incredible-escape-seven-stolen-dogs-travel-17-kilometres-back-to-their-owners-in-china-1776921.html</loc><video:video>
	<video:title>కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!</video:title>
	<video:publication_date>2026-03-26T09:32:48+05:30</video:publication_date>
	<video:description>ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యజమానుల వేర్వేరు జాతుల ఏడు కుక్కలపై దొంగల కళ్లుపడ్డాయి. దొంగలు వీటిని మూడు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోకి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కులోని బోను తలుపులు తెరుచుకుని ట్రక్‌ డోర్‌ నుంచి కిందకు దూకి చాకచక్యంగా బయటపడ్డాయి శునకాలు. సాధారణంగా అలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ అవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. చాంగ్‌చువాంగ్ హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఆ ఏడు కుక్కలు ఒక సైనిక దళంలా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదలలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడ్డాయి. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, దానికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి . చిన్నదైన కోర్గి కుక్క ముందుగా నడుస్తూ ఇతరులకు దారి చూపింది. మధ్యలో వెనక్కి చూస్తూ అంతా వస్తున్నారా అని నిర్థారించుకుని ముందుకు నడిచింది. .</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Z4OE6YBI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dogs-story.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actresses-eye-prabhas-projects-after-recent-film-setbacks-video-1776778.html</loc><video:video>
	<video:title>Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్</video:title>
	<video:publication_date>2026-03-25T23:06:33+05:30</video:publication_date>
	<video:description>హీరోల మీద ఆశలు పెంచుకుంటున్న హీరోయిన్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ది రాజా సాబ్ చిత్రం డార్లింగ్ అభిమానులనే కాకుండా, అందులో నటించిన నాయికలను కూడా నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని ఆశించిన ముగ్గురు హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, ప్రభాస్ రాబోయే చిత్రాలపై మరికొంతమంది నాయికలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??  హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు  Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/75fo5UQ5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actresses-sreeleela-raashi-khanna-share-trolling-pain-how-they-cope-video-1776775.html</loc><video:video>
	<video:title>ట్రోలింగ్‌ గురించి స్పందించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నాయికలు</video:title>
	<video:publication_date>2026-03-25T23:04:26+05:30</video:publication_date>
	<video:description>మాట్లాడుతున్నది హీరోయిన్లయితే.. వారు ఏం చెప్పినా వినడానికి ఆనందంగానే ఉంటుంది. అంత అందమైన మాటలు చెప్పే నాయికలు కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ విషయాలను పంచుకుంటుంటే మాత్రం మనసు చివుక్కుమంటుంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీలోనాయికలు ఓ విషయం మీద ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇంతకీ ఏ విషయం? ఈ ముద్దుగుమ్మల మాటేంటి? ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీలీల &#039;ఈ ఇండస్ట్రీ నాకు వద్దు... నా వల్ల అవుతుందా అమ్మా?&#039; అని బాధపడ్డ రోజులు ఉన్నాయంటే ఎవరైనా అంగీకరించగలుగుతారా? ఆ విషయం అక్షరాలా నిజం అని అంటున్నారు శ్రీలీల. ట్రోలింగ్‌ వల్ల ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని చెబుతున్నారు మిస్‌ లీల. బాధపడి ఏడిస్తే, తల్లి ఓదార్చేవారన్నారు. సున్నితంగా ఉంటే సోషల్‌ మీడియా వల్ల నెగటివిటీ పెరిగిపోతుందని, ధైర్యంగా ఎదుర్కోగలగాలని చెప్పారు. సేమ్‌ ఈ ఇష్యూ గురించే మాట్లాడారు రాశీఖన్నా. నిజానిజాలు తెలుసుకోకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రచారం చేస్తుంటే.. ఇన్నాళ్ల క్రెడిబిలిటీ కుప్పకూలిపోతుందనే భయం వణికించేదని గుర్తుచేసుకున్నారు రాశీఖన్నా. క్లిక్‌ బైట్‌ల కోసమే అలా రాస్తు్న్నవారిని తలచుకుంటుంటే ఇప్పుడు పిటీ కలుగుతోందన్నారు ఈ లేడీ. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో కలిసి నటించిన వీరిద్దరు, భవిష్యత్తులోనూ కలిసి సినిమాలు చేసే అవకాశాలు వస్తే వదులుకోబోమని అంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??  హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు  Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HrsfMt8e-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-raashi-khanna.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-new-game-upcoming-sports-dramas-featuring-cherri-sharwa-vijay-and-varun-video-1776773.html</loc><video:video>
	<video:title>ఆన్‌ లొకేషన్‌ లో సందడి చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాలు</video:title>
	<video:publication_date>2026-03-25T23:01:40+05:30</video:publication_date>
	<video:description>సమ్మర్‌ వచ్చిందంటే అందరికీ సందడే సందడి. ఎంచక్కా ఆడుకోవచ్చని అనుకుంటారు పిల్లలు. సిల్వర్‌స్క్రీన్‌ మీద మేం కూడా ఆ పనే చేస్తున్నామని అంటున్నారు కొందరు హీరోలు. తెలుగు తెరకు కొత్త కాకపోయినా, స్పోర్ట్స్ డ్రామాలు మాత్రం ఎంచక్కా రెడీ అయిపోతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? ఎవరా ఆటగాళ్లు? హావ్‌ ఎ లుక్‌... మళ్లీ మళ్లీ పుడతామా ఏటి అంటూ పలు రకాల క్రీడలను సిల్వర్‌ స్క్రీన్‌ మీద టచ్‌ చేయడానికి రెడీ అయిపోయారు మిస్టర్‌ చెర్రి. పెద్దిలో ఆయన ఎన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం చూపిస్తారోనని వెయిటింగ్‌ అభిమానులు. పెద్ది క్రికెట్‌ షాట్‌తో సహా ఆకట్టుకుంటున్నాయి ప్రచార చిత్రాలు ఏప్రిల్‌లో స్పోర్ట్స్ డ్రామా బైకర్‌తో పలకరించనున్నారు శర్వానంద్‌. మోటో క్రాస్‌ రేసింగ్‌ తో ముడిపడిన ఈ సినిమా కోసం భారీగా వెయిట్‌ తగ్గారు శర్వానంద్‌. రేసర్‌గా ఆయన చేసిన విన్యాసాలు సినిమాకు హైలైట్‌ అని మేకర్స్ చెబుతున్నారు. ఇటు డార్లింగ్‌ ట్రైలర్‌ మీద ప్రశంసల వర్షం కురిపించిన తీరు కూడా భీభత్సంగా హైప్‌ క్రియేట్‌ చేసింది. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ పబ్లిసిటీ వీడియో చూసిన వారికి సూర్య, మమిత మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగా నచ్చాయో, ఇందులో సూర్య చేసే కేరక్టర్‌ మీద కూడా ఫోకస్‌ అంతే పెరిగింది. పిస్టల్‌ షూటింగ్‌తో ముడిపడిన సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందింది. కంటిచూపుకు 40ల్లో ఉండే పదును గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన పనులతో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ, ఆ నెక్స్ట్ చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామానే అంటోంది ఇండస్ట్రీ. విక్రమ్‌ కె కుమార్‌ చెప్పిన స్పోర్ట్స్ డ్రామా ఔడీ హీరోకి చాలా బాగా నచ్చిందని &#039;స్వారీ&#039; అనే పేరు ప్రచారంలో ఉందని మాట్లాడుకుంటోంది ఇండస్ట్రీ. ప్రస్తుతం రణబాలి పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్‌.ప్రస్తుతం కొరియన్‌ కనకరాజుగా నటిస్తున్నారు వరుణ్‌ తేజ్‌. ఈ సినిమా తర్వాత తన సోదరి నీహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమాలో నటించనున్నారు. &#039;కమిటీ కుర్రోళ్లు&#039; ఫేమ్‌ యదువంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఇందులో వరుణ్‌ వాలీబాల్‌ ఆటగాడిగా కనిపిస్తారు. కొరియన్‌ కనకరాజు రిలీజ్‌ అయ్యాక వాలీబాల్‌ మీద ఫోకస్‌ చేస్తారు వరుణ్‌తేజ్‌  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??  హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు  Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kOBPWO4y-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sports-drama.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mohanlals-drishyam-3-delay-elections-and-war-impact-release-whats-next-video-1776770.html</loc><video:video>
	<video:title>Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??</video:title>
	<video:publication_date>2026-03-25T22:59:20+05:30</video:publication_date>
	<video:description>దృశ్యం 3 స్టార్ట్ అయినప్పటి నుంచీ ఏదో ఒక ఫ్లాష్‌ న్యూస్‌లో ఉంటూనే ఉంది. మొన్న మొన్నటిదాకా హిందీ దృశ్యం3, మలయాళ దృశ్యం3 స్టోరీలు సేమా? కాదా? అనే డిస్కషన్‌ జరిగింది. తెలుగులో అసలు దృశ్యం 3 ఉంటుందా? లేదా అనే టాపిక్‌ క్రియేట్‌ అయింది. అంతకు మించి మరో విషయం స్ప్రెడ్‌ అవుతోంది. మలయాళంలో దృశ్యం విడుదలైనప్పుడు సరిహద్దులు దాటి భాషలకు అతీతంగా జనాలను ఆకట్టుకుంది. థ్రిల్లర్‌ అంటే ఇలా ఉండాలి. ఫ్యామిలీ ఎ లిమెంట్స్ ఇలాగే ఉండాలంటూ జనాలను అమితంగా ఆకట్టుకుందీ సినిమా. ఆ తర్వాత సెకండ్‌ పార్టుకు కూడా అంతే స్పందన వచ్చింది. మోహన్‌లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ థర్ట్ పార్ట్ షూట్‌ కంప్లీట్‌ చేశారు. మోహన్‌లాల్‌ అండ్‌ టీమ్‌ కేక్‌ కట్‌ చేసి షూటింగ్‌ ప్యాకప్‌ అని అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు షూటింగ్‌ ఎప్పుడు చేశారు? ఎలా పూర్తి చేశారు? కొనసాగింపు ఉంటుందా? అని బోలెడన్ని అనుమానాలు.. ఇదే ఫైనల్‌ పార్ట్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కెప్టెన్‌. ఏప్రిల్‌ 2న దృశ్యం 3 రిలీజ్‌కి రెడీ... నెవర్‌ బిఫోర్‌ అన్న రేంజ్‌లో రిలీజ్‌ చేస్తామంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పుడు అంత ఘనంగా చెప్పిన విషయం మీద ఇప్పుడు నీళ్లు చల్లేశారు. దృశ్యం3 పోస్ట్ పోన్‌ అయింది. జార్జ్ కుట్టి మే 21న వస్తారంటూ ప్రకటించారు. ఏప్రిల్‌ 9న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. సో, వారం ముందు ప్రీ ఎలక్షన్‌ ఫీవర్‌ ఉంటుంది. మరోవైపు వార్‌ ఎఫెక్ట్ కూడా కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉంది. అందుకే ఈ టైమ్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడి, ఫైనల్‌ గా పోస్ట్ పోన్‌ చేయడమే కరెక్ట్ అని భావించారట. గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది అంటూ సినిమా పోస్ట్ పోన్‌ అయిందని చెప్పారు మోహన్‌లాల్‌. సమ్మర్‌కి దృశ్యం3 పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీస్‌తో చూడదగ్గ థ్రిల్లర్‌ అని అనుకున్న మూవీ లవర్స్ .. సినిమా వాయిదా పడిందనితెలిసి కాసింత డీలా పడినా, నయా డేట్‌ కూడా సమ్మర్‌లోనే ఉండటంతో కాసింత ఊరట పొందుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు  Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/X5sgXn4T-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/drishyam-3-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/hit-directors-facing-delays-unraveling-tollywood-filmmakers-career-challenges-video-1776755.html</loc><video:video>
	<video:title>హిట్‌ వచ్చినా.. బ్రేక్‌ తీసుకుంటున్న డైరెక్టర్లు</video:title>
	<video:publication_date>2026-03-25T22:33:49+05:30</video:publication_date>
	<video:description>ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్‌ ట్రాక్‌లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసిన కూడా కెరీర్‌లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంత మంది ఉన్నారు. కాంబినేషన్స్‌ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్‌ మోడ్‌లోనే ఉన్నారు కొత్త మంది దర్శకులు. కెరీర్‌లో దాదాపు అన్ని హిట్ సినిమాలే చేసిన వంశీ పైడిపల్లి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తరువాత కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్‌తో మూవీ ప్లాన్‌ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా.. అఫీఫియల్‌ ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్‌ సినిమా దారుణంగా డిజాస్టర్ కావటంతో నెక్ట్స్‌ ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్‌తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కారువారి పాట లాంటి సూపర్‌ హిట్ సినిమాలు చేసిన పరశురాం తరువాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్‌ ఈ డైరెక్టర్‌ కెరీర్‌ను గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నారు పరశురామ్‌. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో సెన్పిబుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివా నిర్వాణ, తరువాత టక్‌ జగదీష్‌, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్ట్స్ మూవీతో ఎలాగైన సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్‌ మోడ్‌లో ఉండటంతో సిల్వర్‌ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jcmohgGj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/directors-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/tamil-nadu-elections-aiadmk-proposes-free-bus-for-men-doubles-womens-aid-amidst-freebie-politics-video-1776739.html</loc><video:video>
	<video:title>Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ</video:title>
	<video:publication_date>2026-03-25T22:32:31+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఉచిత పథకాల యుద్ధం ముదిరింది. అధికార డీఎంకే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, ఇప్పుడు అన్నాడీఎంకే తన మేనిఫెస్టోతో అడుగులు ముందుకేసింది. అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇకపై పురుషులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇది కాకుండా, వృద్ధుల పెన్షన్ పెంపు, మహిళలకు అందే ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేయడం, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచిత ఫ్రిడ్జ్, మహిళలకు స్కూటీ కొనుగోలుపై భారీ సబ్సిడీ, ఇల్లు లేని పేదల కోసం కొత్త ఇళ్ల నిర్మాణం వంటి ఆకర్షణీయమైన హామీలను ఇచ్చింది. ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ఈ పథకాలను రూపొందించింది. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7Vd1IfhU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/politics-of-tamil-nadu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tech-savvy-farmers-bhadrachalam-agency-protects-mirchi-crop-with-cctv-surveillance-video-1776623.html</loc><video:video>
	<video:title>లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!</video:title>
	<video:publication_date>2026-03-25T20:15:11+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు పల్లెల్లో అపరిచితులు అడుగుపెడితే గ్రామ సింహాల అరుపులు వినిపించేవి. కానీ ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గోదావరి తీరానికి వెళ్తే సీన్ వేరేలా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో అడుగు పెట్టగానే &#039;కుయ్ కుయ్&#039; మంటూ సైరన్ మోగుతోంది. దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అవును.. తాము ప్రాణం కంటే మిన్నగా పండించిన మిర్చి పంటను కాపాడుకోవడానికి ఏజెన్సీ రైతులు ఇప్పుడు హైటెక్ నిఘాను ఆశ్రయించారు. లంక భూముల్లో పండే నాణ్యమైన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట, కల్లాల్లో ఆరబోసినప్పుడు దొంగల పాలవ్వకుండా కాపాడుకోడానికి రైతులంతా కలిపి నడుం బిగించారు. పొలాల్లోనూ, గోదావరి ఇసుక కల్లాల్లోనూ ఎటు చూసినా ఎత్తైన టవర్లను తలపించేలా సోలార్ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కెమెరాలు 360 డిగ్రీలు చుట్టూ తిరుగుతూ ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి కల్లంలోకి అడుగుపెడితే చాలు, వెంటనే పెద్ద శబ్దంతో సైరన్ మోగి చుట్టుపక్కల వారిని అలర్ట్ చేస్తుంది. రైతులు తమ సెల్ ఫోన్ల ద్వారా ఎక్కడ ఉన్నా కల్లంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. కూలీల పనితీరును పర్యవేక్షించడం కూడా ఇప్పుడు వారికి సులభతరమైంది. ఒకప్పుడు దొంగల భయంతో రాత్రంతా కళ్లల్లో వత్తులు వేసుకుని కాపలా కాసే రైతులు, ఇప్పుడు ఈ &#039;నిఘా నేత్రాల&#039; అండతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. సాంకేతికత తోడైతే రైతు కష్టానికి భద్రత ఉంటుందని నిరూపిస్తున్నారు ఏజెన్సీ రైతన్నలు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/alB6Yqv6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hi-tech-farmers.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-inter-results-2024-board-targets-april-10-release-amid-transparent-evaluation-video-1776621.html</loc><video:video>
	<video:title>తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!</video:title>
	<video:publication_date>2026-03-25T20:14:01+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రుల నిరీక్షణకు తెరదించుతూ ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడికి కసరత్తు ముమ్మరం చేసింది. ఏప్రిల్ 10వ తేదీలోపు ఫలితాలను విడుదల చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 3 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక పనులను ముగించి, ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఇంటర్ బోర్డు అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి పేపర్‌ను రెండుసార్లు వాల్యుయేషన్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫలితాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాల్యుయేషన్ విధుల్లో ఉన్న అధ్యాపకులకు రెమ్యునరేషన్ పెంచడంతో పాటు, పని భారాన్ని కూడా తగ్గించారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 25 నుంచి 30 పేపర్లు మాత్రమే దిద్దేలా నిబంధనలు విధించారు. దీనివల్ల పేపర్లను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఎటువంటి వివాదాలకు తావులేకుండా రికార్డు సమయంలో ఫలితాలను ఇచ్చేందుకు బోర్డు సర్వం సిద్ధం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TkvZyifo-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-inter-results-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/harshil-kalia-death-rajasthani-actress-killed-in-horrific-road-crash-in-jaipur-video-1776620.html</loc><video:video>
	<video:title>ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌</video:title>
	<video:publication_date>2026-03-25T20:12:30+05:30</video:publication_date>
	<video:description>రాజస్థానీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, మోడల్ హర్షిల్‌ కాలియా సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వెళ్తున్న ఆమె కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పత్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. తన షూటింగ్ ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, కారు నుంచి ఆమెను బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. హర్షిల్‌ కాలియా కేవలం నటిగానే కాకుండా, గతంలో ఒక న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కూడా పనిచేశారు. &#039;క్రైమ్ నెక్స్ట్ డోర్&#039; వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె తండ్రి కూడా జర్నలిస్టుగా పనిచేస్తుండటం గమనార్హం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక వేరే వాహనం ఏదైనా అడ్డువచ్చిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హర్షిల్‌ మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zI30hMqL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/harshil-kalia-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/bullion-market-volatility-gold-silver-prices-surge-amidst-stock-market-losses-video-1776617.html</loc><video:video>
	<video:title>Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు</video:title>
	<video:publication_date>2026-03-25T20:11:19+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక బులియన్ మార్కెట్ అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి బంగారాన్ని అమ్ముకుంటున్నారు. బంగారం ధరలు కూడా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగి న బంగారం ధరలు మరింత దూసుకెళ్తున్నాయి. గత రెండు రోజులుగా కుప్పకూలిన బంగారం ధరలు మార్చి 25 బుధవారం మళ్లీ పైకి ఎగబాకాయి. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,760లు పెరిగి రూ. 1,46,670లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,450లు పెరిగి, రూ.1,34,450లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.10,000లు పెరిగి రూ.2,60,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,820 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,600 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,670 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,34,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,370 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,670 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,450 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,60,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ReXS6QzU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-todya.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indian-railways-fiasco-patna-stations-wet-concrete-platform-ruined-by-passengers-video-1776454.html</loc><video:video>
	<video:title>పాట్నా స్టేషన్‌లో వింత దృశ్యం..ప్లాట్‌ఫామ్ నిండా పాదముద్రలే</video:title>
	<video:publication_date>2026-03-25T17:37:03+05:30</video:publication_date>
	<video:description>భారతీయ రైల్వేలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగిన తాజా ఘటన మాత్రం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ప్లాట్‌ఫామ్ మరమ్మతుల కోసం కొత్తగా వేసిన కాంక్రీట్ ఆరకముందే, వందలాది మంది ప్రయాణికులు దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాట్నా స్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్‌పై రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. సిమెంట్‌, కాంక్రీట్ మిశ్రమంతో ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. అయితే, ఆ కాంక్రీట్ కనీసం గంట కూడా ఆరకముందే, అధికారులు అదే ప్లాట్‌ఫామ్‌పైకి ఒక రైలును అనుమతించారు. రైలు ఆగడమే ఆలస్యం.. ప్రయాణికులంతా తమ లగేజీలతో కిందకు దిగారు. ప్లాట్‌ఫామ్ తడిగా ఉందని తెలిసినా, బయటకు వెళ్లేందుకు మరో దారి లేకపోవడంతో వారంతా ఆ కాంక్రీట్‌పైనుంచే నడిచి వెళ్లారు. వందలాది మంది ప్రయాణికులు నడవడంతో ప్లాట్‌ఫామ్ రూపమే మారిపోయింది. ప్రతి అడుగుకూ లోతైన పాదముద్రలు పడిపోవడంతో చేసిన పనంతా వృథా అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అధికారులపై మండిపడుతున్నారు. పగటిపూట రద్దీగా ఉండే సమయంలో ఇలాంటి పనులు చేయడం ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వ ధనం బూడిదలో పోసిన పన్నీరైంది అని మరికొందరు విమర్శిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ప్రయాణికులు ఈ వింత పరిస్థితిని చూసి నవ్వుకుంటూ వెళ్తుండగా, మరికొందరు మాత్రం బురద లాంటి కాంక్రీట్‌లో కాళ్లు దిగబడుతుంటే అధికారుల తీరును తిట్టుకుంటూ వెళ్లారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/hjVkHlHs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/foot-prints.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indias-new-income-tax-law-2025-key-changes-benefits-and-filing-clarification-video-1776450.html</loc><video:video>
	<video:title>ఏప్రిల్ 1 నుంచి &#039;కొత్త ఐటీ చట్టం-2025&#039;.. కీలక మార్పులివే</video:title>
	<video:publication_date>2026-03-25T17:34:58+05:30</video:publication_date>
	<video:description>భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల నాటి 1961 చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కొత్త చట్టం అమలుపై నిపుణులు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఫైలింగ్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఆర్జించే ఆదాయానికి పాత చట్టం 1961 ప్రకారమే పన్నులు లెక్కించి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 026-27 ఆర్థిక సంవత్సరం నుంచి సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయని నిపుణులు వివరించారు. ప్రభుత్వం ఈ మార్పును దశలవారీగా, స్పష్టమైన ప్రణాళికతో అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫై చేసిన &#039;ఆదాయపు పన్ను నిబంధనలు-2026&#039; ప్రకారం ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో భాగంగా..ఇంటి అద్దె అలవెన్స్ పరిమితిని పెంచారు. 50 శాతం HRA స్లాబులోకి మరిన్ని నగరాలను చేర్చడం వల్ల మెట్రోయేతర నగరాల్లో ఉండేవారికి కూడా పన్ను ఆదా అవుతుంది. ఎడ్యుకేషన్ అలవెన్స్‌ను నెలకు రూ.3,000కు, హాస్టల్ అలవెన్స్‌ను నెలకు రూ.9,000కు పెంచారు. అయితే, ప్రయోజనాలు పెంచినప్పటికీ, HRA ఇంకా ఇతర తగ్గింపుల కోసం సమర్పించే డాక్యుమెంట్లు, డిక్లరేషన్ల విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ కొత్త విధానంలో భాగంగా &#039;ఫైనాన్షియల్ ఇయర్&#039;, &#039;అసెస్‌మెంట్ ఇయర్&#039; అనే పదాల స్థానంలో &#039;ట్యాక్స్ ఇయర్&#039; అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు పన్ను ఫారమ్‌లను కూడా పూర్తిగా మార్చి, కొత్త నంబర్లను కేటాయించనున్నారు. దీనివల్ల ఫైలింగ్ ప్రక్రియలో స్పష్టత పెరిగి, సందిగ్ధత తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం  ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KRB6HPrB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/april-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/epfo-new-rule-inactive-pf-funds-auto-credit-to-bank-via-aadhaar-link-video-tv9d-1776446.html</loc><video:video>
	<video:title>ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి</video:title>
	<video:publication_date>2026-03-25T17:31:03+05:30</video:publication_date>
	<video:description>ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు లబ్ది చేకూర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా వాడకంలో లేకుండా మూతపడిన పీఎఫ్ ఖాతాల్లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్‌గా సెటిల్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ వ్యవస్థను తీసుకురానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్‌ చేసుకోకపోయినా, వారి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నిధులు నేరుగా జమ అవుతాయి. నివేదికల ప్రకారం, తొలి దశలో భాగంగా ఆధార్ వెరిఫై అయిన సుమారు 8 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాల్లో దాదాపు రూ.5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా. వీటిలో 14,000 ఖాతాల్లో రూ. 5 లక్షలకు పైగా, 38,000 ఖాతాల్లో రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన తర్వాత, వరుసగా మూడేళ్లపాటు ఆ ఖాతాలోకి ఎలాంటి కంట్రిబ్యూషన్ రాకపోతే దానిని &#039;ఇన్‌యాక్టివ్&#039; ఖాతాగా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలపై వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 31 లక్షల ఖాతాల్లో రూ. 10,181 ఉన్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. వీటిలో కొన్ని 20 ఏళ్లకు పైబడిన పాత ఖాతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి రూపాయల లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసేందుకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనిని పెద్ద మొత్తాలకు కూడా వర్తింపజేయనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ నివేదికలపై ఈపీఎఫ్ఓ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం  ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ  ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rkn8vx9I-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/epfo-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gas-shortage-spurs-crime-jaipur-cylinder-thief-arrested-after-chase-cctv-records-video-1776443.html</loc><video:video>
	<video:title>గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు</video:title>
	<video:publication_date>2026-03-25T17:29:09+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సామాన్యులనే కాదు.. దొంగలను కూడా ఆకర్షిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్యాస్ సిలిండర్ దొంగతనం చేయడానికి వచ్చిన ఓ కేటుగాడు, అతి తెలివి ప్రదర్శించి చివరకు జనం చేతికి చిక్కిన ఘటన సంచలనంగా మారింది. ఈ మొత్తం తతంగం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్‌లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్ నగర్ లో పట్టపగలే ఈ దొంగతనం జరిగింది. రోహిత్ అనే యువకుడు తన సహచరుడితో కలిసి స్కూటర్‌పై వచ్చాడు. ఒక ఇంటి ముందు స్కూటర్ ఆపి, లోపలికి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌ను భుజాన వేసుకుని బయటకు వచ్చాడు. ప్లాన్ ప్రకారం బయట తన స్నేహితుడు స్కూటర్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. రోహిత్‌ నేరుగా సిలిండర్‌తో వచ్చి ఆ స్కూటర్‌పై కూర్చోగా వేగంగా వెళ్లిపోయారు. చోరీ చేసిన ఇంటిలోని వ్యక్తులు గట్టిగా కేకలు వేస్తూ నిందితుల కోసం పరుగెత్తారు. జనం వెంటాడుతున్నారన్న భయంతో దొంగలు స్కూటర్‌ను అతివేగంగా నడిపారు. అయితే, ఒక మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక స్కూటర్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో సిలిండర్ ఒకవైపు, దొంగలు మరోవైపు పడిపోయారు. కిందపడ్డ నిందితుడు రోహిత్ తేరుకుని పారిపోయేలోపే స్థానికులు చుట్టుముట్టి అతడిని పట్టుకున్నారు. అయితే, అతని సహచరుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బజాజ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాకు చెందినవాడని, ప్రస్తుతం జైపూర్‌లోని లాల్ కోఠి ప్రాంతంలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గతంలో కూడా వీరు ఇలాంటి చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం  ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ  ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..  చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/G83Lfa4T-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-cylinder-theft.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/pregnant-employee-rights-tql-pays-22-5m-dollars-for-denying-wfh-causing-tragic-infant-loss-video-1776427.html</loc><video:video>
	<video:title>మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు</video:title>
	<video:publication_date>2026-03-25T17:11:48+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో &#039;టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్&#039; లో చెల్సియా వాల్ష్ అనే మహిళ పని చేసేవారు. 2021లో ఆమె గర్భం దాల్చిన సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అకాల ప్రసవం కాకుండా ఉండేందుకు ఆమెకు ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్లు ఆమెకు ఖచ్చితమైన బెడ్ రెస్ట్ అవసరమని, ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. తన అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ చెల్సియా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంస్థ యాజమాన్యం ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది.&quot;ఆఫీసుకి వచ్చి పనిచేయాలి.. లేదంటే జీతం లేని సెలవు తీసుకోవాలి&quot; అని తెగేసి చెప్పింది. ఆర్థిక అవసరాలు, ఇన్సూరెన్స్ వంటి కారణాల వల్ల ఆమె గత్యంతరం లేక డాక్టర్ల మాటను కాదని మూడు రోజుల పాటు ఆఫీసుకి వెళ్లి పనిచేశారు. కంపెనీ చివరకు ఫిబ్రవరి 24వ తేదీన ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే రోజు చెల్సియాకు నొప్పులు మొదలయ్యాయి. కేవలం 21 వారాల గర్భంతోనే ఆమె మగ్నోలియా అనే ఆడ బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే పుట్టినప్పుడు ఆ చిన్నారి గుండె కొట్టుకుంటోంది. శ్వాస కూడా బాగానే తీసుకుంటోంది. బిడ్డను తల్లి చెల్సియా గుండెలపై ఉంచారు. కానీ కేవలం 90 నిమిషాల తర్వాత ఆ పసిపాప తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది. ఆ విషాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని చెల్సియా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జ్యూరీ.. కంపెనీ వ్యవహరించిన తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని తెలిపింది. వైద్యపరమైన అత్యవసర అభ్యర్థనను తోసిపుచ్చడం వల్లే చిన్నారి మరణించిందని జ్యూరీ నిర్ధారించింది. ఈ ఘటనలో 90 శాతం తప్పు కంపెనీదే అని స్పష్టం చేస్తూ.. 22.5 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.210 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఏడాదికి 6 బిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న ఇంత పెద్ద సంస్థ.. ఒక గర్భిణీకి చిన్న సదుపాయం కల్పించలేకపోవడం దారుణమని న్యాయవాదులు వాదించారు. ఈ తీర్పుపై కంపెనీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని ప్రకటించింది. కానీ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం  ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ  ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..  చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MfspPny5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fine.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/train-medical-emergency-indian-railways-delivers-swift-aid-to-sick-child-video-1776423.html</loc><video:video>
	<video:title>రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం</video:title>
	<video:publication_date>2026-03-25T17:08:46+05:30</video:publication_date>
	<video:description>కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్‌కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఘటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. వృత్తిరీత్యా డెంటిస్ట్‌ అయిన ఆ తల్లి.. పాపకు మునగకాయ సూప్ తాగించింది. అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే TTEను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్‌కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి సరైన బిల్లు కూడా ఇవ్వడం గమనార్హం. &quot;నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ ఆమె పోస్ట్‌ లో రాసుకొచ్చారు. ప్రయాణాల్లో ఇలాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కంగారు పడకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 25 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు రైల్వే సిబ్బంది సేవలను కొనియాడుతూ &quot;రైల్వే సిబ్బందికి సెల్యూట్&quot; అంటూ కామెంట్లు పెడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ  ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..  చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BGJ2AD8A-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/baby-in-train.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/durandhar-movie-unveiling-ravindra-kaushik-raws-legendary-spy-in-pakistan-video-1776417.html</loc><video:video>
	<video:title>ఒరిజినల్ &#039;ధురంధర్&#039; ఇతనే !! అదిరిన అసలు కథ</video:title>
	<video:publication_date>2026-03-25T17:01:26+05:30</video:publication_date>
	<video:description>దురంధర్‌ సినిమా కథ ఏంటో ఓసారి చూద్దాం. 1999లో ఐసీ-814 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంటాడు. పాకిస్థాన్‌ను చావు దెబ్బ కొట్టడానికి ఆపరేషన్‌ ధురంధర్‌ పేరుతో ఓ రహస్య మిషన్‌ చేపడతాడు. ఆ మిషన్‌లో భాగంగా పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్‌‌గా ‘హమ్జా’ అనే మారుపేరుతో పాక్‌లోకి పంపుతాడు. రహస్య ఏజెంట్‌గా పాక్‌లో అతడి ప్రయాణం ఎలా సాగింది? ఎదురైన సవాళ్లేంటి? కరాచీలో రెహమాన్‌ బలోచ్‌ని ఎలా అంతం చేశాడు? అన్నదే టూకీగా దురంధర్‌ సినిమా కథ. మరి ఆ సినిమా కథకు మూలం &#039;బ్లాక్ టైగర్&#039; రవీంద్ర కౌశిక్. భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 1952లో రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్ రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి, తన 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచార సంస్థ &#039;రా&#039; దృష్టిని ఆకర్షించారు. దేశం పిలుపు మేరకు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను స్వీకరించారు. పాకిస్థాన్‌లో గూఢచర్యం కోసం ఇస్లాం, ఉర్దూ భాషలపై పట్టు సాధించి &#039;నబీ అహ్మద్ షాకిర్&#039; అనే మారుపేరుతో పాక్‌లో అడుగుపెట్టారు. అక్కడే లా డిగ్రీ పూర్తి చేసి, ఏకంగా పాకిస్థాన్ సైన్యంలోనే చేరారు. తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగి, శత్రుదేశపు సైన్యంలో ఉంటూనే భారత దేశానికి కీలక సమాచారం అందించారు.1979 నుంచి 1983 మధ్య కాలంలో కౌశిక్ పంపిన సమాచారం వేలాది మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఆయన ధైర్యసాహసాలకు ముగ్ధురాలైన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు &#039;బ్లాక్ టైగర్&#039; అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అయితే, మరో ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆచూకీ బయటపడింది. పాక్ సైన్యానికి చిక్కిన తర్వాత దశాబ్దాల పాటు చిత్రహింసలు అనుభవించినా, దేశ రహస్యాలను మాత్రం బయటపెట్టలేదు. చివరకు 2001 మార్చి 23న ముల్తాన్ జైలులో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా, కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ అసమాన దేశభక్తుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..  చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oYqjaNkT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/original-dhurandhar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/strange-bank-robber-ny-man-gustavo-torres-steals-pennies-not-millions-video-1776403.html</loc><video:video>
	<video:title>ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..</video:title>
	<video:publication_date>2026-03-25T16:57:01+05:30</video:publication_date>
	<video:description>సినిమాల్లో బ్యాంకు దోపిడీలు అంటే కోట్లాది రూపాయలను నిమిషాల్లో కొల్లగొట్టేస్తారు. కానీ తాజాగా ఓ దొంగకు ఎదురైన చేదు అనుభవం వింటే అయ్యో పాపం అనక మానరు. అమెరికాలోని న్యూయార్క్‌లో గుస్టావో డిజెసస్ టోర్రెస్ అనే వ్యక్తి దృష్టి బ్యాంకులపై పడింది. ఒకే వ్యక్తి పలుమార్లు చిన్న మొత్తాల కోసం దోపిడీలకు పాల్పడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలోని పలు బ్యాంక్ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకుని టోర్రెస్ చోరీలకు పాల్పడ్డాడు. ఆశ్చర్యకరంగా, ఈ దోపిడీల ద్వారా అతడు దోచుకున్న మొత్తం విలువ కేవలం 605 డాలర్లు అంటే సుమారు 56,000 రూపాయలు మాత్రమే. పెద్ద మొత్తాల కోసం కాకుండా చిన్నచిన్న నగదు కోసం ఈ విధంగా రిస్క్ తీసుకోవడం విచిత్రంగా మారింది. తాజాగా జరిగిన ఘటనలో, టోర్రెస్ ఒక ఛేజ్ బ్యాంక్ బ్రాంచ్‌లోకి వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు స్లిప్ ఇచ్చాడు. &quot;డబ్బులు ఇవ్వకపోతే కస్టమర్లను గాయపరుస్తా&quot; అని రాసి ఉన్న ఆ నోట్ చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కొంత క్యాష్‌ అతనికి ఇచ్చి పంపించారు. అయితే కొన్ని బ్రాంచీలలో అతని ప్రయత్నం విఫలమై, ఖాళీ చేతులతోనే వెళ్లాల్సి వచ్చింది. హార్లెమ్‌లోని ఒక బ్యాంక్‌లో అయితే అతనికి కేవలం 20 డాలర్లు మాత్రమే దక్కాయి. ఇంత తక్కువ మొత్తంతోనే అతడు వెనుదిరగడం ఈ కేసును మరింత విచిత్రంగా మార్చింది. బ్యాంక్ సిబ్బంది భద్రత దృష్ట్యా పెద్దగా ప్రతిఘటన చూపకుండా డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టోర్రెస్‌ను గుర్తించిన అధికారులు, అతడికి గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 2021లో జరిగిన మరో బ్యాంక్ దోపిడీలో కూడా ఇదే తరహా విధానాన్ని ఉపయోగించినట్లు తేలింది. ఇటీవల మన్‌హటన్‌లో జరిగిన చోరీ కేసులో కూడా టోర్రెస్ పేరు బయటకు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ కేసులో కూడా దాదాపు 600 డాలర్లే దోచుకున్నట్లు తెలిపారు. ఇదే తరహా చిన్న మొత్తాల దోపిడీలు అతని ప్రత్యేక శైలిగా మారినట్లు అనిపిస్తోంది. ఇలాంటి చిన్న మొత్తాల దోపిడీలు చేయడం వెనుక మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా నేరపు అలవాటు కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బ్యాంక్ భద్రతా వ్యవస్థలు బలంగా ఉన్నప్పటికీ, ఈ తరహా బెదిరింపు పద్ధతులు సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలతో న్యూయార్క్ పోలీసులు అన్ని బ్యాంక్ శాఖలకు అలర్ట్ జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. చిన్న మొత్తాలే అయినప్పటికీ, ఇలాంటి దోపిడీలను తేలికగా తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/aU6zs4tI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bank-theft.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/technology-videos/reflect-orbital-sells-artificial-sunlight-at-night-cost-tech-and-eco-concerns-video-1776356.html</loc><video:video>
	<video:title>చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ</video:title>
	<video:publication_date>2026-03-25T16:54:07+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి ప్రసాదించిన గాలిని ఇప్పటికే బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారు.. తాగే నీటిని క్యాన్లలో నింపి వ్యాపారం చేస్తున్నారు.. ఇక ఇప్పుడు వంతు సూర్యుడిది! రేపటి రోజున సూర్యరశ్మి కూడా ఉచితం కాదు. రాత్రి పూట మీకు సూర్యకాంతి కావాలంటే గంటకు 6,000 డాలర్లు చెల్లించాల్సిందే... మన కరెన్సీలో చూస్తే.. ఐదు లక్షల పైమాటే. అమెరికాకు చెందిన &#039;రిఫ్లెక్ట్ ఆర్బిటల్&#039; అనే స్టార్టప్ కంపెనీ &#039;సూర్యకాంతిని అమ్ముతాం&#039; అంటూ ప్రకటించి ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. చీకటి పడ్డాక సూర్యుడు కనిపించడు కదా.. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే అసలు సిసలైన టెక్నాలజీ ఉంది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు భారీ పరిమాణంలో ఉండే అల్ట్రా-రిఫ్లెక్టివ్ అద్దాలను అమరుస్తారు. సూర్యుడు భూమికి అవతలి వైపు ఉన్నప్పుడు, ఈ అద్దాలు సూర్యకాంతిని పరావర్తనం చెందించి, సరిగ్గా మీరు కోరుకున్న ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశంపైకి మళ్లిస్తాయి. అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వారికి రాత్రి పూట కూడా పగటి వెలుగు కనిపిస్తుంది. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కధలా ఉన్నా, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ దీనిని సాకారం చేస్తోంది. కేవలం సరదా కోసం వెలుగును కొనడం కాదు.. దీని వెనుక పెద్ద బిజినెస్ ప్లానే ఉంది. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్ కేవలం పగలు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ టెక్నాలజీతో రాత్రి కూడా ఎండను సృష్టించి 24 గంటలూ కరెంటును తయారు చేయవచ్చు. రాత్రి పూట జరిగే ఖరీదైన అవుట్‌డోర్ పార్టీలు, షూటింగ్‌లు లేదా స్టేడియాల్లో లైటింగ్ కోసం లక్షల రూపాయల కరెంటు ఖర్చవుతుంది. దానికి బదులు ఈ &#039;నేచురల్ సన్‌లైట్&#039;ను అద్దెకు తీసుకోవచ్చు. భూకంపాలు లేదా వరదలు వచ్చిన విపత్తుల వేళ రాత్రి పూట సహాయక చర్యలు చేపట్టడానికి ఈ వెలుగు ప్రాణవాయువులా మారుతుంది. ఈ ప్రయోగంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. రాత్రి పూట కృత్రిమంగా వెలుగును సృష్టించడం వల్ల పక్షులు, జంతువుల జీవ గడియారం అస్తవ్యస్తమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ &#039;అద్దాల వెలుగు&#039; పెద్ద అడ్డంకిగా మారుతుందని అంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది  ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??  దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే  Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ</video:description>
<video:category>టెక్నాలజీ వీడియోలు</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xZPhy8bL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sun-sale.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kangana-ranaut-slams-bollywood-directors-undervalued-harassed-by-superstars-video-1775723.html</loc><video:video>
	<video:title>Kangana Ranaut: దర్శకుల్ని హీరోలు తొక్కేస్తున్నారు !! కాంట్రవర్సీ లేపిన కంగన</video:title>
	<video:publication_date>2026-03-24T20:43:25+05:30</video:publication_date>
	<video:description>తాజాగా నటి కంగన రనౌత్‌ దర్శకుల ప్రాముఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌లో నటుల కంటే దర్శకులకే ఎక్కువ గౌరవం, గుర్తింపు ఉంటుందని అన్నారు. ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ ను హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్, క్వెంటిన్ టరంటినోలతో పోల్చారు. ఆదిత్య వారి స్థాయిని అందుకున్నారని ఆమె కొనియాడారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆదిత్యను &quot;సూపర్‌స్టార్ డైరెక్టర్&quot; అని అభివర్ణించారు. ఈ ప్రశంసల మధ్యే కంగనా బాలీవుడ్‌లోని విచారకరమైన పరిస్థితులను ఎండగట్టారు. మన దేశంలో చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు తగినంత గౌరవం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. &quot;దర్శకులు రేయింబవళ్లు శ్రమిస్తూ, తక్కువ పారితోషికం పొందుతున్నారు. అంతేకాకుండా, ఇక్కడ సూపర్‌స్టార్లు ఫిల్మ్‌మేకర్లను వేధిస్తారు, వారిని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు&quot; అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిస్థితుల వల్లే నేటి యువత కేవలం నటులు కావాలని మాత్రమే కలలు కంటున్నారని, డైరెక్టర్ కావాలనే ఆశయం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆమె విమర్శించారు. అయితే, ఆదిత్య ధర్ విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. కంగనా కామెంట్స్‌ బాలీవుడ్‌లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది  ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??  దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే  Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FbIcathm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kangana-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tamil-nadu-dog-attack-owners-negligence-shocks-nation-viral-video-sparks-debate-1775721.html</loc><video:video>
	<video:title>వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది</video:title>
	<video:publication_date>2026-03-24T20:35:20+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా పెంపుడు జంతువులు ప్రాణ స్నేహితులుగా ఉంటాయని నమ్ముతాం, కానీ ఈ కుక్క వింత ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. తమిళనాడులో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై ఒక ఇంటి పెంపుడు కుక్క ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేసింది.అయితే.. దాడి సమయంలో అక్కడే ఉన్న యజమానులు దానిని వారించకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయారు. బాధితులు భయాందోళనతో ఆర్తనాదాలు చేస్తున్నా యజమానులు స్పందించకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జంతువుల పెంపకందారుల బాధ్యతపై చర్చ జరుగుతోంది. బాధితులకు రేబీస్ ప్రమాదం పొంచి ఉందని, వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లా తోప్పుతురై ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడి చేసింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది. అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా బాధితులతో యజమానులు వాగ్వాదానికి దిగారు. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??  దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే  Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ  భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fxx4nx9X-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dog-bite-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/financial-year-2026-27-understand-new-income-tax-rules-and-salary-structure-changes-video-1775717.html</loc><video:video>
	<video:title>ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??</video:title>
	<video:publication_date>2026-03-24T20:32:41+05:30</video:publication_date>
	<video:description>ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమలు అవుతుంది. అలాగే ఈ ఏడాది కొత్త ఆదాయపు పన్ను చట్టం, కొత్త ట్యాక్స్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లోనూ కీలక మార్పులు వస్తున్నాయి. మరి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా? ట్యాక్స్ లెక్కలపై కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ఈరోజు నుంచి ఉద్యోగుల జీతభత్యాల విషయంలో మార్పులు జరగనున్నాయి. మీ టేక్ హోమ్ శాలరీ అంటే ప్రతి నెలా మీ చేతికి అందే క్యాష్‌లో మార్పులు రానున్నాయి. అంతే కాకుండా ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కూడా కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను 2025, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమావళి 2026, కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిఫాల్ట్ కొత్త పన్ను విధానంలో మార్పులు, పన్ను స్లాబుల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఉద్యోగులకు లభించే Standard Deduction పరిమితి పెంపు, కంపెనీలు ఇచ్చే అలవెన్సులు, బేసిక్ పే నిష్పత్తిలో మార్పుల రానున్నాయి. బేసిక్ పే 50 శాతంగా ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జరిగే కంట్రిబ్యూషన్లలో మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, కార్మిక చట్టాల సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగుల సాలరీ పంపిణీలో పలు మార్పులు రానున్నాయి. మీరు ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానం కిందనే మీ పన్ను లెక్కిస్తారు. ఈ కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సెక్షన్ 80C వంటి మినహాయింపులు ఉండవు. కొత్త విధానంలో ఇచ్చే మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వేతన నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం సిటిసిలో కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ శాలరీ పెరిగితే దానికి అనుగుణంగా మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. పీఎఫ్ వాటా పెరగడం వల్ల నెల నెలా మీ చేతికి వచ్చే క్యాష్‌ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ, ఇది మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పెంచుతుంది. కేవలం జీతం మారడమే కాకుండా అసలైన మార్పు మీరు చెల్లించే పన్నులో కనిపిస్తుంది. కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరించడం వల్ల నిర్దిష్ట ఆదాయం ఉన్నవారికి గతంలో కంటే తక్కువ పన్ను పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాల వారికి ఇది ఊరటనిస్తుంది. జీతం పొందే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం ద్వారా ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించనుంది. ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనంగా మారుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో వచ్చే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మీ శాలరీ స్లిప్ చూడటానికి భిన్నంగా అనిపించవచ్చు. మీ బేసిక్ పే, అలవెన్సులు, పన్ను కోతలు అన్నీ కొత్త నిబంధనలకు అనుగుణంగా మారుతాయి. కాబట్టి, పన్ను ఆదా చేసుకోవడానికి, గరిష్ట ప్రయోజనం పొందడానికి ఏ పన్ను విధానం మీకు లాభదాయకమో ఇప్పుడే లెక్కించుకోవడం ఉత్తమం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే  Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ  భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు  Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4hMsAIuj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/april-1-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ott-crime-thriller-daldal-serial-killer-mystery-streaming-now-on-amazon-prime-video-1775699.html</loc><video:video>
	<video:title>దడపుట్టించే  సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే</video:title>
	<video:publication_date>2026-03-24T20:26:19+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్ లలో కిల్లర్ లేదా క్రిమినల్ ఎవరన్నది చివరి దాకా రివీల్ చేయరు. కానీ ఈ సిరీస్ లో మాత్రం రెండో ఎపిసోడ్ లోనే సీరియల్ కిల్లర్ ను రివీల్ చేస్తారు. అతను హత్యలు ఎలా చేస్తున్నాడో చూపిస్తారు. అయినా ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఈ సిరీస్ కథ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియా ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటుంది. ఉన్నట్లుండి నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో జరుగుతుంటాయి. ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా ఈ మర్డర్లు చేస్తుంటాడు. అంతేకాదు బాధితులను చంపే ముందు వారిని దారుణంగా హింసిస్తుంటాడు. కానీ పోలీసులు ఈ సైకో కిల్లర్ జాడను మాత్రం కనుక్కోలేకపోతారు. దీంతో ఆ కిల్లర్ మరింత రెచ్చిపోతాడు. చివరకు పోలీస్ స్టాఫ్ లో కూడా ఒకరిని హత్య చేస్తాడు. మరి క్రిమినల్ ను పట్టుకునేందుకు రీటా ఏం చేస్తుంది? అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? అతని మోటివ్ ఏంటి? చివరకు ఆ సైకో కిల్లర్ పోలీసులకు దొరికాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ క్రైమ్ సిరీస్ పేరు దల్ దల్. అమృత్ రాజ్ గుప్తా తెరకెక్కించిన ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. మొత్తం ఏడు భాగాలున్న ఈ వెబ్ సిరీస్ లో హింసాత్మక సన్నివేశాలు చాలా నే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ  భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు  Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్  Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/httpswwwyoutubecomwatchvQiBhWLncG3c-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/crime-thriller.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sharwanand-reacts-to-rohit-sharma-biopic-rumors-ready-to-act-if-script-comes-video-1775694.html</loc><video:video>
	<video:title>Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్</video:title>
	<video:publication_date>2026-03-24T20:20:44+05:30</video:publication_date>
	<video:description>ఇప్పుడంతా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్, పాలిటిక్స్ ప్రముఖల జీవితాలను తొంగి చూస్తున్న ఫిల్మ్ మేకర్స్‌.. ఫిల్మ డెలివరీ చేసి.. హిట్టు కొట్టాలని తెగ ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్, టాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారని.. అందులో ఓ మేకర్‌ రోహిత్ శర్మ క్యారెక్టర్ కోసం శర్వానంద్‌ను ఎంచుకున్నాడని ఓ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ వైరల్ న్యూస్‌ పైనే తాజాగా శర్వా రియాక్టవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ గా మారింది. శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌లో రిపోర్ట్స్ శర్వాను .. రోహిత్ శర్మ బయోపిక్ గురించి అడిగారు. దీంతో శర్వా కూడా కాస్త సానుకూలంగా.. రియాక్టయ్యాడు. రోహిత్ శర్మ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని చెప్పిన శర్వ.. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనదన్నాడు. ఒకవేళ ఆ కథ తన దగ్గరకు వస్తే మాత్రం తప్పకుండా నటించడానికి సిద్ధమే అంటూ కుండబద్దులు కొట్టినట్టు చెప్పేశాడు. గతంలో రోహిత్ శర్మకు తన లుక్ దగ్గరగా ఉంటుందని చాలా మంది అన్నారని శర్వా గుర్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం తన దృష్టంతా ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘బైకర్’ సినిమాపైనే ఉందని రిపోర్ ప్రశ్నకు బదులిచ్చాడు. దీంతో శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ  భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు  Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్  Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..  Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/lgiDQhZq-6M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rohit-sharma-biopic.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mangli-warns-public-dont-fall-for-microfinance-scams-using-my-name-video-tv9d-1775690.html</loc><video:video>
	<video:title>మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ</video:title>
	<video:publication_date>2026-03-24T20:16:24+05:30</video:publication_date>
	<video:description>మైక్రో ఫైనాన్స్ పేరిట.. త‌న పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సింగ‌ర్ మంగ్లీ ఖండించారు. ఫైనాన్స్ వ్యాపారుల‌కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ప్రొఫెన‌ల్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం తెలియ‌వ‌న్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. &quot;మైక్రోఫైనాన్స్ పేరిట నా పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్య‌క్తుల‌కు, వాళ్ల‌కు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాల‌కు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెష‌న‌ల్ ఈవెంట్స్ కోసం న‌న్ను, నా త‌మ్ముడిని రోజు చాలా మంది సంప్ర‌దిస్తుంటారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం సంబంధం లేని విష‌యం. ఇలాంటి మోస‌పూరిత విష‌యాల్లో నా పేరును వాడుకోవ‌డం, న‌న్ను ఇవ్వాల్వ్ చేయ‌డం చాలా అన్యాయం. కావాల‌ని కొంద‌రు నా వ్య‌క్తిగ‌త పేరు, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్న క‌రెన్సీకి సంబంధించిన వీడియోల‌కు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెష‌న్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ద‌య‌చేసి నా పేరు చెప్పి ఎవ‌రైనా డ‌బ్బులు వ‌సూలు చేసినా మీరు న‌మ్మ‌వ‌ద్దు. అలా మోస‌పోయిన వారికి న్యాయం చేయాల‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను&quot; అంటూ మంగ్లీ ఓ నోట్‌ను రిలీజ్ చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు  Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్  Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..  Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/4MXS6I51g5M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/singer-mangli-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-pawan-kalyan-fans-unwavering-spirit-in-bahrain-amidst-tensions-video-1775688.html</loc><video:video>
	<video:title>భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు</video:title>
	<video:publication_date>2026-03-24T20:14:23+05:30</video:publication_date>
	<video:description>2026 ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, బహ్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల బహ్రెయిన్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దేశ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ భీకర పరిస్థుతుల్లో.. మన తెలుగు వాళ్లు.. అందున పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు మాత్రం.. తమ అభిమాన హీరో &#039;ఉస్తాద్ భగత్ సింగ్‌&#039; సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. ఓ పక్క యుద్ధ జరుగుతున్నా కూడా... పవర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు బహ్రయిన్‌లో ఉన్న తెలుగు వాళ్లు. ఉస్తాద్‌ ప్రీమియర్స్ రోజు కేక్ కట్ చేశారు హంగామా చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పరిస్తితి ఏదైనా.. పవన్‌ ఫ్యాన్స్‌ తగ్గేదే లే అనే కామెంట్ ను వచ్చేలా చేసుకుంటున్నాయి. ఇక హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్  Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..  Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/nb19CGdmzFY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-02-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-aditya-dhars-box-office-triumph-and-allu-arjun-ntrs-next-big-project-video-1775680.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్</video:title>
	<video:publication_date>2026-03-24T20:11:50+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం దేశంలో ‘ధురంధర్ 2’ మేనియా గట్టిగానే నడుస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. మొదటి పార్ట్ కు మించి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. మార్చి 19న రిలీజైన ధురంధర్ ది రివేంజ్ కేవలం 3 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి త్రూ అవుట్ ఇండియా మార్మోగుతోంది. ఉరి తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ధురందర్, ధురంధర్ రివేంజ్ లతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఇక ఈ విషయం పక్కుకు పెడితే.. &#039;ధురంధర&#039; దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ‘అశ్వద్ధామ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రకటన చేశాడు ఆదిత్య ధర్. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడని ప్రచారం జరిగింది. అయితే దీని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ధురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసిన అల్లు అర్జున్ సినిమాని కొనియాడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారేమోనని సినిమా ఇండస్డ్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పుకోవచ్చు. అలాగే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..  Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/FdCYA-qiMCc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/aditya-dhar-allu-arjun.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ranveer-singhs-dhurandhar-2-success-renuka-desais-viral-pro-modi-post-sparks-debate-video-tv9d-1775676.html</loc><video:video>
	<video:title>Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..</video:title>
	<video:publication_date>2026-03-24T20:09:20+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ 2 సినిమాపై రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారు. చూసిన తర్వాత తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ధురంధర్ 2 సినిమా చూసిన రేణు దేశాయ్‌.. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ సంచలనాలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ధురంధర్ 2 రేంజ్ చూస్తుంటే 2000 కోట్ల టార్గెట్ ను ఈజీగా దాటేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్ వీర్ సింగ్ పేర్లు మరోసారి నెట్టింట మార్మోగుతున్నాయి. కేవలం సామాన్యులే కాదు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లకు వెళ్లి మరీ ధురంధర్ 2 సినిమాను చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ధురంధర్ 2 ను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా నటి రేణూ దేశాయ్ ధురందర్ ది రివేంజ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్టులు షేర్ చేశారు. &#039;ఈ చాయ్‌వాలా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన ప్రజలలో భయం పెరిగింది&#039; అంటూ ధురంధర్ 2 సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్ కి సంబంధించిన రీల్ ని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్‌. తన పోస్టుకు &#039;చాయ్‌ వాలా జల్వా&#039; అని క్యాప్షన్ ఇచ్చిన రేణూ .. తాను బీజేపీకి, మన అద్భుతమైన పీఎం మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు సొంత దేశం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే, దయచేసి ధురందర్ 1 &amp; 2 సినిమాలు చూడండి అంటూ రేణు దేశాయ్‌ సూచించారు. ధర్మాన్ని పాటించడమే అందరి కర్తవ్యమని.. ప్రతిఫలాన్ని ఆశించడం కాదని ఆమె తన పోస్టులో మెన్షన్ చేశారు. విజయమనే వాగ్దానానికి ఎవ్వరూ మోసపోవద్దని.. యుద్ధభూమి పిలుస్తోంది.. కార్యాచరణలో అందరూ ధైర్యంగా ముందుకు సాగాలంటూ.. రేణు తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరలవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GpqoGbjpTdw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/renu-desai-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-ustaad-bhagat-singh-ap-ticket-rates-drop-to-rs-100-to-rs-125-video-tv9d-1775669.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్</video:title>
	<video:publication_date>2026-03-24T20:05:47+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్. ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో ఇవాల్టి నుంచి అంటే.. మార్చి23 నుంచి తగ్గనున్నాయి. దీంతో మెగా ఫ్యాన్సే కాదు.. మూవీ లవర్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు.తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగాదికి రిలీజైన ఉస్తాద్ మూవీకి 10రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోటానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మొదటి 10 రోజుల కోసం అనుమతించిన అదనపు పెంపును తాజాగా తొలగించిన మేకర్స్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. తెలంగాణలో అందుబాటులో ఉన్న ధరలతో సమానంగా.. ఏపీలోని ఉస్తాద్ టికెట్ ధరలను చేరుకున్నాయి. అంతేకాదు తగ్గించిన తర్వాత ఉస్తాద్ టికెట్ ధరలు..సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలకు.. మల్టీప్లెక్స్ లలో రూ. 125 లకు తగ్గనున్నాయి. టికెట్ రేట్స్‌ తగ్గించడంతో.. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. కలెక్షన్స్ కూడా పెరిగుతాయని మైత్రీ మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా మంచి టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ubIK_OLzfAc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-16.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-cm-revanth-reddy-speech-in-witt-summit-2026-1775589.html</loc><video:video>
	<video:title>WITT 2026: ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?</video:title>
	<video:publication_date>2026-03-24T20:23:46+05:30</video:publication_date>
	<video:description>W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 నెట్‌వర్క్‌ What India Thinks Today సమ్మిట్‌లో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన బిగ్ విజన్ తెలంగాణ 2047పై కీలక విషయాలు పంచుకోనున్నారు.  డబ్ల్యూఐటీటీ వేదికగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మంచి చేస్తే మంచి చేశారని చెబుతా.. తప్పు చేస్తుంటే తప్పని చెబుతానని అన్నారు. ప్రజల సమస్యల ఆధారంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చామని.. అవి కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. పేదరికం చూస్తూ పెరిగిన వాడినని.. బెంజి కారులో వెళ్ళి దళితుల ఇళ్లలో స్విగ్గి ఫుడ్ బిజెపి వాళ్ళు తింటున్నారని మండిపడ్డారు. ఆర్థిక వనరులు తక్కువ ఉండటం వల్ల కొన్ని గ్యారెంటీలు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి అనుకున్న దానికంటే అధిక అప్పులు ఉన్నాయని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశామన్నారు. 11.90 వడ్డీకి 2 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని దుయ్యబట్టారు. 6-7 శాతం వడ్డీ వదిలేసి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా గత ప్రభుత్వ వైఖరి ఉండేది. ఇచ్చిన హామీల గురించి ప్రజలకు తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నా.. సోలార్ ఎనర్జీ ద్వారా దేశాన్ని కాపాడాలని ప్రతి రోజు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నానని.. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, అమెరికా ఏ దేశం కూడా భారతతో లేదు. విదేశాలతో భారతకి మంచి సంబంధాలు లేకుండా పోయాయని వెల్లడించారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/C8NCm8S0UNw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-revanth-reddy-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/chili-market-revival-demand-and-reduced-cultivation-drive-prices-to-record-highs-video-1775499.html</loc><video:video>
	<video:title>మెరిసిన ఎర్ర బంగారం.. మిర్చి రైతుకు పండగే</video:title>
	<video:publication_date>2026-03-24T17:07:13+05:30</video:publication_date>
	<video:description>గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు ఐదేళ్లుగా కుంగిపోయాడు. 90% మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇక సాగు చేయలేమంటూ కొందరు చేతులెత్తేసారు. మరికొందరు సాగు తగ్గించుకున్నారు. ఈ ఏడాదీ ధర లేకుంటే కాడి కింద పడేయాల్సిన దుస్థితి. ఈ సమయంలో జనవరి నుంచి మిరప ధరలు పుంజుకోవడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు మిర్చి సగటున రూ. 20 వేల వరకు పలుకుతుండటం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి సరకు కొనుగోలు చేస్తున్నారు. జనవరితో పోలిస్తే క్వింటాలుకు రూ. 5 వేల వరకు ధర పెరిగింది. గతేడాది రూ. 10 వేల లోపు పలికిన మిర్చి రకాలు, ఇప్పుడు రూ. 20 వేల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో రూ. 15 వేలు ఉన్న &#039;తేజ&#039; రకం ప్రస్తుతం రూ. 19,500కు చేరింది. తాలు మిర్చి కూడా క్వింటాలు రూ. 10 వేల పైనే పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల మిర్చి యార్డులో రికార్డు స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి. గతంలో ఇదే మార్కెట్‌లో దేశీ ఎల్లో మిర్చి క్వింటాల్‌ గరిష్టంగా ₹42,000 నుండి ₹52,000 వరకు పలికింది. ప్రస్తుతం తేజ, 334 సన్నం రకం.. ₹16,000 నుండి ₹22,000 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. నల్లతామర పురుగు, జెమిని వైరస్ ఉధృతి వల్ల సాగు ఖర్చులు ఎకరాకు రూ. 4 లక్షల వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, సగటున రూ. 4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సరకును నిల్వ చేయకుండా వెంటనే విక్రయిస్తున్నారు. గుంటూరు యార్డుకు గత మంగళవారం వచ్చిన 1.29 లక్షల బస్తాల్లో దాదాపు 1.26 లక్షల బస్తాలు అమ్ముడుపోవడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఐదేళ్ల నష్టాల తర్వాత దక్కిన ఈ ధరతో మిర్చి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WcefaszP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mirchi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/cooking-gas-crisis-india-considers-10kg-lpg-cylinders-due-to-middle-east-tensions-video-1775483.html</loc><video:video>
	<video:title>వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??</video:title>
	<video:publication_date>2026-03-24T17:02:29+05:30</video:publication_date>
	<video:description>భారతదేశంలో గ్యాస్‌ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం రోజుకు సుమారు 93,500 టన్నుల ఎల్పీజీని వినియోగిస్తోంది. ఇందులో మెజారిటీ వాటా గృహ వినియోగదారులదే. ప్రస్తుతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడంతో, ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా కంపెనీలు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 14.2 కిలోల సిలిండర్ సగటున 40 రోజులు వస్తే, 10 కిలోల సిలిండర్ నెల రోజులు వస్తుందని అంచనా. దీనివల్ల తక్కువ గ్యాస్‌తో ఎక్కువ మంది వినియోగదారులకు సేవలు అందించవచ్చని భావిస్తున్నారు. పాత సిలిండర్లలోనే మార్పు: కొత్త సిలిండర్లు తయారు చేసే కంటే, ప్రస్తుతం ఉన్న వాటిలోనే 10 కిలోల గ్యాస్‌ను నింపి పంపిణీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బరువు తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ధరను కూడా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే సిలిండర్‌పై బరువు వివరాలను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ మార్పులు చేయాలంటే రీఫిల్లింగ్ ప్లాంట్లలో సాంకేతిక మార్పులతో పాటు రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి. అయితే ప్రభుత్వం నుంచి గానీ, చమురు సంస్థల నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్యాస్ పంపిణీలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి  Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VxNt3KbS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-cylinder-14.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/krishna-district-scam-bogus-swamis-demand-money-from-elders-in-uyyuru-video-1775476.html</loc><video:video>
	<video:title>తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం</video:title>
	<video:publication_date>2026-03-24T16:56:38+05:30</video:publication_date>
	<video:description>రాను రాను మోసగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆలయాల్లో హుండీలను చోరీ చేయడం చూశాం.. బంగారం దుకాణాల్లో కస్టమర్స్‌లా వచ్చి చేతివాటం చూపిన దొంగలనూ చూశాం.. ఇప్పుడు స్వామీజీ వేషంలో వచ్చి డబ్బులివ్వకపోతే శపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన కృష్ణాజిల్లా ఉయ్యూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఆథ్యాత్మిక వేత్తల్లా వచ్చిన కొందరు కేటుగాళ్లు, అమాయక వృద్ధ దంపతులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆకునూరు గ్రామానికి చెందిన ప్రసాద్ రావు, మణి అనే వృద్ధ దంపతుల ఇంటికి కాషాయ వస్త్రాలు ధరించి స్వామీజీల వేషంలో కొందరు వ్యక్తులు వచ్చారు. తాము స్వామీజీలమని, తమకు ఆశ్రమం ఉందని, అందులో గోవుల నిర్వహణ కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం తమ వద్ద లేదని దంపతులు చెప్పడంతో, సదరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే &#039;శపిస్తాం&#039; అంటూ బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయపడిపోయిన దంపతులు, ప్రాధేయపడి తమ వద్ద ఉన్న 5 వేల రూపాయలను వారికి సమర్పించుకున్నారు. బాధిత దంపతులు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో, వారు వెంటనే ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, సదరు స్వామీజీలు కేవలం డబ్బులు అడగడమే కాకుండా, ఆ వృద్ధ దంపతుల కుటుంబ రహస్యాలను, వ్యక్తిగత వివరాలను కూడా బయటపెట్టడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. దీని వెనుక కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? లేదా పక్కా ప్లాన్‌తో సమాచారం సేకరించి వచ్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ వాహనంపై వెళ్లారు? అనే విషయాలను సేకరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అపరిచితులు స్వామీజీల వేషంలో వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఉయ్యూరు రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి  Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9XdRAD8i-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tamil-swamiji.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bizarre-complaint-man-approaches-police-after-mutton-refuses-to-cook-video-1775473.html</loc><video:video>
	<video:title>ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..</video:title>
	<video:publication_date>2026-03-24T16:53:12+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ఎందుకు వెళ్తారు? గొడవలు జరిగినా, దొంగతనం జరిగినా లేదా ఏదైనా మోసం జరిగినా వెళ్తారు. కానీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీస్‌ స్టేషన్‌కు ఓ వింత కేసు వచ్చింది. ఓ వ్యక్తి తాను కొన్న మటన్ ఎంతకీ ఉడకడం లేదని, కూర గిన్నెను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. తాడిపత్రి పట్టణానికి చెందిన హాజీ అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తెచ్చుకున్నాడు. ఎంతో ఇష్టంగా వంట మొదలుపెట్టాడు. కుక్కర్‌లో మటన్‌ ఉడకబెట్టాడు. ఓ 5 విజిల్స్‌ వచ్చాక ఓపెన్‌ చేసి చూశాడు. మటన్‌ ఉడకకపోవడంతో మరో ఐదు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాడు.. అయినా మటన్‌ ఉడకలేదు. సరే అని కుక్కుర్‌ మళ్లీ స్టవ్‌ మీద పెట్టి ఏకంగా 20 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాడు. సాధారణంగా 5-6 విజిల్స్ వస్తేనే మటన్ మెత్తగా ఉడికిపోతుంది. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే 20 విజిల్స్ వచ్చినా ఆ మాంసం ముక్కలు మాత్రం ఉడకలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హాజీ, తనకు నాసిరకం మాంసం అమ్మి మోసం చేశారని భావించాడు. ఇంకేముంది.. ఆవేశంతో ఊగిపోయిన హాజీ, మటన్‌ ఉడికించిన కుక్కర్‌ను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. &quot;సార్.. ఈ మటన్ ఎన్ని విజిల్స్ వచ్చినా ఉడకడం లేదు, ఇది మటనో ఇంకేదైనానా అని నాకు అనుమానంగా ఉంది. నన్ను మోసం చేసిన సదరు మటన్ షాపు యజమానిపై చర్యలు తీసుకోండి&quot; అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గిన్నెతో వచ్చిన ఫిర్యాదుదారుని చూసి పోలీసులు కూడా ఒక్క క్షణం అవాక్కయ్యారు. హాజీ కుక్కర్‌లో తీసుకొచ్చిన మటన్‌ను పరిశీలించిన పోలీసులు మటన్ షాపు యజమానిని పిలిపించి మాట్లాడారు. చివరికి గొడవ ఎందుకని భావించిన షాపు ఓనర్, హాజీని సముదాయించి.. ఉడకని మటన్‌కు బదులుగా మరో కిలో తాజాగా మటన్‌ను ఇచ్చి పంపించాడు. దీంతో శాంతించిన హాజీ ఫిర్యాదును వెనక్కి తీసుకుని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. &quot;మటన్ ఉడకకపోతే పోలీసుల దగ్గరకు వెళ్లడం ఏంటి సామీ!&quot; అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి  Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు  సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Y4zyx7S0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mutton-10.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/air-india-cabin-crew-fitness-tata-group-enforces-strict-bmi-rules-potential-salary-cuts-video-1775469.html</loc><video:video>
	<video:title>బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..</video:title>
	<video:publication_date>2026-03-24T16:49:09+05:30</video:publication_date>
	<video:description>టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సంస్థ తన క్యాబిన్ సిబ్బంది ఫిట్‌నెస్ విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించాలని యోచిస్తోంది. సంస్థ ప్రతిష్టను, సేవల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, సిబ్బంది బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని క్రమం తప్పకుండా చెక్‌ చేస్తారు. ఎవరైనా నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు తేలితే, వారిని ‘అన్‌ఫిట్’గా పరిగణిస్తారు. బరువు తగ్గేందుకు వారికి కొంత గడువు ఇచ్చిన తర్వాత కూడా మార్పు లేకపోతే విమాన విధుల నుంచి తప్పించి గ్రౌండ్ స్టాఫ్‌గా పంపించడం లేదా జీతంలో కోత విధించడం వంటి యాక్షన్‌ తీసుకోనున్నారు. కేవలం బాహ్య సౌందర్యం కోసమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చురుగ్గా, సమర్థంగా స్పందించేందుకు శారీరక దృఢత్వం చాలా అవసరమని యాజమాన్యం భావిస్తోంది. టాటా గ్రూప్ చేతికి వచ్చాక ఎయిర్ ఇండియా బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో మెరుగుపరిచేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై క్యాబిన్ క్రూ యూనియన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కేవలం బరువు ఆధారంగా జీతంలో కోతలు విధించడం సరికాదని, ఉద్యోగుల వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు వాదిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి  Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు  సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!  అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Q6CzRMQA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/weight-problem.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/pan-application-deadline-aadhaar-only-ends-march-31-2026-know-new-docs-video-1775434.html</loc><video:video>
	<video:title>PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి</video:title>
	<video:publication_date>2026-03-24T16:46:14+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా పాన్ నంబర్ అడుగుతున్నారు. ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి. రూ. 50 వేలకు మించి లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ నంబర్ కావాలి. అందుకే ప్రస్తుతం చాలా మంది పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మీకో అలర్ట్. వచ్చే ఏప్రిల్‌ 1, 2026 నుంచి పాన్‌కార్డ్‌కు సంబంధించి రూల్స్‌ మారుతున్నాయి. ఆధార్ కార్డుతో పాటుగా పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం మరో డాక్యుమెంటును తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ ఉంటే సరిపోతుంది. అయితే, ఇది మార్చి 31, 2026 తేదీ వరకే వర్తిస్తుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఆధార్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ధ్రువీకరణ కోసం మరో డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుందని కామన్ సర్వీస్ సెంటర్ ఇ-గవర్నెన్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. కేవలం ఆధార్‌తో పాన్ అప్లికేషన్ చేసేందుకు మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అదనంగా డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే పాన్ కార్డు అప్లికేషన్ పాత ఫారాలు ఇకపై యాక్సెప్ట్ చేయరని తెలిపింది. కొత్త ఫారాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని, ఈ కొత్త మార్పులను ప్రజలు గమనించాలని సీఎస్‌సీ కోరింది. ఈ జాబితాలో బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, మెజిస్ట్రేట్ వద్ద తీసుకున్న అఫిడవిట్, పాస్‌పోర్ట్ ఉన్నాయి. ఇవేమీ లేని సందర్భంలో ఇతర ఏదైనా ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా ఉండాలని సీఎస్‌సీ ఇ- గవర్నెన్స్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుపై పేరును తొలగిస్తున్నారని తెలిపింది. పాన్ కార్డును సూచించే పేరు ఆధార్ ప్రకారం ఉంటుందని స్పష్టం చేసింది. ఎవరైనా పాన్ కార్డు కావాలనుకుంటే మార్చి 31 వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కోరింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు  సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!  అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..  సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/irr6vHJ0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pancard-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/andhra-pradesh-rains-alert-thunderstorms-and-lightning-for-3-days-farmers-public-advised-caution-video-1775424.html</loc><video:video>
	<video:title>Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్</video:title>
	<video:publication_date>2026-03-24T16:13:37+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు, రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. వాతావరణశాఖ అధికారుల ప్రకారం.. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురివచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు, రైతుకూలీలు పొలాల్లో, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరారు. ఇంట్లో ఉన్నప్పుడు టీవీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్‌కనెక్ట్ చేయడం మంచిదని సూచించారు. రైతులు ఆరుబయట ఆరబోసిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలపై వెంటనే పట్టాలు కప్పి భద్రపరచుకోవాలి.వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు  సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!  అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..  సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2HbGacd9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/weather-update-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/why-gold-and-silver-prices-fell-despite-iran-war-clouds-india-market-update-video-1775422.html</loc><video:video>
	<video:title>Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు</video:title>
	<video:publication_date>2026-03-24T16:08:48+05:30</video:publication_date>
	<video:description>ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు రక్షణ కవచంలా పెరగాలి. అయితే దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడం ఒక అసాధారణ పరిణామంగా మారింది. ప్రముఖ మార్కెట్ విశ్లేషణ వేదిక ది కోబేసీ లెటర్ నివేదిక ప్రకారం.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. కాగా భారత్‌లో మార్చి 24 మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,940 తగ్గి రూ.1,40,350 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700లు తగ్గి రూ.1,28,650లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.10,000 తగ్గి, రూ.2,40,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,500 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,28,800 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,40,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,28,650 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,30,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,650 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,40,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!  అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..  సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/34T4huR4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/undersea-internet-cables-under-threat-geopolitical-conflicts-disrupt-global-data-flow-video-1775417.html</loc><video:video>
	<video:title>సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!</video:title>
	<video:publication_date>2026-03-24T16:04:34+05:30</video:publication_date>
	<video:description>సమాచార విప్లవానికి కారణమై... ప్రపంచం కుగ్రామంగా మారటానికి మూలం ఇంటర్నెట్‌! ఇంటర్నెట్‌ సక్రమంగా పని చేస్తోందంటే సముద్ర గర్భంలో వేసిన కేబుల్‌ లైన్లు కారణం. అన్ని సముద్రాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95% డాటా అనుక్షణం ప్రసారమవుతుంటుంది. ఇప్పుడా కేబుల్‌ వ్యవస్థలే హోర్ముజ్ జలసంధిలో మంటలు రేకెత్తించాయి. పశ్చిమాసియాలో రాజుకుంటున్న యుద్ధం కేవలం గగనతలం, భూభాగాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకలాంటి సముద్రగర్భ డేటా కేబుళ్లపైనా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తాజా నిదర్శనంగా, మెటా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘2 ఆఫ్రికా’ కేబుల్ ప్రాజెక్టు పనులు పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌లో కేబుల్ వేసే నౌక సౌదీ అరేబియా సమీపంలో చిక్కుకుపోయింది. ఈ పరిణామానికి యుద్ధం కారణమని స్పష్టమైంది. ప్రపంచంలో ఎర్ర సముద్రం, హ‌ర్మూజ్ జలసంధి డిజిటల్ కమ్యూనికేషన్లకు ముఖ్యం. యూరోప్‌, ఆసియా, ఆఫ్రికాలను కలిపే ఎర్ర సముద్రం ఇప్పటికే ముఖ్యమైన సబ్‌సీ డేటా కారిడార్‌గా ఉంది. గతంలో ఇక్కడ కేబుళ్లు దెబ్బతినడంతో భారత్, పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం తగ్గి, సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు హ‌ర్మూజ్ జలసంధి గల్ఫ్ దేశాలలోని డేటా సెంటర్లను అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందుకే హ‌ర్మూజ్‌ను ఇప్పుడు చమురు మార్గంగానే కాకుండా కమ్యూనికేషన్స్ చెక్‌పాయింట్‌గానూ చూస్తున్నారు. సముద్ర గర్భంలోని కేబుళ్లు 95 శాతం పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను, రోజూ సుమారు 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలను మోసుకెళ‌తాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం సులభం కాకపోయినా... నౌకల లంగర్లు, ప్రమాదాలు, సైనిక కార్యకలాపాల వల్ల కేబుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఒక మార్గం దెబ్బతింటే నెట్‌వర్క్‌లు ప్రత్యామ్నాయ మార్గాల్లో డేటాను మళ్లిస్తాయి. కానీ, అసలైన ముప్పు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోవడం కాదు, వేగం తగ్గడం, డేటా ప్రవాహానికి తీవ్ర అంతరాయాలు కలగడం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్షిపణుల దాడులే వార్తల్లో నిలుస్తున్నాయి. కానీ సముద్ర గర్భంలో ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..  సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jafyjpty-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/net-cable-wires.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/attapur-robbery-rs-20-lakh-looted-from-businessmans-home-police-urge-home-security-video-1775412.html</loc><video:video>
	<video:title>అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..</video:title>
	<video:publication_date>2026-03-24T15:58:04+05:30</video:publication_date>
	<video:description>రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. తిరిగి వచ్చిన యజమాని... ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి లబోదిబోమంటూ &#039;డయల్ 100&#039;కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితులు ఫిరోజ్ బయటకు వెళ్లిన విషయాన్ని పక్కాగా గమనించి ఈ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. బాధితుడికి అత్యంత సన్నిహితులు లేదా తెలిసిన వారి ప్రమేయం ఉందేమో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది విహారయాత్రలకు, ఊర్లకు వెళ్తుంటారు. ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లకు సెక్యూరిటీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/h4JjFQHu-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/robbery-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/inter-students-viral-exam-creativity-plea-to-examiner-for-pass-marks-goes-viral-video-1775409.html</loc><video:video>
	<video:title>సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి</video:title>
	<video:publication_date>2026-03-24T15:53:25+05:30</video:publication_date>
	<video:description>పరీక్షలంటే కొందరు విద్యార్ధులకు చాలా భయంగా ఉంటుంది. ఎంత బాగా చదివినా పరీక్ష హాల్‌లోకి వెళ్లాక పరీక్ష సరిగా రాయలేకపోతారు. దీంతో కొందరు పేపరు ఖాళీగా వదిలేస్తారు, మరికొందరు సినిమా పాటలు రాస్తారు. కానీ, తెలంగాణకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి మాత్రం తన పాస్ మార్కుల కోసం ఏకంగా ఎగ్జామినర్ మనసు కరిగించేలా తన &#039;క్రియేటివిటీ&#039;ని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసి, ప్రస్తుతం మూల్యాంకనం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి రాసిన జవాబు పత్రం చూసి ఎగ్జామినర్ అవాక్కయ్యారు. ఆ విద్యార్థి ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా.. ఓ గురువు కాళ్లపై శిష్యుడు పడి నమస్కరిస్తున్నట్లుగా ఒక బొమ్మ గీశాడు. ఆ బొమ్మలో గురువును &#039;సార్&#039; అని, తనను &#039;నేను&#039; అని నామకరణం చేసి, &quot;సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి&quot; అంటూ దీనంగా వేడుకున్నాడు. &quot;సార్.. నాకు అమ్మానాన్న లేరు. గురువులే నాకు తల్లిదండ్రులు. నేను దేవుడిని నమ్ముతున్నాను.. ఆ దేవుడు కూడా మీరే సార్. నేను ఎంతో కష్టపడి చదివిన ప్రశ్నలేవీ పరీక్షలో రాలేదు. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను పాస్ చేయండి.. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ప్లీజ్ సార్!&quot; అంటూ రాసుకొచ్చాడు. ఈ ఆన్సర్ షీట్‌ను చూసిన ఎగ్జామినర్ దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. &quot;పాపం ఆ అబ్బాయి పరిస్థితి చూడండి&quot; అని కొందరు అంటుంటే, ఇలాంటి వింతలు ప్రతీ ఏడాది కామనే కదా! అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా తగ్గుతున్న బంగారం ధర  Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న  Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Iqi4APbK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/student-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/union-minister-kishan-reddy-live-key-address-at-tv9-what-india-thinks-today-summit-2026-1775384.html</loc><video:video>
	<video:title>WITT Summit 2026: వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..</video:title>
	<video:publication_date>2026-03-24T15:30:10+05:30</video:publication_date>
	<video:description>W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, మేనిఫెస్టో, 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపై ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూడండి..</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QczRgOcT-78</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kishan-reddy-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/pm-modi-speech-in-parliament-budget-session-2026-live-video-on-24-03-2026-1775262.html</loc><video:video>
	<video:title>PM Modi Speech: రాజ్యసభలో మోదీ ప్రసంగం</video:title>
	<video:publication_date>2026-03-24T14:18:08+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియా యుద్ధంపై లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్‌పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/y5gNf5lHUsM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pm-modi-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indian-stocks-plunge-amidst-middle-east-tensions-crude-oil-fears-fii-exodus-video-1774804.html</loc><video:video>
	<video:title>Stock Market: యుద్ధం దెబ్బకి కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు</video:title>
	<video:publication_date>2026-03-23T20:39:26+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత తీవ్రం కావడంతో దాని ప్రభావం భారతీయ స్టాక్‌ మార్కెట్లను కల్లోలంలోకి నెట్టేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మార్చి 23 సోమవారం‌ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1855 పాయింట్లు దిగజారి 72,677 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కీలకమైన 23 వేల మార్కును కోల్పోయి, 591 పాయింట్ల నష్టంతో 22,522 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం ఒక్క సెషన్‌లోనే మదుపర్ల సంపద సుమారు రూ. 11 లక్షల కోట్లు హరించుకుపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే ఈ రోజు 33 పైసలు తగ్గి 93.86 వద్ద సరికొత్త కనిష్ఠాన్ని తాకింది. ఇది దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు కేవలం 16 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లు వెనక్కి తీసుకున్నారు. అంటే సగటున ఒక ట్రేడింగ్ అవర్‌కు రూ. 1000 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు ముడిచమురు ధరలు భయపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగితే ఏప్రిల్ నాటికి బ్యారెల్ చమురు ధర 180 డాలర్లను దాటవచ్చని సౌదీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 113 డాలర్ల వద్ద ఉంది. ఇటు హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ రవాణా వ్యవస్థను ఆందోళనలో పడేశాయి. దీనివల్ల ముడి పదార్థాల కొరత ఏర్పడి, రవాణా ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. భారత మార్కెట్లే కాకుండా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా తగ్గుతున్న బంగారం ధర  Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న  Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rEgzqFhO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/stock-market-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-and-silver-crash-prices-hit-4-month-lows-is-now-the-time-to-buy-video-1774799.html</loc><video:video>
	<video:title>Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా తగ్గుతున్న బంగారం ధర</video:title>
	<video:publication_date>2026-03-23T20:37:14+05:30</video:publication_date>
	<video:description>గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి మెరుపులు తగ్గుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాల వల్ల పెట్టుబడిదారులు వెనకడుగు వేయడంతో ధరలు భారీగా పతనమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పతనాన్ని కొనసాగించాయి. సోమవారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,377.95 డాలర్లకు పడిపోయింది. ఇది గత నాలుగు నెలల్లోనే అతి తక్కువ ధర కావడం గమనార్హం. గత వారంలో ఇదే ధర 5,000 డాలర్ల మార్కును దాటడం విశేషం. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తూ 65.74 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి 23 సోమవారం భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5,950లు తగ్గి, రూ.1,40,020 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.5,450లు తగ్గి, రూ.1,28,350లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.20,000 తగ్గి, రూ.2,30,000లు గా కొనసాగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,110 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,940 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,45,960 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,790 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,570 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,190 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,960 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,790 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,30,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న  Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/65El4xMW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-today-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/salman-khans-matrubhoomi-galwan-film-release-delay-and-content-changes-explained-video-1774789.html</loc><video:video>
	<video:title>Salman Khan: పక్కా హిట్ కోసం భాయిజాన్ వెయిటింగ్</video:title>
	<video:publication_date>2026-03-23T20:21:13+05:30</video:publication_date>
	<video:description>ఈద్‌కి సినిమా రావడం పక్కా అని అనౌన్స్ చేసే సల్మాన్‌ఖాన్‌ ఈ సారి కాస్త ఆలస్యంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జర్రింత ఆలస్యం చేస్తే చేశారుగానీ, ఎలాగైనా ఈ సారి హిట్‌ బొమ్మను పట్టుకొచ్చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ సల్లూభాయ్‌ ఏం చేస్తున్నారు? సినిమా సక్సెస్‌ కావాలంటే జస్ట్ కంటెంట్‌ ఉంటే సరిపోదు, కలరింగ్‌ కూడా ఉండాలని ఇప్పుడు కాస్త గట్టిగానే నమ్ముతున్నారు సల్మాన్‌ఖాన్‌. అందుకే లేటెస్ట్ సినిమాకు మాతృభూమి అని టైటిల్‌ కూడా పెట్టేశారు. మే వార్‌ రెస్ట్ ఇన్‌ పీస్‌ అంటూ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చేశారు. గల్వాన్‌ దాడులను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించింది టీమ్‌. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ప్రమోషనల్‌ కంటెంట్‌లోనూ ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఇండో చైనా మధ్య సంబంధాలను పోట్రే చేసే సన్నివేశాలు చాలానే ఉండనున్నాయి ఈ చిత్రంలో. రీసెంట్‌గా టైటిల్ విషయంలో మార్పులు చేసిన సల్మాన్‌, ఇప్పుడు మూవీ కంటెంట్ విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారట. బ్యాటిల్ ఆఫ్‌ గల్వాన్ టైటిల్‌ను మాతృభూమిగా మార్చిన భాయ్‌జాన్‌, కథలోనూ చైనాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల గాఢతను తగ్గించాలని సూచించారట. ఎడిటింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న  Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/68BEhbg8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/salman-khan-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rashmika-mandanna-and-vijay-deverakonda-virosh-couples-balance-of-tradition-and-stardom-video-1774787.html</loc><video:video>
	<video:title>Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న</video:title>
	<video:publication_date>2026-03-23T20:18:23+05:30</video:publication_date>
	<video:description>విరోష్‌ జంట నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. ఈ ఏడాదిని ఇంత పాజిటివ్‌గా ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ రష్మిక ఆనందంగా కనిపించారు. ఈ విషయాన్ని జనాలు మర్చిపోయేలోపు మరో వీడియోతో వైరల్‌ అవుతోందీ జంట. అయినా గద్దర్‌ అవార్డుల వేడుకలో రష్మిక చూపించిన చలాకీ తనం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు ఆమె అభిమానులు. చిన్నారి కోరిందని పిలిచి కూర్చోబెట్టి స్వీట్లు తినిపించి సందడి చేశారు విరోష్‌. పెద్దా, చిన్నా తేడా లేకుండా, తమ పెళ్లిని అందరితోనూ ఈ జోడీ సెలబ్రేట్‌ చేసుకుంటున్న తీరుకు ఫిదా అవుతోంది విరోష్‌ ఫ్యాన్స్ క్లబ్‌. అంతే కాదు, రష్మిక స్టేట్‌ అవార్డు అందుకున్న వేడుకకు అత్తగారితో కలిసి రావడాన్ని గురించి కూడా ఇష్టంగా చెప్పుకుంటున్నారు జనాలు. దేవిశ్రీ ప్రసాద్‌.. సారీ దేవరకొండ అంటూనే రష్మికతో స్టెప్పులు వేయించడం, చిరంజీవి, నాగార్జున అండ్‌ అదర్స్ ని చలాకీగా వెళ్లి రష్మిక కలవడం, ఇలా ప్రతి విషయాన్ని ఇష్టంగా వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. పొద్దున్నే పూజ చేసుకున్నా అంటూ ఉగాది గురించి రష్మిక చెప్పిన తీరు కూడా వైరల్‌ అవుతోంది. ఓ వైపు సంప్రదాయాలు, పూజలను పద్ధతిగా పాటిస్తూనే, ఇంకోవైపు సినిమా షూటింగులకూ హాజరవుతున్నారు రష్మిక మందన్న. మైసా షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్ చేశారీ బ్యూటీ. ఆమె నటించిన కాక్‌టైల్‌2 త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. విజయ్‌ దేవరకొండ అండ్‌ రష్మిక జంటగా నటిస్తున్న రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/o8Ykyz9y-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-mandanna-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-summer-releases-2026-dhurandhar-2-toxic-peddi-vishwambhara-updates-video-1774786.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: బెస్ట్ టాక్‌ తో దూసుకుపోతున్న ధురంధర్2</video:title>
	<video:publication_date>2026-03-23T20:14:46+05:30</video:publication_date>
	<video:description>సమ్మర్‌... సమ్మర్‌.. సమ్మర్‌.. ఈ సమ్మర్‌ స్టార్టింగ్‌లోనే మూడు సినిమాల మధ్య భీభత్సమైన పోటీ ఉంటుందనేది మొన్న మొన్నటిదాకా విన్న మాట. అంతగా డిస్కషన్‌కి రీజన్‌ అయిన ఆ సినిమాల రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చూసేద్దాం పదండి. ధురంధర్‌ ఫస్ట్ పార్టుకి మంచి టాక్‌ రావడం, టీజర్‌తోనే ధురంధర్‌ సెకండ్ పార్ట్ మీద భీభత్సమైన హైప్‌ క్రియేట్‌ కావడంతో మార్చి 19 ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర క్లిక్‌ కావడం ఖాయమని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే మార్చి 19కన్నా ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో ఢంకా భజాయించింది ధురంధర్‌ సీక్వెల్‌. మన దగ్గర ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చెప్పిన టైమ్‌ కి రిలీజ్‌ అయింది. పలు ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం విపరీతంగా ఉందనే విషయాన్ని కారణంగా చూపిస్తూ టాక్సిక్‌ మూవీ వాయిదాను ప్రకటించింది. అయితే ప్రాడక్ట్ ఇంకా రెడీ కాలేదని, గ్రాఫిక్స్ తో యష్‌ శాటిస్‌ఫై కాలేదని, అందుకే సినిమాను వాయిదా వేశారనే టాక్‌ కూడా గట్టిగానే నడిచింది. టాక్సిక్‌ వాయిదా పడ్డట్టుగానే పెద్ది కూడా వాయిందా పడుతుందా? ఏప్రిల్‌ ఎండింగ్‌ నుంచి మరోసారి వాయిదాను తీసుకుంటుందా? అనే ప్రచారం తీవ్రంగా నడిచింది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు మేకర్స్. ఒక్క స్పెషల్‌ సాంగ్‌, నాలుగు రోజుల స్పోర్ట్స్ తాలూకా షూట్‌ పెండింగ్‌ ఉందని, అది కూడా వీలైనంత త్వరగా పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని క్లారిటీ ఇస్తున్నారు. మేకర్స్ చెప్పినట్టు పెద్ది అనుకున్న టైమ్‌కి ల్యాండ్‌ అయినా, విశ్వంభర పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ సమ్మర్‌కి విశ్వంభర రావడం పక్కా అని మెగాస్టార్‌ స్వయంగా ఇచ్చిన మాటను, నిలబెట్టే ప్రయత్నంలోనే యూనిట్‌ ఉందా? అనే డిస్కషన్‌ షురూ అయింది. పనిలో పనిగా సమ్మర్‌ రిలీజ్‌ అయ్యే మిగిలిన సినిమాల మీద ఓ లుక్‌ వేసేస్తు్న్నారు జనాలు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dmmlikcO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-15.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/beyond-glamour-bhumi-pednekars-journey-health-battles-and-ai-adaptation-video-1774784.html</loc><video:video>
	<video:title>పదేళ్ల ప్రస్థానం గురించి మాట్లాడిన భూమి ఫడ్నేకర్</video:title>
	<video:publication_date>2026-03-23T20:13:09+05:30</video:publication_date>
	<video:description>సినిమా హీరోయిన్‌ అనగానే అందరం ఆమె అందం గురించి, ఫేమ్‌ గురించి, ఎంత ఫామ్‌లో ఉన్నారా అనే విషయాన్ని గురించి, లగ్జరీ గురించి, కాస్ట్యూమ్స్ గురించి, ఫ్యాషన్‌ అండ్‌ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ, చాలా అరుదుగా వాళ్లు గో త్రూ అవుతున్న విషయాలు చర్చలోకి వస్తాయి. వాళ్లు తమను తాము అప్‌డేట్‌ చేసుకునే తీరు ఒకింత ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుంది. ఈ విషయంలో బాలీవుడ్‌ నాయిక భూమి ఫడ్నేకర్‌ ఏం చెబుతున్నారు. ప్రియాంకను ఈ ఇష్యూలో ఎందుకు ప్రస్తావించారు? చూసేద్దాం వచ్చేయండి. ప్రియాంక చోప్రా అంటే నాకు చాలా ఇష్టం అని ఓపెన్‌ అయ్యారు బాలీవుడ్‌ హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌. ఎవరికీ ఏ స్థాయీ ఊరికే రాదని అంటున్నారు భూమి. అందుకే ఎన్నో విషయాలు తాను ప్రియాంక చోప్రాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెబుతున్నారు. బాలీవుడ్‌లో భూమి ఫడ్నేకర్‌ అడుగుపెట్టి దశాబ్దం అయింది. తాను చేసిన పాత్రల కోసం ఫిజికల్‌ గా ఎంతో మారానని అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. కెరీర్‌ లో అడుగుపెట్టిన కొత్తలో రివ్యూల కోసం ఎదురుచూసేదాన్నన్నారు భూమి. మౌత్‌ టాక్‌తో ఆడిన సినిమాలు, వాటి వల్ల నిలబడ్డ హీరోల గురించి కూడా తనకు బాగా తెలుసన్నారు. కెరీర్‌లో తనను డిజప్పాయింట్‌ చేసిన మూవీ &#039;ది లేడీ కిల్లర్‌&#039; అని చెప్పారు. కథ చెప్పినప్పుడు, తాను చదివినప్పుడు సంపూర్ణంగా ఉందని, కానీ, సగం సగం తెరకెక్కించి రిలీజ్‌ చేశారని, సినిమా చూసి చాలా బాధపడ్డానన్నారు. మేకింగ్‌లోనూ తాను పార్టిసిపేట్‌ చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదనిపించిందని తెలిపారు. తన చేతిలో లేని విషయం గురించి ఆలోచించడం వేస్ట్ అని, అందుకే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉండాలనుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఏఐ మీద ఫోకస్‌ చేస్తున్నానన్నారు ఈ లేడీ.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qpPb8rCL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bhumi-pednekar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywood-tollywood-actresses-big-hopes-for-upcoming-2024-2026-career-defining-films-video-1774755.html</loc><video:video>
	<video:title>2026లో అందాల భామల ఆశలు నెరవేరేనా ??</video:title>
	<video:publication_date>2026-03-23T20:05:57+05:30</video:publication_date>
	<video:description>2026 లో మీరు దేని కోసం వెయిట్‌ చేస్తున్నారు అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని షేర్‌ చేసుకుంటారేమో. కానీ కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రం పెక్యులియర్‌గా ఒకే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వారు చెబుతున్న వివరాలేంటి? వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి.. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తర్వాత సరైన సక్సెస్‌ లేదు శ్రీదేవి తనయ జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్‌ హోప్స్ పెట్టకున్నారు ఈ లేడీ. లాస్ట్ ఇయర్‌ రామ్‌చరణ్‌ తో తెలుగువారిని పలకరించారు కియారా. ఆమె సినీ కెరీర్‌కి గేమ్‌ ఛేంజర్‌ పెద్దగా ప్లస్‌ కాలేదు. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న టాక్సిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రెగ్నెన్సీ బ్రేక్‌ తీసుకున్న కియారాకి టాక్సిక్‌ చాలా కీలకమైన మూవీ. మన దగ్గర మృణాల్‌ కూడా ఈ ఏడాది మీద మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అడివి శేష్‌ తో కలిసి ఆమె నటించిన డెకాయిట్‌ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్‌ చూడాలన్నది మృణాల్‌ కోరిక. ఇటీవలి కాలంలో పెళ్లి వార్తలతో వైరల్‌ అవుతున్న మృణాల్‌.,. ఎవరరేమనుకుంటే నాకేంటి? నా దృష్టి మొత్తం డెకాయిట్‌ మీదే ఉందంటున్నారు. మన వాళ్లే కాదు.. నార్త్ బ్యూటీ ఆలియా, శార్వరి వాఘ్‌ కూడా ఈ ఏడాది మీద గట్టిగానే నమ్మకం పెంచుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్న విజయం ఈ ఏడాది ఆల్ఫాతో అందుతుందన్నది ఆలియా అండ్‌ శార్వరి ఆశ. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మరోసారి ఫేమస్‌ కావాలంటే ఆల్ఫా సక్సెస్‌ కంపల్సరీ అన్నది వారిద్దరూ చెబుతున్న మాట. దీపిక పదుకోన్‌ కూడా సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. నార్త్ లో షారుఖ్‌ తో కింగ్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ, తెలుగులో ఐకాన్‌స్టార్‌తో మూవీ చేస్తున్నారు. ఇటు కృతిసనన్‌ కూడా కాక్‌టైల్‌ సీక్వెల్‌తో ఆశించిన సక్సెస్‌ వస్తుందని నమ్మకంతో ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mfGWNzvn-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/pm-modi-delivers-key-note-in-tv9-network-what-india-thinks-today-global-summit-2026-1774772.html</loc><video:video>
	<video:title>PM Modi: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..</video:title>
	<video:publication_date>2026-03-23T19:57:30+05:30</video:publication_date>
	<video:description>టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే - 2026 సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. “ఇండియా అండ్ ది వరల్డ్” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ నాలుగో ఎడిషన్ సదస్సుకు దేశ విదేశాల నుంచి దిగ్గజాలు తరలివచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. గతేడాది ఇదే వేదికపై టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రశంసించిన ప్రధాని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో టీవీ9 వంటి మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. భారత్ నేడు ప్రపంచ గమనాన్ని నిర్దేశించే స్థితిలో ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు మేధోమథనం మార్చి 23, 24 తేదీలలో జరిగే ఈ సదస్సులో మొత్తం ఏడు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆర్థిక వృద్ధి, సుపరిపాలన, సాంకేతిక ఆవిష్కరణలు, సస్టైనబిలిటీ, సంస్కృతి వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రేపు జరిగే సత్తా సమ్మేళనం రాజకీయ పరిణామాలపై చర్చకు కేంద్రబిందువు కానుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, అఖిలేష్ యాదవ్, స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఒవైసీ, డీకే శివకుమార్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/PYcGQ4gg16s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/what-india-thinks-today-2026.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-success-rs-3000-cr-in-4-months-revolutionizing-indian-film-sequel-strategy-video-1774754.html</loc><video:video>
	<video:title>ధురంధర్ గుణపాఠం.. నేర్చుకుంటారా మరి..?</video:title>
	<video:publication_date>2026-03-23T19:42:13+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ ఇండియన్ సినిమాకు ఏం నేర్పించింది..? సీక్వెల్స్ ఎలా చేయకూడదో నేర్పించిందా లేదంటే ఇలాగే చేయాలని కనువిప్పు కలిగించిందా..? 4 నెలల్లో 3000 కోట్ల బిజినెస్ ఎలా సాధ్యమైంది..? ఒకేసారి 8 గంటలకు పైగా సినిమాను ఓ దర్శకుడు ఎలా ప్లాన్ చేయగలిగాడు..? సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్ళు తీసుకుంటున్న మన మేకర్స్‌కు ధురంధర్ సినిమా ఏం పాఠం నేర్పించింది..? బాహుబలి, కేజీయఫ్, పుష్ప లాంటి సినిమాలన్నీ రికార్డులు తిరగరాసినా.. వాటి సీక్వెల్స్ థియేటర్లలోకి రావడానికి మాత్రం ఏళ్లకేళ్లు పట్టింది. కల్కి, దేవర, సలార్ లాంటి భారీ చిత్రాల సెకండ్ పార్ట్స్ ఎప్పుడొస్తాయో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.. మొదటి భాగం సక్సెస్ అయ్యాక తీరిగ్గా కథలు అల్లుకుంటూ కూర్చోవడం వల్లే మన మేకర్స్ ఇంతలా టైమ్ తీసుకుంటున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నపుడు కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను కేవలం నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసారు క్రిష్. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం ధురంధర్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో అడుగులేసి ట్రెండ్ సెట్ చేసారు. ఏకంగా 14 నెలల ప్రీ ప్రొడక్షన్.. 12 నెలలు షూటింగ్‌తో రెండు పార్టులను ఒకేసారి కంప్లీట్ చేసారు. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ధురంధర్ పార్ట్ 1 ఊహించని రేంజ్‌లో 1400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏమాత్రం లేట్ చేయకుండా వేడి తగ్గకముందే మార్చి 19న ధురంధర్ 2 సినిమాను కూడా థియేటర్లలోకి దించేశారు. ఇప్పుడది కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ మార్క్ వైపు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. 1000 కోట్లైతే వారంలోపే వచ్చేలా ఉన్నాయిప్పుడు.పార్ట్ 1 హిట్టయ్యాక హడావిడిగా కథలు రాసుకోకుండా.. ముందే 2 పార్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆదిత్య ధర్ చూపించారు. ఒకేసారి షూట్ చేయడం వల్ల యాక్టర్స్ డేట్స్ అడ్జస్ట్ చేయడమే కాదు.. బడ్జెట్ అదుపులో ఉంటుందని ప్రాక్టికల్‌గా చూపించింది ధురంధర్. అన్నింటికీ మించి ప్రేక్షకులను ఏళ్ల తరబడి వెయిట్ చేయించకుండా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేయాలో ధురంధర్ ఒక పర్ఫెక్ట్ పాఠం నేర్పించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FlvS2vTe-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-all-rounder-heroines-glamour-acting-and-special-songs-the-new-trend-video-1774764.html</loc><video:video>
	<video:title>ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు..  సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్</video:title>
	<video:publication_date>2026-03-23T19:38:01+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు గ్లామర్‌కు ఒకరు, యాక్టింగ్‌కు మరొకరు, స్పెషల్ సాంగ్స్ కోసం ఇంకొకరు.. ఇలా హీరోయిన్లకో లెక్క ఉండేది. కానీ ట్రెండ్ మారిందిప్పుడు. మన హీరోయిన్స్ ఆల్ రౌండర్స్‌గా మారిపోయి కమర్షియల్ సినిమాలతో పాటు ఫీమేల్ సెంట్రిక్ రోల్స్, స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొడుతూ మల్టీ టాలెంటెడ్ ఇమేజ్ క్యారీ చేస్తున్నారు.. అలా టాలీవుడ్‌ను ఏలుతున్న ఆల్ రౌండర్ బ్యూటీస్ ఎవరో చూద్దాం రండి..! ప్రేమలు, డ్యూడ్‌లతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు.. సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌లో గ్లామర్ షోతోనూ కుర్రకారును ఫిదా చేసారు. టీజర్ అంతా ఈమె రచ్చే కనిపించింది. పూజా హెగ్డే గ్లామర్‌తో పాటు రెట్రో సినిమాలో నటిగా ఆకట్టుకున్నారు.. రంగస్థలం, ఎఫ్ 3 లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసి తనలోని ఆల్ రౌండర్ యాంగిల్‌ను ఏనాడో ప్రూవ్ చేసుకున్నారు. టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్, గ్లామర్ డాల్‌ ఇమేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. అప్పుడప్పుడూ తనలోని నటనకు పని చెప్తుంటారు. భగవంత్ కేసరి, పరాశక్తి లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో అదే చేసారు. ఇక కిస్ కిస్ కిసిక్ అంటూ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి దేశం మొత్తాన్ని ఊపేసారు. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ షోతో అదరగొట్టిన రష్మిక మందన్న.. కొన్నాళ్లుగా యానిమల్, ఛావా లాంటి పాన్ ఇండియా సినిమాలతో నటిగా తన విశ్వరూపం చూపించారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అవార్డులు గెలుచుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ స్టార్‌గానూ మారిపోయారు. మొత్తానికి మన హీరోయిన్స్ అంతా ఆల్ రౌండర్స్‌గా సత్తా చూపిస్తున్నారిప్పుడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KZ2laODC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-stars-comeback-actors-eyeing-blockbuster-hits-and-new-film-strategies-video-1774760.html</loc><video:video>
	<video:title>హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం</video:title>
	<video:publication_date>2026-03-23T19:35:37+05:30</video:publication_date>
	<video:description>ఇందాక మనం హిట్లలో ఉండి టెన్షన్ పడుతున్న హీరోలను చూసాం కదా.. ఇప్పుడు హిట్టు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్లను చూద్దాం. ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకోవడానికి కొందరు.. ఒక్క హిట్టంటూ మరికొందరు నానా తంటాలు పడుతున్నారు. మరి సాలిడ్ కంబ్యాక్ కోసం, మార్కెట్ నిలబెట్టుకోవడం కోసం ఎవరెవరు ఎలాంటి మాస్టర్ ప్లాన్స్‌తో రాబోతున్నారో చూద్దామా..? చాలా కాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్.. మట్కా, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి ఫ్లాపుల తర్వాత ఆశలన్నీ &#039;కొరియన్ కనకరాజు&#039; సినిమాపైనే పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా బ్రో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో.. సంబరాల ఏటిగట్టుతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. డిజే టిల్లు ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. ఆ ఇమేజ్ నుంచి బయటపడి వేరే కథలతో కూడా సోలోగా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. అది నిలబడాలంటే స్వయంభు, ది ఇండియా హౌజ్ సినిమాలతో తప్పకుండా హిట్స్ కొట్టాల్సిందే. సందీప్ కిషన్ కూడా ఒక సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాలా ఫేమ్ యుగంధర్ మునితో సోషియో ఫాంటసీ అనౌన్స్ చేసారు. అఖిల్ సైతం లెనిన్‌తో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. కోర్టు ఫేమ్ హర్ష్ రోషన్ అది గాలివాటం కాదని నిరూపించాలంటే బ్యాండ్ మేళంతో హిట్ కొట్టాల్సిందే. ఇది సింపుల్‌గా మన హీరోల సిచ్యువేషన్ ఇప్పుడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NRXrbnk8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-02-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pan-india-heroines-the-bollywood-dominance-and-south-actresses-struggle-video-1774753.html</loc><video:video>
	<video:title>పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?</video:title>
	<video:publication_date>2026-03-23T19:32:10+05:30</video:publication_date>
	<video:description>ప్యాన్ వరల్డ్ సినిమాలకు సౌత్ హీరోయిన్లు సరిపోరా..? దక్షిణాది భామలను కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం మానేసారా మన దర్శకులు..? బడ్జెట్ పెరిగితే బాలీవుడ్ బ్యూటీస్ దిగాల్సిందేనా...? ప్యాన్ వరల్డ్ సినిమాలు చేసే దర్శకులు.. సౌత్ ముద్దుగుమ్మల వైపు ఎందుకు చూడట్లేదు..? వాళ్లుంటే బిజినెస్ వర్కవుట్ అవ్వదా..? అసలేంటి లాజిక్.. చూద్దాం పదండి ఎక్స్‌క్లూజివ్‌గా..! తెలుగు సినిమా అంటే ఒకప్పుడు రష్మిక, సమంత, శృతి హాసన్ లాంటి బ్యూటీస్‌ కనబడేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. అంతా బాలీవుడ్ భామల హవానే కనిపిస్తుంది. AA22లో దీపికా పదుకొనేతో పాటు మృణాల్‌, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అనుష్క శర్మ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. రెండేళ్ళ కింద కల్కిలోనూ పాన్ ఇండియా అప్పీల్ కోసం దీపికా పదుకొనేను తీసుకున్నారు మేకర్స్. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిలో ఏకంగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసి, అక్కడ మార్కెట్ కోసమే మేకర్స్ ఈ రేంజ్‌లో స్కెచ్ వేసారు. తెలుగులో ప్రియాంక చోప్రా నటిస్తున్న తొలి సినిమా ఇదే.. మహేష్ బాబుతో పాటు ఇప్పటికే వారణాసి గ్లోబల్ ప్రమోషన్స్ షురూ చేసారు ప్రియాంక. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్‌లో కూడా బాలీవుడ్ భామలకే పెద్ద పీట వేశారు. యానిమల్‌తో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రితో పాటు.. ఐశ్వర్య దేశాయ్ అనే మరో బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ కేరాఫ్ బాలీవుడ్డే.. ఇద్దరికీ అక్కడ అదిరిపోయే క్రేజ్ ఉంది. జాన్వీ కపూర్‌కు హిందీ కంటే తెలుగులోనే బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ పెద్దితో పాటు జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 లాంటి బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే.. పాన్ ఇండియా సినిమాలకు హీరోలు మన దగ్గర చూసుకుంటే.. హీరోయిన్లు నార్త్‌లో చూసుకుంటారని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pjvNHSKK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-talent.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-ultimate-challenge-young-telugu-stars-prove-their-mettle-video-1774752.html</loc><video:video>
	<video:title>యంగ్ హీరోలకు అసలైన అగ్నిపరీక్ష</video:title>
	<video:publication_date>2026-03-23T19:28:24+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో యంగ్ హీరోలకు ప్రస్తుతం అసలైన అగ్నిపరీక్ష ఎదురవుతోంది. బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన కీలక సమయం ఇది. ఇప్పటికే హిట్లు సాధించినవారు అవి యాదృచ్ఛికం కాదని రుజువు చేసుకోవాలి, అదే సమయంలో ప్లాపులతో సతమతమవుతున్నవారు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కుర్ర హీరోలు, వారి టార్గెట్‌లపై ఇప్పుడు దృష్టి సారిద్దాం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/C5KGGV78-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-young-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/trivikrams-pan-india-mythological-shift-god-of-war-and-ramayanam-lead-future-plans-video-1774688.html</loc><video:video>
	<video:title>Trivikram Srinivas: త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా</video:title>
	<video:publication_date>2026-03-23T18:36:32+05:30</video:publication_date>
	<video:description>ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రావడం కష్టమేనా..? రూట్ మార్చి పాన్ ఇండియా వైపు.. మరీ ముఖ్యంగా పౌరాణికాల వైపు అడుగులేస్తున్నారా..? అసలు గురూజీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి.. ఆయన మైండ్‌లో ఉన్న ఆ భారీ ప్రాజెక్ట్స్ ఏంటి.. గాడ్ ఆఫ్ వార్ కాకుండా మరో కథ కూడా సిద్ధం చేస్తున్నారా..? తన తోటి దర్శకులంతా ప్యాన్ ఇండియా వైపు వెళ్లినా.. త్రివిక్రమ్ మాత్రం ఇన్నాళ్లూ కేవలం తెలుగుకే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా వెంకీతో ఆదర్శ కుటుంబం తెరకెక్కిస్తున్నారు. కానీ దీని తర్వాత కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. మైథలాజికల్ ప్రాజెక్ట్స్‌ వైపు అడుగులేయబోతున్నారు త్రివిక్రమ్. తన సినిమాల్లో మ్యాగ్జిమమ్ పౌరాణికాల రిఫరెన్సులు వాడుకోవడం గురూజీకి అలవాటే. రామాయణ కథను త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో రాసుకున్నారని రీసెంట్‌గా తమన్ తెలిపారు. ఇప్పటి వరకు రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చినా సరే.. మామూలుగానే పురాణాలపై త్రివిక్రమ్‌కు పట్టు ఎక్కువ కాబట్టి వాటికి పూర్తి భిన్నంగా ఎవరూ టచ్ చేయని డీప్ పాయింట్స్‌తో ఈ కథను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించాలని గురూజీ చూస్తున్నారు. రామాయణంతో పాటుగా త్రివిక్రమ్ లైనప్‌లో కార్తికేయ స్వామి నేపథ్యంగా సాగే గాడ్ ఆఫ్ వార్ కూడా ఉంది. మైండ్ బ్లాక్ అయ్యే ఈ మైథలాజికల్ యాక్షన్ స్క్రిప్ట్ కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఇందులో నటించబోతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు హీరోలతోనూ గురూజీకి మంచి రిలేషన్ ఉంది. గాడ్ ఆఫ్ వార్, రామాయణం కాకుండా త్రివిక్రమ్ దగ్గర ఇలాంటి భారీ స్క్రిప్ట్స్ ఇంకా చాలానే సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇకపై రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేయకూడదని.. భారీ పౌరాణికాలతోనే ప్యాన్ ఇండియాను టార్గెట్ చేసి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని గురూజీ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vahRJAnH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trivikram-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/blockbuster-part-3-delays-kgf-3-pushpa-3-challenges-and-makers-strategy-video-1774671.html</loc><video:video>
	<video:title>పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??</video:title>
	<video:publication_date>2026-03-23T18:27:29+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ 2 కూడా బ్లాక్ బస్టర్‌ హిట్ కావటంతో పార్ట్ 3 గురించి డిస్కషన్‌ మొదలైంది. ఇదే సిరీస్‌లో మరో మూవీ ఉంటుందన్న న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అంతేకాదు గతంలోనూ ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలకు పార్ట్ 3 కావాలన్న డిమాండ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. అసలు పార్ట్ 3 విషయంలో ఆలస్యానికి కారణం ఏంటి..? ఈ విషయంలో మేకర్స్ స్ట్రాటజీ ఏంటి? ఇండియన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన సినిమాలు బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2. అందుకే ఈ సినిమాలకు కొనసాగింపు కావాలన్న డిమాండ్స్‌ చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం త్రీక్వెల్స్ విషయంలో ఫ్యాన్స్‌కు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వటం లేదు. అలా అని పార్ట్ 3 ఉండదని కూడా తేల్చేయటం లేదు. బాహుబలి 3 గురించి పెద్దగా డిస్కషన్ లేకపోయినా.. కేజీఎఫ్ 3, పుష్ప 3 పక్కాగా ఉంటాయని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. కానీ ఆ సినిమాల స్క్రిప్ట్స్‌ సంగతేంటి? ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే పార్ట్ 3 చేయటంలో చాలా ఛాలెంజెస్‌ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే తొలి భాగన్ని మించి సీక్వెల్స్ సక్సెస్‌ సాధించటంతో పార్ట్ 3 మీద అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆ రేంజ్‌ అంచనాలను అందుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఆ స్థాయిలో కథ సెట్ అవ్వాలి. అదే స్థాయిలో కాస్టింగ్‌ కుదరాలి, అంతకు మించి మళ్లీ హీరోల డేట్స్‌ సెట్‌ అవ్వాలి. ఇవ్వన్ని సెట్ అవ్వటం అంత ఈజీగా అయ్యే పని కాదు. ఇన్ని ఈక్వెషన్స్ సెట్‌ చేయటం అంత ఈజీగా కాదన్న ఉద్దేశంతోనే పార్ట్ 3 విషయంలో మేకర్స్‌ ఆలోచనలో పడ్డారు. అభిమానుల డిమాండ్‌ను పూర్తిగా పక్కన పెట్టేయకపోయినా.. అన్ని కరెక్ట్‌గా కుదిరితేనే పార్ట్‌ 3ని పట్టాలెక్కించాలని చూస్తు్న్నారు. అందుకే ఈ క్రేజీ త్రీక్వెల్స్‌ అన్ని ఇంకా డిస్కషన్‌ స్టేజ్‌లోనే కనిపిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..  సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KOS23czL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/part-03-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/how-aa22-prevents-movie-leaks-and-protects-allu-arjuns-look-video-tv9d-1774647.html</loc><video:video>
	<video:title>Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం  కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం</video:title>
	<video:publication_date>2026-03-23T18:36:09+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను లీకుల సమస్య వెంటాడుతోంది. సెట్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరకంగా షూటింగ్ స్టిల్స్‌, ఆర్టిస్ట్‌ల లుక్స్‌ రివీల్ అయిపోతున్నాయి. మహేష్ వారణాసి, ప్రభాస్‌ స్పిరిట్ సినిమాలకు కూడా ఈ సమస్య తప్పలేదు. కానీ ఈ విషయంలో ఒక్కరు మాత్రం లీకు వీరుల బారిన పడకుండా తప్పించుకుంటున్నారు. ఎవరా ఒక్కరు అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ ఏఏ 22. పుష్ప 2తో నేషనల్ మార్కెట్‌ను షేక్‌ చేసిన బన్నీ, నెక్ట్స్ మూవీతో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ సబ్జెక్ట్‌ను అంతకు మించిన భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్స్ వచ్చాయి. బన్నీ, అట్లీ కనిపించిన తొలి టీజర్లో టెక్నికల్‌గా సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్‌లో హీరోయిన్ దీపిక పదుకోన్‌ను పరిచయం చేశారు. ఆ టీజర్‌లో సినిమాలో ఆమె లుక్‌ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. కానీ అంతకు మించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. అయితే ఈ రేంజ్‌ సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఏదో ఒకరకంగా సినిమా లొకేషన్‌ పిక్స్‌ బయటకు వచ్చేస్తుంటాయి. ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే రాజమౌళి, సందీప్‌ రెడ్డి వంగా లాంటి వాళ్లకు కూడా ఈ సమస్య తప్పలేదు. కానీ ఈ విషయంలో అట్లీ మాత్రం లీకు వీరులకు దొరక్కుండా బన్నీ లుక్‌ను దాచి పెడుతున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ముంబై స్టూడియోలో చేస్తుండటం, సెట్‌లో క్రూకి స్ట్రిక్ట్ రూల్స్‌ పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే అప్‌ కమింగ్ సినిమాల మేకర్స్‌ కూడా అట్లీ స్టైల్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..  సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/euy4dtXp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/allu-arjun-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/biker-sharwanands-racing-drama-trailer-released-mohanlal-mammoottys-patriot-honoured-video-1774645.html</loc><video:video>
	<video:title>BIKER Trailer : బైకర్‌ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్‌</video:title>
	<video:publication_date>2026-03-23T18:07:02+05:30</video:publication_date>
	<video:description>టీవీ9 అందిస్తున్న ఈటీ ఎక్స్‌క్లూసివ్ అప్‌డేట్స్‌లో భాగంగా, యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం బైకర్ గురించి ఆసక్తికరమైన వివరాలు వెలువడ్డాయి. రేసింగ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా, మేకర్స్ బైకర్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అభిలాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..  సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు  టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/98xRDAUB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/biker.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-heroes-adopt-new-strategy-lining-up-2-3-films-simultaneously-video-tv9d-1774641.html</loc><video:video>
	<video:title>స్పీడ్ పెంచుతున్న యంగ్ హీరోలు.. ఒకేసారి రెండు మూడు కథలు లైన్‌లో పెడుతున్నారు</video:title>
	<video:publication_date>2026-03-23T18:03:29+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా ఒక స్టార్ హీరో తన ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి ప్రేక్షకులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. అయితే, ప్రస్తుత తరం యంగ్ హీరోలు కెరీర్ ప్రైమ్ దశలో సుదీర్ఘ విరామాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ గ్యాప్‌ను కవర్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ పోతినేని తన స్టైల్ మార్చుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒకేసారి రెండు, మూడు కథల మీద వర్క్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..  సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు  టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vGA97Z1G-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/young-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-upcoming-movies-og-2-confirmed-harish-shankar-and-surender-reddy-projects-video-1774597.html</loc><video:video>
	<video:title>Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..</video:title>
	<video:publication_date>2026-03-23T17:24:58+05:30</video:publication_date>
	<video:description>ఉస్తాద్ భగత్‌ సింగ్ కూడా రిలీజ్‌ కావటంతో పవన్‌ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆయన అప్‌ కమింగ్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ అవుతున్న వార్తల్లో నిజమెంత.. పవన్‌ సినిమాలు చేస్తారా..? చేస్తే ఏ కాంబినేషన్‌లో..? హరి హర వీరమల్లు నిరాశపరిచినా.. ఓజీ సక్సెస్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్‌ సింగ్‌కు మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్‌ నుంచి మరో బిగ్ హిట్ కావాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మరి పవన్ సినిమాలు చేస్తారా..? చేస్తే ఎవరితో అన్న విషయంలోనూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు పవన్‌. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజాగా మరిన్ని నేమ్స్ పవన్‌ లైనప్ విషయంలో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఎక్స్‌ స్పేస్‌లో మాట్లాడిన హరీష్ శంకర్‌, పవర్‌ స్టార్‌తో మరో మూవీ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వైపు దేవా కట్ట దర్శకత్వంలోనూ పవన్‌ ఓ సినిమా చేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వీటిన్నింటికి మించి ఓజీ 2 ఉంటుందన్న విషయాన్ని పవన్‌ స్వయంగా కన్పార్మ్ చేశారు. ఇలా మల్టీపుల్‌ ప్రాజెక్ట్స్‌ ఊరిస్తుండటంతో పవన్‌ ఇప్పట్లో సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ లేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో పవన్‌ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు  టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/StNjloVx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/from-screen-to-studio-actresses-leading-production-in-telugu-film-industry-video-1774595.html</loc><video:video>
	<video:title>సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు</video:title>
	<video:publication_date>2026-03-23T17:22:34+05:30</video:publication_date>
	<video:description>వెండితెర మీద హీరోయిన్ అంటే గ్లామర్‌ డాల్ అన్న ఇమేజ్‌కు తెర పడుతోంది. ఒకప్పుడు సామిత్రి, భానుమతి, విజయ నిర్మల లాంటి దిగ్గజాల తరహాలో ఈ జనరేషన్ బ్యూటీస్‌ కూడా యాక్టింగ్‌తో పాటు ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా నిర్మాతలుగా రిస్క్ చేసేందుకు సైతం రెడీ అంటున్నారు. అద్భుతమైన నటనతో పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ సరస్వతి అనే కోర్ట్ రూమ్ డ్రామాతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాను తన చెల్లెలు పూజతో కలిసి స్వయంగా నిర్మించారు వరలక్ష్మి. రీసెంట్‌గా మరో బ్యూటీ అదితిరావు హైదరీ కూడా త్వరలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు. హెల్త్‌ ఇష్యూస్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌లో ఇబ్బందులతో ఆ మధ్య స్లో అయిన సమంత ఇప్పుడు అన్ని రకాలుగా పికప్ అవుతున్నారు. శుభం సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు సొంత బ్యానర్‌లోనే మా ఇంటి బంగారం సినిమాను రూపొందిస్తున్నారు.సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న నిత్యమీనన్‌ కూడా నిర్మాతగా ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కేయూరి పేరుతో బ్యానర్‌ స్టార్ట్ చేసిన నిత్య, తన టేస్ట్‌కు తగ్గ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో స్కైలాబ్ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు ఈ బ్యూటీ. ఆల్రెడీ నిర్మాతగా బిజీగా ఉన్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓ వైపు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే.. మరో వైపు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేలా సినిమాలు నిర్మిస్తున్నారు నయన్‌. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ల తరహాలో వరుస సినిమాలు లైన్‌లో పడుతున్నారు. నటనకు బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్‌ నిహారిక, నిర్మాతగా బిజీ అవుతున్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు అవార్డులు కూడా సాధించిన ఈ బ్యూటీ త్వరలో రాకాస అనే హారర్‌ కామెడీ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి బిగ్ హిట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా అందాల భామలు నిర్మాతలుగా మారుతుండటంతో ఈ ట్రెండ్ ఇంకొంత కాలం కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Q5ut9GH5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/aditya-dhar-next-ntr-allu-arjun-multi-starrer-or-prabhas-pan-india-film-video-tv9d-1774592.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??</video:title>
	<video:publication_date>2026-03-23T17:20:30+05:30</video:publication_date>
	<video:description>హోల్ ఇండియా ధురంధర్‌ మేనియాలోనే ఉంది. సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ ది రివేంజ్‌, వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ మూవీ మరో రెండు మూడు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్యధర్‌ నెక్ట్స్ మూవీ ఏ హీరోతో ఉంటుందన్న డిస్కషన్ మొదలైంది. ఈ లిస్ట్‌లో తెలుగు హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ధురంధర్‌, ధురంధర్ 2 సినిమాలతో మోస్ట్ వాంటెడ్‌ దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు ఆదిత్యధర్‌. గతంలో యురి సినిమాతోనే నేషనల్ లెవల్‌లో గుర్తింపు వచ్చినా.. ధురంధర్‌ మూవీ, కమర్షియల్ స్పేస్‌లో ఆదిత్యధర్‌ ఇమేజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు టాప్‌ స్టార్స్‌ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆదిత్యధర్‌ ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధురంధర్ 2 రిలీజ్‌కన్నా ముందు నుంచే ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా ఆదిత్యధర్‌ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ రాలేదు. ధురంధర్ 2 రిలీజ్‌ తరువాత కొత్త టాక్ తెర మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌, ఆల్లు అర్జున్ కాంబినేష్‌లో ఆదిత్యధర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రానుందన్నది నయా అప్‌డేట్‌. దీనికితోడు ఆదిత్యధర్‌ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్‌ అయిన దర్శకుల ఫస్ట్ డ్రీమ్‌ ప్రభాస్‌తో మూవీ. ఆదిత్యధర్‌ కూడా అదే ఆలోచనలో ఉన్నారన్న న్యూస్‌ కూడా ట్రెండ్‌ అవుతోంది. డార్లింగ్ హీరోగా ఓ భారీ పేట్రియాటిక్‌ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్నది నార్త్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ధురంధర్ సిరీస్‌లో మరో ఇన్‌స్టాల్మెంట్ ఉంటుందన్న హింట్ చిత్రయూనిట్ ఇప్పటికే ఇచ్చింది. మరో వైపు అశ్వథ్థామ కథతో ఓ భారీ మైథలాజికల్ మూవీని చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశారు ఆదిత్యధర్‌. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌నే పట్టాలెక్కిస్తారా..? లేదా తెలుగు హీరోలకే ఓటేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్  సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా  Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?  భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oqUKdZZe-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-director.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/national/pm-modi-speaks-on-middle-east-war-in-lok-sabha-1774450.html</loc><video:video>
	<video:title>PM Modi: లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం.. పశ్చిమాసియా యుద్ధంపై బిగ్ స్టేట్‌మెంట్</video:title>
	<video:publication_date>2026-03-23T14:26:02+05:30</video:publication_date>
	<video:description>లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసగించారు. పశ్చిమాసియా యుద్ధంపై సభలో ప్రధాని కీలక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందని అన్నారు. యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది. భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా దేశాధినేతలతో తాను మాట్లాడానని.. 3 లక్షల 75 వేల మందిని సురక్షితంగా భారత్‌కు తరలించామని చెప్పారు. ఇరాన్‌ నుంచి 1000 మందిని తరలించామని స్పష్టం చేశారు.  దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకుండా చూస్తున్నాం. హర్మూజ్‌ నుంచి మరిన్ని నౌకలు భారత్‌కు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. రైల్వేల విద్యుదీకరరణతో 180 కోట్ల డీజిల్‌ ఆదా అయిందన్నారు. ప్రపంచానికి ఆర్ధిక మాంద్యం ముప్పు పొంచి ఉంది. భారత్‌పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు.</video:description>
<video:category>జాతీయం</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/vjle5TKaU-0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pm-modi-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-retaliates-with-missile-strikes-on-israel-heightening-middle-east-tensions-video-tv9d-1774110.html</loc><video:video>
	<video:title>సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు</video:title>
	<video:publication_date>2026-03-22T22:37:07+05:30</video:publication_date>
	<video:description>ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. మార్చి 22, 2026న ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్ నగరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని నతాన్జ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. డిమోనా అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలో ఈ క్షిపణులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే, డిమోనా నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకటించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్  సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా  Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?  భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gMfyeEON-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/israel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/india-implements-strict-5-strike-rule-for-traffic-violations-from-april-2026-video-1774107.html</loc><video:video>
	<video:title>ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్</video:title>
	<video:publication_date>2026-03-22T22:34:44+05:30</video:publication_date>
	<video:description>ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేపడుతున్న ఈ సంస్కరణల్లో &quot;ఫైవ్-స్ట్రైక్ రూల్&quot; అత్యంత కీలకం. దీని ప్రకారం, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది లేదా దీర్ఘకాలం పాటు సస్పెండ్ చేయబడుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా  Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?  భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wBXDyziP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trafic-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/technology-videos/cybercrime-alert-beware-of-fake-social-media-profiles-and-online-financial-fraud-video-tv9d-1774103.html</loc><video:video>
	<video:title>సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా</video:title>
	<video:publication_date>2026-03-22T22:32:37+05:30</video:publication_date>
	<video:description>సైబర్ నేరాల పట్ల సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్, డీపీలతో మోసాలు జరుగుతున్నాయని, ఇటీవల ఒక వ్యాపారవేత్తను ₹1.2 కోట్లు మోసం చేసిన కేసు నమోదైందని డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. తెలియని వ్యక్తుల ప్రొఫైల్ అభ్యర్థనలను అంగీకరించవద్దని, ఆర్థిక లావాదేవీలకు ముందు అసలు వ్యక్తిని నేరుగా సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు. ఒకే డీపీతో వేరే నంబర్ నుండి మెసేజ్ వస్తే అనుమానించాలని, వెంటనే అసలు నంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోవాలని పోలీసులు కోరారు. మహిళలు, యువత బ్లాక్‌మెయిల్‌కు గురికాకుండా ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?  భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??</video:description>
<video:category>టెక్నాలజీ వీడియోలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3xa6JCMj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cyber-crime.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/himachal-pradesh-on-the-brink-of-bankruptcy-an-analysis-of-the-states-economic-woes-video-1774101.html</loc><video:video>
	<video:title>Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?</video:title>
	<video:publication_date>2026-03-22T22:25:54+05:30</video:publication_date>
	<video:description>హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్చి 2026 నాటికి, రాష్ట్ర ఖజానా జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నట్లు నివేదించబడింది. రాష్ట్ర బడ్జెట్ రూ.58,000 కోట్లు కాగా, ఆదాయం కేవలం రూ.20,000 కోట్లు మాత్రమే. రాష్ట్ర అప్పులు దాదాపు రూ.90,000 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 45 శాతానికి పైగా ఉంది. ప్రతి రూపాయిలో, జీతాలకు 27 పైసలు, పెన్షన్లకు 21 పైసలు, వడ్డీ చెల్లింపులకు 13 పైసలు, అప్పుల తిరిగి చెల్లింపులకు 9 పైసలు ఖర్చు అవుతున్నాయి. ఇది మొత్తం రెవెన్యూ ఖర్చులలో 70 శాతానికి పైగా ఉంది. అభివృద్ధి పనులకు కేవలం 20 శాతం మాత్రమే మిగులుతోంది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తన జీతంలో 50 శాతం కోతతో సహా అనేక పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రులు, సీనియర్ అధికారుల జీతాల్లో కూడా కోతలు విధించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/c4tnySc7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/himachal-pradesh.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/key-fuel-shipments-india-receives-us-lpg-and-russian-crude-amidst-middle-east-crisis-video-1774099.html</loc><video:video>
	<video:title>భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్</video:title>
	<video:publication_date>2026-03-22T22:23:47+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి భారత్ కీలక చర్యలు చేపట్టింది. అమెరికా నుండి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) మరియు రష్యా నుండి ముడి చమురును విజయవంతంగా దిగుమతి చేసుకుంది. 2026 మార్చి 22న, అమెరికాలోని టెక్సాస్ నుండి LPGని మోసుకెళ్లిన పైక్సిస్ పయనీర్ అనే కార్గో నౌక న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. దీని తర్వాత, 1.1 లక్షల టన్నుల రష్యన్ యూరల్స్ క్రూడ్ ఆయిల్ ను మోసుకెళ్లిన ఆక్వా టైటాన్ అనే నౌక భారత్‌కు చేరుకుంది. ఈ నౌక మొదట చైనాకు వెళ్లాల్సి ఉండగా, భారత్‌కు దారి మళ్లించబడింది. ఈ దిగుమతులు భారత్ ఇంధన భద్రతకు గణనీయమైన ఊతం ఇచ్చాయి. ఇవి దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో మరియు అంతర్జాతీయ సంబంధాలలో భారత్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంలో సహాయపడతాయి. ఈ కీలక సరఫరాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఇంధన భద్రతకు భారత్ కల్పిస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9s7jzeEr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-14.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/cm-chandrababu-naidu-to-lay-foundation-for-indias-largest-greenfield-steel-project-in-ap-video-1774096.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం</video:title>
	<video:publication_date>2026-03-22T22:20:55+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా (AM/NS ఇండియా) భారీ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సోమవారం, మార్చి 23, 2026న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మొత్తం రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. మొదటి దశలో 7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2029 నాటికి ఈ ప్లాంటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WVgyHZyr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chandrababu-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/hydras-demolition-drive-commissioner-ranganath-addresses-selective-enforcement-allegations-and-urban-governance-challenges-video-1774054.html</loc><video:video>
	<video:title>సలకం చెరువులోని MIM నేత కాలేజీని ఎందుకు కూల్చలేదు ??</video:title>
	<video:publication_date>2026-03-22T21:22:13+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో జరుగుతున్న అక్రమణల కూల్చివేతల నేపథ్యంలో, HYDRA కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సలకం చెరువు సమీపంలో MIM నేతలకు చెందిన కాలేజీని కూల్చకపోవడంపై, ఎంపిక చేసిన చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ, రంగనాథ్ ప్రభుత్వ విధానాలను, కూల్చివేతల వెనుక ఉన్న ప్రాథమిక కారణాలను వివరించారు. చెరువుల ఆక్రమణలను అరికట్టడమే తమ ముఖ్య లక్ష్యమని, గత ఒక సంవత్సర కాలంలో ఆక్రమణలు దాదాపు సున్నాకు చేరాయని ఎన్ఆర్ఎస్సి నివేదికలను ఉదహరించారు. నివాస గృహాలు (బస్తీలు) కూల్చకుండా ఉండటం ప్రభుత్వ విధానమని, తాను ఒక అధికారిగా విధానపరమైన నిర్ణయాలను అమలు చేస్తానని స్పష్టం చేశారు. బొమ్మురుకుదోల చెరువులో MIM కు సంబంధించిన అనేక ఆక్రమణలను తొలగించినట్లు గుర్తు చేశారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటూనే, విస్తృత నగరాభివృద్ధి, రోడ్డు వెడల్పు వంటి ప్రాజెక్టులకు ఇలాంటి కఠిన నిర్ణయాలు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/g8Z6xyRNdsA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cross-fire.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/understanding-telanganas-updated-building-norms-setbacks-additional-floors-and-tdr-guidelines-video-1774043.html</loc><video:video>
	<video:title>కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??</video:title>
	<video:publication_date>2026-03-22T21:13:14+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా TDR (Transferable Development Rights) వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పుల ప్రకారం, 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలను హై రైజ్ కేటగిరీగా గుర్తించనున్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18-21 మీటర్ల ఎత్తు భవనాలకు TDR వినియోగం తప్పనిసరి అవుతుంది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్‌లలో సడలింపు లభించగా, హై రైజ్ భవనాలలో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఉంటుంది. 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి అవకాశం కల్పించారు. దీని ప్రకారం, 40 ఫీట్ రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తులు, 60 ఫీట్ రోడ్డు వద్ద 4, 80 ఫీట్ రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి లభిస్తుంది. 10 అంతస్తులకు పైబడిన భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి కాగా, 20 అంతస్తులకు పైబడిన భవనాలకు 5 శాతం TDR లోడింగ్ వర్తిస్తుంది. బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం TDR, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం TDR సమర్పించాల్సి ఉంటుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !  ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/GegyvoSC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/new-building-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/padma-shri-garikapatis-critique-of-free-schemes-a-deep-dive-into-the-public-backlash-video-1774041.html</loc><video:video>
	<video:title>Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??</video:title>
	<video:publication_date>2026-03-22T21:08:11+05:30</video:publication_date>
	<video:description>పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల పంపిణీని విమర్శిస్తూ &quot;గుడ్డా గాడిద గుడ్డా&quot; వంటి పదాలు వాడటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గరికిపాటి వ్యాఖ్యలను ప్రజా సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. మధ్యాహ్న భోజనం పేద పిల్లల ఆరోగ్యం, హాజరు, విద్యాభివృద్ధికి అత్యవసరమని, ఇది దానం కాదని, పిల్లల జన్మహక్కు అని పేర్కొన్నారు. 1990లలో డ్రాపౌట్ రేటును తగ్గించి, పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం లక్షలాది మంది జీవితాలను మార్చిందని వివరించారు. గరికిపాటి వంటి ప్రవచనకర్త ఈ పథకం ప్రాముఖ్యతను గుర్తించకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !  ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి  దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/YyT8OAg7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/garikapati-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/maharashtra-astrologer-ashok-kharat-accused-of-assault-58-women-video-1774023.html</loc><video:video>
	<video:title>జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం</video:title>
	<video:publication_date>2026-03-22T21:05:46+05:30</video:publication_date>
	<video:description>నాసిక్‌లో స్వయం ప్రకటిత జ్యోతిష్యుడైన అశోక్ ఖరత్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జ్యోతిష్యం పేరుతో, పూజలు నిర్వహిస్తున్నాడనే నెపంతో మత్తుమందు ఇచ్చి 58 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసిన తరువాత, బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కెప్టెన్ ఫైల్స్ కేసులో భాగంగా, అశోక్ ఖరత్ మోసపూరిత మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించినట్లు తేలింది. ఇప్పటికే అతని 52 ఆస్తుల వివరాలను గుర్తించారు. నాసిక్‌లో విలాసవంతమైన బంగ్లా, కార్యాలయంతో పాటు పఠాన్‌డీలో 30 ఎకరాల భూమి, షిరిడీ విమానాశ్రయం సమీపంలో కోట్ల విలువైన భూములను కూడబెట్టినట్లు సమాచారం. అతని భూ లావాదేవీల ఏజెంట్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !  ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి  దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో  తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OQDTH4fN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/assault.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/crying-for-cash-mumbai-beach-mans-service-sparks-urban-loneliness-debate-video-1774021.html</loc><video:video>
	<video:title>కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం</video:title>
	<video:publication_date>2026-03-22T20:18:55+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మీ బాధలు వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు.. ముంబై వంటి మెట్రో నగరాల్లో మనిషికి మనిషి తోడు ఉండటం అరుదైపోయింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆ వ్యక్తి తన వ్యాపారంగా మలుచుకున్నాడు. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తానంటూ ఆ వ్యక్తి ముంబయి బీచ్‌లో పోస్టర్‌తో ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పృథ్వీరాజ్ బోహ్రా ముంబయి బీచ్‌లో ఓ పోస్టర్‌ పట్టుకొని కూర్చున్నాడు. బాధతో ఉన్న వారు తన వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పుకోవచ్చని అన్నాడు. ఓపికగా బాధలు విన్నందుకు అందుకు తగ్గ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. చిన్న బాధలు వినడానికి రూ.250, పెద్ద బాధలైతే రూ.500, బాధలో ఉన్న వాళ్లతో కలిసి ఏడవాలనుకుంటే రూ.1000 తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ వింత సర్వీస్‌ను చూసి అక్కడి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ప్రజలు తన వద్దకు వచ్చి.. డబ్బులు చెల్లించి మరీ తమ కష్టాలు చెప్పుకొంటున్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. తనకు ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉన్నట్లు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇదేం పిచ్చి పని అని నవ్వుకుంటుంటే.. మరికొందరు మాత్రం సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ‘అద్భుతమైన స్టార్టప్ ఐడియా’ అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం నగరాల్లో పెరిగిపోతున్న ఒంటరితనానికి ఇది పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రో నగరాల్లో మనుషులు ఎంత ఒంటరి వాళ్లయిపోయారో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. చివరికి కన్నీళ్లు పంచుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం బాధాకరం’ అని ఒక నెటిజన్ కామెంట్ హైలెట్‌గా మారింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్ళు సైకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లాల్సి వస్తే డబ్బు ఖర్చవుతుందని ఇలాంటి వారిని ఆశ్రయించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. వీరు సమస్య కు పరిష్కారం చూపకపోగా తమ అజ్ఞానంతో సమస్యను మరింత పెంచితే అప్పుడు బాధితుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా, బాధలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఈ ‘ముంబై బీచ్ మ్యాన్’ ఐడియా నెట్టింట చర్చనీయాంశమైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !  ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి  దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో  తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా  అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yiCBdRlR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/problems.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/pm-modi-responds-to-influencers-sugar-request-urges-health-and-yoga-for-all-video-1774018.html</loc><video:video>
	<video:title>మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !</video:title>
	<video:publication_date>2026-03-22T20:16:34+05:30</video:publication_date>
	<video:description>ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సరదాగా చేసిన రిక్వెస్ట్‌కి ఏకంగా ప్రధాని మోదీ స్పందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. &#039;షుగర్ కమ్ కర్వా దో పాపా కీ&#039; (మా నాన్నగారి చక్కెర వాడకం తగ్గించండి) అనే క్యాప్షన్‌తో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేశాడు. తన తండ్రికి ప్రధాని మోదీ అంటే విపరీతమైన అభిమానమని, ఆయన చెప్పిన మాటలను ఆదేశాలుగా భావించి పాటిస్తారని ఆ వీడియోలో సరదాగా చెప్పాడు. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చెబితే తన తండ్రి చక్కెర తినడం మానేసి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారతదేశంలోని చాలా మంది తండ్రులకు స్నేహితులు, కుటుంబ సభ్యుల కన్నా మోదీయే ఎక్కువ ఇష్టమని, వారి ప్రేమ ర్యాంకింగ్‌లో మోదీ మొదటి స్థానంలో ఉంటారని చమత్కరించాడు. తన తండ్రి మితిమీరిన చక్కెర వాడకాన్ని నియంత్రించేందుకు సహాయం చేయాలని కోరుతూ ఆ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ప్రధాని దృష్టిని ఆకర్షించడంతో ఆయన దానికి ప్రతిస్పందించడమే కాకుండా ప్రజలకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ వీడియోలోని హాస్యం, వినూత్నతకు ప్రధాని మోదీ ఆకర్షితులయ్యారు.. దానిని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీ షేర్ చేశారు. అంతేకాకుండా యువరాజ్ రిక్వెస్ట్‌కి ప్రతిస్పందిస్తూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. &quot;యువరాజ్ అభ్యర్థన మేరకు అతని తండ్రికి అలాగే ఇతరులందరికీ చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి&quot; అని మోదీ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ ఉపయోగించుకున్నారు. అధిక చక్కెర వినియోగం వల్ల అనేక వ్యాధులు వస్తాయని, స్థూలకాయం పెను ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. &quot;శరీర దృఢత్వానికి, చురుకుదనానికి యోగా ఒక గొప్ప మార్గం. మీ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి&quot; అని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన వీడియోను షేర్ చేయడంతో యువరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. &quot;ఇది నిజంగా నమ్మలేకపోతున్నా . ఈ వీడియో అంత దూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు&quot; అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. &quot;మోదీజీ స్టోరీ చూసి ఇక్కడికి వచ్చాం&quot; అని ఒకరు, &quot;మీ నాన్న చాలా గర్వపడతారు&quot; అని మరొకరు కామెంట్ చేశారు. &quot;మీ రీల్‌కు ప్రభుత్వ ఆమోదం లభించింది&quot; అంటూ మరికొందరు యువరాజ్‌కు అభినందనలు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి  దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో  తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా  అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్  బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/nnU9rdFh-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/modi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/french-fry-fury-us-man-jailed-for-brutally-killing-seagull-activists-demand-justice-video-1774016.html</loc><video:video>
	<video:title>ఎంత అమానవీయం !!  ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి</video:title>
	<video:publication_date>2026-03-22T20:13:53+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో ఓ అమానుష ఘటన జరిగింది. కేవలం ఒక ఫ్రెంచ్ ఫ్రై ముక్క కోసం ఓ వ్యక్తి... పక్షి ప్రాణం తీసాడో. తన కుమార్తె తింటున్న ఆహారాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించిందన్న కోపంతో సీగల్ పక్షిని అతి కిరాతకంగా చంపేశాడా కిరాతకుడు. ఈ కేసులో న్యాయస్థానం విచారణ జరిపి తీర్పు ఇచ్చింది, 2024 జూలైలో 30 ఏళ్ల ఫ్రాంక్లిన్ జీగ్లర్ తన కుటుంబంతో కలిసి నార్త్ వైల్డ్‌వుడ్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ అతని కుమార్తె ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుండగా, ఒక సీగల్ పక్షి దానిని తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన జీగ్లర్, ఆ పక్షిని పట్టుకుని అందరూ చూస్తుండగానే దాని తల నరికి చంపేశాడు. అనంతరం, చనిపోయిన పక్షిని అక్కడి సిబ్బంది వద్దకు తీసుకెళ్లి, చెత్తబుట్టలో వేయడానికి కవర్ అడగడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, విచారణ చేపట్టిన కోర్టు అతనికి 263 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన జీగ్లర్‌కు అదనంగా 250 డాలర్ల జరిమానా వేసింది. ప్రవర్తన మార్పు కోసం ప్రత్యేక రికవరీ ప్రోగ్రామ్‌లో చేరాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు, పిల్లల ముందు ఒక మూగజీవిని అత్యంత క్రూరంగా చంపిన వ్యక్తికి ఈ శిక్ష చాలా తక్కువని వారు వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక పక్షిపై జరిగిన దాడి కాదని, సమాజంలో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి నిదర్శనమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌లలో చాలా మంది అక్కడి పక్షులకు ఆహారం అందిస్తుంటారని అది అలవాటుగా మారితే పక్షుల ఉనికికే ప్రమాదం అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవి సహజంగా సముద్రంలోని చేపలను వేటాడి తినే శక్తిని ఆలోచనను క్రమంగా కోల్పోతాయని కాబట్టి ఈ అలవాటు మానుకోవాలని బీచ్‌ గోయెర్స్‌కి సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో  తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా  అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్  బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే  ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TeGn5S5W-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bird.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/elephant-intelligence-and-emotion-viral-video-shows-jumbos-thank-you-to-helpful-driver-video-1774014.html</loc><video:video>
	<video:title>దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో</video:title>
	<video:publication_date>2026-03-22T20:11:47+05:30</video:publication_date>
	<video:description>అడవుల విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. దీంతో జంతువులు ఆహారం కోసం, తాగు నీటి కోసం సమీప గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. వీటిలో ఏనుగులు తమదైన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఏనుగులు గుంపులుగా జీవిస్తాయి. ఏనుగులు పర్యావరణ వ్యవస్థలో &quot;కీస్టోన్ స్పీసీస్&quot;గా పనిచేస్తాయి, అంటే వాటి ఉనికి ఇతర జాతుల మనుగడకు, మొత్తం పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. ఏనుగులకు కూడా కృతజ్ఞతా భావం ఉంటుందని నిరూపించే ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. అడవి మార్గంలో వెళ్తున్న ఏనుగుల గుంపు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడాన్ని ఓ వాహనదారుడు గమనించాడు. వెంటనే తన వాహనాన్ని ఆపి, వెనుక వస్తున్న ఇతర వాహనాలను కూడా నిలిపివేశాడు. గజరాజుల మంద అంతా సురక్షితంగా రోడ్డు దాటే వరకు ఓపికగా ఎదురుచూశాడు. మంద అంతా రోడ్డు దాటిన తర్వాత అందులోని ఓ పెద్ద ఏనుగు వెనక్కి తిరిగి తమకు సహకరించిన ఆ వ్యక్తి వైపు చూస్తూ, గౌరవంగా తన తొండాన్ని పైకి ఎత్తి ఊపింది. ఈ దృశ్యం చూసిన వారికి అది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా అనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగుల గుంపు రోడ్డు దాటేందుకు సహకరించిన ఓ వ్యక్తికి, ఆ మందలోని ఓ గజరాజు తొండమెత్తి అభివాదం చేసిన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. తమ వారి పట్ల ప్రేమ చూపిన వ్యక్తిని, కృతజ్ఞత చాటుకున్న ఏనుగును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మూగజీవాలకు కూడా మనలాగే భావోద్వేగాలు ఉంటాయని, వాటి తెలివితేటలను తక్కువ అంచనా వేయకూడదని ఈ ఘటన నిరూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా  అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్  బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే  ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు  అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XhfHVJDx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/elephant-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/atm-cash-not-received-gujarat-man-wins-rs-3-lakh-from-bank-after-9-year-legal-battle-video-tv9d-1774010.html</loc><video:video>
	<video:title>తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా</video:title>
	<video:publication_date>2026-03-22T20:09:51+05:30</video:publication_date>
	<video:description>గుజరాత్‌లో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం ఎస్‌బీఐ ఏటీఎం నుంచి 10 వేలు విత్‌డ్రా చేయాల‌నుకున్నాడు. అతను బ్యాంక్ ఆఫ్ బరోడా క‌స్ట‌మ‌ర్. కార్డు పెట్టి, పిన్ ఎంట‌ర్ చేశాడు. అత‌నికి ప‌దివేలు డెబిట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. కానీ ఏటీఎం నుంచి క్యాష్ రాలేదు. దీంతో ఆ వ్య‌క్తి కంగారు ప‌డ్డాడు. బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత‌న్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో వినియోగ‌దారుల ఫోర‌మ్‌కు వెళ్లాడు. అక్క‌డ కేసులో వాద‌న‌లు జ‌రిగాయి. 9 ఏళ్ల త‌ర్వాత స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు జ‌రిమానా వేశారు. ఆ క‌స్ట‌మ‌ర్‌కు 3 ల‌క్ష‌లు చెల్లించాల‌ని క‌న్జ్యూమ‌ర్ ఫోర‌మ్ ఆదేశించింది. 2017 ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన సూర‌త్‌లోని ఓ వ్య‌క్తి ఎస్‌బీఐ ఏటీఎం కు 10 వేల విత్‌డ్రా కోసం వెళ్లాడు. అత‌ను పిన్ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత డ‌బ్బులు క‌ట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. కానీ న‌గ‌దు రాలేదు. షాక్‌కు గురైన అత‌ను ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన బాంక్‌ ఆఫ్‌ బరోడా దుంబ‌ల్ బ్రాంచ్‌కు వెళ్లాడు. మార్చి నుంచి మే 2017 వ‌ర‌కు అత‌ను త‌న బ్యాంక్‌కు ఎన్నో మెయిల్స్ చేశాడు. ఓ ద‌శ‌లో ఆర్బీఐకి వెళ్లాడు. ఏటీఎం సెంట‌ర్‌లోని సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించాల‌ని కూడా అత‌ను ఆర్టీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ అధికారులు ప‌ట్టించుకోలేదు. 2017 డిసెంబ‌ర్‌ 20వ తేదీన అత‌ను వినియోగ‌దారుల ఫోర‌మ్‌ను ఆశ్ర‌యించాడు. ఏటీఎం ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన‌ద‌ని, ట్రాన్జాక్ష‌న్ స‌క్సెస్ చూపించింద‌ని, అలాంట‌ప్పుడు ఆ బ్యాంక్‌దే బాధ్య‌త అని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. కానీ ఆ వాద‌న‌ను వినియోగ‌దారుల ఫోర‌మ్‌ కొట్టిపారేసింది. ఆ ట్రాన్జాక్ష‌న్‌కు చెందిన ఆధారాల‌ను చూపించాల‌ని బ్యాంక్‌ను కోరింది. ఆర్బీఐ రూల్స్ ప్ర‌కారం అయిదు రోజుల్లోనే ఆ డ‌బ్బు క‌స్ట‌మ‌ర్ ఖాతాలో జ‌మ కావాల‌ని క‌మిష‌న్ చెప్పింది. త‌న తుది తీర్పులో consumer ఫోర‌మ్ ఆదేశాలిస్తూ బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు ఫైన్ వేసింది. క‌స్ట‌మ‌ర్‌కు చెందిన ప‌దివేల అమౌంట్‌పై 9 శాతం వ‌డ్డీతో ప్రస్తుతం చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో పాటు రోజుకు రూ.100 జ‌రిమానా కూడా చెల్లించాల‌ని కోరింది. 2026 ఫిబ్ర‌వ‌రి 26 నాటికి ఆ క‌స్ట‌మ‌ర్ త‌న డ‌బ్బును కోల్పోయి 3288 రోజులు అయ్యింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా అత‌నికి క‌నీసం 3 ల‌క్ష‌ల 28 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మాన‌సికంగా వేధించినందుకు మూడు వేలు, లీగ‌ల్ ఖ‌ర్చుకు రెండు వేలు కూడా చెల్లించాల‌ని వినియోగ‌దారుల ఫోర‌మ్ బ్యాంక్‌ను ఆదేశించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్  బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే  ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు  అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..  ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mQO8MY8F-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bank.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-traffic-constable-catches-snake-in-telangana-assembly-media-point-video-1773920.html</loc><video:video>
	<video:title>అసెంబ్లీని షేక్ చేసిన &#039;స్నేక్&#039;.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్</video:title>
	<video:publication_date>2026-03-22T18:05:05+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాధారణంగానే అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తుతుంటాయి. మార్చి 20 శుక్రవారం కూడా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే హడావుడి, బయట ఆరు గ్యారంటీలపై విపక్షాల నిరసనలతో వాతావరణం వేడెక్కి ఉంది. అయితే, అందరూ రాజకీయ సెగలతో బిజీగా ఉన్న సమయంలో.. ఊహించని విధంగా ఒక &#039;అతిథి&#039; అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. సరిగ్గా మీడియా పాయింట్ వద్ద నేతలు మాట్లాడుతున్న సమయంలో ఒక పాము వేగంగా దూసుకొచ్చింది. నేరుగా మీడియా పాయింట్ లోపలికి వెళ్లి బుసలు కొట్టడంతో అక్కడున్న జర్నలిస్టులు, పోలీసులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేలకు తమ సమస్యలు చెప్పుకోవడానికి జనం రావడం చూశాం కానీ, ఇలా పాము రావడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. అక్కడ గందరగోళం నెలకొన్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌ నాయక్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఏమాత్రం తడబడకుండా పామును నేరుగా తన చేతులతో పట్టుకుని బంధించారు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై అక్కడున్న వారు రకరకాలుగా చర్చించుకున్నారు. ప్రతిరోజూ నేతలు తమ గళంతో అసెంబ్లీని షేక్ చేస్తే.. ఈరోజు మాత్రం &#039;స్నేక్&#039; వచ్చి షేక్ చేసింది అంటూ సరదాగా చర్చించుకున్నారు. బహుశా ఆ పాము కూడా తన సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించుకోవడానికి వచ్చిందేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే  ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు  అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..  ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/whMwiZhb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-in-assembly.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/protect-your-rental-deposit-bengaluru-tenants-rs-52000-dispute-highlights-landlord-scams-video-1773917.html</loc><video:video>
	<video:title>బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే</video:title>
	<video:publication_date>2026-03-22T18:02:55+05:30</video:publication_date>
	<video:description>టెక్ హబ్ బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అద్దెకు ఉంటున్న ఒక యువతి సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఏకంగా రూ.52,000 అన్యాయంగా కట్ చేసుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. యశవంత్‌పూర్‌లోని &#039;ఆర్గే అర్బన్ బ్లూమ్&#039; అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఒక 3BHK ఫ్లాట్‌లో అద్దెకు దిగే సమయంలో యజమానులకు రూ. 70,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ఇటీవల యజమానులు ఆ ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టడంతో ఆమెను ఖాళీ చేయమని కోరారు. ఆమె ఇల్లు ఖాళీ చేసిన తర్వాత, యజమానులు కేవలం రూ.18,000 మాత్రమే తిరిగి ఇచ్చారు. పెయింటింగ్, క్లీనింగ్ పేరుతో ఎలాంటి సరైన లెక్కలు చూపకుండానే ఏకంగా రూ.52,000 కట్ చేసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఈ అన్యాయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంటి యజమానుల తీరును వివరిస్తూ, తనలా మరెవరూ మోసపోకూడదని పేర్కొంది. ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బెంగళూరు సిటీ పోలీస్, ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అద్దెకు దిగే ముందే పక్కాగా &#039;రెంటల్ అగ్రిమెంట్&#039; చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లోకి మారేటప్పుడు మరియు ఖాళీ చేసేటప్పుడు ఫ్లాట్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ద్వారా యజమానుల అక్రమ కోతలను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు  అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..  ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/11o4G64o-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/house-owner.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/medchal-pochamma-temple-divine-cobra-appears-devotees-witness-miracle-bandlaguda-video-1773914.html</loc><video:video>
	<video:title>ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు</video:title>
	<video:publication_date>2026-03-22T17:59:12+05:30</video:publication_date>
	<video:description>పండుగ వేళ మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడ పోచమ్మ తల్లి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామ దేవతగా కొలిచే పోచమ్మ తల్లి విగ్రహం ముందు సాక్షాత్తూ నాగరాజు ప్రత్యక్షం కావడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి మహిమ వల్లే నాగుపాము వచ్చి దర్శనమిచ్చిందని గ్రామస్థులు పూజలు చేశారు. శుక్రవారం పండుగ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజలు ముగిసిన వెంటనే, గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం ముందు ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. పడగ విప్పి శాంతంగా కూర్చున్న ఆ పామును చూసి తొలుత భక్తులు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అది అమ్మవారి స్వరూపమేనని భావించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 4 గంటల పాటు అక్కడే ఉన్న పాము, సాయంత్రం 4 గంటలకు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా తనదారిన తాను వెళ్ళిపోయింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో బండ్లగూడ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులను నియంత్రించి దర్శనం కల్పించారు. &quot;ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ అమ్మవారి శక్తిని చాటేలా ఇలాంటి ఘటనలు జరిగాయి&quot; అని ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగిన ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..  ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/V1YJFA3i-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/blue-skin-mystery-medical-reasons-uk-mans-surprising-avatar-like-transformation-video-1773911.html</loc><video:video>
	<video:title>అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..</video:title>
	<video:publication_date>2026-03-22T17:56:55+05:30</video:publication_date>
	<video:description>&#039;అవతార్&#039; సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట నీలం రంగు మనుషులు, వాళ్లుండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనిదే. వీటన్నింటిని వందలాది మంది వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌లు ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. పండోరా అద్భుత ప్రపంచాన్ని వారు మన కళ్లముందుకు తీసుకొస్తే ... తాజాగా యూకేలో ఓ మనిషి నీలం రంగులోకి మారి డాక్టర్లను టెన్షన్‌ పెట్టాడు. కొందరిలో 5 గోర్లు నీలం రంగులోకి మారతాయి. శరీరంలో ఆక్సిజన్ లోపించినా ఐరన్ తక్కువైనా ఇలా జరుగుతుంది. రక్తహీనత లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. యూకేలోని డెర్బిషైర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్‌ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్‌ విషయం బయటపడింది. 42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించిన టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్‌తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ ఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు. ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆ తర్వాత నవ్వించిన ఘటన సోషల్‌మీడియాలో వైరలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cNwZZa0e-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/blue-man-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/pre-wedding-shoot-trends-why-couples-choose-outrageous-and-viral-concepts-video-1773907.html</loc><video:video>
	<video:title>ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో</video:title>
	<video:publication_date>2026-03-22T17:53:45+05:30</video:publication_date>
	<video:description>ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌ వింత పోకడలు పోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఒక్కక్కరు వేసే వేషాలు మామూలుగా ఉండవు. వీళ్లు బానే ఉన్నారా.. పిచ్చి పట్టిందా..? అని జనాలు నోరెళ్ల బెట్టేలా ఉంటున్నాయి షూట్స్. క్రియేటివిటీ అనాలో పిచ్చి పరాకాష్టకు చేరింది అనాలో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో వీటిపై కామెంట్స్ వస్తున్నా అతి మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోపై సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఒక జంట తెల్ల డ్రెస్ లు వేసుకుని నీటితో తేలియాడే వీడియో ఒకటి ట్రెండ్ అవుతోంది. ఇద్దరు బురద నీటిపై శవాల్లాగే తేలియాడారు. కెమెరా మెన్ లు.. ఏదో వైల్డ్ లైఫ్ వీడియో తీస్తున్నట్లుగా ప్రయోగాలు చేసారు. హర్రర్ సినిమాను చూపించిన రేంజ్ లో వీళ్ల యేషాలున్నాయని ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. విచిత్రంగా తయారైన ప్రీవెడ్డింగ్ షూట్స్ అనే పేరుతో ఈ వీడియోను ఒక యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఫుల్లుగా ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు పాజిటివ్ గా.. మరికొందరు నెగెటివ్ రిప్లైస్ ఇస్తున్నారు. కొందరు ఫోటోగ్రాఫర్లు ఇది రా ఎమోషన్.. ప్యూర్ సినిమా స్టైల్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నట్లుంది.. కానీ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిపోయారు.. అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్.. బడ్జెట్ ఏమో సింపుల్ ఫోటోషూట్ చేయాలని నిర్దేశిస్తే.. డైరెక్టర్ టైటానిక్ కు గగ్నమ్ స్టైల్ మిక్స్ చేసి.. నెక్స్ట్ లెవెల్ లో ఫోటోగ్రఫీ చేశారు. రీల్స్ కోసం 8k డ్రోన్స్ ఫిల్మ్‌ తీస్తుంటే జంట మాత్రం రొమ్యాంటిగ్ గా మునిగిపోతోంది.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రీ షూట్స్ పేరున డబ్బులు వేస్ట్ చేసేదెందుకు.. ఏఐ ని అడిగితే మీకు నచ్చినట్లు అద్భుతంగా ఎడిట్ చేసి ఇస్తుందికదా..? అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. వాళ్లు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా..? లేక క్రైమ్ పెట్రోల్ నెక్స్ట్ సీజన్ కోసం చేస్తున్న ప్రయోగమా అంటూ మరో యూజర్ ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచాడు. మొత్తానికి వైరల్ కావాలని అనుకున్న వారి కోరిక తీరిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gW993CH9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pree-wedding-shoot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hydra-commissioner-ranganath-on-demolition-drive-public-outcry-hyderabads-future-1773359.html</loc><video:video>
	<video:title>A.V.Ranganath: కన్నీటి కథలు విన్న తరువాత..హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ ఇదే</video:title>
	<video:publication_date>2026-03-21T21:59:27+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో HYDRA చేపడుతున్న కూల్చివేతల డ్రైవ్‌పై ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆక్రందనలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ టీవీ9 క్రాస్‌ఫైర్ కార్యక్రమంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కూల్చివేతలను చాలా భారీ స్థాయిలో చేస్తున్నారన్న ప్రజల అంచనాను ఆయన ఖండించారు. మొత్తం మీద 150 నుంచి 200 తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేశారు. కూల్చివేతల వల్ల ఎదురవుతున్న భావోద్వేగ పరిస్థితిపై ప్రశ్నించగా, తాను ఒక మానవతా దృక్పథం కలిగిన అధికారిని అని, ప్రజల బాధను అర్థం చేసుకోగలనని రంగనాథ్ అన్నారు. అయితే, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కొంత మంది ఇబ్బందులు పడక తప్పదని, ఇది కొత్త కాదని గతంలో కొతగూడెంలో రోడ్డు విస్తరణ పనుల సమయంలోనూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. అభివృద్ధికి భయపడి వెనకడుగు వేస్తే సమాజం ముందుకు వెళ్లదని ఆయన అన్నారు. పేదల ముసుగులో నిజమైన కబ్జాదారులు ఉన్నారని, వీరే తమ పనులు చేయించుకోవడానికి పేదలను ముందుకు పంపుతున్నారని రంగనాథ్ ఆరోపించారు. చట్టం పట్ల ప్రజలకు గౌరవం, కొంత భయం ఉండాలని, అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1nnrkjCmqCw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hydra-commissioner.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hydras-a-v-ranganath-clarifies-on-house-defends-demolition-drives-legal-process-in-hyderabad-1773322.html</loc><video:video>
	<video:title>A.V. Ranganath: హైడ్రా రంగనాథ్ ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందా? ఆయనిచ్చిన క్లారిటీ ఇదే</video:title>
	<video:publication_date>2026-03-21T21:12:47+05:30</video:publication_date>
	<video:description>హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇటీవల తన నివాసంపై తలెత్తిన వివాదంపై &quot; టీవీ9 క్రాస్ ఫైర్&quot; కార్యక్రమంలో స్పందించారు. తన ఇల్లు 50 ఏళ్ల క్రితం కట్టిందని, అది కృష్ణకాంత్ పార్క్ లేదా మధురానగర్‌లోని ఏ బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలోనూ లేదని స్పష్టం చేశారు. తన తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, నిబంధనలకు కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇంటికి సరైన అనుమతులు, సెట్ బ్యాక్‌లు ఉన్నాయని, అనుమానం ఉంటే ఎవరైనా కొలతలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. రంగనాథ్ హైడ్రా పనితీరుపై మాట్లాడుతూ, ఇది సమాజంపై బాగా ప్రభావాన్ని చూపే ఒక ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని, చట్టపరిధిలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు తీర్పులు, జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనల ప్రకారం నోటీసులు లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని, హైడ్రా నాటకాలకు పాల్పడదని స్పష్టం చేశారు. పేద ప్రజలకు హైడ్రా ఎప్పుడూ అండగా ఉంటుందని, అక్రమ కబ్జాల విషయంలో వారిని ఇబ్బంది పెట్టదని హామీ ఇచ్చారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/RISMk6HMEbs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/av-ranganath.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hydra-commissioner-av-ranganath-interview-with-rajinikanth-vellalacheruvu-cross-fire-tv9-1773224.html</loc><video:video>
	<video:title>Cross Fire: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో టీవీ9 క్రాస్‌ఫైర్‌</video:title>
	<video:publication_date>2026-03-21T19:39:48+05:30</video:publication_date>
	<video:description>హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శల నడుమ కమిషనర్ రంగనాథ్ టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, చెరువుల కబ్జాలను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయనే విమర్శలపై స్పందించిన ఆయన, బస్తీల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. అక్రమంగా పర్మిషన్లు తీసుకొని పేదలను మోసం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి పనులు చేపడితే ప్రారంభంలో వ్యతిరేకత సహజమని, కానీ పూర్తయ్యాక ప్రాంతాలు అందంగా మారతాయని పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించామని రంగనాథ్ వెల్లడించారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/A2qCbQwRtQk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tv9-cross-fire.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/shraddha-kapoors-career-highs-south-india-impact-and-wedding-plans-with-rahul-modi-video-tv9d-1773143.html</loc><video:video>
	<video:title>Shraddha Kapoor: శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ??</video:title>
	<video:publication_date>2026-03-21T18:11:31+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్‌ ప్లేస్‌ దక్కించుకున్న నటీమణుల ప్రస్తావన వస్తే వితౌట్‌ ఎనీ డౌట్‌ మెన్షన్‌ చేయాల్సిన పేరు శ్రద్ధా కపూర్‌. తెలుగులో &#039;సాహో&#039; తర్వాత సినిమా చేయకపోయినా, ఆ మూవీ చేసినప్పటి నుంచీ మనం డార్లింగ్‌ గర్ల్ గా ఆమె మీద ఫోకస్‌ పెంచుతూనే ఉన్నాం. అలా చేయడానికి ఆమె వైపు నుంచి కూడా ఎఫర్ట్ లెస్‌ టాపిక్స్ చాలానే కనిపిస్తున్నాయి. డ్యాన్సులకు డ్యాన్సులు, పెర్ఫార్మెన్సులకు పెర్ఫార్మెన్సులు చేయగల హీరోయిన్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్‌ పేరు తప్పక లిస్టులో కనిపిస్తుంది. ఫ్యాషన్‌ అయినా, యాక్టింగ్‌ అయినా, డ్యాన్సులైనా, బాక్సాఫీస్‌ దగ్గర పోటీ అయినా.. విషయం ఏదైనా ఓ అడుగు ముందే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు శ్రద్ధాకపూర్‌. స్త్రీ రెండు చాప్టర్లతో బాక్సాఫీస్‌ దగ్గర తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. సాహోతర్వాత తెలుగులో బడా సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నాయికగా శ్రద్ధాకపూర్‌ ఉండొచ్చనే మాట వినిపిస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి శ్రద్ధకు సౌత్‌లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో కూడా అర్థం చేసుకోవచ్చు. సాహో టైమ్‌ లో డార్లింగ్‌తో శ్రద్ధకు సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనే వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే అవేమీ నిజం కాదు.. అంతా తూచ్‌ అనే విషయం కూడా అప్పుడే తెలిసిపోయింది. శ్రద్ధాకపూర్‌ - రాహుల్‌ మోదీతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్‌ న్యూస్‌. ఈ విషయం గురించి అధికారికంగా న్యూస్‌ లేకపోయినా, ఉదయ్‌పూర్‌లో ఈ ఏడాది ఆఖర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ పెళ్లి జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అప్పటికి పూర్తయిపోతాయి కాబట్టి, పెళ్లి తర్వాత శ్రద్ధ కొన్నాళ్ల పాటు గ్యాప్‌ తీసుకుంటారా? నయా ప్రాజెక్టులకు సైన్‌ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అజ్ఞాతవాసానికి కార్తికేయ స్వస్తి చెప్పేదెప్పుడు ??  నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా  Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్  Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్  దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yJOxkJ6Lz0U</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shraddha-kapoor.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/from-silence-to-spotlight-sharwanands-revival-and-other-telugu-young-heroes-plans-video-tv9d-1773139.html</loc><video:video>
	<video:title>అజ్ఞాతవాసానికి కార్తికేయ స్వస్తి చెప్పేదెప్పుడు ??</video:title>
	<video:publication_date>2026-03-21T18:08:06+05:30</video:publication_date>
	<video:description>తెలుగు ఇండస్ట్రీలో సూపర్‌ సక్సెస్‌లు చూసిన యంగ్‌ హీరోలు కొందరున్నారు. ఎందుకో వాళ్లు సడన్‌ గా సైలెంట్‌గా మారిపోయారు. అలాంటి సైలెన్స్ నుంచి ఈ మధ్య నారి నారి నడుమ మురారితో బయటికి వచ్చేశారు శర్వానంద్‌.. బైకర్‌తో రయ్‌ రయ్‌ మనడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంతకీ మిగిలిన వాళ్లెవరబ్బా అంటారా? చూసేద్దాం పదండి.. బైకర్‌ కోసం యమా కష్టపడుతున్నారు శర్వానంద్‌. అంతకు ముందున్న వెయిట్‌ అంతా లాస్‌ అయి యమా ఫిట్‌గా తయారయ్యారు. ఈ సినిమా మీద మామూలు హోప్స్ కాదు శర్వాకి ఉన్నది... రీసెంట్‌ గా నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతి సెంటిమెంట్‌ను కూడా క్యాష్‌ చేసుకున్నారు.. శర్వానంద్‌లాగా ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నారు వైష్ణవ్‌ తేజ్‌. 35 చిన్న కథ కాదు డైరక్టర్‌ నందకిశోర్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఆల్రెడీ ఉప్పెనతో 100 కోట్లు చూసిన హీరోకి, మంచి సెన్సిబిలిటీస్‌ ఉన్న కెప్టెన్‌ తోడైతే సినిమా ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ క్రియేట్‌ అయింది. ఆర్స్ ఎక్స్ 100 తర్వాత కూడా హిట్స్ చూసిన కార్తికేయ ఎందుకు సైలెంట్‌ గా ఉన్నట్టు... అనే మాటలు అడపాదడపా వినిపిస్తున్నాయి. హీరోగానే కాదు, విలన్‌గా కూడా ప్రూవ్‌ చేసుకున్న కార్తికేయ నెక్స్ట్ ఏం ప్లాన్‌ చేస్తున్నారోననే ఆసక్తి జనాల్లో ఉండటం కామన్‌. మరి నియర్‌ ఫ్యూచర్‌లో కార్తికేయ నుంచి ఏమైనా ఖబర్‌ వస్తుందేమో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా  Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్  Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్  దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..  Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HLJYWuCvkYc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kartikeya.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/priyanka-chopra-and-alia-bhatt-national-geographic-recognizes-their-global-social-impact-video-1773114.html</loc><video:video>
	<video:title>నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా</video:title>
	<video:publication_date>2026-03-21T17:54:35+05:30</video:publication_date>
	<video:description>మనకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జనరల్‌ గా ఏం మాట్లాడుకుంటాం? వాళ్లు చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలు, చేయబోయే సినిమాలు.. అంతకు మించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు.. వాళ్ల ప్రొడక్షన్‌ కంపెనీలు, కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్‌లు.. ఇంకో అడుగు ముందుకేయమంటే? ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తెస్తున్న ప్రముఖులకు సంబంధించి &#039;నేషనల్‌ జియోగ్రాఫిక్‌33 - 2026&#039; జాబితాను విడుదల చేసింది. ఇందులో మన తారలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌ స్థానం సంపాదించారు. వారిద్దరూ ఏం మార్పు కోసం ట్రై చేస్తున్నారనే టాక్‌ వెంటనే షురూ అయింది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఆలియా చేస్తున్న కృషిని గుర్తించారు జియోగ్రాఫిక్‌ నిర్వాహకులు. ఏనుగుల వేటపై జరిగిన దర్యాప్తు ఆధారంగా ఓ మినీ సీరీస్‌ని ఎటర్నల్‌ సన్‌షైన్‌లో నిర్మించారు ఆలియా. దాంతో పాటు జంతువులను దత్తత తీసుకునే విషయం మీద కూడా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఆలియా రూట్‌కీ ప్రియాంక రూట్‌కీ తేడా ఉంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రియాంక నిరంతరం కృషి చేస్తున్నారు. మధుమేహం లాంటి కీలక సమస్యల మీద ఆమె అర్థవంతమైన ప్రచారాలు చేస్తున్నారు. తన భర్త స్థాపించిన నాన్‌ ప్రాఫిటబుల్‌ సంస్థ &#039;బియాండ్‌ టైప్‌ 1&#039;లో బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సేవలకుగానూ ప్రియాంకకు అవార్డు వచ్చింది. సామాజిక స్పృహతో సెలబ్రిటీలు సేవా కార్యక్రమాలు ముందుకు రావడం మంచి విషయమని పొగుడుతున్నారు నెటిజన్లు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్  Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్  దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..  Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/m42YxZWr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/alia-bhatt-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/spider-man-brand-new-day-trailer-buzz-soars-outshining-avatar-3s-fading-hype-video-tv9d-1773110.html</loc><video:video>
	<video:title>Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్</video:title>
	<video:publication_date>2026-03-21T17:50:21+05:30</video:publication_date>
	<video:description>హాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్‌ అయినా గ్లోబల్‌ రేంజ్‌లో అట్రాక్షన్‌ ఉన్న కాన్సెప్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో అవెంజెర్స్, అవతార్‌, స్పైడర్‌ మేన్‌కి కూడా ప్రామినెంట్‌ ప్లేస్‌ ఉంటుంది. రీసెంట్ గా అవతార్‌ రిలీజ్‌ అయితే.. త్వరలో స్పైడర్‌మేన్‌ డేట్‌ లాక్‌ చేసుకుంది. ఇంతకీ ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ చూసి ఆడియెన్స ఏమంటున్నారు? అవతార్‌ సినిమా చూసినప్పుడు ఉన్న ఎగ్జయిట్‌మెంట్‌ అవతార్‌ 3 చూసిన జనాల్లో లేదు. ఫోర్త్ పార్ట్ ఉంటుందా? లేదా? అని అడిగితే ఆన్సరే లేదు ఇప్పుడు జేమ్స్ కామరన్‌ దగ్గర. చూద్దాం.. ఆలోచిద్దాం.. నిర్ణయిద్దాం అనే అంటున్నారు తప్ప, యస్‌.. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌ రెడీ చేస్తున్నామనే మాట రావడం లేదు. అవతార్‌ కి పెద్దగా రెస్పాన్స్ లేని ఈ టైమ్‌ లో స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే ట్రైలర్‌ జనాలను కాస్త ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స కి తగ్గట్టే ఉండేలా ఉందంటున్నారు మార్వెల్‌ ఆడియన్స్. సోషల్‌ మీడియాలో మిలియన్‌ వ్యూస్‌తో ట్రైలర్‌ దూసుకుపోతుండటంతో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అవుతోంది. ఈ ఏడాది జులై 31న రిలీజ్‌ కానుంది స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ. రెడ్‌ అండ్ బ్లూ సూట్‌లో పీటర్‌ చేయబోయే మేజిక్‌ని స్క్రీన్‌ మీద విట్‌నెస్‌ చేయడానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్. కాకపోతే స్పైడర్‌మ్యాన్‌కి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అతను అధిగమించే తీరు ఎంత ఆసక్తికరంగా చూపిస్తారన్నదే ఇప్పుడు డిస్కషన్‌లో ఉన్న పాయింట్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్  దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..  Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4GJs11zB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/spider-man.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-movie-mania-unstoppable-box-office-collections-and-celebrity-accolades-video-1773103.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్</video:title>
	<video:publication_date>2026-03-21T17:47:48+05:30</video:publication_date>
	<video:description>అక్కడా.. ఇక్కడా.. అనే తేడా లేదు. అన్ని చోట్లా యునానిమస్‌ టాక్‌. అబ్బా... ఏం సినిమా తీశార్రా.. ఫలానా సీన్‌ ఎంత బావుంది... ఫలానా ఎపిసోడ్‌ హైలైట్‌ అస్సలు.. అన్నీ ఇలాంటి మాటలే. ఇంతకీ ఏ సినిమా గురించో మీకు అర్థమైనట్టేగా... మరింకెందుకు ఆలస్యం.. పనిలో పనిగా సెలబ్రిటీలు చెప్పిన మాటలు... సినిమా కలెక్షన్ల మీద కూడా ఫోకస్‌ చేసేద్దాం. ధురంధర్‌.. ధురంధర్‌... ధురంధర్‌.. ప్రీ సమ్మర్‌ హీట్‌ మొత్తం ఇప్పుడు ధురంధర్‌ చుట్టూనే తిరుగుతోంది. సినిమా ఆ రేంజ్‌లో ఉంటే, సక్సెస్‌ టాక్‌ కూడా అలాగే ఉంటుంది కదా మరి. ప్రీమియర్‌ షోలు పడ్డ రోజు వీకెండ్‌ కాదు.. రెగ్యులర్‌గా సినిమాలు రిలీజ్‌ అయ్యే శుక్రవారం అంతకన్నా కాదు.. ఒక రకంగా చెప్పాలంటే మిడ్‌ వీక్‌.. అలాంటి రోజు ప్రీమియర్‌ షోలకే 75 కోట్లు వచ్చాయా? అసలు ఎవరైనా ఈ ఫిగర్‌ని ఊహించారా? అంటూ విస్తుపోతున్నారు జనాలు.. డే ఒన్‌ హిందీ సినిమాల పేర్ల మీదున్న రికార్డులను తుడిచిపెట్టేసింది ధురంధర్‌ అన్నది అందరూ గట్టిగా చెబుతున్న మాట. అన్నీ లాంగ్వేజెస్‌లో కలిపితే ఇప్పటిదాకా పుష్ప2 పేరు మీద కలెక్షన్ల రికార్డు ఉంది. దాన్ని ఫాలో అయిన లిస్టులో ఇప్పుడు ధురంధర్‌ ఫ్లాష్‌ అవుతోంది. సినిమా అంటే ఇలా ఉండాలి.. ఇదీ మేం కోరుకున్న సినిమా.. ఏమన్నా తెరకెక్కించారా? అంటూ నార్త్, సౌత్‌ తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటున్నారు. మన దగ్గర తారక్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌గోపాల్‌వర్మ లాంటి వారు మెచ్చుకున్నతీరు వైరల్‌ అవుతోంది. ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే, ఈ వీకెండ్‌కి నెట్‌ 325 కోట్ల నుంచి 375 కోట్ల దాకా ఉండే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. నియర్‌ ఫ్యూచర్‌లో ఈ పోటీకొచ్చే పెద్ద సినిమాలు కూడా లేవు.. పైగా క్రేజ్‌ కూడా భీభత్సంగా ఉంది కాబట్టి, క్లోజింగ్‌ కలెక్షన్స్ ఊహాతీతం అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..  Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5yvSSBsN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/nara-family-serves-breakfast-to-devotees-on-devanshs-birthday-video-1773073.html</loc><video:video>
	<video:title>దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..</video:title>
	<video:publication_date>2026-03-21T21:07:36+05:30</video:publication_date>
	<video:description>నారా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం భక్తులకు అల్పాహారం వడ్డించి తమ సేవానిరతిని చాటుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రముఖ ఛానెల్ TV9 కవర్ చేసింది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా, కుటుంబ సభ్యులు స్వయంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు రుచికరమైన అల్పాహారం వడ్డించారు. ఈ దృశ్యం కుటుంబ సభ్యుల నిబద్ధతను, ప్రజలతో వారి అనుబంధాన్ని తెలియజేస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XqKSb5FC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/fuel-price-hike-anguish-at-the-pumps-as-petrol-and-diesel-costs-rise-across-the-country-video-tv9d-1773067.html</loc><video:video>
	<video:title>Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు</video:title>
	<video:publication_date>2026-03-21T16:57:20+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా సామాన్యుడిపై మరోసారి పెట్రో బాంబ్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులపై భారీ ప్రభావం చూపుతోంది. చమురు మార్కెట్‌లో పెరిగిన ధరలు దీనికి కారణమని తెలుస్తోంది. ప్రధానంగా డీజిల్, ప్రీమియం చమురు ధరలు పెరిగాయి. సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల కదలికలు ఈ పెరుగుదలకు ఒక కారణం కావచ్చు. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు, సామాన్య వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భారాన్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. టీవీ9 వంటి వార్తా సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HgObO8fQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/uttar-pradesh-mans-shocking-move-after-wifes-facebook-posts-spark-fear-of-murder-video-1773056.html</loc><video:video>
	<video:title>వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు</video:title>
	<video:publication_date>2026-03-21T16:44:56+05:30</video:publication_date>
	<video:description>రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య విషయంలో తీసుకున్న షాకింగ్ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్ షహర్‌కు చెందిన రాజ్ కుమార్, తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ నిర్ణయం వెనుక ఆదర్శమైన భావజాలం కాదని, ప్రాణభయం ఉందని తెలుస్తోంది. రాజ్ కుమార్ భార్య తరచుగా పుట్టింటికి వెళ్లి ప్రియుడితో తిరిగేది. ఇటీవల రాజ్ కుమార్ తన భార్య ఫోన్ తనిఖీ చేయగా, అందులో ప్రియుడితో దిగిన ఫొటోలు కనిపించాయి. అంతేకాకుండా, భార్య తన ఫేస్‌బుక్ వాల్‌పై ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేసిన పలు ఘటనలకు సంబంధించిన కథనాలను పోస్ట్ చేసినట్లు గుర్తించాడు. ఈ కథనాలు &quot;డ్రమ్ము మర్డర్ల&quot; గురించి, ముఖ్యంగా గత ఏడాది మీరట్‌లో జరిగిన సంఘటన గురించి వివరించాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??  Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QTJJCy6a-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/husband-and-wife.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telanganas-farmhouse-files-sit-investigation-into-drug-scandal-and-political-fallout-video-1773052.html</loc><video:video>
	<video:title>ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది</video:title>
	<video:publication_date>2026-03-21T16:42:53+05:30</video:publication_date>
	<video:description>మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుల కస్టడీ కోసం సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కాల్పుల ఘటన వెనుక అసలు కారణాలు, పోలీసులపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే మిస్టరీని ఛేదించేందుకు సిట్ పట్టుదలతో ఉంది. ఈ ఘటన డ్రగ్స్‌తో ముడిపడి ఉండటంతో పాటు, రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొత్త చర్చకు తెరలేపాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??  Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం  ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tiiCwpoj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/farmhouse-files.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hyderabad-police-raid-illegal-hookah-centre-in-lb-nagar-20-arrested-video-1773049.html</loc><video:video>
	<video:title>ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి</video:title>
	<video:publication_date>2026-03-21T16:41:07+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో అక్రమ హుక్కా సెంటర్లపై పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో, ఎల్బీ నగర్‌లోని సెహరీ కేఫ్ అనే అక్రమ హుక్కా సెంటర్‌పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ హుక్కా సెంటర్ నిర్వాహకులను మరియు అక్కడి వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో, సెహరీ కేఫ్‌ను సీజ్ చేయడంతో పాటు మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 వాహనాలను, అలాగే పలు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ హుక్కా కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలో అక్రమ హుక్కా సెంటర్ల నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని పోలీసులు హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??  Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం  ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌  ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZG0u5imI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/illegal-hookah-center.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/lb-nagar-robbery-ac-mechanic-impersonator-attacks-woman-steals-mangalsutra-video-1773046.html</loc><video:video>
	<video:title>ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు</video:title>
	<video:publication_date>2026-03-21T16:38:32+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలో జరిగిన దారుణమైన చోరీ కలకలం రేపింది. ఏసీ మెకానిక్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఒక మహిళపై దాడి చేసి మంగళసూత్రాన్ని అపహరించాడు. వివరాల్లోకి వెళితే, మాస్క్ ధరించి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిన నిందితుడు, ఏసీ రిపేర్ చేస్తానంటూ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లగానే మహిళ తలపై సుత్తితో గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??  Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం  ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌  ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు  Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wUrCWyYT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lb-nagar-robbery.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/new-rule-sara-ali-khan-and-non-hindus-must-declare-sanatan-faith-at-kedarnath-badrinath-video-1772993.html</loc><video:video>
	<video:title>కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??</video:title>
	<video:publication_date>2026-03-21T16:35:21+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ భవిష్యత్తులో కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు. ఎందుకంటే.. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, హిందూయేతర సందర్శకులు ఈ ఆలయాల్లో ప్రార్థనలు చేయాలంటే తాము సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామని లిఖితపూర్వక ప్రకటన ఇవ్వడం తప్పనిసరి. ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఏం చెప్పారంటే.. &quot;ఎవరైనా హిందూయేతరులకు సనాతన ధర్మంపై నమ్మకం ఉంటే, వారు &#039;నేను సనాతనిని, హిందుత్వాన్ని విశ్వసిస్తాను&#039; అని అఫిడవిట్ సమర్పించాలి. అటువంటి వారికి మాత్రమే ఆలయంలో దర్శనానికి, ప్రార్థనలకు అనుమతి ఉంటుంది&quot; అని స్పష్టం చేశారు. ఈ నిబంధన కేవలం సారా అలీ ఖాన్‌కే కాకుండా, ఇతర మతాలకు చెందిన భక్తులందరికీ సమానంగా వర్తిస్తుందని ఆయన అన్నారు. సారా అలీ ఖాన్ తన మొదటి సినిమా &#039;కేదార్‌నాథ్&#039; షూటింగ్ సమయం నుంచి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. శివునిపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలను కూడా షేర్‌ చేస్తారు. అయితే, ఆమె గత పర్యటనల నేపథ్యంలో ద్వివేది స్పందిస్తూ.. &quot;సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై భక్తి ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా ప్రార్థనలకు అనుమతిస్తాం&quot; అని తెలిపారు. ఆలయ సంప్రదాయాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. కేదార్‌నాథ్ , బద్రీనాథ్ ఆలయాల్లోకి ఇకపై కేవలం హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందువులు కాని వారు ఈ ఆలయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా నిషేధం విధించాలని స్వయంగా బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ బీకేటీసీ ఛైర్మన్ అన్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలతో పాటు.. బీకేటీసీ పరిధిలోకి వచ్చే మరో 47 ఆలయాల్లో కూడా హిందువులు కాని వారిని ప్రవేశించకుండా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనను త్వరలో బీకేటీసీ బోర్డు ముందు ఉంచే అవకాశం ఉంది. &quot;దీనిని ఆదిశంకరాచార్యుల కాలం నుంచీ పాటిస్తున్నారనీ. మతపరమైన సంప్రదాయాలను కాపాడుకోవడంలో తప్పులేదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ధామ్‌లు పర్యాటక కేంద్రాలు కావు, అవి విశ్వాస కేంద్రాలు అన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం  ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌  ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు  Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా  గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BEqn9WxW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sara-ali-khan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/kim-jong-un-daughter-oversee-north-korea-war-drills-succession-speculation-rises-video-tv9d-1772831.html</loc><video:video>
	<video:title>Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం</video:title>
	<video:publication_date>2026-03-21T13:27:55+05:30</video:publication_date>
	<video:description>అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తమ యుద్ధ సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంగా సైనిక శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యంగా ట్యాంక్ యూనిట్‌లు, ఇన్‌ఫాంట్రీ దళాలు నిర్వహించిన లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను ఆయన సమీక్షించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియా సైనిక విన్యాసాల్లో దేశాధినేత కిమ్ తన కుమార్తె కిమ్‌-జు-యేతో కలిసి పాల్గొన్నారు. కేవలం ఆమె వీక్షకురాలిగానే కాకుండా, ట్యాంక్‌పై స్వారీ చేస్తూ కనిపించడం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో కిమ్-జు-యే మరోసారి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. సుమారు 13 ఏళ్ల వయసున్న జు-యే, గత కొంతకాలంగా క్షిపణి పరీక్షలు, మిలిటరీ పరేడ్‌ల వంటి కీలక అధికారిక కార్యక్రమాల్లో తండ్రి వెంటే ఉంటోంది. గురువారం నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ట్యాంక్ దళాలు, కాలినడక దళాలు సమన్వయంతో యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. తాజాగా ఆర్మీ డ్రిల్స్‌ను పర్యవేక్షించిన కిమ్, యుద్ధ సన్నాహాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2022 నుంచి వరుసగా ప్రాధాన్యత దక్కుతుండటంతో, కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా జు-యేనే ప్రకటిస్తారని దక్షిణ కొరియా నిఘా సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆమెకు లభిస్తున్న గౌరవం చూస్తుంటే ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తెను వారసురాలిగా ప్రకటించే దిశగా క్రమంగా ముందుకెళ్తున్నారని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను అత్యంత ప్రియమైన కుమార్తెగా పేర్కొనడం కూడా ఈ అంచనాలకు బలం చేకూర్చుతోంది. అయితే, కొంతమంది నిపుణులు ఈ అభిప్రాయాలను పూర్తిగా సమర్థించడం లేదు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇంకా యువకుడే కావడం, ఉత్తర కొరియాలో రాజకీయ వ్యవస్థ చాలా వరకు పురుషాధిక్యంగా ఉండటం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా వారసురాలిని ముందుకు తీసుకురావడం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌  ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు  Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా  గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా  బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KD4KaX5H-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kim-jong-un.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/alluri-district-guduru-community-unites-to-ban-adulterated-ice-cream-for-kids-health-video-tv9d-1772825.html</loc><video:video>
	<video:title>ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌</video:title>
	<video:publication_date>2026-03-21T13:24:40+05:30</video:publication_date>
	<video:description>నాసిరకం ఆహార పదార్థాలు, కల్తీ వస్తువుల వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటోందని భావించిన అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలోని గూడూరు గ్రామస్తులు ఒక కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకుండా &#039;నో ఎంట్రీ&#039; బోర్డులు ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా గ్రామంలోకి వస్తున్న ప్రైవేట్ ఐస్‌క్రీం బండ్ల ద్వారా అమ్ముతున్న ఐస్‌క్రీం తిని, పిల్లలు దంత మరియు జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామ పెద్దలు గుర్తించారు. ఆ ఐస్‌క్రీంలలో ఏ రకమైన రసాయనాలు, రంగులు కలుపుతున్నారో తెలియక పోవడంతో, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాటిని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించి ఐస్‌క్రీం అమ్మినా లేదా కొన్నా రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఊరి పొలిమేరల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేవలం ఐస్‌క్రీంలకే పరిమితం కాకుండా, ఈ గ్రామం గతంలో మద్యం బెల్ట్ షాపులను కూడా తొలగించి ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది. దురలవాట్లకు, కల్తీ ఆహారానికి చెక్ పెడితేనే తమ తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మి గిరిజన పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గూడూరు గ్రామస్తుల ఐక్యత, క్రమశిక్షణ చూసి అధికారులు సైతం అభినందనలు తెలుపుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు  Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా  గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా  బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం  దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Ve1PZUs2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ice-cream-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/zomato-charges-rise-again-new-platform-fee-up-to-rs-14-90-for-online-food-orders-video-tv9d-1772814.html</loc><video:video>
	<video:title>ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు</video:title>
	<video:publication_date>2026-03-21T13:21:43+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన వినియోగదారులపై మరోసారి ధరల భారాన్ని మోపింది. ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే &#039;ప్లాట్‌ఫామ్ ఫీజు&#039;ను ఏకంగా 19.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం నుంచి జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి అదనపు వడ్డన తప్పడం లేదు. తాజా సవరణ ప్రకారం, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.2.40 పైసల వరకు పెరిగింది. గతంలో జీఎస్టీకి ముందు రూ. 12.50గా ఉన్న ఈ ఫీజు, ఇప్పుడు రూ. 14.90కి చేరింది. 2023 ఆగస్టులో కేవలం రూ.2 తో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దశలవారీగా పెరుగుతూ ప్రస్తుతం రూ. 15 మార్కుకు చేరువలో ఉండటం గమనార్హం. జొమాటోకు పోటీగా ఉన్న స్విగ్గీ కూడా ప్రస్తుతం పన్నులతో కలిపి సుమారు రూ. 14.99 వసూలు చేస్తోంది. ముడిచమురు ధరలు, ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్లు మరియు డెలివరీ భాగస్వాముల నిర్వహణ వ్యయం పెరిగిందని కంపెనీ పేర్కొంటోంది. తన లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవడంతో పాటు &#039;యూనిట్ ఎకనామిక్స్&#039;ను బలోపేతం చేసే దిశగా జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు వార్తలతో జొమాటో మాతృ సంస్థ &#039;ఎటర్నల్&#039; షేర్లు శుక్రవారం మార్కెట్లో 1.86 శాతం లాభపడి రూ. 233 వద్ద ముగిశాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 102 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ, సామాన్య వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో భారం వేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా  గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా  బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం  దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి  సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/L66u4uJ8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/online-orders.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/beetroot-is-it-safe-for-you-know-the-risks-if-you-have-kidney-stones-low-bp-video-tv9d-1772804.html</loc><video:video>
	<video:title>Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా</video:title>
	<video:publication_date>2026-03-21T13:16:36+05:30</video:publication_date>
	<video:description>బీట్‌రూట్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రక్తాన్ని పెంచే గుణం. ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలతో నిండిన ఈ ఎర్రటి దుంపను &#039;సూపర్ ఫుడ్&#039; అని పిలుస్తారు. చర్మ సౌందర్యానికి, బాడీ డిటాక్స్‌కు చాలామంది బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. బీట్‌రూట్ అందరికీ మేలు చేయదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది &#039;విషం&#039;తో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. ఎవరికైతే కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదా గతంలో ఆ సమస్యతో బాధపడ్డారో, వారు బీట్‌రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. బీట్‌రూట్‌లో &#039;ఆక్సలేట్&#039; అనే మూలకం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా నొప్పి తీవ్రతరం కావడమే కాకుండా, కొత్తగా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది హై బిపి ఉన్నవారికి వరమే కానీ, ఇప్పటికే లో-బిపి తో బాధపడేవారికి ఇది శాపం కావచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి నీరసం, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు బీట్‌రూట్ రసానికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా &#039;బీటూరియా&#039; అనే పరిస్థితి వల్ల మూత్రం లేదా మలం ఎర్రటి రంగులోకి మారవచ్చు. ఇది ప్రాణాంతకం కాకపోయినా, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. అంతేకాదు, అలర్జీ ఉన్నవారు బీట్‌రూట్ జోలికి వెళ్లకపోవడమే మంచింది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చికాకు కలగవచ్చు. కొంతమందిలో వికారం లేదా వాంతులు కూడా కనిపిస్తాయి. ఏదైనా అతిగా తీసుకుంటే అది హాని కలిగిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలనుకునే వారు మొదట తక్కువ పరిమాణంతో ప్రారంభించాలి. ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు తమ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా  బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం  దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి  సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న  వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ywbQNQ1n-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/beetroot-juice.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/diesel-stove-innovation-maheshs-solution-for-high-commercial-gas-prices-video-tv9d-1772800.html</loc><video:video>
	<video:title>గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా</video:title>
	<video:publication_date>2026-03-21T13:11:10+05:30</video:publication_date>
	<video:description>అవసరమే ఆవిష్కరణకు మూలం అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రం నడుపుతున్న మహేశ్, వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందారు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.10 వేల ఖర్చుతో, నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొందించారు. ఈ వినూత్న పొయ్యిలో ఒక చిన్న విద్యుత్ మోటారును అమర్చారు. ఆ మోటారు ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా చేశారు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు సగానికి పైగా తగ్గుతుందని మహేశ్ చెబుతున్నారు. ఒక లీటరు డీజిల్‌తో గంట నుంచి రెండు గంటల పాటు నిరంతరంగా పొయ్యి మండుతుందని ఆయన తెలిపారు. మహేశ్ ఆవిష్కరణను చూసిన మరికొందరు హోటల్ నిర్వాహకులు సైతం ఆకర్షితులై, తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ జుగాడ్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం  దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి  సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న  వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం  గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MVm3gZ8P-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/diesel-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/shocking-nellore-incident-cool-drink-looted-in-30-mins-driver-left-behind-video-tv9d-1772758.html</loc><video:video>
	<video:title>బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం</video:title>
	<video:publication_date>2026-03-21T12:30:05+05:30</video:publication_date>
	<video:description>‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పుందా’ అని అడిగిన సామెతను జనం నిజం చేశారు. రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడి డ్రైవర్ ప్రాణాపాయంలో ఉంటే.. స్థానికులు మాత్రం సాయం చేయడం మానేసి, రోడ్డుపై పడ్డ సరుకును ఎత్తుకెళ్లడంలో పోటీ పడ్డారు. నెల్లూరు నగర శివార్లలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం ఒక లారీ కూల్ డ్రింక్ బాటిళ్ల లోడుతో వెళ్తోంది. అదుపుతప్పిన లారీ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై బోల్తా పడింది. లారీలో ఉన్న కూల్‌ డ్రింక్‌ బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అన్నీ ప్లాస్టిక్‌ బాటిళ్లు కావడంతో ప్రమాదం ధాటికి అవన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే చుట్టుపక్కల జనం భారీగా అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చింది ప్రమాద బాధితులను రక్షించడానికి కాదండోయ్‌.. రోడ్డుపై పడ్డ కూల్ డ్రింక్ బాటిళ్లను ఏరుకోవడానికి! స్థానికులే కాకుండా, అటుగా కార్లు, బైక్‌లపై వెళ్తున్న వారు సైతం వాహనాలు ఆపి మరీ బాటిళ్లను డిక్కీల్లో నింపుకుని వెళ్లడం విశేషం. కొందరైతే ఏకంగా లారీ పైకి ఎక్కి మరీ లోపల ఉన్న బాటిళ్లను సైతం ఊడ్చుకెళ్లిపోయారు. కేవలం అరగంట వ్యవధిలోనే లారీలోని సరుకంతా మాయమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేద్దామని వచ్చేసరికి.. అక్కడ ఒక్క మనిషీ లేడు.. ఒక్క బాటిల్ కూడా రోడ్డుపై కనిపించలేదు. జనం చూపిన ఆ &#039;వేగం&#039; చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. మానవత్వం మరచి కేవలం ఉచితంగా వస్తున్నాయన్న ఆశతో బాటిళ్ల కోసం ఎగబడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి పోలీసులు ఖాళీ లారీని అక్కడి నుంచి తొలగించి కేసు నమోదు చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి  సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న  వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం  గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/s5f8pPMv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cool-drinks-lorry.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indian-rupee-falls-to-93-vs-dollar-fii-outflows-and-crude-prices-pressure-economy-video-tv9d-1772755.html</loc><video:video>
	<video:title>దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి</video:title>
	<video:publication_date>2026-03-21T12:27:36+05:30</video:publication_date>
	<video:description>అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా శుక్రవారం ట్రేడింగ్‌లో రూపాయి భారీగా బలహీనపడింది. ఒకే రోజు 0.55 శాతం క్షీణించి, డాలర్‌కు 93.12 వద్ద కొన‌సాగుతోంది. బుధవారం నమోదైన 92.63 కనిష్ఠ స్థాయిని కూడా ఇది అధిగమించింది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ దాదాపు 2 శాతం క్షీణించడం గమనార్హం. రూపాయి విలువ కుప్పకూలినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నప్పటికీ, భారత సూచీలు మాత్రం ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన ఇన్వెస్టర్లు, తక్కువ ధరల వద్ద షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం 9:36 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 895 పాయింట్ల లాభంతో 75,123 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు పుంజుకొని 23,294 వద్ద ట్రేడవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా లాభపడటం విశేషం. మరోవైపు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. కరెన్సీ మార్కెట్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ చరిత్రలో మొదటిసారి రూ. 93 మార్కును దాటి పతనమైంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. చమురు దిగుమతుల బిల్లు పెరగడం రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి నగదును వెనక్కి తీసుకోవడం రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భారతీయ ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుతానికి సానుకూల ధోరణితోనే కనిపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న  వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం  గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mTVXpZof-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/one-rupee-value.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bridging-distance-how-a-daughters-cc-camera-eased-parental-worries-and-went-viral-video-tv9d-1772751.html</loc><video:video>
	<video:title>సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న</video:title>
	<video:publication_date>2026-03-21T12:25:01+05:30</video:publication_date>
	<video:description>నేటి ఉరుకుల పరుగుల జీవితంతో తప్పనిపరిస్థితుల్లో అయినవారికి దూరంగా గడిపేవారు చాలామంది. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో సొంత ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లడం అనివార్యమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నల అలనా పాలన చూసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తమది కాని ప్రదేశంలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారో అనే బెంగ తల్లిదండ్రులను వేధిస్తుంటుంది. తాజాగా తన పేరెంట్స్ కు దూరంగా ఉంటున్న ఓ కూతురు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇది చూసిన వారంతా తల్లిదండ్రుల ప్రేమకు ఫిదా అవుతున్నారు. శివానీ శుక్లా అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరంలో ఉండాల్సి వచ్చింది. దీంతో తాను దూరంగా ఉంటే ఇంట్లో తన తల్లిదండ్రులు సేఫ్టీ ఎలా? అనే బెంగ ఆవిడను వేధించింది. ఆ క్రమంలో ఇంట్లో సర్వైలెన్స్ కెమెరాను ఏర్పాటు చేయించగా ఈ నిర్ణయం ఆమెకు మంచి అనుభూతిని మిగిల్చింది. సీసీ కెమెరా ఏర్పాటు చేయించి వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాత శివాని తల్లిదండ్రులు ఆ కెమెరాకు ఎదురుగా వచ్చి లెన్స్ లోకి చూస్తూ ఆమెను పలకిస్తున్నట్లు చేతులు ఊపడం, సమయానికి తిన్నావా అంటూ సైగలు చేయడం చేస్తున్నారు. సీసీ సీసీ కెమెరా ముందు తన తల్లిదండ్రుల పలకరింపులకు సంబంధించిన వీడియోను శివానీ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంట్లో సీసీ టీవీ ఇన్ స్టాల్ చేయడం తన జీవితంలో తీసుకున్నమంచి నిర్ణయం అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లిదండ్రులు పలకరింపులను చూసి ఫిదా అవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు భాష అక్కర్లేదని దూరంగా ఉన్నా గుండెల్లో ఎప్పుడు తరగని ప్రేమను నింపుకుంటారని కామెట్ చేస్తున్నారు. ఈ పోస్టుకు నెటిజన్లు ఇప్పటివరకు రెండున్నర లక్షల లైక్‌లు ఇచ్చారు. ఈ రోజుల్లో ఎంత దూరంలో ఉన్నా.. ఒక చిన్న కెమెరాతో మన ఆత్మీయులతో ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం  గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OVVHD2G2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cc-camera.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indias-fuel-security-government-assures-ample-petrol-diesel-and-lpg-supply-video-tv9d-1772747.html</loc><video:video>
	<video:title>వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం</video:title>
	<video:publication_date>2026-03-21T12:22:31+05:30</video:publication_date>
	<video:description>దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో అనవసరంగా నిల్వ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని 40 శాతం పెంచినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిలిండర్ల సరఫరాలో ఎటువంటి జాప్యం లేదని, పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకు &#039;డెలివరీ అథెంటికేషన్ కోడ్&#039;, ఆన్‌లైన్ బుకింగ్‌లను తప్పనిసరి చేశామని తెలిపింది. పెట్రోల్, డీజిల్ దిగుమతుల అవసరం లేకుండా దేశీయంగానే సరిపడా ఉత్పత్తి జరుగుతోందని స్పష్టం చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ వాడకాన్ని తగ్గించి, పైప్డ్ నేచురల్ గ్యాస్ వైపు మళ్లేలా రాష్ట్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలా పీఎన్జీ కనెక్షన్లు పెంచే రాష్ట్రాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించనున్నట్లు ప్రకటించింది. హోటళ్లు, ఆసుపత్రులు వంటి సంస్థలు పీఎన్జీ వైపు మారితే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రత్యేక రాయితీలు ఇస్తాయని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను అదనంగా కేటాయించింది. గృహ అవసరాలు మరియు సీఎన్జీ రవాణా వంటి కీలక రంగాలకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రం పునరుద్ఘాటించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ  Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు  మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..  మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/asVrvbsl-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-cylinders-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rocket-stove-bengaluru-engineers-eco-friendly-solution-to-gas-cylinder-crisis-and-high-prices-video-tv9d-1772724.html</loc><video:video>
	<video:title>గ్యాస్ కష్టాలకు &#039;రాకెట్&#039; పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ</video:title>
	<video:publication_date>2026-03-21T12:19:22+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. హోటళ్లు మూతపడుతున్న తరుణంలో, బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 65 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌ అశోక్ ఉర్స్ రూపొందించిన &#039;రాకెట్ స్టవ్&#039; ఇప్పుడు ఇంధన సంక్షోభానికి పరిష్కారం చూపుతోంది. సాధారణంగా పల్లెల్లో వాడే కట్టెల పొయ్యిల వల్ల విపరీతమైన పొగ వస్తుంది, పైగా ఎక్కువ కట్టెలు ఖర్చవుతాయి. కానీ, అశోక్ ఉర్స్ తయారు చేసిన ఈ స్టవ్ &#039;L&#039; ఆకారంలో ఉంటుంది. ఇందులో గాలి ప్రసరణ చాలా వేగంగా జరుగుతుంది. దీని కోసం ఖరీదైన బొగ్గు లేదా గ్యాస్ అక్కర్లేదు. చిన్న చిన్న ఎండిన కొమ్మలు, కొబ్బరి చిప్పలు, ఎండిన ఆకులు లేదా వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా వాడవచ్చు. ఈ డిజైన్ వల్ల మంట చాలా వేగంగా, ఎక్కువ వేడితో వస్తుంది. దీనివల్ల పొగ చాలా తక్కువగా వస్తుంది, వంట కూడా గ్యాస్ స్టవ్ మీద చేసినంత వేగంగా పూర్తవుతుంది. దీని ధర కేవలం రూ. 3,000 మాత్రమే కావడంతో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. మొదట్లో గ్రామీణ మహిళల కోసం రూపొందించిన ఈ స్టవ్, ఇప్పుడు బెంగళూరులోని పెద్ద పెద్ద రెస్టారెంట్ యజమానుల దృష్టిని ఆకర్షించింది. గ్యాస్ సిలిండర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఈ రాకెట్ స్టవ్‌లను తమ కమర్షియల్ కిచెన్లలో వాడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. &quot;నిజ జీవిత సమస్యల నుండే గొప్ప ఆవిష్కరణలు పుడతాయి&quot; అని అశోక్ ఉర్స్ నిరూపించారు. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, ఇటువంటి దేశీ ఆవిష్కరణలే మనకు శ్రీరామరక్ష. అందుకే అశోక్‌ ఉర్సు రాకెట్‌ స్టౌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు  మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..  మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/a5ZUB6aM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rocket-stove.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/telangana/managing-editor-rajinikanth-tv9-cross-fire-with-hydra-commissioner-a-v-ranganath-1772664.html</loc><video:video>
	<video:title>హైడ్రా ప్రజలకు మేలు చేస్తుందా.. ముంచేస్తోందా?.. Tv9 క్రాస్‌ఫైర్‌లో ఏవీ రంగనాథ్ ఏమన్నారు!</video:title>
	<video:publication_date>2026-03-21T11:13:59+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాకు గురవుతున్న చెరువులను రక్షించేందుకు హైడ్రాను తీసుకొచ్చిన విషయం అందిరి తెలిసిందే. దీని కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కబ్జాకు గురైన అనేక చెరువులను హైడ్రా రక్షిస్తూ వచ్చింది. ఇందులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. అయితే కొన్ని కూల్చివేతల కారణంగా ఆయనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇంతకూ ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు, ఇంతకు హైడ్రా ప్రజలకు మంచి చేస్తోందా.. ముంచేస్తోందా? రాజకీయ నాయకులు దీన్ని ఓ ఆయుధంలా వాడుతున్నారా? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజికాంత్‌ క్రాస్‌ఫైర్‌లో చూడండి.  మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SH3uBN5leK8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tv9-cross-fire-with-hydera-commissioner.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bangalore-shocker-daughter-tries-to-courier-father-in-sack-for-viral-social-media-reels-video-1772367.html</loc><video:video>
	<video:title>తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు</video:title>
	<video:publication_date>2026-03-20T20:42:53+05:30</video:publication_date>
	<video:description>సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా వెనుకాడటం లేదు. ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరిన ఓ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. రీల్స్ కోసం బెంగళూరులో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. కానీ గోనె సంచిలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివసించే ఓ యువతి.. తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కింది. ఆ తర్వాత బస్తాకు దారం కట్టి.. ఓ ప్రైవేటు కొరియర్ సంస్థకు కాల్ చేసింది. తన వద్దర భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరారు. దీంతో యువతి ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది బస్తాను నేరుగా కొరియర్ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బస్తాలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించారు. దీంతో ఆఫీసుకు వచ్చాక బస్తాను తెరవాలని యువతిని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో స్వయంగా సిబ్బంది గోనె సంచిని తెరిచి చూడగా.. అందులో ఓ వ్యక్తి కనిపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు కొరియర్ సిబ్బంది సమాచారం అందించారు. కొరియర్ ఆఫీసుకు వచ్చిన పోలీసులు.. గోనె సంచిలోని వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో క్షమాపణలు చెబుతూ యువతి ఓ వీడియో చేసింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో బస్సు టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికే ఈ వీడియో చేశానని యువతి అందులో తెలిపింది. వీడియోలో సదరు యువతి, ఆమె అత్త, భర్త ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు  మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..  మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/hqtdyeTv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/parcel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/nirmals-basara-faces-acute-fuel-shortage-pilgrims-suffer-as-petrol-stations-dry-up-video-tv9d-1772362.html</loc><video:video>
	<video:title>Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు</video:title>
	<video:publication_date>2026-03-20T20:40:51+05:30</video:publication_date>
	<video:description>నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ క్షేత్రంలో ఇంధనం దొరక్కపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాసరలోని ప్రధాన ఇంధన కేంద్రమైన &#039;శ్రీ సరస్వతి ఫిల్లింగ్ స్టేషన్&#039; వద్ద ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవని &#039;నో స్టాక్&#039; బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో బంకులు మూతపడ్డాయి. దీంతో సొంత వాహనాల్లో వచ్చే భక్తులు పెట్రోల్ కోసం చుట్టుపక్కల గ్రామాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, తిరుగు ప్రయాణంలో వాహనాల్లో ఇంధనం లేక నడిరోడ్డుపైనే నిలిచిపోతున్నారు. అమ్మవారి దర్శనం ముగించుకుని వెళ్దామనుకుంటే, ఇక్కడ పెట్రోల్ లేకపోవడం వల్ల ఏం చేయాలో పాలుపోవడం లేదు అని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..  మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు  ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/L6qrmBQb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-problem.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/rohit-reddy-drugs-case-custody-plea-deferred-to-monday-sit-focuses-on-financial-trails-and-dubai-links-video-1772359.html</loc><video:video>
	<video:title>మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..</video:title>
	<video:publication_date>2026-03-20T20:38:00+05:30</video:publication_date>
	<video:description>మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవులు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న మూలాలపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సప్లయర్‌లతో అతని సంబంధాలపై సిట్ దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణకు గల ప్రధాన ఉద్దేశ్యంపై సిట్ ఆరా తీస్తోంది. రోహిత్ రెడ్డి దుబాయ్ సంబంధాలపైనా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్, పుట్టా మహేష్ మినహా ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. కస్టడీ లభిస్తే నిందితులను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు  ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!  20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NFnwfd1k-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/moinabad-drugs-case-01.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telanganas-white-challenge-political-confrontation-over-drug-testing-escalates-in-lb-nagar-video-tv9d-1772356.html</loc><video:video>
	<video:title>మొయినాబాద్ ఎపిసోడ్ తో  తెరపైకి వైట్ ఛాలెంజ్</video:title>
	<video:publication_date>2026-03-20T20:35:50+05:30</video:publication_date>
	<video:description>ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వైట్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ పోరాటానికి వేదికగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులకు వైట్ ఛాలెంజ్ విసిరారు. &quot;సే నో టు డ్రగ్స్&quot; నినాదంతో ప్రారంభమైన ఈ సవాలును స్వీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల క్యాడర్లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పోటాపోటీ నినాదాలతో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేయడానికి శ్రమించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు  ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!  20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా  రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5ExnOZ8W-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/moinabad-drugs-episode-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/ap-governments-ugadi-gift-10060-new-job-notifications-for-unemployed-youth-video-1772350.html</loc><video:video>
	<video:title>నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక</video:title>
	<video:publication_date>2026-03-20T20:33:08+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ, 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించింది. మే 15న ఉన్నత విద్యలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుండగా, ఆగస్టు 15న 91 గ్రూప్-1 ఉద్యోగాలకు, హోం శాఖలో 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 15న 750 గ్రూప్-2 ఉద్యోగాలకు, ఇంజనీరింగ్, ఇతర శాఖల్లో 1,009 పోస్టులకు ప్రకటనలు రానున్నాయి. అక్టోబర్ 15న పాఠశాల, ఇంటర్ విద్యలో 3,004 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు  ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!  20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా  రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??  వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/JaQ6uO9y-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-job-notification.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/india-sees-hike-in-premium-petrol-rates-amidst-global-crude-fluctuations-video-tv9d-1772345.html</loc><video:video>
	<video:title>Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు</video:title>
	<video:publication_date>2026-03-20T20:29:40+05:30</video:publication_date>
	<video:description>భారత్‌లో పవర్ పెట్రోల్ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Company) ప్రీమియం పెట్రోల్ ధరలను సర్దుబాటు చేశాయి. ముఖ్యంగా పవర్ పెట్రోల్ (Premium Petrol) రకాలు ఈ ధరల పెంపుతో ప్రభావితమయ్యాయి. లీటర్ పవర్ పెట్రోల్‌పై పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులపై ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. HPCL, DPCL వంటి ప్రముఖ చమురు సంస్థలు ఈ ధరల పెంపులో భాగమయ్యాయి. ఇది కేవలం పవర్ పెట్రోల్‌కే పరిమితం కాకుండా, డీజిల్ ధరలపైనా ప్రభావం చూపవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!  20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా  రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??  వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్  Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2lgV4HwB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-prices-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/grand-oscar-ceremony-2026-top-film-awards-hollywood-stars-and-future-for-india-video-1772333.html</loc><video:video>
	<video:title>ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!</video:title>
	<video:publication_date>2026-03-20T20:27:21+05:30</video:publication_date>
	<video:description>ఆస్కార్‌.. ఆస్కార్‌.. ఆస్కార్‌... సినిమా వాళ్లకి పట్టరాని ఆనందం కలిగినప్పుడు ఆస్కార్‌ వచ్చినంత ఆనందంగా ఉందని అంటుంటారు. నిజంగా ఆస్కార్‌ వస్తే.. ఈ సారి మన వాళ్లకు రాలేదు గానీ, నిజంగా ఆస్కార్‌ అందుకున్న వాళ్ల ఆనందాలకు అంతే లేదు.. ఇంతకీ ఆస్కార్‌ వేడుక ఎలా జరిగింది. మన నాటు నాటు పాటకి ఆస్కార్‌ వచ్చినప్పటి నుంచి మన వారు ఆ అవార్డులు వచ్చే టైమ్‌కి చాలా బాగా అలర్ట్ అవుతున్నారు. యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్‌ అవార్డుల సంబరం ఈ ఏడాది కూడా అంగరంగవైభవంగా జరిగింది. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌ వైదికైంది. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ కమెడియన్‌ కోనన్‌ ఓబ్రియన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్ పురస్కారాన్ని మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా అందించారు. ఒన్ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌, సిన్నర్స్ సినిమాలకు అవార్డుల పంట పండింది. వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీ ఆరు విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలు దక్కించుకోవడం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. వచ్చే ఆస్కార్లలో అయినా మన సినిమాలు పోటీ పడాలని, మన ప్రతిష్టను ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద చాటాలని జనాలు కోరుకుంటున్నారు. ఆ రేంజ్‌ సినిమాలను నిర్మించడానికి మన మేకర్స్ కూడా ఇష్టంగా కష్టపడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా  రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??  వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్  Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా  Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AePBKtoW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/priyanka-chopra-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/suryas-vishwanath-and-sons-teaser-review-a-fresh-concept-with-mamitha-baiju-video-tv9d-1772330.html</loc><video:video>
	<video:title>20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా</video:title>
	<video:publication_date>2026-03-20T20:12:09+05:30</video:publication_date>
	<video:description>సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులైలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం &quot;20 ఏళ్ల అమ్మాయి, 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడితే&quot; అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌ను మిళితం చేసి కథను సిద్ధం చేశారు. సూర్య గతంలో ఏజ్డ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ, ఈ తరహా ప్రేమకథ చేయడం ఇదే మొదటిసారి. హీరోయిన్ మమితా బైజు నటన, అల్లరి, ప్రేమను ఒకేసారి చూపిస్తూ శక్తివంతంగా కనిపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??  వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్  Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా  Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్  చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vnEkfxMq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/suriya-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ai-and-future-of-cinema-rgvs-sensational-comments-on-low-budget-blockbusters-video-1772326.html</loc><video:video>
	<video:title>రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??</video:title>
	<video:publication_date>2026-03-20T20:09:28+05:30</video:publication_date>
	<video:description>సినిమా నిర్మాణం కోట్ల బడ్జెట్, భారీ సెట్స్, వందల మంది సిబ్బందితో ముడిపడి ఉన్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో ఈ లెక్కలు మారబోతున్నాయా అనే చర్చకు రామ్ గోపాల్ వర్మ తెరలేపారు. ఏఐ టెక్నాలజీ సినిమా భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని, భారీ సినిమాలను కూడా తక్కువ బడ్జెట్‌తో తీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వర్మ మాటల ప్రకారం, ఏఐ సహాయంతో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, కల్పిత ప్రపంచాలను డిజిటల్‌గా సృష్టించవచ్చు. దీనివల్ల పెద్ద సెట్స్, భారీ సిబ్బంది, కోట్ల ఖర్చు అవసరం లేకుండా పోతుందని, బ్లూ స్క్రీన్స్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంతో బాహుబలి లాంటి సినిమాలు కూడా కేవలం రూ.5 లక్షల్లో సిద్ధం చేయవచ్చని వర్మ అభిప్రాయపడ్డారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్  Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా  Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్  చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..  పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XjIeFxdH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rgv.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tamannaah-kiara-and-shraddha-kapoor-take-on-iconic-biopic-characters-video-1772319.html</loc><video:video>
	<video:title>వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్</video:title>
	<video:publication_date>2026-03-20T20:04:31+05:30</video:publication_date>
	<video:description>బయోపిక్ సినిమాలలో నటించడం కమర్షియల్ చిత్రాల కన్నా భిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక పాత్రలో జీవించడానికి విస్తృతమైన హోంవర్క్, పరిశోధన అవసరమని నార్త్ భామలు భావిస్తున్నారు. ప్రస్తుతం మధుబాల బయోపిక్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఇతర బయోపిక్‌లలో నటిస్తున్న నార్త్ హీరోయిన్‌ల పైన దృష్టి పడింది. హీరోయిన్ తమన్నా, లెజెండరీ బాలీవుడ్ దర్శకుడు వి. శాంతారాం బయోపిక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె అలనాటి అందాల నటి జయశ్రీగా తెరపై కనిపించనున్నారు. క్రేజీ బ్యూటీ కియారా అద్భుతమైన బయోపిక్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రసవ విరామంలో ఉన్న కియారా త్వరలో కెమెరా ముందుకు వచ్చి లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి పాత్రలో టైటిల్ రోల్ పోషించనున్నారు. మరో నార్త్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్ మూవీలో నటించడానికి సన్నద్ధమవుతున్నారు. మరాఠీ కళాకారిణి విటాబాయ్ పాత్రలో నటించడానికి ఆమె శిక్షణ తీసుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా  Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్  చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..  పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి  రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FnidG27H-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vintage-looks.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-sethupathis-strategic-move-back-to-back-hits-with-slum-dog-and-maharaja-sequel-on-horizon-video-1772317.html</loc><video:video>
	<video:title>Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా</video:title>
	<video:publication_date>2026-03-20T20:02:07+05:30</video:publication_date>
	<video:description>స్పీడు పెంచుతున్నారు విజయ్‌ సేతుపతి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సంకల్పంతో ఉన్నారు మిస్టర్‌ సేతుపతి. ఆల్రెడీ బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ చేస్తున్న ఆయన, భారీగా సౌండ్‌ చేసే సక్సెస్‌ కోసం.. ఆల్రెడీ హిట్‌ అయిన ప్రాజెక్టునే లైన్లో పెడుతున్నారు. ఇంతకీ సేతుపతి ప్లానింగ్‌ ఎలా ఉంది? పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి చేస్తున్న స్లమ్‌ డాగ్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సంయుక్త మీనన్‌, టబు కీ రోల్స్ చేసిన ఈ సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న పూరి జగన్నాథ్‌కి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో కంబ్యాక్‌ సినిమా అవుతుందనే టాక్ ఉంది. లాస్ట్ ఇయర్‌ తలైవన్‌ తలైవితో డిఫరెంట్‌ రోల్‌ చేసిన విజయ్‌ సేతుపతి ఈ సినిమాతో కంప్లీట్‌ న్యూ అవతార్‌లో కనిపిస్తారని ఎగ్జయిట్‌ అవుతున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్‌ ఒకటికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు విజయ్‌ సేతుపతి. ఏస్‌ మూవీ మన వారికి అంతగా కనెక్ట్ కాకపోయినా, తలైవన్‌ తలైవి మాత్రం తమిళ ఆడియన్స్ ని మెప్పించింది. శ్రుతి హాసన్‌తో కలిసి నటించిన ట్రైన్‌ కూడా లాస్ట్ ఇయరే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో పాటు అరసన్‌ కూడా ఈ ఏడాది సేతుపతి ఖాతాలో కనిపించనుంది. మణిరత్నం దర్శకత్వంలో శింబుతో కలిసి నవాబ్‌లో కనిపించారు సేతుపతి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. మరో వైపు మహారాజ సీక్వెల్‌ కూడా టాక్స్ లో ఉంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. ఇప్పటికే దర్శకుడు కథ కూడా సిద్ధం చేశారని, త్వరలోనే ఫైనల్‌ నేరేషన్ వింటానని చెప్పారు సేతుపతి. సో.. వీటిలో ఏదో ఒక ప్రాజెక్ట్ తో సాలిడ్‌ హిట్‌ ఖాయం అంటున్నారు సేతుపతి ఫ్యాన్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్  చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..  పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి  రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..  మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/m2kyqxPB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/maharaja-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/madhubala-biopic-is-sai-pallavi-the-final-lead-latest-casting-updates-video-tv9d-1772311.html</loc><video:video>
	<video:title>Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్</video:title>
	<video:publication_date>2026-03-20T20:00:14+05:30</video:publication_date>
	<video:description>భారీ భారీ విషయాలు సింపుల్‌ గా అయిపోవు. చాలా సమయం తీసుకుంటాయి. బాలీవుడ్‌ గ్రేట్‌ మధుబాల బయోపిక్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. టైటిల్‌ రోల్‌ లో నటిస్తారంటూ చాలా పేర్లే వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్టులో సరికొత్త పేరు ఫ్లాష్‌ అవుతోంది. ఇంతకీ ఈ పేరైనా ఫైనల్‌ అవుతుందా? బాలీవుడ్‌లో ది గ్రేట్‌ మధుబాల బయోపిక్‌ స్క్రీన్‌ మీదకు రానుంది. సంజయ్‌ లీలా భన్సాలీ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మరోవైపు జరుగుతున్నాయి. కానీ, టైటిల్‌ పాత్రలో నటించేదెవరు? అనే సస్పె్న్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ లిస్టులో ఫస్ట్ వినిపించిన పేరు కియారా అద్వానీ. గేమ్‌ చేంజర్‌ తర్వాత టాక్సిక్‌ చేసి డెలివరీకి వెళ్లారు కియా అద్వానీ. తిరిగి రాగానే కచ్చితంగా మధుబాల బయోపిక్‌ టేకప్‌ చేస్తారనే భావించారు జనాలు. కానీ అది జరగలేదు. దాంతో శ్రద్ధాకపూర్‌ పేరు స్క్రీన్‌ మీదకు వచ్చింది.ఆల్రెడీ మరాఠా లేడీ బయోపిక్‌ తో బిజీగా ఉన్న శ్రద్ధ.. సారీ చెప్పినట్టు వార్తలొచ్చాయి. సైయ్యార ేమ్‌ అనితా పడ్డా పేరును కూడా పరిశీలించారట సంజయ్‌ లీలా భన్సాలీ. కానీ, ఈ సారి ఆయనే మనసు మార్చుకున్నట్టు టాక్‌. ఇటీవల సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ చూశాక... భన్సాలీ ఆమెతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. సో, నార్త్ కథనం ప్రకారం సాయిపల్లవి... మధుబాల రోల్‌ లో కనిపిస్తారు. ఇప్పుడు నార్త్ లో ఒకటికి మూడు ప్రాజెక్టులున్నాయి పల్లవి చేతిలో. సౌత్‌ లోనూ ప్రామినెంట్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటిస్తారనే టాక్‌ కూడా ఉంది. ఇన్నిటిని బ్యాలన్స్ చేసుకుంటూ ది బెర్ట్ పెర్ఫార్మర్‌ గ ముందుకు సాగుతున్నారు పల్లవి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..  పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి  రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..  మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!  నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gbXuau5m-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/madhubala-biopic.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/flax-seeds-for-health-omega-3-fiber-powerhouse-for-wellness-and-immunity-video-tv9d-1772192.html</loc><video:video>
	<video:title>చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..</video:title>
	<video:publication_date>2026-03-20T17:51:06+05:30</video:publication_date>
	<video:description>మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే విత్తనం మన వంటింట్లోనే అందుబాటులో ఉందని మీకు తెలుసా.. అవును, చిన్నగా కనిపించే అవిసె గింజలు ఆరోగ్యానికి వరంలా పనిచేస్తాయి. శరీరాన్ని కాపాడడంలో, బలాన్ని ఇవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చూడటానికి చిన్నగా ఉండే ఈ గింజలు పోషకాల గని అని, వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అవిసె గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇక జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, అవిసె గింజల్లో ఉండే కరిగే, కరగని ఫైబర్‌ మలబద్దకం సమస్యను తగ్గిస్తాయి. కడుపు శుభ్రంగా ఉంచడంతో పాటు గ్యాస్, అజీర్ణం కూడా దూరమవుతుంది. రెగ్యులర్‌గా తీసుకునే వారు జీర్ణ సమస్యల నుంచి ఎక్కువగా రిలీఫ్ పొందుతారు. షుగర్ పేషెంట్లకు కూడా అవిసె గింజలు చాలా ఉపయోగకరం. వీటిలోని విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలంగా, మెరిసేలా మారుస్తాయి. చర్మాన్ని పొడిబారడం, ముడతలు, మచ్చలు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. అందుకే వీటిని సహజమైన బ్యూటీ సీక్రెట్ అంటారు. పల్లెల్లో ఇప్పటికీ అమ్మమ్మలు అవిసె గింజల లడ్డూలు చేసి మనవళ్లకు పెట్టడం ఒక పరంపరగా కొనసాగుతోంది. ఇవన్నీ కాకుండా, అవిసె గింజల్లోని శక్తివంతమైన పదార్థాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవిసె గింజలను నేరుగా తినడం కంటే పొడి చేసుకుని వాడటం మేలు. చిటికెడు పొడిని సలాడ్‌లో పెరుగులో, స్మూతీలలో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని రోజుకు ఒకసారి తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేయవచ్చు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి  రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..  మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!  నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!  ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fvtX4ml9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/flaxseed.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/jangaon-municipalitys-innovative-green-walls-combat-illegal-posters-boost-aesthetics-video-tv9d-1772180.html</loc><video:video>
	<video:title>పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి</video:title>
	<video:publication_date>2026-03-20T17:46:20+05:30</video:publication_date>
	<video:description>పట్టణాల్లో ఖాళీ గోడ కనిపిస్తే చాలు.. సినిమా పోస్టర్లు, రాజకీయ నేతల ఫ్లెక్సీలు, వ్యాపార ప్రకటనల రాతలతో నింపేయడం చూస్తుంటాం. దానివల్ల గోడలు అందవిహీనంగా ఉండటం.. చూడ్డానికి పాత గోడల్లా కనిపించడంతో మున్సిపల్‌ అధికారులు దీనికి ఎలాగైనా చెక్‌ పెట్టాలనుకున్నారు. అందుకోసం వినూత్నంగా ఆలోచించారు. ఈ &#039;గోడ రాతల&#039; గోల నుంచి జనగామ పట్టణానికి విముక్తి కలిగించడానికి అద్భుతమైన ఐడియాను అమలు చేశారు. గోడలపై పోస్టర్లు వేయకుండా, వాటిని పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా గోడలపై రాతలు రాస్తే జరిమానాలు విధిస్తారు. కానీ, జనగామ అధికారులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్రిడ్జిల గోడలకు రంగులు వేసి, వాటికి వరుసగా పూల కుండీలను వేలాడదీస్తున్నారు. ముఖ్యంగా జనగామ-సిద్దిపేట రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గోడలకు ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలను అమర్చారు. నిత్యం పోస్టర్లతో అసహ్యంగా కనిపించే గోడలు ఇప్పుడు పచ్చని మొక్కలు, విరబూసిన పూలతో పర్యాటకులను, వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇంత అందంగా ఉన్న గోడలపై పోస్టర్లు వేయడానికి ఎవరికైనా మనసు ఒప్పదు కదా! అధికారుల ఈ నిర్ణయం వల్ల అటు పట్టణానికి అందం రావడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఈ &#039;గ్రీన్ వాల్&#039; కాన్సెప్ట్ చూసిన స్థానికులు &quot;మున్సిపల్ అధికారులు భలే ఐడియా వేశారు&quot; అంటూ అభినందిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..  మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!  నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!  ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది  వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yUWJIrWO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/posters.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/social-media-reels-claim-life-youth-dies-filming-gun-stunt-in-delhi-video-tv9d-1772175.html</loc><video:video>
	<video:title>రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..</video:title>
	<video:publication_date>2026-03-20T17:43:58+05:30</video:publication_date>
	<video:description>రీల్స్ పిచ్చితో ఈ మధ్య యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న ఆశతో అనవసరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు రోడ్లపై బైక్‌లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం.. స్పీడ్‌గా ఎదురొస్తున్న రైలును వీడియో తీయబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమే జరిగింది. దల్లుపురా గ్రామానికి చెందిన 28 ఏళ్ల పవన్ తుపాకీ చేతపట్టి రీల్స్‌ కోసం పోజివ్వాలని ప్లాన్‌ చేసాడు. తన కజిన్ హిమాన్షుతో కలిసి ఓ గదిలో రీల్‌ రికార్డ్ చేస్తున్నాడు. హిమాన్షు మొబైల్ లో వీడియో తీస్తుండగా, పవన్ ఒక పిస్టల్‌లో మ్యాగజైన్ పెట్టి లోడ్ చేశాడు. మొదట్లో హిమాన్షు అతడికి గన్‌లోకి మ్యాగజీన్‌ను ఎలా పెట్టాలో సూచించాడు. బటన్ నొక్కగానే అది లోపలికి వెళుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే పవన్ మ్యాగజీన్‌ను తుపాకీలో పెట్టాడు. తుపాకీ ఛాంబర్‌లో తూటా లోడ్ అయ్యేలా చేశాడు. ఇదంతా కెమెరాతో రికార్డు చేస్తున్న హిమాన్షు వెంటనే పవన్‌ను అలర్ట్‌ చేశాడు. ట్రిగ్గర్ నొక్కవద్దని హెచ్చరించాడు. &#039;చలానా మత్ భాయ్&#039; అంటే కాల్చకు భయ్యా అంటూ హెచ్చరించాడు. &#039;అరె వద్దు&#039; అని మళ్లీ చెబుతున్నా పవన్ వినలేదు. తుపాకీని ఎడమ వైపు ఛాతీకి ఆనించి, ఒకసారి కెమెరా వైపు చూసి నవ్వుతూ ట్రిగ్గర్ నొక్కాడు. ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లడంతో పవన్ నేలపై కుప్పకూలాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘోరంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పవన్‌ను వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పవన్ ప్రాణాలు విడిచాడు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో ఆ లైసెన్స్డ్ పిస్టల్ హిమాన్షుదేనని పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీతో పాటు అందులో ఉన్న పది తూటాలను సీజ్ చేశారు. వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పవన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!  నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!  ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది  వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..  వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lSErkAM4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/reels-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/china-robot-incident-remote-controlled-humanoid-sparks-fear-raises-questions-on-public-ethics-video-tv9d-1772165.html</loc><video:video>
	<video:title>మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!</video:title>
	<video:publication_date>2026-03-20T17:40:21+05:30</video:publication_date>
	<video:description>టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ చాలా వరకు రోబోలే చేసేస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా వాటి ప్రవర్తన ఉంటోంది. తాజాగా, చైనాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత వారం మకావులోని ఓ వీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆమె గుండె గుబేల్‌మనే ఘటన జరిగింది. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న ఓ హ్యూమనాయిడ్ రోబో సడన్‌గా వచ్చి ఆమె వెనుకే నిలబడింది. అప్పటిదాకా ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ.. అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసింది. మహిళను చూడగానే ఆ రోబో చేతులు పైకి ఎత్తి వింతగా ప్రవర్తించింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ వెంటనే తేరుకుని రోబోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు.. నీకు పిచ్చెక్కిందా?’’ అంటూ ఆమె రోబోపై కేకలు వేసింది. ఆమె భయం ఎంతలా ఉందంటే, చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. మహిళ ఆ రోబోతో చాలాసేపు వాదిస్తూ మండిపడింది. ఆ సమయంలో రోబో మాత్రం చేతులు పైకి కిందకు ఊపుతూ, అటూ ఇటూ కదులుతూ అక్కడే నిలబడింది. రోబో చేష్టలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సమాచారం అందుకున్న రోబో ఆపరేటర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పోలీసులు ఆ రోబోను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు ఆపరేటర్‌కు అప్పగించారు. బహిరంగ ప్రదేశాల్లో రోబోలను వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించి పంపించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆ రోబో చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన అధునాతన మోడల్. ఆ రోబో మకావు ప్రాంతంలోని ఓ విద్యా కేంద్రానికి సంబంధించింది. ఆ విద్యా కేంద్రం నిర్వాహకులు.. నగరంలో ప్రచారం కోసం ఆ రోబోను వినియోగిస్తున్నారు. ఆ రోబో రిమోట్ కంట్రోల్‌లో నడుస్తోంది. దారిలో అడ్డంకులను తప్పించుకుని వెళ్లే సామర్థ్యం కూడా రోబోకు ఉంది. అయితే మార్గ మధ్యలో మహిళ ఉండడంతో ఆ రోబో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయిందట. మహిళకు కలిగిన అసౌకర్యంపై సదరు రోబో ఆపరేటర్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!  ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది  వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..  వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9c5SFqrQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/robo.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gas-crisis-exploitation-bangalore-cafe-charges-extra-for-lemon-juice-violates-rights-video-tv9d-1772159.html</loc><video:video>
	<video:title>నిమ్మరసానికి &#039;గ్యాస్ ఛార్జ్&#039;.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!</video:title>
	<video:publication_date>2026-03-20T17:31:05+05:30</video:publication_date>
	<video:description>గ్యాస్‌ క్రైసిస్‌ను ఆసరాగా చేసుకొని హోటల్‌ నిర్వాహకులు కస్టమర్స్‌ను తమదైనశైలిలో దోచుకునే పనిలో పడ్డారా అంటే అవుననే అనిపిస్తుంది. సాధారణంగా హోటల్‌కు వెళ్లి కాఫీ తాగడమో, టిఫిన్‌ తినడమో చేస్తే వంట గ్యాస్ ఖర్చవుతుంది, కాబట్టి బిల్లులో గ్యాస్‌ చార్జీ వేసారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ, కేవలం రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే.. దానికి కూడా &#039;గ్యాస్ సంక్షోభం&#039; పేరుతో అదనపు బాదుడు బాదితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింత అనుభవమే బెంగళూరులోని ఒక కేఫ్‌కు వెళ్లిన కస్టమర్లకు ఎదురైంది. ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీనిని సాకుగా చూపిస్తూ బెంగళూరులోని ఒక ప్రముఖ కేఫ్, కస్టమర్ల బిల్లుపై ఏకంగా 5 శాతం &#039;గ్యాస్ క్రైసిస్ ఛార్జ్&#039; పేరుతో అదనపు వసూళ్లకు తెరలేపింది. ఆదివారం ఇద్దరు కస్టమర్లు ఆ కేఫ్‌లో నిమ్మరసం తాగారు. దాని ధర రూ. 374 కాగా, వంటతో సంబంధం లేని ఈ డ్రింక్‌పై కూడా రూ. 17.01 గ్యాస్ ఛార్జీగా వేశారు. నిమ్మరసం చేయడానికి గ్యాస్ ఎందుకు వాడతారు? ఇది మరీ దారుణం అంటూ నెటిజన్లు సదరు హోటల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కింద రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ఆ హోటల్‌కు నోటీసులు జారీ చేసింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి సామాన్యులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది  వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..  వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZIkKgN9J-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lemon-juice-11.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/siva-reddy-opens-up-my-battle-for-acting-roles-mimicrys-impact-and-industry-truths-video-tv9d-1772143.html</loc><video:video>
	<video:title>ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది</video:title>
	<video:publication_date>2026-03-20T17:21:34+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ నటుడు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, సవాళ్లను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఎంతోమందికి సినిమా అవకాశాలు, స్టేజ్ షోలు ఇప్పించినట్లు, వారిని తన కారులో తీసుకెళ్లి ప్రోగ్రాములలో జోక్స్ ఎలా చేయాలనేది నేర్పించినట్లు తెలిపారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఇప్పుడు వచ్చినా, తాను అంతకు ముందే కమెడియన్లను, ఆర్టిస్టులను తీసుకెళ్లి జుగల్బందీ తరహా ప్రోగ్రామ్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని శివారెడ్డి తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల &#039;దూకుడు&#039; సినిమా తర్వాత నుంచి తనకు అవకాశాలు రాలేదని, తన టీమ్‌లోని గోపి మోహన్‌కు ఇప్పటికీ అవకాశాల కోసం మెసేజ్‌లు పెడుతూనే ఉంటానని చెప్పారు. అయితే, కొంతమంది దర్శకులు “నెక్స్ట్ ఇయర్”, “నెక్స్ట్ సినిమా” అని చెప్పి కాలం వెళ్ళదీస్తుంటారని, మరికొందరు స్పందిచరని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ఆఫీస్‌లకు వెళ్తే “మీరెందుకు వచ్చారు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా” అంటారని, ఫోన్ చేస్తే “నేను చెప్తానులే” అని తీసిపారేస్తారని వాపోయారు. అయినప్పటికీ మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన మిమిక్రీ ఇమేజ్, నటన అవకాశాలను డామినేట్ చేస్తోందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తన విషయంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా వచ్చిన పేరు నటుడిగా తనను గుర్తించడానికి అడ్డంకిగా మారిందని అన్నారు. తన ఇంటి గురించి చాలామంది ప్రస్తావిస్తుంటారని, అయితే సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లు కూడా రెండేసి, మూడేసి ఇళ్లు కలిగి ఉన్నారని అన్నారు. సుడిగాలి సుధీర్ తన దగ్గర మొదటి ఫ్లాట్‌ను చాలా తక్కువ ధరకే కొన్నాడని, ఆ ఫ్లాట్‌లో అవార్డులు పెట్టుకోవడానికి ఎస్ ఆకారంలో ఇంటీరియర్స్ చేయించానని, అది శివారెడ్డి ఎస్ అనుకుంటే, సుడిగాలి సుధీర్ ఎస్ అయిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా తాను ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతే డబ్బు విలువ తెలుసుకొని, రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కున్నానని శివారెడ్డి తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..  వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IP2JTMDz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sudheer.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywood-director-aditya-dhar-how-failure-led-to-1300-cr-film-success-video-tv9d-1772104.html</loc><video:video>
	<video:title>వరల్డ్‌ కప్‌కు సెలక్ట్  చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..</video:title>
	<video:publication_date>2026-03-20T17:19:11+05:30</video:publication_date>
	<video:description>ఓ రంగంలోని రాణించాలనే ప్రయత్నం బెడిసికొడితే.. చాలా మంది కృంగిపోతారు. తమ జీవితమ ముగినినట్టే అంటూ ఫీలవుతుంటారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం అలా చేయలేదు. మరో రంగాన్ని ఎంచుకుని అత్యున్నత శిఖరానికి వెళ్లాడు. తన ప్రయత్నంతో ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ .. మొదట క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పట్టి నుంచి ఇండియన్ జర్సీని తన ఒంటిపై చూడాలని కలలు కన్నాడు. అండర్-19 జట్టులో చోటు సంపాదించాలని ఎంతో కష్టపడ్డాడు. అయితే, 2002 అండర్-19 వరల్డ్ కప్‌కి ఆదిత్య ధర్ ఎంపిక కాలేదు. దీంతో తాను ఎంపిక కాకపోవడానికి రాజకీయాలు, పలుకుబడి, పక్షవాత వైఖరే కారణమని ఫీలైన ఆదిత్య ధర్.. క్రికెట్‌ను వదిలేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే తన స్నేహితులు ఆదిత్య ధర్‌ను గార్డిష్‌ సినిమాను చూడమని సలహా ఇచ్చారట. ఆ సినిమా చూశాక తన జీవితం మలుపు తిరిగిందని.. దర్శకుడు కావాలనే కోరిక తనకు పుట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు. అందుకోసం మొదట ముంబై చేరుకుని.. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు ఆదిత్య ధర్. కట్ చేస్తే ధురంధర్ సినిమాతో ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాకు డైరెక్టర్‌గా హిస్టరీ కెక్కాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/srMZWqSD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/aditya-dhar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/jabaradasth-apparao-reveals-shakalaka-shankars-unknown-talents-and-career-impact-video-tv9d-1772094.html</loc><video:video>
	<video:title>వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..</video:title>
	<video:publication_date>2026-03-20T16:37:03+05:30</video:publication_date>
	<video:description>జబర్దస్త్ వేదికపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తన సహ నటుడు శకలక శంకర్ గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శకలక శంకర్ వల్లే తాను ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించానని, ఈ నవ్వుల ప్రపంచంలో తన కుటుంబానికి ఆనందం లభించిందని అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ ప్రస్తుతం ఉన్న స్థితి తనను బాధించిందని, అతను ఇంకా పెద్ద స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. శంకర్ తన టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు ఈవెంట్లకు వెళ్లమని అడిగినా, అతను సినిమాలపై ఉన్న ఆసక్తితో వాటిని తిరస్కరించాడని అప్పారావు గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళంలోని ఒక కళాశాల తరపున 50 వేలు, ఫ్లైట్, స్టార్ హోటల్ ఆఫర్ చేసినా శంకర్ వద్దన్నాడని చెప్పారు. “బెంగాల్ టైగర్స్”, రామ్ చరణ్ గారి “నాయక్” వంటి సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు, షూటింగ్ గ్యాప్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో స్కిట్లకు ప్రాక్టీస్ చేసేవారమని అప్పారావు వివరించారు. శంకర్ సినిమా హీరోగా మారిన తర్వాత, అతని “శంభో శంకర” చిత్రం మంచి సినిమా అయినప్పటికీ, హీరోగా మారడం వల్ల కమెడియన్‌గా అవకాశాలు తగ్గాయని అప్పారావు అన్నారు. ప్రస్తుతం శంకర్ ఒక తమిళ డైరెక్టర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, సొంతంగా దర్శకత్వం కూడా చేస్తున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. శకలక శంకర్ కేవలం నటుడిగానే కాకుండా మంచి ఆర్టిస్ట్ అని, డ్రాయింగ్ వేస్తాడని, స్టోరీ బోర్డ్ చేస్తాడని, పాట పాడతాడని, డాన్స్ చేస్తాడని అప్పారావు అతని బహుముఖ ప్రజ్ఞను ప్రశంసించారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ, శంకర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అని తెలిపారు. జబర్దస్త్ స్టేజ్‌పై పవన్ కళ్యాణ్ గారి శివుడి ఫోటోను శకలక శంకర్ గీశాడని గుర్తు చేసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  లాకర్‌లోని బంగారానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందా ??  జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం  రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..  దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5CpqGUVN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/apparao.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sreeleelas-dance-prowess-sidestepped-in-ustaad-bhagat-singh-fans-concerned-video-tv9d-1771285.html</loc><video:video>
	<video:title>ప్లస్‌ పాయింట్‌ పక్కన పెట్టేసిన శ్రీలీల.. అరే ఎందుకలా?</video:title>
	<video:publication_date>2026-03-20T10:55:01+05:30</video:publication_date>
	<video:description>శ్రీలీల డాన్స్ నైపుణ్యం ఆమెకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆమె పేరు చెప్పగానే చాలామందికి ఆమె అద్భుతమైన స్టెప్పులే గుర్తుకొస్తాయి. &quot;నేను డాన్సులు చేయకుండా ఉండలేను&quot; అని శ్రీలీల స్వయంగా చెప్పగా, మేకర్స్ కూడా ఆమెను ఎంపిక చేసుకునేటప్పుడే డాన్స్ నంబర్‌లను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. కిస్సిక్ వంటి సాంగ్స్ ఆమె డాన్స్ ప్రతిభకు నిదర్శనం. గుంటూరు కారం సమయంలో మహేష్ బాబు సైతం, శ్రీలీల ఇండస్ట్రీలోని హీరోలందరితో డాన్సులు చేయించేస్తుందని ప్రశంసించడం తెలిసిందే.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/uwQK4v0dqHs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-shifts-ddljs-30year-maratha-mandir-slot-video-tv9d-1771283.html</loc><video:video>
	<video:title>30 ఏళ్ల రికార్డును ముందుకు జరిపిన ధురంధర్‌2</video:title>
	<video:publication_date>2026-03-20T10:35:01+05:30</video:publication_date>
	<video:description>రణవీర్ సింగ్ నటించిన ధురంధర్‌ 2 చిత్రం విడుదల కాకముందే భారీ అంచనాలతో రికార్డులు సృష్టిస్తోంది. సినిమా కోసం జరుగుతున్న ప్రీ-బుకింగ్‌లు ఈ చిత్రానికి ఉన్న అసాధారణ క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ సినిమా నిడివి కారణంగా థియేటర్లలో షో టైమింగ్స్ మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని ప్రసిద్ధ మరాఠా మందిర్ థియేటర్‌లో గత మూడు దశాబ్దాలుగా షారుఖ్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) చిత్రం ఉదయం 11:30 గంటలకు ప్రదర్శితమవుతూ వస్తోంది. ఇది బాలీవుడ్‌లో ఒక సంప్రదాయంగా మారింది. ధురంధర్‌ 2 కోసం ఇప్పుడు ఈ దీర్ఘకాలిక సంప్రదాయం బద్దలైంది. DDLJ షో సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. ధురంధర్‌ 2 రన్ పూర్తయ్యాక DDLJ పాత సమయానికి తిరిగి వస్తుందా, లేక కొత్త టైమింగ్స్ కొనసాగుతాయా అనే చర్చ కూడా మొదలైంది.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3uE6cZm_f6w</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/durandhar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/chiranjeevi-applauds-naveen-polishetty-for-anaganaga-oka-raju-success-video-tv9d-1771286.html</loc><video:video>
	<video:title>నవీన్‌ పొలిశెట్టిని అభినందించిన చిరంజీవి</video:title>
	<video:publication_date>2026-03-20T09:36:02+05:30</video:publication_date>
	<video:description>మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నవీన్ పొలిశెట్టికి అభినందనలు తెలిపారు. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రాన్ని చూసిన చిరంజీవి, నవీన్ పొలిశెట్టిని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. ఈ సినిమా అందరికీ బాగా నచ్చిందని చెబుతూ, చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనగనగా ఒక రాజు మంచి విజయం సాధించిందని చిరంజీవి పేర్కొన్నారు. మరో అప్‌డేట్‌లో, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న దేశభక్తి చిత్రం మాతృభూమి గురించి మేకర్స్ వివరాలు వెల్లడించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ విడుదలైంది.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0zAQkn9UAFQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chiranjeevi-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tungabhadra-left-bank-canal-breach-near-koppal-massive-20kg-fish-caught-by-locals-1771660.html</loc><video:video>
	<video:title>Video: గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా</video:title>
	<video:publication_date>2026-03-20T09:13:12+05:30</video:publication_date>
	<video:description>నాలుగైదు జిల్లాల తాగునీరు, సాగునీటి అవసరాలకు కీలకమైన తుంగభద్ర రిజర్వాయర్ ఎడమ గట్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. తాగునీటి అవసరాల కోసం అధికారులు కాలువకు నీటిని విడుదల చేసిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొప్పల్ తాలూకాలోని బసాపుర గ్రామ సమీపంలో ఈ కాలువ తెగిపోయింది. కాలువ నుంచి వెలువడిన భారీ నీటి ప్రవాహం పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి, రిసార్టుల్లోకి ఉధృతంగా దూసుకువెళ్లింది. మొత్తం నాలుగు జిల్లాలకు తాగునీటి సరఫరా కోసం ఈ నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. కాలువ తెగి నీరు బయటకు వస్తున్న సమయంలో స్థానికులకు ఒక ఊహించని అదృష్టం తగిలింది. వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన ఒక భారీ చేప స్థానికుల వలకు చిక్కింది. సుమారు 15 నుండి 20 కిలోల బరువున్న ఈ చేపను చూసి స్థానికులు విస్తుపోయారు. కాలువ తెగిపోయిందన్న ఆందోళనలో ఉన్నప్పటికీ, అంత పెద్ద చేప దొరకడంతో గ్రామస్థులు దాన్ని పట్టుకుని.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు.</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IvAVGCix-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fish-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/peddi-makers-strategise-ipl-2026-opening-ceremony-for-extensive-film-promotions-video-tv9d-1771282.html</loc><video:video>
	<video:title>ఐపీఎల్‌ ఈవెంట్‌లో పెద్ది సందడి</video:title>
	<video:publication_date>2026-03-20T08:35:01+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు ప్రమోషన్లు అత్యంత కీలకంగా మారాయి. భారీ ఓపెనింగ్స్ సాధించడానికి స్టార్ పవర్ తో పాటు అదే స్థాయిలో ప్రచార కార్యక్రమాలు ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, త్వరలో విడుదల కానున్న రామ్ చరణ్ సినిమా పెద్ది ప్రమోషన్ల కోసం యూనిట్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్లకు మంచి స్పందన రావడంతో, ప్రచార కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించింది.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/m9bxFyS8JZk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/peddi-ipl-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/telangana-gaddar-film-awards-2025-held-in-hyderabad-live-chiranjeevi-cm-revanth-reddy-1771469.html</loc><video:video>
	<video:title>GADDAR FILM AWARDS 2025: ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎవరెవరు విచేశారంటే</video:title>
	<video:publication_date>2026-03-19T20:12:14+05:30</video:publication_date>
	<video:description>ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లో జరుగుతుంది. గద్దర్ తనయుడు సూర్య కిరణ్‌ మాట్లాడుతూ..  గద్దర్ తో పనిచేసిన చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. చిరంజీవితో పాటు ఎంతోమంది ప్రముఖులు అవార్డులు అందుకోవటం ఆనందంగా ఉంది. గద్దర్ అవార్డులను ఇంత గొప్పగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. లిటిల్ హార్ట్‌ సినిమాకు అవార్డు రావడం ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు సాయి మార్తాండ్‌ . గద్దర్‌ అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు తెలిపాడు సాయి మార్తాండ్‌. అలాగే గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. సీ నారాయణరెడ్డి పేరు మీద ప్రకటించిన తొలి అవార్డు నాకు అందించటం ఆనందంగా ఉంది. ఉగాది రోజు గద్దర్ అవార్డు ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. రెండోసారి ఈ అవార్డు అందుకుంటున్నా.. ఎంపిక చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు.  హీరో రోషన్ మాట్లాడుతూ.. లీడ్ యాక్టర్‌గా నా ఫస్ట్ అవార్డు. స్టేట్ అవార్డు రావటం ఆనందంగా ఉంది. ఆర్ట్, కాస్ట్యూమ్స్ విభాగాల్లోనూ అవార్డులు వచ్చాయి. ఇది తెలంగాణ నేటివిటికీ సంబంధించిన సినిమాఅని చెప్పుకొచ్చాడు.  ﻿</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tgfa.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-the-revenge-pre-release-hype-censor-details-and-box-office-records-video-tv9d-1771242.html</loc><video:video>
	<video:title>ధురంధర్‌ సీక్వెల్‌కి అంత సీనుందా?</video:title>
	<video:publication_date>2026-03-19T16:50:01+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ ది రివెంజ్ విడుదల ముందే రికార్డులను తిరగరాస్తూ, దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సృష్టిస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ప్రీమియర్‌లతో ఒక రోజు ముందుగానే విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ అప్‌డేట్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలకు ముందే అన్ని కాలాల రికార్డులను బద్దలు కొట్టి, ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ట్యాగ్ కోసం పోటీపడుతోంది.తాజాగా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకున్న ధురంధర్ ది రివెంజ్, ఊహించినట్లుగానే ఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా నిడివి విషయంలో మాత్రం స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా 3 గంటల 55 నిమిషాలు అనుకున్న నిడివిలో ఐదు నిమిషాల కోత పడటంతో, ఇప్పుడు 3 గంటల 50 నిమిషాలతో విడుదల కానుంది.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/OtnFHLHmTF8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/durandhar-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-class-stars-embrace-mass-formula-a-new-trend-video-tv9d-1771241.html</loc><video:video>
	<video:title>మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌.. రూటెందుకు మారుస్తున్నట్టు?</video:title>
	<video:publication_date>2026-03-19T16:35:01+05:30</video:publication_date>
	<video:description>యంగ్ జనరేషన్ హీరోలు ప్రస్తుతం తమ సినీ రూట్‌ను మారుస్తున్నారు. ఇన్నాళ్లు క్లాస్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్లు, ఇప్పుడు మాస్ మంత్రాన్ని జపిస్తున్నారు. యువ హీరోలు సైతం ఇదే ఫార్ములాను అనుసరిస్తుండటంతో, రాబోయే చిత్రాల జాబితాలో క్లాస్ సినిమాల సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు నాని, శర్వానంద్, నాగచైతన్య వంటి హీరోలు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పేరు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు మాస్ చిత్రాలను ప్రయత్నించినా, వారి ప్రధాన దృష్టి కలర్‌ఫుల్ చిత్రాలపైనే ఉండేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ హీరోలంతా మాస్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. వారు ఎంచుకునే జానర్ ఏదైనా, అందులో హెవీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xumHXMg63po</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mass-mantram.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kd-the-devil-song-controversy-objectionable-lyrics-lead-to-online-removal-video-tv9d-1771240.html</loc><video:video>
	<video:title>వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు</video:title>
	<video:publication_date>2026-03-19T16:20:01+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్య కాలంలో సినిమా పాటల విషయంలో వివాదాలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని పదాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, వాటిని తొలగించడం జరుగుతుంది. అయితే, ధ్రువ సర్జా నటిస్తున్న కేడీ ది డెవిల్ సినిమాలోని ఓ పాటపై వివాదం మరింత తీవ్రమైంది. ఏకంగా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ పాటను తొలగించేదాకా వెళ్ళింది పరిస్థితి.కన్నడ స్టార్ అయిన ధ్రువ సర్జా, పాన్ ఇండియా రేంజ్‌లో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన గత చిత్రం మార్టిన్ ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఏప్రిల్ 30న విడుదల కానున్న కేడీ ది డెవిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఓ మాస్ పాట జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహీలపై చిత్రీకరించిన ఈ పాట హిందీ వెర్షన్ సాహిత్యంపై న్యాయవాది వినీత్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని లిరిక్స్‌తో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని, మైనర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/mncCa5LG1ms</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kilady.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-actresses-pin-hopes-on-upcoming-summer-releasesvideo-tv9d-1771239.html</loc><video:video>
	<video:title>సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!</video:title>
	<video:publication_date>2026-03-19T16:08:01+05:30</video:publication_date>
	<video:description>ఈ వేసవి సీజన్‌లో విడుదలవుతున్న ఆసక్తికరమైన సినిమాలు టాలీవుడ్ హీరోయిన్ల కెరీర్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. కేవలం హీరోలే కాకుండా, అందాల భామల భవిష్యత్తు కూడా ఈ సినిమాల విజయంపైనే ఆధారపడి ఉంది. &quot;డెకాయిట్&quot; సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శృతి హాసన్ స్థానంలో నటించిన మృణాల్ ఠాకూర్, ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా హిట్‌కు దూరంగా ఉన్న మృణాల్‌కు ఇది కీలకమైన సినిమా. నిఖిల్ హీరోగా రూపొందుతున్న &quot;స్వయంభు&quot; చిత్రంలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వీరిద్దరూ ఈ ఫోక్లోర్ జోనర్ చిత్రంతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని కృషి చేస్తున్నారు.&quot;బిగ్ బ్యాంగ్&quot; తర్వాత జోరు తగ్గించిన భాగ్యశ్రీ బోర్సే, త్వరలో విడుదల కానున్న &quot;లెనిన్&quot; చిత్రంతో విజయవంతమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. వీరే కాకుండా, మాళవిక నాయర్, రితికా నాయక్, నయన్ సారిక వంటి ఇతర నటీమణులు కూడా తమ కెరీర్‌లో పెద్ద బ్రేక్ కోసం ఈ సమ్మర్ సీజన్‌ వైపు ఆశగా చూస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/JWDiEVe8_SM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/summer-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-normal-ticket-prices-in-nizam-to-set-a-new-tollywood-trend-1771238.html</loc><video:video>
	<video:title>నైజాంలో హైక్స్‌ లేకుండానే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఇండస్ట్రీకి టార్చ్ బేరర్ అవుతారా?</video:title>
	<video:publication_date>2026-03-19T15:32:51+05:30</video:publication_date>
	<video:description>&quot;నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను&quot; అన్న పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆయన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతోంది. పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ రూల్‌ను బ్రేక్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ టీం నైజాంలో (తెలంగాణ) ఎలాంటి ధరల పెంపూ లేకుండానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నిర్ణయంతో సామాన్య ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ కండిషన్స్ ఉన్నప్పటికీ, మేకర్స్ హైక్ కోసం ఎదురుచూడకుండా బుకింగ్స్ ఓపెన్ చేయడం గమనార్హం. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి భారీ టికెట్ రేట్స్ కారణంగా ఫుట్ ఫాల్స్ తగ్గాయన్న అనుమానాలు ఉండటంతో, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. కలెక్షన్ రికార్డుల కన్నా ఫుట్ ఫాల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ కొత్త విధానం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా, ఇతర పెద్ద సినిమాల మేకర్స్‌ను రీ-థింక్ చేయిస్తుందా అనేది చూడాలి.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/IpsUtBpTobY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawankalyan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indore-fire-tragedy-six-dead-in-building-blaze-caused-by-ev-charging-1771173.html</loc><video:video>
	<video:title>ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!</video:title>
	<video:publication_date>2026-03-19T14:10:01+05:30</video:publication_date>
	<video:description>స్థానిక సమాచారం ప్రకారం, ఈ భవనం మనోజ్ అనే వ్యాపారవేత్తకు చెందినది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణం ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అని తెలుస్తోంది. ఇంటి బయట ఈవీ వాహనాన్ని ఛార్జింగ్ కోసం ప్లగ్ చేసిన సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు క్షణాల్లో వ్యాపించి, చూస్తుండగానే మూడు అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో పది మందికి పైగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకున్న వారిలో ముగ్గురిని రెస్క్యూ టీమ్ విజయవంతంగా రక్షించగలిగింది. దురదృష్టవశాత్తూ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇంతటి భారీ ప్రమాదం జరిగిందా? లేక భవనంలో భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/JtEfhCop-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/accident-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/massive-20kg-pandugappa-fish-caught-by-fishermen-in-west-godavari-1771169.html</loc><video:video>
	<video:title>మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప</video:title>
	<video:publication_date>2026-03-19T13:59:01+05:30</video:publication_date>
	<video:description>గోదావరి పండుగప్ప అంటే భోజన ప్రియులకు ప్రాణం. చేపలన్నింటిలో దీని రుచి ప్రత్యేకం. అందుకే దీనిని &#039;చేపల రారాజు&#039; అని పిలుస్తారు. సాధారణంగా చిన్న సైజులో దొరికే ఈ చేప, ఏకంగా 20 కిలోల భారీ ఆకారంలో లభించడంతో దానిని గట్టుకు చేర్చడానికి మత్స్యకారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ భారీ చేపను చూడటానికి చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. మార్కెట్‌కు తీసుకురాకముందే ఈ పండుగప్ప కోసం పోటీ మొదలైంది. చివరకు 10 వేల రూపాయల భారీ ధర పలికినప్పటికీ, ఆ రుచి తెలిసిన మాంసాహార ప్రియులు ఏమాత్రం వెనకాడకుండా దీనిని దక్కించుకున్నారు. ఈ అదృష్టాన్ని దక్కించుకున్న వారు ఇంటికి తీసుకెళ్లి, గోదావరి స్టైల్‌లో మసాలాలు దట్టించి వండటంతో ఆ వీధి అంతా చేపల కూర వాసనతో నిండిపోయింది. &quot;గోదావరి పండుగప్ప దొరికితే అది మత్స్యకారుడికి లాభం.. తిన్నవాడికి యోగం&quot; అంటూ స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి ఈ భారీ పండుగప్ప యలమంచిలి తీరంలో ఒక చిన్నపాటి పండుగ వాతావరణాన్ని నింపింది.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/I8OGf1RV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fish-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/konaseemas-mookudu-rotti-sees-demand-surge-amidst-gas-shortage-1771149.html</loc><video:video>
	<video:title>కోనసీమలో &#039;మూకుడు రొట్టె&#039;కు పెరిగిన డిమాండ్‌!</video:title>
	<video:publication_date>2026-03-19T13:46:09+05:30</video:publication_date>
	<video:description>అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలోని ఒక పాతకాలపు హోటల్ ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ దశాబ్దాలుగా గ్యాస్‌తో పనిలేకుండా కేవలం కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు తయారు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి &#039;మూకుడు రొట్టె&#039; రుచి చూడటానికి జనం కిలోమీటర్ల దూరం నుండి తరలివస్తున్నారు. ఏసీ గదుల్లో టిఫిన్ చేసే వారు సైతం ఇప్పుడు ఈ &#039;కాకా హోటల్&#039; ముందు క్యూ కట్టడం విశేషం. గ్యాస్ కొరత వల్ల పట్టణాల్లో హోటళ్లు మూతపడటంతో, జనం సంప్రదాయ వంటల వైపు మొగ్గు చూపుతున్నారు. &quot;కట్టెల పొయ్యిపై వండిన ఆహారం కేవలం రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది&quot; అని భోజన ప్రియులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడం, సహజసిద్ధమైన పద్ధతిలో చేసే వంటకాలు దొరుకుతుండటంతో ఈ పాతకాలపు హోటళ్లకు గిరాకీ అమాంతం పెరిగింది. పరిస్థితులు సంక్షోభంలో ఉన్నప్పుడు మనిషి మళ్లీ మూలాల్లోకి వెళ్తాడనే దానికి కోనసీమలోని ఈ దృశ్యాలే నిదర్శనం. ఆధునికతను కాదని, సంప్రదాయానికి పట్టం కడుతున్న కోనసీమ వాసులు.. నిజంగానే &#039;ఓల్డ్ ఈజ్ గోల్డ్&#039; అని నిరూపిస్తున్నారు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5mcjibox-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/konasima.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-water-board-imposes-rs-5000-fine-for-water-wastag-1771168.html</loc><video:video>
	<video:title>మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!</video:title>
	<video:publication_date>2026-03-19T13:40:01+05:30</video:publication_date>
	<video:description>ఆ.. ఏముందిలే.. ఈ వార్నింగ్‌లు మనకు మామూలే అనుకుంటే పొరపాటే..కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, అధికారులు ఇప్పుడు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. ఇంటి ముందు ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం లేదా గార్డెనింగ్‌కు తాగునీటిని వాడితే జరిమానా తప్పదు. అంతేకాదు, ఇక్కడ మరో విషయమేంటంటే.. ఎవరైనా నీటిని వృథా చేస్తుంటే సామాన్య ప్రజలు కూడా వారిని పట్టించవచ్చు. వృథా చేస్తున్న ఫోటోలు లేదా వీడియోలను జలమండలికి పంపితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తాగునీటితో వాహనాలను కడుగుతున్నట్లు అందిన ఫిర్యాదుపై అధికారులు మెరుపు దాడి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి అక్కడికక్కడే రూ. 5,000 ఫైన్ విధించి షాక్ ఇచ్చారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఇటువంటి వారిపై నిఘా ఉంచనున్నాయి. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజల సహకారాన్ని అధికారులు కోరుతున్నారు. ఎక్కడైనా దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 లేదా కస్టమర్ కేర్ నంబర్ 155313 కు సమాచారం అందించాలని సూచించారు.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DhjxIX6M-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/muncipality-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-hotel-raid-sparks-row-over-missing-gas-cylinder-seizure-receipt-1771167.html</loc><video:video>
	<video:title>సిలిండర్‌ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?</video:title>
	<video:publication_date>2026-03-19T13:50:14+05:30</video:publication_date>
	<video:description>నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్లను వాడటం నిషేధం. దీంతో నగరంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఒక హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ సిలిండర్‌ను తీసుకెళ్లే సమయంలో అధికారులు ఎటువంటి &#039;సీజ్ రసీదు&#039;ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది. గ్యాస్ కొరతతో ఇప్పటికే వ్యాపారాలు కుంటుపడుతుంటే, రసీదు ఇవ్వకుండా సిలిండర్లను దౌర్జన్యంగా ఎలా తీసుకెళ్తారని హోటల్ యజమాని అధికారులను నిలదీశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, నిబంధనల ప్రకారం రశీదు ఇవ్వాల్సిందేనని స్థానికులతో కలిసి రోడ్డుపైనే నిరసన తెలిపారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చట్టప్రకారం అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రసీదును యజమానికి అందజేయడం తప్పనిసరి. కానీ ఇక్కడ ఆ నియమాన్ని గాలికొదిలేయడమే ఈ గొడవకు ప్రధాన కారణమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/b0UzjcgT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sridevis-chennai-property-row-boney-kapoor-moves-madras-high-court-1771170.html</loc><video:video>
	<video:title>నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్</video:title>
	<video:publication_date>2026-03-19T13:20:45+05:30</video:publication_date>
	<video:description>చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ అనేది చాలా ఖరీదైన ఏరియా. ఇక్కడే శ్రీదేవికి 4.7 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. దశాబ్దాల క్రితం ఆమె ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీపై గతేడాది సడెన్‌గా ముగ్గురు వ్యక్తులు హక్కులు కోరడంతో ఈ న్యాయపోరాటం మొదలైంది. ఏళ్ల తరబడి తమ ఫ్యామిలీ అధీనంలో ఎలాంటి వివాదాల్లేకుండా ఉన్న స్థలాన్ని ఎవరో కావాలనే లాక్కోవాలని చూస్తున్నారని, అన్యాయంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని బోనీ కపూర్ కోర్టుకెక్కాki. ఇన్నేళ్ల తర్వాత ఈ భూవివాదం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 4.77 ఎకరాల భూమిని శ్రీదేవి 1988లో సంబంధ ముదలియార్ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. అయితే, చంద్రశేఖరన్ ముదలియార్ రెండో భార్య పిల్లలమని చెప్పుకుంటున్న నటరాజన్, శివగామి మరికొందరు, తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ ఆ ఆస్తిలో వాటా కోసం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.  మరిన్ని వీడియోల కోసం : ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్ ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బాలీవుడ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cWav7vLW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sridevi-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indian-government-mandates-60-free-seats-on-flights-curbs-paid-seat-policy-1771150.html</loc><video:video>
	<video:title>ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్</video:title>
	<video:publication_date>2026-03-19T12:50:23+05:30</video:publication_date>
	<video:description>తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. కేవలం మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఉంది. గతంలో దాదాపు అన్ని సీట్లను పెయిడ్ కేటగిరీలో చూపిస్తూ రూ. 200 నుండి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వెబ్ చెక్-ఇన్ సమయంలో ఉచిత సీట్లు అందుబాటులో లేకపోయినా లేదా ప్రయాణికుడు సీటును ఎంచుకోకపోయినా, విమానాశ్రయ కౌంటర్ వద్ద వారికి ఉచితంగానే సీటు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీటు కోసం ప్రయాణికులను బలవంతం చేయడం లేదా అదనపు భారం వేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ సహా అన్ని దేశీయ విమానయాన సంస్థలు ఈ కొత్త నిబంధనలను తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిబంధనల అమలును డీజీసీఏ (DGCA) పర్యవేక్షిస్తుంది. నిబంధనలు అతిక్రమించే సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/A2i20Qh7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/flight-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unique-inauguration-mla-m-s-raju-at-the-wheel-for-differently-abled-free-bus-scheme-1771147.html</loc><video:video>
	<video:title>ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో</video:title>
	<video:publication_date>2026-03-19T12:45:02+05:30</video:publication_date>
	<video:description>బస్సు ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దివ్యాంగులతో ముచ్చటించారు. వారికి స్వయంగా ఉచిత ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన .. దివ్యాంగుల సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 11 లక్షల మందికి పైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని, వారి ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QMWLJX0q-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rtc-bus.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/skilled-labour-thrives-the-mumbai-plumber-earning-more-than-it-professionals-1771146.html</loc><video:video>
	<video:title>ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !</video:title>
	<video:publication_date>2026-03-19T12:37:20+05:30</video:publication_date>
	<video:description>అందులో వెల్లడించిన వివరాలు.. ఇటీవల తన ఇంట్లో ఓ పైపు మరమ్మతు కోసం హౌసింగ్ సొసైటీ ప్లంబర్ ను పిలిచానని టెక్కీ చెప్పాడు. పైపు మరమ్మతు చేస్తూ ఆ ప్లంబర్ తన జీవితం, సంపాదన, తాను కూడబెట్టిన ఆస్తుల గురించి చెప్పుకొచ్చాడని వివరించారు. తమ హౌసింగ్ సొసైటీతో పాటు బోరివలీ, కాండీవలీలోని మొత్తం మూడు సొసైటీలలో పనిచేస్తూ ఏటా 18 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు. తొలుత ఆయన జోక్ చేస్తున్నాడని భావించినా.. సొంతూళ్లో ఇల్లు కట్టుకున్నానని, కొంత వ్యవసాయ భూమి కూడా కొనుగోలు చేశానని చెప్పడంతో నమ్మానని వివరించాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. &quot;మేము తప్పుడు కెరీర్ ఎంచుకున్నామా?&quot; అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ‘‘నైపుణ్యం ఉన్న పనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని’’ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ముంబై లాంటి నగరాల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులకు ఉండే విపరీతమైన డిమాండ్ కారణంగా అది సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ పనైనా అంకితభావంతో నైపుణ్యంతో చేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చదువుతో పాటు &#039;వృత్తి నైపుణ్యం&#039; కూడా అంతే ముఖ్యమని ఈ కథనం నిరూపిస్తోంది. చాలా మంది ఐటీ ఉద్యోగుల కంటే ఈ ప్లంబర్ మెరుగ్గా సంపాదిస్తున్నాడని నెటిజన్లు తమ &#039;లైఫ్ ఛాయిస్&#039; గురించి పునరాలోచనలో పడ్డారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pSmH4nmN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/plumber.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/telangana/relief-from-heat-moderate-rains-forecast-for-telugu-states-1771148.html</loc><video:video>
	<video:title>బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు</video:title>
	<video:publication_date>2026-03-19T12:32:38+05:30</video:publication_date>
	<video:description>రాగల రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అటు ఏపీలోని పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో కూడా గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద , విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండల నుండి ఉపశమనం లభించినప్పటికీ, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/o2Ha7AVx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rain-alert.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actress-prathyusha-mother-sarojini-devi-shocking-comments-on-siddhartha-reddy-watch-video-1770978.html</loc><video:video>
	<video:title>Actress Prathyusha: ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డిని క్షమించాలనిపించిందా? ప్రత్యూష తల్లి ఆన్సర్ ఇదే.. వీడియో</video:title>
	<video:publication_date>2026-03-19T09:38:39+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ సినీ నటి ప్రత్యూష కేసులో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు ప్రధాన నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో ఉన్న అతను సుప్రీం కోర్టు ఆదేశాలతో సుమారు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షా కాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు. చివరకు దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు సిద్ధార్ రెడ్డి. దీనిపై విచారించిన భారత అత్యున్నత న్యాయస్థానం ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇటీవలే నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.  ఈ క్రమంలో తన కూతురుకు న్యాయం జరగాలని సుమారు 24 ఏళ్లుగా పోరాటం చేస్తోంది ప్రత్యూష తల్లి సరోజిని దేవి. మరి సిద్ధార్థ్ రెడ్డి లొంగుబాటుతో ఆమె పోరాటం విజయవంతమైనట్టేనా? ఆమె తర్వాతి స్టెప్ ఏంటి? తదితర విషయాలను టీవీ9తో పంచుకున్నారు. మరి ఆ విషయాలేంటో కింది వీడియోలో చూద్దాం రండి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8EdQqmYUoQk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/actress-prathyusha-case.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unexpected-cardiac-deaths-why-are-young-lives-cut-short-suddenly-video-tv9d-1770720.html</loc><video:video>
	<video:title>జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. యువతలో పెరుగుతున్న ఆందోళన, కారణాలు</video:title>
	<video:publication_date>2026-03-18T19:58:57+05:30</video:publication_date>
	<video:description>ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమవుతుందో తెలియడం లేదు.. ఎందుకో అర్థం కావడం లేదు. అప్పటివరకు బాగానే ఉంటున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్షణాల్లోనే ఈ లోకాన్ని వీడుతున్నారు. అమెరికాలో వరంగల్‌ వాసి మృతి చెందారు. వర్జీనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న 40 ఏళ్ల తాడిపత్రి రాకేష్‌ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. రాకేశ్‌ ఉద్యోగ రీత్యా గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ కుటుంబం ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటోంది. రాకేశ్‌ తండ్రి జితేందర్‌ వరంగల్‌లో వ్యాపారవేత్త. రాకేష్ చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్‌లోని అతని స్వగృహంలో విషాదఛాయలను నింపింది. ఆకస్మిక మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు రాకేష్‌ ఇంటికి చేరుకుని తల్లితండ్రులను ఓదార్చారు. తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. వేదికపై బంధువులతో ఫోటో దిగే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావటం తో కుప్పకూలిపోయింది... వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...అప్పటి వరకు బంధువులు , స్నేహితులతో నవ్వుతూ సరదాగా గడిపిన సుస్మిత .. అకస్మాత్తు గా మరణించడంతో అందరూ షాకయ్యారు..  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  లాకర్‌లోని బంగారానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందా ??  జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం  రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..  దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KuAVXtz2H54</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/heart-attack-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/bank-locker-safety-why-you-need-separate-jewelry-insurance-in-india-video-tv9d-1770717.html</loc><video:video>
	<video:title>లాకర్‌లోని బంగారానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందా ??</video:title>
	<video:publication_date>2026-03-18T19:56:58+05:30</video:publication_date>
	<video:description>భారతీయులు చాలామంది తమ బంగారం, విలువైన వస్తువులు, భూమి పత్రాలను దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు. అయితే, ఈ స్టీల్ వాల్ట్‌లలో మనం దాచుకునే వస్తువులకు బ్యాంకులు ఆటోమేటిక్‌గా ఎలాంటి ఇన్సూరెన్స్ కల్పించవు. ఈ విషయం చాలా మందికి తెలియదు. బ్యాంకులు కేవలం లాకర్ స్థలాన్ని మాత్రమే అద్దెకు ఇస్తాయి తప్ప, లోపల ఉన్న వస్తువుల విలువకు అవి బాధ్యత వహించవు. సాధారణంగా బ్యాంకు నిర్లక్ష్యం వల్ల అంటే.. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది. కానీ, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఈ పరిహారం చాలా స్వల్పంగా ఉంటుంది. మీరు చెల్లించే వార్షిక లాకర్ అద్దెకు కేవలం 100 రెట్లు మాత్రమే బ్యాంకు గరిష్ఠంగా చెల్లిస్తుంది. ఉదాహరణకు, మీరు ఏడాదికి 3,000 రూపాయల అద్దె చెల్లిస్తుంటే, మీ లాకర్‌లో 50 లక్షల విలువైన సొత్తు పోయినా, బ్యాంకు నుంచి మీకు వచ్చే గరిష్ఠ పరిహారం కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. లాకర్‌లోని వస్తువులకు పూర్తి రక్షణ కావాలంటే విడిగా ‘జ్యువెలరీ ఇన్సూరెన్స్’ లేదా ‘వాల్యూబుల్ ఐటమ్స్ ఇన్సూరెన్స్’ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీల కోసం ఏడాదికి వస్తువు విలువలో 0.5% నుండి 1% వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. వస్తువు విలువను నిర్ధారించే కొనుగోలు రశీదులు లేదా గుర్తింపు పొందిన జ్యువెలర్ నుంచి వాల్యుయేషన్ సర్టిఫికేట్ వంటివి భద్రపరుచుకోవాలని చెబుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం  రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..  దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది  Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ewHTtgx0Isk_</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/locker-gold.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-monkey-adopts-puppy-in-godavarikhani-a-lesson-in-compassion-video-tv9d-1770715.html</loc><video:video>
	<video:title>జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం</video:title>
	<video:publication_date>2026-03-18T19:54:55+05:30</video:publication_date>
	<video:description>మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో, మనుషులు మరిచిపోయిన మానవత్వాన్ని మూగజీవాలు గుర్తుచేస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. జాతి వైరాన్ని మరిచి ఒక కోతి, కుక్కపిల్లపై చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాక, ఆలోచింపజేస్తోంది. ఈ అరుదైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్ నగర్‌లో చోటుచేసుకుంది. తల్లికి దూరమై, ఎండవేడిమికి తట్టుకోలేక ఒక చిన్న కుక్కపిల్ల నీడ కోసం అలమటిస్తూ ఒక చెట్టు వద్దకు చేరింది. ఆ పసికూన అవస్థను చెట్టుపై నుండి గమనించిన ఒక వానరం, మెల్లగా కిందకు దిగివచ్చింది. సాధారణంగా కోతులు, కుక్కల మధ్య ఉండే వైరానికి భిన్నంగా.. ఆ వానరం కుక్కపిల్లను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుంది. తన బిడ్డలాగే అక్కున చేర్చుకుని, నిమురుతూ లాలించింది. ఆ కుక్కపిల్ల కూడా భయం లేకుండా వానరం ఒడిలో తలదాచుకుని సేదతీరడం అక్కడ ఉన్నవారిని మంత్రముగ్ధులను చేసింది. అదుదైన ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మూగజీవాల మధ్య ఉన్న ఆప్యాయతకు మురిసిపోయారు. జాతివైరం మరిచి, కుక్కపిల్లపై వానరం చూపిన ఆదరణ మనుషులకు ఒక గొప్ప పాఠం అని స్థానికులు కొనియాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..  దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది  Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు  Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/rjwe_R15KS8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-chanchalguda-bike-stunts-police-cracks-down-on-dangerous-youth-stunt-riders-video-tv9d-1770711.html</loc><video:video>
	<video:title>రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..</video:title>
	<video:publication_date>2026-03-18T19:52:50+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌ చంచల్‌గూడా ప్రెస్ రోడ్ ప్రాంతం ఇప్పుడు ప్రమాదకర బైక్ స్టంట్లకు అడ్డాగా మారుతోంది. అర్ధరాత్రి వేళ కొంతమంది యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు. ఈ ఉదంతంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ముఖ్యంగా వారాంతాల్లో , ఆదివారం తెల్లవారుజామున ఈ రోడ్ సైడ్ రోమియోల హంగామా ఎక్కువగా ఉంటోంది. మితిమీరిన వేగంతో బైక్‌లు నడపడమే కాకుండా, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండాల్సిన నివాస ప్రాంతాల్లో భారీ శబ్ద కాలుష్యంతోపాటు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పోలీసులు చంచల్‌గూడా ప్రెస్ రోడ్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్టంట్లు చేస్తున్న యువకులను గుర్తించేందుకు సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నారు. &quot;నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల భద్రతకు విఘాతం కలిగిస్తే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను గమనించాలని పోలీసులు సూచించారు. యువత సరదా కోసం చేసే ఇటువంటి పనులు వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల కుటుంబాల్లో విషాదం నింపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది  Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు  Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9Ni9r1lOMm8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/road-side-romio.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/big-boss-demon-pavans-heartbreaking-loss-father-passes-away-emotional-flight-to-kashi-video-tv9d-1770709.html</loc><video:video>
	<video:title>దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..</video:title>
	<video:publication_date>2026-03-18T19:47:56+05:30</video:publication_date>
	<video:description>బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఫ్యామిలీలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో సహా అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు అతనికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.ఈ క్రమంలోనే డీమాన్ ఓ ఎమోషనల్ వీడియాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో లైఫ్‌ లో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు అది కూడా తన నాన్న కోసం అంటూ అందులో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. &#039;ఇది నా జీవితంలో ఫస్ట్‌ ఫ్లైట్‌.. అమ్మానాన్నతో,బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనో విమానం ఎక్కాలనుకున్నాను. ఫస్ట్ ఫ్లైట్‌ జర్నీ నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అనుకున్నాను. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో! మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్‌ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం&#039; అంటూ ఆ వీడియోలో పవన్‌ ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం డిమాన్ పవన్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అగ్ని పరీక్షలో సత్తా చాటాడు డీమాన్ పవన్. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాట తీరుతో త్వరగానే బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే రీతూ చౌదరితో సన్నిహితంగా మెలగడం పవన్ కు కొంచెం నెగెటివిటీని తెచ్చిపెట్టింది. వీరి లవ్ ట్రాక్ ను కొందరు ఇష్టపడితే మరికొందరు తప్పుబట్టారు. అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక మరింత ఎనర్జిటిక్ మారిపోయాడు పవన్. బిగ్ బాస్ గేమ్స్, టాస్కుల్లోనూ ఇరగ దీసి సీజన్ సెకెండ్ రన్నరప్ గా నిలిచాడు. ముఖ్యంగా ఫినాలేలో తెలివిగా రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్‌ అందుకుని బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి చికిత్స కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అందుకే ఈ రూ.15 లక్షల ప్రైజ్ మనీని తీసుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. అయితే అతని ఆశ నెరవేరలేదు. క్యాన్సర్ తో బాధపడుతోన్న పవన్ తండ్రి ఇటీవలే కన్నుమూశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది  Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు  Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/FdFCyfVR3p8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/demon-pavan-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/iran-israel-war-triggers-india-gas-crisis-hotels-shut-mulpoori-kitchen-adapts-video-tv9d-1770705.html</loc><video:video>
	<video:title>చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది</video:title>
	<video:publication_date>2026-03-18T19:45:41+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . ఈ కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడ్డాయి. ఇక హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ ను మూసి వేస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో చాలా మంది కట్టెల పొయ్యిల పైనే వంటలు కానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నాగ శౌర్య తల్లి కూడా ఇదే పని చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉషా ముల్పూరి కిచెన్ పేరుతో హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు నాగ శౌర్య తల్లి. ఓ వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తోన్న ఆమె తన రుచికరమైన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రా వంటకాలకు &#039;ఉషా ముల్పూరి కిచెన్&#039; బాగా ఫేమస్. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వంట గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే మా సిబ్బంది పని మొదలుపెడుతున్నారు. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండటంతో ఇలా వంటలు చేయడం చాలా కష్టంగా ఉందని నాగ శౌర్య తల్లి అంటున్నారు. అయినప్పటికీ తన దగ్గరికి వచ్చే కస్టమర్లను వెనక్కు పంపించకూడదనే ఉద్దేశంతో వంటలు ఆపకుండా కొనసాగిస్తున్నామన్నారు ఉషా. గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ కొన్ని వంటకాలను ప్రతిరోజూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా కష్టపడుతున్నామన్నారు. అంతేకాదు కట్టెల పొయ్యిపై వండిన వంటకాలు మరింత రుచిగా ఉంటాయని తన వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు  Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/c3a_dhKCO0M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/naga-shaurya.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/peddi-ram-charans-film-rejected-by-3-stars-before-becoming-his-next-big-hit-video-tv9d-1770700.html</loc><video:video>
	<video:title>Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు</video:title>
	<video:publication_date>2026-03-18T19:43:15+05:30</video:publication_date>
	<video:description>గేమ్ ఛేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమా &#039;పెద్ది&#039;. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు రిజెక్ట్ చేశారట. మొదట పెద్ది సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పారట బుచ్చిబాబు. అయితే తారక్ అప్పటికే చాలా సినిమాలకు కమిటై ఉండడంతో ఈ మూవీని చేయలేపోయాడట. ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవడంతో బుచ్చిబాబు ఈ కథని అల్లు అర్జున్ కి కూడా వినిపించారట. కానీ బన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడట. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను కూడా పెద్ది కోసం సంప్రదించారట బుచ్చి బాబు. అయితే సూర్య కూడా కొన్ని కారణాలతో ఈమూవీని చేయలేకపోయారట. దీంతో తన గురువు సుకుమార్ సహాయంతో పెద్ది కథను రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడట బుచ్చిబాబు. చరణ్ తో పాటు చిరంజీవి కూడా ఈ కథను విని బాగా ఇంప్రెస్ అయ్యారట. వెంటనే మూవీకి ఒకే చెప్పారట. అలా పెద్ది సినిమా పట్టాలెక్కిందట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/mV3BaGnxtJw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ram-charan-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pratyusha-case-siddharth-reddy-surrenders-at-nampally-court-after-supreme-court-order-video-tv9d-1770696.html</loc><video:video>
	<video:title>Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి</video:title>
	<video:publication_date>2026-03-18T19:40:40+05:30</video:publication_date>
	<video:description>ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్‌ రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షాకాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించాడు సిద్ధార్థ్‌. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టీవీ9తో మాట్లాడారు ప్రత్యూష తల్లి సరోజిని. ఆ రోజు ఆస్పత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు ప్రత్యూష తల్లి.. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై గాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తులను కూడా ఆస్పత్రి వారు కాల్చేయడం షాకింగ్‌ అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరు ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మానని.. అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్‌ అనుకోలేదన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/EO5TQ9wS-DI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prathyusha-case-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actor-ram-charan-surprises-tilak-varma-with-peddi-bat-gift-watch-video-1770613.html</loc><video:video>
	<video:title>Peddi Movie: &#039;పెద్ది&#039; మూవీ సెట్ కు తిలక్ వర్మ.. సర్ ప్రైజ్ గిఫ్ట్‌తో సత్కరించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?</video:title>
	<video:publication_date>2026-03-18T18:46:17+05:30</video:publication_date>
	<video:description>మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈనెలలోనే విడుదల కావాల్సిన ఈ మెగా మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో టీ 20 వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశాడు. బుధవారం (మార్చి 18) మూవీ షూటింగ్‌ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ హీరో  రామ్ చరణ్‌తో పాటు చిత్ర బృందంతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా  రామ్ చరణ్  తిలక్‌ వర్మకు ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్‌లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా వృద్ధి సినిమాపై బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్మాత్మకంగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.  ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్న అప్డేట్స్ రానున్నాయి.     మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/CvWLaBpVNwM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ram-charan-tilak-varma.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telangana-cyber-bureau-fights-piracy-new-formula-to-end-film-industry-losses-video-tv9d-1770644.html</loc><video:video>
	<video:title>పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత</video:title>
	<video:publication_date>2026-03-18T18:30:00+05:30</video:publication_date>
	<video:description>పైరసీ రక్కసిని అంతం చేయడానికి TGCSB పంతం పట్టింది. దీనికోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో… ఓ కొత్త ఫార్ములాతో ముందడుగు వేసింది. దాని ఇంప్లిమెంట్‌తో, టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న పైరసీకి ఇక ఫుల్‌స్టాప్‌ పడనుందా? అంటే అవుననే కామెంట్ వస్తోంది. చెదలు తొలిచేసినట్లు…టాలీవుడ్‌ను లోపలనుంచి తొలిచేస్తోంది పైరసీ భూతం. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌..ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణచివేసినా, మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు రూ.3,700 కోట్ల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి రూ. 22,400 కోట్ల నష్టం చేకూరుతోందని, సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో కంటెంట్ లీక్ అవడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల లోపాలు, థియేటర్లలో క్యామ్‌కార్డింగ్ వంటి అంశాలు పైరసీకి ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..  ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/spzfWAWeSQo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/piracy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/apparao-reveals-dark-skin-origin-ongole-gitta-hair-dye-and-his-master-black-journey-video-tv9d-1770640.html</loc><video:video>
	<video:title>Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ</video:title>
	<video:publication_date>2026-03-18T18:27:46+05:30</video:publication_date>
	<video:description>అప్పారావు! సినిమాల్లో కంటే.. జబర్దస్త్‌తో ఎక్కువ పాపులారిటీ సంపారించుకున్న అప్పారాజు.. ఆ షో తర్వాత జడర్దస్త్‌ అప్పారావుగా మంచి ఫాలోవయింగ్‌ ను సంపాదించుకున్నాడు. చూడ్డానికి కాస్త లావుగా.. నల్లగా ఉంటే అప్పారావు.. తన దైన పంచులతో అందర్నీ నవ్విస్తుంటారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన అప్పారావు.. తన నలుపు రంగు వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ స్టోరీని అందరితో పంచుకున్నారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒంగోలు గిత్త సినిమా కోసం హెయిర్ కలర్ వేసుకున్నానని, దానిలో ఉండే అమోనియా వల్ల తన ముఖం నల్లబడిందంటూ షాకింగ్ విషయాన్ని చెప్పారు అప్పారావు. అయితే వైజాగ్ లో ఒక మేకప్ ఆర్టిస్ట్ వివరించిన తర్వాతే.. తనకు కూడా తెలిసిదంటూ చెప్పుకొచ్చారు. హెయిర్ కలర్ లో ఉన్న అమోనియా వల్ల తన ముఖం అంతా నల్లబడినప్పటికీ, దాని వల్ల తనకు మంచే జరిగిందన్నారు అప్పారావు. మాస్టర్ బ్లాక్ గా మారానని.. అది తన కెరీర్‌కు ప్లస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు తెలిసిన ఓ బ్యుటీషన్ .. తన ముఖంలోని నలుపు రంగును తగ్గంచేందుకు ట్రీట్మెంట్ ఇచ్చిందని.. అయితే అందుకు నాలుగు సిట్టింగ్‌ల అవసరం కావడంతో.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ... ట్రీట్మెంట్‌ మధ్యలో వదిలేసినట్టు చెప్పుకొచ్చారు అప్పారావు. అయినప్పటికీ.. రచ్చ రవి సలహా మేరకు, తాను ఇప్పటికీ పలు ఈవెంట్స్‌కు వెళ్ళినప్పుడు యంగ్‌గా, యాక్టివ్‌గా కనిపించడానికి హెయిర్ కలర్ వేస్తూనే ఉంటానని అప్పారావు చెప్పుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..  ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??  జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Q9_JfJiNKRs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jabardasth-appa-rao.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/telangana-rta-reforms-vahan-system-digitalizes-services-saves-2-percent-tax-on-second-vehicle-video-tv9d-1770636.html</loc><video:video>
	<video:title>తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు</video:title>
	<video:publication_date>2026-03-18T18:24:11+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రవాణా వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 23 నుంచి రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ &#039;వాహన్&#039; (VAHAN) నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది. దీనివల్ల తెలంగాణ వాహనాల వివరాలన్నీ ఇకపై జాతీయ స్థాయి డేటాబేస్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మార్పుతో వాహనదారులకు లభించే అతిపెద్ద వరం.. రెండో వాహనంపై అదనపు పన్ను రద్దు. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా కట్టాల్సిన 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఉదాహరణకు, రూ. 10 లక్షల కారుపై సుమారు రూ.20 వేల వరకు ఆదా అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు అవసరమయ్యే మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. &#039;వాహన్&#039; వ్యవస్థ అమల్లోకి వస్తే ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, పేరు మార్పు, లోన్ ఎంట్రీ లేదా క్యాన్సిలేషన్ వంటి పనులను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల బ్రోకర్ల బెడద తప్పడమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో వాహనాల క్రయవిక్రయాలు కూడా సులభతరం అవుతాయి. మొత్తానికి ఈ సంస్కరణలు వాహనదారుల సమయాన్ని, డబ్బును ఆదా చేస్తూ రవాణా సేవల్లో పారదర్శకతను తీసుకురానున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..  ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??  జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో  గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oGKTOSWy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-vehicals.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gas-shortage-and-black-market-indias-lpg-crisis-price-hikes-and-public-woes-video-tv9d-1770631.html</loc><video:video>
	<video:title>కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా</video:title>
	<video:publication_date>2026-03-18T18:22:05+05:30</video:publication_date>
	<video:description>వంట గ్యాస్‌ సంక్షోభంతో బ్లాక్‌మార్కెట్‌ దందా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్‌, యూపీ, పంజాబ్‌, చండీగఢ్‌, హర్యానా, రాజస్థాన్‌లో గ్యాస్‌ కొరతను ఆసరాగా తీసుకుని బ్లాక్‌మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. రూ. 950 గృహ వినియోగ సిలిండర్‌ను రూ.3,500కు, రూ.2,000 వాణిజ్య సిలిండర్‌ను రూ6,500కు బ్లాక్‌లో అమ్ముతున్నారు. చండీగఢ్‌లో ఉదయం 4.30 గంటలకే గ్యాస్‌ ఏజెన్సీ ముందు లైన్‌లో నిలుచుంటున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉండగా, చండీగఢ్‌లో పోలీసుల పర్యవేక్షణలో గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా గ్యాస్‌ కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక పక్క ఎండ నెత్తిని మాడ్చేస్తుండగా, 8 గంటల పాటు క్యూలోనే పడిగాపులు కాసినా సిలిండర్‌ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడగా హర్యానాలో హఠాత్తుగా డీజిల్‌ సంక్షోభం ఏర్పడింది. చాలామంది తమ అవసరాలకు మించి డీజిల్‌ను కొని నిల్వ చేస్తుండటంతో కొరత ఏర్పడింది. వాహనదారులకు అవసరానికి మించి డీజిల్‌, సీఎన్‌జీ అమ్మవద్దంటూ పెట్రోల్‌ పంపు ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆగ్రాలోని స్వీట్‌ పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇక్కడ బూడిద గుమ్మడితో తయారు చేసే ప్రసిద్ధ పేఠా స్వీట్‌కు కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు తయారీ యూనిట్లను మూసివేశారు. గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిశ్రమను మూసేయాల్సి ఉంటుందని అంటున్నారు. పైప్‌డ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్‌ ఉన్నవారికి ఎల్పీజీ కొత్త కనెక్షన్‌ ఇవ్వడం కానీ, వారి పాత సిలిండర్‌లోకి గ్యాస్‌ నింపడం కానీ చేయరు. అంతేకాక, వారి ఎల్పీజీ సిలిండర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకే ఇంటిలో పీఎన్‌జీ, ఎల్పీజీ కనెక్షన్‌ ఉండటం చట్టవిరుద్ధంగా భావిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్యాస్‌ బుక్‌ చేయాలంటే తమ పాత గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా తేదీకి, ప్రస్తుతం బుక్‌ చేస్తున్న తేదీకి పట్టణంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి ఉండాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..  ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??  జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో  గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి  పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/K04NiDzF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-prices-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tadoba-tiger-sighting-majestic-predator-confidently-crosses-road-goes-viral-video-1770627.html</loc><video:video>
	<video:title>దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..</video:title>
	<video:publication_date>2026-03-18T18:19:41+05:30</video:publication_date>
	<video:description>అడవికి రాజంటే సింహమే కావచ్చు.. కానీ అడవిలో తన దారికి ఎవరూ అడ్డు రాకూడదని భావించే అసలైన &#039;బాస్&#039; పులి అని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, తడోబా టైగర్ ప్రాజెక్ట్ పరిధిలోని పద్మాపూర్-మొహర్లి రహదారిపై ఒక పులి దర్జాగా రోడ్డు దాటుతూ పర్యాటకులను, వాహనదారులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వాహనాల సౌండ్‌కి అడవి జంతువులు భయపడి పారిపోతాయి. కానీ, ఈ పులి మాత్రం &#039;మనకు అలాంటి భయాలేమీ లేవమ్మా’ అన్నట్లుగా ప్రశాంతంగా అడుగులు వేస్తూ రోడ్డుపైకి వచ్చింది. పులి రాకను గమనించిన వాహనదారులు తమ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రొద, మనుషుల అలికిడి చూసి పులి కాస్త బెదిరినట్లు అనిపించినా, వెనక్కి తగ్గకుండా దర్జాగా రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. పులి తమకు అత్యంత సమీపంలో కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను దిగి ఉత్సాహంగా ముందుకు కదిలారు. అది తమపై దాడిచేస్తుందేమోనన్న భయం లేకుండా పులికి అత్యంత సమీపంగా వెళ్తూ తమ సెల్‌ఫోన్లలో పులి కదలికలను రికార్డు చేశారు. ఆ సమయంలో పులి ఆకలితో లేదో ఏమో కానీ, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా తన దారిన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??  జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో  గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి  పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..  ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HgFuhWtt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tiger-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/neem-tree-virus-threatens-ugadi-pachadi-causes-alternatives-and-tree-protection-video-tv9d-1770624.html</loc><video:video>
	<video:title>ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??</video:title>
	<video:publication_date>2026-03-18T18:14:38+05:30</video:publication_date>
	<video:description>ఉగాది పండుగ అంటే తెలుగువారికి ఎంతో ప్రధానమైన పండుగ. ఉగాదిరోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఉగాది పచ్చడిలో ప్రధానమైనది వేపపువ్వు. వేపపువ్వు లేనిదే ఉగాదిపచ్చడి ఉండదు. అలాంటిది ఈ ఏడాది ఉగాదికి వేపపువ్వు దొరికేలా కనిపించడంలేదు. గత ఐదేళ్లుగా వేప చెట్లను వేధిస్తున్న వింత వైరస్ ఈ ఏడాది తీవ్రరూపం దాల్చింది. దీంతో చెట్లు ఆకులు, కొమ్మలతో సహా ఎండిపోతున్నాయి. ప్రస్తుతం వేపచెట్లన్నీ పచ్చని చిగుళ్లతో.. తెల్లని వేపపూతతో నిండుగా దర్శనమివ్వాల్సింది పోయి ఎండిపోయి మోడువారి కనిపిస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు, ఇటు భక్తులు ఆందోళన చెందుతున్నారు. వేప చెట్టును హిందూ సంప్రదాయంలో దైవస్వరూపంగా, సాక్షాత్తు గ్రామ దేవతగా పూజిస్తారు. అమూల్యమైన ఔషధ గుణాలున్న వేప చెట్లు ఇలా నిలువునా ఎండిపోతుండటాన్ని ప్రజలు ఏదో &#039;కీడు సంకేతం&#039;గా భావిస్తున్నారు. అయితే, వృక్ష శాస్త్రవేత్తలు దీనిని ఒక రకమైన ఫంగస్ లేదా వైరస్ వ్యాప్తిగా పేర్కొంటున్నారు. మార్చి 19న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ జరుపుకోనున్న తరుణంలో, చెట్లకు వేప పువ్వు కనిపించకపోవడంతో పచ్చడి తయారీపై సందిగ్ధత నెలకొంది. జీవితంలోని కష్టాలకు ప్రతీకగా భావించే &#039;చేదు&#039; రుచి కోసం వేప పువ్వుకు బదులుగా ఏం వాడాలనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వేద పండితులు &#039;తులసి ఆకులను&#039; ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఆక్సిజన్ అందించే ఆరోగ్య ప్రదాయిని వేప చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో  గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి  పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..  ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..  పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DCXxdK32-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ugadi-18.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/china-zoo-lion-attack-10-year-old-girl-saved-after-terrifying-encounter-viral-video-1770588.html</loc><video:video>
	<video:title>జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో</video:title>
	<video:publication_date>2026-03-18T17:18:08+05:30</video:publication_date>
	<video:description>చైనాలోని ఓ జూలో 10 ఏళ్ల చిన్నారిపై సింహం దాడి చేసింది. సింహానికి ఆహారం తినిపించేందుకు ప్రయత్నించగా, అది ఒక్కసారిగా పంజా విసిరింది. బోను ఊచల సందు నుంచి చిన్నారి కాలును పట్టుకుని లోపలికి లాగేందుకు ప్రయత్నించడంతో జూ సందర్శకులు తీవ్రంగా భయపడ్డారు. అదృష్టవశాత్తూ సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ఆ భయంకర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలోని షాంటౌ జోంగ్షాన్ పార్క్ జూలో ఎన్‌క్లోజర్ వెనుక ఉన్న మూడు సింహాలకు మాంసం ఆహారంగా వేయడానికి చిన్నారిని అనుమతించాడు జూకీపర్. సింహానికి ఆహారం తినిపించేందుకు ప్రయత్నించగా, అది ఒక్కసారిగా పంజా విసిరింది. కొన్ని సెకన్లలోనే, ఒక సింహం బోను ఊచల నుంచి చేయి బయటకు పోనిచ్చి చిన్నారిని పట్టుకుంది. చిన్నారి భయంతో కేకలు వేస్తుండగా అప్రమత్తమైన సిబ్బంది ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. చివరకు సింహం చిన్నారిని విడిచిపెట్టింది. దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఆ పాప కాళ్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చిన్నారి చేతిలో ఉన్న మాంసాన్ని పట్టుకునే ప్రయత్నంలోనే సింహం దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని జూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియచేస్తామని తెలిపారు. అడవుల్లో తమ సహజ వాతావరణంలో సింహాలు ప్రతిరోజూ మైళ్ళ కొద్దీ సంచరిస్తాయి, ఆహారం కోసం వేటాడతాయి. కానీ వాటిని జూలో బంధించినప్పుడు, వాటి సహజ జీవన విధానానికి పూర్తి భిన్నంగా జీవించాల్సిన పరిస్థితుల్లో .. ఆ నిర్బంధ జీవితం కారణంగా వాటిలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు రావచ్చనీ దాని ఫలితంగా ఆగ్రహం పెరిగి హింసాత్మకంగా మారడం వంటి అసహజ ప్రవర్తన కలిగి ఉంటాయని జంతు సంబంధ నిపుణులు హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి  పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..  ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..  పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే  TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3ZNZoXCg-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lion.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/central-govt-clarifies-lpg-e-kyc-only-pmuy-and-new-users-need-to-update-online-video-1770583.html</loc><video:video>
	<video:title>గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి</video:title>
	<video:publication_date>2026-03-18T17:16:11+05:30</video:publication_date>
	<video:description>గత కొన్ని రోజులుగా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న &#039;ఈ-కేవైసీ&#039; గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం నిర్దేశిత వర్గాలకు మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు, అలాగే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని వారు మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోవాలి. ముఖ్యంగా ఉజ్వల పథకం కింద సబ్సిడీ ప్రయోజనాలు పొందే వారు ప్రతి ఆర్థిక సంవత్సరం దీనిని పూర్తి చేయడం తప్పనిసరి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో, కేంద్రం గృహ వినియోగ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించింది. నకిలీ కనెక్షన్లను ఏరివేసేందుకు ఈ-కేవైసీ ఆదేశాలు ఇవ్వడంతో అందరూ చేయించుకోవాలని భావించి ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడమే తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..  ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..  పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే  TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల  Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QwmVszHL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/sri-sathyasai-women-thieves-mistake-fancy-shop-for-gold-steal-rolled-gold-video-1770572.html</loc><video:video>
	<video:title>పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..</video:title>
	<video:publication_date>2026-03-18T17:13:43+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా దొంగలు బంగారం షాపులపై కన్నేయడం సహజం. ఇటీవల బంగారం దుకాణాల్లో కస్ట్‌మర్స్‌లా వచ్చి దుకాణదారులను మాటల్లో పెట్టి నగలు కొట్టేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనమే శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. కానీ పాపం వాళ్లు బంగారం షాపు అనుకొని లోపలికి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసీ.. అయ్యో.. రోల్డ్‌గోల్డ్‌లో కాలేసామే..అని నాలుక్కరుచుకున్నారు. అయినా ఎలాగూ వచ్చాం కదా.. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకు?&quot; అనుకున్నారో ఏమో కానీ, తమ చేతివాటం చూపించి షాక్ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఈ వింత చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని &#039;వాసవి కలెక్షన్స్&#039; అనే ఫ్యాన్సీ షాపు బోర్డు చూసి, అది గోల్డ్ షాపు అని భ్రమపడ్డ ఆరుగురు మహిళలు కస్టమర్ల మాదిరిగా లోపలికి ప్రవేశించారు. అది రోల్డ్ గోల్డ్ షాపు అని అర్థమయ్యాక కూడా వారు వెనక్కి తగ్గలేదు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆరుగురిలో ఇద్దరు సేల్స్ గర్ల్‌ను మాటల్లో పెట్టగా, మరో ఇద్దరు అడ్డుగా నిలబడ్డారు. ఇంకేముంది.. మిగిలిన ఇద్దరు మహిళలు షాపు అరల్లో ఉన్న రోల్డ్ గోల్డ్ ఆభరణాలను చకచకా సర్దేసి, ఎవరికీ అనుమానం రాకుండా జారుకున్నారు. ఆరుగురు మహిళలు వచ్చారు కానీ ఏమీ కొనకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన యజమాని వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ తనిఖీ చేశాడు. అందులో వారి &#039;కళాపోషణ&#039; చూసి అవాక్కయ్యాడు. సుమారు రూ.18 వేల విలువైన గిల్టు నగలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ &#039;కిలాడీ లేడీల&#039; చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..  పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే  TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల  Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!  FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DmXKuBdf-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-scam-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anantapur-atm-theft-attempt-siren-scares-thief-police-nab-sai-kumar-video-1770568.html</loc><video:video>
	<video:title>ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..</video:title>
	<video:publication_date>2026-03-18T17:02:27+05:30</video:publication_date>
	<video:description>అనంతపురం నగరంలో అర్ధరాత్రి వేళ ఏటీఎం దోపిడీకి స్కెచ్ వేసిన ఒక దొంగకు సినిమా లెవల్లో షాక్ తగిలింది. బ్యాంకు సైరన్ మోగడంతో భయపడి పరుగులు తీసిన నిందితుడిని, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వెంబడించి మరీ కటకటాల్లోకి నెట్టారు. మార్చి 10వ తేదీ అర్ధరాత్రి అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలోకి సాయికుమార్ అనే యువకుడు ప్రవేశించాడు. మొదట డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటించిన నిందితుడు, ఎవరూ లేని సమయం చూసి ఏటీఎం మెషిన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. మెషిన్ తలుపులు కూడా తెరిచాడు. అయితే, నిందితుడు మెషిన్‌ను ట్యాంపర్ చేయగానే బ్యాంకు సేఫ్టీ సైరన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో మోగింది. ఆ శబ్దానికి హడలిపోయిన సాయికుమార్, అక్కడ నుంచి ప్రాణభయంతో పరుగులు తీశాడు. సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఏటీఎం సెంటర్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని సాయికుమార్‌గా గుర్తించిన పోలీసులు, అతను ఎటువైపు పారిపోయాడో తెలుసుకోవడానికి స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు బస్టాండ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించి, చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే  TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల  Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!  FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్  Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/66wwb0ym-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/atm-chori.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/zaheerabad-daylight-robbery-rs-8-lakh-stolen-from-scooter-dicky-at-mro-office-video-tv9d-1770562.html</loc><video:video>
	<video:title>పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే</video:title>
	<video:publication_date>2026-03-18T16:55:43+05:30</video:publication_date>
	<video:description>సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రద్దీగా ఉండే తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో అందరూ చూస్తుండగానే, కేవలం నిమిషాల వ్యవధిలో ఒక స్కూటీ డిక్కీని తెరిచి ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు కళ్లముందే తన కష్టార్జితం దొంగల పాలవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేశాడు. ఆ నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే, బ్యాంకు వద్దే మాటు వేసిన ఇద్దరు దుండగులు అతడిని బైక్‌పై వెంబడించారు. నర్సింహారెడ్డి స్కూటీని ఆపి ఆఫీసు లోపలికి వెళ్లగానే, అదను చూసి డిక్కీ పగలగొట్టి నగదుతో పరారయ్యారు. ఒకరు నడుచుకుంటూ వెళ్లగా, మరొకరు బైక్‌పై వచ్చి అత్యంత వేగంగా ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వద్దే ఇంతటి దారుణం జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల  Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!  FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్  Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..  గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3CeTOkPh-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/scooty-chori.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ttd-tirumala-darshan-tickets-june-2026-schedule-released-book-now-video-tv9d-1770559.html</loc><video:video>
	<video:title>TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌  దర్శనం టికెట్ల కోటా విడుదల</video:title>
	<video:publication_date>2026-03-18T16:44:06+05:30</video:publication_date>
	<video:description>వేసవి సీజన్‌ నడుస్తోంది.. విద్యార్ధుల పరీక్షలు ముగుస్తున్నాయి. దీంతో అందరూ తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోడానికి సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన జూన్‌ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. మార్చి 18న సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోసం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. వీటిని మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాలి. మార్చి 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ttdevasthanams.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!  FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్  Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..  గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌  మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mu3yveH8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ttd-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/silver-and-gold-rates-march-18-update-understanding-price-fluctuations-in-india-video-tv9d-1770553.html</loc><video:video>
	<video:title>Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!</video:title>
	<video:publication_date>2026-03-18T16:38:18+05:30</video:publication_date>
	<video:description>బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగుతూ అదే సమయంలో ఒక్కసారిగా పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తుంటే.. పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావం అని చెప్పవచ్చు.బంగారం ధరలు నిన్న భారీగా పెరిగితే ఈ రోజు కాస్త ఊరటనిచ్చాయి. మార్చి 18 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి రూ.1,57,750లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,44,600 లుగా ఉంది. కిలో వెండిపై రూ.5000లు తగ్గి రూ.2,75,000లు పలుకుతోంది. మార్చి 18, బుధవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,240 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,060 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,750 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,600 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,950 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,45,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,75,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్  Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..  గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌  మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు  ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/q77SBiaE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-and-silver-price-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/stag-annual-pass-rates-increase-to-rs-3075-deadline-march-31-and-nhai-women-employment-video-tv9d-1770434.html</loc><video:video>
	<video:title>FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్</video:title>
	<video:publication_date>2026-03-18T13:57:29+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) షాకిచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచింది. తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర రూ.3,075గా ఉండనుంది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. అంటే రూ.3,000లకే ఇయర్ పాస్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం లేదా 200 టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచింది ఎన్‌హెచ్‌ఏఐ. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికిపైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనుంది NHAI. దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు. సాధారణంగా టోల్ ప్లాజాలలో సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణంయ తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టోల్ బూత్‌ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..  గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌  మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు  ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0PUNh5Fuf3s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fastag.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/cook-mushrooms-right-the-key-to-avoiding-gas-and-bloating-is-stem-removal-video-tv9d-1770430.html</loc><video:video>
	<video:title>Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..</video:title>
	<video:publication_date>2026-03-18T13:55:44+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇవి &#039;వెజ్ మీట్&#039;గా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పుట్టగొడుగులను వండుకునే క్రమంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు జీర్ణ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది పుట్టగొడుగులను కడిగి మొత్తం వండేస్తుంటారు. కానీ, పుట్టగొడుగుల కాండం భాగాన్ని, ముఖ్యంగా &#039;షిటాకే&#039; వంటి రకాల్లో ఉండే కాండాన్ని తొలగించడం మంచిది. ఈ కాండం భాగం చాలా గట్టిగా, పీచులా ఉంటుంది. దీన్ని ఎంతసేపు ఉడికించినా మెత్తబడదు. ఇలాంటి గట్టి భాగాన్ని తినడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. దాంతో అది సరిగా అరగదు. పుట్టగొడుగుల కాండం సరిగ్గా అరగకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి గొంతు నొప్పికి లేదా అసౌకర్యానికి కారణం కావచ్చని పరిశోధనల్లో తేలింది. అందుకే, పుట్టగొడుగులను వంట చేసేముందు కాడలను వేరు చేసి, కేవలం పైభాగాన్ని మాత్రమే వాడుకోవడం వల్ల వంటకు మంచి రుచి రావడమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది. పుట్టగొడుగులు కొనేటప్పుడు అవి తాజాగా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ వాటిపై బూజు పట్టినట్లుగా ఉన్నా లేదా నల్లటి మచ్చలు ఉన్నా వాటిని వాడకూడదు. వండే ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కాండం భాగాన్ని తొలగించి వండుకోవడం ఉత్తమం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌  మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు  ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QCpk-WbFnmY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mushroom-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/lpg-supply-crisis-govt-directs-png-households-to-surrender-cylinders-video-tv9d-1770419.html</loc><video:video>
	<video:title>గ్యాస్‌  వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌</video:title>
	<video:publication_date>2026-03-18T13:49:26+05:30</video:publication_date>
	<video:description>వంటగ్యాస్ సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పైప్డ్ నాచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుండదు. పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉన్న వారు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. నిబంధనల ప్రకారం, పీఎన్‌జీ ఉన్నవారు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను స్వచ్ఛందంగా డిస్ట్రిబ్యూటర్ వద్ద సరెండర్ చేయాల్సి ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల భారత్‌కు ఎల్పీజీ దిగుమతులు తగ్గగా, దేశీయంగా సిలిండర్ల కోసం డిమాండ్ ఏకంగా 60 శాతం పెరిగింది. ప్రజలు ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేస్తుండటంతో పంపిణీ వ్యవస్థపై భారం పడింది. ఈ నేపథ్యంలో, పీఎన్‌జీ నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాలకు మరియు పేద కుటుంబాలకు సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో పీఎన్‌జీ వాడుతున్న వారు సహకరిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కొరతను నివారించవచ్చని పెట్రోలియం శాఖ భావిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు  ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/roaMbnkJNfw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-gas-cylinder-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/navigating-old-age-overcoming-loneliness-and-facing-death-with-dignity-video-tv9d-1770385.html</loc><video:video>
	<video:title>మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు</video:title>
	<video:publication_date>2026-03-18T13:10:05+05:30</video:publication_date>
	<video:description>మనిషి ప్రమేయం లేకుండానే అతని జీవితంలో రెండు మహాద్భుతాలు జరిగిపోతుంటాయి.. ఒకటి జననం, రెండు మరణం. జననం అనేది ఒక తెలియని నరకం అయితే, మరణం అనేది తెలిసీ అనుభవించే నరకం. అందుకే మనిషికి మరణం అంటే అంత బెంగ, అంత ఆందోళన. విచిత్రమేమిటంటే, ఈ ఆందోళన జీవితంలోని ఏ దశలోనూ మనల్ని అంతగా పలకరించదు. బాల్యంలో అది అసలు తెలియదు. పడుచు ప్రాయంలో ఉరకలెత్తే ఉత్సాహం ముందు చావు ఊసే రాదు. ఇక నడి వయసులో బాధ్యతల భారాలు, బతుకు పోరాటాలు, సంసార సాగరంలో మెదడు నలిగిపోతూ మరణం గురించి ఆలోచించే తీరికే ఇవ్వదు.కానీ, అసలు సిసలు పరీక్ష చరమాంకంలో మొదలవుతుంది. ఈ భౌతిక లోకంలో అన్ని బాధ్యతలను నెరవేర్చి, తీరికగా పడక కుర్చీకి పరిమితమైనప్పుడు.. నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తుంది. అప్పుడు ఇబ్బడిముబ్బడిగా చావు గురించిన ఆలోచనలు తరుముకు వస్తుంటాయి. గతాన్ని నెమరువేసుకుంటూ, రేపటి శూన్యాన్ని చూస్తూ మనిషి చేసే ఆ ప్రయాణం అత్యంత భారమైనది. అన్నిటినీ గెలిచిన మనిషి, ఆఖరికి తనలో తలెత్తే ఈ మరణ భయాన్ని గెలవలేక సతమతమవుతుంటాడు. మనిషి వయసు మళ్లిన కొద్దీ తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. తనతో పాటు నడిచిన వారు, ప్రాణ స్నేహితులు, తోబుట్టువులు, చివరికి జీవిత భాగస్వామి.. ఇలా ఒక్కొక్కరుగా మృత్యువు ఒడిలోకి చేరుతుంటే, మిగిలిన వారికి ఆ శూన్యం ఒక భయంకరమైన హెచ్చరికలా అనిపిస్తుంది. రేపు నా వంతు ఎప్పుడన్న ఆందోళన మెదడును నిరంతరం తొలిచేస్తుంటుంది.ఇంట్లో పెద్ద దిక్కుగా మిగిలిపోయినప్పటికీ, సొంత వారికే వారు పరాయివారిలా కనిపిస్తుంటారు. పాత తరానికి, కొత్త తరానికి మధ్య పెరిగిన ఆ Generation Gap ఒక అగాధంగా మారుతుంది. మనసులోని మాటను పంచుకుందామన్నా వినే ఓపిక ఎవరికీ ఉండదు. వేవ్ లెంగ్త్ కలవని ఈ లోకంలో వారు ఏది మాట్లాడినా అది &#039;చాదస్తం&#039;గానో, &#039;పాతకాలపు నస&#039;గానో ఉంటుంది. అదే సమయంలో శరీరం సహకరించదు, కాలు కదలదు, కంటిచూపు మందగిస్తుంది, మాట తడబడుతుంది.. కానీ మెదడు మాత్రం మొండిగా, చురుకుగా పనిచేస్తూనే ఉంటుంది. గతాన్ని గుర్తుచేస్తూ, వర్తమానంలోని నిరాదరణను ఎత్తిచూపుతూ ఆ చురుకైన మెదడే వారికి ఒక శాపంగా మారుతుంది. శారీరక అసక్తత కంటే, మానసిక ఏకాంతం ఇచ్చే వేదనే వృద్ధాప్యంలో అతిపెద్ద భారంగా మారుతుంది. మన దేశం నిండా వయో వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్ జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది, 2050 నాటికి వీరి సంఖ్య 347 మిలియన్లకు అంటే మొత్తం జనాభాలో ఐదవ వంతుకి చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. వీరిని గౌరవంగా చూడాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీరిని ఆదరించి అక్కున చేర్చుకోవాలని అండగా తాము ఉన్నామని ఒక భరోసా ఇస్తే వారి చివరి రోజులు ఎంతో కొంత మెరుగ్గా సాగుతాయని సామాజిక వేత్తలు సైతం సూచిస్తున్నారు. అయితే అత్యధిక శాతం వృద్ధులు మాత్రం దేశంలో వివక్షకు గురి అవుతున్నారు. థాయ్‌లాండ్‌లోని నాంతబురిలో మరణంపై అవగాహన కల్పించేందుకు ఇటీవల కొందరు డెత్‌ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మృత్యువుకు భయపడకుండా.. దాన్ని హత్తుకోండని వారన్నారు విచిత్రంగా, ఈ డెత్‌ఫెస్టివల్‌లోని టెస్ట్‌ డై ప్రదర్శనలో పాల్గొన్న వారు శవపేటికల్లో పడుకుని, పైన అమర్చిన అద్దాలలో తమను తాము చూసుకుంటారు. మరణం మాత్రమే కాకుండా జీవితంలో అనివార్యమైన ఎన్నో అంశాలకు సంబంధించి, ఈ ఫెస్ట్‌లో పాల్గొనే వారికి ఆచరణాత్మక, ఆధ్యాత్మిక సలహాలను కూడా అందించారు. జీవితంలో ఎవరూ తప్పించుకోలేని పలు బాధలైన పుట్టుక, వృద్ధాప్యం, అనారోగ్యం, చావు అనే బౌద్ధ మతంలోని పలు ప్రధాన అంశాలపై ఇందులో వివరించారు. ఈ ఫెస్ట్‌లో పర్యావరణ హితమైన శవపేటికలను ప్రదర్శించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-aJNmjjhuuA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/fatal-reels-craze-high-speed-stunt-live-stream-kills-two-highlighting-social-media-perils-video-tv9d-1770348.html</loc><video:video>
	<video:title>ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??</video:title>
	<video:publication_date>2026-03-18T12:57:01+05:30</video:publication_date>
	<video:description>లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం.. వ్యూస్ కోసం మృత్యువుతో చెలగాటం ఆడటం నేటి యువతకు ఒక వ్యసనంలా మారింది. ప్రస్తుత ప్రపంచం సోషల్ మీడియాలో జీవిస్తోందనటంలో అతిశయోక్తి లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ కాస్తా సమయం దొరికినా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కాలం గడిపేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. అంతేకాదు, నెట్టింట ఎలాగైనా ఫేమస్ అవ్వాలని, లైకులు, షేర్లు సంపాదించాలని వింత వింత పనులు చేస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రీల్స్ మోజులో పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ మనం నిత్యం వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయినప్పటికీ జనాలకు ఈ పిచ్చి వీడటం లేదు. తాజాగా సోషల్ మీడియాలో లైవ్ కోసం స్టంట్లు చేస్తూ ఇద్దరు దారుణంగా దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ, దాన్ని వీడియో తీసి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పెట్టిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌‌‌‌లోని జెట్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అవధ్ తివారీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కారులో రాత్రిపూట షికారుకు వెళ్లాడు. ఫాలోవర్లకు తన డ్రైవింగ్ స్టంట్లు లైవ్‌గా చూపించడానికి కారును వేగంగా నడిపాడు. తివారీ ఎడమ చేత్తో మొబైల్ పట్టుకుని లైవ్‌ రికార్డ్ చేస్తూ కుడి చేత్తో స్టీరింగ్‌‌‌‌ను పట్టుకుని 120 కిలోమీటర్ల స్పీడుతో కారును పోనిస్తున్నాడు. వెనుక సీటులో కూర్చున్న స్నేహితుడు కూడా కారు స్పీడును షూట్ చేస్తున్నాడు. అతివేగంలో ఉన్న కారు డివైడర్‌‌‌‌ను బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. అవధ్ తివారీ స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోగా, స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ  గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..  పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో  వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/k4o99P_pCAc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/reels-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-assembly-session-live-cm-revanth-reddy-vs-kcr-ktr-congress-brs-bjp-1770263.html</loc><video:video>
	<video:title>Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం</video:title>
	<video:publication_date>2026-03-18T10:39:36+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ అన్నట్లు నడుస్తోంది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా.. మొదటి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7 వేల కోట్లు అని శ్రీధర్‌ బాబు ప్రకటించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. 1438 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. మెయిన్ హార్ట్ అనే కంపెనీకి DPR తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారు..DPR తయారీకే 18 నెలలు పడుతుందని గతంలో ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. గన్‌పార్క్‌ దగ్గర BRS ఎమ్మెల్యేల నిరసన అంతకుముందు గన్‌పార్క్‌ దగ్గర BRS ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ ధోరణిపై ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నకు రూ.2400 మద్దతుధర, రూ.500 బోనస్‌ ఇవ్వాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/2lPCWt0x4jw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-assembly-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/srisailam-ugadi-mahotsavam-day-2-sees-grand-bhramarambika-procession-and-maha-durga-alankaram-1770155.html</loc><video:video>
	<video:title>శ్రీశైలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి</video:title>
	<video:publication_date>2026-03-18T07:49:01+05:30</video:publication_date>
	<video:description>నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు,శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముందు కోలాటం,కేరళ చండీ మేళం, ముంబై డోల్ తేష్, స్వాగతం నృత్యం,వీరభద్ర డోలు,జానపద పగటి వేషాలు,డమరుకం బీరప్ప డోలు, కన్నడ నృత్యాలు,గురవయ్య నృత్యాలు,బ్యాండు వాయిద్యాలతో నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్రపురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు బక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. భక్తులనడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమలు వాహనసేవలలో అర్చకులు, అధికారులు పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/aKFTZk5R-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam-ugadi-mahotsavam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-iran-vows-netanyahu-revenge-as-us-strikes-oil-crisis-looms-video-tv9d-1769978.html</loc><video:video>
	<video:title>ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం</video:title>
	<video:publication_date>2026-03-17T20:29:18+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం శనివారం ప్రకటించింది. అతను ఎక్కడున్నా వెంబడించి, పట్టుకుని, చంపేస్తాం అంటూ టెలిగ్రామ్ వేదికగా చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. యుద్ధం 16వ రోజుకు చేరుకోగా, బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ హెలిప్యాడ్‌పై మిస్సైల్ పడటంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్‌లోని కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, హర్మూజ్ జలసంధి రక్షణకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఐదుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. తమ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే, పశ్చిమాసియాలోని అమెరికా అనుబంధ చమురు కేంద్రాలన్నింటినీ బూడిద చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా-1 రేసింగ్‌లు రద్దయ్యాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ  గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..  పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో  వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xk8q0Lq-ius</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/netanyahu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/lpg-and-fuel-supply-stable-govt-dismisses-shortage-rumors-cracks-down-on-black-market-video-tv9d-1769975.html</loc><video:video>
	<video:title>నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ</video:title>
	<video:publication_date>2026-03-17T20:26:56+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గృహావసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. శనివారం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఈ మేరకు కీలక వివరాలను వెల్లడించారు. సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశామని, ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో స్టాక్ తగినంతగా ఉన్నప్పటికీ, కొందరు వినియోగదారులు భయంతో ముందస్తు బుకింగ్‌లు చేస్తున్నారని, దీనివల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడుతోందని సుజాతా శర్మ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భారత్ వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో సామాన్యులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..  పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో  వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Y1y5Hi8Z67U</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-gas-cylinder.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/lpg-shortage-solution-kerala-techies-launch-gas-undo-to-find-open-restaurants-video-tv9d-1769963.html</loc><video:video>
	<video:title>గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..</video:title>
	<video:publication_date>2026-03-17T20:23:51+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియా సంక్షోభం సెగ వంట గదులనూ తాకింది. ఎల్‌పీజీ కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో యే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? ఆ వివరాలను ఇట్టే చెప్పే ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం దొరకలేదు . గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్‌ అన్‌డూ’ ‘ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ఒక డిజిటల్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ లో ప్రస్తుతం ఏ ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? ఆ వివరాలను రియల్ టైమ్‌లో ఈ వెబ్‌పసైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ఈ వెబ్‌సైట్‌ పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. హోటల్‌కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్‌కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో  వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/l_v4dzTVV2w</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/techie.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/vizianagaram-ganja-bust-650kg-cannabis-seized-in-vegetable-truck-smuggling-video-tv9d-1769961.html</loc><video:video>
	<video:title>పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో</video:title>
	<video:publication_date>2026-03-17T20:20:21+05:30</video:publication_date>
	<video:description>పోలీసులు, ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా.. అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంలేదు. పోలీసులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్‌కు ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. తాజాగా కూరగాయల రవాణా ముసుగులో సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను విజయనగరం జిల్లా పోలీసులు ఛేదించారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. పక్కాసమాచారంతో.. నార్కొటిక్ అధికారులు జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని అనుమానంతో అడ్డుకున్నారు. పైకి సాధారణంగా కూరగాయల లోడ్‌తో కనిపిస్తున్న ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనంలో క్యాబేజీ బుట్టల అడుగున అత్యంత చాకచక్యంగా దాచిన 123 గంజాయి ప్యాకెట్లను గుర్తించిన అధికారులు షాకయ్యారు. తనిఖీల్లో సుమారు 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కూరగాయల రవాణా పేరుతో అధికారుల కళ్లు గప్పి ఇతర రాష్ట్రాలకు ఈ సరుకును తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, వాహనాన్ని బొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన ముఠా ఎవరు? ఒడిశా సరిహద్దుల నుండి ఈ నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు  దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/iph2vUq_WXk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cabbage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/sircillas-aman-rahman-inspiring-story-of-perseverance-in-10th-grade-exams-video-tv9d-1769950.html</loc><video:video>
	<video:title>వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి</video:title>
	<video:publication_date>2026-03-17T20:18:07+05:30</video:publication_date>
	<video:description>దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురుతిరిగినా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదని నిరూపించాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థి అమన్ రెహమాన్. రోడ్డు ప్రమాదంలో చేయి, కాలు విరిగి తీవ్ర గాయాల పాలైనప్పటికీ, తన భవిష్యత్తును నిర్ణయించే వార్షిక పరీక్షలను వదులుకోకూడదని పట్టుదలతో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్‌కు చెందిన అమన్ రెహమాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు, చేయి విరగడంతో వైద్యులు సిమెంట్ కట్టు వేశారు. తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్నా, ఏడాది కాలం పాటు పడ్డ కష్టం వృథా కాకూడదని అమన్ నిర్ణయించుకున్నాడు. విరిగిన చేత్తో రాయడం సాధ్యం కాకపోవడంతో, అధికారుల అనుమతితో &#039;స్క్రైబ్&#039;సహాయాన్ని కోరాడు. పరీక్షా కేంద్రానికి వీల్ చైర్‌లో చేరుకున్న అమన్‌ను చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. స్క్రైబ్ సహాయంతో అమన్ ఒక్కో ప్రశ్నకు సమాధానం చెబుతుంటే, అది రాస్తున్న తీరు అక్కడి వారిని కదిలించింది. నొప్పిని సైతం లెక్కచేయకుండా అతను చూపిన ఏకాగ్రత అందరినీ మంత్రముగ్ధులను చేసింది. చిన్న కష్టం వస్తేనే కుంగిపోయే నేటి కాలంలో, ప్లాస్టర్ వేసిన కాలు, విరిగిన చేత్తో పరీక్ష రాసిన అమన్ పట్టుదల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. &quot;వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు కాదు&quot; అని అమన్ నిరూపించాడని ఉపాధ్యాయులు అభినందించారు. ఓటమిని అంగీకరించని అమన్ రెహమాన్ కథ ఇప్పుడు ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు  దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..  Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0SqpZyHaeiQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tenth-exams-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/west-asia-conflict-air-india-indigo-cancel-flights-amid-iran-us-missile-threats-video-tv9d-1769924.html</loc><video:video>
	<video:title>విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు</video:title>
	<video:publication_date>2026-03-17T20:02:32+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు సామాన్యుల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు మార్చి 15 ఆదివారం తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా గగనతలం అస్థిరంగా మారడం, యూఏఈ ప్రభుత్వం విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. విమానాలు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి రిఫండ్ లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో ఉచితంగా టికెట్ మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం తమ గగనతలం, విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించింది. క్షిపణుల ముప్పు పొంచి ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిమితం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు  దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..  Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం  భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QH_EHn5_wL8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gulf-countries.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/thukkapuram-tragedy-mother-with-mental-issues-kills-daughter-son-escapes-attack-video-tv9d-1769922.html</loc><video:video>
	<video:title>కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??</video:title>
	<video:publication_date>2026-03-17T20:00:50+05:30</video:publication_date>
	<video:description>కని పెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడిలా మారింది. మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి, నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో దాడి చేసిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని తుక్కాపురంలో కలకలం రేపింది. ఈ దాడిలో 14 ఏళ్ల కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. జైనపల్లి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి, నీలిమ దంపతులకు కృతిక , అక్షిత్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా నీలిమ మానసిక సమస్యలతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం భర్త ఆమెను, పిల్లలను తీసుకువచ్చి తుక్కాపురంలోని పుట్టింట్లో విడిచి వెళ్ళాడు. అంతా సజావుగానే ఉందనుకుంటున్న సమయంలో, తెల్లవారుజామున నీలిమ కత్తితో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ క్రమంలో కూతురు కృతిక తీవ్ర గాయాలతో మృతి చెందగా, కుమారుడు అక్షిత్ అప్రమత్తమై బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. పిల్లలపై దాడి చేసిన అనంతరం నీలిమ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలిమ పిల్లల విషయంలో అతిగా ప్రవర్తించేదని, ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలని మొండిపట్టు పట్టడం, ఇంకా అనేక రకాలుగా పిల్లలు ఇబ్బంది పడేవారని బంధువులు తెలిపారు. మతిస్థిమితం కోల్పోవడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడిందని సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు  దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..  Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం  భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు  షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/j4Bk6O1ZKKk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mother-murder.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/faster-indian-railways-ticket-reservation-new-prs-modernization-launching-soon-video-tv9d-1769920.html</loc><video:video>
	<video:title>రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు</video:title>
	<video:publication_date>2026-03-17T19:58:53+05:30</video:publication_date>
	<video:description>భారతీయ రైల్వే తన టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పాత సాఫ్ట్‌వేర్‌ స్థానంలో, అత్యంత వేగవంతమైన ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ తరచూ నెమ్మదిగా పనిచేయడం, తత్కాల్ బుకింగ్ సమయంలో క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో &quot;పీఆర్ఎస్ ఆధునికీకరణ ఫేజ్ 2&quot; పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ టెస్టింగ్ దశలో ఉందని, ఏప్రిల్-జూన్ మధ్యలో లైవ్‌లోకి వస్తుందని క్రిస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొత్త సిస్టమ్ ద్వారా టికెట్ బుకింగ్ సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలుగుతుండగా, కొత్త వ్యవస్థతో నిమిషానికి లక్షకు పైగా టికెట్లు బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ ఎంక్వైరీల సామర్థ్యం కూడా నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరగనుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తోంది. సైబర్ దాడులు మరియు బాట్‌ల నుండి రక్షణ కల్పించేందుకు రూ. 600 కోట్లతో ప్రత్యేకంగా &#039;ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్&#039;ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల సామాన్యులకు టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా ఇంకా సురక్షితంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..  Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం  భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు  షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..  యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/D-4KluamSpo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/train-reservation.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/carbon-monoxide-danger-how-a-running-bike-engine-caused-4-deaths-in-punganur-home-video-tv9d-1769870.html</loc><video:video>
	<video:title>దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..</video:title>
	<video:publication_date>2026-03-17T19:56:33+05:30</video:publication_date>
	<video:description>చిన్నపాటి నిర్లక్ష్యం ఒక నిండు కుటంబంలో చిచ్చు పెట్టింది. బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన విషవాయువు పసి ప్రాణాలను బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిద్రిస్తున్న స్థితిలోనే తాతతో పాటు ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారడం అందరినీ కదిలించివేసింది. స్థానిక త్యాగరాజు వీధిలో సెలూన్ షాపు నడుపుకుంటూ మురళి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల తన మోటార్ బైక్ రిపేరుకు రావడంతో మెకానిక్ వద్ద బోర్ చేయించాడు. ఇంజిన్ కొత్తగా బోర్ చేయడంతో, రాత్రంతా ఇంజిన్ రన్నింగ్‌లో ఉంచితే &#039;కూలింగ్&#039; అవుతుందని మెకానిక్ సూచించాడు. మెకానిక్ మాటను గుడ్డిగా నమ్మిన మురళి, రాత్రి తన ఇంటి లోపలే బైక్ స్టార్ట్ చేసి రన్నింగ్‌లో ఉంచాడు. మురళి తన భార్యతో కలిసి ఇంటి మిద్దెపై పడుకోగా, కింద గదిలో అతని తండ్రి రామచంద్రయ్య, కొడుకు కార్తీక్, కవలలైన చరిత, చందన నిద్రపోయారు. ఆ ఇల్లు ఇరుకుగా ఉండటం, కిటికీలు లేకపోవడంతో బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గది నిండా అలుముకుంది. గాఢ నిద్రలో ఉన్న వారు ఆ పొగను పీల్చడంతో ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఉదయం చూసేసరికి నలుగురు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో రామచంద్రయ్యతో పాటు ముగ్గురు పసిపిల్లలు ఉండటం చూపరులను కన్నీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేషన్ లేని గదిలో రాత్రంతా బైక్ ఆన్ చేసి ఉంచడమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం  భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు  షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..  యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!  భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/bpuLpBYzi8A</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fog.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/dubais-economic-downturn-iran-conflict-empties-tourist-hub-indian-aid-efforts-video-tv9d-1769858.html</loc><video:video>
	<video:title>Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం</video:title>
	<video:publication_date>2026-03-17T18:47:42+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ దుబాయ్‌ని టార్గెట్‌గా చేసుకుని క్షిపణులతో దాడులు చేయడంతో దుబాయ్‌లోని బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. హై-ఎండ్ దుకాణాలు , దుబాయ్ గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్ ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలను తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్ అంటే బిలియనీర్ల స్వర్గధామం. లగ్జరీ విల్లాలు రియల్‌ ఎస్టేట్‌కు మారుపేరు. విలాసవంత రిసార్ట్‌లు, స్టార్ హోటళ్లు ఆకర్షణీయ పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం యుద్ధవాతావరణంతో దుబాయ్‌ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసాయి. ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించిన తర్వాత దుబాయ్ క్రమంగా కళతప్పి ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారింది. వీకెండ్‌లో ట్రాఫిక్‌తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారింది. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపేశారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరకే గదులు ఇస్తున్నాయి. యుద్ధం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు కొంతకాలం నిలిచిపోయాయి. ప్రస్తుతం కొద్దిగా విమానాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి కానీ పూర్తిస్థాయిలో సేవలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. దుబాయ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చే బుర్జ్‌ ఖలీఫా, దుబాయ్‌ మాల్ ప్రాంతాలలో ఇప్పుడు జనమే లేరంటే నమ్మాల్సిందే. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో జనం ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్నీ బోసిపోతున్నాయి. ఆపదలో ఉన్న భారతీయుల కోసం బాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అల్ మిజాన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్‌ దోషి, తన 64 అపార్ట్‌మెంట్ల రెసిడెన్షియల్ భవనాన్ని పూర్తిగా కేటాయించారు.ఈ సాయం తమకు సరైన సమయంలో అందిందని భారతీయులు మీడియాకు తెలిపారు. ఇదే తరహాలో దుబాయ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని అజ్మాన్‌లోనూ మరో భారత వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన పెద్ద ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక షెల్టర్‌గా మార్చారు. హోటల్‌ రూముల్లో ఉండటానికి డబ్బుల్లేక ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న భారతీయులకి ఉచితంగా వసతి, భోజనం అందిస్తున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తన ఫామ్‌హౌస్‌కు తీసుకురావడానికి 6 రోల్స్ రాయిస్ కార్లతో పాటు మొత్తం 11 వాహనాలను ఏర్పాటు చేయడం విశేషం. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్థానికులు కొంత మంది అలాగే పర్యాటకులు దుబాయ్‌ను విడిచివెళ్లారు. దీంతో విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను దుబాయ్‌ ఆకర్షించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు నగర ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు  షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..  యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!  భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..  నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6ckOC27cE5E</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dubai-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/hormuz-strait-crisis-irans-secret-missile-bunkers-and-global-energy-security-risk-video-tv9d-1769854.html</loc><video:video>
	<video:title>భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు</video:title>
	<video:publication_date>2026-03-17T18:43:19+05:30</video:publication_date>
	<video:description>హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇరాన్ సైన్యం తన ‘మిస్సైల్ సిటీ’కి సంబంధించిన వీడియోను బయటపెట్టింది. భూమికి వందల అడుగుల లోతులో ఈ ఆయుధ సంపత్తిని ఇరాన్ భద్రపరిచింది. పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి కొండల కింద, భూగర్భంలో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహస్య బంకర్లు ఇప్పుడు అమెరికా నౌకాదళానికి పెను సవాలుగా మారాయి. ఇరాన్ ప్రభుత్వ టీవీ విడుదల చేసిన వీడియోలో, పొడవాటి భూగర్భ సొరంగాల్లో వందలాది క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. వీటిలో అత్యంత ప్రమాదకర ఆయుధం ‘సూసైడ్ కామికాజ్‌ డ్రోన్ బోట్లు’. ఇవి చిన్న సైజులో ఉండి, నీటి కింద అత్యంత వేగంగా ప్రయాణించగలవు. వీటిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను నింపుతారు. ఎప్పుడైతే ఇవి శత్రువుల యుద్ధ నౌకను తాకుతాయో, అప్పుడు స్వయంగా పేలిపోయి అవతలి నౌకను జలసమాధి చేస్తాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన రెండు అమెరికా ఆయిల్ ట్యాంకర్ల దాడుల్లో ఈ డ్రోన్లనే ఇరాన్ వాడింది. ఇరాన్ మిస్సైల్‌ సిటీలో కామికాజ్‌ తో పాటు యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు ఉన్నాయి. శత్రు దేశాల యుద్ధ నౌకలు జలసంధిలోకి ప్రవేశించగానే, ఈ భూగర్భ కేంద్రాల నుంచి ఏకకాలంలో వందలాది క్షిపణులను ప్రయోగించే &#039;స్వార్మ్‌ అటాక్&#039; వ్యూహాన్ని ఇరాన్ అమలు చేసే అవకాశం ఉంది. ఇరాన్ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేసి అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల తర్వాత కూడా తమ ఆయుధ సంపత్తి ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇది శత్రువుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే &#039;సైకలాజికల్ వార్‌ఫేర్&#039;లో భాగమే. అమెరికా తన &#039;ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ&#039;లో భాగంగా ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఇలాంటి భూగర్భ నగరాలను నాశనం చేయడం సాధ్యం కాదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలకు ఈ సూసైడ్ డ్రోన్లు, భూగర్భ క్షిపణుల నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న డ్రోన్ బోటు కూడా కొన్ని వేల కోట్ల విలువైన యుద్ధ నౌకను తీవ్రంగా దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉండటమే ఆందోళన కలిగించే అంశం. హర్మూజ్ జలసంధిని కాపాడుకోవడానికి ఈ భూగర్భ క్షిపణులనే ఇరాన్ తన చివరి అస్త్రంగా వాడుకోనుంది. ఈ యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందో కానీ, దీనివల్ల ప్రపంచ ఇంధన భద్రత మాత్రం గాలిలో దీపంలా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..  యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!  భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..  నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా  టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/tM0T0ANmdgE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-missile-city.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/shirdi-solar-cooking-how-saibaba-trust-feeds-thousands-sustainably-with-green-energy-video-tv9d-1769852.html</loc><video:video>
	<video:title>షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..</video:title>
	<video:publication_date>2026-03-17T18:40:32+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, గ్యాస్ సంక్షోభం తరుముకొచ్చిన వేళ, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్. షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్‌ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. దీంతో సాయిబాబా సంస్థాన్‌పై గణనీయమైన ఆర్థిక భారం పడేది. పెరుగుతున్న ఖర్చులు, గ్యాస్ పొదుపు ఆవశ్యకతను గుర్తించిన సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల మండలి 2009 లో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో &#039;సోలార్ కుకింగ్ సిస్టమ్‌&#039; ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రసాదాలయం ఆవరణలో 73 సౌర ఫలకాలను అమర్చారు. ఈ ఫలకాలు సూర్యకిరణాల నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఆ ఉష్ణాన్ని ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు. ఈ విధానం ద్వారా ప్రతిరోజూ సుమారు 2,800 కిలోల ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవిరిని ఉపయోగించి భారీ సామర్థ్యం కలిగిన ప్రెషర్ కుక్కర్లలో ప్రసాదాలయంలో ఆహారాన్ని వండుతున్నారు. శిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రసాదాలయంలో 150 లీటర్ల సామర్థ్యం కలిగిన పది భారీ వంట పాత్రలను ఏర్పాటు చేసింది. ఈ పాత్రల సహాయంతో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ &#039;సోలార్ కుకింగ్ సిస్టమ్&#039; ద్వారా ఏకకాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను వండగలుగుతున్నారు. ఈ విధానాన్ని ఉపయోగించి ప్రతిరోజూ సుమారు 2,000 కిలోల ఆహారాన్ని తయారుచేస్తున్నారు. ఇది దాదాపు 40,000 మంది భక్తులకు సరిపోతోంది. 2009 నుంచి 2026 మధ్య కాలంలో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా గ్యాస్‌ను ట్రస్ట్ ఆదా చేసింది. దీనివల్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. కేవలం వంటకే కాకుండా, భక్తుల సౌకర్యార్థం సాయి ఆశ్రమం ఇతర వసతి గృహాల్లో 10 వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా వేడి నీటిని అందించేందుకు కూడా సౌర శక్తిని వాడుతున్నారు. రోజుకు 80 వేల మంది భక్తులు సాయి దర్శనానికి వస్తుండగా, అందులో సగం మంది ప్రసాదాలయంలో భోజనం చేస్తున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో షిర్డీ ట్రస్ట్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ఒక ‘యూనిక్ మోడల్’గా గుర్తించి గౌరవించింది. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షిర్డీ సాయి సంస్థాన్ నిరూపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!  భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..  నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా  టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GE0OC1W_BD4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shiridi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/irans-sejjil-missile-dominates-west-asia-conflict-evading-iron-dome-threatening-us-bases-video-tv9d-1769847.html</loc><video:video>
	<video:title>యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!</video:title>
	<video:publication_date>2026-03-17T18:38:58+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధానికి రెండు వారాలు పూర్తయింది. అటు ఇజ్రాయెల్- అమెరికా, ఇటు ఇరాన్‌ వెనక్కి తగ్గడం లేదు. ఏమాత్రం తగ్గకుండా పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇక, హర్మూజ్ జల సంధిని నియంత్రిస్తూ... అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా ఆదివారం ఇరాన్ సెజ్జిల్ సహా అత్యాధునిక క్షిపణులతో దాడులు చేసింది. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన, ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్-2 ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 700 కిలోల పేలోడ్‌ల సామర్థ్యం కలిగి ఉండే ఈ క్షిపణి 2,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదు. అధిక ఎత్తులో విన్యాసాలు నిర్వహించే సామర్థ్యం వల్ల దీనికి ‘ డ్యాన్సింగ్ మిసైల్‌ ’ అనే పేరొచ్చింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. దాదాపు 18 మీటర్ల పొడవు, దాదాపు 1.25 మీటర్ల వ్యాసం ఉండే సెజ్జిల్-2 బరువు దాదాపు 23,600 కిలోలు. ఇందులోని ఘన ఇంధనం ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. సెజ్జిల్ క్షిపణి రూపకల్పన పనులు 1990 దశకంలో మొదలయ్యాయి. తొలిసారి దీనిని 2008లో పరీక్షించగా.. 800 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. తర్వాత అధునాతన నావిగేషన్ వ్యవస్థలను జోడించి 2009లో రెండోసారి పరీక్షించారు. అప్పటి నుంచి మరో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించగా.. ఆరోసారి ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి సుమారు 1,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సమాచారం. యుద్దం 16వ రోజున ఇరాన్ ఈ క్షిపణిని బయటకు తీసింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త దాడులతో యుద్ధం ప్రారంభమైంది.తొలి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఇరాన్ కీలక నాయకులు, ఉన్నతాధికారులు మరణించడంతో అమెరికా-ఇజ్రాయెల్ సంబరాలు చేసుకున్నాయి. ఇక, ఇరాన్ తమకు తలవంచినట్టే అని భావించాయి. కానీ, అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటనతో ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖంగుతిన్నారు. ఈ విషయంలో వారి అంచనాలు తప్పని ఇరాన్ ప్రతికార చర్యలు నిరూపించాయి. ఇరాన్‌ పూర్తిగా దెబ్బతిందని, లొంగిపోవడానికి సిద్ధమైందని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..  నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా  టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/orXgMyjReDo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dancing-missile.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/indias-oil-shield-strategic-petroleum-reserves-for-energy-security-video-tv9d-1769843.html</loc><video:video>
	<video:title>భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..</video:title>
	<video:publication_date>2026-03-17T18:37:03+05:30</video:publication_date>
	<video:description>ఇజ్రాయెల్‌తో యుద్ధం, అమెరికా దాడులతో హర్మూజ్‌ జలసంధిని మూసేస్తామని హెచ్చరించిన ఇరాన్‌ అన్నట్లే చేసింది. ఏడాది క్రితమే ఇరాన్ హెచ్చరికతో భారత్ అలర్టయింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా అయ్యే ఈ జలసంధిని మూసేస్తే... చమురు కొరత తలెత్తి, ధరలు భారీగా పెరుగుతాయని భావించి మన పాలకులు ముందు చూపుతో చమురు నిల్వ చేసారు. 80 శాతానికిపైగా చమురు దిగుమతులపైనే భారత్ ఆధారపడింది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే కొంతకాలం తట్టుకునేందుకు వీలుగా భారత్‌ భారీగా చమురు నిల్వలను ఏర్పాటు చేసింది. భూమి అడుగున భారీ గుహలను తొలిచి, అందులో చమురును నిల్వ చేస్తోంది. 1990ల్లో గల్ఫ్‌ యుద్ధం నాటి పరిణామాలతో 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం ‘వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల strategic petroleum reserve ఎస్‌పీఆర్‌’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. విశాఖపట్నంతో పాటు కర్ణాటకలోని మంగళూరు, పాడూర్‌లో భారీ భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. వీటిలో 53 లక్షల టన్నుల చమురును నిల్వ చేసారు. కర్ణాటకలోని పాడూర్‌లో 25 లక్షల టన్నుల సామర్థ్యం, ఒడిశాలోని చండీఖోల్‌లో మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర పరిణామాలతో ఒక్కసారిగా చమురు కొరత ఏర్పడితే ఈ వ్యూహాత్మక నిల్వలతో కొంతకాలం ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు సులువుగా లీకై, ఆవిరవుతుంటాయి. భూగర్భ కేంద్రాలతో ఈ సమస్య తక్కువ. భూమిలో 90 మీటర్ల దిగువన ఈ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించారు. ఒక్కోటీ సుమారు కిలోమీటర్‌ వెడల్పు, పది అంతస్తుల ఎత్తుతో ఉంటాయి. ఇందులో విశాఖపట్నంలో ఎల్‌పీజీ నిల్వ కేంద్రం ఉంది. ఇది సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 196 మీటర్ల లోతు వరకు ఉండి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ఇంధన నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతమున్న మూడు భూగర్భ నిల్వ కేంద్రాల్లో కలిపి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురును నిల్వ చేస్తున్నారు. భారతదేశ రోజువారీ చమురు వినియోగం 50 లక్షల బ్యారెళ్లు. విదేశాల నుంచి ఒక్క బ్యారెల్‌ చమురు రాకపోయినా కూడా 15 రోజుల వరకు సరిపోతాయి. దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల వద్ద ఉండే నిల్వలను లెక్కలోకి తీసుకుంటే సుమారు రెండున్నర నెలల పాటు సరిపోతాయని అంచనా.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా  టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/w0Qh5_UQ3K0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cruid-oil.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/water-intake-and-kidney-disease-why-excessive-hydration-harms-kidney-patients-video-tv9d-1769840.html</loc><video:video>
	<video:title>నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా</video:title>
	<video:publication_date>2026-03-17T18:33:24+05:30</video:publication_date>
	<video:description>ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవల ఈ విషయం సామాజిక మాధ్యమాల్లోనూ తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ నీరు తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయని, పాడైన కిడ్నీలు మళ్ళీ పని చేస్తాయన్న ప్రచారంపై వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని, అతిగా నీరు తాగడం కిడ్నీ రోగులకు మంచిదికాదని వారు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోయడానికి నీరు అవసరమే. డీహైడ్రేషన్ వల్ల వచ్చే కిడ్నీ రాళ్ల వంటి సమస్యలను నీటితో నివారించవచ్చు. అయితే, మధుమేహం లేదా రక్తపోటు వల్ల ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీ ఫిల్టర్లను నీరు పునరుద్ధరించలేదు. నిపుణులు వివరాల ప్రకారం.. కిడ్నీ పనితీరు క్షీణించిన వారు అతిగా నీరు తాగితే అది శరీరంలో వాపులకు, రక్తపోటు పెరగడానికి దారి తీస్తుంది. అడ్వాన్స్‌డ్ కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో అదనపు ద్రవాలను బయటకు పంపే శక్తి తగ్గిపోతుంది. అటువంటి వారు ఎక్కువ నీరు తాగితే ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు 2 నుండి 3 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవడం సరైనదే అయినా, కిడ్నీ బాధితులు మాత్రం తమ డాక్టర్ సూచించిన పరిమాణంలోనే నీరు తాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం నీటిపైనే ఆధారపడకుండా షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని అనుసరించేముందు మీ వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oJQeh5fTq-g</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kidney-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-number-one-hero-the-vacant-chair-after-chiranjeevis-reign-video-1769802.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా</video:title>
	<video:publication_date>2026-03-17T17:39:27+05:30</video:publication_date>
	<video:description>ఏ రంగంలోనైనా నంబర్‌ వన్‌ ఎవరు అన్న చర్చ సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో, గ్లామర్ ప్రపంచంలో ఈ నంబర్‌ వన్‌ చైర్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ స్థానాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరి ప్రస్తుతం మన టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ హీరో ఎవరు అనే ప్రశ్న చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ ప్రశ్నకు తడుముకోకుండా మెగాస్టార్‌ చిరంజీవి అని సమాధానం చెప్పేవారు. సుమారు మూడు దశాబ్దాల పాటు చిరంజీవి అగ్రస్థానంలో కొనసాగారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల కాలంలోనే చిరంజీవి అరంగేట్రం చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాస్‌ ఇమేజ్‌, భారీ అభిమాన గణం కారణంగా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సమకాలీన హీరోలు బాక్సాఫీస్‌ను ఏలినా, టాప్‌ చైర్‌ మాత్రం చిరంజీవి ఖాతాలోనే ఉండిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/RwHJlqao-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-number-1-chair.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-shifting-crown-who-is-tollywoods-number-one-hero-video-1769799.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??</video:title>
	<video:publication_date>2026-03-17T17:37:32+05:30</video:publication_date>
	<video:description>ఏ రంగంలోనైనా నంబర్‌ వన్‌ ఎవరు అన్న చర్చ సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో, గ్లామర్ ప్రపంచంలో ఈ నంబర్‌ వన్‌ చైర్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ స్థానాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరి ప్రస్తుతం మన టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ హీరో ఎవరు అనే ప్రశ్న చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ ప్రశ్నకు తడుముకోకుండా మెగాస్టార్‌ చిరంజీవి అని సమాధానం చెప్పేవారు. సుమారు మూడు దశాబ్దాల పాటు చిరంజీవి అగ్రస్థానంలో కొనసాగారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల కాలంలోనే చిరంజీవి అరంగేట్రం చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాస్‌ ఇమేజ్‌, భారీ అభిమాన గణం కారణంగా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సమకాలీన హీరోలు బాక్సాఫీస్‌ను ఏలినా, టాప్‌ చైర్‌ మాత్రం చిరంజీవి ఖాతాలోనే ఉండిపోయింది. పదేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నా, ఆ స్థానాన్ని మరే హీరో భర్తీ చేయలేకపోయారు. రీ-ఎంట్రీ తర్వాత కూడా తన సత్తా చాటుకున్నారు. అయితే, చిరంజీవి సీనియర్‌ సెగ్మెంట్‌లోకి మారిన తరువాత, నంబర్‌ వన్‌ స్థానం మాత్రం ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రేసులో చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, నిస్సందేహంగా ఆ స్థానాన్ని ఆక్రమించిన వారు ఎవరూ లేరు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు  Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/hchF700v-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-number-1-hero.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/prabhass-new-plan-a-complete-makeover-for-upcoming-films-video-1769798.html</loc><video:video>
	<video:title>Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే</video:title>
	<video:publication_date>2026-03-17T17:35:35+05:30</video:publication_date>
	<video:description>&quot;ది రాజాసాబ్&quot; ఫెయిల్యూర్‌ అభిమానులనే కాకుండా ప్రభాస్‌కు కూడా పెద్ద షాక్‌ను ఇచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో, ప్రభాస్ ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటున్నారు. అంతేకాదు, రాబోయే సినిమాల విషయంలో తన స్టైల్‌ను మార్చి కొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్‌ కూడా ప్రభాస్‌ 2.ఓను చూడబోతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు  Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??  నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/SyuuXgax-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-number-1-hero.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/war-effect-and-gas-shortages-impact-movie-shootings-in-india-video-tv9d-1769789.html</loc><video:video>
	<video:title>వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత</video:title>
	<video:publication_date>2026-03-17T17:33:42+05:30</video:publication_date>
	<video:description>యుద్ధ ప్రభావం సినీ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే వార్‌ ఎఫెక్ట్‌తో చిత్రాల విడుదలలు వాయిదా పడుతుండగా, ఓవర్సీస్ మార్కెట్ కూడా దెబ్బతింటోంది. ఇప్పుడు షూటింగ్స్‌పై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇన్నాళ్లు హోటల్స్‌లో వినిపిస్తున్న గ్యాస్ కష్టాలు సినీ పరిశ్రమను కూడా తాకాయి. ఈ కొరత కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక సినిమా షూటింగ్ అంటే వందలాది మంది సిబ్బంది సెట్స్‌లో ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారికి ఆహారం అక్కడే ఏర్పాటు చేస్తారు. అయితే, గ్యాస్ కొరత వల్ల ఈ ఫుడ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో షూటింగ్ సెట్స్‌లో టిఫిన్స్ మూడు నాలుగు రకాలతో, భోజనం పెళ్లి భోజనంలా రకరకాల వంటకాలతో ఉండేది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు  Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??  నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్  Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Pdnybr4M-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-gas-problem.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-elusive-1000-crore-dream-a-bleak-outlook-for-2026-video-1769775.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు... 2026 లోనూ అదే సీన్‌</video:title>
	<video:publication_date>2026-03-17T17:01:39+05:30</video:publication_date>
	<video:description>2025లో సౌత్‌ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. అగ్ర తారల సినిమాలు విడుదల కాకపోవడం, పాన్ ఇండియా చిత్రాల కొరతతో భారీ వసూళ్లు కరువయ్యాయి. 2026లో ఈ లోటు తీరుతుందని అభిమానులు ఆశించినా, మరోసారి నిరాశ తప్పేలా లేదు. వెయ్యి కోట్ల కల ఈ ఏడాది కూడా ఒక కలే అనిపిస్తోంది. 2026 సంక్రాంతికి విడుదలైన పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచే చిత్రాలు ఏవీ రాలేదు. సమీప భవిష్యత్తులో పెద్ది మినహా మరో పాన్ ఇండియా తెలుగు సినిమా లేదు. రామ్ చరణ్ మినహా అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర తారలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టాలీవుడ్‌లో ఈ స్తబ్ధతను కన్నడ, హిందీ సినీ పరిశ్రమలు అందిపుచ్చుకుంటున్నాయి. దురందర్, రామాయణ వంటి హిందీ చిత్రాలు, టాక్సిక్ వంటి కన్నడ సినిమా వెయ్యి కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఇతర పరిశ్రమల నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో టాలీవుడ్ ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు  Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??  నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్  Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్  Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9nikZDuY-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-target.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywoods-southern-wave-rashmika-nayanthara-and-samantha-lead-the-charge-video-1769772.html</loc><video:video>
	<video:title>బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు</video:title>
	<video:publication_date>2026-03-17T16:59:37+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్‌లో సౌత్ అందాల జోరు పెరుగుతోంది. దక్షిణాదిలో టాప్ ప్లేస్‌లో ఉన్న నటీమణులు బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనివల్ల నార్త్ సినిమాల్లో మన హీరోయిన్ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు కూడా తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి దక్షిణాది తారలతో జోడీ కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రష్మిక మందన ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. తొలి సినిమా నిరాశపరిచినా, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెను ఉత్తరాదిలో స్టార్ లీగ్‌లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన కాక్టెయిల్ 2లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార, త్వరలో సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే చిత్రంతో సమంత రూత్ ప్రభు కూడా బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కానున్నారని బీటౌన్‌లో చర్చ నడుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??  నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్  Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్  Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు  Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DfJ89YrF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-ustaad-bhagat-singh-trailer-delivers-vintage-power-star-experience-video-1769764.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??</video:title>
	<video:publication_date>2026-03-17T16:57:31+05:30</video:publication_date>
	<video:description>రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీం స్పీడ్ పెంచింది. శనివారం మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైస్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా పవన్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ లాంటి కట్ తో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా రోజులుగా పవన్ సినిమాల్లో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ మీదే ఈ ట్రైలర్ లో ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. పవన్ మానరిజమ్స్, పంచ్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ట్రైలర్. పవన్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్  Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్  Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు  Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ  యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/t6NMHkML-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-11.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/chiranjeevis-impact-gratitude-for-ustaad-bhagat-singh-trailer-appreciation-video-1769759.html</loc><video:video>
	<video:title>నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్</video:title>
	<video:publication_date>2026-03-17T16:54:02+05:30</video:publication_date>
	<video:description>తన కెరీర్‌లో అనేక సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి తనకైన ఒకే ఒక హీరో అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, హరీష్ అనే వ్యక్తి చిరంజీవిని ఒక కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించినప్పుడు, వక్త సరదాగా &quot;మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి&quot; అని బదులిచ్చారు. చిరంజీవి గారి పక్కన ఉన్నప్పుడు తాను ఒక హీరో అనే సంగతిని మర్చిపోతానని, ఏం మాట్లాడాలో కూడా తెలియదని వక్త పేర్కొన్నారు. ఇది చిరంజీవి పట్ల ఆయనకున్న అపారమైన గౌరవానికి నిదర్శనం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్  Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు  Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ  యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!  KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/SmU78lem-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-humorous-take-on-sreeleelas-dance-in-ustaad-bhagat-singh-video-1769757.html</loc><video:video>
	<video:title>Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్</video:title>
	<video:publication_date>2026-03-17T16:50:59+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ, సహనటి శ్రీలీల డ్యాన్స్‌పై ఆసక్తికరమైన, సరదా వ్యాఖ్యలు చేశారు. &quot;శ్రీలీల డ్యాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను. ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తారు&quot; అని ఆయన చమత్కరించారు. చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌కు తాను స్పష్టమైన ఆంక్షలు విధించానని, తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కనిపించాలని, ఇంకెవరూ కనిపించకూడదనేది తన ప్రధాన కండిషన్ అని పవన్ కళ్యాణ్ వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు  Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ  యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!  KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??  మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dgtz5xdW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-dance.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-humour-and-insights-steal-the-show-at-ubs-event-video-1769753.html</loc><video:video>
	<video:title>Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు</video:title>
	<video:publication_date>2026-03-17T16:48:44+05:30</video:publication_date>
	<video:description>ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటి శ్రీలీల, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై &quot;షడ్రుచులు&quot; అనే సరదా ఆటను నిర్వహించారు. ఈ ఆటలో భాగంగా శ్రీలీల పవన్ కళ్యాణ్ నవ్వమని కోరగా, ఆయన అభిమానుల కోసం నవ్వారు. శ్రీలీలను &quot;హృదయాన్ని గెలుచుకోవడానికి ఏ గుణం ఉండాలి?&quot; అని అడిగినప్పుడు, ఆమె &quot;మంచి మనస్సు&quot; అని సమాధానం ఇచ్చారు. మరో నటి రాశి, పవన్ కళ్యాణ్‌తో తన మొదటి షూటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ, ఆయనను చూసి సంభాషణలు మర్చిపోయానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన పుస్తక పఠన అలవాట్లను వివరిస్తూ, రోజుకు సగటున రెండు గంటలు చదువుతానని చెప్పారు. హరీష్ శంకర్ తన పట్టుదల గురించి మాట్లాడుతూ, ఆయన తనను డాన్స్ చేయించి వైరల్ అయ్యేలా చేశారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ  యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!  KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??  మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం  సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tqhjSpxv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/suma-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/superstar-rajinikanth-issues-sensational-letter-amidst-adhav-arjun-comments-video-1769749.html</loc><video:video>
	<video:title>Rajinikanth: &quot;కాలమే సమాధానం చెబుతుంది&quot; రజినీకాంత్ సంచలన లేఖ</video:title>
	<video:publication_date>2026-03-17T16:41:20+05:30</video:publication_date>
	<video:description>సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇటీవల ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన &quot;కాలమే సమాధానం చెబుతుంది&quot; అనే వ్యాఖ్యతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీవీకే నాయకుడు అధవ్ అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రజినీకాంత్ ఈ లేఖను రాసినట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. రజినీకాంత్ తన లేఖ ద్వారా పరోక్షంగా అధవ్ అర్జున్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ పరిణామాలపై ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఈసారి కూడా, నేరుగా కాకుండా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఆయన సూచించినట్లు అర్థం చేసుకోవచ్చు. టీవీ9 ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. రజినీకాంత్ ఈ చర్య రాబోయే రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!  KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??  మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం  సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QmOPPPmJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajinikanth-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/indias-gas-security-boosted-as-nanda-devi-lpg-ship-arrives-safely-video-1769746.html</loc><video:video>
	<video:title>యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!</video:title>
	<video:publication_date>2026-03-17T16:39:13+05:30</video:publication_date>
	<video:description>యుద్ధ మేఘాల నడుమ భారత్‌కు ఎల్పీజీ సరఫరాకు ఊరట లభించింది. ఇరాన్‌కు సమీపంలోని కీలకమైన హోర్ముజ్ జలసంధి మీదుగా ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి సురక్షితంగా జామ్‌నగర్‌లోని వాడినార్ పోర్టుకు చేరింది. ఈ నౌకతో 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్‌కు వచ్చింది. ఇది దేశీయంగా ఎల్పీజీ పరేషాన్‌ను తగ్గించనుంది. భారత్‌కు చేరుకున్న రెండో ఎల్పీజీ నౌకగా నందాదేవి గుర్తించబడింది. అంతకుముందు శివాలిక్ అనే తొలి ట్యాంకర్ నౌక కూడా సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. ఇరాన్ నుంచి భారత్ వరకు ఈ రెండు నౌకలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణించాయి. భారత నౌకాదళం ఈ ట్యాంకర్లకు అడుగడుగునా భద్రత కల్పించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎల్పీజీని గమ్యస్థానానికి చేర్చింది. వాడినార్ పోర్టులో ఎల్పీజీని ఇతర నౌకల్లోకి బదిలీ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ పరిణామం దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??  మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం  సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qQEqTIls-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-tanker-ship.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telanganas-future-city-project-ktr-questions-viability-demands-clarity-on-investments-and-land-use-video-tv9d-1769741.html</loc><video:video>
	<video:title>KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా  ??</video:title>
	<video:publication_date>2026-03-17T16:36:24+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు భవిష్యత్తుపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. గ్లోబల్ సమ్మిట్లలో ప్రకటించిన పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు. టీఎస్-ఐపాస్ వెబ్‌సైట్ గత పదేళ్లలో అత్యంత పేలవమైన పనితీరును చూపుతోందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం 14,000 ఎకరాలలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ వంటి పేర్లతో మళ్లిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా కోసం షరతులతో కూడిన ఈ భూమిని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వడానికి, స్టేడియాలు, జూ పార్కులు నిర్మించడానికి ఉపయోగించలేరని ఆయన స్పష్టం చేశారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెబుతూ, బయట మాత్రం దానిని ఫ్యూచర్ సిటీగా ప్రచారం చేయడంలో వైరుధ్యం ఉందని కేటీఆర్ అన్నారు. కాలుష్య కారక పరిశ్రమల మధ్యలో నివాస సముదాయాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఎలా కుదురుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం  సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/F2XzzLgQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/future-city.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/rbis-your-money-your-right-campaign-understanding-unclaimed-funds-in-banks-and-other-financial-instruments-video-1769732.html</loc><video:video>
	<video:title>మీ డబ్బు - మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం</video:title>
	<video:publication_date>2026-03-17T16:34:17+05:30</video:publication_date>
	<video:description>భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏటికేడు పెరుగుతున్నాయి. 2025 మార్చి నాటికి, బ్యాంకులు ₹74,580 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని నిధులను కలిగి ఉన్నాయి, ఇది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేయబడింది. ఈ మొత్తాలు బీమా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్‌లను కలిపితే లక్షల కోట్లకు చేరతాయి. 10 సంవత్సరాలకు పైగా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లను అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ప్రజలు తమ క్లెయిమ్ చేయని నిధులను గుర్తించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్గమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ఖాతాదారులు తమ లేదా తమ కుటుంబ సభ్యుల పాత ఖాతాలు లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో పేరుకుపోయిన డబ్బును కనుగొనవచ్చు. తమ డబ్బును తిరిగి పొందే హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ (మీ డబ్బు, మీ హక్కు) ప్రచారాన్ని కూడా కేంద్రం చేపట్టింది. ఉద్గమ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకుని, పాన్, ఆధార్ వంటి వివరాలతో శోధించడం ద్వారా మీ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమాచారాన్ని పొందవచ్చు. సంబంధిత బ్యాంకును సంప్రదించి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/GWrL4xkb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rbi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gas-cylinder-shortage-footwear-marks-spots-in-queues-across-nirmal-video-1769515.html</loc><video:video>
	<video:title>సిలిండర్ కోసం &#039;చెప్పుల&#039; క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!</video:title>
	<video:publication_date>2026-03-17T16:21:44+05:30</video:publication_date>
	<video:description>తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా చోట్ల తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో కస్టమర్‌లు గ్యాస్ సిలిండర్ల కోసం ప్రత్యేకంగా క్యూ కట్టారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరారు. అయితే, గంటల తరబడి నిలబడటం సాధ్యం కాకపోవడంతో, ప్రజలు తమ చెప్పులను క్యూ లైన్‌లో వరుసగా పెట్టి, తమ స్థానాలను భద్రపరుచుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??  Dhurandhar 2: ధురంధర్‌ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్‌.. జర భద్రం  పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం  Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/K9koZE79-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/footwear-lines-up.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-assembly-session-live-brs-mlas-protest-with-farmer-applications-brs-adjournment-motion-rejected-1769426.html</loc><video:video>
	<video:title>Telangana: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..</video:title>
	<video:publication_date>2026-03-17T10:18:52+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు అసెంబ్లీ బయట బీజేపీ ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన సుమారు లక్ష దరఖాస్తులను తోపుడు బండిపై ఉంచి అమరవీరుల స్థూపం వరకు తీసుకొచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ నేతలు, ఆ దరఖాస్తులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు వద్ద ఉద్రిక్తత అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఉద్రిక్తత కొనసాగిన తర్వాత చివరకు పోలీసులు దరఖాస్తులతో సహా బీజేపీ నేతలను లోపలికి అనుమతించారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/EyDBSlv8lYQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-assembly-session-live.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhra-pradesh-endowments-department-takes-action-in-yanamalakuduru-temple-hundi-theft-case-video-tv9d-1769261.html</loc><video:video>
	<video:title>శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా</video:title>
	<video:publication_date>2026-03-16T21:33:40+05:30</video:publication_date>
	<video:description>కృష్ణా జిల్లాలోని యానమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీ చోరీ కేసులో దేవాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీరియస్ అయిన దేవాదాయ శాఖ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) భవానిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ హుండీ కానుకల మాయం, ఇతర అక్రమ వ్యవహారాల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ చోరీ వ్యవహారంలో, దాదాపు ₹10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్లు గుర్తించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, మరొక అర్చకుడు పూర్ణ, మరియు ఈవో భవాని పాత్ర ఉన్నట్లు తేలింది. పోలీసులు ఇప్పటికే అర్చకులు సాగర్, పూర్ణలను అరెస్టు చేయగా, ఈవో భవాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయానికి కొత్త ఈవోగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??  Dhurandhar 2: ధురంధర్‌ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్‌.. జర భద్రం  పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం  Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8Kq9p76A-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shivalayam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/movie-song-promotion-secrets-chikiri-and-aaya-shares-epic-making-videos-1769259.html</loc><video:video>
	<video:title>చెర్రీ రూట్లో నాని.. మరి వీడియో ఎక్కడ ??</video:title>
	<video:publication_date>2026-03-16T21:30:09+05:30</video:publication_date>
	<video:description>ప్రీ రిలీజ్‌ టైమ్‌ లో సినిమా ప్రమోషన్‌లో ఇప్పుడో కొత్త స్ట్రాటజీ కనిపిస్తోంది. ఇంతకు ముందు జస్ట్ సాంగ్స్ ని రిలీజ్‌ చేసి వదిలేసేవారు. ఆ తర్వాత మిలియన్ మార్చి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఆ పాట చిత్రీకరణ సీక్రెట్స్ ని పంచుకుంటున్నారు. రీసెంట్‌ గా చికిరి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్‌ ని ఇప్పుడు షేర్‌ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చికిరి చికిరి అంటూ రామ్‌ చరణ్‌ ఆ మధ్య రికార్డులన్నీ కొల్లగొట్టేశారు. ఆ సాంగ్‌కి వచ్చిన క్రేజ్‌ని గమనించిన మేకర్స్... ఆ పాటను చిత్రీకరించిన లొకేషన్ల గురించి డీటైల్స్ షేర్‌ చేశారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో యూనిట్‌ మధ్య సరదాగా సాగిన సంభాషణ మేకింగ్‌ వీడియోలో హైలైట్‌ అయింది. అప్పుడు చికిరి సాంగ్‌ మేకింగ్‌ క్లిక్‌ అయితే, ఇప్పుడు ఆయా షేర్‌ యూట్యూబ్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సాంగ్‌ థీమ్‌ని, దాని వెనుక కృషిని, ఆ బ్యాక్‌ గ్రౌండ్‌ని ఎక్స్ ప్లెయిన్‌ చేసేశారు మేకర్స్. ఆయా షేర్‌ సాంగ్‌ కోసం రెండున్నర ఎకరాల్లో భారీ సెట్‌ ఏర్పాటు చేశారట. మామూలుగా సినిమా సెట్స్ అంటే డమ్మీ స్ట్రక్చర్‌ వాడుతారు.కానీ ఆయా షేర్‌ కోసం ఒరిజినల్‌ గా కన్‌స్ట్రక్ట్ చేశారట. దాదాపు 60 ఇళ్లను నిర్మించారట. ఇందులో కనిపించే బిర్యానీ బౌల్‌ కోసం దాదాపు ఐదు రోజులు కష్టపడ్డారట. ఏజింగ్‌ టెక్నిక్స్ వాడి చాలా వరకు రియల్‌ లుఖ్‌ తీసుకురావడానికి ట్రై చేశారట. 100 ట్యాంకర్ల నీటితో కొలను సృష్టించామని, స్క్రీన్‌ మీద అందంగా ఉంటుందన్నారు మేకర్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: ధురంధర్‌ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్‌.. జర భద్రం  పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం  Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా  Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DSfWa1HJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dance-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-the-revenge-release-date-aditya-dhars-vision-and-controversial-buzz-video-tv9d-1769258.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: ధురంధర్‌ కెప్టెన్‌కి.. వర్మ వార్నింగ్‌.. జర భద్రం</video:title>
	<video:publication_date>2026-03-16T21:25:50+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్‌ ది రెవెంజ్‌కి టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికరమైన అంశాలు చాలానే బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత డైరక్టర్‌ ఫ్లాప్‌ని జనాలు కోరుకుంటారని వర్మ అంటే, తనదాకా వచ్చిన ఛాన్సు గురించి చెప్పేశారు అనిల్‌. ధురంధర్‌ హైప్‌ మీద మనం కూడా ఓ లుక్‌ వేసేద్దామా... ఈ నెల 19న ధురంధర్‌2 రిలీజ్‌. అంతకన్నా ముందురోజు సాయంత్రమే పెయిడ్‌ ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ సినిమా మీద హైప్‌ మామూలుగా లేదు. ఇప్పటిదాకా ఉన్న ఫిల్మ్ మేకింగ్‌ మొనాటనీని ఆదిత్యధర్‌ మార్చేశారంటూ ప్రశంసలు కురిపించారు రామ్‌గోపాల్‌ వర్మ. ధురంధర్‌ సీక్వెల్‌ తర్వాత ఆదిత్యధర్‌ కెరీర్‌లో ఫ్లాప్‌ కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్టర్‌ ధురంధర్‌ రిలీజ్‌.. చాలా ప్యాన్‌ ఇండియా సినిమాలు రీషూట్‌లు చేసుకుంటున్నాయని ఆ మధ్య వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు ఫ్రెష్‌ గా వైరల్‌ అవుతున్నాయి. ఫిల్మ్ మేకర్స్ ఇప్పటిదాకా ఉన్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త స్క్రీన్ ప్లేలను నేర్చుకుని ముందుకు సాగాల్సిన టైమ్‌ అంటూ వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని.. మూవీ రిలీజ్‌ టైమ్‌ లో గుర్తుచేసుకుంటున్నారు జనాలు. ధురంధర్‌2లో నన్ను నటించమని అడిగారంటూ ఓపెన్‌ అయ్యారు అనిల్‌ కపూర్‌. ఆదిత్య అడిగిన డేట్స్.. ఇతర సినిమాలతో క్లాష్‌ కావడంతో అవకాశాన్ని వదులుకున్నానని క్లారిటీ ఇచ్చారు. యానిమల్‌ సినిమాలో మెప్పించిన అనిల్‌.. ధురంధర్‌2లో ఉంటే భలే కిక్‌ వచ్చేదంటున్నారు నెటిజన్స్. సో, ధురంధర్‌ టీమ్‌ కాకపోయినా ఔట్‌సైడర్స్ చెబుతున్న మాటలతోనూ ట్రెండ్ అవుతోందీ సినిమా.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం  Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా  Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ  Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WEdhBiHB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/super-girls-of-cinema-shraddha-kapoor-kalyani-priyadarshan-adah-sharma-drive-female-centric-film-success-video-tv9d-1769253.html</loc><video:video>
	<video:title>పర్‌ఫెక్ట్ కథ పడాలే గానీ.. స్క్రీన్ మీద ఊచకోత కోస్తాం</video:title>
	<video:publication_date>2026-03-16T21:23:54+05:30</video:publication_date>
	<video:description>పర్ఫెక్ట్ కథ పడాలేగానీ, స్క్రీన్‌ మీద చెలరేగిపోవడానికి మేం ఎప్పుడూ రెడీగానే ఉన్నామని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రూవ్‌ చేస్తూనే ఉన్నారు నాయికలు. నార్త్ లో స్త్రీ కాన్సెప్ట్ తో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నారు శ్రద్ధాకపూర్‌. సౌత్‌ లో ఈ రూట్లోనే ట్రావెల్‌ చేస్తు్న్నారు కల్యాణి. కొత్తగా వీళ్ల రూట్లోకి వచ్చిన సూపర్ గర్ల్ ఎవరు? స్త్రీ సినిమాటిక్‌ యూనివర్శ్‌ కి నార్త్ లో ఎంత క్రేజ్‌ ఉందో స్పెషల్‌ గా మెన్షన్‌ చేయక్కర్లేదు. నా వల్లే ఆడిందంటే నా వల్లే ఆడిందంటూ ఆర్టిస్టులు స్పెషల్‌ గా క్లెయిమ్‌ చేసుకున్నారంటేనే మూవీ రేంజ్‌ ఎలాంటిదో అర్థమైందంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాతో మార్కెట్‌ రేట్‌ని అమాంతం పెంచేసుకున్నారు శ్రద్ధా కపూర్‌. నార్త్ లో శ్రద్ధాకపూర్‌కి వచ్చిన క్రేజ్‌ సౌత్‌ లో ఇప్పుడు కల్యాణి ప్రియదర్శన్‌కి ఉంది. ఆమె నటించిన లోకా చాప్టర్ 1 కి సూపర్‌ క్రేజ్‌ వచ్చింది. అందుకే ఇప్పుడు సెకండ్‌ పార్టుకి కూడా రెడీ అవుతున్నారు మేకర్స్. పర్ఫెక్ట్ కథని కన్విన్సింగ్‌గా చెబితే ఆడియన్స్ కాసులు కురిపిస్తారని ఈ సూపర్‌ కాన్సెప్ట్ ప్రూవ్‌ చేసిందని అంటున్నారు కల్యాణి. సూపర్‌ గర్ల్ కాన్సెప్ట్ తో తాను చేస్తున్న &#039;సూపర్‌ వెల్లి&#039; మూవీ కచ్చితంగా గ్లామర్‌ ఇండస్ట్రీలో అద్భుతంగా క్లిక్‌ అవుతుందన్నది అదా శర్మ చెబుతున్న మాట. ఆ మధ్య కేరళ స్టోరీతో మెప్పించిన అదా శర్మ, ఇప్పుడు సూపర్‌ వెల్లిగా ఎలాంటి మేజిక్‌ చేస్తారోననే టాక్‌ ఆల్రెడీ మొదలైంది. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గానూ నటిస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా క్లిక్‌ అయతే త్వరలోనే మరిన్ని సూపర్‌ గర్ల్స్ మూవీస్‌ క్యూ కట్టడం ఖాయం అన్నమాట.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా  Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ  Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??  వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BrEECBzM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/super-girls-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/velpari-movie-latest-shankars-grand-comeback-and-multi-starrer-casting-updates-video-tv9d-1769247.html</loc><video:video>
	<video:title>Shankar: శంకర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సినిమానే.. ఈ సారి ఊచకోత తప్పదా</video:title>
	<video:publication_date>2026-03-16T21:21:39+05:30</video:publication_date>
	<video:description>శంకర్‌ పేరు చెబితే ఇప్పుడు ఎవరికీ ఇండియన్‌ త్రీక్వెల్‌ గుర్తుకు రావడం లేదు.. ఆయన చేసిన లాస్ట్ సినిమాలేవీ కళ్ల ముందు కనిపించడం లేదు.. శంకర్‌ పేరు చెప్పగానే అందరి కళ్ల ముందూ మెదులుతున్న విషయం వేల్పారి ప్రాజెక్ట్. మాగ్నమ్‌ ఆపస్‌గా తెరకెక్కించాలనే ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడో ఇంట్రస్టింగ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ఇంతకీ ఏంటది? అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే, ఈ పాటికే ఇండియన్‌ త్రీక్వెల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సింది శంకర్‌. కానీ ఇండియన్‌ సీక్వెల్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఢమాల్‌ మనడంతో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎవరూ. శంకర్‌ అండ్ కమల్‌ కలిసి ఆ సినిమాను చేస్తే చేయాలని లైకా చెప్పినట్టు సమాచారం. అంతే కాదు, ఈ సినిమా పూర్తి చేయకుండా శంకర్‌ ఇంకే మూవీకీ వెళ్లకూడదని కూడా కండిషన్‌ పెట్టిందంటోంది కోలీవుడ్‌. ఇండస్ట్రీలో ప్యాన్‌ ఇండియా అనే టాపిక్‌ పాపులర్‌ కాకముందే, తన సినిమాలతో నేషనల్‌ వైడ్‌ క్లిక్‌ అయిన కెప్టెన్‌ శంకర్‌. సోషల్‌ ఎలిమెంట్స్ ని, కమర్షియల్‌ యాంగిల్‌లో, ఫుల్‌ టెక్నాలజీతో ఎంత బాగా చెప్తున్నారో అని ఆయన్ని చూసి ఇన్‌స్పయిర్‌ అయినవాళ్లు కోకొల్లలు. అయితే వరుస ఫ్లాప్‌లు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఎలాగైనా తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సిన పనుల్లో ఉన్నారు. అందుకు, తన ముందున్న ఏకైక మార్గం వేల్పారి అని ఫిక్సయ్యారు. ఆల్రెడీ వేల్పారి పనుల్లో బిజీ అయ్యారు. ఫ్లాప్‌ల ఆలోచనలు అన్నిటినీ పక్కనపెట్టి వేల్పారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారట శంకర్‌. అందులో భాగంగానే ధనుష్‌ని కలిశారట. వేల్పారిలో ఓ స్పెషల్‌ రోల్‌ కోసం ధనుష్‌ ని అప్రోచ్‌ అయినట్టు కోలీవుడ్‌ టాక్‌. ఆల్రెడీ వేల్పారి కోసం రణ్‌వీర్‌ సింగ్‌ లైన్లో ఉన్నారన్నది ఎప్పటి నుంచో ఉన్న వార్త. ఇప్పుడు నార్త్ నుంచి రణ్‌ వీర్‌ ప్లేస్‌లో విక్కీ కౌశల్‌ పేరు వినిపిస్తోంది. మరి ఇప్పుడు వేల్పారిలో ఆల్రెడీ అనుకున్న రణ్‌వీర్‌ ఉంటారా? విక్కీ కౌశల్‌ వస్తారా? ధనుష్‌ మెయిన్‌ రోల్‌ చేస్తారా? లేకుంటే మల్టీస్టారర్‌గా ప్లాన్‌ చేస్తున్నారా? ఇలాంటి వన్నీ ఆసక్తికరంగా మారాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా  Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ  Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??  వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??  Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TslQPfyx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shankar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/cocktail-2-impact-rashmika-mandanna-kriti-sanon-shahid-kapoors-must-win-film-video-1769237.html</loc><video:video>
	<video:title>Rashmika: రష్మిక కాక్‌టైల్‌ పార్టీ డేట్‌ ఫిక్స్ !! పెళ్లి తర్వాత మొట్ట మొదటి సినిమా</video:title>
	<video:publication_date>2026-03-16T21:19:58+05:30</video:publication_date>
	<video:description>మన నేషనల్‌ క్రష్‌ కీ, సిల్వర్‌ స్క్రీన్‌ మిమికి కూడా ఇప్పుడు ఒకటే కోరిక. 2026లో ఫస్ట్ హిట్‌ ఎలాగైనా కొట్టేయాలని. జూన్‌లో రిలీజ్‌ అయ్యే కాక్‌టైల్‌ సీక్వెల్‌... వీళ్లిద్దరికీ చాలా చాలా ఇంపార్టెంట్‌. వాళ్ల కెరీర్లలో ఈ సినిమా అంత ఇంపార్టెంట్‌ ఎందుకైంది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి.. సైఫ్‌ అలీ ఖాన్‌, దీపిక నటించిన కాక్‌టైల్‌కి బాలీవుడ్‌లో ఇప్పటికీ స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. కాక్‌టైల్‌ సీక్వెల్‌ వస్తుందని మేకర్స్ ప్రకటించినప్పుడు అందరూ ఒక్కసారిగా కాక్‌టైల్‌ మూవీని గుర్తుచేసుకున్నారు. సీక్వలె్‌లో షాహిద్‌తో జోడీ కట్టారు రష్మిక మందన్న అండ్‌ కృతి సనన్‌. లాస్ట్ ఇయర్‌ గర్ల్ ఫ్రెండ్‌ సినిమాతో స్పెషల్‌ అప్లాజ్‌ తెచ్చుకున్న రష్మిక మందన్న.. ఈ ఏడాది పెళ్లి చేసుకుని దేవరకొండ ఇంటి కోడలయ్యారు. పెళ్లయిన తర్వాత ఆమెకు రిలీజ్‌ కానున్న ఫస్ట్ సినిమా &#039;కాక్‌టైల్‌2&#039;. అందుకే ఈ సినిమా మీద స్పెషల్‌ హోప్స్ పెట్టుకున్నారీ బ్యూటీ. గర్ల్ ఫ్రెండ్‌ సూపర్‌ డూపర్‌ టాక్‌ని కాక్‌టైల్‌ 2 కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. కాక్‌టైల్‌2... కృతి సనన్‌కి కూడా చాలా ఇంపార్టెంట్‌. లాస్ట్ ఇయర్‌ తేరే ఇష్క్ మే అంటూ ధనుష్‌ తో జోడీ కట్టిన కృతి, ఈ ఏడాది మంచి బోణీ కొట్టేయాలనుకుంటున్నారు. కాక్‌టైల్‌ సీక్వెల్‌తో ఎలాగైనా సౌత్‌ లోనూ క్లిక్‌ కావాలనుకుంటున్నారు. అటు షాహిద్‌ కి కూడా ఈ మూవీ సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ స్టార్‌ గా సౌత్‌లోనూ మంచి గుర్తింపు ఉంది షాహిద్‌కి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ  Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??  వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??  Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..  రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OjVtLFaK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nayantharas-unique-achievement-working-with-six-generations-of-stars-video-tv9d-1769236.html</loc><video:video>
	<video:title>Nayanthara: ఆరు జనరేషన్ల హీరోలతో కలిసి వర్క్ చేసిన బ్యూటీ</video:title>
	<video:publication_date>2026-03-16T21:16:11+05:30</video:publication_date>
	<video:description>నటి నయనతార సినీరంగంలో అరుదైన ఘనత సాధించారు. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ పరిమిత కాలమే ఉన్నప్పటికీ, నయనతార ఆరు తరాల స్టార్ హీరోలతో కలిసి నటించి ఒక రికార్డు సృష్టించారు. తనను తాను అదృష్టవంతురాలిగా భావించుకుంటూ, సీనియర్ హీరోయిన్ హోదాలోనూ ఆమె తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు పది చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార, కమర్షియల్ మరియు లేడీ ఓరియెంటెెడ్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆమె తన కెరీర్‌లో రజినీకాంత్, మమ్ముట్టి (తొలి తరం) వంటి సీనియర్ నటుల నుండి విజయ్, అజిత్ (రెండో తరం), సూర్య, విక్రమ్ (మూడో తరం), సిలంబరసన్ (నాలుగో తరం), శివకార్తికేయన్ (ఐదో తరం) వరకు వివిధ తరం హీరోలతో కలిసి పనిచేశారు. తాజాగా, ఆరో తరం స్టార్ అయిన కవిన్ సరసన &quot;హాయ్&quot; చిత్రంలో నటిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌… రికార్డులు బ్రేక్ అవుతాయా ??  వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??  Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..  రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా  సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KbHVFIAH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nayanthara-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-film-industry-gets-relief-ustaad-bhagat-singh-set-for-ticket-price-hike-following-supreme-court-decision-video-1769233.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌... రికార్డులు బ్రేక్ అవుతాయా ??</video:title>
	<video:publication_date>2026-03-16T21:14:48+05:30</video:publication_date>
	<video:description>అప్‌కమింగ్ చిత్రాలకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందు జీవో ఇవ్వాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయం టాలీవుడ్‌కు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందానికి పెద్ద ఊరటగా మారింది. సంక్రాంతి రిలీజ్‌ల సమయంలో టికెట్ రేట్ల హైక్ గురించి పెద్ద చర్చ జరగగా, అప్పుడు హైకోర్టు 90 రోజుల నిబంధనను విధించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు నిర్ణయంపై ఉస్తాద్ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఉస్తాద్ టీమ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రాతో పాటు తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం స్పష్టమైంది. ఈ రెండు మూడు రోజుల్లోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??  Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..  రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా  సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/csrHSyFi-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-rise-of-world-building-how-big-budget-films-are-redefining-indian-cinema-video-1769232.html</loc><video:video>
	<video:title>వెండితెర మీద కొత్త ప్రపంచాలు... లెక్క సరిపోతుందా ??</video:title>
	<video:publication_date>2026-03-16T21:13:02+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో యువ హీరోలు సైతం కొత్త కథలతో ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ విజన్‌ను వెండితెరపైకి తీసుకురావడానికి మేకర్స్ ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. విభిన్నమైన ప్రపంచాలను సృష్టించి కథ చెప్పేందుకు భారీ సెట్లు, అధునాతన గ్రాఫిక్స్ పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..  రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా  సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/r6oXedxW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/new-worlds.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/why-is-trisha-krishnan-a-hot-topic-on-social-media-unpacking-the-recent-trends-video-tv9d-1769228.html</loc><video:video>
	<video:title>Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..</video:title>
	<video:publication_date>2026-03-16T21:11:08+05:30</video:publication_date>
	<video:description>సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం నటుడు దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తలు వైరల్ కావడమే. ముఖ్యంగా విజయ్ విడాకుల వార్తలు తెరమీదకు వచ్చిన వెంటనే, త్రిష ఆయనతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరుకావడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో వీరి బంధంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా అప్డేట్స్ లేకపోయినా, త్రిష నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో త్రిష రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే వార్తలు కూడా కొన్నాళ్లపాటు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, &quot;చచ్చేవరకు నటిస్తూనే ఉంటా&quot; అంటూ త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె అభిమానులు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై చంద్రం పేరుతో ఆన్‌లైన్‌లో ఆమె కౌంటర్ స్టేట్‌మెంట్‌లతో సందడి సృష్టిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా  సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AwRXUXk1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trisha-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/beyond-the-safe-zone-how-telugu-film-directors-are-changing-their-style-and-taking-risks-video-tv9d-1769227.html</loc><video:video>
	<video:title>రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా</video:title>
	<video:publication_date>2026-03-16T21:06:56+05:30</video:publication_date>
	<video:description>ప్రతి దర్శకుడికి ఒక నిర్దిష్టమైన స్టైల్, సినిమా మేకింగ్‌లో ఒక ప్రత్యేక బలం ఉంటాయి. సాధారణంగా దర్శకులు తమ సురక్షితమైన జోన్ నుండి బయటపడటానికి ఇష్టపడరు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ధోరణి మారుతోంది. అనేక మంది ప్రముఖ దర్శకులు తమ పట్టింపులను పక్కన పెట్టి, ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సేఫ్ గేమ్స్ ఆడకుండా రిస్క్ తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ ప్రయోగాలకు సిద్ధమవుతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అనిల్, వెంకీ మరియు కళ్యాణ్ రామ్‌లతో చేస్తున్న సినిమా తర్వాత ఒక యానిమేషన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Hkzjrehb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/directors-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pan-india-films-embrace-advanced-technology-for-global-appeal-video-tv9d-1769216.html</loc><video:video>
	<video:title>సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా</video:title>
	<video:publication_date>2026-03-16T21:04:25+05:30</video:publication_date>
	<video:description>ఇండియన్ సినిమా రేంజ్ మారుతోంది. ఇన్నాళ్లూ రీజనల్ కంటెంట్‌తో కమర్షియల్ సినిమాలు తీసిన మేకర్స్, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో భాగంగా సినిమా స్పాన్‌తో పాటు టెక్నికల్ స్టాండర్డ్స్‌ను కూడా పెంచుతున్నారు. అప్‌కమింగ్ ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయిని తలపించేలా తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం వారణాసి. ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్‌లు అందుబాటులో లేకపోయినా, జక్కన్న ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. సినిమా విడుదలయ్యే నాటికి కనీసం ఒకటి రెండు ఐమాక్స్ స్క్రీన్‌లైనా వస్తాయనే ఆశాభావం ఉంది. తాజాగా, పెద్ది చిత్ర బృందం తమ సినిమాను డాల్బీ సినిమా ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆడియన్స్‌కు సరికొత్త విజువల్, ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NB9XmvNY-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/technology-upgrade.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/medchal-shock-man-forces-hiv-positive-blood-on-girl-for-calling-off-wedding-video-tv9d-1769144.html</loc><video:video>
	<video:title>దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!</video:title>
	<video:publication_date>2026-03-16T19:20:24+05:30</video:publication_date>
	<video:description>మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఓ ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తనను పెళ్లి చేసుకోవడం లేదన్న కక్షతో, ఒక యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు ఓ యువకుడు చేసిన దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో వచ్చిన &#039;రాంబాయి&#039; సినిమా తరహాలో యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు ఆ యువకుడు. అన్నోజిగూడకు చెందిన యువతికి, మనోహర్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, నిశ్చితార్థం తర్వాత మనోహర్‌కు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. తన వ్యాధి గురించి తెలిసి పెళ్లి నిరాకరించిందన్న కోపంతో మనోహర్ ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు. మార్చి 11న యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మనోహర్ లోపలికి చొరబడ్డాడు. తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న సిరంజితో, తన శరీరంలోని హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని తీసి యువతికి బలవంతంగా ఎక్కించాడు. ఆ తర్వాత యువతికి విపరీతమైన జ్వరం రావడంతో, అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది. యువతి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ శాడిస్ట్ చర్యకు పాల్పడిన మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక యువతి భవిష్యత్తును అంధకారం చేసిన ఈ నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KlJkU3t1bJs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/marriage-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/inspirational-yadadri-student-honors-fathers-dream-takes-exam-amid-grief-video-tv9d-1769137.html</loc><video:video>
	<video:title>తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు</video:title>
	<video:publication_date>2026-03-16T19:17:22+05:30</video:publication_date>
	<video:description>కుమారుడిని ప్రయోజకుడిని చేయాలని ఆ తండ్రి ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. కొడుకు కష్టపడి చదువుతూ తండ్రి ఆశ నెరవేర్చేలా తన భవిష్యత్తుకోసం తండ్రి చూపిన బాటలో నడుస్తున్నాడు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కొడుకును ఆశీర్వదించి పంపించాలనుకున్నాడు. కొడుకు ప్రయోజకుడవుతున్నాడని మురిసిపోయాడు. కొడుకు ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నాడు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో తెల్లవారితే పరీక్ష అనగా.. రాత్రికే ఆ తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇంటి ముందు తండ్రి మృతదేహం.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఆ వాతావరణంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన కూరేళ్ల ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన పిల్లలను గొప్పగా చదివించాలని తపించేవారు. ఆయన కుమారుడు హర్షవర్ధన్ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షల ఒత్తిడి లేకుండా కొడుకుకు ధైర్యం చెప్పిన ఆ తండ్రికి, రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే నాన్న విగతజీవిగా పడి ఉండటంతో హర్షవర్ధన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ పక్క పుట్టెడు దుఃఖం, మరోపక్క భవిష్యత్తును నిర్ణయించే తొలిమెట్టు. ఆ క్లిష్ట సమయంలో హర్షవర్ధన్ తన తండ్రి ఆశయాన్ని గుర్తుచేసుకున్నాడు. నాన్న ఆత్మకు శాంతి కలగాలంటే తను పరీక్ష రాయడమే సరైన నివాళి అని భావించి, కన్నీళ్లను దిగమింగుకుంటూ పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. పరీక్షా హాల్లో ప్రశ్నపత్రం ముందున్నా, కళ్లలో నాన్న జ్ఞాపకాలు కదలాడుతుండగా ఏడుస్తూనే పరీక్ష పూర్తి చేశాడు.పరీక్ష ముగిసిన అనంతరం ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ బాలుడి ధైర్యాన్ని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. మార్కుల కోసం కాదు, తండ్రి కన్న కల కోసం హర్షవర్ధన్ చూపిన ఈ పట్టుదల ప్రతి ఒక్కరినీ కదిలించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!  కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0v0ey3P_W7g</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tenth-exams-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/og-actor-arjun-das-shares-emotional-breakup-update-fans-speculate-personal-life-tragedy-video-tv9d-1769135.html</loc><video:video>
	<video:title>&#039;అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?&#039; అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్</video:title>
	<video:publication_date>2026-03-16T19:14:07+05:30</video:publication_date>
	<video:description>అర్జున్‌ దాస్..! తన బేస్‌ వాయిస్‌తో.. కోలీవుడ్ లో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న ఈయన.. రీసెంట్‌గా పవన్‌ ఓజీ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను కూడా ఫిదా చేశాడు. తెలుగు టూ స్టేట్స్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అటు తమిళ్.. ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఉన్నట్టుండి ఓ షాకింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టాడు. తన పోస్ట్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అర్జున్ దాస్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో బ్రేకప్ గురించి ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.. &#039;మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు ? &#039;అంటూ హార్ట్‌ టచింగ్‌గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ దాస్ చేసిన బ్రేకప్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అర్జున్ దాస్ నిజంగానే ప్రేమలో విఫలమయ్యారా.. ? ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషాదం చోటు చేసుకుందా ? అనే చర్చ కూడా నెట్టింట మొదలైందిప్పుడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!  కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి  ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/G-vBu8J81W0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/arjun-das-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tanushree-dutta-exposes-film-industrys-dark-side-hidden-truths-and-exploitation-for-aspiring-actresses-video-tv9d-1769129.html</loc><video:video>
	<video:title>&#039;హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు&#039;</video:title>
	<video:publication_date>2026-03-16T19:07:50+05:30</video:publication_date>
	<video:description>గంపెడాశలతో.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని.. చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. కానీ వాళ్లలో కొంత మంది సక్సెస్ అవుతున్నారు. ఎంత మంది ఫెయిల్యూర్ అయి వెనక్కి వెళిపోతున్నారు. కానీ ఇంకెంత మంది మాత్రం ఎటూ వెళ్లలేక వ్యభిచారంలో మగ్గిపోతున్నారని తనూ శ్రీ దత్తా అంటున్నారు. ఎస్ ! రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌ షోకు వెళ్లిన తనూ శ్రీ.. ఫిల్మ్ ఇండస్ట్రీలోని డార్క్‌ షేడ్‌ను టచ్ చేశారు. హీరోయిన్‌ అవ్వాళనుకునే అమ్మాయిలకు తమ మాటలతో కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. తన చిన్నతనంలో తన తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయంటున్నారు తనూశ్రీ దత్తా. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు పొగుడుతారని.. తర్వాత కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని వాడుకుంటారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారన్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం.. ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటివన్నీ సీక్రెట్ గా నే ఉంటాయని బయటికి రావడని ఆమె చెప్పుకొచ్చారు. అందరికీ బయటికి వచ్చిన సక్సెస్‌ స్టోరీలు మాత్రమే కనిపిస్తాయి. వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారని.. ఆ స్టోరీస్ వినే మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు అమ్మాయిలు క్యూ కడతారని.. ఇందంతా ఓ చైన్ లా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను ఈ విషయాలను వివరించడం వల్ల.. ఓ నలుగురు అమ్మాయిలైనా అలర్ట్‌ అవుతారు కదా అన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!  కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి  ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??  ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/hBxnt2HB_vI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tanushree-dutta.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anushka-shetty-wedding-confirmed-sweety-to-marry-industrialist-prabhas-fans-shocked-video-tv9d-1769122.html</loc><video:video>
	<video:title>Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే</video:title>
	<video:publication_date>2026-03-16T18:54:05+05:30</video:publication_date>
	<video:description>స్వీటీ వెడ్స్ డార్లింగ్ అని చూద్దామనుకున్న ప్రభాస్ , అనుష్క హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు గుండె పగిలే న్యూస్ ఇది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్న ఫ్యాన్స్‌కు బాధ కలిగించే టాక్ ఇది. ఇక వీరు ఎన్నటికీ కలవలేరన్నదానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్‌ ఇది. ఎస్ ! తాజాగా అనుష్క పెళ్లి.. ఫిక్స్ అయిపోయిందట. ఓ బిజినెస్ మ్యాన్‌ తో పెళ్లి సెట్టయిందట. స్వీటీ వయస్సు 40 ఏళ్లకు దగ్గరవడం.. పెళ్లి చేసుకోవాలని ఆమె పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో.. తాజాగా పెళ్లికి ఓకే అన్నారట స్వీటీ. ప్రభాస్ ఫ్యాన్స్‌ మాటను కాదని.. తన ఫ్యాన్స్‌ కోరికను పక్కకు నెట్టి... తన ఫాదర్‌ చూసిన అబ్బాయికి ఓకే చెప్పారట. అయితే స్వీటీని పెళ్లి చేసుకోబోయేది ఎవరో కాదు.. తన కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలలో ఈ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అంతేకాక, ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!  కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి  ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??  ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం  Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6A0lC9p6sAM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anushka-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-us-tensions-soar-mojtabas-mystery-khamenei-aftermath-and-mideast-attacks-video-tv9d-1769090.html</loc><video:video>
	<video:title>మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!</video:title>
	<video:publication_date>2026-03-16T18:14:02+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా తమ తర్వాతి టార్గెట్ వారే అని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా అన్నంత పనీ చేసింది. అమెరికా- ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఎన్నికయ్యారు. యుద్ధం కారణంగా మొజ్తాబా ఇప్పటివరకు బయట కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆయనకు సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది అమెరికా. ఆచూకీ ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు అంటే 92 కోట్ల రూపాయలు ఇస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. సుప్రీం నేత ఖమేనీతో పాటు, ఆయన కార్యాలయ డిప్యూటి చీఫ్‌ హెజాజీ, ఇరాన్‌ భద్రతాధికారి లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్‌ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లేదా టోర్‌ నెట్‌వర్క్‌ ద్వారా తెలియజేయాలని తగిన బహుమతి అందిస్తామని తెలిపింది. సమాచారం అందించిన వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది ఇరాన్‌. ఈ ఘటనలో హెలిప్యాడ్‌ ధ్వంసమైంది. క్షిపణి దాడితో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ పదేపదే రాకెట్‌లు, డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. దీనిపై అగ్రరాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దుబాయ్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి దాడి జరగడం పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని దుబాయి మీడియా ఆఫీస్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. శుక్రవారం కూడా దుబాయ్‌లోని ఓ భవనంపై డ్రోన్‌ దాడి జరిగినట్లు మీడియా కథనాలు తెలిపాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి  ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??  ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం  Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..  తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qcgE0QUiDlE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mojtaba-khamenei-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/middle-east-conflicts-human-cost-engineer-dies-in-iran-boat-attack-for-daughters-medical-dream-video-tv9d-1769083.html</loc><video:video>
	<video:title>కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి</video:title>
	<video:publication_date>2026-03-16T18:10:54+05:30</video:publication_date>
	<video:description>అతనో మెరైన్ ఇంజినీర్‌. అంతకు మించి ఓ మంచి తండ్రి. ఇటీవలే తన పదవికి రాజీనామా చేసారు. అయితే తన బిడ్డ మెడికల్ కాలేజీల ఫీజు కోసం చివరగా సముద్రప్రయాణానికి వెళ్లాడు. కానీ అక్కడే విధి వంచించి అతడు వెళ్తున్న నౌకపై ఇరాన్ సూసైడ్ బోట్ దాడి చేయగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోవడానికి కాసేపటి ముందే.. మంటల్లో చిక్కుకున్న నౌక నుంచి ఆయన చేసిన ఆఖరి ఫోన్ కాల్ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల గుండెల్ని పిండేస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఒక భారతీయ మధ్యతరగతి కుటుంబంలో విషాదం నింపాయి. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కుమార్తె మెడికల్ కాలేజీ ఫీజు కోసం చివరసారిగా సముద్ర ప్రయాణానికి వెళ్లాడో ఇంజినీర్. అదే అతని పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఇరాక్ సమీపంలో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె జీవితం కోసం ఆయన చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. ముంబైకి చెందిన 56 ఏళ్ల ఇంజినీర్ దేవో నందన్ ప్రసాద్ సింగ్.. సేఫ్‌సీ విష్ణు అనే ఆయిల్ ట్యాంకర్‌పై చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే బుధవారం ఆ నౌక ఇరాక్‌లోని జుబైర్ పోర్టుకు సమీపంలో ఉండగా భీకర దాడి జరిగింది. దాడిలో దేవో నందన్ ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన రోజు రాత్రి 2.36 గంటలకు ఆయన చివరిసారిగా తన కుటుంబానికి ఫోన్ చేశారు. షిప్‌లో మంటలు చెలరేగుతున్నాయి..&quot; అని భయంతో చెప్పిన ఆ మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి స్పందన లేదు. అయితే నాగ్‌పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఆయన కుమార్తె కోమల్ సింగ్ మాట్లాడుతూ.. &quot;నా కాలేజీ ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ డబ్బు కోసం నాన్న రిజైన్ చేసినా కూడా ఈ ఒక్క ట్రిప్ వెళ్తానన్నారు. ఇప్పుడు ఆయన లేరనే వార్తను మేం నమ్మలేకపోతున్నాం&quot; అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. తమకు కంపెనీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని సింగ్ భార్య ఆరోపించారు. మొదట అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పిన షిప్పింగ్ కంపెనీ.. తీరిగ్గా ఆయన మరణించారని చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రపు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్లే ఆయన చనిపోయారని కంపెనీ చెబుతున్నప్పటికీ.. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు యుద్ధం లేని ప్రాంతంలో కూడా పౌర నౌకలపై దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రపంచ దేశాలు నిలదీయాలని దేవో నందన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న ఆయన కుమారుడు తండ్రి మరణవార్త విని హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??  ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం  Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..  తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు  గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7GFWaZIfkHk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/daughter-marriage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/madhu-rajus-viral-dance-at-us-war-memorial-visa-status-in-jeopardy-deportation-looms-video-1769055.html</loc><video:video>
	<video:title>ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??</video:title>
	<video:publication_date>2026-03-16T17:39:39+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో ఇటీవల ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి డ్యాన్స్ వైరల్ అయింది. డ్యాన్స్ వైరల్ అయితే గొప్పే కదా అని అనుకోవచ్చు, కానీ అతను డ్యాన్స్ చేసింది వాషింగ్టన్ డీసీలోని రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. చివరకు ఇప్పుడు అతడి వీసాను రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించాలని యూఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మధురాజు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై యూఎస్‌లో నివసిస్తున్నారు. మహిళతో వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్ చేసిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వార్ మెమోరియల్ రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన 4 లక్షల మందికి స్మారకచిహ్నం. దీనిని అమెరికన్లు ఎంతో గౌరవంగా చూస్తారు. అలాంటి స్థలంలో డ్యాన్స్‌లు ఏంటని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ వైరల్ కావడంతో యూఎస్ అధికారులు దీనిపై దృష్టిసారించారు.మధురాజు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నెటిజన్లు, ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇది వివాదాన్ని మరింత పెంచింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి వీసా స్టేటస్ చెక్ చేస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో విచారణ తర్వాత అమెరికాలో ఉంటాడా.? బహిష్కరణకు గురవుతాడా? అనేది తేలుతుంది. మధురాజు ఈ ఘటనపై క్షమాపణలు చెప్పినప్పటికీ, అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమెరికన్ల త్యాగంతో ముడిపడి ఉన్న స్మారకం వద్ద అగౌరవంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది టిక్‌టాక్‌కు వేదిక కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై చెడు ప్రభావం చూపిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి 2.5 మిలియన్లకు పైగా సైనికులను పంపిందని మరొకరు కామెంట్‌ చేసారు. ఇలాంటి ప్రదేశాలు టిక్‌టాక్ కు వేదిక కాదని అన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం  Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..  తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు  గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’  Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/APEukQlU-9o</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dance.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ragi-java-benefits-traditional-finger-millet-porridge-for-health-weight-loss-and-kids-video-tv9d-1769053.html</loc><video:video>
	<video:title>ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం</video:title>
	<video:publication_date>2026-03-16T17:36:56+05:30</video:publication_date>
	<video:description>మారుతున్న జీవనశైలిలో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మన తాతల కాలం నాటి చిరుధాన్యాలకు నేడు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా రాగి జావ మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే రాగులు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉండటం వల్ల, షుగర్ వ్యాధిగ్రస్తులు రాగి జావ తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పరిమిత మోతాదులో తీసుకుంటూ చక్కెర స్థాయిలను గమనించుకోవడం మంచిది. పులియబెట్టిన రాగి జావ అద్భుతమైన &#039;ప్రీబయోటిక్‌&#039;గా పనిచేస్తుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. పాఠశాల నుంచి వచ్చే పిల్లలకు రాగి జావలో కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి కలిపి ఇస్తే ఎముకల పుష్టితో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్న బాలికలకు ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి సహకరిస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే రాగి జావను నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. నీటిలో రాగి పిండిని కలిపి మరిగించి, దానికి మజ్జిగ లేదా పాలు జత చేస్తే సరి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..  తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు  గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’  Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!  పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/23t_i3-QQ8k</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ragi-jaawa.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/simhachalam-temple-digital-transformation-kiosks-streamline-darshan-and-offerings-video-tv9d-1769050.html</loc><video:video>
	<video:title>Simhachalam: సింహాచలంలో &#039;డిజిటల్&#039; దర్శనం: క్యూలైన్లకు చెక్..</video:title>
	<video:publication_date>2026-03-16T17:33:26+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం ఇకపై మరింత సులభతరం కానుంది. భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు ఆలయ అధికారులు అత్యాధునిక &#039;సెల్ఫ్ సర్వీస్ కియోస్క్&#039; యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా, క్షణాల్లో టికెట్లు పొందేలా ఈ డిజిటల్ వ్యవస్థను రూపొందించారు. కొండపైన బస్టాండ్, వీఆర్వో కార్యాలయం వంటి ప్రధాన ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది యంత్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ కియోస్క్ దగ్గరకు వెళ్లి, తమ మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, యూపీఐ ద్వారా నగదు చెల్లించి, నచ్చిన దర్శన లేదా సేవా టికెట్లను పొందవచ్చు. వివిధ రకాల దర్శనాలతో పాటు అర్చనలు, ఇతర సేవా టికెట్లు కూడా ఈ యంత్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల ద్వారా కేవలం టికెట్లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్‌లో హుండీ కానుకలు సమర్పించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. భవిష్యత్తులో అన్నదానం, ఇతర విరాళాలను కూడా ఇదే పద్ధతిలో స్వీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. భక్తులకు ఒత్తిడి లేని, ఆహ్లాదకరమైన దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను జోడించి ఆలయ సేవలను మరింత పారదర్శకంగా మార్చడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు  గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’  Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!  పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!  పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GGk18PeLv7w</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/simhachalam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/telangana-rtcs-unique-bond-father-son-duo-drives-inspiration-in-siddipet-video-tv9d-1769046.html</loc><video:video>
	<video:title>తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు</video:title>
	<video:publication_date>2026-03-16T17:26:42+05:30</video:publication_date>
	<video:description>రక్తసంబంధం ఒకే బస్సులో వృత్తిపరమైన బాధ్యతగా మారింది. తండ్రి బస్సు స్టీరింగ్ పట్టుకోగా, అదే బస్సులో కొడుకు టికెట్లు కొడుతూ ప్రయాణికులకు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిని నింపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని ‘యాక్సిడెంట్ ఫ్రీ’ డ్రైవర్‌గా ఆయనకు పేరుంది. ఎల్లయ్య కుమారుడు ప్రేమ్ కూడా ఇటీవల అదే డిపోలో కండక్టర్‌గా విధుల్లో చేరారు. అయితే, విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం వీరిద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ పడింది. తన కళ్లముందే పెరిగి ప్రయోజకుడైన కొడుకుతో కలిసి విధులు నిర్వహించడం ఎల్లయ్యకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. తన సర్వీసు ముగిసే తరుణంలో కొడుకుతో కలిసి విధులు నిర్వహించడం ఆ ఇద్దరికీ దక్కిన అరుదైన అపురూపమైన క్షణంగా అక్కడి వారు అభివర్ణించారు. ప్రయాణికులు సైతం ఈ తండ్రీకొడుకుల జోడీని చూసి ముచ్చటపడ్డారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, అదే డిపోలో విధుల్లో చేరిన కొడుకును చూసి ఆర్టీసీ అధికారులు సైతం అభినందనలు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’  Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!  పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!  పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..  Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/gGx9k52j7QI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/father-and-son.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/lpg-crisis-tamil-nadu-offers-electric-stove-subsidy-for-commercial-kitchens-video-tv9d-1769041.html</loc><video:video>
	<video:title>గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ &#039;మాస్టర్ ప్లాన్&#039;</video:title>
	<video:publication_date>2026-03-16T17:23:46+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు దేశంలో వంటగ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌పీజీ వినియోగాన్ని తగ్గించి, విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా సంచలన రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలోని టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్ నిర్వాహకులు ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడితే, వారు వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ. 2 సబ్సిడీ అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్యాస్ కొరత తీవ్రత తగ్గే వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆహార తయారీ కేంద్రాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. విద్యుత్ స్టౌవ్‌ల వైపు మారడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు. దేశంలోనే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇలాంటి వినూత్న నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!  పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!  పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..  Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో  Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/To1IA48Xjz0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tamil-nadu-gas.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tirupati-gold-theft-jeweler-attacked-with-chili-powder-in-sullurupeta-robbery-video-tv9d-1769039.html</loc><video:video>
	<video:title>Tirupati: నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి  దోపిడీ !!</video:title>
	<video:publication_date>2026-03-16T17:21:30+05:30</video:publication_date>
	<video:description>బంగారం ధర ఆకాశాన్నంటుతున్న వేళ దోపిడీలు కూడా ఎక్కువయ్యాయి. దొంగలకు భయపడి జనం నగలు వేసుకొని బయటకు వెళ్లడం మానేశారు. దీంతో ఏకంగా దుకాణాల్లోనే చోరీలకు తెగబడుతున్నారు దొంగలు... అదికూడా పట్టపగలు.. నగలు కొనడానికి వచ్చినట్టు వచ్చి వ్యాపారులనున మాటల్లో పెట్టి బంగారం కొట్టేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సూళ్ళూరు పేటలో ఇలాంటి ఘటనే జరిగింది. నగల వ్యాపారి కళ్లలో కారం కొట్టి బంగారం ఎత్తుకెళ్లిపోయాడు దుండగుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక శ్రీ వేంకటేశ్వర జ్యువెలర్స్ షాపునకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ వ్యక్తి స్కూటర్ పై వచ్చాడు. లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి.. మంచి డిజైన్లు చూపించాలని, 916 హాల్‌మార్క్ నగలే కావాలని యజమాని వెంకటేశ్వర్లును అడిగాడు. &quot;బంగారం ధరలు తగ్గుతాయా? ఇప్పుడు కొంటే లాభమేనా?&quot; అంటూ ముచ్చట్లు పెట్టి యజమానిని మాటల్లో దించాడు. యజమాని కూడా అతను నిజమైన కస్టమర్ అని నమ్మి రకరకాల ఆభరణాలు చూపిస్తుండగా.. ఒక్కసారిగా ఆ దుండగుడు తన బ్యాగులో తెచ్చుకున్న కారం పొడిని యజమాని కళ్లలో కొట్టాడు. కళ్లమంటతో యజమాని విలవిలలాడుతుండగానే, టేబుల్‌పై ఉన్న బంగారు ఆభరణాలను చేజిక్కించుకుని దుండగుడు క్షణాల్లో స్కూటర్‌పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. లక్షల విలువైన బంగారం చోరీకి గురైనట్లు యజమాని వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పట్టపగలే ఇంతటి సాహసానికి దొంగలు ఒడిగట్టడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!  పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..  Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో  Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు  Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HceISZ5EvnY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-theft-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/rajasthan-gas-cylinder-truck-overturns-on-nh-48-no-casualties-in-chidiya-bawadi-video-tv9d-1769035.html</loc><video:video>
	<video:title>పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!</video:title>
	<video:publication_date>2026-03-16T17:19:07+05:30</video:publication_date>
	<video:description>రాజస్థాన్లోని జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఒక భారీ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిన సిలిండర్లకు ఏ మాత్రం నిప్పురవ్వ తగిలినా భారీ పేలుడు జరిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ రోడ్డు మధ్యలో పల్టీ కొట్టింది. ఆ సమయంలో లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు రహదారిపై నలువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా సిలిండర్లు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మదన్‌గంజ్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్లు, స్థానికుల సహాయంతో రోడ్డుపై పడ్డ సిలిండర్లను సురక్షితంగా వేరే వాహనంలోకి మార్చారు. సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..  Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో  Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు  Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KCoZhChS4Ww</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-gas-cylinder-lorry.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/illegal-gang-leader-groom-arrested-at-bhopal-wedding-31-cases-revealed-bride-shocked-video-tv9d-1769024.html</loc><video:video>
	<video:title>పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ..</video:title>
	<video:publication_date>2026-03-16T17:13:37+05:30</video:publication_date>
	<video:description>పెళ్లి వేదికపై వివాహ క్రతువు జరుగుతోంది. బంధువులంతా పెళ్లి హడావిడిలో ఉన్నారు. కొద్ది క్షణాల్లో వరుడు వధువు మెడలో తాళికడతాడు అనగా. ఊహించని విధంగా పెళ్లిమండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు వచ్చింది పెళ్లి చూడ్డానికి కాదు..వరుడ్ని అరెస్ట్‌ చేయడానికి. సడన్‌లో పెళ్లిమండపంలో పోలీసులను చూసి బంధువులంతా షాకయ్యారు. వారు ఆ షాక్‌నుంచి తేరుకునేలోపే వరుడు అరెస్టయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని వాజ్‌పేయి నగర్ కేంద్రంగా ఆకాష్ ఒక నేర ముఠాను నడుపుతున్నాడు. ఈ ముఠా సభ్యులంతా తమ మెడపై &#039;ఇల్లీగల్&#039; అని టాటూ వేయించుకోవడం గమనార్హం. ఆకాష్, ఇటీవల ఒక పూజారిని కిడ్నాప్ చేసి రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని పెళ్లి మండపంలోనే చుట్టుముట్టారు. వరుడిని పోలీసులు తీసుకెళ్లడంతో, మెహందీ చేతులతో ఉన్న వధువు సీమ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. &quot;సార్.. నా జీవితం నాశనమవుతోంది.. తాళి కట్టే వరకు రెండు గంటలు సమయం ఇవ్వండి&quot; అంటూ పోలీసుల కాళ్లపై పడి వేడుకుంది. అవసరమైతే స్టేషన్‌లోనే పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆకాష్‌పై ఉన్న తీవ్రమైన నేరారోపణల దృష్ట్యా పోలీసులు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చారు. ఆకాష్‌తో పాటు మరో ఐదుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆకాష్‌ సామాన్యుడు కాదని, అతనిపై 31 క్రిమినల్ కేసులున్నాయని, ఒక పెద్ద &#039;ఇల్లీగల్ గ్యాంగ్&#039;కి అతడు లీడర్ అని తెలుసుకున్న వధువు బంధువులంతా అవాక్కయ్యారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో  Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు  Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eC9gW8O0mX4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/marriage-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/narsingi-horror-accused-arrested-in-six-year-olds-assault-and-murder-case-video-1768965.html</loc><video:video>
	<video:title>Hyderabad: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై.. సమాజం ఎటుపోతుందో</video:title>
	<video:publication_date>2026-03-16T16:25:59+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్ నార్సింగిలో జరిగిన అత్యంత దారుణ ఘటన కలకలం రేపింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, బాలికను గుర్తుతెలియని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలికను కిడ్నాప్ చేయడం, అత్యాచారం చేసి హత్య చేయడం వెనుక గల కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. నార్సింగి పోలీసులు ఈ కేసును రేప్ అండ్ మర్డర్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరనున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు  Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:description>
<video:category>క్రైమ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HeLmRk14-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/child-assault.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sudden-cardiac-arrest-woman-dies-during-photo-at-housewarming-khammam-1768946.html</loc><video:video>
	<video:title>జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..</video:title>
	<video:publication_date>2026-03-16T16:20:20+05:30</video:publication_date>
	<video:description>ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమువుతుందో తెలియడం లేదు.. ఎందుకో అర్థం కావడం లేదు. అప్పటివరకు బాగానే ఉంటున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్షణాల్లోనే ఈ లోకాన్ని వీడుతున్నారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత( 36 ) ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్లింది.  ఫోటో దిగే సమయంలో గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/plfRImQu-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/women-dies-of-heart-attack.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-governors-vision-housing-for-the-poor-and-womens-empowerment-through-key-schemes-video-1768963.html</loc><video:video>
	<video:title>Indiramma Illu: ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు</video:title>
	<video:publication_date>2026-03-16T16:16:49+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. &quot;ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు&quot; అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ బృందాలు సౌరశక్తి ప్లాంట్ల నిర్వహణ నుండి క్యాంటీన్ల వరకు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. గ్రామీణ మహిళలు రాష్ట్ర ప్రగతికి చోదక శక్తులుగా మారారని గవర్నర్ ప్రశంసించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/gS2XTIZv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/indiramma-house.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/amaravati-a-capital-built-on-farmers-land-pooling-and-potti-sriramulus-legacy-of-sacrifice-video-1768953.html</loc><video:video>
	<video:title>Amaravati: అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది</video:title>
	<video:publication_date>2026-03-16T16:12:57+05:30</video:publication_date>
	<video:description>ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం, రైతుల త్యాగాలపై మాట్లాడారు. అమరావతిని &quot;కలియుగంలో మనమందరం ఉండబోయే అమరావతి&quot;గా అభివర్ణించిన ఆయన, రాజధానిని &quot;స్మశానం, ఎడారి&quot; అన్న విమర్శలను ఖండించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తొలుత గుర్తించకపోయినా తర్వాత గుర్తించిన విధంగానే, అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా అందించడం అదొక స్ఫూర్తి, చరిత్ర అని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు లేనప్పుడు ల్యాండ్ పూలింగ్ అనే కొత్త ఆలోచన వచ్చిందని, ప్రజలను భాగస్వాములుగా చేయడం ద్వారా వారు బాగుపడతారని, రాజధాని నిర్మాణం సులభమవుతుందని వివరించారు. రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం (యాన్యుటీ) అందిస్తామని, పది సంవత్సరాల తర్వాత భూములు అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుందని, రాజధానికి భూములు ఇచ్చారని పేరు వస్తుందని హామీ ఇచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్  క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..  Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..  Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HLUugCI0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/amaravathi-formers.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/nellore-daylight-gold-heist-thief-attacks-jewellery-shop-owner-with-chili-powder-video-1768438.html</loc><video:video>
	<video:title>Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ</video:title>
	<video:publication_date>2026-03-15T21:24:22+05:30</video:publication_date>
	<video:description>నెల్లూరు జిల్లాలో పట్టపగలు జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సూళ్లూరుపేటలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో ఒక దుండగుడు పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. కస్టమర్ మాదిరిగా షాపులోకి ప్రవేశించిన సదరు వ్యక్తి, చాలా బంగారు ఆభరణాలను చూపించమని యజమానిని కోరాడు. కొనుగోలు చేస్తానంటూ నమ్మబలికి, పదేపదే రేట్ల గురించి అడుగుతూ యజమానిని గందరగోళంలో పడేశాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్  క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..  Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..  Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BkaE5pUn-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nellore-robbery.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-announces-10-million-dollars-reward-for-information-on-mojtaba-khamenei-and-senior-irgc-officials-video-tv9d-1768429.html</loc><video:video>
	<video:title>అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్</video:title>
	<video:publication_date>2026-03-15T21:14:58+05:30</video:publication_date>
	<video:description>అమెరికా రివార్డ్స్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖొమేనీతో పాటు పలువురు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సీనియర్ నాయకుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 93 కోట్ల రూపాయలు) భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ గా మొస్తాబా ఖొమేనీ ఉన్నారు, ఆయన అయాతుల్లా అలీ ఖొమేనీ వారసుడిగా సుప్రీం లీడర్ షిప్ తీసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..  Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..  Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి  Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/76hZobt8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-hit-list.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/captain-virendras-ordeal-indian-tanker-crew-faces-missile-threats-in-perilous-waters-video-tv9d-1768425.html</loc><video:video>
	<video:title>క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..</video:title>
	<video:publication_date>2026-03-15T21:10:54+05:30</video:publication_date>
	<video:description>అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో ఒక భారతీయ ఎల్‌పీజీ ట్యాంకర్ చిక్కుకుపోయింది. ముంబైకి చెందిన ఈ నౌక, కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, 30 మంది సిబ్బందితో మార్చి 2వ తేదీ నుంచి యూఏఈలోని మీనా సకర్ పోర్ట్ వద్ద నిలిచిపోయింది. చుట్టూ క్షిపణి దాడులు, డ్రోన్ల నిరంతర సంచారం, సైరన్‌ల మోత మధ్య తాము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని కెప్టెన్ వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, భారత నౌకాదళం వచ్చి సురక్షితంగా తమను స్వదేశానికి చేర్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెప్టెన్ భార్య నిల్పా విశ్వకర్మ తన భర్త, సిబ్బంది క్షేమం కోసం ప్రార్థిస్తూ ఆందోళన చెందుతున్నారు. భారత్‌తో స్నేహ సంబంధాల కారణంగా ఇరాన్ ఇప్పటికే రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది. ఇదే తరహాలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తున్న నౌకకు కూడా త్వరలో అనుమతి లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..  Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి  Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు  Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wcD4WAbx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/indian-navy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/petroleum-joint-secretary-details-plan-to-address-gas-shortage-and-improve-online-booking-video-1768415.html</loc><video:video>
	<video:title>Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..</video:title>
	<video:publication_date>2026-03-15T21:08:01+05:30</video:publication_date>
	<video:description>దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. టీవీ9 నివేదించిన వివరాల ప్రకారం, ఈ ప్రకటన పెట్రోలియం సంయుక్త కార్యదర్శి ద్వారా వెలువడింది, ఇది ప్రధానంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు వినియోగదారుల సేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా, పెట్రోలియం సంయుక్త కార్యదర్శి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దీనితో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య సిలిండర్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్య గ్యాస్ లభ్యతను మెరుగుపరచి, అవసరమైన ప్రాంతాలకు సకాలంలో సరఫరాను నిర్ధారిస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి  Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు  Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్  దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vzEU6FtQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-shortage-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/key-developments-in-moinabad-drug-party-probe-remands-and-farmhouse-seizure-video-tv9d-1768412.html</loc><video:video>
	<video:title>Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు</video:title>
	<video:publication_date>2026-03-15T21:04:47+05:30</video:publication_date>
	<video:description>మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీకి హాజరైన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అయితే, వీరిలో ఐదుగురిని నోటీసులు జారీ చేసి, డి-ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించిన అనంతరం విడుదల చేయనున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి  Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు  Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్  దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే  కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3tv9M4OR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/drug-party-case.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/andhra-pradesh-youth-dies-during-police-traffic-check-in-gannavaram-video-tv9d-1768410.html</loc><video:video>
	<video:title>పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి</video:title>
	<video:publication_date>2026-03-15T21:01:54+05:30</video:publication_date>
	<video:description>కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు  Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్  దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే  కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా  Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/D1PfdEBw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actress-rashmika-mandanna-to-take-legal-action-over-private-audio-leak-and-false-propaganda-video-1768408.html</loc><video:video>
	<video:title>Rashmika:  రష్మిక మాస్ వార్నింగ్..  అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు</video:title>
	<video:publication_date>2026-03-15T20:59:46+05:30</video:publication_date>
	<video:description>నటి రష్మిక మందన తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. సుదీర్ఘ కాలంగా కొందరు వ్యక్తులు, మీడియా తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఈ వేధింపులను మౌనంగా భరించానని, అయితే గత 24 గంటల్లో ఇది శృతి మించిందని రష్మిక మందన పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి ప్రైవేట్ ఆడియోను అనుమతి లేకుండా రికార్డ్ చేసి, లీక్ చేసి, సందర్భం లేకుండా కట్ చేసి తన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్  దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే  కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా  Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌  ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/F5qXHWb1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-third-single-kalare-ethara-sparks-mania-as-promotions-peak-video-1768404.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్</video:title>
	<video:publication_date>2026-03-15T20:57:18+05:30</video:publication_date>
	<video:description>&quot;ఉస్తాద్ భగత్ సింగ్&quot; సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, తాజాగా మూడవ సింగిల్ &quot;కలరే ఎత్తరా&quot; పాటను విడుదల చేసింది. ఈ మాస్ సాంగ్ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్ చేయడంతో ఈ పాట తక్షణమే వైరల్‌గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, రామ్ మిరియాల గానం ఈ పాటకు మరింత శక్తిని చేకూర్చాయి. భారీ సెట్‌లో సుమారు 1200 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఈ పాటను చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఇప్పటివరకు రూపొందించిన చిత్రాలలో ఇదే అత్యంత ఖరీదైన పాటగా ప్రచారం జరుగుతోంది. దినేష్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో పవన్ కళ్యాణ్‌తో పాటు రాశి ఖన్నా కూడా కనిపించారు. సినిమా కథను వెల్లడించకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్, క్రేజ్‌లపైనే దృష్టి సారించే వ్యూహాన్ని చిత్ర బృందం ఈ పాట విషయంలోనూ అనుసరించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న &quot;ఉస్తాద్ భగత్ సింగ్&quot; ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే  కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా  Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌  ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/W1G2z02L-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-02-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-summer-cinema-young-generation-dominates-april-lineup-video-1768400.html</loc><video:video>
	<video:title>దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే</video:title>
	<video:publication_date>2026-03-15T20:55:14+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా సమ్మర్ సీజన్‌లో పెద్ద స్టార్ల సినిమాలు విడుదలవుతాయి. అయితే ఈసారి వెండితెరపై స్టార్ల సందడి తగ్గింది. ఈ అవకాశాన్ని యువ తరం హీరోలు అందిపుచ్చుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో ప్రతి వారం యువ హీరోల చిత్రాల సందడి కనిపించనుంది. ఏప్రిల్ తొలి వారంలో శర్వానంద్ నటించిన బైకర్, సంగీత్ శోభన్, నిహారిక కొణిదెలల రాకాస విడుదల కానున్నాయి. శర్వానంద్ ఈ చిత్రంలో కొత్త లుక్‌తో కనిపించనుండగా, రాకాస హారర్ కామెడీ జానర్‌లో వస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో అడివి శేష్ డెకాయిట్తో, నిఖిల్ స్వయంభుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డెకాయిట్లో శేష్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో, స్వయంభులో నిఖిల్ పీరియాడిక్ లుక్‌లో కనిపిస్తారు. ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ చివరి వారంలో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పీరియాడిక్ రూరల్ డ్రామాపై పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా యువ హీరోల వరుస చిత్రాలతో ఈ సమ్మర్ సీజన్ ఆసక్తికరంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా  Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌  ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/JGZm9wuJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-02-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-makeover-wave-telugu-heroes-sculpting-new-physiques-for-upcoming-films-video-1768385.html</loc><video:video>
	<video:title>కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా</video:title>
	<video:publication_date>2026-03-15T20:53:01+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ కొనసాగుతోంది. సెట్స్‌పై ఉన్న తమ చిత్రాల కోసం యువ హీరోలు శారీరక మార్పులు చేసుకుంటున్నారు. ఇంతకుముందు పాన్ ఇండియా స్టార్లు మాత్రమే మేకోవర్ విషయంలో దృష్టి సారించేవారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో యువ హీరోలు కూడా చేరారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి నటుల లుక్స్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు యువ తరం హీరోలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌  ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/1LPUuwTU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ranveers-dhurandhar-2-rewrites-history-with-record-breaking-advance-bookings-video-1768381.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌</video:title>
	<video:publication_date>2026-03-15T20:47:27+05:30</video:publication_date>
	<video:description>భారతీయ సినీ చరిత్రలో సీక్వెల్ చిత్రాలు ఎప్పుడూ ఒక సంచలనమే. పుష్ప 2, బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ కోవలోనే ‘దురంధర్ 2’ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా గత సీక్వెల్స్‌కు భిన్నంగా తనదైన ముద్ర వేస్తోంది. సాధారణంగా సీక్వెల్స్ తొలి భాగం విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కానీ, ‘దురంధర్ 2’ మాత్రం కేవలం మూడు నెలల వ్యవధిలోనే విడుదలకు సిద్ధమైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WJCihalK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/oscar-dreams-for-indian-cinema-the-next-big-contenders-video-1768378.html</loc><video:video>
	<video:title>ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే</video:title>
	<video:publication_date>2026-03-15T20:45:04+05:30</video:publication_date>
	<video:description>ఆస్కార్ వేడుకలు దగ్గరపడుతున్న వేళ, భారతీయ ప్రేక్షకుల దృష్టి మళ్లీ అకాడమీ అవార్డుల వైపు మళ్లింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న సమయంలో, భారతీయ సినీ ప్రియులు అకాడమీ అప్డేట్స్‌ను నిశితంగా ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఆస్కార్ బరిలో భారతీయ సినిమాల ప్రాతినిధ్యం లేకపోవడం కొంత నిరాశను కలిగించింది. అయితే, రాబోయే కొన్ని భారతీయ చిత్రాలపై ఆస్కార్ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. భారత్‌కు తొలి అకాడమీ అవార్డును అందించిన రాజమౌళి (జక్కన్న) తదుపరి చిత్రం వారణాసి గ్లోబల్ రేంజ్ కంటెంట్‌తో వస్తోంది. ఈ సినిమా ఆస్కార్ల పంట పండించడం ఖాయమని అంచనాలున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/YmOo3qeC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/oscar-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/monalisas-kerala-hindu-ceremony-no-conversion-age-controversy-cleared-video-tv9d-1768272.html</loc><video:video>
	<video:title>Monalisa: హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??</video:title>
	<video:publication_date>2026-03-15T18:42:30+05:30</video:publication_date>
	<video:description>ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా.. ఉన్నట్టుండి తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినప్పటికీ... మోనాలిసా భర్తది ముస్లిం కంమ్యూనిటీ. దీంతో మోనాలిసా ముస్లిం కంమ్యూనిటీలోకి మారుతుందా? లేదా అన్న దానికిపై ఇప్పుడు సోషల్ ఓ చర్చ సాగుతోంది. ఇందుకు మోనాలిసా ఆన్సర్ ఇచ్చినప్పటికీ.. ఈ కారణంగానే మోనాలిసా.. తన భర్త హర్మాన్ ఖాన్‌ సమేతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మీడియాతో మాట్లాడిన మోనాలిసా... తాను తన ప్రియుడు హర్మాన్ ఖాన్‌ను.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నానని.. తాను ముస్లిం అయినా కూడా... ఇస్లాం మతంలోకి మారకుండానే తన భర్తతో రిమైనింగ్ లైఫ్ కంటిన్యూ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ మధ్య చిగురించిన ప్రేమ లవ్‌ జిహాద్ కానే కాదంటూ చెప్పుకొచ్చింది ఈమె. తామిద్దరం.. కళాకారులం... తాము అన్ని మతాలను గౌరవిస్తామని హర్మాన్‌ కూడా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రేమలో మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని తన.. భార్య కూడా మతం మారదని అతను క్లియర్ కట్ గా చెప్పాడు. మరోవైపు మోనాలిసా మైనరా? మేజరా? అన్న విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి తెరదించుతూ ఆమె తన బర్త్ సర్టిఫికెట్ ను విలేకరుల సమావేశం సాక్షిగా అందరికీ చూపించింది.తనకు 18 ఏళ్లు నిండాయని క్లారిటీ ఇచ్చింది. ‘మోనాలిసా మేజర్ కాబట్టి, ఆమె ఇష్టానుసారం జీవించే హక్కు ఆమెకు ఉంది’ అని పోలీసు అధికారులు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/fnsp3rghesc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-love-marriage-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/harish-shankar-furious-ustaad-bhagat-singh-is-not-a-theri-remake-says-pawan-kalyans-story-is-original-video-tv9d-1768268.html</loc><video:video>
	<video:title>ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం</video:title>
	<video:publication_date>2026-03-15T18:40:17+05:30</video:publication_date>
	<video:description>వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన హరీష్‌ శంకర్...తన రీసెంట్ ఇంటర్వ్యూలో.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయ్ నటించిన ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్‌ చేస్తున్నారు. కేవలం ట్రోల్ చేయడానికే సుమారు మూడు లక్షల అరవై వేల ట్వీట్లు వేశారు. ఇది గమనించిన హరీష్‌ శంకర్.. సీరియస్ అయ్యాడు. సినిమా గురించి వాస్తవాలు చెప్పినా ఎవరూ నమ్మడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ సినిమాకు రీమేక్ కాదు. ఇది పూర్తిగా ఒరిజినల్ కథ అంటూ మరో సారి గట్టిగా చెప్పాడు. నేను చెబుతున్నా కూడా నమ్మకపోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి చెప్పాలా? అంటూ ఒకింత అసహనానికి లోనయ్యాడు హరీష్ శంకర్. రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లలో చూసినప్పుడు అది రీమేక్ కాదని అందరికీ అర్థమవుతుంది. అప్పటి వరకు వేచి ఉండండి అన్నారు హీరీష్‌. ప్రస్తుతం ఈయన మాటలు కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి,. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను సిద్ధం చేశానని, ఇందులో కేవలం వినోదమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉంటాయని వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్  Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/H5bqAT7LlC8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/harish-shankar-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/demon-pavans-emotional-plea-dont-sensationalize-fathers-death-for-views-video-tv9d-1768264.html</loc><video:video>
	<video:title>Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్</video:title>
	<video:publication_date>2026-03-15T18:37:44+05:30</video:publication_date>
	<video:description>బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అలాగే బిగ్‌బాస్ సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు పవన్ కు సంతాపం ప్రకటించారు. దుర్గా ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థించారు. ఇదిలా ఉంటే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న డీమాన్ పవన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో వస్తోన్న కొన్ని వార్తలు, థంబ్ నెయిల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దయ చేసి తన తండ్రి మరణవార్తను వ్యూస్ కోసం కంటెంట్‌గా మార్చకండి అంటూ యూట్యూబర్స్‌ను రిక్వెస్ట్ చేశాడు. తండ్రి అంత్యక్రియల కోసం కొంతమంది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పవన్‌కు భారీగా ఆర్థిక సాయం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను పవన్ ఖండించాడు. తనకు ఎవరూ ఆర్థికంగా సహాయం చేయలేదన్నాడు. వ్యూస్, హైప్ కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టడం, తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం మానుకోండి అంటూ సూచించాడు. వ్యూస్ కోసం మరీ దిగజారకండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. అంతేకాదు ఈ క్లిష్ట సమయంలో.. కొంతమంది తనకు ఫోన్ చేసి నైతిక మద్దతు ఇచ్చారని.. వారికి డీమాన్ ధన్యవాదాలు చెప్పాడు. అలాగే అంత్యక్రియలకు వచ్చి తన పక్కన నిలబడిన వారికి తాను కృతజ్ఞుడిని అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు పవన్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు పవన్ కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి విషాద సమయాల్లో యూట్యూబ్ ఛానెళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్  Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/vcil9wwhvZ8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/demon-pavan-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-tickets-ap-govt-approves-special-price-hike-and-early-shows-video-tv9d-1768262.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం</video:title>
	<video:publication_date>2026-03-15T18:35:35+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఆయన హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోతోపాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది ఏపీ సర్కార్. తాజాగా 10 రోజుల పాటు ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టీప్లెక్సులలో 125 రూపాయలు పెంచుకోడానికి వెసలుబాటు కల్పించింది. మార్చి 19 తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వగా.. జీఎస్టీతో కలిపి దీని టికెట్ ధరను 500 రూపాయలు నిర్ణయించింది. ఇక ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 2 గంటల 34 నిమిషాలుగా ఉండనుంది. ఒక్క తెలంగాణలో టికెట్ రేట్స్‌ విషయం మినహా.. ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ గా ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్  Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి  చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/mhaNTqnjppM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/monalisa-bhosale-marries-farman-khan-family-unaware-police-back-couple-amid-controversy-video-tv9d-1768259.html</loc><video:video>
	<video:title>మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్</video:title>
	<video:publication_date>2026-03-15T18:32:41+05:30</video:publication_date>
	<video:description>గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి మరీ వీరి వివాహం జరిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొందరు మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ నూతన వధూవరులు దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమేనన్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె తండ్రి జయసింగ్ భోంస్లే స్పందించారు. కొన్ని రోజుల క్రితం, కొంతమంది తమ ఇంటికి వచ్చారని చెప్పిన మోనాలిస తండ్రి జయసింగ్.. నటన లో శిక్షణ, సినిమా పనుల కోసం మోనాలిసాను తమ తో పాటు కేరళకు పంపమని అడిగారన్నాడు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియని తాను.. అందుకు ఓకే చెప్పి.. మోనాలిసాతో కలిసి కేరళకు కూడా వెళ్లా అన్నాడు. అంతేకాదు మోనాలిసా వివాహం చేసుకున్న భర్త ఫర్మాన్ ఖాన్ కూడా ఇంటికి వచ్చిన బృందంలో ఉన్నాడని.. కానీ అప్పుడు తాను గుర్తించలేదన్నాడు జయసింగ్. ఇక కేరళకు వెళ్లగానే.. ఫర్మాన్ ఖాన్ లు పెళ్లి చేసుకుంటానని మోనాలిసా చెప్పిందని.. అయితే అందుకు తాను అభ్యంతరం చెప్పానంటూ తండ్రి జయ సింగ్ చెప్పాడు. దాంతో వారిద్దరూ.... కేరళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరారని చెప్పుకొచ్చాడు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు కాబట్టి, ఆమె తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారని.. దీంతో తానేమీ చేయలేకపోయా అంటూ జయసింగ్ చెప్పుకొచ్చాడు. &quot;కొంతమంది సినిమా అవకాశం కోసం నా కూతురిని కేరళకు పిలిపించుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. ఇదంతా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. బహుశా ఎవరైనా నా బిడ్డను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. మాకు ముందే చెప్పి ఉంటే, మేమే పెళ్లి చేసేవాళ్లం&quot; అంటూ మోనాలిసా మామ ఎమోషనల్ అయ్యాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్  Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి  చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..  అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IWff3Nid-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-love-marriage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/indian-films-censor-board-makes-subtitles-mandatory-what-this-means-for-viewers-video-1768255.html</loc><video:video>
	<video:title>సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్</video:title>
	<video:publication_date>2026-03-15T18:29:49+05:30</video:publication_date>
	<video:description>ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్‌ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట ఇప్పుడు చర్చ కూడా మొదలైంది. అంతేకాదు సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సెన్సార్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన చిత్రాలకు సబ్ టైటిల్స్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు.పైగా సబ్‌ టైటిల్స్ వల్ల.. ప్రేక్షకుడి దృష్టి సినిమాపై కాకుండా వాటిపైకే మల్లుతుందని అంటున్నారు. అంతేకాదు కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి  చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..  అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా  భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MPaL7dGx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sub-titles.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-actress-anasuya-police-act-on-social-media-harassment-ai-videos-1768248.html</loc><video:video>
	<video:title>Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు</video:title>
	<video:publication_date>2026-03-15T18:27:07+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి13న అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా పులివెందుల పరిధిలోని జూటూర్‌ గ్రామానికి చెందిన జనార్దన్‌ నగరానికి వచ్చి గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో ఉంటున్నాడు.అనసూయను టార్గెట్ చేసుకుని ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలకు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు రావాలనే ఉద్దేశంతో జనార్దన్ ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. అనసూయకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలను జనార్దన్ మార్ఫింగ్ చేసి, వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు కూడా పెట్టి, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనిపై నటి అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అతడిని కడపలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్ తన నేరాలను ఒప్పుకున్నట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోయింగ్, పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనార్దన్ ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరో కేసులో ఓ సినీనటి పోస్టు చేసిన యూట్యూబ్‌ రీల్స్‌ను చూసి అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్టు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ అరుణ్‌ కుమార్‌.. ఓ సినీనటి పోస్టుచేసిన రీల్స్‌ను తిలకించాక ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి  చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..  అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా  భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..  ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/I4dbws4T-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anasuya-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/pawankalyan-ustaad-bhagat-singh-movie-grand-pre-release-event-live-1768238.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh Pre Release Event: గ్రాండ్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..</video:title>
	<video:publication_date>2026-03-15T22:54:11+05:30</video:publication_date>
	<video:description>తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమన్ బీజీఎం స్కోర్ అందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది..  ﻿</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-10.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/dwarka-tirumala-dog-trapped-in-plastic-a-stark-reminder-of-plastic-waste-danger-video-tv9d-1767947.html</loc><video:video>
	<video:title>అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు</video:title>
	<video:publication_date>2026-03-15T12:24:26+05:30</video:publication_date>
	<video:description>మనుషులు చేసే కొన్ని పొరపాట్ల వల్ల సృష్టిలోని మూగజీవాలు శిక్ష అనుభవిస్తున్నాయి. మనం విచ్చలవిడిగా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందుకు మరో ఉదాహరణే..ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో జరిగిన ఈ ఘటన. పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కొందరు భక్తులు ఆహారం తీసుకొస్తున్న ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు జంతువులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ద్వారకాతిరుమల కొండపై సంచరించే ఒక శునకం, అక్కడ పడి ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం కోసం తల దూర్చింది. అయితే, లోపల ఉన్న ఆహారాన్ని తినే క్రమంలో తలను మరింత లోపలికి పెట్టడంతో, ఆ డబ్బాలో కుక్క మెడ ఇరుక్కుపోయింది. అది ఎంత ప్రయత్నించినా తల బయటకు రాకపోవడంతో, తలకు హెల్మెట్ పెట్టుకున్నట్లుగా ఆ డబ్బాతోనే కొండపై అటూ ఇటూ తిరుగుతూ ఆర్తనాదాలు చేయడం మొదలుపెట్టింది. గాలి ఆడక, ఆహారం తీసుకోలేక ఆ కుక్క పడుతున్న అవస్థలను చూసి అక్కడి భక్తులు చలించిపోయారు. దానిని పట్టుకోవడం కూడా కష్టంగా మారినప్పటికీ, కొందరు సాహసించి ఆ శునకాన్ని బంధించారు. ఒకరు కాళ్లు పట్టుకోగా, మరొకరు చాకచక్యంగా ఆ ప్లాస్టిక్ డబ్బాను బలవంతంగా లాగి బయటకు తీశారు. ఎట్టకేలకు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో ఆ కుక్క కృతజ్ఞతగా వారిపైపు చూసి, అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ దృశ్యాలను చూసిన భక్తులు ఆశ్చర్యపోవడమే కాకుండా, ప్లాస్టిక్ వినియోగం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కంటైనర్లలో తెచ్చి, వాటిని రోడ్లపై పారేయడం వల్ల ఇలాంటి విచారకర సంఘటనలు జరుగుతున్నాయని, ప్లాస్టిక్ పట్ల అందరూ బాధ్యతగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..  అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా  భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..  ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..  అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ESr8P3rh6vE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dog-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/wanaparthy-croc-threat-jurala-project-reptiles-invade-villages-farmers-fear-video-tv9d-1767943.html</loc><video:video>
	<video:title>చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..</video:title>
	<video:publication_date>2026-03-15T12:19:09+05:30</video:publication_date>
	<video:description>చీకటి పడ్డాక పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న రైతులకు మార్గమధ్యలో ఊహించని దృశ్యం ఎదురైంది. మరో రెండడుగుల దూరం ప్రయాణిస్తే ఇంటికి చేరుకుంటామన్న తరుణంలో.. చెరువు కట్టపై భయానక దృశ్యం కనిపించడంతో రైతులు ప్రాణభయంతో తలోదిక్కూ పరుగులు తీశారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం మూలమల్ల గ్రామంలో గత రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో, జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుండి మొసళ్లు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ముఖ్యంగా మూలమల్ల గ్రామ చెరువు ఇప్పుడు మొసళ్లకు నిలయంగా మారింది. గత రాత్రి గ్రామస్థులు పొలం పనులు ముగించుకుని చెరువు కట్టమీదుగా ఇంటికి వెళ్తున్నసమయంలో వారికి భారీ మొసలి ఎదురైంది. మొదట భయంతో దూరంగా పరుగులు తీసిన వారు.. దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో మొసలి సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు చేశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ మొసలి ఎంత భారీగా ఉందో అర్థమవుతోంది. కేవలం చెరువుల్లోనే కాకుండా, పంట పొలాల్లో, వ్యవసాయ బావుల్లో కూడా ఇవి తిష్ట వేస్తుండటంతో రైతులు పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మొసళ్ల సంచారం ఎక్కువైపోయింది. గతంలో కొన్నింటిని పట్టుకుని అధికారులు జూరాల ప్రాజెక్టులో విడిచిపెట్టినప్పటికీ, మరికొన్ని ఇంకా చెరువుల్లోనే తిరుగుతున్నాయి. తాజాగా మూలమల్ల చెరువులో కనిపిస్తున్న మొసలిపై అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసళ్లను బంధించాలని, ఊరి చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేకువజామున, రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా  భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..  ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..  అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !  గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/C2pqfIPE8iE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/crocodile-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/inspiring-jagityal-squirrel-mothers-sacrifice-proves-unconditional-love-video-tv9d-1767940.html</loc><video:video>
	<video:title>అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా</video:title>
	<video:publication_date>2026-03-15T12:16:40+05:30</video:publication_date>
	<video:description>అమ్మ అంటేనే త్యాగానికి మరోపేరు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది.. తన బిడ్డలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షణ కవచంలా నిలుస్తుంది. అది కేవలం మనుషులకే పరిమితం కాదు, మూగజీవాల్లోనూ మాతృప్రేమ అపారమని నిరూపించింది ఒక చిన్ని ఉడుత. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ప్రమాదంలో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఉడుత చేసిన సాహసం చూస్తే ఎవరికైనా కదిలించాల్సిందే. రాయికల్ శివారులోని ఒక ఎండిపోయిన చెట్టుపై తల్లి ఉడుత, దాని పిల్ల ఆడుకుంటున్నాయి. ఆ ఆటలో పడి చిన్న ఉడుత అజాగ్రత్తగా ఒక సన్నని ఎండిపోయిన కొమ్మ చివర వరకు వెళ్ళింది. ఆ కొమ్మ ఎంత సన్నగా ఉందంటే.. ఏ క్షణమైనా విరిగి కింద పడిపోయేలా ఉంది. ముందుకు వెళ్లే దారి లేక, వెనక్కి రాలేక ఆ చిన్ని ప్రాణం విలవిలలాడిపోయింది. దూరం నుండి ఇది గమనించిన తల్లి ఉడుత ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. మొదట ఆ సన్నని కొమ్మపైకి వెళ్లేందుకు ప్రయత్నించి, అది విరిగిపోతుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గింది. కానీ, తన బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించిన ఆ తల్లి.. మరుక్షణమే తన ప్రాణాలను పణంగా పెట్టింది. అత్యంత చాకచక్యంగా, ధైర్యంగా ముందుకు దూకి ఆ చిన్ని ఉడుతను నోట కరుచుకుని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. అక్కడే ఉన్న కొందరు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. &quot;అమ్మ ప్రేమకు హద్దులు లేవని, బిడ్డ కోసం ఏ ప్రాణి అయినా ఎంతటి సాహసానికైనా వెనుకాడదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అమ్మతనం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..  ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..  అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !  గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..  గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Nlx6AdDB6qI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/squirrel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tragedy-in-kadapa-husband-abets-wifes-suicide-during-marital-conflict-video-1767938.html</loc><video:video>
	<video:title>భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..</video:title>
	<video:publication_date>2026-03-15T12:14:36+05:30</video:publication_date>
	<video:description>కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. ఎవరో ఒకరు తగ్గితే గొడవ సద్దుమణుగుతుంది.. కానీ ప్రస్తుత కాలంలో ఎవరూ తగ్గడానికి సిద్ధ పడటంలేదనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలు తియ్యడం.. లేదా తీసుకునేవరకూ వెళ్తున్నాయి. అలాంటి ఘటనే కడపజిల్లాలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్న భార్యను అడ్డుకోవాల్సింది పోయి.. ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి మరీ ప్రోత్సహించాడు ఆ భర్త. ఈ అమానవీయ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో జరిగింది. కళ్లముందే భార్య ప్రాణాలు విడుస్తున్నా.. కనీసం చలనం లేకుండా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించడమే కాకుండా, ఉరి ఎలా వేసుకోవాలో &#039;సూచనలు&#039; ఇచ్చిన ఆ భర్త తీరు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బోయినపల్లికి చెందిన శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి, భార్య కృష్ణవేణికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వివాదం రేగింది. ఈ క్రమంలో మనస్థాపం చెందిన కృష్ణవేణి, భర్తను భయపెట్టడానికో లేదా ఆవేశంలోనో ఆమె గదిలోకి వెళ్లి.. ఉరివేసుకుంటానని ఫ్యాన్ వద్దకు వెళ్లింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా అడ్డుకుంటారు. కానీ శ్రీనివాసులు మాత్రం కనీసం ఆపలేదు. పైగా బయటి కిటికీ దగ్గర నిలబడి.. సెల్‌ఫోన్ . &quot;ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి&quot; అంటూ ఆమెను రెచ్చగొడుతూ వీడియో తీశాడు. భర్త ఆపుతాడని ఆశించిన కృష్ణవేణి, ఆ క్షణికావేశంలో ఉరి బిగించుకుని ప్రాణాలు విడిచింది. ప్రాణం పోతున్నా ఆ భర్తలో మానవత్వం మేల్కొనకపోవడం గమనార్హం. కృష్ణవేణి మరణ వార్త తెలిసిన ఆమె బంధువులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. భర్త ప్రవర్తనపై ఆగ్రహంతో ఊగిపోతూ అతనిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిత్యం వేధింపులకు గురిచేయడమే కాకుండా, కళ్లముందే ఉరివేసుకుంటున్నా కాపాడకుండా ప్రాణం పోవడానికి కారణమైన శ్రీనివాసులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, శ్రీనివాసులు తీసిన వీడియోను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు ‘గ్యాస్ ఫీజు’ కట్టాల్సిందే..  అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !  గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..  గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు  దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/sMYxowi8v68</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/suicide.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hotel-bill-controversy-chennai-diner-charged-gas-usage-fee-consumer-rights-violation-video-1767936.html</loc><video:video>
	<video:title>ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు &#039;గ్యాస్ ఫీజు&#039; కట్టాల్సిందే..</video:title>
	<video:publication_date>2026-03-15T12:12:27+05:30</video:publication_date>
	<video:description>హోటల్‌కు వెళ్తే మనం ఆర్డర్ చేసిన టిఫిన్‌కు బిల్లు కట్టడం మామూలే. కానీ, ఇకపై ఆ టిఫిన్ వండటానికి వాడిన గ్యాస్‌కు కూడా విడిగా బిల్లు కట్టాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలుగుతోంది. చెన్నైలోని ఓ హోటల్ యాజమాన్యం వేసిన బిల్లు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది. టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా ‘Gas Usage Fee’ వసూలు చేయడంతో కస్టమర్లు నోరెళ్లబెడుతున్నారు. చెన్నైలోని ఒక హోటల్‌కు వెళ్లిన కస్టమర్, టిఫిన్ తిన్న తర్వాత చేతికి వచ్చిన బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో ఇడ్లీ, వడ ధరల కింద అదనంగా &#039;గ్యాస్ యూసేజ్ ఫీ&#039; అని జోడించి ఉంది. &quot;మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి.. మరి వంట చేయడానికి వాడిన గ్యాస్ ఖర్చును విడిగా వసూలు చేయడం ఏంటి?&quot; అని సదరు కస్టమర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. ఆ బిల్లు ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారి చర్చకు దారితీసింది. ఈ వింత బిల్లుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. &quot;రేపు హోటల్ ఏసీ గాలికి, కూర్చున్న కుర్చీకి కూడా రెంట్ అడుగుతారేమో!&quot; అని కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఆహార పదార్థాల ధరల్లోనే అన్ని రకాల ఖర్చులు కలిపి ఉండాలి. ఇలా విడిగా వసూలు చేయడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే&quot; అని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు హోటల్ యజమానులు టిఫిన్ ధరలను స్వల్పంగా పెంచుతుంటారు. కానీ ఇలా &#039;గ్యాస్ ఫీజు&#039; అంటూ విడిగా వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అడ్డగోలు వసూళ్లపై పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల రక్షణ విభాగం తక్షణమే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సామాన్యులు కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అమ్మ దొంగ చేపా… ఎంత పనిచేశావే !  గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..  గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు  దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్  ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/VwarxD_FgcI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tiffin-gst.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rare-medical-case-live-fish-stuck-in-throat-ongole-doctors-perform-life-saving-surgery-video-tv9d-1767934.html</loc><video:video>
	<video:title>అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !</video:title>
	<video:publication_date>2026-03-15T12:08:15+05:30</video:publication_date>
	<video:description>చేప ముల్లు గొంతులో చిక్కుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతుంది.. అలాంటిది ఏకంగా బతికున్న చేపే గొంతులో ఇరుక్కుంటే.. ఇంకేమైనా ఉందా.. సరిగ్గా అలాంటి ఘటనే ఒంగోలు జిల్లాలో జరిగింది. గొంతులో బతికి ఉన్న చేప ఇరుక్కోవడంతో స్థానిక మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం చావు అంచుదాకా వెళ్లి, వైద్యుల పుణ్యమా అని ప్రాణాలతో బయటపడ్డాడు. వృత్తిరీత్యా మత్స్యకారుడైన సుబ్రహ్మణ్యం సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వచ్చాడు. వలలో చిక్కుకున్న చేపలను వేరు చేసే క్రమంలో, వల చివరను నోటితో పట్టుకున్నాడు. అదే సమయంలో వలలో ఉన్న ఒక బతికున్న చేప ఒక్కసారిగా ఎగిరి నేరుగా ఆయన నోటిలోకి వెళ్లి గొంతులో ఇరుక్కుపోయింది. అది అటు కడుపులోకి వెళ్లక, ఇటు బయటకు రాక గొంతులోనే అటూ ఇటూ కదులుతూ కొద్దిసేపటికే ఆ చేప చనిపోయింది. అది శ్వాసనాళానికి అడ్డంగా ఉండటంతో సుబ్రహ్మణ్యం ఊపిరి ఆడక విలవిల్లాడిపోయాడు. మత్స్యకారుడి కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ENT విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య బృందం రంగంలోకి దిగింది. గంటపాటు శ్రమించి, అత్యంత క్లిష్టమైన &#039;ట్రాకియాష్టమీ&#039; పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి, గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. ప్రాణాపాయం నుంచి సుబ్రహ్మణ్యాన్ని రక్షించిన డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, అర్జున్, లాలస బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు ప్రత్యేకంగా అభినందించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..  గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు  దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్  ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..  పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xqnhQXz3mek</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fish-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/venkatapur-bee-attack-15-injured-one-critical-in-sangareddy-after-heatwave-fury-video-tv9d-1767931.html</loc><video:video>
	<video:title>గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..</video:title>
	<video:publication_date>2026-03-15T12:05:02+05:30</video:publication_date>
	<video:description>సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. ఊహించని రీతిలో తేనెటీగలు దండుగా విరుచుకుపడటంతో గ్రామస్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో సుమారు 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం.. వెంకటాపూర్ పాఠశాల సమీపంలోని ఓ పురాతన మర్రిచెట్టుపై భారీ తేనెతుట్ట ఉంది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు ఎండ వేడిమి పెరగడంతో, వేడికి తాళలేక ఆ తేనెటీగలు ఒక్కసారిగా చెలరేగిపోయాయి. దారి వెంట వెళ్తున్న వారు, ఇళ్ల ముందు కూర్చున్న వారిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో సుధాకర్ అనే యువకుడిపై వేల సంఖ్యలో తేనెటీగలు ముసిరి కుట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు బాధితులందరినీ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 14 మందికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన పాఠశాలకు సమీపంలోనే జరిగినప్పటికీ, తేనెటీగలు స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యార్థులపై దాడి చేసి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ ప్రమాదకరమైన తేనెతుట్టను వెంటనే తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు  దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్  ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..  పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oVSO-oZC5Gw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bees.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/technology-videos/new-google-maps-features-gemini-ai-transforms-navigation-india-and-us-rollout-video-tv9d-1767922.html</loc><video:video>
	<video:title>గూగుల్ మ్యాప్స్‌లో &#039;జెమిని&#039; మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో  మాట్లాడవచ్చు</video:title>
	<video:publication_date>2026-03-15T11:50:04+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన నావిగేషన్ యాప్ &#039;గూగుల్ మ్యాప్స్‌&#039;లో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద మార్పును చేపట్టింది. సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ &#039;జెమిని&#039;ని మ్యాప్స్‌లో విలీనం చేస్తూ, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ఈ విప్లవాత్మక ఫీచర్లను ప్రకటించారు. కొత్తగా పరిచయం చేసిన &#039;Ask Maps&#039; ఫీచర్‌తో యూజర్లు ఇకపై మ్యాప్స్‌ను నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, &quot;దగ్గరలో రద్దీ లేని పబ్లిక్ బాత్రూమ్ ఎక్కడ ఉంది? , ఎక్కువసేపు లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేని ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది?&quot; ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు జెమిని ఏఐ తక్షణమే సమాధానాలు ఇస్తుంది. ఒక వ్యక్తిగత సహాయకుడిలా ఇది మీకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని సంభాషణ రూపంలో అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం భారత్ , అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మ్యాప్స్ రూపురేఖలను మార్చేస్తూ &#039;Immersive Navigation&#039; ఫీచర్‌ను కూడా గూగుల్ తీసుకొచ్చింది. నావిగేషన్ సమయంలో ఇకపై రోడ్లు, 3D భవనాలు, పచ్చదనం , రంగులు వాస్తవిక ప్రపంచాన్ని తలపించేలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు దారి విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఫీచర్ త్వరలోనే కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది. నావిగేషన్‌ను కేవలం దారి చూపడమే కాకుండా, ఒక ఇంటరాక్టివ్ అనుభవంగా మార్చడమే లక్ష్యంగా గూగుల్ ఈ అప్‌గ్రేడ్స్ చేపట్టింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్  ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..  పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:description>
<video:category>టెక్నాలజీ వీడియోలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/EP2nKduMhuQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/google-maps-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/it-firms-new-strategies-infosys-menu-changes-wfh-for-fuel-saving-amid-crisis-video-tv9d-1767918.html</loc><video:video>
	<video:title>దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో &#039;క్లోజ్డ్&#039;బోర్డ్స్</video:title>
	<video:publication_date>2026-03-15T11:47:17+05:30</video:publication_date>
	<video:description>కొన్నాళ్లు క్యాంటీన్లలో దోశ, ఆమ్లెట్‌ అడగకండి... ఇదీ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ సందేశం. క్యాంటీన్లలో అందించే ఫుడ్‌ మెనూలో ఇన్ఫోసిస్‌ కోతలు పెట్టింది. బెంగళూరు, పుణె, చెన్నై ఇతర నగరాల కార్యాలయాల్లో మార్చి 12 నుంచి కోతలు అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇకపై లైవ్‌ కుకింగ్‌ కౌంటర్లు మూసివేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. దోశ, ఆమ్లెట్‌ వంటి అధిక మంటపై చేసే వంటకాలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎల్‌పీజీ సరఫరా సక్రమంగా జరగక ఫుడ్‌ కోర్టు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతానికి పరిమిత మెనూనే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బయోఇంధనాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు మెయిల్‌లో రాసుకొచ్చింది. సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే ఆహార పదార్ధాలు తెచ్చుకోవాలని ఉద్యోగులను కోరింది. కొన్నేమో వర్క్‌ ఫ్రం హోమ్‌కూ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు సాధ్యమైనంత మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించాలని వెల్స్‌ఫార్గో, హెచ్‌సీఎల్‌ టెక్‌ సూచించింది. గత ఏడాది చివరికి ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌లలో వరుసగా 3,37,000; 2,26,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేల మంది ఉద్యోగులు రోజూ సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వస్తూ, భారీ మొత్తంలో ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారని, ఈ ప్రయాణాలను తగ్గిస్తే.. ఆ ఇంధనాన్ని ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా వంటి కీలక సేవలకు బదలాయించవచ్చని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఇప్పటికే వ్యాపారాలు ఉన్న లేదా కొత్తగా ప్రారంభించాలని భావిస్తున్న కంపెనీలు, పెరుగుతున్న అనిశ్చితి తో సీనియర్‌ స్థాయి నియామకాలను నిలిపివేస్తున్నట్లు గ్లోబల్‌ సెర్చ్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఇంధనం, స్థిరాస్తి, నిర్మాణం, లాజిస్టిక్స్‌ వంటి రంగాలపై యుద్ధ ప్రభావం పడటంతో, పశ్చిమాసియా ప్రాంతంలో సంబంధం ఉన్న కంపెనీల బోనస్‌లపై ఒత్తిడి పడొచ్చని కన్సల్టింగ్‌ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..  పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/26n-czWmF2I</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-crisis-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ap-marriage-tragedy-rejected-bride-and-mother-die-by-suicide-after-engagement-ends-video-tv9d-1767915.html</loc><video:video>
	<video:title>ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..</video:title>
	<video:publication_date>2026-03-15T11:44:20+05:30</video:publication_date>
	<video:description>ఉత్తర ప్రదేశ్‌లో మైనర్ బాలిక పెళ్లి రోజు ఊహించని మలుపు తిరిగింది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్‌తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. షామ్లీకి చెందిన ఓ యువకుడికి ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో పెళ్లి కుదిరింది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. వరుడి కుటుంబం బరాత్‌తో పెళ్లి కూతురి ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఊహించని షాక్ తగిలింది. మీరట్‌కు చెందిన యువకుడి ఫ్యామిలీ కూడా అదే బాలికతో పెళ్లి కోసం బరాత్‌తో ఆమె ఇంటికి వచ్చింది. పెళ్లి కూతురి కోసం రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఆ బాలికకి తమ అబ్బాయితో పెళ్లి ఫైనల్ అయిందని షామ్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ అంది. మీరట్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కూడా ఇదే విషయం చెప్పింది. గ్రామస్థులు కలుగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. గొడవ ఆగకపోగా మరింత పెద్దదైంది. దీంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపారు. పెళ్లి కూతురు మైనర్ అని తెలియటంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పెళ్లి కూతురు మైనర్ అని ధ్రువీకరించుకున్న తర్వాత వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో జరిగింది. యువకుడు తాను హైదరాబాదులో దివ్య ను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఆమె తల్లికి చూపించి దివ్య తీరు బాలేదని పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి కుమార్తెలు ఎలుకల మందుతో పాటు గడ్డి మందు కొనుగోలు చేసి తాగి పడుకున్నారు .మార్చి 5న అపస్మారక స్థితిలో ఉన్న దివ్య సుజాతలను గమనించిన దివ్య తండ్రి శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆసుపత్రికి అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారం రోజులు చికిత్స పొందిన సుజాత, దివ్య ల ఆరోగ్య పరిస్థితి మార్చి 13న విషమంగా మారింది . గురువారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో దివ్య మృతి చెందగా 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత ఆసుపత్రిలోనే మరణించింది . దివ్య తండ్రి శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ...  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/IaNkx2Nv6cs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/wedding-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/how-to-choose-a-sweet-watermelon-expert-guide-to-ripe-fruit-video-tv9d-1767876.html</loc><video:video>
	<video:title>పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!</video:title>
	<video:publication_date>2026-03-15T11:38:26+05:30</video:publication_date>
	<video:description>వేసవిలో పుచ్చకాయ ముక్కలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే, మార్కెట్‌కు వెళ్లినప్పుడు వందల కాయల్లో ఏది తీయగా ఉంటుందో, ఏది పాడై పోయిందో కనిపెట్టడం కష్టం. పుచ్చకాయ‌పైన చూడటానికి ఎర్రగా కనిపించినా, తీరా కోసిన తర్వాత తెల్లగా ఉంటే డబ్బులు వృథా. పుచ్చకాయ కొనేటప్పుడు ఈ కింది విషయాలను తప్పక గమనించండి.  1. మెరుపును చూసి మోసపోకండి. చాలామంది పండు మెరుస్తూ ఉంటే అతి తాజాగా ఉందని అనుకుంటారు. కానీ, పుచ్చకాయ విషయంలో అది తప్పు. బాగా పండిన పుచ్చకాయ మెరుపు లేకుండా ఉంటుంది. పండు మెరుస్తోందని అంటే అది ఇంకా పచ్చిగా ఉందని అర్థం.  2. పుచ్చకాయ నేలపై పడి ఉన్నప్పుడు ఒక వైపు సూర్యరశ్మి తగలదు. ఆ భాగాన్ని ‘ఫీల్డ్ స్పాట్’ అంటారు. ఆ మచ్చ నారింజ-పసుపు రంగులో ఉంటే అది తీయగా ఉందని అర్థం. ఒకవేళ అది తెల్లగా ఉంటే ఆ కాయ ఇంకా పండలేదని అర్థం.  3. పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఆకారాన్ని గమనించాలి. పాడవుగా ఉన్నవాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. గుండ్రంగా ఉన్నవి చాలా తీయగా ఉంటాయి, మీకు తీపి కావాలంటే గుండ్రటి కాయను తీసుకోండి.  4. ఒకే పరిమాణంలో ఉన్న రెండు కాయలను చేతిలోకి తీసుకున్నప్పుడు, ఏది ఎక్కువ బరువు ఉంటే దాన్ని తీసుకోండి. బరువు ఎక్కువగా ఉంటుందంటే అందులో గుజ్జు, రసం సమృద్ధిగా ఉన్నాయని అర్థం.  5. కాయపైన గోధుమ రంగులో నెట్ లాంటి గీతలు కనిపిస్తే.. ఆ పండును అస్సలు వదలకండి. ఆ గీతలు ఎక్కువగా ఉంటే, ఆ పండు అంత తీయగా ఉంటుందని అర్థం. పిందెగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కువగా వాలడం వల్ల ఆ గీతలు ఏర్పడతాయి.  6. పుచ్చకాయకు ఉన్న కాడ పచ్చగా ఉంటే అది చెట్టు నుంచి ముందే కోసేశారని అర్థం. అదే కాడ పూర్తిగా ఎండిపోయి ఉంటే, అది చెట్టు మీద సహజంగా పండిందని, తింటే చాలా రుచిగా ఉంటుందని అర్థం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్  Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి  Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై  సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?</video:description>
<video:category>ఆహారం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Wq4pVr_ZYFA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/watermelon-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/pawan-kalyan-is-just-a-ceremonial-idol-ambati-rambabu-slams-tdp-janasena-alliance-in-tv9-crossfire-1767651.html</loc><video:video>
	<video:title>Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి సంచలన కామెంట్స్..  ఏమన్నారంటే..?</video:title>
	<video:publication_date>2026-03-14T21:25:23+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, పదవుల ప్రాధాన్యతపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో టీడీపీ-జనసేన కూటమి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబును విమర్శిస్తే కమ్మ సామాజికవర్గాన్ని, పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే కాపు సామాజికవర్గాన్ని దూషించినట్టు భావించడం అవివేకమని అంబటి అన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. తనను విమర్శిస్తే కాపులను విమర్శించినట్టు కానప్పుడు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే కాపులందరినీ అన్నట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అలంకారప్రాయమైన పదవి.. అది కేవలం షేర్ కోసమే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి అధికారాలు లేవని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘కాపులు తమ వ్యక్తి అత్యున్నత పదవిలో ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఇచ్చింది కేవలం అలంకారప్రాయమైన పదవి మాత్రమే. ఆయన ఒక ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయారు’’ అని ఆరోపించారు. చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకోవడం, హెలికాప్టర్లు పంపడం తప్ప.. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు దక్కాల్సిన వాస్తవ అధికారం గానీ, గౌరవం గానీ లభించడం లేదని అభిప్రాయపడ్డారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Chr1fJUY6ig</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ambati-rambabu-slams-tdp-janasena-alliance.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/ambati-rambabus-unexpected-choice-undavalli-arun-kumar-is-his-favourite-politician-1767652.html</loc><video:video>
	<video:title>Ambati Rambabu: ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి రాంబాబు</video:title>
	<video:publication_date>2026-03-14T21:23:15+05:30</video:publication_date>
	<video:description>టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో తన ఫేవరెట్ రాజకీయ నాయకుడి ఎవరనేది తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని తెలిజయేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, తమ పార్టీ తీసుకొచ్చిన నవరత్నాలు పథకాలు ప్రజలకు చేరాయని, వాటిని బ్రాండెడ్ కమిట్మెంట్‌గా తాము దరించే షర్ట్‌పై వేసుకోవడం తన లక్షణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిష్పక్షపాతంగా ఏపీ రాజకీయాల్లో తనకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా, ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరును వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాసార్లు విమర్శించినప్పటికీ, ఆయన నిబద్ధత, నిజాయితీ, సింప్లిసిటీ తనకు ఎంతో ఇష్టమని అంబటి రాంబాబు తెలిపారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసి, సోనియా గాంధీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఆయన సరళమైన జీవనశైలిని అంబటి రాంబాబు ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/gCMBdv12Mb0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ambati-rambabu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/former-minister-ambati-rambabu-recalls-mudhragada-episode-challenges-janasena-and-tdp-in-tv9-crossfire-interview-1767634.html</loc><video:video>
	<video:title>Ambati Rambabu: ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు కీలక కామెంట్స్..</video:title>
	<video:publication_date>2026-03-14T21:05:02+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గ ఓటు బ్యాంక్ చుట్టూ జరుగుతున్న చర్చలపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్‌ఫైర్‌‌ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న బ్రాండింగ్ వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని బయటపెట్టారు. తనను కాపు నాయకుడిగా కాపు టైగర్‌గా పార్టీ ఎమర్జ్ చేస్తోందా అన్న ప్రశ్నకు అంబటి తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘నేను పుట్టుకతోనే నాయకుడిని, కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇప్పటివరకు అంబటి రాంబాబు కాపులకు ఛాంపియన్ కాదు. కానీ ఇప్పుడు నాకు ఆ ఛాంపియన్‌షిప్ బ్రాండింగ్ ఇచ్చింది టీడీపీయే. ముఖ్యంగా టీడీపీలోని చౌదరీలే నన్ను ఆ దిశగా ప్రొజెక్ట్ చేశారు’’ అని ఆయన ఆరోపించారు. తనను కాపుల ప్రతినిధిగా చూపించే ప్రయత్నం వైఎస్సార్‌సీపీ చేయలేదని, ఇతర పార్టీలే ఆ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నాయని ఆయన వివరించారు. ముద్రగడ ఎపిసోడ్.. చరిత్రను గుర్తు చేసిన అంబటి కాపు సామాజిక వర్గం కోసం తాను చేసిన కృషిని అంబటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో ముద్రగడ పద్మనాభం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని హయత్ హోటల్‌లో కాపు నేతలందరినీ ఏకం చేసింది తానేనని గుర్తుచేశారు. ఆనాటి సమావేశానికి దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్సా సత్యనారాయణ వంటి హేమాహేమీలు హాజరయ్యారని, కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు గళం విప్పడం తన నైజమని చెప్పుకొచ్చారు. ‘‘ముద్రగడకు అన్యాయం జరిగినప్పుడు కాపులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు నాకు అన్యాయం జరిగినా, నా కుటుంబాన్ని వేధించినా అదే స్థాయిలో స్పందిస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఐక్యత చాలా తక్కువ, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది&quot; అని ధీమా వ్యక్తం చేశారు.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/H8-DTGC7euI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ambati-rambabu-recalls-mudhragada-episode.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ambati-rambabu-reacts-to-attack-on-residence-key-highlights-from-tv9-crossfire-interview-1767615.html</loc><video:video>
	<video:title>Ambati Rambabu: ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు!</video:title>
	<video:publication_date>2026-03-14T20:47:14+05:30</video:publication_date>
	<video:description>ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై సంబంధించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో సుమారు ఏడు గంటలకుపైగా నరకం చూశామన్నారు. ఆ సమయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీపులకు ఫోన్ చేస్తే.. అధికారులెవరూ కనీసం స్పందించలేదన్నారు. ఈ సందర్భంలోనే ఎస్పీ తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా వెల్లిపోయారన్నారు. ఎస్పీ వస్తే అతన్ని కావాలనే వెల్లిపోమని చెప్పారన్నారు. ఇలాంటి దాడులను ఎవరైనా సమర్ధిస్థారా అని ప్రశ్నించారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/lP0pnDaunOQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ambati-rambabu-interview-1-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kakinada-tiger-tension-officials-race-to-capture-big-cat-amidst-public-fear-video-tv9d-1767567.html</loc><video:video>
	<video:title>కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి</video:title>
	<video:publication_date>2026-03-14T19:51:24+05:30</video:publication_date>
	<video:description>కాకినాడ, పోలవరం జిల్లాల్లో గత 15 రోజులుగా పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. &quot;చిక్కదు, దొరకదు&quot; అన్నట్లుగా సవాల్ విసురుతున్న ఈ పులి కారణంగా జనంలో గజగజా వణుకు పుట్టింది. టీవీ9 నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ పెద్దపులి సంచారం కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని కొండేపూడి చెరువు ప్రాంతంలో కొనసాగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో కాకినాడ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రైతులు, స్థానికులు పులి సంచారంతో భయపడుతున్నారు. చెరువులు, కాలువల దగ్గర పులి ఉండే అవకాశముందని అటవీ అధికారులు వార్నింగ్‌లు జారీ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. స్థానిక అధికారులు, అటవీ శాఖ అధికారులు పెద్దపులిని ట్రాక్ చేయడానికి, సురక్షితంగా పట్టుకోవడానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్  Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి  Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై  సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xV2SBxM9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tiger-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/the-kadapa-landmark-a-hotel-thriving-without-lpg-for-five-decades-video-1767565.html</loc><video:video>
	<video:title>50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్</video:title>
	<video:publication_date>2026-03-14T19:47:34+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో, కడప జిల్లాలో ఒక ప్రత్యేకమైన హోటల్ దాదాపు 50 నుంచి 55 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే విజయవంతంగా నడుస్తోంది. ఈ హోటల్ సంప్రదాయ వంట పద్ధతులను పాటిస్తూ, వేరుశనగ పొట్టు, కట్టెలు, అవసరమైతే బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తోంది. గ్యాస్ తెలియదని, భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని హోటల్ యజమానులు, వంట మాస్టర్‌లు పేర్కొన్నారు. గ్యాస్‌తో సంబంధం లేకుండా పనిచేయడం వల్ల ఎటువంటి కొరతా లేకుండా ఇక్కడ నిరంతరం ఆహారాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛమైన శాఖాహారాన్ని అందించే ఈ హోటల్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి  Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై  సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?  Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5LfgfdN6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kadapa-hotel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/malla-reddys-message-on-marriage-essential-wisdom-for-a-happy-life-video-1767562.html</loc><video:video>
	<video:title>Malla Reddy: పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి</video:title>
	<video:publication_date>2026-03-14T19:46:10+05:30</video:publication_date>
	<video:description>టీవీ9లో ప్రసారమైన మైక్ పే చర్చా విత్ విషితా కార్యక్రమంలో మల్లారెడ్డి పెళ్లిపై భయపడేవారికి అత్యంత విలువైన సందేశాన్ని అందించారు. 50 ఏళ్ల అనుభవంతో ఆయన కుటుంబ జీవితం, వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సుఖకరమైన, విజయవంతమైన జీవితానికి జీవిత భాగస్వామి ఎంత అవసరమో ఆయన తన అద్భుతమైన జ్ఞానంతో తెలియజేశారు. ఈ ప్రత్యేక విభాగంలో, మల్లారెడ్డి తన సుదీర్ఘ అనుభవాన్ని పంచుకుంటూ, వివాహం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదని, సంతోషకరమైన జీవితానికి అది ఒక బలమైన పునాది అని నొక్కి చెప్పారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై  సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?  Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం  నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2PFziak0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malla-reddy-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-minister-malla-reddy-clarifies-stand-on-political-affiliation-amidst-speculation-video-tv9d-1767561.html</loc><video:video>
	<video:title>Malla Reddy: మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా? యాంకర్ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై</video:title>
	<video:publication_date>2026-03-14T19:44:36+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నేత, మంత్రి మల్లారెడ్డి తన పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలపై స్పందించారు. తన విద్యాసంస్థలను కాపాడుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తారనే ఆరోపణలను, పార్టీ మారే ఆలోచన ఉందనే వార్తలను ఆయన ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ, తనను చూడగానే రకరకాల ఆలోచనలు వస్తాయని, పార్టీ మారతారని అనుకుంటున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చానని, ప్రస్తుతం టీఆర్ఎస్‌లో (ఇప్పుడు బీఆర్ఎస్) ఉన్నానని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇచ్చారని, యూనివర్సిటీ వచ్చిందని, తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నానని వివరించారు. తన విద్యాసంస్థలన్నీ ప్రభుత్వంతో అనుబంధం కలిగి ఉంటాయని, తనకు రాజకీయం, కాలేజీలు రెండూ ముఖ్యమని స్పష్టం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?  Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం  నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tZevzNV2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malla-reddy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/managing-editor-rajinikanth-tv9-cross-fire-with-ap-ex-minister-ambati-rambabu-1767558.html</loc><video:video>
	<video:title>Ambati Rambabu: జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు</video:title>
	<video:publication_date>2026-03-14T19:43:07+05:30</video:publication_date>
	<video:description>సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, ఇతర కేసుల్ బెయిల్ పొంది ఇటీవల జైలు నుంచి బటయకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిపై బాధపడలేదుని, మదనపడ్డామని తెలిపారు. జైలుకు వెళ్లడంపై తనకు అస్సలు భయపడలేదని.. జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలు దారుణమని ఆయన చెప్పుకొచ్చారు. తాను కావాలని ఎవరినీ దూషించలేదని.. ఆ సందర్భం వేరని అన్నారు.  ఆ క్షణంలో నోరు జారానని.. ఆ తరువాత పశ్చాతాపం వ్యక్తం చేశానని తెలిపారు. ఏడు గంటలకుపైగా నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసి భయపెట్టారన్నారు. ఆ సమయంలో పోలీస్ అధికారులెవరూ స్పందించలేదు అంబటి తెలిపారు. గతంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలకు తన వ్యాఖ్యలకు సంబంధం లేదని.. పట్టాభి ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదన్నారు. తాను కమ్మవారిని తిట్టినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారని.. తాను ఇప్పటివరకు ఎప్పుడూ కులాల పేరుతో దూషించలేదన్నారు.  మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Hf_6IyFHM9s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ambati-rambabu-interview-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-vfx-standards-under-scrutiny-chota-k-naidu-questions-cg-quality-video-tv9d-1767556.html</loc><video:video>
	<video:title>సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??</video:title>
	<video:publication_date>2026-03-14T19:34:14+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో విజువల్ ఎఫెక్ట్స్, సీజీ నాణ్యతపై అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో సీజీ క్వాలిటీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ, 2004లో విడుదలైన అంజి సినిమాకు తాను గర్వంగా పనిచేశానని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నిసార్లు తలదించుకుని పనిచేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అప్పట్లో సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ, అంజి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కొన్ని సినిమాల్లో క్వాలిటీ తగ్గుతోందన్న విమర్శలు వస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?  Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం  నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/srRUBb30-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cg-quality.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anushka-shettys-comeback-addressing-speculations-and-announcing-her-next-project-video-1767554.html</loc><video:video>
	<video:title>అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌... స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?</video:title>
	<video:publication_date>2026-03-14T19:32:37+05:30</video:publication_date>
	<video:description>ఘాటి చిత్రం విడుదలైన తర్వాత నటి అనుష్క శెట్టి కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అనుష్క సినిమాలు కొనసాగిస్తారా లేదా వ్యక్తిగత జీవితంలో స్థిరపడతారా అనే సందేహాలు అభిమానులను వెంటాడాయి. సైజ్ జీరో కోసం బరువు పెరిగినప్పటి నుంచి ఆమె లుక్స్, సినిమా ఎంపికపై విమర్శలు వచ్చాయి. భాగమతి, నిశ్శబ్దం పర్వాలేదనిపించినా, ఆమె రేంజ్‌కి తగ్గ విజయం సాధించలేదు. ఘాటి కూడా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో స్వీటీ బ్రేక్ తీసుకున్నారు. దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. ఈ పుకార్లపై ఆమె టీమ్ స్పందించకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే, ఈ గందరగోళానికి తెరదించే అప్డేట్ త్వరలోనే రానుందని తెలుస్తోంది. అనుష్క ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నారని, కథ కూడా ఓకే చేశారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. బాహుబలి తర్వాత జేజమ్మకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో, ఆమె కొత్త సినిమా కోసం మంచి బజ్ క్రియేట్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం  నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FRttXDYI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anushka-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/monalisa-secretly-marries-farman-khan-director-sanoj-mishra-alleges-love-jihad-controversy-video-1767552.html</loc><video:video>
	<video:title>Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం</video:title>
	<video:publication_date>2026-03-14T19:30:10+05:30</video:publication_date>
	<video:description>ప్రేమించిన తన ప్రియుడి ఫర్మాన్ ఖాన్‌తో .. సీక్రెట్ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. తన పెళ్లి వార్తతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఈక్రమంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశాడు. మోనాలిసాతో సినిమా తీయడం కోసం ఏకంగా రూ.10 కోట్ల రూపాయల అప్పు చేశానని, ఆమె వ్యవహారశైలి వల్ల తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం వెనుక ‘లవ్ జిహాద్’ కోణం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలపై మోనాలిసా స్పందించారు. తాము హిందూ ఆచారాల ప్రకారం, హిందూ దేవాలయంలోనే పెళ్లి చేసుకున్నామని.. ఇందులో ఎటువంటి లవ్ జిహాద్ లేదంటూ మోనాలిసా చెప్పారు. అంతేకాదు తాను అన్ని మతాలను సమానంగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హైదరాబాద్‌ గడ్డపై నెట్‌ఫ్లిక్స్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్  Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pwKEEmJr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/hyderabad-becomes-south-cinema-hub-as-netflix-arrives-cm-invites-for-future-city-expansion-video-tv9d-1767544.html</loc><video:video>
	<video:title>హైదరాబాద్‌ గడ్డపై నెట్‌ఫ్లిక్స్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్</video:title>
	<video:publication_date>2026-03-14T19:28:18+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సౌత్‌ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించడపై ఆనందం వ్యక్తం చేశారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్టే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందన్నారు .నెట్‌ఫ్లిక్స్‌ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yk2RCgsK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/netflix.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anil-ravipudi-plans-animation-film-comedy-directors-next-big-project-after-2027-multi-starrer-video-1767512.html</loc><video:video>
	<video:title>Anil Ravipudi: యానిమేషన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్న అనిల్‌</video:title>
	<video:publication_date>2026-03-14T19:09:27+05:30</video:publication_date>
	<video:description>అసలే కామెడీ టింజ్‌ కాస్త ఎక్కువగా ఉన్న డైరక్టర్‌. యానిమేషన్‌ ని టేకప్‌ చేస్తే మామూలుగా ఉంటుందా? అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఓ రేంజ్‌ కామెడీని పండించడం ఖాయం అని గ్యారంటీగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ కెప్టెన్‌ ఎవరో కళ్ల ముందు ఫ్లాష్‌ అయ్యారా లేదా? సరే... మనం చెక్‌ చేసుకుందాం వచ్చేయండి.. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్‌గారు సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ కావడంతో క్లౌడ్‌ నైన్‌లో ఉన్నారు అనిల్‌ రావిపూడి. అదే జోరుతో ఫోర్త్ కమింగ్‌ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్‌ అండ్‌ కల్యాణ్‌ రామ్‌తో ప్రాజెక్ట్ సెట్‌ చేశారు. బ్యాక్‌ టు బ్యాక్‌ వెంకటేష్‌ తో సినిమాలు చేస్తున్న అనిల్‌ రావిపూడి, నెక్స్ట్ చేయబోయే మల్టీస్టారర్‌ ఫక్తు డిఫరెంట్‌గా ఉంటుందని ఆల్రెడీ డిక్లేర్‌ చేశారు. వెంకీ, కల్యా్ణ్‌ రామ్‌ సినిమా 2027 సంక్రాంతికి కంప్లీట్‌ అవుతుంది. ఈ మూవీ తర్వాత అనిల్‌ ఏం చేస్తారనే టాక్‌ కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో షురూ అయింది. ఓ యానిమేషన్‌ బిగ్గీని ప్లాన్‌ చేస్తున్నారట అనిల్‌. టాక్సిక్‌ ప్రొడ్యూసర్స్ ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తారన్నది ఇప్పుడు వైరల్‌ న్యూస్‌. ఆల్రెడీ విజయ్‌ తో జననాయగన్‌ చేసే టైమ్‌ నుంచే అనిల్‌కి కేవీయన్‌ ప్రొడక్షన్స్ తో మంచి ర్యాపో ఉందట. ఈ క్రమంలోనే ఈ యానిమేషన్‌ ఐడియాను షేర్‌ చేసుకున్నారని, ప్రాజెక్ట్ ని అతి త్వరలోనే అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LAb6QdL2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anil-ravipudi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pooja-hegde-and-priyanka-mohan-on-paid-trolling-celebs-battle-online-negativity-video-1767508.html</loc><video:video>
	<video:title>నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు</video:title>
	<video:publication_date>2026-03-14T19:05:16+05:30</video:publication_date>
	<video:description>ఇష్యూ ఒకటే. కాకపోతే ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు స్పందిస్తుంటారు. ఆ మధ్య పూజా హెగ్డే.. ఇప్పుడు మన ఓజీ బ్యూటీ ప్రియాంక అరుళ్‌ మోహన్‌. విషయమేంటి అంటే నెగటివ్‌ ట్రోలింగ్‌. పెయిడ్‌ ట్రోలింగ్‌. ఈ ఇష్యూ ఇప్పట్లో తెగేది కాదుగా అన్నది చాలా మంది ఫీలింగ్. మేం ఫేస్‌ చేస్తున్నాం కదా అన్నది గ్లామర్‌ ఇండస్ట్రీ మాట. ఆన్‌లైన్‌లో నెగటివ్‌ ట్రోలింగ్‌ ఉంటుందని చాలా సార్లు చెప్పారు పూజా హెగ్డే. కొందరు పని గట్టుకుని పెయిడ్‌ ట్రోలింగ్‌ చేయిస్తుంటారనే విషయం నాకు నిదానంగా అర్థమైంది. కాకపోతే జెన్యూన్‌ అభిమానం నాకు ఎయిర్‌పోర్టుల్లో అర్థమవుతూ ఉంటుంది. అందుకే నెగటివ్‌ని మానేసి, పాజిటివ్‌ని తీసుకుంటున్నానని చెప్పారు పూజా. మొదట్లో ఈ పెయిడ్‌ ట్రోలింగ్‌కి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫీలయ్యేవారని ఆ మధ్య గుర్తుచేసుకున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ అరవింద. ఆ తర్వాత వారికీ పరిస్థితి అర్థమైందన్నారు. ఇప్పుడు సేమ్‌ ఇదే ఇష్యూ మీద స్పందించారు ఓజీ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్‌. ఆమె నటించిన మేడిన్‌ కొరియా రిలీజ్‌కి ముస్తాబైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయిడ్‌ ట్రోలింగ్‌ గురించి ప్రస్తావించారు ప్రియాంక. ఇండస్ట్రీలో ఇలాంటి ఫేక్‌ థింగ్స్ వల్ల చాలా సవాళ్లను ఎదుర్కున్నట్టు చెప్పారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు చాలా మంది ఈ పెయిడ్‌ ప్రమోషన్ల వల్ల ఇబ్బందులు ఫేస్‌ చేశరన్నారు. సద్విమర్శలను తానెప్పుడూ ఆహ్వానిస్తానన్నారు ప్రియాంక. ఒకరి మీద లేని బురద జల్లి ప్రయోజనం పొందాలనుకునేవారి మానసికపరిస్థితిని తలచుకుంటే జాలి వేస్తుందన్నారు. తనను ఎవరైనా కిందికి లాగడానికి ప్రయత్నిస్తే, అంతకు రెట్టింపు స్పీడుతో ఎదగాలన్న ఆలోచన తనకు ప్లస్‌ అవుతుందని తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే  Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/noTYHC0O-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pooja-hegde.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rukmini-vasanth-career-analysis-kantara-impact-non-kannada-failures-and-jr-ntr-film-video-1767505.html</loc><video:video>
	<video:title>Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??</video:title>
	<video:publication_date>2026-03-14T19:01:43+05:30</video:publication_date>
	<video:description>ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అంటే... ఏమో ఇప్పుడే గట్ల గురించి ఏం చెప్పలేమని అంటున్నారు రుక్మిణి వసంత్‌ కెరీర్‌ని గమనించిన వారు. రుక్మిణి వసంత్‌ తారా జువ్వలా దూసుకుపోతున్నారని అందరూ భావిస్తున్న ఈ టైమ్‌ లో, ఆగండాగండి.. ఒక్క సారి ఈ విషయాలను చూడండి.. ఇప్పుడు చరెప్పండి నెక్స్ట్ సినిమాల సంగతులు అని అంటున్నారు. ఇంతకీ ఏంటా అబ్జర్వేషన్‌.. మనమూ మాట్లాడుకుందాం.. కాంతార చాప్టర్‌ 1లో రిషబ్‌ శెట్టి రోల్స్ ని ఎలా మర్చిపోలేమో, యువరాణి కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్‌ని కూడా మర్చిపోలేం. ఆద్యంతం అందంగా కనిపిస్తూ, అంతకు మించిన ట్విస్టులతో ఆకట్టుకున్నారు రుక్మిణి వసంత్‌. సప్తసాగరాలు దాటి మూవీ చూసిన వారికి ఆమె మీద అదో రకమైన క్రష్‌ ఉండేది. అది కాంతారతో రెట్టింపయింది. అయితే కన్నడ తప్ప... ఇతర భాషలు రుక్మిణికి కలిసి రావడం లేదనే టాక్‌ భీభత్సంగా వైరల్‌ అవుతోందిప్పుడు. తమిళంలో ఆమె నటించిన మదరాసి, ఏస్‌ లాస్ట్ ఇయర్‌ రిలీజ్‌ అయ్యాయి. రెండు సినిమాలూ క్లిక్‌ కాలేదు. అలాగే తెలుగులో 2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రిలీజ్‌ అయింది. ఈ మూవీ కూడా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో తారక్‌తో కలిసి నటిస్తున్నారు రుక్మిణి. ఆమె గత రికార్డులను బట్టి ఈ సినిమా గురించి ఆలోచించాలా? లేకుంటే ఇప్పుడు కాంతార తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పాజిటివ్‌ వైబ్‌ అనుకోవాలా? నీల్‌ బేస్‌ కన్నడ కాబట్టి కచ్చితంగా క్లిక్‌ అవుతారనుకోవాలా? వీటిలో రుక్మిణికి ఏది కలిసొస్తుంది? తారక్‌ - నీల్‌ సినిమాకు ఏ టాక్‌ ప్లస్‌ అవుతుంది.. ఇలాంటి ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరుగుతోంది ఇండస్ట్రీలో.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే  Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/T5vVooUz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rukmini-vasanth-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/priyanka-chopra-from-bollywood-queen-to-global-star-inspired-by-aishwarya-now-with-rajamouli-mahesh-video-1767503.html</loc><video:video>
	<video:title>Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా</video:title>
	<video:publication_date>2026-03-14T18:57:42+05:30</video:publication_date>
	<video:description>ప్రియాంక చోప్రాని దగ్గరగా గమనించిన వారు ఆమె లాంగ్వేజ్‌ స్కిల్స్ ని మెచ్చుకుంటారు. ఆమె థాట్‌ ప్రాసెస్‌ని గుర్తుచేసుకుంటారు. ఆమె ట్రావెల్‌ చేసిన రూట్‌ చూసి ఇన్‌స్పయిర్‌ అవుతారు. ఆమె సక్సెస్‌ని డీకోడ్‌ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. వాళ్లూ వీళ్లూ చెప్పడం సంగతి సరే... ఇంతకీ ప్రియాంక ఏం చెబుతున్నారు? దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించి ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే, ఎక్కడో ఉన్న లేడీ గురించి మాట్లాడినట్టు అనిపించేది. కానీ ఇప్పుడు ఆమె వారణాసిలో పార్ట్ అయ్యాక ఆమెకు సంబంధించిన ప్రతిదీ మనకే సొంతమైన ఫీలింగ్‌ వచ్చేస్తోంది. రాజమౌళి సినిమా విషయంలో గతంలో చాలా మంది చేయని సాహసాన్ని చేసి అందరికీ వావ్‌ ఫ్యాక్టర్‌ గా మారారు దేశీ గర్ల్. ఆమె ఇచ్చినన్ని లీకులు ఎవరూ ఇవ్వడం లేదంటూ ఆమెకు నాన్‌స్టాప్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. కెరీర్‌ బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌ వైపు అడుగులేశారు ప్రియాంక చోప్రా. అసలు ఆమెను అటు వైపు నడిపిన అంశమేంటి? అని అడిగితే, ఇంట్రస్టింగ్‌గా ఆన్సర్‌ చేశారీ బ్యూటీ. &#039; ఆ టైమ్‌ లో నాకు బాలీవుడ్‌ చాలా చిన్నగా అనిపించింది. ఐశ్వర్య రాయ్‌ లాంటి వారు హాలీవుడ్‌ని ఎక్స్ ప్లోర్‌ చేశారు. అందుకే నేను అటు వైపుగా నడవాలనుకున్నా&#039; అంటూ తనను ఇన్‌స్పయిర్‌ చేసిన ఐష్‌ గురించి చెప్పేశారు ప్రియాంక. నటిగా వింగ్స్ స్ప్రెడ్‌ చేయాలనుకున్న ప్రతిసారీ కంఫర్ట్ జోన్‌ ని వదిలేస్తుంటానన్నది ప్రియాంక చోప్రా చెప్పిన మాట. ఇప్పుడు రాజమౌళి - మహేష్‌ మూవీకి కూడా ఆమె అందుకే సైన్‌ చేశారా? సరికొత్త సరిహద్దులను ఎక్స్ ప్లోర్‌ చేయాలన్న కలలతోనే ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టారా? అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే  Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/pSRoadiN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/priyanka-chopra-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-the-revenge-will-runtime-and-price-hike-impact-first-day-collections-video-1767499.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??</video:title>
	<video:publication_date>2026-03-14T18:57:20+05:30</video:publication_date>
	<video:description>సాహసం చేయరా ధురంధరా అన్నట్టుంది ఇప్పుడు సిట్చువేషన్‌. కొన్ని విషయాల్లో బిట్వీన్‌ ద లైన్స్ ని చదివితే విషయం ఇంకా బాగా అర్థమవుతుందంటారు. మరిప్పుడు ధురంధర్‌ విషయంలో ఒకటికి రెండు సంగతుల మీద ఫోకస్‌ పెంచుతున్నారు ఆడియన్స్. మరి ఆ విషయాలు ధురంధర్‌ ద రివెంజ్‌కి మంచే చేస్తాయా? చూసేద్దాం పదండి. ధురంధర్‌ రన్‌ టైమ్‌, మల్టిప్లెక్సుల్లో షోస్‌, టిక్కెట్‌ హైక్స్ గురించి ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరుగుతోంది. ఈ మూవీకి ముంబైలో రిక్లైనర్ సీట్‌ టిక్కెట్స్ 3100 రూపాయలు పలుకుతున్నాయి. దాదాపు నాలుగు గంటలు రన్‌ టైమ్‌ ఉంది. ఈ నిడివి వల్ల సింగిల్‌ థియేటర్స్ కి పెద్దా ఫరక్‌ పడదు కానీ, మల్టిప్లెక్సుల్లో షోస్‌ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత హైప్‌ తెచ్చుకున్న ధురంధర్‌ సీక్వెల్‌లో పోర్షన్స్ ఎక్కడైనా బోర్‌ అనిపించినా, సినిమా నిడివి విసుగు తెప్పించినా వెంటనే కలెక్షన్లు డ్రాప్‌ కావడం ఖాయం. అందుకే ధురంధర్‌2కి ఫస్ట్ షో టాక్‌ అత్యంత కీలకం. ఏమాత్రం డివైడ్‌ టాక్‌ వినిపించినా... భారీగా పెరిగిన టిక్కెట్ రేట్ల దృష్ట్యా, థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ కి మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ది రివెంజ్‌ గురించి జనాలు ఇన్ని రకాలుగా డిస్కస్‌ చేసుకుంటూ ఉంటే, బేఫికర్‌గా ఉండమని సలహా ఇస్తున్నారు ఆదిత్య ధర్‌. ప్రతి సీక్వెన్స్, ప్రతి కేరక్టర్‌ ఆడియన్స్ కి గూస్‌ బంప్స్ తెప్పిస్తాయని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఆదిత్య ధర్‌.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే  Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య  శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fh6TnQ9g-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/key-decisions-from-bengaluru-exhibitors-meeting-on-ott-release-and-theatre-revenues-video-1767497.html</loc><video:video>
	<video:title>కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే</video:title>
	<video:publication_date>2026-03-14T18:52:13+05:30</video:publication_date>
	<video:description>బెంగళూరులో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలకు సంబంధించిన ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటీటీ రిలీజ్ విధానం, థియేటర్ల రెంట్ విధానంపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్‌లో అమలులో ఉన్న విధంగానే సౌత్ సినిమాలకు కూడా ఓటీటీ రిలీజ్‌కు కనీసం ఎనిమిది వారాల విండో ఉండాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా అయినా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధన బాలీవుడ్‌లో ఉంది. అదే పద్ధతిని సౌత్‌లోనూ అమలు చేయాలని సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య  శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో  కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BVBpPPjO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/exhibitors-meeting.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-and-silver-prices-today-how-mid-east-conflict-reshapes-bullion-investment-video-1767495.html</loc><video:video>
	<video:title>Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం</video:title>
	<video:publication_date>2026-03-14T18:49:48+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు దేశాలు మరో దేశం మీద సాగిస్తున్న దండయాత్రతో ప్రపంచం మొత్తం తీవ్ర ఆందోళన నెలకొంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ ని కుదిపేస్తోంది. ప్రధానంగా బంగారం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. యుద్ద ప్రభావంతో డాలర్ వేగం పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే పెట్టుబడిదారులు డాలర్ పెరిగినా అటు వైపు పెట్టుబడులను మళ్లించేందుకు సాహసించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు కాస్త ముదిరితే సేఫ్ సైడ్‌గా బంగారం మీదకు పెట్టుబడులను మళ్లించేందుకు రెడీ అవుతున్నారు.దీంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి. ఈ రొజు బంగారం ధరలు చూసుకున్నట్లయితే కాస్త తగ్గాయి. అయితే తగ్గినా మరికొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. మార్చి 14, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల Gold ధర రూ.1,030 తగ్గి రూ.1,59,660 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల10 గ్రాముల బంగారం ధర రూ.950 తగ్గి రూ.1,46,350 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండిపై రూ.10,000 తగ్గి, రూ.2,80,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మార్చి 14 శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే. మార్చి 14, శనివారం వివిధ నగరాల్లో బంగారం ధరను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,810 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,59,660 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,47,600 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,350 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,80,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య  శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో  కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!  10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PO1zpHep-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-and-silver-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/startup-founders-dilemma-last-minute-salary-hikes-and-the-it-hiring-challenge-video-tv9d-2-1767447.html</loc><video:video>
	<video:title>ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..</video:title>
	<video:publication_date>2026-03-14T18:02:23+05:30</video:publication_date>
	<video:description>సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ‘ప్యాకేజీ’ల డిమాండ్‌ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఘటనే ఇది. తన కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టడంతో ఒక స్టార్టప్ యజమాని ఇరిటేషన్‌కు గురయ్యారు. ఆ విషయాన్ని పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. పాత కంపెనీలో అతడు పొందుతున్న రూ.21 లక్షల ప్యాకేజీకి దాదాపు 33 శాతం హైక్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ ఆఫర్ నచ్చడంతో ఆ టెకీ దీనికి ఓకే చెప్పేశాడు. అయితే, నోటీస్ పీరియడ్ కారణంగా జాయినింగ్ కు సమయం కోరటంతో కంపెనీ కూడా సరేనని ఆఫర్ లెటర్ ఇచ్చింది. అయితే, జాయినింగ్ డేట్‌కి రెండు రోజుల ముందు, ఆ టెకీ మళ్ళీ కంపెనీని సంప్రదించాడు. తనకు మరో కంపెనీలో రూ.31 లక్షల ప్యాకేజీ ఆఫర్ వచ్చిందని చెబుతూ.. ఇంటర్వ్యూలో తాను అంగీకరించిన రూ.28 లక్షల ప్యాకేజీని రూ.36 లక్షలు చేస్తేనే ఉద్యోగంలో చేరుతానని మెలిక పెట్టాడు. ఈ పరిణామంతో స్టార్టప్ కంపెనీ ఫౌండర్‌ అయోమయంలో పడ్డారు. ‘‘ముందే అంగీకరించి చివరి నిమిషంలో ఇలాంటి డిమాండ్లు పెట్టడం ఏంటి? దీనివల్ల ప్రాజెక్టుల సమయం వృధా అవ్వడమే కాకుండా కంపెనీ బ్రాండ్ దెబ్బతింటుంది’’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు జీతం పెంచితేనే వస్తానని అనడం ఏంటని ప్రశ్నించారు. జీతం విషయంలో బేరసారాలు తప్పని తాను అనడంలేదని, అయితే అదంతా ఆఫర్ ఒప్పుకోవడానికి ముందే చేయాలని అన్నారు. తమకు కావాల్సిన ఉద్యోగి దొరికాడని ఇంటర్వ్యూలు కూడా ఆపేశామని తెలిపారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘‘ఇది ముమ్మాటికీ ప్రొఫెషనలిజం కాదు, చివరి నిమిషంలో బ్లాక్ మెయిల్ చేయడమే’’ అని కొందరు యజమానికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంది, ఎక్కువ జీతం వచ్చే చోటికి వెళ్లడంలో తప్పులేదు’’ అని కొందరు టెక్కీని వెనకేసుకొచ్చారు. మొత్తానికి ప్రస్తుత ఐటీ మార్కెట్‌లో ‘ఆఫర్ లెటర్లు’ ఇచ్చినా ..ఉద్యోగి జాయిన్ అయ్యే వరకు నమ్మకంలేని పరిస్థితి ఏర్పడిందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య  శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో  కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!  10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత  పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/BUQm7nXRg6M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/interview-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/bapatla-tragedy-mother-daughter-suicide-after-groom-cancels-wedding-video-tv9d-1767444.html</loc><video:video>
	<video:title>పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య</video:title>
	<video:publication_date>2026-03-14T17:59:07+05:30</video:publication_date>
	<video:description>ఒక శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిశ్చితార్థం ముగిసిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన తల్లి, కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో వెలుగుచూసింది. ద్రోణాదుల గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతుల కుమార్తె దివ్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మార్టూరుకే చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో గతేడాది డిసెంబర్ 14న దివ్యకు నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా, ఈ నెల 4వ తేదీన వరుడు దివ్యను, ఆమె తల్లిదండ్రులను తన నివాసానికి పిలిపించాడు. హైదరాబాద్‌లో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపించి, తాను ఈ పెళ్లి చేసుకోనని వరుడు తెగేసి చెప్పాడు. ఈ పరిణామంతో తీవ్ర అవమానానికి, మనస్థాపానికి గురైన తల్లి సుజాత, కుమార్తె దివ్య మార్టూరులోనే ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ ఆ మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని చిలకలూరిపేట, అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన దివ్య గురువారం ఉదయం 5 గంటలకు, తల్లి సుజాత ఉదయం 10 గంటలకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో  కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!  10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత  పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి  కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/OlOKGBowel8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rare-green-cobra-sighted-in-tirumala-seshachalam-forests-rescue-by-snake-catcher-video-tv9d-1767442.html</loc><video:video>
	<video:title>శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో</video:title>
	<video:publication_date>2026-03-14T17:51:30+05:30</video:publication_date>
	<video:description>జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో మరో అరుదైన జీవి దర్శనమిచ్చింది. సాధారణంగా నాగు పాములు బూడిదరంగులో లేదంటే నలుపు రంగులో ఉంటాయి. కానీ తిరుమల అటవీ ప్రాంతంలో ఓ అరుదైన పచ్చ రంగు నాగుపాము కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుమల కొండపై సుమారు రెండు అడుగుల పొడవున్న పచ్చ రంగు నాగుపాము పడగ విప్పి సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు టీటీడీ ఫారెస్ట్ విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆ పామును సురక్షితంగా పట్టుకున్నారు. సాధారణ నాగుపాముల్లాగే ఇది కూడా అత్యంత విషపూరితమైనదని, ఇలాంటి అరుదైన రంగులో ఉండటం శేషాచలం అడవుల ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆ పామును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మరోవైపు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆవరణలో ఆరడుగుల పొడవైన భారీ జెర్రిపోతు కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకుని, స్టిక్ సహాయంతో ఆ పామును చాకచక్యంగా పట్టుకుని బ్యాగులో బంధించారు. దానిని కూడా సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అడవుల నుండి జనావాసాల్లోకి పాములు వస్తున్న తరుణంలో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!  10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత  పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి  కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qsRQ15v4Szs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/green-snake.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anakapalli-pythons-six-giant-snakes-found-in-pipe-in-pedamusidivada-residential-area-video-tv9d-1767439.html</loc><video:video>
	<video:title>కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!</video:title>
	<video:publication_date>2026-03-14T17:48:20+05:30</video:publication_date>
	<video:description>ఒక్క పాము కనిపిస్తేనే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా ఆరు భారీ కొండచిలువలు ఒకేచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైనే పోతాయి. అచ్చం అలాంటి ఘటనే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముసిడివాడలో ఎదురైంది. జనావాసాల మధ్య ఆరు భారీ కొండచిలువలు ఒకే పైపులో తిష్ట వేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పెద ముషిడివాడలోని ఒక ఇంటి వెనుక భాగంలో మురికి కాలువ, కొన్ని పాడుబడిన పాత పైపులు, చెట్ల పొదలు ఉన్నాయి. అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం ప్రొక్లెయినర్‌తో కాలువను శుభ్రం చేస్తుండగా, పైపులో నుండి ఒక భారీ కొండచిలువ బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే వారు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు తొలుత రెండు భారీ కొండచిలువలను చాకచక్యంగా బంధించారు. అయితే పైపు లోపల పరిశీలించగా మరో నాలుగు పాములు ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. అవి పైపు లోపల చిక్కుకుపోవడంతో బయటకు తీయడం కష్టమైంది. దీంతో చేసేది లేక ప్రోక్లైనర్ సహాయంతో మట్టిని తవ్వి పైపును బయటకు తీశారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ప్రోక్లైనర్ తగిలి రెండు పాములు మృతి చెందగా, మిగిలిన నాలుగు పాములను స్నేక్ క్యాచర్ సురక్షితంగా రక్షించారు. సుమారు ఆరడుగుల పైగా పొడవున్న ఈ నాలుగు కొండచిలువలను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పొదలు చదును చేస్తున్న సమయంలో సురక్షిత స్థావరం కోసం ఈ పాములన్నీ ఆ పాడుబడిన పైపులోకి చేరి ఉంటాయని భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత  పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి  కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/V6qARQ4FINY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/python.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ap-10th-class-exams-2026-new-guidelines-qr-codes-free-bus-travel-and-more-video-tv9d-1767435.html</loc><video:video>
	<video:title>10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత</video:title>
	<video:publication_date>2026-03-14T17:43:36+05:30</video:publication_date>
	<video:description>ఏపీలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్, ఉచిత బస్సు ప్రయాణం, నిమిషం నిబంధన సడలింపు వంటివి వీటిలో ప్రధానమైనవి. పట్టణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడం విద్యార్థులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా పరీక్షా కేంద్రం లొకేషన్ కనిపిస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా గందరగోళం తప్పుతుంది. అంతేకాదు, విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి వచ్చేందుకు విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం పరీక్షలు జరిగే అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుంది. గతంలో అమల్లో ఉన్న కఠినమైన &#039;నిమిషం నిబంధన&#039;పై ఈసారి ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. పరీక్ష ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఆలస్యమైతే, పరీక్ష మొదలైన అరగంట వరకు అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల నిర్వహణతో పాటు పారదర్శకమైన మూల్యాంకనానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వకుండా ఉండేందుకు, ట్యాబ్లెట్లలో మార్కులను నమోదు చేసే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేలా నిబంధన విధించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి  కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>కెరీర్ - ఉద్యోగాలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/bSv1j4cBg0Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tenth-exams.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/pattu-saree-shoplifting-three-elderly-women-arrested-in-bhadrachalam-mall-during-wedding-season-video-tv9d-1767416.html</loc><video:video>
	<video:title>పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి</video:title>
	<video:publication_date>2026-03-14T17:41:47+05:30</video:publication_date>
	<video:description>పట్టుచీరలు అంతగా నచ్చితే డబ్బులు పెట్టి కొనాలమ్మా.. ఇలా కొట్టేయకూడదు... ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బట్టలదుకాణాల యజమానులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో కస్టమర్లు బట్టలు కొనేందుకు మహిళలు షాపులకు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా చేసుకొని కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆఫర్ల రద్దీని ఆసరాగా చేసుకుని ఖరీదైన పట్టుచీరలను మాయం చేస్తున్న ముగ్గురు ముసలి బమ్మాళీలు సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఘటన భద్రాచలంలోని ఆర్కే షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో, ఆర్కే షాపింగ్ మాల్ యాజమాన్యం పట్టుచీరలపై ప్రత్యేక ఆఫర్లతో పాటు, పురుషులకు 1+1 వంటి ఆకర్షణీయమైన సేల్‌ను ప్రకటించింది. దీంతో మాల్ కస్టమర్లతో కిక్కిరిసిపోయింది. ఈ రద్దీని గమనించిన ముగ్గురు వృద్ధ మహిళలు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి, గంటల తరబడి ఏమీ కొనకుండా హడావిడి చేస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన పట్టుచీరలను తమ వెంట తెచ్చుకున్న సంచుల్లోకి చేరవేశారు. వీళ్ల హడావిడి చూస్తుంటే ఎక్కడో కొడుతుంది అని భావించిన సిబ్బంది అనుమానం వచ్చి సీసీ టీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. అందులో ఈ ముగ్గురు వృద్ధ మహిళలు చీరలను చాకచక్యంగా మాయం చేస్తున్న దృశ్యాలను చూసి షాకయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని నిలదీయగా, దొరికిపోయామని గ్రహించిన ఆ మహిళలు తప్పించుకునే మార్గం లేక యాజమాన్యం కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడ్డారు. చివరకు షాపింగ్ మాల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/WEEWhq4rTR0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/saree-theft.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/abrar-ahmed-controversy-sunrisers-leeds-faces-backlash-x-account-suspended-video-1767410.html</loc><video:video>
	<video:title>‘కావ్యా పాపా.. ఏంటి నువ్ చేసిన పని?’</video:title>
	<video:publication_date>2026-03-14T17:17:25+05:30</video:publication_date>
	<video:description>ఇంగ్లాండ్ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ లీడ్స్‌. అయితే ఆ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అధికారిక &#039;ఎక్స్&#039; ట్విట్టర్ ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్‌కు గురైంది. పాక్ క్రికెటర్‌ను తీసుకోవడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్‌పై ఎక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఒకవైపు ఎక్స్ ఖాతా ఏమైందనేది తెలియకపోగా, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచి పాక్ ప్లేయర్ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్‌రైజర్స్ లీడ్స్‌ ఖాతాను టార్గెట్ చేశారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి స్వయంగా పాల్గొన్నారు. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో తీవ్రంగా పోటీపడి మరీ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సారథ్యం వహిస్తున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌లో భారత ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలున్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లకు ఇక్కడ కూడా అవకాశం దక్కదని అభిమానులు భావించారు. కానీ లీగ్ నిర్వాహకులు అనుమతించడంతో వారు వేలంలోకి వచ్చారు. 2009లో ఐపీఎల్‌‌ నుంచి పాక్ క్రికెటర్లను నిషేధించిన తర్వాత, ఒక భారతీయ ఫ్రాంచైజీ యాజమాన్యం పాక్ ప్లేయర్‌తో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దీనికి తోడు, గతంలో &#039;ఆపరేషన్ సింధూర్&#039; సమయంలో అబ్రార్ అహ్మద్ భారత్‌ను అవమానిస్తూ పోస్టులు చేశాడని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాంటి ఆటగాడిని కొనుగోలు చేయడంపై కావ్యా మారన్‌ను, సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సన్‌రైజర్స్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో, ఖాతాపై భారీగా రిపోర్ట్ చేయడం వల్లే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్ అయి ఉంటుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9RL10a7pRSs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kavya-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/dubais-abandoned-pets-crisis-wars-impact-on-street-animals-and-overflowing-shelters-video-tv9d-1767401.html</loc><video:video>
	<video:title>కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం</video:title>
	<video:publication_date>2026-03-14T17:13:39+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో యుద్ధం దాల్చిన నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆత్రుతతో దేశం వీడుతున్న వేలాదిమంది పౌరులు తమ పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్లలేక అక్కడే వదిలిపెడుతుండడంతో దుబాయ్‌ వీధులు పెంపుడు కుక్కలు, పిల్లులు, కుందేళ్లతో నిండిపోతున్నాయి. కొందరు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలిపెడుతుండగా మరికొందరు మాత్రం వాటి సంరక్షణ చూసుకోవాలని వేడుకుంటున్నట్లు దుబాయ్‌లోని జంతు సంరక్షకులు, వైద్యులు తెలిపారు. యూఏఈలో దాదాపు 20 లక్షలకు పైగా పెంపుడు జంతువులు ఉన్నట్లు ఓ అంచనా. దుబాయ్‌లో కుక్కల కన్నా పిల్లుల సంఖ్య ఎక్కువ. చాలా మంది పిల్లులనే పెంచడానికి ఇష్టపడతారు. పెంపుడు జంతువులు వీధుల్లో అనాథలుగా మారుతున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని యూఏఈలో వీధి కుక్కలకు ఆశ్రయమిచ్చే కే9 ఫ్రెండ్స్‌ అనే ఎన్జీవో తెలిపింది. సాధ్యమైనన్ని ఎక్కువ జంతువులకు ఆశ్రయమిచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని, కాని షెల్టర్లన్నీ పూర్తిగా నిండిపోయాయని దుబాయ్‌కు చెందిన పెట్‌ బోర్డింగ్‌ సంస్థ ది బార్కింగ్‌ లాట్‌ చెప్పింది. వీధులన్నీ వదిలేసిన పెంపుడు జంతువులతో నిండిపోతున్నాయని, వాటికి ఆశ్రయం కల్పించడం అసాధ్యంగా మారిందని జంతు సహాయక కేంద్రాలకు చెందిన వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ యజమాని సంరక్షణలో సురక్షితంగా పెరిగిన పెంపుడు జంతువులు ఇప్పుడు దుబాయ్‌ వీధుల్లో అనాథలుగా తిరుగుతున్నాయి. కొన్నింటిని వాటి యజమానులు కరెంటు స్తంభాలకు కట్టేసి వదిలివెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో హృదయవిదారకంగా ఉన్నాయి. వీధుల్లోని జంతువుల సమస్యను పరిష్కరించేందుకు దుబాయ్‌ మున్సిపాలిటీ రంగంలోకి దిగింది. వాటిని ట్రాక్‌ చేసేందుకు మొట్టమొదటిసారి ఎహ్సాన్‌ స్టేషన్‌ పేరిట ఏఐతో పనిచేసే స్మార్ట్‌ పరికరాలను ప్రవేశపెట్టింది. మరింత దారుణం ఏంటంటే.. ఒమన్‌ మీదుగా యూఏఈ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్న కొందరు పౌరులు తమ పెంపుడు జంతువులను ఎడారిలో వదిలిపెట్టి వెళ్లిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. యూఏఈ సరిహద్దు దాటుతున్న వారు తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎడారిలో వాటిని వదిలిపెడుతున్నట్లు తెలుస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు  నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/I9fLEK9n_qQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dogs-leave.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/irans-hormuz-strategy-us-fears-kamikaze-drones-and-fast-boats-amid-gulf-tensions-video-tv9d-1767398.html</loc><video:video>
	<video:title>ఇరాన్‌ ‘దోమల దండు&#039; దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు</video:title>
	<video:publication_date>2026-03-14T17:09:36+05:30</video:publication_date>
	<video:description>హెర్మూజ్‌ జలసంధి కంట్రోల్‌‌ని పూర్తిగా తన చేతుల్లో తీసుకోవడానికి ఇరాన్‌ ఓ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. వాటి సామర్థ్యం చూసి అమెరికా వెన్నులో వణుకు పుడుతోంది. అమెరికా మూడు భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్‌ ప్రాంతానికి పంపింది. అయితే అవి హోర్మూజ్‌ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. ఇరాన్ సేనలు మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని.. వాటికి తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. ఆయుధాలతో ఇరాన్‌ దళాలు హర్మూజ్‌ వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్‌ చిన్నపాటి ఫాస్ట్‌ బోట్స్‌ ను ‘‘మస్కిటో ఫ్లీట్‌’’గా పిలుస్తారు. ఇవి సముద్ర వ్యూహంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 10 టన్నుల బరువుండే ఈ ఫాస్ట్‌ బోట్స్‌ 1,500 వరకు ఇరాన్‌ దగ్గర ఉన్నాయి. ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాకిస్తున్నాయి. ‘కామికేజ్’ సూసైడ్ డ్రోన్ లు ఒకసారి టార్గెట్‌ను గుర్తిస్తే, నేరుగా వెళ్లి ఆ నౌకను ఢీకొట్టి పేలిపోతాయి. ఇటీవల అదే జరిగింది. అమెరికా నౌకను కామికేజ్‌ సూసైడ్‌ డ్రోన్‌ ఢీకొట్టడంతో భారతీయ నావికుడు మృతి చెందాడు. శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా ప్రయాణం చేసి 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళతాయి.యుద్ధ నౌకలను లేదా వాణిజ్య నౌకలను రహస్యంగా సమీపించి పేల్చివేయడానికి దీనిని ఇరాన్ వాడుతోంది. మరోవైపు ఇరాన్.. కొన్ని డ్రోన్లను కేవలం నిఘా కోసమే వాడుతోంది. ఇవి అమెరికా యుద్ధ నౌకల కదలికలను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి ఇరాన్ బలగాలకు అందిస్తాయి. ఖైబర్ లేదా మైన్-క్లియరింగ్ డ్రోన్లను కూడా ఇరాన్ వాడుతోంది. సముద్రంలో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఇక మిసైల్‌ బోట్లు 300 వరకు ఇరాన్ దగ్గరున్నాయి. నాసర్‌, కౌసర్‌ వంటి షార్ట్‌ రేంజి సూపర్‌ సోనిక్‌ గైడెడ్‌ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు ఎరగా మారుతున్నాయి. ఇక ఇరాన్‌ దళాల వద్ద అజదార్‌ అనే మానవ రహిత అండర్‌ వాటర్‌ వెహికల్‌ కూడా ఉంది. దీనిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్‌ పన్నుతున్న ఈ వ్యూహాలు అమెరికా-ఇజ్రాయెల్‌ ఖర్చును భారీగా పెంచాయి. హర్మూజ్‌పై ఆ దేశాలు పట్టు సాధించడం అంత సులువేం కాదన్న స్థితిని తీసుకొచ్చాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు  నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి  సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yw2JBxGieew</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mosquito-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rashmika-slams-media-over-mothers-old-audio-clip-threatens-legal-action-video-tv9d-1767394.html</loc><video:video>
	<video:title>Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..</video:title>
	<video:publication_date>2026-03-14T17:05:02+05:30</video:publication_date>
	<video:description>స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికారు. అయితే ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, తనను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం తాను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాస్తున్నారన్నారు. అది తననెంతో బాధపెట్టినా తాను మౌనంగా ఉన్నానని.. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి తనపై తీవ్ర దుష్ప్రచారం చేశారన్నారు రష్మిక. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని. సీరియస్ అయ్యారు.మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ పోస్టులను 24 గంటల్లో తొలగించాలంటూ రష్మిక వార్నింగ్ ఇచ్చారు. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు  నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి  సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి  ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/cbntkK_lVwk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/startup-founders-dilemma-last-minute-salary-hikes-and-the-it-hiring-challenge-video-tv9d-1767231.html</loc><video:video>
	<video:title>ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..</video:title>
	<video:publication_date>2026-03-14T13:30:32+05:30</video:publication_date>
	<video:description>సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ‘ప్యాకేజీ’ల డిమాండ్‌ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఘటనే ఇది. తన కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టడంతో ఒక స్టార్టప్ యజమాని ఇరిటేషన్‌కు గురయ్యారు. ఆ విషయాన్ని పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. పాత కంపెనీలో అతడు పొందుతున్న రూ.21 లక్షల ప్యాకేజీకి దాదాపు 33 శాతం హైక్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ ఆఫర్ నచ్చడంతో ఆ టెకీ దీనికి ఓకే చెప్పేశాడు. అయితే, నోటీస్ పీరియడ్ కారణంగా జాయినింగ్ కు సమయం కోరటంతో కంపెనీ కూడా సరేనని ఆఫర్ లెటర్ ఇచ్చింది. అయితే, జాయినింగ్ డేట్‌కి రెండు రోజుల ముందు, ఆ టెకీ మళ్ళీ కంపెనీని సంప్రదించాడు. తనకు మరో కంపెనీలో రూ.31 లక్షల ప్యాకేజీ ఆఫర్ వచ్చిందని చెబుతూ.. ఇంటర్వ్యూలో తాను అంగీకరించిన రూ.28 లక్షల ప్యాకేజీని రూ.36 లక్షలు చేస్తేనే ఉద్యోగంలో చేరుతానని మెలిక పెట్టాడు. ఈ పరిణామంతో స్టార్టప్ కంపెనీ ఫౌండర్‌ అయోమయంలో పడ్డారు. ‘‘ముందే అంగీకరించి చివరి నిమిషంలో ఇలాంటి డిమాండ్లు పెట్టడం ఏంటి? దీనివల్ల ప్రాజెక్టుల సమయం వృధా అవ్వడమే కాకుండా కంపెనీ బ్రాండ్ దెబ్బతింటుంది’’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు జీతం పెంచితేనే వస్తానని అనడం ఏంటని ప్రశ్నించారు. జీతం విషయంలో బేరసారాలు తప్పని తాను అనడంలేదని, అయితే అదంతా ఆఫర్ ఒప్పుకోవడానికి ముందే చేయాలని అన్నారు. తమకు కావాల్సిన ఉద్యోగి దొరికాడని ఇంటర్వ్యూలు కూడా ఆపేశామని తెలిపారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘‘ఇది ముమ్మాటికీ ప్రొఫెషనలిజం కాదు, చివరి నిమిషంలో బ్లాక్ మెయిల్ చేయడమే’’ అని కొందరు యజమానికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంది, ఎక్కువ జీతం వచ్చే చోటికి వెళ్లడంలో తప్పులేదు’’ అని కొందరు టెక్కీని వెనకేసుకొచ్చారు. మొత్తానికి ప్రస్తుత ఐటీ మార్కెట్‌లో ‘ఆఫర్ లెటర్లు’ ఇచ్చినా ..ఉద్యోగి జాయిన్ అయ్యే వరకు నమ్మకంలేని పరిస్థితి ఏర్పడిందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు  నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి  సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి  ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !  Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/BUQm7nXRg6M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/interview.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/brain-dead-woman-revives-after-pothole-jolts-ambulance-up-miracle-story-video-tv9d-1767184.html</loc><video:video>
	<video:title>Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు</video:title>
	<video:publication_date>2026-03-14T13:18:57+05:30</video:publication_date>
	<video:description>రోడ్లపై గుంతలు ప్రాణాలు తీస్తాయని తెలుసు, కానీ అవే గుంతలు పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయని ఎవరైనా ఊహించగలరా? ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆ విచిత్రం జరిగింది. ఫిలిబిత్‌కు చెందిన వినీత శుక్లా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స అందించినా ఆమె స్పృహ‌లోకి రాలేదు. వైద్యానికి ఆమె స్పందించకపోవడంతో పరీక్షించిన డాక్టర్లు &#039;బ్రెయిన్ డెడ్&#039; అని ప్రకటించారు. ఇక ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియల కోసం ఆమెను అంబులెన్స్‌లో ఫిబ్రవరి 24న ఇంటికి తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో బరేలీ-హరిద్వార్ 74వ జాతీయ రహదారిపై ఆ అంబులెన్స్ వెళ్తుండగా.. హఫీజ్‌గంజ్ వద్ద ఒక భారీ గుంతలోకి దిగి, భారీ కుదుపునకు గురైంది. &#039;బ్రెయిన్ డెడ్&#039; అయిన మహిళలో చలనం వచ్చింది. ఆమె ఊపిరి తీసుకోవడం గమనించిన భర్త కులదీప్ కుమార్ శుక్లా షాకయ్యారు. వెంటనే మళ్లీ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ మెడికల్ కేర్‌లో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమెను సోమవారం డిశ్చార్జ్ చేశారు. కోమాలో నుంచి బయటపడటమే కాదు తమతో మాట్లాడుతోందని కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. న్యూరోసర్జన్ మాట్లాడుతూ ఆమె మెదడు కండరాల్లో ప్రతిస్పందన కనిపించలేదని, సాధారణంగా 15 పాయింట్లు ఉండే ఆమె గ్లాస్గో కోమా స్కేల్ 3కి పడిపోయిందన్నారు. ఇది బ్రెయిన్ డెడ్‌కు సంకేతమని అన్నారు. నిర్దారణ పరీక్షల్లో మైడ్రియాసిస్ అంటే కళ్లు గుండ్రంగా తిరగడం కనిపించలేదని, మెదడు సంకేతాలు నిలిచిపోయాయని సూచించే లక్షణమని చెప్పారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి  సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి  ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !  Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/BDjAEKDG7b4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/viral-death.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/75-year-old-subhash-gugale-explores-india-in-nano-an-inspiring-journey-video-tv9d-1767172.html</loc><video:video>
	<video:title>నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి</video:title>
	<video:publication_date>2026-03-14T12:55:24+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా కాస్త వయసు పైబడగానే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ పుణేకు చెందిన సుభాశ్ గుగ్లే మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రోజుకు 8 గంటలు స్వయంగా నానో కారును నడుపుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పింపరీ చించవడ్ నగరానికి చెందిన సుభాశ్ గుగ్లే ఇప్పటివరకు దక్షిణ భారత్​లోని పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించారు. అలాగే సిక్కిం, పంజాబ్​ వరకు కూడా నానో కారులోనే ప్రయాణించారు. రాజస్థాన్, గుజరాత్​ రాష్ట్రాలను సందర్శించారు. ఇటీవల తన భార్య మంగళా గుగ్లేతో కలిసి పుదుచ్చేరి ప్రయాణాన్ని పూర్తి చేశారు. చిన్నప్పుడు తన తండ్రి గుర్రంపై కూర్చోబెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవారని ఆ అనుభవాలే తనలో పర్యటనపై ఆసక్తిని పెంచాయని అన్నారు. కొంతకాలం క్రితం అహ్మద్‌నగర్ నుంచి షిరిడీ వరకు చేసిన సైకిల్‌ ప్రయాణం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనీ తర్వాత టూవీలర్‌తో చిన్న చిన్న పర్యటనలు చేసూ తన ఆసక్తిని కొనసాగించాననీ ఆయన అన్నారు. ప్రయాణం తనకు మందు లాంటిదని సుభాష్‌ అంటారు. అనారోగ్యం లేదా మనసు బరువుగా ఉన్నప్పుడు మందులు తీసుకోవడం కన్నా ప్రయాణం చేయడానికే ఇష్టపడతానని తెలిపారు. ఇప్పటి యువత విదేశాల్లో పర్యటించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారని, సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేయడంపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతారని సుభాశ్ గుగ్లే అంటున్నారు. కానీ భారత్‌లో ఎన్నో అందమైన, వైవిధ్య ప్రదేశాలు ఉన్నాయని, జీవితమంతా తిరిగినా వాటిని పూర్తిగా చూడటం కష్టమని చెప్పారు. విదేశాలకు వెళ్లడానికి ఖర్చు చేసే డబ్బుతోనే భారత్‌లో పర్యటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని గుగ్లే అంటున్నారు. ప్రయాణాలు వల్ల కేవలం ప్రకృతిని చూడటమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుందని ఆయన చెప్పారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి  ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !  Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xWfkZbNspnE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nano-car.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/lpg-cylinder-booking-rules-change-rural-india-faces-45-day-wait-amid-gas-shortage-video-tv9d-1767166.html</loc><video:video>
	<video:title>సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి</video:title>
	<video:publication_date>2026-03-14T12:50:47+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌లోని సామాన్యుడి వంటగదిపై గట్టిగానే పడుతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వంటగ్యాస్ (LPG) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస కాలపరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దేశంలో గ్యాస్‌ కొరత లేదని, గృహవినియోగదారులు నిశ్చింతగా ఉండొచ్చని చెప్పిన కేంద్రం.. సిలిండర్‌ బుకింగ్‌ గడువు 25 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవరణ చేస్తూ గురువారం కొత్త అప్‌ డేట్‌ ఇచ్చింది. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు షాకిచ్చినట్టయింది. కొత్త నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, తదుపరి రీఫిల్ కోసం వినియోగదారులు ఏకంగా 45 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న 25 రోజుల గడువును పెంచడం వల్ల గ్రామీణ వాసులపై భారం పడనుంది. అయితే, పట్టణ మరియు నగర ప్రాంతాల్లో మాత్రం పాత నిబంధన ప్రకారం 25 రోజుల గ్యాప్ కొనసాగనుంది. గ్యాస్ నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికే ఈ వ్యత్యాసాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏజెన్సీలు వీటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులు ముందుజాగ్రత్తగా సిలిండర్లను బ్లాక్‌లో నిల్వ చేసుకోవడం వల్లే కొరత మరింత తీవ్రమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్‌ను నియంత్రించి, అందరికీ గ్యాస్ అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ తెలిపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !  Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/H0lYW3-q7xw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cylinder-booking-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/india-data-tax-govt-proposes-new-levy-on-internet-usage-impact-on-users-video-tv9d-1767139.html</loc><video:video>
	<video:title>ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు &#039;డేటా ట్యాక్స్&#039; కట్టాల్సిందే !</video:title>
	<video:publication_date>2026-03-14T12:48:51+05:30</video:publication_date>
	<video:description>స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చేలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయిన ఇంటర్నెట్ వినియోగాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో పాటు, యువతలో పెరుగుతున్న &#039;స్క్రీన్ టైమ్&#039;కు అడ్డుకట్ట వేసేందుకు &quot;డేటా వినియోగంపై అదనపు పన్ను&quot; విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన టెలికాం రివ్యూ సమావేశంలో ఈ అంశంపై ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం భారతీయులు ఏకంగా 229 బిలియన్ జీబీల డేటాను వాడేశారు. ఈ లెక్కన ప్రతి ఒక జీబీ డేటాపై ఒక్క రూపాయి చొప్పున ట్యాక్స్ విధిస్తే, ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ. 22,900 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. ప్రస్తుతం టెలికాం సేవలపై 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్న వినియోగదారులకు, ఈ కొత్త పన్ను భారంగా మారనుంది. అయితే, అందరిపై ఒకేలా కాకుండా ఒక నిర్దిష్ట పరిమితి దాటిన తర్వాతే ఈ ట్యాక్స్ విధించే &#039;స్లాబ్ విధానం&#039; ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ఎంతవరకు సాధ్యం? దీనివల్ల &#039;డిజిటల్ ఇండియా&#039; లక్ష్యాలకు ఆటంకం కలుగుతుందా? అనే అంశాలపై అధ్యయనం చేయాలని టెలికాం శాఖను కేంద్రం ఆదేశించింది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ నివేదిక రానుంది. ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ, నెటిజన్లలో మాత్రం అప్పుడే ఆందోళన మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:description>
<video:category>జ్యోతిష్యం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yYBxRftbawU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/internet.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gas-crisis-iran-israel-tensions-cripple-indian-hotels-hyderabad-shifts-to-firewood-video-tv9d-1767053.html</loc><video:video>
	<video:title>Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!</video:title>
	<video:publication_date>2026-03-14T12:09:00+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్రంగా కుదేలైంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో గ్యాస్ కొరతతో హోటళ్లు బంద్ అవుతున్నాయి. మరికొన్ని హోటళల్ మెనూలో వంటకాలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ క్రమంలో 48 గంటల్లో 90% రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం భాగ్యనగర హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా నగరంలోని హోటళ్లకు వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో గ్యాస్ స్టవ్‌లు వెలవెలబోతుండగా, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా మళ్లీ పాత కాలం నాటి బొగ్గు, కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నగరంలో కట్టెల దుకాణాలకు పోటెత్తుతున్నారు జనం. హోటల్‌ రంగంవారే కాకుండా సామాన్య ప్రజలు కూడా కట్టెల పొయ్యివైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, వంటలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సర్వీసులను కూడా పలు హోటళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాకపోతే రానున్న రోజుల్లో హోటల్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Harish Shankar: మహేష్‌ అభిమానులకు సారి చెప్పిన హరీష్‌  ఆయుధాలు పడుతున్న అందాల భామలు  Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు  Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/NQB5VGIghoc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hyderabad-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/harish-shankar-issues-apology-to-mahesh-babu-fans-over-social-media-controversy-video-tv9d-1765720.html</loc><video:video>
	<video:title>మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్  హరీష్ శంకర్</video:title>
	<video:publication_date>2026-03-14T10:01:01+05:30</video:publication_date>
	<video:description>డైరెక్టర్ హరీష్ శంకర్ మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ట్విట్టర్ సెషన్‌లో ఈ వివాదం చెలరేగింది. ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ఉస్తాద్ భగత్ సింగ్ మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలంటూ ట్వీట్ చేశారు. దీనికి హరీష్ శంకర్ హడావిడిలో పూర్తిగా చదవకుండా &quot;తథాస్తు&quot; అని బదులిచ్చారు. ఈ ట్వీట్ మహేష్ బాబు అభిమానుల మధ్య తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.పరిస్థితిని గుర్తించిన హరీష్ శంకర్ నిమిషాల వ్యవధిలోనే ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ఒక వివరణతో కూడిన క్షమాపణ లేఖను విడుదల చేశారు. సినిమా విడుదల ఒత్తిడి, సెన్సార్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల వల్ల తొందరపాటులో ఈ పొరపాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహేష్ బాబు పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, గతంలో చేసిన ట్వీట్లే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న వారణాసి సినిమా మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/pKwnBjvl17Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mahesh-babu-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pan-india-trend-or-planning-flaw-unpacking-telugu-star-delays-video-1766785.html</loc><video:video>
	<video:title>ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు</video:title>
	<video:publication_date>2026-03-13T22:01:51+05:30</video:publication_date>
	<video:description>మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల ఆలస్యం అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, 2024 చివర్లో పుష్పరాజ్‌గా వచ్చిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏఏ 22 ఈ ఏడాది విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం విడుదలై రెండేళ్లు దాటగా, ఆయన తదుపరి చిత్రం 2027 ఏప్రిల్‌లో రావచ్చని ప్రకటించారు. ఎన్టీఆర్ నటించిన దేవర కూడా 2024లో విడుదల కాగా, వార్ 2ను దక్షిణ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Harish Shankar: మహేష్‌ అభిమానులకు సారి చెప్పిన హరీష్‌  ఆయుధాలు పడుతున్న అందాల భామలు  Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు  Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IbDDy7nP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-02-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-harish-shankar-addresses-misunderstanding-with-mahesh-babu-fans-on-x-video-1766772.html</loc><video:video>
	<video:title>Harish Shankar: మహేష్‌ అభిమానులకు సారి చెప్పిన హరీష్‌</video:title>
	<video:publication_date>2026-03-13T22:00:18+05:30</video:publication_date>
	<video:description>స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా నిర్వహించిన క్యూ అండ్ ఏ సెషన్‌లో జరిగిన పొరపాటు ఈ వివాదానికి కారణమైంది. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని బాబ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను లేపేయాలి అంటూ చేసిన ట్వీట్‌కు, దానిలోని బాబ్ ప్రస్తావన మహేష్ బాబును ఉద్దేశించిందని పూర్తిగా అర్థం చేసుకోకుండానే హరీష్ శంకర్ తధాస్తు అని బదులిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు ఆన్‌లైన్‌లో హరీష్ శంకర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. పరిస్థితి చేయిదాటకముందే స్పందించిన హరీష్ శంకర్, సినిమా విడుదల తేదీ దగ్గరపడటం, సెన్సార్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒత్తిడి వల్ల ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా పొరపాటున కోట్ చేశానని వివరణ ఇచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆయుధాలు పడుతున్న అందాల భామలు  Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు  Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌  Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9LmXNiZF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/harish-shankar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-new-action-queens-indian-actresses-redefining-heroine-roles-video-1766765.html</loc><video:video>
	<video:title>ఆయుధాలు పడుతున్న అందాల భామలు</video:title>
	<video:publication_date>2026-03-13T21:56:51+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవి. అయితే, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందాల భామలు ఇప్పుడు సినిమా భారమంతా మోసేందుకు సిద్ధంగా ఉన్నారు, ఇందుకోసం యాక్షన్ సన్నివేశాలలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. రాబోయే చిత్రాలలో ఎంతో మంది అందాల నటీమణులు చేతిలో గన్ పట్టుకొని యాక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు  Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌  Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??  ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/CsxMzfUs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/next-gen-star-kids-gautham-ghattamaneni-leads-the-race-for-silver-screen-entry-video-1766763.html</loc><video:video>
	<video:title>Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్‌ వారసుడు.. టాలీవుడ్‌ ఎంట్రీకి సన్నాహాలు</video:title>
	<video:publication_date>2026-03-13T21:53:38+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ ఇండస్ట్రీలో తదుపరి తరం వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ వారసుల ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్కరి సినిమా కూడా అధికారికంగా పట్టాలెక్కలేదు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌  Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??  ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి  Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Lc3YQRts-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gautham-ghattamaneni.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sukumar-prepares-two-versions-for-ram-charans-upcoming-project-video-1766760.html</loc><video:video>
	<video:title>Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా</video:title>
	<video:publication_date>2026-03-13T21:51:43+05:30</video:publication_date>
	<video:description>రామ్ చరణ్ సినిమాల గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పెద్ది చిత్రం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ ఈ చర్చకు ప్రధాన కారణాలు. ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ చర్చపై తాజాగా ఒక స్పష్టత లభించింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ది సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ అభిమానులను సంతోషపరుస్తున్నారు. పెద్ది విడుదలైన వెంటనే, రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌  Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??  ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి  Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే  Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Zfppa3DZ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ram-charan-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mahesh-babus-varanasi-project-rajamouli-plans-international-song-sequences-video-1766748.html</loc><video:video>
	<video:title>Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి... కేరాఫ్‌ లాటిన్‌</video:title>
	<video:publication_date>2026-03-13T21:48:56+05:30</video:publication_date>
	<video:description>ఆస్కార్ రేంజ్‌లో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నాటు నాటు పాట విజయాన్ని రాజమౌళి అంత తేలికగా వదిలేయదలచుకోలేదు. వీలైనంత వరకు ఆ విజయాన్ని కొనసాగించి, దానికి అదనపు విలువను జోడించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వారణాసి ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు కథ, కథనం, నేపథ్యం, నటీనటులు ఎంతగా తోడ్పడ్డాయో, ఆస్కార్ స్థాయి గుర్తింపు రావడానికి నాటు నాటు పాట కూడా అంతే స్థాయిలో ప్లస్ అయ్యింది. భాష తెలియని వారు, పాటలోని పదాలకు అర్థం తెలియని వారు సైతం ఈ పాటను అమితంగా ఇష్టపడ్డారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??  ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి  Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే  Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు  Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eAZnBKsF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-song.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/samanthas-big-bollywood-plans-speculations-around-a-salman-khan-pairing-video-1766744.html</loc><video:video>
	<video:title>Samantha: సల్మాన్‌తో సామ్‌.. ఇంతకీ రోల్‌ ఏంటి ??</video:title>
	<video:publication_date>2026-03-13T21:46:43+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం నటి సమంత తదుపరి ప్రయాణంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల దృష్టి పడింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందిన సమంత, సిటాడెల్ సిరీస్‌తో తన జాతీయ స్థాయి ప్రభావాన్ని కొనసాగించారు. ఈ సిరీస్‌లతో ఉత్తరాదిన సమంతను పాపులర్ చేసిన రాజ్‌ అండ్ డీకే ఇప్పుడు ఆమెను బాలీవుడ్‌లో పెద్ద తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి  Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే  Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు  Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు  Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IMuTP8rC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/salman-khan-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-exhibitors-vs-producers-revenue-share-and-ott-window-dispute-heats-up-video-tv9d-1766702.html</loc><video:video>
	<video:title>ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి</video:title>
	<video:publication_date>2026-03-13T21:12:51+05:30</video:publication_date>
	<video:description>ఎగ్జిబిటర్లకు… డిస్ట్రిబూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్‌కి ఓకే చెప్పకుంటే… తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు… మార్చి 12 న మరోసారి బెంగళూరులో సమావేశమవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం… ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమమ్ 8 వారాల గడువు ఉండాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్లు. సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా 8 వారాల తర్వాతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవాలంటున్నారు. సినిమా థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వస్తే తాము నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్సంటేజ్ వ్యవహరంపైనా మరోసారి చర్చించారు. థియేటర్లతో రెంటల్ సిస్టమ్ రద్దు చేయాలన్నారు. ఎంతశాతం పర్సంటేజ్‌ అనేది త్వరలోనే మరో మీటింగ్ నిర్వహించి నిర్ణయిస్తామంటున్నారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ థియేటర్స్‌కి కూడా వసూళ్లలో పర్సంటేజీ ఇవ్వాలనేది ఎగ్జిబిటర్ల ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే… అద్దె ప్రాతిపదిక ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అయితే మున్ముందు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కి ఉండటం… ఎగ్జిబిటర్లు వరుస మీటింగులు పెట్టి పర్సంటేజ్‌ల వ్యవహారంపై తెగ చర్చిస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ల నిర్ణయాలపై ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ సంస్థల అధినేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే  Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు  Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు  Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్  Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ei6eX0w-X7s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/exhibitors.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mgr-controversy-rajendra-prasads-remarks-anger-kollywood-nadigar-sangam-reacts-video-tv9d-1766698.html</loc><video:video>
	<video:title>Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే</video:title>
	<video:publication_date>2026-03-13T21:08:42+05:30</video:publication_date>
	<video:description>మైక్ దొరికితే చాలు.. వివాదానికి కేరాఫ్‌గా మారుతున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్... రీసెంట్‌గా మళ్లీ ఓ వివాదానికి తెరలేపాడు. తెలుగు నటుడు కాంతారావు గొప్పదనం గురించి మాట్లాడుతూ తమిళ లెజెండరీ నటుడు MGR‌ని కించపరిచాడు.తన మాటలతో కోలీవుడ్‌ జనాలకు కోపం తెప్పించాడు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ రాజప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాడు. నాజర్ మాత్రమే కాదు.. నడిఘర్ సంఘం సభ్యుడు.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ కూడా.. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. సీనియర్ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు తాను షాక్ అయ్యానంటూ .. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఓ సుదీర్ఘ ట్వీట్ చేశాడు విశాల్.&#039;డియర్ సర్, అత్యంత గౌరవంతో అదే సమయంలో భారమైన హృదయంతో స్పందిస్తున్నా.. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరున్న మన దివంగత దిగ్గజ నటుడు MGR గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను . మరొక దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగున్నప్పటికీ.. అలా ప్రసంగిస్తున్న సమయంలోనే దిగ్గజ నటుడు MGR గారిని కించపరచడం మన ప్రజల మనోభావాలకు మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, అతి ముఖ్యమైనదో మీకు బాగా తెలిసిన విధంగా దీన్ని ముగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా మీ స్థాయి నటుడి గురించి చెడుగా మాట్లాడితే, నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఈ సమస్యకు క్షమాపణ చెబుతున్నారని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో విశాల్ రాసుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు  Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు  Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్  Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్  డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9jZmVP5DQGw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vishal.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-thalapathys-son-jason-sanjay-changes-initial-family-rift-deepens-amid-political-entry-video-tv9d-1766694.html</loc><video:video>
	<video:title>Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు</video:title>
	<video:publication_date>2026-03-13T21:05:47+05:30</video:publication_date>
	<video:description>సినిమాల్లో కింగ్‌గా.. నెంబర్ వన్‌గా ఉన్న విజయ్‌ దళపతి.. తన పొజీషన్‌ను వదులుకుని మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడులో తన అధికారాన్ని స్థాపించేందుకు.. ప్రజా సేవలో తన వైఖరి చూపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. కానీ ఈ క్రమంలోనే తన ఇంట్లోనే విజయ్‌కు ఓ సమస్య ఎదురైంది. తన భార్య .. కోర్టుమెట్లెక్కి మరీ విడాకుల పిటిషన్ వేయడం.. ఆ పిటిషన్‌లో విజయ్‌పై పలు ఆరోపణలు చేయడం అంతటా సంచలనంగా మారింది. విజయ్‌ భార్య సంగీతకు తోడు.. కొడుకు జేసన్ సంజయ్‌ కూడా తండ్రి వైఖరి పై కోపంగా ఉన్నట్టు వార్తలు బయటికి వచ్చాయి. ఇక అవి నిజం అనేలా.. ఇప్పుడు జేసన్ తన ఇంటి పేరు మార్చుకున్నట్టు మరో న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇదివరకే సోషల్ మీడియాలో విజయ్ ను అన్ ఫాలో చేసిన జాసన్ సంజయ్.. ఇప్పుడు తన ఇంటి పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తండ్రి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుకు ఇన్షియల్ గా ఉపయోగించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు జాసన్ సంజయ్ మాత్రం ఇన్షియల్ పేరును మార్చినట్లు తెలుస్తోంది. తండ్రి విజయ్ పేరుతో వచ్చే V అక్షరాన్ని తొలగించి తన తల్లి సంగీత పేరులోని s అక్షరాన్ని పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హీరోగా కాకుండా జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. సిగ్మా అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈసినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇన్షియల్ కాకుండా.. ఎస్ రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవైపు విజయ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు దళపతికి తనయుడు సైతం దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు  Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్  Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్  డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా  Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/USmSYBKe-RI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-son.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/from-selling-milk-to-colleges-malla-reddy-opens-up-about-his-50-year-journey-with-wife-kalpana-watch-video-1766546.html</loc><video:video>
	<video:title>మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..</video:title>
	<video:publication_date>2026-03-13T21:04:24+05:30</video:publication_date>
	<video:description>నేను కష్టపడ్డా.. పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా.. అంటూ తనదైన మేనరిజంతో అందరినీ అలరించే మల్లా రెడ్డి.. ఈసారి రాజకీయాల గురించి కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ వివాహ ప్రయాణాన్ని పురస్కరించుకుని TV9 పోడ్‌కాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తన సతీమణి కల్పన అని మల్లా రెడ్డి గర్వంగా చెప్పుకొచ్చారు. కష్టకాలంలో పాలు అమ్ముకున్న రోజుల్లో , ఆ తర్వాత విద్యా సంస్థలను నిర్మించే క్రమంలో ఆమె వెన్నుదన్నుగా నిలిచారని ఆయన వివరించారు. కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం, ఆమె సహనమే తన విజయ రహస్యమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియాను షేక్ చేసిన మళ్లీ పెళ్లి ఇటీవల మల్లా రెడ్డి తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా చేసిన మళ్ళీ పెళ్లి హడావుడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే విషయాలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ ముచ్చట్లన్నీ పైన వీడియోలో చూడండి..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Mln4aIze81E</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malla-reddy-podcast.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-premieres-record-rs-20-cr-pre-sales-tickets-soar-to-rs-3100-video-tv9d-1766685.html</loc><video:video>
	<video:title>Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు</video:title>
	<video:publication_date>2026-03-13T21:02:05+05:30</video:publication_date>
	<video:description>సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ &#039;ధురంధర్ 2: ది రివెంజ్&#039;.రిలీజ్‌కు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ వసూళ్లను రాబడుతోంది. ధురంధర్ 2 మూవీ మార్చి 19 కు ఒక్క రోజు ముందే అంటే మార్చి 18 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ధురంధర్ ప్రివ్యూషోస్ ఉండడంతో ఈ సినిమా టిక్కెట్ల రేట్లు ఆకాశానంటుతున్నాయి. అయినా ప్రేక్షకులు మాత్రం భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ధురందర్ 2 సినిమా టిక్కెట్ ఒక్కొక్కటి రూ. 3,100 పలుకుతోంది. అలాగే ముంబైలోని బోరివాలిలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో రిక్లైనర్ సీట్ల ధర రూ.3,100కి చేరుకుంది. ఢిల్లీలోని పివిఆర్ సెలెక్ట్ సిటీ వాక్‌లో ధర రూ.2,400 వరకు ఉంది. మెట్రో నగరాల్లో సాధారణ టికెట్ల ధర రూ.600 నుంచి 900 వరకు ఉంది. ఐమాక్స్ షోల ధర రూ.1,000 కంటే ఎక్కువ అయినప్పటికీ, చాలా షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. హిందీలోనే కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా ధురందర్ 2 చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. &#039;ధురంధర్ 2&#039; టిక్కెట్లు తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు రూ.400కి అమ్ముడవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రదేశాలలో ఈ సినిమా హిందీ వెర్షన్ టిక్కెట్లు రూ.1,000కి పైగా అమ్ముడవుతున్నాయి. తమిళనాడులో ధర పరిమితి కారణంగా ధరను రూ.166గా నిర్ణయించారు. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే &#039;ధురంధర్ 2&#039; సినిమా కోసం దాదాపు 3.50 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా విడుదలకు ముందే ఈ సినిమా భారతదేశంలో రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ సినిమా ప్రీమియర్‌కు ఇదే అత్యధిక కలెక్షన్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురందర్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ స్పై ఏజెంట్ గా నటించాడు. అలాగే ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్ ఫస్ట్ పార్ట్ ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అంతకు మించి దాదాపు రూ. 2000 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్  Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్  డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా  Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/4B6B9Op5nAw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/allu-arjuns-aa23-lokesh-kanagarajs-staggering-rs75-cr-remuneration-deal-revealed-video-tv9d-1766676.html</loc><video:video>
	<video:title>Allu Arjun: బన్నీ  సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్</video:title>
	<video:publication_date>2026-03-13T20:36:23+05:30</video:publication_date>
	<video:description>ఎట్ ప్రజెంట్ అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. AA 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయేఈ సినిమా నుంచి.. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన అనౌన్స్‌ మెంట్ గ్లింప్స్‌ సెన్సేషన్‌గా మారింది. రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. AA23 సినిమా కోసం డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌కు.. మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్... బన్నీ సినిమా కోసం.. లోకేష్‌కు ఏకంగా 75కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు.. లాభాల్లో ఒక శాతం వాటా కూడా చెల్లించనున్నారట మైత్రీ మేకర్స్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. AA23 బ్లాక్‌బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ డీల్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా.. లీక్ అయిన ఈ ఇన్ఫో మాత్రం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్  డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా  Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌  Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/VRK7QWK4GDM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lokesh-kanagaraj.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/manchu-manojs-fitness-transformation-viral-workout-photos-and-action-movie-prep-video-tv9d-1766671.html</loc><video:video>
	<video:title>Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్</video:title>
	<video:publication_date>2026-03-13T20:33:35+05:30</video:publication_date>
	<video:description>మంచు మ‌నోజ్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పటిక‌ప్పుడు కొత్త‌ద‌నంతో ప్రేక్ష‌కుల‌ను ఆయ‌న ఆక‌ట్టుకుంటుంటారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ స‌హా ప్రేక్ష‌కుల‌ను, సినీ వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. మ‌నోజ్ త‌న ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ గురించిన అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గ‌త మూడు వారాలుగా క‌ఠినంగా శ్ర‌మిస్తున్నాన‌ని ఆయ‌న ఈ పోస్ట్‌లో వెల్ల‌డించారు. అలాగే ఆయ‌న పోస్ట్ చేసిన వ‌ర్క‌వుట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌టుడిగా మ‌నోజ్ చూపిస్తోన్న ప‌ట్టుద‌ల‌, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న‌ నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండ‌టానికి సాకులు వెత‌కకుండా వాటిని ప‌క్క‌కు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయ‌న అన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాల‌ని అనుకోవ‌టం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్ర‌మంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరు. ప్రతి పంచ్, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ప‌డిపోవ‌టం, ప్రతి దెబ్బకు మీ శ‌రీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడ‌మైన‌ వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియ‌జేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా  Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌  Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా  విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qEYew4ICH_Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/manchu-manoj-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/malaika-arora-sorab-bedi-dating-rumors-sorabh-clears-the-air-after-viral-video-1766660.html</loc><video:video>
	<video:title>డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా</video:title>
	<video:publication_date>2026-03-13T20:29:53+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ నటి మలైకా అరోరా.. &#039;స్ప్లిట్స్‌విల్లా X6&#039; కంటెస్టెంట్ సోరబ్ బేడీ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని రెండు మూడు రోజులుగా బాలీవుడ్ కోడై కూస్తోంది. అలా కూస్తూనే.. వీరద్దరూ సన్నిహితంగా డ్యాన్స్‌ చూస్తూ.. కౌగిలించుకున్న వీడియోను వైరల్ చేస్తోంది. అంతేకాదు 52 ఏళ్ల మలైకా మలైకా.. 31ఏళ్ల సోరబ్‌తో ప్రమాయణం సాగించడం ఏంటి? ఇలా ఎన్ని ప్రేమాయణాలు సాగిస్తుందనే? కామెంట్లు కూడా బీ టౌన్‌లో కాస్త గట్టిగా రీసౌండ్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ గమనిస్తున్న సోరబ్.. ఈ ప్రేమ రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చాడు. అబ్బేం తమ మధ్య లవ్వు గివ్వూ లేదంటూ సోషల్ మీడియాలో చెప్పేశాడు. ముంబైలోని జుహులో మలైకా అరోరా కొత్తగా ప్రారంభించిన &#039;స్వీనీ&#039; రెస్టారెంట్ పార్టీలో తామిద్దరం కలిసి డాన్స్ చేశామని చెప్పిన సోరబ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టుగా వార్తలు వచ్చాయని.. అయితే తమ మధ్య ప్రేమ కాకుండా స్నేహం మాత్రమే ఉందంటూ సోరబ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే సోరబ్‌తో డేటింగ్ పై... మలైకా అరోరా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.ఇక ఈ విషయం పక్కకు పెడితే.. మలైకా.. డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో ఇంతకు ముందు ప్రేమలో ఉన్నారని, రీసెంట్‌గా... వాలెంటైన్స్ డేను ఇద్దరూ ఇటలీలో జరుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సోరబ్‌తో మలైకా సన్నిహితంగా డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో వైరల్ అవడంతో... మలైకా మరో లవ్‌ జర్నీ షురూ చేసిందంటూ... బీటౌన్‌ మీడియా ప్రచారం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌  Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా  విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు  చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/pYTxgZyZu3k</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malaika-arora.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/amb-multiplex-chain-mahesh-babus-ambitious-plans-for-south-india-video-tv9d-1766650.html</loc><video:video>
	<video:title>Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??</video:title>
	<video:publication_date>2026-03-13T20:19:17+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్‌ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. నెక్ట్స్‌ విశాఖ మాత్రమే కాదు.. గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ మల్టీఫ్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిపెద్ద షాపింగ్‌మాల్‌తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌  Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా  విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు  చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి  ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/wPRPKhswTrA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mahesh-babu-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hyderabad-restaurants-in-crisis-gas-shortage-forces-menu-cuts-and-old-school-cooking-video-tv9d-2-1766644.html</loc><video:video>
	<video:title>గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌</video:title>
	<video:publication_date>2026-03-13T20:14:52+05:30</video:publication_date>
	<video:description>గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు అనూహ్యంగా హైదరాబాద్‌లోని హోటల్ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల వల్ల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ హోటళ్లు వంటలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన &#039;పిస్తా హౌస్&#039; తమ మెనూలోని దాదాపు 750 రకాల వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. గ్యాస్ కొరత తీవ్రం కావడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నారు. ఆధునిక కిచెన్ల స్థానంలో మళ్లీ పాత కాలం నాటి బొగ్గు, కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీ తయారీకి కట్టెలను వాడుతున్నప్పటికీ, అన్ని రకాల వంటకాలను ఈ పద్ధతిలో చేయడం సాధ్యం కాకపోవడంతో మెనూలో చాలా రకాల వంటకాలను తగ్గించేస్తున్నారు. కేవలం పిస్తా హౌస్ మాత్రమే కాకుండా, నగరంలోని అనేక రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్లను కూడా తగ్గించేశాయి. బిర్యానీ లభించని చోట వినియోగదారులు హలీమ్ వంటి ఇతర వంటకాలతో సర్దుకుపోతున్నారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పవని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో కూడా అనేక హోటళ్లు &#039;అన్‌అవైలబుల్&#039; అని చూపిస్తుండటంతో ఫుడ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా  విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు  చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి  ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ  అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/hCxuO9CoYnw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pista-house.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-restaurants-in-crisis-gas-shortage-forces-menu-cuts-and-old-school-cooking-video-tv9d-1766628.html</loc><video:video>
	<video:title>Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా</video:title>
	<video:publication_date>2026-03-13T20:04:49+05:30</video:publication_date>
	<video:description>దేశంలో గ్యాస్ సంక్షోభం గడప దాటి వీధిన పడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటిళ్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు, లక్షలాది మంది కార్మికుల పొట్ట కొడుతున్న సామాజిక విపత్తుగా మారుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో పరిస్థితి చూస్తుంటే.. భయానకమైన కరోనా లాక్‌డౌన్ రోజులు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్ వంటి మహానగరాల్లో హోటల్ రంగం కుదేలైంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వేలాది రెస్టారెంట్లు బోర్డులు తిప్పేస్తున్నాయి. దీంతో రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్లు, క్లీనర్లు, వంట మనుషులు ఉపాధి కోల్పోయి మళ్లీ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. రోజువారీ కూలీపై ఆధారపడే కార్మికులకు పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్నారు. &quot;అప్పుడు వైరస్ చంపింది.. ఇప్పుడు గ్యాస్ కొరత చంపుతోంది&quot; అని ఓ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్యాస్‌ కొరతను అదునుగా చేసుకుని అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. విరివిగా దొరికే వాణిజ్య సిలిండర్ ధర రూ.5,000 దాటినప్పటికీ, అది హోటళ్ల వారికి అందని ద్రాక్షగా మారుతోంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తుండటంతో సామాన్య గృహిణులు కూడా వంట గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన రవాణా వ్యవస్థ స్తంభించడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గ్యాస్ సంక్షోభం కేవలం ఆర్థిక వ్యవస్థనే కాకుండా, సామాన్యుడి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన నిల్వలను పునరుద్ధరించకపోతే, ఈ &#039;ఇంధన లాక్‌డౌన్&#039; దేశాన్ని మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు  చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి  ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ  అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు  కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/z-DBhOJn8cg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lock-down.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/passenger-arrested-for-smoking-in-flight-akasa-air-incident-and-aviation-laws-video-1766588.html</loc><video:video>
	<video:title>విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు</video:title>
	<video:publication_date>2026-03-13T19:20:25+05:30</video:publication_date>
	<video:description>విమాన ప్రయాణం అంటేనే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా బీడీ కాల్చడంతో సిబ్బంది ఆగ్రహానికి గురయ్యారు. అతడి వద్ద బీడీలతో పాటు లైటర్‌ను చూసి సిబ్బంది షాకయ్యారు. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఆకాశ విమానంలో ఆశిష్ అనే వ్యక్తి ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన అతను.. అక్కడ బీడీ కాల్చాడు. వాష్‌రూమ్‌ నుంచి బీడీ పొగ, వాసన రావడం గమనించిన విమానయాన సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అతణ్ని తనిఖీ చేశారు. అతని బ్యాగ్‌లో బీడీలు, లైటర్‌ ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు గుర్తించి విమానం గోవాలో ల్యాండ్ అయ్యాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారుల కళ్లుగప్పి ప్రయాణికుడు నిషేధిత లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే లైటర్ వంటి వస్తువులను తీసుకువచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసారు. ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించి భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. విమానంలో పొగతాగడం చాలా ప్రమాదకరమని, అది తోటి ప్రయాణికులు, విమాన భద్రతకు ముప్పు కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాగే టేకాఫ్‌ కావడానికి సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్‌ తాగాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ శంషాబాద్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ లో అబుదాబికి వెళ్తున్నాడు. విమానం టేకాఫ్‌ తీసుకోవడానికి రెడీ అవుతుండగా అహ్మద్‌ రహస్యంగా సిగరెట్‌ తాగాడు. గమనించిన ఎయిర్‌హోస్టస్‌ విషయాన్ని పైలట్‌ దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్‌ను అరెస్టు చేసి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. ఎంతో క్షుణ్నంగా చేసే తనిఖీలను తప్పించుకుని అతను సిగరెట్‌తో విమానం ఎలా ఎక్కాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి  ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ  అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు  కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు  జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/K_ygSmqbizc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/beedi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bengaluru-it-officer-duped-of-gold-cash-by-parrot-astrologer-in-fake-puja-scam-video-tv9d-1766586.html</loc><video:video>
	<video:title>చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి</video:title>
	<video:publication_date>2026-03-13T19:18:04+05:30</video:publication_date>
	<video:description>ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట IT అధికారికి కుచ్చుటోపీ పెట్టాడు. అదృష్టం పదింతలు అయ్యేలా చేస్తానని చెప్పి.. లక్షల రూపాయలు దోచేశాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని భారతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వీ సత్యనారాయణ్ ఆదాయపన్ను శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యనారాయణ్‌కు కొన్ని నెలల క్రితం ఫుట్‌పాత్‌పై చిలుక జోస్యం చెప్పే శేఖర్ తో పరిచయం ఏర్పడింది. చిలుక జోస్యం ద్వారా భవిష్యత్తు చెబుతానని, ప్రత్యేక పూజల ద్వారా అదృష్టాన్ని పదింతలు చేస్తానని శేఖర్ నమ్మించాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ పూజల కోసం మొదటి సారి 50 వేల రూపాయలు ఇచ్చాడు. పూజ జరిగినా సత్యనారాయణ్ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్ద పూజలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని శేఖర్ చెప్పాడు. పూజల కోసం ఇంట్లోని బంగారం, వెండి తీసుకురమ్మన్నాడు. పూజలు అయిపోయిన వెంటనే తిరిగి ఇస్తానన్నాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ 194 గ్రాముల బంగారం, 1.3 కేజీల వెండిని తీసుకెళ్లి ఇచ్చాడు. వారం రోజులు గడిచిపోయాయి. శేఖర్‌ను బంగారం, వెండి గురించి అడగ్గా.. పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పాడు. సత్యనారాయణ్‌కు అనుమానం వచ్చింది. శేఖర్ ఉండే శ్రీ సర్కిల్‌కు వెళ్లాడు. అక్కడ శేఖర్ కనిపించలేదు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ్ పోలీసులను ఆశ్రయించాడు. శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ  అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు  కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు  జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ  తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/wEe7i-KeS5c</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fraud-alert.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/nandyal-textile-shops-unique-inauguration-sunkamma-environmental-hero-cuts-ribbon-video-tv9d-1766573.html</loc><video:video>
	<video:title>ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ</video:title>
	<video:publication_date>2026-03-13T19:13:59+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా ఏదైనా కొత్త వ్యాపారం లేదా షోరూమ్ ప్రారంభిస్తే.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనో, సెలబ్రిటీలనో పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తారు. కానీ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఓ వస్త్ర వ్యాపారి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లోకం దృష్టిలో మతిస్థిమితం లేని మహిళగా ముద్రపడిన ఒక అభాగ్యురాలితో తన కొత్త దుకాణాన్ని ప్రారంభించి, సరికొత్త ఓరవడికి శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా కందికాయపల్లెకు చెందిన సుంకమ్మ అనే మహిళ మతిస్థిమితం లేక పాణ్యం మండల కేంద్రంలో తిరుగుతూ ఉంటుంది. అయితే, ఆమె ప్రవర్తన అందరిలా ఉండదు. ఎవరూ చెప్పకపోయినా, ప్రతిరోజూ బస్టాండు మరియు షాపుల ముందు పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వచ్ఛందంగా ఏరివేస్తూ పరిసరాలను శుభ్రం చేస్తుంది. ఎవరో ఇచ్చే చిల్లర డబ్బులతో కడుపు నింపుకుంటూ, సమాజానికి మాత్రం తన వంతుగా &#039;స్వచ్ఛత&#039;ను అందిస్తోంది. సుంకమ్మ పనులను ప్రతిరోజూ గమనిస్తున్న ఒక స్థానిక వస్త్ర వ్యాపారి ఆమె నిబద్ధతకు ముగ్ధుడయ్యారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిఫలం ఆశించకుండా శ్రమిస్తున్న సుంకమ్మే తన షాపు ప్రారంభోత్సవానికి సరైన వ్యక్తి అని భావించారు. అనుకున్నదే తడవుగా, ఆ అభాగ్యురాలిని సాదరంగా ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగానే తన నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభోత్సవం చేయించారు. రాజకీయ హంగామాలు లేవు, ఆర్భాటాలు లేవు.. కేవలం మానవత్వం మరియు పర్యావరణ స్పృహ మాత్రమే అక్కడ కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు సదరు వ్యాపారి గొప్ప మనసును అభినందిస్తున్నారు. &quot;అందరూ పిచ్చిది అని వెటకారం చేస్తున్నా.. ఆమె చేస్తున్న పనిని గుర్తించి గౌరవించడం అద్భుతం&quot; అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘటన హాట్ టాపిక్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు  కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు  జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ  తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/XYyTieV8HX8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/celebrity-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/karnataka-man-declared-dead-revives-on-funeral-journey-a-medical-puzzle-video-tv9d-1766569.html</loc><video:video>
	<video:title>అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు</video:title>
	<video:publication_date>2026-03-13T19:10:34+05:30</video:publication_date>
	<video:description>మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కర్నాటకలో ఓ అద్భుతం జరిగింది. బాగల్‌కోట జిల్లా జమఖండి పట్టణంలో ముబారక్‌ అవతి అనే 65 ఏళ్ల వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై నుంచి తొలగించి శ్వాస ఆగిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో అతనిలో కదలిక వచ్చింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస మందగించి వ్యక్తి మరణించినట్లు గా భావించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని వారు సూచించారు. ఈ ఘటన బాగల్‌కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు  జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ  తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/4bV__fgvdl8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/funeral-rituals.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/singarakonda-temples-baboon-blessing-devotees-believe-its-hanuman-himself-video-tv9d-1766556.html</loc><video:video>
	<video:title>కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు</video:title>
	<video:publication_date>2026-03-13T19:08:28+05:30</video:publication_date>
	<video:description>ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఒక అరుదైన దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు..ఓ కొండముచ్చు, నేనున్నా..మీకేం భయంలేదంటూ అభయమిస్తోంది. ఆలయంలో కొండముచ్చు అభయమేంటో ఇప్పుడు చూద్దాం. శింగరకొండ ఆంజనేయ స్వామివారి ఆలయ పరిసరాల్లో గత కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువైపోయింది. గుంపులు గుంపులుగా వచ్చే కోతులు భక్తుల చేతిలోని ప్రసాదాలను, వస్తువులను లాక్కోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గురిచేసేవి. మనుషులు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాని ఈ వానర సైన్యాన్ని తరిమికొట్టేందుకు ఆలయ నిర్వాహకులు ఒక వినూత్న ఆలోచన చేశారు. కోతులకు సహజ శత్రువైన కొండముచ్చును రంగంలోకి దించారు. గతంలో అద్దంకి మున్సిపాలిటీ ఉద్యోగి కోటయ్య ఈ కొండముచ్చును నిర్వహిస్తూ ఆలయానికి తీసుకువచ్చేవారు. మధ్యలో ఆయన ఉద్యోగం మానేయడంతో కొండ ముచ్చుకూడా రాలేదు. దీంతో మళ్లీ కోతుల ఆగడాలు పెరిగాయి. భక్తుల ఇబ్బందులను గమనించిన అధికారులు, తిరిగి కోటయ్యను సంప్రదించి కొండముచ్చును ఆలయ ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొండముచ్చును చూసి..‘నువ్వు మళ్లీ వచ్చావా’ అన్నట్టుగా.. కోతులు భయపడి దూరంగా పారిపోతున్నాయి. ఈ కొండముచ్చు కేవలం కోతులను తరిమేందుకే పరిమితం కాలేదు. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఇది ఎంతో స్నేహంగా వ్యవహరిస్తోంది. భక్తుల తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా అది చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాక్షాత్తూ ఆ ప్రసన్నాంజనేయ స్వామే ఈ వానర రూపంలో తమను ఆశీర్వదిస్తున్నారని భక్తులు నమ్ముతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ  తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర  క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/sEBw5hecYFI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unpaid-wages-revenge-drivers-hijack-truck-with-524-lpg-cylinders-in-jhansi-video-1766533.html</loc><video:video>
	<video:title>జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ</video:title>
	<video:publication_date>2026-03-13T18:17:07+05:30</video:publication_date>
	<video:description>గ్యాస్‌ క్రైసిస్‌ ఇప్పుడు చోరీలకు దారితీస్తోంది. టమాటా ధరలు అమాంతం పెరిగినప్పుడు పొలాల్లో టమాటాలు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం. ఇప్పుడు గ్యాస్‌ కొరత ఏర్పడటంతో, మరోవైపు ధర కూడా పెరగడంతో గ్యాస్‌ చోరీలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తన వద్ద పనిచేసే డ్రైవర్లకు జీతం ఇవ్వకుండా వేధించిన ఓ యజమానికి, ఆ డ్రైవర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బకాయి ఉన్న రూ. 70 వేల కోసం ఏకంగా 524 ఎల్‌పీజీ సిలిండర్ల లోడుతో ఉన్న ట్రక్కునే అపహరించి, యజమానిని నిలువునా ముంచేశారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాల ప్రకారం మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో గ్యాస్ ప్లాంట్ బయట సిలిండర్ల లోడుతో నిలిపి ఉంచిన ఒక భారీ ట్రక్కు కనిపించకుడా పోయింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సిప్రి బజార్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చోరీకి సూత్రధారులు మరెవరో కాదు.. ఆ ట్రక్కు యజమాని వద్ద గతంలో డ్రైవర్లుగా పనిచేసిన జావేద్, రితిక్. తమకు రావాల్సిన రూ.70 వేల జీతం బకాయిలు ఇవ్వమంటే ఇవ్వకుండా యజమాని తరచూ తిప్పించుకోవడంతో, ప్రతీకారంతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. చోరీ చేసిన ఈ 524 సిలిండర్లను సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని ‘శివ గ్యాస్ ఏజెన్సీ’ యజమానికి రూ. 13 లక్షలకు విక్రయించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితులతో పాటు ఏజెన్సీ యజమానిని, మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 379 నిండు సిలిండర్లు, 135 ఖాళీ సిలిండర్లతో పాటు రూ. 11.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్ఎస్పీ రూ.25 వేల నగదు బహుమతిని ప్రకటించారు. జీతం ఎగ్గొట్టిన యజమానిపై ప్రతీకారం తీర్చుకోబోయి, నిందితులు ఇప్పుడు కటకటాల పాలయ్యారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర  క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qFMJMQw2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cylinders-theft.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-schools-half-day-timings-announced-education-dept-order-on-single-session-video-1766530.html</loc><video:video>
	<video:title>తెలంగాణలో ఒంటిపూట బడులు - పూర్తి షెడ్యూల్ ఇదే</video:title>
	<video:publication_date>2026-03-13T18:14:25+05:30</video:publication_date>
	<video:description>ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులకు సన్నద్ధత కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యధావిధిగా కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల విషయంలో విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఏ పాఠశాలల్లో అయితే SSC పరీక్షా కేంద్రాలు ఉన్నాయో, ఆ పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని సాధారణ రోజుల్లో మాత్రం మిగిలిన పాఠశాలల వలె ఉదయం 8:00 నుండి 12:30 వరకు ఒంటిపూట బడులుగానే కొనసాగుతాయి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ విద్యాధికారులు మరియు జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర  క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు  తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..</video:description>
<video:category>కెరీర్ - ఉద్యోగాలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5Q6jXmyo-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/half-day-schools-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ncmc-rupay-card-for-hyderabad-metro-fast-seamless-travel-with-phonepes-new-tap-and-pay-video-1766526.html</loc><video:video>
	<video:title>హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం</video:title>
	<video:publication_date>2026-03-13T18:12:24+05:30</video:publication_date>
	<video:description>మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూలు, చిల్లర సమస్యలు, అన్నింటికీ మించి ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో ఎదురయ్యే నెట్‌వర్క్ ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ PhonePe, హైదరాబాద్ మెట్రో సహకారంతో ‘ఆన్-ది-గో’ రూపే కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు &#039;నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు&#039; పరిధిలో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ సరిగ్గా లేకపోయినా మెట్రో గేట్ల వద్ద కేవలం &#039;ట్యాప్-అండ్-పే&#039; పద్ధతిలో తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. ప్రయాణికులు మెట్రో స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్‌తో కార్డు యాక్టివేట్ అవుతుంది. ఇది ప్రీపెయిడ్ విధానంలో పనిచేస్తుంది కాబట్టి, యూపీఐ ద్వారా గరిష్ఠంగా రూ. 2,000 వరకు బ్యాలెన్స్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా NCMC వ్యవస్థ ఉన్న అన్ని మెట్రోలు, బస్సులు, టోల్‌ప్లాజాలు మరియు పార్కింగ్ కేంద్రాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సరికొత్త సేవలతో హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా మారనుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర  క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు  తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..  “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8CCGfucN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hyderabad-metro.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/srisailam-pilgrimage-ugadi-padayatra-to-mallanna-devotion-amidst-heat-video-1766521.html</loc><video:video>
	<video:title>ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర</video:title>
	<video:publication_date>2026-03-13T18:10:16+05:30</video:publication_date>
	<video:description>ఉగాది సమీపిస్తున్న వేళ శివభక్తుల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ భక్తుడు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామివారి దర్శనానికి ఏకంగా సాష్టాంగ యాత్ర చేస్తూ వెళ్తే.. ఇప్పుడు ఇంకొందరు భక్తులు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా.. వందల కిలోమీటర్లు పాదయాత్రగా మల్లన్నదర్శనానికి క్యూకడుతున్నారు. ఎర్రటి ఎండ నిప్పులు చెరుగుతున్నా, కాళ్ల కింద నేల సెగలు కక్కుతున్నా.. వారి అడుగులు తడబడవు. ఐదు వందల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం.. అయినా వారి నోట వినిపించేది &quot;ఓం నమశ్శివాయ&quot; అనే మంత్రమే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కర్ణాటక నుంచి వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తుల పాదయాత్ర ఇప్పుడు భక్తికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ పాదయాత్రలో భక్తులు చేస్తున్న సాహసాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొందరు భక్తులు కాళ్లకు ఏకంగా ఎనిమిది అడుగుల పొడవైన కర్రలు కట్టుకుని, అత్యంత కష్టసాధ్యమైన రీతిలో కొండకోనల్లో నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరికొందరు భక్తులు కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే, ఇంకొందరు స్వామివారి పల్లకీలను, రథాలను మోస్తూ భక్తిని చాటుకుంటున్నారు. కన్నడిగులు భ్రమరాంబిక దేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా ఉగాదికి కొత్త బట్టలు, కానుకలతో అల్లుడి ఇంటికి వెళ్తున్నామన్నంత మమకారంతో ఈ యాత్ర చేస్తారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరూ వెనకడుగు వేయడం లేదు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరం అలసిపోయినా మల్లన్న స్మరణే వారికి అమృతధార అవుతోంది. కర్ణాటక నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, ఆత్మకూరు, నల్లమల అడవుల గుండా సాగుతూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటోంది. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు, దాతలు అన్నదానం, మజ్జిగ, మందులు పంపిణీ చేస్తూ భక్తుల సేవలలో తరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు  తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..  “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ElrAeniW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hanamkonda-black-magic-kamalapur-animal-sacrifice-sparks-public-fear-video-1766515.html</loc><video:video>
	<video:title>క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!</video:title>
	<video:publication_date>2026-03-13T18:06:27+05:30</video:publication_date>
	<video:description>హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. వంగపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పొట్టేలును బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అర్ధరాత్రి వేళ గ్రామ పొలిమేరల్లోని నాలుగు దారుల కూడలి వద్ద క్షుద్ర శక్తులను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికంగా భయం నెలకొంది. ముఖ్యంగా రోడ్డుపై పొట్టేలును బలిచ్చి, దాని తల మరియు మొండెంను వేరు చేసిన తీరు చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. ఉదయాన్నే ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు, రైతులు ఈ భయానక దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. ఏదో చేతబడి జరిగిందని, తమ గ్రామానికి ఏం కీడు జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖులు చేసే పనులేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే, జనసంచారం ఉన్న రోడ్లపై ఇలాంటి భీభత్సమైన దృశ్యాలతో భయాందోళనలు కలిగించే వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని వంగపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు  తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..  “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MNk9jyWW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/black-magic-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/gas-shortage-crisis-ram-rasoi-ayodhya-stops-free-meals-devotees-disappointed-video-1766482.html</loc><video:video>
	<video:title>గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు</video:title>
	<video:publication_date>2026-03-13T18:01:49+05:30</video:publication_date>
	<video:description>రామజన్మభూమి అయోధ్యలో భక్తులకు నిరంతరం అన్నదానం చేసే &#039;రామ్ రసోయి&#039; సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన గ్యాస్ కొరత ప్రభావం నేరుగా ఆలయ వంటశాలలపై పడింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల వంటలు సిద్ధం చేయడం సాధ్యం కాకపోవడంతో, భక్తులకు అందించే ఉచిత భోజన సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ప్రతిరోజూ దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు అయోధ్యను సందర్శిస్తుంటారు. రామ్ లల్లా దర్శనం తర్వాత భక్తులందరూ రామ్ రసోయిలో భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఒక్కసారిగా సేవలు రద్దు కావడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న నిల్వలతో కొద్దిమందికి మాత్రమే భోజనం అందించగలిగామని,  ప్రస్తుతం అత్యవసర పరిస్థితి తలెత్తడంతో సేవలు పూర్తిగా రద్దు చేయక తప్పలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం సామాన్యుడి వంటగది నుంచి పుణ్యక్షేత్రాల వంటశాలల వరకు పాకింది. గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని, తద్వారా రామ్ రసోయి వంటి సేవా కార్యక్రమాలు పునఃప్రారంభం కావాలని భక్తులు కోరుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..  “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LMOAKubH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ayodhya-gas-effect.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/h-1b-visa-nightmare-indian-stuck-in-india-us-return-impossible-life-at-risk-video-1766434.html</loc><video:video>
	<video:title>తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..</video:title>
	<video:publication_date>2026-03-13T17:01:44+05:30</video:publication_date>
	<video:description>అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తూ స్థిరపడిన ఓ భారతీయ మహిళ, తన జీవితంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు భారత్‌కు వచ్చిన ఆమె, తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీసా అపాయింట్‌మెంట్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఏళ్ల తరబడి నిర్మించుకున్న జీవితం కళ్ల ముందే కూలిపోతుండటంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు ఒకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ &#039;రెడిట్&#039; ద్వారా షేర్‌ చేసారు. ‘తన స్నేహితురాలు తన తల్లి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె జీవితం, ఇల్లు, ఉద్యోగం, బాధ్యతలు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ఇంటి లోన్, కారు లోన్ ఈఎంఐలు ఆగవు కదా’ అంటూ ఆయన తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. వీసా స్లాట్ దొరకకపోతే, అమెరికాలోని తన ఇల్లు, ఇతర ఆస్తులను అమ్ముకోవడానికి కూడా ఆమె సిద్ధపడుతున్నారని తెలిపారు. హెచ్‌-1బీ వీసాదారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం కొత్తేమీ కాదు. ఇటీవల అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించడం వంటి చెకింగ్‌లతో వీసా ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెడిట్ గ్రూపులో పెట్టిన ఈ పోస్ట్ వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. కుటుంబానికి దూరంగా విదేశాల్లో ఉంటున్న అనేక మంది ఈ కథనంతో ఏకీభవించారు. &quot;తాత్కాలిక వీసాను శాశ్వత నివాసంగా భావించకూడదు. ఈ నిబంధనలు ఎప్పుడైనా మారవచ్చు. జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా అదే నిజం&quot; అని వ్యాఖ్యానించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/nWyYT9X2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/h1b-visa.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/indian-pilot-deepika-adhanas-heroic-gulf-rescue-169-lives-saved-amidst-tension-video-1766231.html</loc><video:video>
	<video:title>&quot;అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు&quot; రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు</video:title>
	<video:publication_date>2026-03-13T17:00:20+05:30</video:publication_date>
	<video:description>ఫరీదాబాద్ యువతి 23 ఏళ్ల దీపికా అధానా.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న మనవాళ్లను రక్షించేందుకు మృత్యువుతో పోరాడింది. తిరిగి వస్తానో లేదో తెలియననే మాటలను తల్లికి చెబుతూనే యుద్ధానికి సిద్ధమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కి పైలట్‌గా యూఏఈ వెళ్లి మరీ అక్కడ చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. వచ్చిన వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆమె తన కూతురు ధైర్యం చూసి మురిసిపోయారు. ఇంత మంది ప్రాణాలను తన కూతురు కాపాడడం గర్వంగా ఉందంటూ ఆనంద భాష్పాలు కార్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. తన ప్రాణాలకు తెగించి మాతృభూమి కోసం నిలబడింది 23 ఏళ్ల పైలెట్. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేస్తుండగా... గగనతలం ప్రమాదకరంగా మారింది. యూఏఈలో చిక్కుకుపోయిన 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చి వార్తల్లో నిలిచింది ఫరీదాబాద్‌కు చెందిన పైలట్ దీపికా అధానా. అయితే ఆమె ఈ రెస్య్కూ ఆపరేషన్ చేపట్టడానికి ముందు తన తల్లికి చేసిన మెసేజ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల దీపికకు మార్చి 6 ఉదయం 10 గంటలకు కాల్‌ వచ్చింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు వెళ్లి అక్కడ చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చాలని అధికారులు సూచించారు. అయితే నిజానికి ఆ విమానాన్ని ఆమె స్నేహితురాలు నడపాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆ బాధ్యత దీపికపై పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న ప్రాంతం కావడంతో.. బయలుదేరే ముందు ఆమె తన తల్లితో అన్న మాటలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. &quot;అమ్మా.. బై బై. నేను తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు&quot; అని చెప్పి ఆమె విమానం ఎక్కింది. ఆరుగురు మహిళా సిబ్బందితో ఈ విమానం రాస్ అల్ ఖైమా చేరుకుంది. అయితే తిరుగు ప్రయాణంలో ఒక భయంకరమైన క్షణం ఎదురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ధైర్యం కోల్పోకుండా దీపికా బృందం విమానాన్ని నడిపింది. కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ కమ్యూనికేషన్ పునరుద్ధరించబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా అనేక సవాళ్ల మధ్యే 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. వచ్చిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి సురక్షితంగానే ఇండియా చేరుకున్నట్లు చెప్పగా.. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు అంతా తెగ సంబరపడిపోయారు. ముఖ్యంగా ఆమె తల్లి బాబ్లీ అధానా మాట్లాడుతూ &quot;నా బిడ్డ ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు చాలా గర్వంగా ఉంది&quot; అని మురిసిపోయారు. 2020లో ఇంటర్ పూర్తి చేసిన దీపిక.. కోవిడ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటి నుంచే చదువుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. ఆ తర్వాత గ్రీస్, ఇస్తాంబుల్‌లో శిక్షణ పొంది ఎయిర్ బస్ A320 విమానాలను నడపడంలో నైపుణ్యం సంపాదించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Q94PVcmq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/indian-pilot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/cm-revanth-reddy-urges-allu-arjun-to-consider-acting-in-hollywood-films-in-the-future-1766197.html</loc><video:video>
	<video:title>అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి: రేవంత్ రెడ్డి</video:title>
	<video:publication_date>2026-03-13T13:10:41+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్ లోని కోకాపేటలో అల్లు సినిమాస్ ను గ్రాండ్ గా ప్రారంభించింది అల్లు అరవింద్ ఫ్యామిలీ. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ను ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాను ప్రారంభించినందుకు అల్లు కుటుంబానికి, అల్లు అరవింద్,  అల్లు అర్జున్‌ కు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అల్లు రామలింగయ్య గొప్ప వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారని, తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారని కొనియాడారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం హైదరాబాద్ నగరానికి, సినిమా పరిశ్రమకు గొప్ప గుర్తింపు తెస్తుందని అన్నారు.  తనను తాను సినిమా అభిమానిగా అభివర్ణించుకున్న సీఎం, సినిమా ఎలా అభివృద్ధి చెందుతుందో గుర్తుచేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నో కలర్స్, ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, డాల్బీ, విఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక ఆవిష్కరణలతో మన దేశంలో సినిమా వేగంగా అభివృద్ధి చెందిందని సీఎం పేర్కొన్నారు. బాహుబలి, కల్కి, అరుంధతి వంటి డిజిటల్ సౌండ్‌తో కూడిన సాంకేతిక నిపుణతతో కూడిన సినిమాలు తీసినప్పటికీ, వాటిని ప్రదర్శించడానికి తగిన థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం నిరుపయోగంగా మారుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ డాల్బీ థియేటర్ 500-700 సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తుందని, ఇది పెద్ద స్క్రీన్‌లపై ఎక్కువ మందితో సినిమా చూసిన పాత అనుభూతిని తిరిగి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా భవిష్యత్తులో అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాకుండా, హాలీవుడ్‌లో కూడా రాణించాలని, అక్కడికి కూడా మన సినిమా రీచ్ అవ్వాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.  ﻿  మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/allu-arjun-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/james-cameron-in-deliberation-over-avatar-4s-future-after-third-instalments-reception-video-tv9d-1765719.html</loc><video:video>
	<video:title>అవతార్ 4 అప్‌డేట్.. జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే?</video:title>
	<video:publication_date>2026-03-13T10:39:02+05:30</video:publication_date>
	<video:description>అవతార్ 3కి ఆశించిన స్పందన రాకపోవడంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 4 భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని, అయితే మునుపటి మూడు చిత్రాలను సమీక్షించిన తర్వాతే తదుపరి భాగంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.ప్రాజెక్ట్‌పై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆయన తీరును బట్టి చూస్తే, ఈ విషయంపై ఆయన లోతైన ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇటీవల మీడియాతో మాట్లాడిన జేమ్స్ కామెరూన్, అవతార్ 4 ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే విడుదలైన మూడు చిత్రాలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాతే తదుపరి భాగం చేయాలా వద్దా అనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అవతార్ 3లో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులకు చూసిన సన్నివేశాలనే చూసినట్టు అనిపించడంతో పెద్దగా స్పందన రాలేదు.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/70k8Qm1or3w</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/avatar-4-update.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/human-interest/a-mother-squirrel-saves-her-baby-squirrel-from-danger-in-jagitial-district-1766091.html</loc><video:video>
	<video:title>Viral Video: బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. చిటారు కొమ్మలో చిక్కుకున్న పిల్ల కోసం..!</video:title>
	<video:publication_date>2026-03-13T10:30:58+05:30</video:publication_date>
	<video:description>అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు అంటారు. అది మనుషులకే కాదు.. మూగజీవాలు.. జంతువుల్లో కూడా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చూస్తే నిజంగా అమ్మతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో ఓ ఎండిపోయిన చెట్టుపై ఉడత తల్లి తన బిడ్డతో కలిసి ఉంది. ఆడుకుంటూ ఉండగా చిన్న ఉడత అనుకోకుండా సన్నని కొమ్మపైకి వెళ్లింది. అయితే ఆ కొమ్మ ముందుకు దారి లేక ప్రమాదకరంగా మారింది. ఇది గమనించిన తల్లి ఉడత.. తన బిడ్డను కాపాడేందుకు ఆ దిశగా వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ కొమ్మ చాలా సన్నగా ఉండటంతో విరిగిపోయే ప్రమాదం ఉండటంతో కాసేపు వెనక్కి వచ్చింది. అయితే తన బిడ్డ ప్రమాదంలో ఉందని భావించిన తల్లి ఉడత.. ధైర్యంగా ముందుకు దూకి చిన్న ఉడతను ఎత్తుకుని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లింది. ఈ అరుదైన దృశ్యాలు అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురి చేశాయి. తల్లి ప్రేమకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.  మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/jZtbRnFQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mother-squirrel-saves-her-baby-squirrel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/summer-showdown-actresses-eye-crucial-hits-in-tollywood-and-bollywood-video-tv9d-1765377.html</loc><video:video>
	<video:title>శ్రీలీల టు జాన్వీ.. ఈ సమ్మర్‌లో గ్లామర్‌ టూర్‌</video:title>
	<video:publication_date>2026-03-13T09:50:01+05:30</video:publication_date>
	<video:description>ఈ సారి వేసవిలో వాతావరణం ఎలా ఉన్నా, సినిమాల ఫలితాలు మాత్రం నటీమణులకు అత్యంత కీలకం కానున్నాయి. ఈ విషయంలో హీరోలతో పోలిస్తే, హీరోయిన్లలోనే కొంత ఎక్కువ ఒత్తిడి కనిపిస్తోంది. శ్రీలీల నుండి జాన్వీ కపూర్ వరకు, అనేకమంది తారలు ఈ సమ్మర్‌లో ఒక భారీ హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీలీల ఈ వేసవిలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విజయం టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నారు. రాశీ ఖన్నా కూడా ఇదే తరహా కోరికతో ఉన్నారు. మృణాల్ ఠాకూర్ సీతారామంతో విశేష గుర్తింపు పొంది, ఇప్పుడు డెకాయిట్తో తెలుగులో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HfRLj6f-2NA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-stars-prabhas-and-allu-arjun-turn-focus-to-malayalam-cinema-video-tv9d-1765376.html</loc><video:video>
	<video:title>దూకుడు మీదున్న డార్లింగ్‌.. తగ్గేదేలే అంటున్న బన్నీ!</video:title>
	<video:publication_date>2026-03-13T09:15:01+05:30</video:publication_date>
	<video:description>తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప చిత్ర విజయానంతరం క్రాస్ ఓవర్ కాంబినేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి కోలీవుడ్ దర్శకులతో ఆయన రాబోయే చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో, డార్లింగ్ ప్రభాస్ కూడా పొరుగు భాషల దర్శకులతో పనిచేయడంలో ముందున్నారు. ఓం రౌత్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులను ప్రోత్సహించిన ప్రభాస్, ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల మలయాళ దర్శకుడు దినజిత్ అయ్యతన్ ప్రభాస్‌ను కలవడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే చర్చ మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/p8gaPijsDro</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-banny.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tamannaahs-avantika-look-the-new-inspiration-for-heroines-samyuktha-and-ritu-varma-video-tv9d-1765378.html</loc><video:video>
	<video:title>తమన్నా స్టైల్ ని కాపీ చేస్తున్న బ్యూటీస్‌</video:title>
	<video:publication_date>2026-03-13T08:30:01+05:30</video:publication_date>
	<video:description>ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే లేదా ఒక లుక్ ట్రెండ్ సెట్ చేస్తే, చాలామంది దాన్ని ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం హీరోయిన్ల విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నా సెట్ చేసిన ఒక లుక్ చర్చనీయాంశంగా మారింది. బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక పాత్రలో గ్లామర్‌కు దూరంగా, ఒక వారియర్ లాగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ లుక్ అప్పట్లో సంచలనం సృష్టించింది. తమన్నా అవంతిక లుక్‌కు ఫిదా అయిన ఆడియన్స్, అప్పటినుండి పీరియాడిక్ సినిమాల్లో హీరోయిన్ల వారియర్ లుక్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే స్టైల్‌ను చాలామంది హీరోయిన్లు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో సంయుక్త, అలాగే గోపీచంద్ సినిమాలో రీతూ వర్మ లుక్స్ తమన్నా అవంతిక లుక్‌ను గుర్తు చేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-4h5zDrb7f8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tamannah.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/passengers-viral-video-sparks-debate-on-civic-sense-in-indian-trains-1765639.html</loc><video:video>
	<video:title>రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌</video:title>
	<video:publication_date>2026-03-12T18:03:02+05:30</video:publication_date>
	<video:description>తన బోగీలో 20 నుంచి 30 మంది సభ్యుల కుటుంబం కూడా చేరిందనీ రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. అరుపులు, కేకలు, పాటలతో హోరెత్తించారనీ మన్మోహన్ వర్మ పోస్ట్‌లో తెలిపారు. డ్యాన్స్ చేస్తూ రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారనీ ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారనీ రాసుకొచ్చారు. దాంతో చిర్రెత్తు కొచ్చిన అతను రైల్వే హెల్ప్‌లైన్‌కు 139కి ఫిర్యాదు చేసారట. రైల్వే పోలీసులు వచ్చి వారికి వార్నింగ్‌ ఇచ్చారని తెలిపారు. ‘‘రైల్వే కోచ్‌ అనేది పబ్లిక్‌ ప్లేస్‌. మన సొంత స్థలం కాదు.. దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్‌ సెన్స్‌ కరువైందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్‌ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదు రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7l3lJkll-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/reels-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/the-health-benefits-of-clay-pot-water-a-natural-choice-for-summer-hydratio-1765646.html</loc><video:video>
	<video:title>వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!</video:title>
	<video:publication_date>2026-03-12T17:35:01+05:30</video:publication_date>
	<video:description>చాలా మందికి బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా జలుబు చేస్తుంది. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే వారికి జలుబు రాదు. వేసవిలో మన దాహాన్ని తీర్చి ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. అందుకే చాలామంది తమ ఇళ్లలో ఫ్రిడ్జ్‌ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రిజ్‌ వాటర్‌కి బదులుగా ఆ నీటిని తాగుతూ మండే వేసవిలో చల్లటి నీళ్లు తాగాలన్న తమ కోరికను తీర్చుకుంటారు. వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపిస్తుంది. అయితే అంత చల్లదనాన్ని మన సున్నితమైన గొంతు తట్టుకోలేదు. ఫలితంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు వస్తుంటాయి. మట్టి కుండలో నీటిని తాగడం మంచిది. మట్టి సహజసిద్ధ కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి.. మన గొంతు ఎంత చల్లదనాన్నైతే తట్టుకుంటుందో అంతే చల్లటి నీటిని మనకు అందిస్తుంది.మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ దాగుంటుంది. ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు. వేసవిలో వడదెబ్బ తగలడం సహజం. అలా జరగకూడదంటే మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TdRWL39J-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/claypot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/supreme-court-approves-passive-euthanasia-for-harish-rana-after-13-years-in-coma-1765638.html</loc><video:video>
	<video:title>13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు.?</video:title>
	<video:publication_date>2026-03-12T17:20:01+05:30</video:publication_date>
	<video:description>ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. 2013 ఆగస్టు 20న రాఖీ పండగ రోజు ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా.. అతడి హెల్త్ కండీషన్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు హరీశ్‌ను చూసుకుంటూ.. ఆర్థికంగా, మానసికంగా బాగా చితికిపోయారు. హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరీశ్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ శ్వాస కోసం , గాస్ట్రోస్టమీ ట్యూబ్ ఆహారం కోసం వాడుతున్నాడని తెలిపింది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడా నిరాశే ఎదురైంది. హరీశ్‌ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి స్పష్టమైన నివేదికలు ఇవ్వడంతో.. వాటి ఆధారంగా మరోసారి వారు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హరీశ్ మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి పాసివ్ యూతనేషియాకు అనుమతించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన తొలి కేసుగా నిలిచింది.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4G3sKBSO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/karunya-maranam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-video-fathers-hands-tremble-holding-newborn-for-the-first-time-1765637.html</loc><video:video>
	<video:title>ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!</video:title>
	<video:publication_date>2026-03-12T17:03:01+05:30</video:publication_date>
	<video:description>ఆపరేషన్ రూమ్ బయట ఆందోళనగా వేచి చూస్తున్న తండ్రికి, అప్పుడే పుట్టిన పసికందును డాక్టర్ అప్పగించారు. బిడ్డను చూడగానే ఆ తండ్రి ఆనందంతో కంగారు పడటం నెటిజన్‌లను ఆకట్టుకుంది. ఆ చిన్నారిని ఎలా ఎత్తుకోవాలో తెలియక, ఎక్కడ నలిగిపోతుందో అన్న భయంతో అతని చేతులు వణకడం అందరినీ కదిలించింది. తర్వాత డాక్టర్ ధైర్యం చెప్పి, బిడ్డను ఎలా పట్టుకోవాలో నేర్పించిన తర్వాతే ఆ తండ్రి కుదుటపడ్డాడు. తండ్రి ప్రేమలోని లాలిత్యాన్ని, బిడ్డ పట్ల బాధ్యతను చాటిచెప్పే ఆ మధుర క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫాదర్ మొమెంట్‌.. ప్రపంచంలోని అత్యంత బలవంతుడైనా.. తన బిడ్డను మొదటిసారి ఎత్తుకునేటప్పుడు ఆ చేతులు వణకాల్సిందే!’ అంటూ డాక్టర్ సుగన్య ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు 20 కోట్ల వ్యూస్‌కు పైనే సాధించింది. నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘తండ్రి ప్రేమలోని స్వచ్ఛతకు ఇది నిదర్శనం’ అని ఒకరు, ‘ఒక తండ్రికి తన బిడ్డ కంటే విలువైన నిధి ప్రపంచంలో మరొకటి ఉండదు’ అని మరొకరు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ‘నాకు ఫస్ట్ పుట్టిన బేబీని ఎత్తుకున్నప్పుడు ఇలానే ఉద్వేగానికి లోనయ్యాను.. అని చాలా మంది కామెంట్ల రూపంలో తెలియజేశారు.  మరిన్ని వీడియోల కోసం : ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట! భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా! ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ! మరణం సైతం విడదీయలేని మహా బంధం! మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uoFBDQs9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/father-mooment.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/visakhapatnam-womans-terrifying-encounter-with-cobra-in-washroom-1765610.html</loc><video:video>
	<video:title>వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..</video:title>
	<video:publication_date>2026-03-12T16:45:02+05:30</video:publication_date>
	<video:description>షీలానగర్‌లోని ఒక ఇంట్లో మహిళా యజమాని ఎప్పటిలాగే తన బెడ్ రూమ్‌లోని వాష్ రూమ్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాక, కమోడ్ వైపు చూడగానే ఆమె గుండె ఝల్లుమంది. కమోడ్ లోపల ఏదో నల్లటి ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. అది ఏంటని తదేకంగా చూసేలోపే.. ఒక్కసారిగా ఒక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది! ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ, తలుపు తీసుకుని బయటకు పరుగులు తీసింది. వెంటనే తేరుకుని వాష్ రూమ్ డోర్ లాక్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు, కమోడ్‌లో దాగి ఉన్న ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా బయట ఉండే వాష్ రూమ్‌లలో పాములు రావడం చూస్తుంటాం. కానీ బెడ్ రూమ్ లోపల ఉన్న కమోడ్‌లోకి పాము రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెప్టిక్ ట్యాంక్ పైపుల ద్వారా ఎలుకలను వేటాడుతూ ఈ పాము లోపలికి వచ్చి ఉంటుందని స్నేక్ క్యాచర్ అభిప్రాయపడ్డారు. ఆ మహిళ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఆ కాలనాగు కాటుకు బలైపోయేది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7LqXtYOM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/wash-room-door.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/madakasira-mla-ms-rajus-heartfelt-gesture-transforms-cobblers-life-1765609.html</loc><video:video>
	<video:title>రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే!</video:title>
	<video:publication_date>2026-03-12T16:35:01+05:30</video:publication_date>
	<video:description>రాజకీయ నాయకులంటే కేవలం హామీలు ఇచ్చేవారే కాదు, పేదవాడి కన్నీరు తుడిచే వారూ ఉంటారని నిరూపించారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్న ఒక సామాన్యుడి జీవితంలో ఆయన వెలుగులు నింపారు.మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద రామాంజనేయులు అనే వ్యక్తి ఏళ్లుగా చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, కారు ఆపి రామాంజనేయులును పలకరించారు. రోడ్డుపై వచ్చే అరకొర ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉందని, ఒక చిన్న షాపు పెట్టుకోవాలని ఉందని ఆ పేదవాడు తన గోడును ఎమ్మెల్యేకు వినిపించాడు. రామాంజనేయులు పరిస్థితికి చలించిపోయిన ఎమ్మెల్యే, ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా నెల రోజుల్లోనే తన సొంత నిధులు రూ.2 లక్షలతో అన్ని హంగులతో కూడిన ఒక కొత్త చెప్పుల దుకాణాన్ని ఏర్పాటు చేయించారు. దుకాణాన్ని ప్రారంభించడమే కాకుండా, అందులో స్వయంగా చెప్పులు కొనుగోలు చేసి మొదటి బోణీ కూడా చేసి అతన్ని ప్రోత్సహించారు. రోడ్డు పక్కన కూర్చునే తమకు ఒక గౌరవప్రదమైన ఉపాధిని కల్పించిన ఎమ్మెల్యేకు రామాంజనేయులు కుటుంబం కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు నేను ఒక షాపుకు యజమానినయ్యానంటే అది ఎమ్మెల్యే గారి చలవే&quot; అని రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేపట్టినప్పుడు సమాజంలో వారిపై గౌరవం మరింత పెరుగుతుందని స్థానికులు కొనియాడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zgMQ0y0F-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mla-sanubuthi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/cobra-wraps-around-goddess-idol-at-puttaparthi-temple-devotees-perform-pujas-1765608.html</loc><video:video>
	<video:title>అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకొన్న నాగుపాము..భక్తితో పూజలు!</video:title>
	<video:publication_date>2026-03-12T16:20:01+05:30</video:publication_date>
	<video:description>పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లి చాపల చెరువు గంగమ్మ ఆలయంలో అద్భుతం జరిగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు ఆరు అడుగుల పొడవున్న ఒక నాగుపాము సాక్షాత్తు అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకుని స్థానికంగా సంచలనం సృష్టించింది. తెల్లవారుజామున ఆలయ తలుపులు తీసిన పూజారి అక్కులప్పకు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. గంగమ్మ విగ్రహాన్ని ఆరు అడుగుల కాలనాగు చుట్టేసి పడగ విప్పి ఉండటంతో ఆయన ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, ఆనోటా ఈనోటా ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అది కేవలం పాము కాదని, సాక్షాత్తు ఆ నాగమ్మే గంగమ్మను దర్శించుకోవడానికి వచ్చిందని భావించిన గ్రామస్తులు అమ్మవారికి, పాముకు కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయినప్పటికీ పాము బయటకు వెళ్లకపోవడంతో.. చివరకు స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి, విగ్రహానికి ఏమాత్రం హాని కలగకుండా అత్యంత చాకచక్యంగా ఆ నాగుపామును బంధించారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాము వెళ్ళిపోయినప్పటికీ, సాక్షాత్తు విగ్రహం పైనే పాము తిష్ట వేయడం శుభశకునమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rmPSUBV7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-in-temple.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/indias-lpg-shortage-government-promises-60-hour-delivery-amidst-crisis-1765601.html</loc><video:video>
	<video:title>గ్యాస్ కష్టాలకు చెక్: 60 గంటల్లోనే సిలిండర్ డెలివరీ!</video:title>
	<video:publication_date>2026-03-12T16:10:01+05:30</video:publication_date>
	<video:description>హార్ముజ్ జలసంధిలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం వేగంగా స్పందించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర రూట్ల ద్వారా చమురు దిగుమతులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అయితే, గ్యాస్ కొరత దృష్ట్యా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిబంధనలు విధించింది. కొన్ని రోజుల పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించడంతో వ్యాపార రంగంపై ప్రభావం పడుతోంది. సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం &#039;ఎస్మా&#039; చట్టాన్ని కూడా అమలు చేస్తోంది. మరోవైపు ధరల సెగ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 చొప్పున కేంద్రం పెంచింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, సరఫరా మెరుగుపడుతుందన్న కేంద్రం ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లయింది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/YLRvW591-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-effect-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rare-snake-dance-in-araku-valley-goes-viral-captivating-locals-and-tourists-1765606.html</loc><video:video>
	<video:title>ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!</video:title>
	<video:publication_date>2026-03-12T16:01:01+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకు లోయలో ఒక అరుదైన దృశ్యం స్థానికులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. అరకు వ్యాలీ మండలం బస్కి పంచాయితీ పరిధిలోని గుగ్గుడు గ్రామంలో మధ్యాహ్నం వేళ జంటపాములు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన &#039;సయ్యాట&#039; నెట్టింట సెన్సేషన్‌గా మారింది.స్థానిక గ్రామస్తులు తమ జీడిమామిడి తోటల్లో పనులకు వెళ్తుండగా, పంటచేల మధ్య ఈ జంటపాములు కనిపించాయి. నీరెండ పడుతున్న వేళ, రెండు భారీ సర్పాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా పెనవేసుకుంటూ ఆకాశం వైపు ఎగిసిపడుతూ నృత్యం చేశాయి. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే, జనావాసాలకు దగ్గరగా, ఇంత స్పష్టంగా ఈ దృశ్యం కనిపించడంతో అటుగా వెళ్తున్న వారు ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఓ పక్క భయపడుతూనే ఆ అపురూప దృశ్యాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. &quot;అరకు అందాలకు ఈ జంటపాముల నాట్యం మరిన్ని హంగులు అద్దింది&quot; అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KAgCUtlV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snakes-dance.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telangana-politics-kadiyam-srihari-demands-kcr-apology-amidst-mla-disqualification-row-1765583.html</loc><video:video>
	<video:title>నేను BRSలోనే ఉన్నా : కడియం శ్రీహరి</video:title>
	<video:publication_date>2026-03-12T15:59:01+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి స్వాగతించారు. ఈరోజు డెసిషన్ ను ప్రకటించిన స్పీకర్, ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ సభ్యునిగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో కొన్ని విషయాలపై తనకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని, అందుకే నాయకత్వానికి దూరంగా ఉంటున్నానని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, అందులో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు, అనర్హత అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rYAAliQe-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kadiam-brs.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-six-year-old-boy-rescued-from-open-nala-after-ghmc-negligence-1765611.html</loc><video:video>
	<video:title>అధికారుల నిర్లక్ష్యం..నాలాలో బాలుడు..</video:title>
	<video:publication_date>2026-03-12T15:59:01+05:30</video:publication_date>
	<video:description>అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల గతంలోనూ ఇలాంటి విషాదాలు జరిగాయని, ఇప్పటికైనా మేల్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. రెహమాన్ అనే ఆరేళ్ల బాలుడు సాయంత్రం 5:30 గంటల సమయంలో తన సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వారి బాల్ నాలాలో పడింది. దాన్ని తీసే క్రమంలో రెహమాన్ అదుపుతప్పి లోతైన నాలాలో పడిపోయాడు. బాలుడి సోదరి కేకలు వేయడంతో గమనించిన లక్ష్మణ్ అనే స్థానికుడు, ఏమాత్రం ఆలోచించకుండా నాలాలోకి దూకి బాలుడిని సురక్షితంగా బయటకు తీశాడు.గత జనవరి 10 నుంచి ఈ నాలా పనులు సాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి చేయకుండా అలాగే వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. జన సంచారం ఉండే ప్రాంతంలో కనీస హెచ్చరిక బోర్డులు లేదా రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకుడు పగ్గిళ్ల నర్సింగ్ అధికారుల తీరుపై పోలీసులకు, జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, మరో ప్రమాదం జరగకముందే నాలా పనులను పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fZdYOwmC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nala.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/minister-seethakka-challenges-brs-on-mla-disqualification-hypocrisy-1765582.html</loc><video:video>
	<video:title>ఆనాడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?</video:title>
	<video:publication_date>2026-03-12T15:40:01+05:30</video:publication_date>
	<video:description>ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను మంత్రి సీతక్క గట్టిగా తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆమె అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని మంత్రులుగా చేసిందని సీతక్క గుర్తు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని, 2018 తర్వాత దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన సీతక్క, కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపైనా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు, దాదాపు 10-11 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OwIYDMXs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/minister-sithakka.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gas-shortage-in-telangana-charlapallys-supply-disruption-impacts-four-states-1765581.html</loc><video:video>
	<video:title>హైదరాబాద్‌లో పెట్రోల్, గ్యాస్ కష్టాలు షురూ?</video:title>
	<video:publication_date>2026-03-12T15:20:01+05:30</video:publication_date>
	<video:description>అయితే, ప్రస్తుతం నెలకొన్న కొరత కారణంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన లోడ్లు నిలిచిపోయాయి. చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంధన ట్యాంకర్లు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టోకెన్ల వారీగా, అత్యంత పరిమిత సంఖ్యలో సిలిండర్లను కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు లేదా రవాణా సంబంధిత సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సరఫరా నిలిచిపోవడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా రంగంపైన, నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TLmqggBB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hyd-petrol-gas.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/commercial-cylinder-crisis-grips-hyderabads-hotel-industry-1765580.html</loc><video:video>
	<video:title>భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!</video:title>
	<video:publication_date>2026-03-12T15:10:02+05:30</video:publication_date>
	<video:description>పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం.. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో చిన్న టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద రెస్టారెంట్ల వరకు వంట చేయడం అసాధ్యంగా మారింది. గ్యాస్ లేక ఇప్పటికే అనేక చోట్ల హోటళ్లు బోర్డులు తిప్పేయగా, రోజువారీ వ్యాపారంపై ఆధారపడే చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చే బిర్యానీ హోటళ్లలో ఇప్పుడు వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో బిర్యానీ హండీలు తయారు చేసే యజమానులు, గ్యాస్ కొరతను తట్టుకోవడానికి కట్టెలను ఆశ్రయిస్తున్నారు. గ్యాస్ స్టౌవ్‌ల స్థానంలో సంప్రదాయ పొయ్యిలు వచ్చి చేరాయి. వ్యాపారం దెబ్బతినడమే కాకుండా, వంటమనుషులు మరియు సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. &quot;ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్ రంగం భారీ నష్టాల్లో కూరుకుపోతుంది&quot; అని వారు హెచ్చరిస్తున్నారు. తక్షణమే కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/41oU4ewu-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hyd-kattela-poyyi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/iran-israel-conflict-ignites-southeast-asias-energy-emergency-1765579.html</loc><video:video>
	<video:title>ప్రపంచానికి &#039;చమురు&#039;గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!</video:title>
	<video:publication_date>2026-03-12T15:01:01+05:30</video:publication_date>
	<video:description>వియత్నాంలో పరిస్థితి ఊహకందని విధంగా మారుతోంది. కేవలం రెండు వారాల్లోనే పెట్రోల్ ధరలు 32 శాతం పెరగ్గా, డీజిల్, కిరోసిన్ ధరలు ఏకంగా 56 నుండి 80 శాతం వరకు ఎగబాకాయి. రాజధాని హనోయి వీధుల్లో పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ మిన్ స్వయంగా కువైట్, ఖతార్ దేశాలతో మంతనాలు జరుపుతున్నారు. రవాణా ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు &#039;వర్క్ ఫ్రమ్ హోమ్&#039; ఇవ్వాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది.థాయ్‌లాండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి సంచలన ఆంక్షలు విధించింది. ఇంధన పొదుపు కోసం వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిదినాలను అమలు చేస్తోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన సిబ్బంది ఇంటి నుండే విధులు నిర్వర్తించాలని సూచించింది. సొంత వాహనాలను పక్కన పెట్టి, సైకిళ్లు లేదా ప్రజా రవాణాను వాడాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించడంతో పాటు, &#039;కార్‌పూలింగ్&#039;ను తప్పనిసరి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు ఈ &#039;యుద్ధ ప్రాతిపదిక&#039; చర్యలు తప్పవని ఇరు దేశాలు స్పష్టం చేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vtqbWVVV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/oil-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/elderly-mans-unending-devotion-a-unique-love-tribute-in-telangana-1765546.html</loc><video:video>
	<video:title>మరణం సైతం విడదీయలేని మహా బంధం!</video:title>
	<video:publication_date>2026-03-12T14:57:01+05:30</video:publication_date>
	<video:description>ఏడాదిన్నర క్రితం దస్లీ అనారోగ్యంతో మరణించడంతో నాను నాయక్ ఒంటరివాడయ్యాడు. భార్య భౌతికంగా దూరమైనా, ఆమె జ్ఞాపకాలు తన వెంటే ఉండాలని రూ. 3 లక్షల ఖర్చుతో తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అయితే, ఇక్కడే నాను నాయక్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన మరణం తర్వాత తన విగ్రహాన్ని తన కుమారులు పెడతారో పెట్టరో అన్న సందేహంతో పాటు, మరణానంతరం కూడా తన భార్య పక్కనే తాను ఉండాలనే ఆకాంక్షతో బ్రతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి ఆమె పక్కనే నిలిపాడు. ప్రస్తుతం తన విగ్రహానికి ముసుగు వేసి ఉంచిన ఆయన.. తాను మరణించాక ఈ ముసుగు తొలగించి, తామిద్దరినీ కలిపి చూడండి అని తండావాసులను కోరుతున్నాడు.తన కొడుకులకు భారం కావద్దని తన పెన్షన్ డబ్బులతోనే ఈ విగ్రహాలు చేయించానని నాను చెబుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే విడిపోయే ఈ తరం యువత.. తమను చూసి ప్రేమ విలువ తెలుసుకోవాలంటున్నాడు. ప్రతిరోజూ తన భార్య విగ్రహం వద్దకు వెళ్లి, కన్నీరు మున్నీరుగా రోదిస్తూ ఆమెతో మాట్లాడుకుంటున్న నాను నాయక్ దృశ్యం తండావాసులను కదిలిస్తోంది. ఆరుగురు సంతానం ఉన్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆత్మగౌరవంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నేటి సమాజానికి ఒక పాఠం. భార్యాభర్తల బంధం అంటే కేవలం నూరేళ్ల పంట మాత్రమే కాదు.. అంతకు మించిన అనంతమైన ప్రయాణమని నాను నాయక్ నిరూపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kia7WIfb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/100-years-relation-ship.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/malla-reddy-celebrates-50-years-of-marriage-with-grand-golden-jubilee-wedding-1765545.html</loc><video:video>
	<video:title>మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి</video:title>
	<video:publication_date>2026-03-12T14:40:15+05:30</video:publication_date>
	<video:description>ఇటీవల టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక తమ వివాహ వేడుకకు &#039;విరోష్&#039; అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తన వేడుకకు కూడా ఒక పేరు సూచించాలని మల్లారెడ్డి.. కేటీఆర్‌ను కోరగా, ఆయన తనదైన శైలిలో మల్లారెడ్డి + కల్పన = &#039;మల్పాన్న&#039; అని నామకరణం చేశారు. ఈ పేరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మల్లన్న తన పెళ్లి వేడుక కోసం ఐదు రోజుల పాటు భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మార్చి 12న సత్యనారాయణ స్వామి వ్రతం. మార్చి 13న మల్లికార్జున స్వామి కళ్యాణం. మార్చి 14 భారీ రేంజ్‌లో &#039;సంగీత్&#039;, మార్చి 16న మెహందీ, హల్దీ ఫంక్షన్. మార్చి 19: అంగరంగ వైభవంగా ప్రధాన వివాహ వేడుక. ప్లాన్‌ చేశారు. అంతేకాదు, సంగీత్‌ వేడుక కోసం గత వారం రోజులుగా మల్లారెడ్డి దంపతులు డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట!. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుక కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మల్లారెడ్డి గర్వంగా చెబుతున్నారు. 50 ఏళ్ల తమ బంధంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. అందుకే ఇంత గ్రాండ్‌గా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల వీఐపీలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మొత్తానికి, అసెంబ్లీలోనైనా, బయటైనా తనదైన మార్క్ చూపే మల్లన్న.. ఇప్పుడు ఈ వయసులో మళ్లీ పెళ్లికొడుకుగా ముస్తాబవుతూ మరోసారి తన జోష్ చూపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FaQCzBeF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malla-reddy-marriage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/surat-teen-suicides-linked-to-chatgpt-information-elon-musk-reacts-1765543.html</loc><video:video>
	<video:title>చాట్‌జీపీటీ సాయంతో యువతులు ఆత్మహత్య.. షాకైన ఎలాన్‌ మస్క్‌</video:title>
	<video:publication_date>2026-03-12T14:10:01+05:30</video:publication_date>
	<video:description>దీంతో వెంటనే వారు ఆలయానికి చేరుకున్నారు. అక్కడే ఆలయ ఆవరణలో వారి స్కూటర్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీటీవి దృశ్యాలను పరిశీలించారు. దీంతో వారు ఆలయ వాష్‌రూమ్‌లోకి వెళ్లినట్లు తేలింది. అయితే లోపలికి వెళ్లిన వారు ఎంతకూ బయట రాలేదు. దీంతో పోలీసులే బాత్రూం లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతుల మృతదేహాల వద్ద అనస్థీషియా బాటిల్స్, సిరంజీలు లభించాయి. వారి ఫోన్లను అన్‌లాక్ చేసి చూడగా, వారి చాట్‌జీపీటీ సెర్చ్ హిస్టరీలో &quot;ఆత్మహత్యకు ఏ డ్రగ్స్ వాడాలి?&quot;, &quot;సులభంగా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?&quot; వంటి ప్రశ్నలు ఉన్నాయి. గతంలో ఒక మహిళ అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వారి గ్యాలరీలో కనిపించింది. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాచారంతోనే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించగా.. ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/H6DudUVs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chat-gpt-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/18-year-old-fights-leopard-bare-handed-in-solan-emerges-victorious-1765544.html</loc><video:video>
	<video:title>ఒట్టి చేతులతో చిరుతని మట్టుబెట్టిన యువకుడు!</video:title>
	<video:publication_date>2026-03-12T14:08:40+05:30</video:publication_date>
	<video:description>సుమారు 12 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో, చిరుత గోళ్లు తగలటంతో ప్రవేశ్ బట్టలన్నీ రక్తసిక్తమయ్యాయి. అయితే, ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. మార్చి 6 నుంచే చిరుత సంచారంపై అటవీ శాఖకు ఫిర్యాదు చేసినా, బోను ఏర్పాటు చేయడంలో వారు విఫలమయ్యారని ప్రవేశ్ బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.చిరుతతో పోరాడి గెలిచిన ప్రవేశ్ శర్మ సాహసంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజ్‌కుమార్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించి, గాయపడిన ప్రవేశ్‌కు తక్షణ సహాయంగా రూ. 5,000 అందజేశారు. వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడం వల్లే అవి ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చిరుతలు రాత్రి వేళల్లో వేటాడుతాయని, కానీ ఈ చిరుత తెల్లవారుజామునే దాడికి దిగిందంటే అది ఎంతటి ఆకలితో ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. చావు అంచుల్లో నిలబడి మృగాన్ని మట్టుబెట్టిన ప్రవేశ్ శౌర్యసాహసాల గురించి తెలుసుకున్న స్థానికులు, తోటి విద్యార్థులు అతడిని హీరోగా అభివర్ణిస్తున్నారు. అసాధారణ తెగింపుతో ప్రాణాలను  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/z5W0u05h-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/leopard-young-man.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bengaluru-customer-suffers-broken-nose-after-argument-with-blinkit-delivery-agent-1765542.html</loc><video:video>
	<video:title>డెలివరీ బాయ్‌ దారుణం.. కస్టమర్‌ ముక్కు పగులగొట్టి!</video:title>
	<video:publication_date>2026-03-12T14:03:07+05:30</video:publication_date>
	<video:description>ఈ క్రమంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్‌.. నేరుగా వితాయతిల్‌పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా ముక్కుపై బలంగా గుద్దడంతో వితాయతిల్ కిందపడిపోయారు. దీంతో భయపడిపోయిన డెలివరీ బాయ్‌.. ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పారేసి క్షణాల్లోనే పరారయ్యాడు. అయితే కాసేపటికే తేరుకున్న బాధితుడు తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పరీక్ష చేసిన వైద్యులు అతడి ముక్కు ఎముక విరిగినట్లు ధ్రువీకరించారు. అయితే ఓ వ్యక్తి దాడి చేయడం వల్లే అతడి ముక్కు ఎముక విరిగిపోవడంతో.. వైద్యులు పోలీసులను రంగంలోకి దింపారు. ఇలా బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZP3RSmqH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/delivery-boy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/alekhya-taraka-ratnas-emotional-interview-remembering-her-late-husband-and-family-struggles-1765393.html</loc><video:video>
	<video:title>&#039;అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే...&#039; అలేఖ్య తారకరత్న ఎమోషనల్</video:title>
	<video:publication_date>2026-03-12T13:28:01+05:30</video:publication_date>
	<video:description>నందమూరి తారకరత్న మరణానంతరం ఆయన భార్య అలేఖ్య ఓ ఇంటర్వ్యూకు హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో గుండెపోటుతో తారకరత్న కన్నుమూసిన తర్వాత అలేఖ్య తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ విషాదం నుంచి బయటపడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. సోషల్ మీడియాలో నిత్యం తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు షేర్ చేసే అలేఖ్య, తన పిల్లల పెంపకంతో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో, తారకరత్నతో తన పరిచయం, ప్రేమ, వివాహం వంటి విషయాలపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. భర్త మరణానంతరం తాను, తన పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తలుచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్న కుటుంబ సభ్యులతో తన సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేనని వెల్లడించారు. ఒకప్పుడు కళ్యాణ్ అన్న మంచి స్నేహితుడిగా ఉండేవారని, ఇప్పుడు బాల బాబాయి మాత్రమే తమకు అండగా ఉన్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/tKYr6CyYucI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tarakaratna-wife.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kumbh-mela-sensation-monalisa-bhosle-weds-farman-khan-in-kerala-interfaith-ceremony-video-tv9d-1765391.html</loc><video:video>
	<video:title>కేరళలో మతాంతర వివాహం చేసుకున్న మోనాలిసా!</video:title>
	<video:publication_date>2026-03-12T13:31:08+05:30</video:publication_date>
	<video:description>భమేళా సందర్భంగా అంబర్-ఐడ్ సంచలనంగా మారి, ఇంటర్నెట్‌లో వైరల్ అయిన మోనాలిసా భోస్లే, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. మార్చి 11, 2026న కేరళలోని తిరువనంతపురంలో ఈ ఉన్నత స్థాయి మతాంతర వివాహ వేడుక జరిగింది. 2025లో జరిగిన మహాకుంభమేళా సమయంలో మోనాలిసా భోస్లే పేరు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఇండోర్ నుండి కేరళ వరకు ఈ వివాహ వార్త విస్తృతంగా వ్యాపించింది. వైరల్ ఫేస్‌బుక్లో ఆమెకు సంబంధించిన వార్తలు గతంలో కూడా బాగా ప్రచారం పొందాయి. ఈ జంట వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌ల వివాహం దేశంలోనే చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. కేరళలో జరిగిన ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ వివాహం ద్వారా మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/MyTuJwc_gus</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monalisa-kumbamela.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bigg-boss-9s-demon-pavan-mourns-father-durga-prasads-demise-video-tv9d-1765390.html</loc><video:video>
	<video:title>డీమాన్ పవన్ తండ్రి కన్నుమూత!</video:title>
	<video:publication_date>2026-03-12T13:27:46+05:30</video:publication_date>
	<video:description>బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ డిమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ మార్చి 10న కన్నుమూశారు. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న దుర్గా ప్రసాద్ చికిత్స తీసుకుంటూనే లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో స్వయంగా వెల్లడించారు. నోటి నుంచి సరిగా మాటలు రాని పరిస్థితుల్లోనూ, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న తన కుమారుడు డిమాన్ పవన్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తన కొడుకు గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే డిమాన్ పవన్ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టారు. కర్టెన్ రైస్ ఎపిసోడ్‌లో కింగ్ నాగ్‌తో స్వయంగా ఈ విషయాన్ని పవన్ పంచుకున్నారు. చివరికి టాప్ 3లో ఉన్న సమయంలో, తన తండ్రి వైద్య ఖర్చుల గురించే ఆలోచించి 15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకొని షో నుండి బయటికి వచ్చినట్లు ఫినాలే ఎపిసోడ్‌లో వివరించారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/wmcDvjXV4zY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/demon-pawan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/shah-rukh-khan-to-play-police-officer-in-rajinikanths-jailer-2-video-tv9d-1765365.html</loc><video:video>
	<video:title>ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?</video:title>
	<video:publication_date>2026-03-12T12:50:01+05:30</video:publication_date>
	<video:description>తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2 చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో ఒక హై ఫీల్‌ను కలిగిస్తుంది. జైలర్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఆగస్ట్ 14న విడుదల కావడానికి జైలర్ 2 సిద్ధమవుతోంది. డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. దర్శకుడు నెల్సన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన ఇతర భాషా స్టార్ హీరోలు కూడా ఈ వెర్షన్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల మోహన్‌లాల్ పోర్షన్ కూడా పూర్తయింది. తాజా వార్తల ప్రకారం, జైలర్ సీక్వెల్‌లో షారుఖ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eeGJURCeZYo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajinikanth-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-clarifies-rumours-surrounding-suriyas-karuppu-film-release-1765366.html</loc><video:video>
	<video:title>కరుప్పు కెప్టెన్‌కీ.. సూర్యకీ చెడిందా?</video:title>
	<video:publication_date>2026-03-12T12:40:02+05:30</video:publication_date>
	<video:description>నడిప్పిన్ నాయగన్ సూర్యతో కలిసి కరుప్పు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న అనేక వదంతులపై స్పష్టతనిచ్చారు. హీరోతో లేదా నిర్మాతతో ఎలాంటి గొడవలు లేవని, అనవసర ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా కరుప్పు సినిమా ఆగిపోయిందని, కాల్షీట్ల సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైందని, దర్శకుడికి నిర్మాతకు మధ్య లేదా దర్శకుడికి సూర్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, అందరూ అనుకుంటున్నట్టుగా కరుప్పు సినిమా ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని డైరెక్టర్ వెల్లడించారు. తాను గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్నానని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం : స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ ! గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌ ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6d0acgEZzac</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/surya.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-sukumar-school-how-new-directors-are-shaping-pan-india-cinema-video-tv9d-1765335.html</loc><video:video>
	<video:title>బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు</video:title>
	<video:publication_date>2026-03-12T13:28:27+05:30</video:publication_date>
	<video:description>ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు, ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యులు సినీ ప్రపంచాన్ని ఏలారు. సుదీర్ఘ విరామం తర్వాత, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులు ఇప్పుడు కొత్త టాలెంట్‌ను వెండితెరకు అందిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే గురువుతో పోటీపడే స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి యువసుకుదర్శకులు పాన్ ఇండియా స్థాయిలో తమదైన ముద్ర వేస్తున్నారు.రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్న జానర్‌లను ఎంచుకుంటూ వీరు ఇండస్ట్రీకి కొత్త దారి చూపిస్తున్నారు. ఉప్పెనతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దసరా సినిమాతో నానిని సరికొత్తగా చూపించిన శ్రీకాంత్ ఓదెల, అదే కాంబినేషన్‌లో &quot;ది పారడైజ్&quot; చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్షతో థ్రిల్లింగ్ విజయం సాధించిన కార్తీక్ దండు, నాగచైతన్య హీరోగా &quot;వృషకర్మ&quot;ను తెరకెక్కిస్తున్నారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8ofiOvtWsfY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sukumar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kollywood-legends-rajinikanth-and-kamal-haasan-reunite-for-nelsons-film-after-four-decades-video-tv9d-1765334.html</loc><video:video>
	<video:title>పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్న కమల్‌, రజనీ.. ఎన్నికల కోసమేనా?</video:title>
	<video:publication_date>2026-03-12T12:20:01+05:30</video:publication_date>
	<video:description>కోలీవుడ్ అగ్ర తారలు రజినీకాంత్, కమల్ హాసన్ నాలుగు దశాబ్దాల తర్వాత ఒక సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది. షూటింగ్, విడుదల విషయంలో మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత, ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్‌కు దక్కింది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ను రూపొందిస్తున్న నెల్సన్, ఆ సినిమా పూర్తయిన వెంటనే, ఈ అక్టోబర్‌లో మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, వచ్చే ఏడాది దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qKpPIcdmYLA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kamal-rajinio.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/spirit-film-production-full-steam-ahead-prabhass-next-with-sandeep-reddy-vanga-promises-mass-appeal-video-tv9d-1765333.html</loc><video:video>
	<video:title>స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !</video:title>
	<video:publication_date>2026-03-12T13:26:42+05:30</video:publication_date>
	<video:description>ప్రభాస్ లైనప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ తర్వాత విరామం తీసుకున్న మేకర్స్, త్వరలో తదుపరి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ సమయంలో స్పిరిట్ కథాంశానికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ది రాజా సాబ్ సినిమాతో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. ఫౌజీ ఒక రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. స్పిరిట్ కంటెంట్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట యానిమల్ తరహాలో హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రచారం జరిగినా, తాజా అప్‌డేట్స్ కథ విషయంలో కొత్త కోణాలను ఆవిష్కరించాయి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/TpRYuIYB5_A</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mahesh-babus-varanasi-rajamoulis-global-branding-and-promotion-strategy-video-tv9d-1765332.html</loc><video:video>
	<video:title>గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌</video:title>
	<video:publication_date>2026-03-12T13:27:04+05:30</video:publication_date>
	<video:description>దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా విడుదల తేదీకి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, రాజమౌళి తనదైన శైలిలో నిరంతరం వార్తల్లో ఉంచుతున్నారు. తాజాగా, ఈ చిత్రం గ్లోబల్ ప్రమోషన్స్ ప్రణాళిక జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. వారణాసి చిత్రం కోసం హాలీవుడ్ ప్రముఖ సంస్థ స్కై బ్లూ సినిమాటిక్స్ తో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ సినిమాలోని కార్లు, గాడ్జెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటికి సంబంధించిన బ్రాండ్ ఇంటిగ్రేషన్ మరియు ప్రమోషన్ బాధ్యతలను చూసుకుంటుంది. అప్డేట్స్ విషయంలో గ్లోబల్ రీచ్ కోసం ప్రియాంక చోప్రా ద్వారా అనధికారికంగా సమాచారం లీక్ చేయిస్తున్నారు. ఇటీవల జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, త్వరలో అంటార్కిటికాలో కీలక షెడ్యూల్ ను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/hzbiRI1S_gk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-movie-pawan-kalyans-film-set-for-march-19-release-video-tv9d-1765331.html</loc><video:video>
	<video:title>ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ</video:title>
	<video:publication_date>2026-03-12T13:27:17+05:30</video:publication_date>
	<video:description>ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న తేదీ కన్నా ముందే విడుదల అవుతున్నప్పటికీ, చిత్రబృందం ప్రమోషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవడంతో, ఇప్పుడు అసలు సందడి మొదలుకానుంది. పబ్లిసిటీ విషయంలో చిత్రబృందం అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఈ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ప్రమోషన్ల ద్వారా ఈ అంచనాలను మరింత పీక్స్‌కు తీసుకువెళ్తోంది మూవీ టీమ్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లన్నీ పవన్ కళ్యాణ్ కేంద్రంగానే సాగుతున్నాయి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/fR_xz_0LGy0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustad.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gas-cylinder-shock-kolkata-families-embrace-electric-cooking-for-savings-and-modern-kitchens-video-tv9d-1764663.html</loc><video:video>
	<video:title>LPG Crisis: గ్యాస్ సంక్షోభం వేళ.. ఇండక్షన్ స్టవ్ విప్లవం</video:title>
	<video:publication_date>2026-03-12T09:55:01+05:30</video:publication_date>
	<video:description>ఎంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటే.. కర్నూలులో సివిల్ సప్లయిస్ అధికారులు సడెన్ రెయిడ్ చేశారు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల మీద. 108 సిలిండర్లు సీజ్ చేశారట. నార్మల్ వార్తలాగే కనిపించొచ్చు గానీ.. జనరల్‌గా కల్తీ ఫుడ్ సీజ్ చేయాల్సిన చోట పోయిపోయి సిలిండర్లు సీజ్ చేయడమే కాస్త డిఫరెంట్ న్యూస్. ఇక బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ షాగౌస్ లాంటి హోటల్స్‌లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బట్.. ఎలా? కట్టెల పొయ్యి పెట్టి. మధురై, బెంగళూరులో కూడా హోటళ్లు కట్టెల పొయ్యిలతో నడుస్తున్నాయి. అసలు హోటళ్లన్నీ ఇప్పుడిదే దారిలో వెళ్తున్నాయి.. మరీ హోటల్ క్లోజ్ చేసి ఖాళీగా ఉండలేక..! అన్నట్టు.. కట్టెలు, బొగ్గు ధర విపరీతంగా పెరిగిందట. ఇక పిస్తా హౌజ్‌లో తయారయ్యే మొత్తం ఫుడ్ ఐటమ్స్ 756. అందులో ఏకంగా 750 రకాల ఫుడ్ ఐటమ్స్‌ని కట్ చేసింది.. గ్యాస్ లేక. చెప్పుకుంటూ పోవాలే గానీ.. ఎన్నని. బోలెడు..!  ఆకాశాన్నంటుతున్న ఎల్‌పీజీ ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయల మార్కును దాటడంతో, నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవుతున్న తరుణంలో కోల్‌కతా వాసులు ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. సంప్రదాయ గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి, విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్‌ వైపు మళ్లుతున్నారు. గ్యాస్ ధరల భారం మోయలేక మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గృహిణుల అంచనా ప్రకారం.. గ్యాస్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడం వల్ల నెలకు అయ్యే ఖర్చులో 30 నుంచి 40 శాతం వరకు ఆదా అవుతోంది. ఇది ఆర్థికంగానే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో కోల్‌కతాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ మార్కెట్లలో వంటగది ఉపకరణాల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఇండక్షన్ కుక్కర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎయిర్ ఫ్రయర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం పొదుపు కోసమే కాకుండా, తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన వంటలు చేసుకునేందుకు వీలుగా ప్రజలు ఎయిర్ ఫ్రయర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొనడంతో, శాశ్వత పరిష్కారం కోసం విద్యుత్ ఉపకరణాలే మేలని వినియోగదారులు భావిస్తున్నారు. &quot;ప్రతి నెలా సిలిండర్ కోసం వేల రూపాయలు వెచ్చించడం కంటే, వంటగదిని ఆధునీకరించుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతున్నామని స్థానిక వినియోగదారులు పేర్కొంటున్నారు. మొత్తానికి, గ్యాస్ మంటలు కోల్‌కతా వంటింట్లో సరికొత్త &#039;ఎలక్ట్రిక్&#039; విప్లవానికి దారితీశాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GNxkq6FtcoQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/induction-stove-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/teacher-dies-in-prank-gone-wrong-georgia-student-accidentally-kills-math-instructor-jason-hughes-video-tv9d-1764660.html</loc><video:video>
	<video:title>విద్యార్థుల సరదా ప్రాంక్ .. టీచర్‌ ప్రాణాలు తీసింది</video:title>
	<video:publication_date>2026-03-12T09:45:01+05:30</video:publication_date>
	<video:description>విద్యార్థులు సరదా కోసం చేసిన ప్రాంక్ వారు ఎంతో అభిమానించే వారి టీచర్‌ ప్రాణాలనే బలితీసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం నార్త్ హాల్ హైస్కూల్‌లో మాథ్స్‌ బోధిస్తున్న 40 ఏళ్ల జేసన్ హ్యూస్ కారు కింద పడి చనిపోయారు. మార్చి 5 రాత్రి కొందరు విద్యార్థులు జేసన్ హ్యూస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన ఇంటి ప్రాంగణంలోని చెట్లకు టాయిలెట్ పేపర్ చుట్టి తుంటరితనంతో ప్రాంక్ చేశారు. బయట అలికిడి కావడంతో ఏం జరుగుతుందో చూసేందుకు హ్యూస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయనను చూడగానే భయపడిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన హ్యూస్ అనుకోకుండా కాలు తడబడి రోడ్డుపై పడిపోయారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో 18 ఏళ్ల ఓ విద్యార్థి పికప్ ట్రక్కును వేగంగా నడిపాడు. రోడ్డుపై పడి ఉన్న టీచర్‌ని తొక్కుకుంటూ ఆ ట్రక్కు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పికప్ ట్రక్‌ నడిపిన 18 ఏళ్ల వాలెస్‌పై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. అతనికి 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అతడితో పాటు నలుగురు టీనేజర్లపై కూడా కేసులు నమోదు చేశారు. టీచర్‌ హ్యూస్‌కు భార్య లారా, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థులు సరదా కోసం చేసిన పని ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేయడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హ్యూస్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్థానికులు గోఫండ్‌మీ ద్వారా క్యాంపెయిన్ ప్రారంభించగా, ఇప్పటికే 80,000 డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. ప్రాంక్‌ శృతిమించితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3KXZVklaJgQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/cabo-oarfish-doomsday-fish-or-natural-phenomenon-unraveling-mexicos-mystery-video-tv9d-1764658.html</loc><video:video>
	<video:title>సముద్ర తీరంలో అరుదైన దృశ్యం.. వణుకుతున్న ప్రపంచం</video:title>
	<video:publication_date>2026-03-12T09:30:01+05:30</video:publication_date>
	<video:description>ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అది మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్‌లో కనిపించిన రెండు అరుదైన ఓర్‌ఫిష్‌లు. సాధారణంగా సముద్రపు అగాధాల్లో ఉండే ఈ చేపలు తీరానికి రావడం భారీ విపత్తులకు సంకేతమని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల లోతులో నివసించే ఓర్‌ఫిష్‌లను &#039;ప్రళయ సూచిక చేపలు&#039; లేదా &#039;డూమ్స్‌డే ఫిష్&#039; అని పిలుస్తారు. పాములా పొడవుగా ఉండి, వెండిలా తళతళా మెరిసిపోయే ఈ చేపలు సముద్ర ఉపరితలానికి రావడం అత్యంత అరుదు. జపాన్ జానపద కథల ప్రకారం, ఈ చేపలు కనిపిస్తే త్వరలోనే భారీ భూకంపాలు లేదా సునామీలు సంభవిస్తాయని బలంగా నమ్ముతారు. మోనికా పిట్టెంజర్ అనే మహిళ తన సోదరితో కలిసి బీచ్‌లో విహరిస్తుండగా, ఇసుకపై ఏదో మెరుస్తున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా సుమారు 10-15 అడుగుల పొడవున్న రెండు ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. అందులో ఒకటి అప్పటికే ప్రాణాలు కోల్పోగా, మరొకటి నీటిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ చేపలు ప్రకృతి విపత్తులను ఇవి ముందుగానే పసిగడతాయి.. ఏదో ముప్పు పొంచి ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల ఈ చేపలు కనిపించిన కొద్ది రోజుల్లోనే భూకంపాలు వచ్చిన ఉదాహరణలను కొందరు గుర్తు చేశారు. అయితే, ఈ భయాలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చేపలు కనిపించడానికి, భూకంపాలకు ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్రపు లోతుల్లో అనారోగ్యానికి గురవ్వడం, సముద్ర ప్రవాహాల్లో మార్పులు లేదా బలహీనత కారణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వచ్చే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/2rnipFdtSgM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sea.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/peddapalli-nookalamma-temple-tortoise-performs-divine-pradakshina-video-goes-viral-1764655.html</loc><video:video>
	<video:title>ఆశ్చర్యం !! ఆలయంలో తాబేలు ప్రదక్షిణలు..</video:title>
	<video:publication_date>2026-03-12T09:15:01+05:30</video:publication_date>
	<video:description>భక్తి కేవలం మనుషులకే పరిమితం కాదని, మూగజీవాల్లోనూ దైవచింతన ఉంటుందని నిరూపించే ఒక అరుదైన దృశ్యం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. అంతర్గాం మండల కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో ఒక తాబేలు చేసిన పని ఇప్పుడు స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. సాధారణంగా తాబేళ్లు మనుషుల అలికిడి వింటేనే భయపడి దూరంగా వెళ్తుంటాయి. కానీ, అంతర్గాం నూకాలమ్మ ఆలయానికి ఎక్కడి నుంచి వచ్చిందోకానీ ఒక తాబేలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈ తాబేలు, నేరుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. మొదట దీన్ని గమనించిన స్థానికులు ఏదో దారి తప్పి వచ్చి ఉంటుందని భావించారు. కానీ, ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన ఆ కూర్మం, ఆగకుండా మళ్లీ రెండోసారి కూడా ప్రదక్షిణను కొనసాగించడంతో అక్కడివారు ఆశ్చర్యపోయారు. వెళ్లేందుకు పక్కనే ఖాళీ దారులు ఉన్నప్పటికీ, పద్ధతిగా ఆలయం చుట్టూ తిరగడం భగవంతుని పట్ల ఆ జీవికి ఉన్న భక్తికి నిదర్శనమని గ్రామస్తులు చర్చించుకున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడి వారు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. విషయం గ్రామం మొత్తం తెలియడంతో జనం భారీగా ఆలయానికి తరలివచ్చారు. జనం తాకిడి పెరగడంతో ఆ తాబేలు నెమ్మదిగా సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. నూకాలమ్మ తల్లి మహిమ వల్లే ఈ వింత జరిగిందని, ఇది శుభపరిణామమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/s3woOiqwIpE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tortoise.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indias-new-lpg-rules-25-day-gap-for-gas-cylinder-booking-to-combat-black-marketing-video-tv9d-1764653.html</loc><video:video>
	<video:title>వినియోగదారులకు అలర్ట్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై కొత్త రూల్స్‌ ఇవే</video:title>
	<video:publication_date>2026-03-12T09:00:01+05:30</video:publication_date>
	<video:description>దేశంలో నెలకొన్న ఇంధన లభ్యత సవాళ్ల దృష్ట్యా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వాణిజ్య, గృహ అవసరాల ఎల్‌పీజీ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రెండు గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ మధ్య ఉన్న 15 రోజుల కనీస సమయాన్ని ప్రభుత్వం ఇప్పుడు 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఇంధన సరఫరాపై ప్రభావం పడటంతో, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశీయ చమురు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది కేంద్రప్రభుత్వం. చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్‌పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని కేంద్రం సూచించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ప్రాధాన్యత క్రమంలో ముందుగా గృహ వినియోగదారులకు సరఫరా చేయాలని ఆదేశించింది.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్‌పీజీని గృహేతర (Non-domestic) అవసరాలకు కేటాయించనున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు మరియు హాస్టళ్లకు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతున్న ప్రభావం, అలాగే గ్యాస్ సరఫరాను నిరంతరం సమీక్షించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతిరోజూ దేశవ్యాప్త నిల్వలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, దేశీయ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Uc_FsIOTCSM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-booking-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/thammareddy-bharadwaja-interesting-comments-over-key-person-in-tollywood-film-industry-watch-video-1765047.html</loc><video:video>
	<video:title>Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్</video:title>
	<video:publication_date>2026-03-11T22:13:21+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో పెద్ద దిక్కు ఎవరనే చర్చపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వదల సినిమా ప్రెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనే పదవి ఏదీ ఉండదని.. కేవలం వారు చేసే సాయం, తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని స్పష్టం చేశారు. స్వర్గీయ దాసరి నారాయణరావును ఉద్దేశించి ఆయన పేరు ప్రస్థావించకుండా.. గతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రానిచ్చేవారని.. ఆయన చేసిన పనుల వల్లే అందరికీ పెద్ద దిక్కుగా మారారని గుర్తుచేసుకున్నారు. కానీ దాసరి మరణంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగానే ఉందన్నారు. &#039;పెద్ద దిక్కు లాంటి పదాలు, పదవులు ఉండవు.. ఎవరికి వాళ్ళు చేసే పనులు బట్టి పెద్ద దిక్కు అవుతారు.. ఇదివరకు ఒకరు చేసారు.. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యారు.. అప్పుడు ఏం కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లం.. ఈ రోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లే.. ఇకపై ఎవరూ లేరు.. ఇంకొకడు రాడు కూడా&#039; అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ దర్శక నిర్మాత కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/thammareddy-bharadwaja.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/inspiring-integrity-sweeper-returns-lost-gold-bracelet-at-vemulawada-temple-video-1764649.html</loc><video:video>
	<video:title>నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా</video:title>
	<video:publication_date>2026-03-11T14:13:51+05:30</video:publication_date>
	<video:description>దైవసన్నిధిలో హుండీ లెక్కిస్తూనే సిబ్బంది చేతివాటం చూపిస్తున్న రోజులివి. అలాంటిది ఓ చిరుద్యోగి ఆలయ ప్రాంగణంలో దొరికిన బంగారు బ్రేస్‌లెట్‌ను తిరిగి బాధితులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇలా దొరికిన బంగారం తిరిగి ఇవ్వడంతపై అందరూ అభినందిస్తున్నారు. జనగామ జిల్లా కుందారం గ్రామానికి చెందిన సతీష్ అనే భక్తుడు సోమవారం తన కుటుంబంతో కలిసి వేములవాడ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన చేతికున్న నాలుగు తులాల బంగారు బ్రేస్‌లెట్ ప్రమాదవశాత్తూ జారి పడిపోయింది. దాని విలువ లక్షల్లో ఉంటుంది. అది అక్కడ విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్ స్వీపర్ డప్పు నాగమణి కంటపడింది. చిరుద్యోగి అయినప్పటికీ, నాగమణి ఆ బంగారంపై ఆశపడలేదు. ఆ నగను వెంటనే తీసుకెళ్లి ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌శర్మ, ఎస్‌పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. అదే సమయంలో నగను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన సతీష్ కుటుంబ సభ్యులను అధికారులు విచారించి, అది వారిదేనని ధ్రువీకరించుకున్నారు. నగను పోగొట్టుకున్న భక్తులకు స్వయంగా నాగమణి చేతుల మీదుగానే అధికారులు దానిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి మరియు ఇతర అధికారులు ఆమెను శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. ‘నగ దొరకగానే నాది కాదనిపించింది.. అది పోగొట్టుకున్న వారు ఎంత బాధపడతారో’ అని మాత్రమే ఆలోచించాను అని నాగమణి పేర్కొనడం అందరినీ కదిలించింది. ఒక సామాన్య మహిళ చూపిన ఈ అసాధారణ నిజాయతీ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు  ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..  ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?  LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ  గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/UVub5N4k-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/employee.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/landmark-replantation-surgery-at-aiims-mangalagiri-severed-arm-restored-video-tv9d-1764647.html</loc><video:video>
	<video:title>మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు</video:title>
	<video:publication_date>2026-03-11T14:11:22+05:30</video:publication_date>
	<video:description>రోజురోజుకి వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ప్రాణం పోయడమే కాదు, పోయిన అవయవానికి పునర్జన్మ నివ్వగలమని గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు నిరూపించారు. అత్యంత క్లిష్టమైన, అరుదైన ‘రీప్లాంటేషన్’ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, ఒక యువకుడికి అంగవైకల్యం కలగకుండా కాపాడారు. జార్ఖండ్‌కు చెందిన ఒక యువకుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదవశాత్తూ అతని చెయ్యి తారు యంత్రంలో చిక్కుకొని తెగిపోయింది. స్థానికులు అప్రమత్తమై, తెగిపడిన చేతిని భద్రపరిచి బాధితుడిని వెంటనే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలు సమన్వయంతో రంగంలోకి దిగాయి. ముందుగా రోగిని పరిక్షించిన వైద్యులు ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్ ఆపరేషన్ ద్వారా చేతిని తిరిగి అతికించవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఈ రీప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయడానికి అనేక విభాగాల వైద్యులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. తెగిపడిన అవయవానికి 6 గంటల్లోపు రక్తప్రసరణ పునరుద్ధరించడం అత్యంత కీలకం. డాక్టర్ శాంతకుమార్ శివలింగప్ప, డాక్టర్ లిఖిత రెడ్డి, డాక్టర్ మనోజ్ నేతృత్వంలోని బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అనంతరం మైక్రో సర్జరీ ద్వారా రక్త నాళాలను అనుసంధానించారు. ఆర్థోపెడిక్ వైద్యులు ఎముకను అమర్చగా, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని సరిచేశారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లే ఈ అరుదైన ‘ట్రాన్స్ హ్యూమరల్ యాంపుటేషన్’ సర్జరీ సాధ్యమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతా సింగ్ వెల్లడించారు. ఈ అసాధారణ విజయం సాధించిన వైద్య బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..  ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?  LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ  గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత  ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FiVEYEwK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mangalagiri-aims.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-video-bright-meteor-over-europe-on-march-8th-koblenz-house-struck-by-fragments-video-1764645.html</loc><video:video>
	<video:title>ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..</video:title>
	<video:publication_date>2026-03-11T14:08:56+05:30</video:publication_date>
	<video:description>యూరప్‌లోని పలు దేశాల ప్రజలను మార్చి 8వ తేదీ సాయంత్రం ఒక అద్భుత దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన అగ్నిగోళం ఒకటి వేగంగా ప్రయాణిస్తూ కనిపించింది. దాదాపు ఆరు సెకన్ల పాటు వెలుగులు చిమ్ముతూ ప్రయాణించిన ఈ అగ్నిగోళం చివరకు గాలిలోనే ముక్కలై భూమిపై పడింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ అగ్నిగోళం కొన్ని మీటర్ల వ్యాసం కలిగి ఉంది. వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఘర్షణ వల్ల ముక్కలైన దీని శకలాలు జర్మనీలోని కోబ్లెంజ్ (Koblenz) ప్రాంతంలో పడ్డాయి. ఒక ఇంటి కప్పును చీల్చుకుంటూ ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న ఒక ఉల్కా శకలం నేరుగా లోపలికి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాలిలోనే ఇది పేలిపోవడం వల్ల పెద్ద ముప్పు తప్పిందని, భూమిని తాకేసరికి చిన్న ముక్కలుగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర పరిశోధనా సంస్థలు ఈ ఉల్క ప్రయాణించిన మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది ఉల్క కావచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి సాధారణంగా ప్రతి కొన్ని వారాలకు ఒకసారి భూ వాతావరణంలోకి వస్తుంటాయని, అయితే ఇంత ప్రకాశవంతంగా కనిపించడం అరుదని వారు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం సమయంలో వెలుతురు ఎక్కువగా ఉన్న దిశ నుంచి ఇది రావడంతో భూమిపై ఉండే టెలిస్కోపులు దీనిని ముందుగా గుర్తించలేకపోయాయని ESA తెలిపింది. ప్రస్తుతం కోబ్లెంజ్ ప్రాంతంలో పడిన శకలాలను సేకరించిన పరిశోధకులు, వాటిని ల్యాబ్‌కు తరలించి ఈ ఉల్క ఏ గ్రహశకలం నుంచి విడివడి వచ్చిందనే దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?  LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ  గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత  ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..  Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rZrWwHkA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fireball.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/iran-war-fuels-indias-gas-shortage-fears-lpg-cylinder-booking-period-extended-video-tv9d-1764643.html</loc><video:video>
	<video:title>ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?</video:title>
	<video:publication_date>2026-03-11T14:06:01+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌పై యుద్ధం.. ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చమురు, మరికొన్ని దేశాల్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధ ప్రభావం భారత్‌పై పడిందా? దేశంలో చమురు ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది సరే. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? ఎస్.. ఇవే సంకేతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తు్న్న యుద్ధంతో ప్రపంచదేశాల అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొరత చాలా దేశాలను వేధిస్తోంది. మన దేశంలోనూ యుద్ధ ప్రభావం ఉండబోతుందా? త్వరలో గ్యాస్ షార్టేజ్ రానుందా? అనే భయాందోళనలు దేశమంతా వ్యక్తం అవుతున్నాయి. అందుకే గ్యాస్‌ సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్‌ బుకింగ్ సమయం 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్‌ గడువు 21రోజులు కాగా.. దానిని 25 రోజులకు పెంచింది. సిలిండర్లకు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్‌ బుక్‌ చేస్తున్నారు. గతంలో సగటున 55 రోజులకోసారి సిలిండర్‌ బుక్‌ చేసుకునే వాళ్లు ప్రస్తుతం 15 రోజులకే బుక్‌ చేస్తుండడం కేంద్ర దృష్టికి రావడంతో 21 రోజుల లాకిన్‌ నిబంధన తీసుకొచ్చారు. ఆ గడువును 25 రోజులకు పెంచారు. కర్నాటకలో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపేశారు. దీనిని నిరసిస్తూ.. కర్నాటక వ్యాప్తంగా హోటళ్లు మూసేశారు. ఇవాళ బెంగళూరులో హోటళ్లు బంద్‌కు పిలుపునిచ్చింది అక్కడి హోటల్స్‌ అసోసియేషన్. హోటళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నిలిపివేతకు నిరసనగా హోటళ్ల బంద్‌కు సిద్ధమయ్యారు. పొరుగు రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే.. రేపు మన తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడనుందా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. రేపో, మాపో.. మన దగ్గర సైతం కమర్షియల్ సిలిండర్లకు బ్యాండ్ పడే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేటయితే ప్రధాన నగరాల్లోని హోటల్స్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇళ్లకు వాడే గ్యాస్‌కు ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్ర, రాష్ట్రాలు చెబుతున్నా.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులతో.. ఇప్పటికే ఇండేన్, HP లాంటి గ్యాస్ ఏజెన్సీలు వన్ డే డెలివరీని కాస్త.. త్రీ డేస్, వన్ వీక్ చేశారు. కొన్ని చోట్ల బుకింగ్ చేసి వారం దాటినా సిలిండర్ డెలివరీ అవ్వడం లేదు. డబ్బులు కట్టి తీసుకునే సిలిండర్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఏపీలో పేదలకు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఫ్రీ పథకాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఇళ్లలో వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం ఇటీవల రూ.60 పెంచింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.5 పెంచింది. ధర ఎక్కువైనా పరవాలేదు, గ్యాస్ సిలిండర్ వస్తుందా అంటే అదీ నమ్మకం లేదు. ఇరాన్‌పై యుద్ధం ఇప్పటికే భారత్ ఎక్స్‌పోర్ట్స్‌ను భారీగా దెబ్బ తీసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే.. రేపు గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ  గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత  ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..  Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌  భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/FBgXHfXK-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-cylinder-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/commercial-gas-shortage-cripples-indias-hotel-industry-amidst-middle-east-tensions-video-1764640.html</loc><video:video>
	<video:title>LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ</video:title>
	<video:publication_date>2026-03-11T14:03:19+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌-ఇజ్రాయెల్‌,అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై ప్రభావం చూపుతోంది. మధ్య ప్రాచ్యం నుంచి భారత్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. తమిళనాడులో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం పట్ల చెన్నై హోటల్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించి, గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ కుదేలవుతోందని వారు లేఖలో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, హాస్పిటల్స్, హాస్టల్స్ మరియు ఐటీ పార్కులకు ఆహార సరఫరా చేసే కేటరింగ్ విభాగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరైన సమయంలో గ్యాస్ అందకపోతే నిత్యం లక్షలాది మందికి భోజన వసతి కల్పించడం అసాధ్యమని వారు స్పష్టం చేశారు. తమిళనాడుకు వచ్చే పర్యాటకులు, రైలు మరియు విమాన ప్రయాణికులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అసోసియేషన్ హెచ్చరించింది. గ్యాస్ కొరత వల్ల హోటల్ బుకింగ్స్ దెబ్బతినడమే కాకుండా, ప్రజల సాధారణ జీవనంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్‌పీజీని (LPG) అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని చెన్నై హోటల్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గ్యాస్‌ కంపెనీలు వెంటనే స్పందించి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం గ్యాస్ సరఫరా అందేలా చూడాలని కోరారు. ఈ సంక్షోభం సామాన్య ప్రజలపై భారం పడకముందే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, చమురు సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని చెన్నై హోటల్స్ అసోసియేషన్ ప్రధానిని కోరింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత  ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..  Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌  భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??  Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cEuKuwEf-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chennai-gas.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/indias-commercial-lpg-crisis-bengaluru-mumbai-hotels-suffer-amid-gas-scarcity-video-1764637.html</loc><video:video>
	<video:title>గ్యాస్‌ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత</video:title>
	<video:publication_date>2026-03-11T14:00:19+05:30</video:publication_date>
	<video:description>దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ కొరత తీవ్రరూపం దాల్చుతోంది. కేంద్ర ప్రభుత్వం నిల్వలు సరిపడా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే కర్నాటలో రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు మూసేశారు. మార్చి 10 మంగళవారం బెంగళూరులో హోటళ్లు బంద్‌కు పిలుపునిచ్చింది అక్కడి హోటల్స్‌ అసోసియేషన్. ఇప్పుడు ముంబైకూడా అదే బాట పట్టింది. వాణిజ్య రాజధాని ముంబైలో గ్యాస్ అందక ఇప్పటికే 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది. కేవలం ముంబై మాత్రమే కాకుండా ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వంటగ్యాస్ లభ్యత లేకపోవడంతో అనేక చోట్ల హోటళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ కొరతను అదునుగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విక్రయాలు ఊపందుకున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను బ్లాక్‌లో రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సామాన్య వ్యాపారులు తీవ్ర ఆర్థిక భారానికి గురవుతున్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారతదేశం ఏటా వినియోగించే 31.3 మిలియన్ టన్నుల వంటగ్యాస్‌లో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం దిగుమతులపై ప్రభావం చూపింది. అయితే, దేశంలో ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నాయని, పెట్రో ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. చమురు సంస్థలు వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించకపోతే, ఆహార రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..  Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌  భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??  Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vVQevndk-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-cylinder-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-how-irans-war-fuels-global-recession-rising-prices-and-environmental-damage-video-1764632.html</loc><video:video>
	<video:title>ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..</video:title>
	<video:publication_date>2026-03-11T13:58:22+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా, దీని ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరియు పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది. పలు దేశాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఏర్పడగా, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగడంతో అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, పెట్రోల్ ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. ఇంధనాన్ని అత్యంత పొదుపుగా వాడుకోవాలని ఆ దేశ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశంలో ద్రవ్యోల్బణం ఊహించని రీతిలో పెరుగుతుందని బ్రిటన్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు. ఇటీవల జరిగిన జీ7 ఆర్థిక మంత్రుల సదస్సులో యుద్ధం వల్ల కలిగే నష్టాలపై చర్చించారు. ఈ యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కేవలం ప్రాణ నష్టమే కాకుండా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఆయిల్ డిపోలు, డీసాలినేషన్ ప్లాంట్లపై జరుగుతున్న దాడుల వల్ల మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయి. గాలిలో విషవాయువులు చేరి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇరాన్‌లోని ఆయిల్ డిపోలపై దాడుల ప్రభావం పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. అక్కడి ఆహారం, గాలి, నీరు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడే పర్యావరణ పరిణామాలు రాబోయే తరాలపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పకపోతే, ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌  భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??  Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bEWb6sWS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-gears-up-for-march-19-release-amidst-massive-fan-frenzy-video-1764606.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: మార్చి 19న ధురంధర్‌ 2 రిలీజ్‌ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్‌</video:title>
	<video:publication_date>2026-03-11T13:33:15+05:30</video:publication_date>
	<video:description>రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్‌ 2 ది రివెంజ్ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది సమయానికే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడై, సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేశాయి. మార్చి 18న సాయంత్రం 5:10 గంటలకు పడే ప్రీమియర్ షోల కోసం యువతలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈసారి ధురంధర్‌ 2 ప్రమోషనల్ కంటెంట్ నార్త్ నుంచే కాకుండా, సౌత్ ఇండియాలోనూ బలమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే, సౌత్ ఇండియా నుంచే మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??  Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NoKzeJTQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/how-visual-effects-issues-are-postponing-major-telugu-film-releases-video-1764603.html</loc><video:video>
	<video:title>భారీ చిత్రాల విడుదల వాయిదా.. VFX సమస్యలే కారణమా ??</video:title>
	<video:publication_date>2026-03-11T13:30:32+05:30</video:publication_date>
	<video:description>భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సమస్యలు అనివార్యంగా మారాయని విశ్వంభర మరియు టాక్సిక్ చిత్రాల పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విడుదల వాయిదాకు వెనుక ప్రధాన కారణం VFX పనులేనని వార్తలు వస్తున్నాయి. టాక్సిక్ సినిమా ప్రారంభానికి ముందే యష్ అభిమానులకు &quot;పెద్ద పనులైనప్పుడు సమయం కూడా ఎక్కువే పడుతుంది, ఓపిక పట్టాలి&quot; అని సందేశం ఇచ్చారు. ఇప్పుడు సినిమా వాయిదా విషయంలో ఈ మాటలు నిజమనిపిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wrWrvIOy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vfx.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-future-of-director-s-shankar-a-look-at-his-current-cinematic-challenges-video-tv9d-1764598.html</loc><video:video>
	<video:title>Shankar: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్‌ఫ్యూజన్‌.. శంకర్ ఏం చేయబోతున్నారు ..?</video:title>
	<video:publication_date>2026-03-11T13:29:24+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని పాలించిన శంకర్ ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఆయన ఇమేజ్ దెబ్బతింది. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కనీస వసూళ్లను కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో శంకర్ తదుపరి సినిమా ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. శంకర్ గతంలో ప్రకటించిన వేల్పరి నవల ఆధారిత సినిమా పట్టాలెక్కించడం కష్టంగా మారింది. నిర్మాణ సంస్థలు భారతీయుడు 3 పనులు పూర్తి చేస్తే తప్ప మరో ప్రాజెక్టు ప్రారంభించడానికి అంగీకరించడం లేదు. బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ భారతీయుడు 3 నిర్మాతలకు మూడు నెలల గడువు విధించారు. ఈ డెడ్‌లైన్ లోగా నిర్ణయం తీసుకోకపోతే తాను మరో ప్రాజెక్టును మొదలుపెడతానని తెలిపారు. అయితే, ఈ పరిస్థితుల్లో శంకర్ అంత ధైర్యం చేయగలరా, వందల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరుకుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ గందరగోళం ఎప్పుడు వీడుతుందో చూడాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bjuJ4Z8u-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shankar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-film-industry-buzz-star-heroes-filming-across-various-locations-video-tv9d-1764593.html</loc><video:video>
	<video:title>Varanasi: గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్‌</video:title>
	<video:publication_date>2026-03-11T13:26:54+05:30</video:publication_date>
	<video:description>తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నప్పటికీ, సినిమా షూటింగ్స్‌కు ఎక్కడా బ్రేక్ పడటం లేదు. స్టార్ హీరోలు సహా పలువురు నటులు తమ చిత్రాల చిత్రీకరణలో నిరంతరం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, కొన్ని ప్రముఖ చిత్రాల షూటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. మహేష్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల కలయికలో వస్తున్న చిత్రానికి సంబంధించిన వారణాసి షూటింగ్ ప్రస్తుతం గండిపేటలో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఇది సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇతర ప్రముఖుల షూటింగ్ వివరాల్లోకి వెళ్తే, నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్తో పాటు శర్వానంద్ భోగి షూట్స్ హలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతున్నాయి. దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ వర్క్ కూడా అక్కడే కొనసాగుతోంది. ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడిల ఫౌజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతుండగా, ప్రభాస్ లేకుండా కల్కి 2 షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. రామ్ చరణ్ పిటి షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay-Rashmika: బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Gy3AcLK2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-shoot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakonda-and-rashmika-mandanna-resume-shootings-post-wedding-video-1764584.html</loc><video:video>
	<video:title>Vijay-Rashmika:  బ్యాక్‌ టు షూట్‌.. షాకిస్తున్న విరోష్‌ జంట</video:title>
	<video:publication_date>2026-03-11T13:24:43+05:30</video:publication_date>
	<video:description>విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్ జోడి) తమ వివాహం అనంతరం తక్కువ వ్యవధిలోనే తిరిగి సినిమాల షూటింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకుంటారు. అయితే, కెరీర్‌పై వ్యక్తిగత జీవిత ఈవెంట్స్ ప్రభావం పడకుండా ఈ తరం స్టార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ జంట నిరూపిస్తోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ జంట, హనీమూన్ ట్రిప్‌కు ఆలస్యం చేయకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి సారించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల  ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Kk4FMVWt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-vijay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/understanding-indias-fuel-supply-from-middle-east-oilfields-to-your-home-video-tv9d-1764581.html</loc><video:video>
	<video:title>గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?</video:title>
	<video:publication_date>2026-03-11T13:21:07+05:30</video:publication_date>
	<video:description>మన వంటింట్లో పొయ్యి వెలగాలన్నా, వాహనం కదలాలన్నా, గల్ఫ్ తీరంలోని చమురు బావులు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు, సముద్రమార్గంలో అలజడులు మన దైనందిన జీవితాలపై ప్రభావం చూపుతాయి. గల్ఫ్ బావుల నుంచి భారతీయ రిఫైనరీలకు ఇంధనం చేరుకోవడానికి ఒక క్లిష్టమైన ప్రక్రియను అనుసరిస్తారు. ముందుగా గల్ఫ్ దేశాల ఆయిల్ బావుల నుంచి ముడిచమురును వెలికితీసి భారీ ట్యాంకర్లలో లోడ్ చేస్తారు. ఈ ముడిచమురును పర్షియన్ గల్ఫ్ లోని ఓడల్లోకి తీసుకువస్తారు. అక్కడి నుండి హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రం మీదుగా భారత వైపు వస్తాయి. జామ్ నగర్ పోర్ట్, ముంబై పోర్ట్, ముంద్రా పోర్ట్, మంగుళూరు పోర్ట్ వంటి వెస్ట్ కోస్ట్ లోని రేవులకు ఈ ఓడలు చేరుకుంటాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల  ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??  బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WAMzKY33-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/journey-of-oil.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/the-year-without-weddings-godavari-districts-pushkaralu-tradition-sparks-debate-video-tv9d-1764569.html</loc><video:video>
	<video:title>ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్</video:title>
	<video:publication_date>2026-03-11T13:18:32+05:30</video:publication_date>
	<video:description>గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. పుష్కరాల ఏడాదిలో శుభకార్యాలు నిర్వహించకూడదనే అనాదిగా వస్తున్న నమ్మకం దీనికి కారణం. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2026 జూన్ 26న ప్రారంభమవుతాయి. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులకు పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేస్తారు కాబట్టి, ఏడాదిపాటు వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల  ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??  బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు  కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/w0YhlWWp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/wedding-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/emotional-connection-and-gratitude-jr-ntrs-speech-at-kims-hospital-launch-video-1764566.html</loc><video:video>
	<video:title>Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది</video:title>
	<video:publication_date>2026-03-11T13:16:08+05:30</video:publication_date>
	<video:description>నటుడు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకకు రావడం తనకెప్పుడూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. 1983 మే 20న తన తాత ఎన్టీఆర్ ఇదే ప్రదేశంలో శంకుస్థాపన చేశారని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తాను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కిమ్స్ ఫ్యామిలీతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, 2009లో జరిగిన ప్రమాదంలో భాస్కర్, కిమ్స్ హాస్పిటల్, గురువారెడ్డి తన ప్రాణాలను కాపాడారని, ఆజన్మాంతం వారికి రుణపడి ఉంటానని చెప్పారు. భాస్కర్ గారి విజన్‌ను అద్వైక్, అభి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. పేషెంట్ ఈజ్ పారమౌంట్ అనే లక్ష్యంతో కిమ్స్ దేశానికే అతిపెద్ద ఆసుపత్రిగా నిలవాలని ఆకాంక్షించారు. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, సురక్షితంగా ఇళ్లకు వెళ్ళమని కోరారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల  ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??  బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు  కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!  భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/v4GvWbt3-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jr-ntr-9.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/minab-school-attack-iran-shares-child-casualty-photos-challenges-trump-on-war-crimes-video-tv9d-1764535.html</loc><video:video>
	<video:title>ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల</video:title>
	<video:publication_date>2026-03-11T12:54:52+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్‌ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్‌ దాడిని అంగీకరించడం లేదంటూ ఇరాన్‌ ప్రభుత్వం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అమెరికా క్షిపణి దాడుల్లో చిన్నారులు మరణించారని ఇరాన్‌ అంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఆ నెపాన్ని ఇరాన్‌పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్‌ ఆయుధాలకు కచ్చితత్వం ఉండదంటూ, మినాబ్‌ స్కూల్‌పై దాడి ఘటనకు ఆ దేశానిదే బాధ్యతంటూ మీడియా సమావేశంలో ట్రంప్‌ అన్నారు. దానికి ఇరాన్‌ ప్రభుత్వం ఫొటోలతో ఇలా బదులిచ్చింది. టెహ్రాన్‌ టైమ్స్‌ పోస్ట్‌పై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. జీవితంలో ఎన్నో చూడాల్సిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ కొందరు భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు. ఈ దాడికి కారణమైన ట్రంప్‌, క్షిపణులు తయారుచేసిన వారు, దానికి సాంకేతిక సాయం అందించిన అందరూ బాధ్యులేనంటూ మరో యూజర్‌ పోస్ట్‌ చేశారు. అయితే, ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన వారి మాటేంటి? అంటూ మరికొందరు యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోతుండడంపై అంతర్జాతీయంగా ఆందోళన చెలరేగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??  బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు  కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!  భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా  హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ETOjCLea-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/khameneis-death-iran-vows-revenge-with-sleeper-cells-us-israel-target-foiled-video-tv9d-1764532.html</loc><video:video>
	<video:title>ఇరాన్ &#039;స్లీపర్ సెల్స్&#039; యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??</video:title>
	<video:publication_date>2026-03-11T12:52:50+05:30</video:publication_date>
	<video:description>తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై బాంబు దాడులు చేసాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లో మొత్తం 30 చోట్ల బాంబుల వర్షం కురిపించాయి. దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు చనిపోయారు. ఇరాన్‌కు చెందిన ఇతర కీలక నేతలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ అమెరికా మీడియా కథనం ప్రకారం.. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయి. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ప్రాథమిక ఎనాలసిస్‌లో సిగ్నల్స్ ఇరాన్‌ నుంచే వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా, ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీ-బ్రాడ్‌కాస్ట్ కావడం.. రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్‌క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్‌‌లను చదవటం అంత సులభం కాదు. డిక్రిప్షన్ కీ ఉన్న వారు మాత్రమే వాటిని చదవగలరు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను సాధారణంగా నిఘా సంస్థలు, ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తుంటాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు  కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!  భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా  హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు  దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vq4r4Pbx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-sleeper-cells.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/indian-expats-in-uae-get-free-accommodation-and-food-amid-flight-cancellations-video-tv9d-1764530.html</loc><video:video>
	<video:title>బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు</video:title>
	<video:publication_date>2026-03-11T12:50:43+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా ఘర్షణలతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు వసతి బోజనం ఏర్పాట్లు చేసేందుకు వ్యాపారవేత్త యోగేశ్‌ దోషి ముందుకువచ్చారు. 64 అపార్ట్‌మెంట్‌లో వసతి కల్పించారు. విమానాలు క్యాన్సిల్‌ కావడంతో యూఏఈ నుంచి ఇండియాకు రావాల్సిన భారతీయులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనవంతు సహాయం చేయాలని అల్‌ మిజన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్ దోషి భావించారు. తాము ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లలో ఉండేందుకు గడువు ముగిసిందని, పొడిగింపు వీలుకాని సమయంలో తమకు ఈ సహాయం అందిందని భారతీయులు మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హోటల్‌ బస ముగియడంతో మేం ఖాళీ చేయాల్సివచ్చింది. స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం లేదు. అలాంటి గందరగోళ పరిస్థితిలో ఈ అపార్ట్‌మెంట్ గురించి తెలిసింది. ఆ ఏర్పాటు మాకెంతో ఊరటనిచ్చింది’’ అన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్‌ ఆఫ్ ఇండియా సమన్వయంతో తన అపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక షెల్టర్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 125 మందికి ఉచితంగా వసతి కల్పించారు. వారికి ఆహారం ఇతర కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా యోగేశ్‌ దోషి చూసుకుంటున్నారు. యోగేశ్‌తో పాటు ఇతర భారత సంతతి వ్యక్తులు తమ స్నేహహస్తం అందిస్తున్నారు. అజ్మన్‌ ప్రాంతంలో వ్యాపారవేత్త ధీరజ్‌జైన్ ఇలాంటి వసతులే ఏర్పాటుచేశారు. వెంటనే స్వదేశానికి వెళ్లలేనివారి కోసం తన ఫామ్‌హౌస్‌లో తాత్కాలిక వసతి కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉచితంగా ఈ సౌకర్యం అందిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ షెల్టర్ కు తీసుకురావడానికి రోల్స్ రాయిస్‌ సహా 11 కార్లను నడుపుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!  భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా  హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు  దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/N8Ogofq7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/benz-car.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kurnool-love-marriage-suspicious-death-police-probe-family-opposition-and-suicide-bid-video-tv9d-1764528.html</loc><video:video>
	<video:title>కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!</video:title>
	<video:publication_date>2026-03-11T12:48:19+05:30</video:publication_date>
	<video:description>ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు కలిసి బ్రతకాలనుకుంది.. కానీ పెద్దల నిరాకరణ వారి జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. కులాంతర వివాహం చేసుకున్న వివాదంలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలంలో కలకలం రేపింది. ఈశ్వర్ నగర్‌కు చెందిన శివప్రసాద్, స్వప్న గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పోలీసుల సమక్షంలో పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారు. అయితే, శివప్రసాద్ తల్లి లక్ష్మీదేవి ఈ వివాహాన్ని ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివప్రసాద్ ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన స్వప్న, తన భర్త చనిపోయాడనే ఆవేదనతో మహానంది శివారులోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. స్వప్న మృతిపై ఆమె తల్లి మరియమ్మ, ఇతర బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు, శివప్రసాద్ బంధువులే ఆమెను చంపి చెట్టుకు ఉరి వేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతికి శివప్రసాద్ తల్లి, ఇతర బంధువులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శివప్రసాద్ నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మహానంది పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తెస్తామని పోలీసులు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా  హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు  దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Q1iu06iQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/inter-caste-marriage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/medak-counseling-turns-violent-as-families-clash-at-tupran-police-station-video-tv9d-1764523.html</loc><video:video>
	<video:title>భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా</video:title>
	<video:publication_date>2026-03-11T12:45:52+05:30</video:publication_date>
	<video:description>శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణ సోమవారం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన రెండు కుటుంబాలు పోలీసుల ముందే రెచ్చిపోయి భౌతిక దాడులకు దిగడంతో తూప్రాన్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి, రాంపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త తనను వేధిస్తున్నాడంటూ జ్యోతి పోలీసులను ఆశ్రయించడంతో, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై జ్యోతి ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగానే దంపతుల మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ సహనం కోల్పోయారు. ఈ క్రమంలో బయట వేచి ఉన్న ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చి పరస్పరం దాడులకు దిగారు. పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా ఒకరినొకరు నెట్టేసుకుంటూ, కొట్టుకోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలను విడదీశారు. స్టేషన్ ఆవరణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇరుపక్షాలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు  దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eQdoowji-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/wife-and-husband.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/chain-snatcher-caught-after-bike-runs-out-of-fuel-during-escape-watch-1764513.html</loc><video:video>
	<video:title>వీడి దరిద్రం చూడండి ఎలా ఉందో.. చైన్ తెంచేసి పారిపోతుండగా..</video:title>
	<video:publication_date>2026-03-11T12:42:10+05:30</video:publication_date>
	<video:description>తప్పు చేసినవారికి కర్మ వెంటనే వెంటాడటం మీరు ఎప్పుడైనా చూశారా..? శ్రీలంకలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. అక్కడి వెన్నప్పువాలో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం కావడంతో నిందితుడు వెంటనే పోలీసులకు చిక్కాడు. మార్చి 8వ తేదీ థంబరావిలా ప్రాంతంలో యువతి స్కూటర్‌పై వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో యువతి స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయి కిందపడగా, నిందితుడు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోతున్న సమయంలో అతని బైక్‌లో ఇంధనం అయిపోవడంతో స్థానిక యువకులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కలుతారా ప్రాంతానికి చెందినవాడని, అతను క్రిస్టల్ మెథాంఫెటమైన్ అనే డ్రగ్‌కు బానిసగా ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం అతను కటునాయకే ప్రాంతంలో నివశిస్తున్నట్లు సమాచారం.</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wkqCi7l5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chain-snaching.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/madhaar-for-hotel-check-ins-uidais-new-policy-for-seamless-digital-verification-video-tv9d-1764482.html</loc><video:video>
	<video:title>హోటల్ చెక్‌ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు</video:title>
	<video:publication_date>2026-03-11T12:08:32+05:30</video:publication_date>
	<video:description>మనం ఎక్కడికైనా ఊరు వెళ్లినప్పుడు లేదా ట్రిప్‌కు వెళ్లినప్పుడు, హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాక ఆధార్ కార్డు మర్చిపోయామని గుర్తొస్తే ఎంత కంగారు పడతామో అందరికీ తెలిసిందే. బ్యాగ్‌లన్నీ వెతికినా దొరకనప్పుడు వచ్చే ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు. వీటన్నిటికీ చెక్ పెడుతూ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఒక అదిరిపోయే ఐడియా తీసుకొచ్చింది. ఇకపై మీరు హోటల్‌లో దిగడానికి/ హోటల్‌లో రూం తీసుకోవడానికి ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని మార్చి 6, 2026 నుంచి ఈ పద్దతి పనిచేస్తుందని UIDAI తెలిపింది. కేవలం మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే నిమిషాల్లో చెక్-ఇన్ చేయచ్చు. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందంటే: హోటల్ రిసెప్షనిస్ట్ మీ ఐడీ కార్డు అడిగినప్పుడు, మీ ఫోన్‌లో ఉన్న అఫీషియల్ ఆధార్ యాప్ mAdhaar ఓపెన్ చేయాలి. యాప్‌లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక, మీ ఫోన్ కెమెరా ద్వారా ఫేస్ అథెంటికేషన్ చేయాలి. దీనివల్ల ఆ ఆధార్ కార్డు మీదేనని సిస్టమ్ కన్ఫర్మ్ చేస్తుంది. వెరిఫికేషన్ పూర్తికాగానే, యాప్ ఒక QR కోడ్ ని జనరేట్ చేస్తుంది. ఆ కోడ్‌ను హోటల్ రిసెప్షనిస్ట్ స్కాన్ చేస్తారు. అంతే ! మీ వివరాలన్నీ క్షణాల్లో వెరిఫై అవుతాయి. ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే మీ చెక్-ఇన్ పూర్తవుతుంది. దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే.. సాధారణంగా హోటళ్లలో ఆధార్ జిరాక్స్ ఇస్తుంటాం. దానికి బదులుగా ఈ కొత్త విధానంలో, హోటల్ యాజమాన్యానికి కేవలం అవసరమైన సమాచారం మాత్రమే అందుతుంది. ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ మీతో తీసుకెళ్లాల్సిన పనిలేదు. మీ వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది. హోటల్ రిసెప్షన్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందే మీ ఫోన్‌లో ఎం ఆధార్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది. హోటల్ చేరుకున్నాక నెట్‌వర్క్ సమస్య ఉన్నా లేదా హడావిడిలో ఉన్నా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన ప్రయాణాలు మరింత ఈజీ ఆవుతున్నాయి. ఈ కొత్త డిజిటల్ ఆధార్ పద్ధతి ప్రయాణికులకు, హోటల్ నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5MtS5pT2_uA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hotel-check-in.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/delhi-metro-expands-pm-modi-launches-new-corridors-and-indias-first-ring-metro-video-tv9d-1764476.html</loc><video:video>
	<video:title>దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం</video:title>
	<video:publication_date>2026-03-11T12:04:05+05:30</video:publication_date>
	<video:description>దేశంలో తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సుమారు 12.3 కిలోమీటర్ల మజ్లిస్ పార్క్ బాబర్‌‌‌‌పూర్ కారిడార్‌‌‌‌ను ఇప్పటికే పనిచేస్తున్న మజ్లిస్ పార్క్–శివ్ విహార్ పింక్ లైన్‌‌‌‌లో కలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది ప్రారంభం కావడంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71 కిలోమీటర్లకు పెరిగి దేశంలోనే తొలి పూర్తిస్థాయి ‘రింగ్ మెట్రో’గా మారింది. ఈ మార్గంలో యమునా నదిపై మెట్రో లైన్, వాహనాల కోసం ఫ్లైఓవర్‌‌‌‌ కలిపి ఎత్తైన బ్రిడ్జి నిర్మించారు. ఇక దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్ వరకు 9.9 కిలోమీటర్లలో మరో కొత్త లైన్​ నిర్మించారు. ఈ మార్గంలోని కొన్ని చోట్ల లైన్​ సుమారు 28 మీటర్ల ఎత్తులో ఉంది. ఫేజ్–5(ఏ) విస్తరణలో భాగంగా మూడు కొత్త మెట్రో కారిడార్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 9 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్‌ను ‘సెంట్రల్ విస్టా కారిడార్’ పేరుతో చేపడుతున్నారు. 2 కి.మీ. అండర్‌‌‌‌గ్రౌండ్ లైన్‌తో గోల్డెన్ లైన్ విస్తరణ ఏరోసిటీ-టెర్మినల్ 1, 3.9 కి.మీ. ఎలివేటెడ్ లైన్‌ను ‘తుగ్లకాబాద్-– కాలింది కుంజ్’ విస్తరణలో భాగంగా చేపడుతున్నారు. ఈ కొత్త మార్గాల ద్వారా నోయిడా నుంచి సౌత్​ ఢిల్లీ, ఎయిర్‌పోర్టుకు ప్రయాణం మరింత ఈజీగా మారనుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Lo5NTN1hw8M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ring-metro.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/honesty-prevails-surat-accidentally-lost-cash-rescued-chennai-worker-returns-rs-45-lakh-gold-video-tv9d-1764468.html</loc><video:video>
	<video:title>కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు.. కట్ చేస్తే..</video:title>
	<video:publication_date>2026-03-11T14:28:56+05:30</video:publication_date>
	<video:description>గుజరాత్‌లోని సూరత్‌లో ఒక కుటుంబం చేసిన పొరపాటు వల్ల 2 లక్షల రూపాయల నోట్లు నీటి పాలయ్యాయి. ఆ కుటుంబ సభ్యులు పూజా సామాగ్రితో పాటు పొరపాటున రూ. 2 లక్షల నగదును కాలువలో పడేసి ఇంటికి వెళ్లారు. తీరా ఇంటికి వెళ్లాక అసలు సంగతి గుర్తుకొచ్చి.. లబోదిబో మంటూ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సాయం చేయాలని కోరారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కాలువలోని గాజు ముక్కలు, ఇతర వ్యర్థాలను సైతం లెక్కచేయకుండా గాలించి, ఎట్టకేలకు ఆ నగదును భద్రంగా వెలికితీశారు. గాజు ముక్కలను సైతం లెక్కచేయకుండా శ్రమించి వెలికి తీసి యజమానులకు అందజేశారు. సిబ్బంది చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి ఉదంతమే ఇటీవల చెన్నైలో జరిగింది. డబ్బు కోసం విలువలను వదిలేస్తున్న ఈ రోజుల్లో, సామాన్య పారిశుధ్య కార్మికురాలు పద్మ ప్రదర్శించిన అసాధారణ నిజాయితీ అందరినీ అబ్బురపరుస్తోంది. చెన్నై టీ నగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు, రోడ్డు పక్కన రూ. 45 లక్షల విలువైన 36 తులాల బంగారు ఆభరణాలు ఉన్న సంచి దొరికింది. ఆ సంపదను చూసి ఆశపడకుండా, నగలు పోగొట్టుకున్న వారు ఎంత బాధపడతారోనన్న మానవత్వంతో ఆమె తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, స్నేహితుడితో మాట్లాడుతుండగా పొరపాటున ఆ సంచిని తోపుడు బండిపై వదిలేసిన రమేష్ అనే వ్యక్తిని గుర్తించి, పద్మ సమక్షంలోనే ఆ నగలను అతనికి అప్పగించారు. పద్మ నిరుపేదరాలైనా తన నిజాయితీనే అసలైన ఆస్తిగా భావించి చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె గొప్పతనాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆమెను ఆహ్వానించి సత్కరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం  TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/mdzqAGFU4bA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/currancy-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/amalapurams-sangeeta-woman-entrepreneur-inspiring-youth-with-beauty-and-restaurant-businesses-video-tv9d-1764462.html</loc><video:video>
	<video:title>ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు</video:title>
	<video:publication_date>2026-03-11T11:58:15+05:30</video:publication_date>
	<video:description>అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అమ్మాయి సంగీత నేటి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బ్యూటీ పార్లర్ , హోటల్ వ్యాపార రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ, మహిళలు కూడా వ్యాపారాల్లో మగవారికి ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. డిగ్రీ చదువుకున్న సంగీత ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యాపారం చేసి పదిమందికి తానే ఉపాధి కల్పించాలని బ్యూటీ పార్లర్ పెట్టీ సొంతంగా డబ్బులు సంపాదించడమే కాకుండా పలువురి అమ్మాయిలకు తన వద్ద ఉపాధి కల్పించడమే కాకుండా బ్యూటిషన్ కూడా నేర్పిస్తున్నారు. అంతే కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేసి మరికొందరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అమలాపురంలో ఏకంగా ఒక రెస్టారెంట్ నే పెట్టింది అమ్మాయి. దీనితో అనేకమందికి తన హొటల్ లో ఉపాధి కల్పిస్తుంది. ఒక అమ్మాయి పలు వ్యాపారాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది సంగీత. అయితే ఇప్పుడు అందరూ చదువుకుని ఇంజనీర్స్, డాక్టర్స్ లేదా వేరే వేరే ఉద్యోగాల వైపు అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారని ఉద్యోగం వైపే కాకుండా నేటి తరం అమ్మాయిలు వ్యాపారాల వైపు కూడా రావాలని సంగీత అంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం  TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..  Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/zKVM8IM9AiU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/business.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/missing-30-lakh-lottery-winner-in-punjab-barnala-agent-searches-door-to-door-video-tv9d-1764453.html</loc><video:video>
	<video:title>రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు</video:title>
	<video:publication_date>2026-03-11T11:51:51+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన జరిగింది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక వ్యక్తి 50 రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొన్నాడు. అతని టికెట్ కి రూ.30 లక్షల లాటరీ తగిలింది. కానీ లాటరీ టిక్కెట్ కొన్న ఆ వ్యక్తి మాత్రం ఎవరో తెలియడం లేదు. ఈ ఆసక్తికర సంఘటన పంజాబ్ రాష్ట్రం బర్నాలాలో జరిగింది. అతని ఆచూకీ కోసం నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మైకులు, డప్పులతో గల్లీలలో చాటింపు వేయిస్తున్నారు. నెలవారీ లాటరీ నిర్వహించే ఒక సంస్థ ఫిబ్రవరి 26న విజేతలను ప్రకటించింది. బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీ తగిలింది. కానీ ఆ టిక్కెట్‌పై కొనుగోలు చేసిన వారి పేరు, ఫోన్ నెంబర్ వివరాలు లేవు. కమీషన్ కింద ఏజెంటుకు రూ.1 లక్ష అందచేశారు. అయితే విజేతను ప్రకటించిన నెల రోజుల్లోగా ప్రైజ్ మనీ తీసుకోని పక్షంలో అది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. అందుకే, ఈ లాటరీ తగిలిన వ్యక్తి కోసం ఆ ఏజెంటు గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పు చప్పుల్లతో చాటింపు వేయిస్తున్నాడు. లాటరీ తగిలిన వ్యక్తి వస్తే ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం ప్రాంగణాన్ని బెలూన్లతో అలంకరించారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం స్థానికంగా ఆసక్తిని రేపింది. దీంతో స్థానికంగా సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం  TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..  Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/G4JdOZINNTU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lottery-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/up-shocker-youtuber-hardik-stabs-sister-to-death-injures-mother-in-family-feud-video-tv9d-1764440.html</loc><video:video>
	<video:title>క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..</video:title>
	<video:publication_date>2026-03-11T11:46:59+05:30</video:publication_date>
	<video:description>ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం జరిగింది. బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. గురుగ్రామ్ నుంచి హోలీ జరుపుకోవడానికి ఇంటికి వచ్చారు ఈ కవలలు. హిమ్షిఖా-హార్దిక్ మధ్య చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ వంటింట్లోకి వెళ్లి పెద్ద కత్తి తీసుకొని హిమ్షిఖాను 40 సార్లు పొడిచి చంపాడు. తన సోదరిని చంపిన తర్వాత, హార్దిక్ తన తల్లి ఆఫీస్‌కి వెళ్ళాడు. ‘అమ్మా, ఇంటికి రా! నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు. హార్దిక్‌ తల్లి నీలిమా ఇంటికి వచ్చి తలుపు తెరిచి హిమ్షిఖాను చూసి షాక్ తింది. అదే సమయంలో హార్దిక్ తన తల్లిని ఆరు సార్లు కత్తితో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో కత్తి అక్కడే వదిలి హార్దిక్ పారిపోయాడు. గాయపడ్డ నీలిమను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రాణాలతో బయటపడినా, హిమ్షిఖా మాత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు హార్దిక్‌ని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్. పూర్తి చేసిన తర్వాత హార్దిక్ గూగుల్‌లో పనిచేశాడు. ఒక ఏడాది క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబర్‌గా మారాడు. ఉద్యోగం చేసే సమయంలో పూణేకు చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడు నెలల క్రితం ఆ యువతి బ్రేకప్ చెప్పడంతో, హార్దిక్ మానసికంగా కుంగిపోయాడు. తన ప్రేమ విఫలం కావడానికి తల్లీ, చెల్లెలు కారణం అని అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపైనే హోలీ రోజు హిమ్షిఖాతో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు హర్దిక్. హిమ్షిఖా ఒక ఐటీ కంపెనీలు జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం  TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..  Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/IHxz32Tr_W8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/youtuber-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-divorce-controversy-backlash-from-own-party-political-future-at-stake-video-tv9d-1764434.html</loc><video:video>
	<video:title>విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం</video:title>
	<video:publication_date>2026-03-11T11:43:25+05:30</video:publication_date>
	<video:description>కొత్త పార్టీ పెట్టి కొద్ది రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న నటుడు విజయ్‌కు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 8 మహిళా దినోత్సవం నాడు తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై విజయ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. విజయ్ వైఖరిని పార్టీ మహిళా విభాగం నేత రంజన నాచియార్ తీవ్రంగా తప్పుబట్టారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో రంజన విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. &quot;సొంత భార్యకు గౌరవం ఇవ్వని వ్యక్తి, ఇతర మహిళలను గౌరవిస్తారని ఎలా నమ్మాలి?&quot; అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్లుగా కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లయిన భార్య గురించి &#039;అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయం&#039; అన్నట్లుగా మాట్లాడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఇలాంటి వ్యాఖ్యలు యువతకు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విడాకుల కేసు నడుస్తున్న సమయంలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక వివాహ వేడుకకు హాజరుకావడాన్ని కూడా ఆమె విమర్శించారు. రాజకీయాల కంటే కుటుంబానికి ఇచ్చే గౌరవమే ముఖ్యమని, ఆయన చర్యలు యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని అన్నారు. విడాకుల వ్యవహారంపై దళపతి విజయ్ స్పందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో తన వ్యక్తిగత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని, కార్యకర్తలు వాటి గురించి ఆందోళన చెందవద్దని కోరారు. తన విషయాల వల్ల అభిమానులు ఒత్తిడికి గురవ్వడం బాధ కలిగిస్తోందని, అందరూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు. భార్యాభర్తల బంధానికి విజయ్‌ ద్రోహం చేశారని, గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, విజయ్ నుంచి విడాకులు ఇప్పించమని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఏప్రిల్‌ 20న దీనిపై విచారణ జరగనుంది. అదే రోజు విజయ్‌ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. తమిళ రాజకీయాల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..  Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7HtM-_TahkM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-party.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-faces-new-cbi-summons-karur-stampede-case-inquiry-deepens-for-tvk-chief-video-tv9d-1764432.html</loc><video:video>
	<video:title>TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..</video:title>
	<video:publication_date>2026-03-11T11:39:38+05:30</video:publication_date>
	<video:description>తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మార్చి 10న విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది. అసలు కేసు నేపథ్యం ఏమిటి? సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో మార్చి 10న విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/sMxMQdNQ1Ag</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-notice.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/karimnagar-allu-arjun-fans-meet-social-service-focus-and-one-good-deed-mission-in-ts-video-tv9d-1764403.html</loc><video:video>
	<video:title>Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం</video:title>
	<video:publication_date>2026-03-11T11:37:27+05:30</video:publication_date>
	<video:description>కరీంనగర్, తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి09న కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణలో తమ అభిమాన సంఘాన్ని మరింత బలోపేతం అలాగే విస్తరించే దిశగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని 5 జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కార్యక్రమాలను సమన్వయం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్ని అనుసరిస్తూ, ప్రతి సంవత్సరం కనీసం ఒక మంచి పని చేసి సమాజానికి సేవ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. సమావేశానికి సంబంధిత జిల్లాల ప్రతినిధులు, అభిమానులు హాజరై రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Z9LjjfMmg-Y</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/allu-arjun-fans-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/young-indian-cricketers-and-bollywood-new-love-stories-beyond-the-boundary-video-tv9d-1764391.html</loc><video:video>
	<video:title>ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..</video:title>
	<video:publication_date>2026-03-11T11:13:39+05:30</video:publication_date>
	<video:description>ఇండియాలో క్రికెట్, సినిమా.. ఈ రెండింటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రెండు వేర్వేరు రంగాలు అయినప్పటికీ, వీటి మధ్య ఉన్న బంధం మాత్రం ఇప్పటిది కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిలా టాగోర్ కాలం నుంచి విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ వరకు ఈ గ్లామర్ ఫీల్డ్స్ ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ను టీమిండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్స్ కూడా ఫాలో అవుతున్నారు. మ్యాచ్‌లతో బిజీగా ఉంటూనే.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ట్రాక్స్ నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ యంగ్ క్రికెటర్ల ప్రేమాయణాల గురించే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ జనరేషన్‌లో క్రికెట్ – బాలీవుడ్ బంధానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్‌గా ముందుగా వినిపించే పేర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇక స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ళ కింద వీరిద్దరూ విడిపోయినప్పటికీ వీళ్ళ లవ్ స్టోరీ అప్పట్లో ఓ సెన్సేషన్. గ్రౌండ్‌లో వీళ్లు కొట్టే సిక్సర్ల కంటే, హీరోయిన్లతో వీళ్ళ రొమాన్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా మరో మోడల్ మెహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నాడు హార్ధిక్. ఇండియా కప్పు గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ గ్రౌండ్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏ కెమెరాలో చూసినా ఈ ప్రేమ పక్షులే కనిపించారు. టీమిండియా యంగ్ సెన్సేషన్, డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఈ లిస్ట్‌లో ముందున్నాడు. మోడల్, వర్ధమాన నటి అయిన అదితి హుండియాతో ఇషాన్ కిషన్ లవ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఇషాన్ ఆడుతుంటే, స్టాండ్స్‌లో అదితి సందడి చేయడం అభిమానులకు కొత్తేమీ కాదు. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరూ కలిసి కనిపించారు. వీళ్ల జోడీని చూసాక.. వీళ్ళ రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. మరోవైపు టీమిండియా మరో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ కూడా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇలా మన కుర్రాళ్లంతా హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. టీమిండియాలోకి దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన మరో యంగ్ ప్లేయర్ పృథ్వీ షా కూడా ప్రేమ వ్యవహారాల్లో తక్కువేం కాదు. నటి, మోడల్ నిధి తపాడియాతో పృథ్వీ షా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు మొన్నటి వరకు. వాలెంటైన్స్ డే రోజున ఆమెను మై వైఫ్ అంటూ పృథ్వీ షా చేసిన ఓ పోస్ట్ అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పబ్లిక్ ఈవెంట్స్‌కు సైతం వీళ్ళు వచ్చారు.. కానీ ఇప్పుడు నిధితో విడిపోయిన పృథ్వీ.. ఇప్పుడు ఆకృతి అగర్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ నటించిన ఈ బ్యూటీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు ఈ ముంబై క్రికెటర్. కేవలం వీళ్లే కాదు.. డొమెస్టిక్ క్రికెట్ ఆడే చాలా మంది కుర్రాళ్లు కూడా మోడల్స్, హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్ పార్టీల్లో తెగ సందడి చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే క్రికెట్ పిచ్‌పై బౌలర్లను ఉతికి ఆరేసే మన బ్యాటర్లు.. హీరోయిన్ల అందాల ముందు మాత్రం క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. ఒకప్పుడు క్రికెటర్స్ అంటే కేవలం ఆటకు మాత్రమే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు వాళ్ల లైఫ్‌స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్ అచ్చం సినిమా హీరోలను తలపిస్తున్నాయి. అందుకే సినిమా తారలు కూడా మన క్రికెటర్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రికెట్ సినిమా కాంబినేషన్ ఎప్పటికీ సూపర్ హిట్టే అని మన కుర్రాళ్లు మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. ముందు ముందు ఈ లిస్ట్‌లో ఇంకెంత మంది యంగ్ క్రికెటర్లు చేరుతారో చూడాలి..!  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ  Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/XaUeAm5hSpA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/heroins.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mammoottys-wayanad-controversy-cm-vijayan-apologizes-for-cyber-attacks-video-tv9d-1764378.html</loc><video:video>
	<video:title>Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం</video:title>
	<video:publication_date>2026-03-11T10:54:55+05:30</video:publication_date>
	<video:description>వయనాడ్ ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని వెళ్లిన మెగాస్టార్ మమ్ముట్టికి అక్కడ ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ రంగు పులుముకోకూడదని ఆయన చేసిన ఒక సున్నితమైన విన్నపాన్ని వివాదంగా మలిచి.. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై స్వయంగా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. మెగాస్టార్‌కు సారీ చెప్పారు. వయనాడ్ పర్యటన సమయంలో మమ్ముట్టి.. సీపీఎం జిల్లా కార్యదర్శి రఫీక్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ.. &#039;నువ్వు నా పక్కనే ఉంటే నేను నీ కోసమే ఇక్కడికి వచ్చానని జనం అనుకుంటారు. దయచేసి కాస్త దూరంగా ఉండు&#039; అని చాలా సున్నితంగా కోరారు. అయితే అక్కడ ఉన్న హిడెన్ కెమెరాలు ఈ సంభాషణను రికార్డ్ చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీపీఎం అనుకూల సైబర్ కార్యకర్తలు మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు, దుర్భాషలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో కలత చెందిన మమ్ముట్టి నేరుగా కె. రఫీక్‌కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రఫీక్ ఫేస్‌బుక్ ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని అభ్యర్థించారు. ఇక పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు. మమ్ముట్టి పర్యటన కేవలం వయనాడ్ మంచి కోరి చేసినదే అని.. ఆయన పడ్డ బాధకు తాను చింతిస్తున్నా అన్నారు సీఎం పినరయి. అంతేకాదు కేరళ గౌరవాన్ని పెంచే మమ్ముట్టి లాంటి గొప్ప నటుడిపై సోషల్ మీడియా దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనను బాధపెట్టి ఉంటే దానికి ముఖ్యమంత్రిగా తాను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రజలందరూ గౌరవించే వ్యక్తిపై జరిగిన ఈ సైబర్ దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మమ్ముట్టి కేరళ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అని ఆయనను అవమానించడం తగదని సీఎం స్పష్టం చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ  Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/q17deKKbkqw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kerala-cm.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/alexander-stubbs-dhurandhar-2-obsession-india-visit-and-ranveer-singh-films-record-haul-video-tv9d-1764371.html</loc><video:video>
	<video:title>Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్</video:title>
	<video:publication_date>2026-03-11T10:48:13+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా ఒక దేశాధినేత మరొక దేశాన్ని సందర్శించినప్పుడు.. చర్చలతో.. ఒప్పందాలతో బిజీగా ఉంటారు. కానీ రీసెంట్‌గా మన దేశాన్ని విజిట్ చేసిన ఫిన్లాండ్ అధ్యక్షుడు మాత్రం.. ధరంధర్ 2 సినిమా గురించి మాట్లాడి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్స్ మార్చి 4 నుంచి 7 వరకు మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ప్రముఖ వార్తా సంస్థ &#039;ANI&#039;కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతదేశానికి రాకముందు, తన కొడుకు &#039;ధురంధర్&#039; సినిమా చూడమని అడగడంతో ఇంట్రెస్ట్ గా చూశానన్నాడు. ఉగ్రవాదంపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ తనకు నిజంగా నచ్చిందన్నాడు స్టబ్స్‌. అంతేకాదు మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ సీక్వెల్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రిలీజ్‌కు 11 రోజుల ముందే ధురంధర్‌ 2 మూవీ రికార్డుల వేట మొదలు పెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌ మొదలైన తొలి రోజే 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రేర్‌ రికార్డ్‌ సెట్ చేసింది. రణవీర్‌ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌ మూవీ ధురంధర్‌ 2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ  Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/gCVGtCwRILw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-taj-story-ott-unveiling-taj-mahals-controversial-history-streaming-march-13-video-tv9d-1764352.html</loc><video:video>
	<video:title>The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..</video:title>
	<video:publication_date>2026-03-11T10:56:53+05:30</video:publication_date>
	<video:description>&#039;ది తాజ్‌ స్టోరీ&#039;! గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎన్నో వివాదాలకు దారి తీసింది. అందులోనూ.. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్నట్టుగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ మూవీని థియేటర్లలోకి రాకుండా బ్యాన్ చేయాలనే డిమాండ్ ఓ వర్గం నుంచి ఉవ్వేత్తున వచ్చింది. అయితే వివాదాల మధ్యలోనే అక్టోబర్ 31,2025లో రిలీజ్‌ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర మరో వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. ఇప్పుడీ సినిమా సుమారు 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ది తాజ్‌ స్టోరీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్ గేట్ ప్లే .. ఈ మూవీని మార్చ్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఒరిజినల్ హిందీ పాటు.. తెలుగు,తమిళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకున్నట్టు తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ది తాజ్ స్టోరీ ఏంటంటే? తాజ్ మహల్ నిజంగా షాజహానే నిర్మించాడా? లేదా దీని వెనుక ఏదైనా తెలియని మిస్టరీ ఉందా? అనేదే ప్రధానాంశంగా ది తాజ్ స్టోరీ మూవీని తెరకెక్కించారు. తాజ్ మహల్ ఓ పురాతన శివాలయం అని, దీన్ని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పీఎన్ ఓక్ వివాదాస్పద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 4వ శతాబ్దంలో రాజా పరమార్థి దేవ్ దీనిని నిర్మించారని… 17వ శతాబ్ధంలో షాజహాన్ దీన్ని మార్చారంటూ కొందరు నమ్ముతారు. అయితే పురాతత్వ శాఖ దీన్ని నిరాకరించింది. ఈ క్రమంలోనే తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం అని నిరూపించేందుకు విష్ణు దాస్ అనే టూర్ గైడ్ చేసిన పోరాటమే ది తాజ్ స్టోరీ. తుషార్‌ అమ్రిష్‌ గోయెల్‌ ఈ సినిమాను తెరకెక్కించగా... పరేశ్‌ రావల్‌ లీడ్ రోల్ చేశాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ  Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/60kVcnBia8s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/the-taj-story.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tanuja-puttaswamys-emotional-post-fans-diary-bigg-boss-journey-video-tv9d-1764342.html</loc><video:video>
	<video:title>Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ</video:title>
	<video:publication_date>2026-03-11T10:29:45+05:30</video:publication_date>
	<video:description>తనూజ పుట్టస్వామి! ముద్దా మందారం సీరియల్‌తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 9 షోలోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసుతనంతో.. అందరికీ ఫెవరెట్ అయిపోయింది. షో మొదటి నుంచి విన్నర్ ట్యాగ్ సొంతం చేసుకున్నతనూజ.. చివరకు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న తనూజ.. నిత్యం ఏదోక పోస్ట్ పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం తన ఇన్ స్టా స్టోరీతో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని.. దాన్ని చదువుతున్నానని చెప్పుకొచ్చింది. “నేను ఎంతో అదృష్టవంతురాలినో కదా. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. కానీ ఈసారి నేను చాలా ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నా కోసం ప్రత్యేకంగా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నమ్ముతారో లేదో.. ఇది చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకునేది మన ఫ్యామిలీ మాత్రమే. కానీ నా విషయంలో ఎంతో మంది అర్థం చేసుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది తనూజ. అలాగే తన కోసం ప్రత్యేకంగా డైరీ రాసిన అమ్మాయికి ఐ లవ్యూ చెప్పుకొచ్చింది తనూజ.ఇక ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయని తనూజ.. ఇప్పుడు అగ్నీ పరీక్ష సీరియల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/l39tmyJFcMA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/thanuja-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kamal-haasans-open-letter-to-trump-indias-stance-on-russia-oil-purchase-and-sovereignty-video-tv9d-1764327.html</loc><video:video>
	<video:title>Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్</video:title>
	<video:publication_date>2026-03-11T10:27:14+05:30</video:publication_date>
	<video:description>సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌నకు బహిరంగ లేఖ రాయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. భారతదేశం ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశం అని, ఇకపై సుదూర దేశం నుంచి ఆదేశాలు తీసుకోదని ఆయన పేర్కొన్నారు. కమల్ హాసన్ ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పంచుకున్నారు. “భారతదేశం ఒక స్వేచ్ఛా దేశం, ఏదైనా విదేశీ శక్తి నుండి సూచనలు తీసుకునే సమయం ముగిసింది” అని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తన సొంత వ్యాపారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రపంచంలో శాశ్వత శాంతికి పునాది అని ఆయన అన్నారు. తనను తాను గర్వించదగిన భారతీయ పౌరుడిగా అభివర్ణించుకుంటూ, తన పార్టీ మక్కల్ నీది మైయం వ్యవస్థాపకుడిగా సంతకం చేస్తూ ఆయన లేఖను ముగించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే  Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు  గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు  ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SVGTdMo2XCs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kamal-haasan-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/thalapathy-vijays-2026-tamil-nadu-bid-a-janasena-model-alliance-with-pawan-kalyan-video-1764090.html</loc><video:video>
	<video:title>Vijay-Pawan Kalyan: పొలిటికల్ తెరపై దళపతితో పవర్ స్టార్</video:title>
	<video:publication_date>2026-03-10T21:57:19+05:30</video:publication_date>
	<video:description>దక్షిణ భారత రాజకీయాల్లో నూతన శక్తి కేంద్రాలుగా పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ అవతరిస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దళపతి విజయ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరించిన &quot;జనసేన మోడల్&quot;ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయ విశ్లేషకులు మరియు అభిమానులు విజయ్, పవన్ కళ్యాణ్‌ల మధ్య సంభావ్య రాజకీయ పొత్తుపై ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పొత్తు డీఎంకే వంటి బలమైన పార్టీలకు సవాలు విసరగలదని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు స్థానిక పార్టీల మధ్య చర్చలు, సమీకరణలు కీలకంగా మారాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే  Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు  గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు  ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dy8r4ycH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-indias-10-million-citizens-stranded-in-war-zones-video-1764085.html</loc><video:video>
	<video:title>వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే</video:title>
	<video:publication_date>2026-03-10T21:54:22+05:30</video:publication_date>
	<video:description>అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, అక్కడ నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల రక్షణ, తరలింపు భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. 2026 మార్చి 9న లోక్‌సభలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సుమోటో ప్రకటన చేస్తూ, గల్ఫ్, పశ్చిమ ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల వివరాలను వెల్లడించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు  గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు  ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tWcWXS0k-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/war-zone-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rajendra-prasads-controversial-remarks-on-mgr-spark-outrage-video-1764081.html</loc><video:video>
	<video:title>Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు</video:title>
	<video:publication_date>2026-03-10T21:51:58+05:30</video:publication_date>
	<video:description>సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారావు జాతీయ పురస్కార సన్మాన సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈసారి తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లెజెండరీ నటుడు కాంతారావు గొప్పదనం గురించి వివరిస్తూ, రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావు కత్తి సాము, నటన చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ భయంతో పోసుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంతారావు జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ &quot;ఇండియన్ సినిమాను మొత్తం లేపుకెళ్లిపోతున్నాడ&quot;ని భావించి &quot;ఉచ్చ పోశారు&quot; అంటూ ఆయన పునరుద్ఘాటించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు  ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Sxyih32R-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajendra-prasad-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-crisis-deepens-iran-targets-uae-saudi-kuwait-qatar-video-1764074.html</loc><video:video>
	<video:title>గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు</video:title>
	<video:publication_date>2026-03-10T21:50:14+05:30</video:publication_date>
	<video:description>మార్చి 10, 2026న మధ్యప్రాచ్యం మరోసారి ఉద్రిక్తతలతో రగులుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై భారీ స్థాయిలో ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఈ దాడులలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా, అబుదాబిలోని కీలక పారిశ్రామిక కారిడార్‌పై డ్రోన్ దాడి జరిగింది. అదే సమయంలో, ఇజ్రాయిల్‌లోని హైఫాలో ఉన్న ఆయిల్ రిఫైనరీని ఇరాన్ పేల్చివేసినట్లు సమాచారం. దోహా, ఖతార్, యూఏఈ ప్రాంతాలలో ఇరాన్ తన డ్రోన్ దాడులను భీకరంగా కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాలలో అమెరికా మరియు ఇజ్రాయిల్ ఉనికి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడులను విస్తరిస్తోంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, యుద్ధ భయాలను పెంచుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DTYm3Fhu-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gulf-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/kharg-island-irans-oil-lifeline-under-threat-from-us-military-strategy-video-1764041.html</loc><video:video>
	<video:title>ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్</video:title>
	<video:publication_date>2026-03-10T21:46:03+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులను తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఖర్గ్ ద్వీపంపై దృష్టి సారించింది. 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఇరాన్ చమురు ఎగుమతులలో 90% ఈ ద్వీపం నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, 2024లో ఇరాన్ ఇక్కడి నుంచి 78 బిలియన్ డాలర్ల చమురును ఎగుమతి చేసిందని నివేదించబడింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/76XIdczd-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/telugu-womans-urgent-appeal-from-war-torn-kuwait-to-andhra-pradesh-leaders-video-1763861.html</loc><video:video>
	<video:title>నన్ను ఇండియా కి తీసుకెళ్లండి సార్ కువైట్ నుంచి కుమారి వేడుకోలు</video:title>
	<video:publication_date>2026-03-10T17:41:29+05:30</video:publication_date>
	<video:description>కువైట్‌లో ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల మధ్య తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లినవారు తీవ్ర భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ పరిస్థితిపై కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల క్రితం కువైట్ వెళ్లిన ఆమె, అక్కడి యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి ప్రపంచానికి చూపించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/khuSH9Sk-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kuwait.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/t20-world-cup-2026-winners-to-receive-staggering-131-crore-prize-money-video-1763856.html</loc><video:video>
	<video:title>T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ విజేతలకు రూ.131 కోట్ల నజరానా</video:title>
	<video:publication_date>2026-03-10T17:39:14+05:30</video:publication_date>
	<video:description>టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ బహుమతి మొత్తాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ఏకంగా రూ.131 కోట్ల నజరానా లభించనుంది. క్రికెట్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రోత్సాహంగా నిలవనుంది. 2026లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. కేవలం విజేతలకు మాత్రమే కాకుండా, గ్రూప్ దశలో పాల్గొన్న జట్లకు కూడా ప్రత్యేక బోనస్‌లు అందనున్నాయి. ఈ టీ20 ఐసీ గ్రూప్ స్టేజ్ బోనస్ ద్వారా టోర్నమెంట్‌లో నిలకడగా రాణించిన జట్లకు కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. టీ20 క్రికెట్‌లో పెరుగుతున్న ప్రజాదరణ, ఆర్థిక విలువలను ఈ భారీ ప్రైజ్ మనీ ప్రతిబింబిస్తుంది. టీ9 ఛానెల్ ద్వారా ఈ వార్త వెలువడింది, ఇది రాబోయే ప్రపంచ కప్ ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా  Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6XlbCEt9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/t20-world-cup-2026.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/lpg-shortage-grips-india-metro-cities-and-hotels-face-supply-disruptions-amidst-middle-east-conflict-video-1763845.html</loc><video:video>
	<video:title>Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు</video:title>
	<video:publication_date>2026-03-10T17:36:33+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా విషయంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. మధ్యప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోతలు విధించబడుతున్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలతో సహా పలు ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముంబైలో 20 శాతం హోటళ్లు మూతపడగా, మరికొన్ని మెనూలను, పని వేళలను తగ్గించుకుంటున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా  Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు  Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/J6DnL4sC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-crisis.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actress-lavanya-tripathi-targeted-online-hyderabad-police-investigate-cyber-abuse-video-1763842.html</loc><video:video>
	<video:title>Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?</video:title>
	<video:publication_date>2026-03-10T17:34:39+05:30</video:publication_date>
	<video:description>నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రయాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ సెక్షన్ 67, బీఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పర్పుల్ క్రయాన్ అకౌంట్ హోల్డర్ ఎవరో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 5, 6 తేదీల నుంచి ఈ తరహా కామెంట్స్ వస్తున్నాయని, అవి పెరిగిపోవడంతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా  Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు  Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా  Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/04yEDi52-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lavanya-tripathi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/allu-arjun-and-mahesh-babu-tollywood-heroes-dominate-multiplex-chains-aaa-amb-video-tv9d-1763835.html</loc><video:video>
	<video:title>ఇది యాపారం.. ఏ  మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్</video:title>
	<video:publication_date>2026-03-10T17:19:00+05:30</video:publication_date>
	<video:description>సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. బిజినెస్‌లోనూ టాప్ లేపేస్తున్నారు మన హీరోలు.. ఓవైపు అల్లు అర్జున్, మరోవైపు మహేష్ బాబు ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధమే నడుస్తుందిప్పుడు. ఓపక్క సినిమాలతో రికార్డులు కొడుతూనే.. మరోపక్క మల్టీప్లెక్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. AMB, AAA అంటూ పర్సనల్ బ్రాండింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ దూకుడుపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఇద్దరూ దున్నేస్తున్నారిప్పుడు. అమీర్‌పేట్‌లో AAA తర్వాత కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో మార్చి 12న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగనుంది. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్‌తో మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఉండబోతున్నాయి. అలాగే వైజాగ్‌లోనూ AAA పనులు మొదలయ్యాయి. ఇక మల్టీప్లెక్స్ బిజినెస్‌కు టాలీవుడ్‌లో ఆద్యుడు మహేష్ బాబు. AMB బ్రాండ్‌ను శరవేగంగా విస్తరిస్తున్నారీయన. ఈ మధ్యే బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్‌లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్‌తో గ్రాండ్‌గా మొదలైంది AMB సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా 7 స్క్రీన్స్‌తో AMB క్లాసిక్ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా లాంచ్‌కు పక్కాగా రెడీ అవుతోంది. మహేష్ తన AMB సామ్రాజ్యాన్ని ఇతర సిటీలకు కూడా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. త్వరలోనే హకీంపేటలో మరో బ్రాంచ్ ప్లాన్ చేస్తుండగా.. చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లో కూడా AMB మల్టీప్లెక్స్‌లని నిర్మించే దిశగా పక్కాగా బిజినెస్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మరోవైపు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిపోయారు. ఇటు బన్నీ, అటు మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూని గట్టిగా వాడుకుంటున్నారు. వారణాసితో మహేష్ గ్లోబల్ రేంజ్‌కి చేరడం.. ఇప్పటికే బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆ ఇమేజ్‌ను తమ థియేటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ఎంటర్‌టైన్‌మెంట్, అటు వ్యాపారం రెండు వైపులా ఎవరికీ అందనంత ఎత్తులో లాభాలు అందుకుంటూ పోటాపోటీగా దూసుకుపోతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా  Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు  Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా  Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ  కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lZ7qIqlt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hero-business.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/jr-ntrs-stunning-new-look-for-prashanth-neel-film-revealed-fans-react-to-tarak-makeover-1763832.html</loc><video:video>
	<video:title>Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా</video:title>
	<video:publication_date>2026-03-10T17:13:45+05:30</video:publication_date>
	<video:description>ఎన్టీఆర్ ఎలా ఉన్నారు..? జూనియర్ లుక్ ఎలా ఉండబోతుంది..? ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ఎలా మేకోవర్ అయ్యారు..? కొన్నాళ్లుగా ఫ్యాన్స్ మదిలో ఉన్న అనుమానాలు ఇవి. వీటన్నింటికి ఒకే లుక్‌తో ఆన్సర్ ఇచ్చారు జూనియర్. ఇన్నాళ్లుగా బయటికి రాని తారక్ ఉన్నపలంగా అభిమానుల ముందుకొచ్చేసారు. మరి ఆయనెలా ఉన్నారు..? చూస్తున్నారుగా ఎన్టీఆర్ న్యూ లుక్.. ఇలా ఈయన్ని చూసి మురిసిపోతున్నారు అభిమానులు. కొన్ని రోజులుగా అస్సలు బయటికి రాలేదు తారక్. అదేంటంటే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారన్నారు. అదెలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ మ్యారేజెస్‌కు కూడా లుక్ రివీల్ అవుతుందనే రాలేదు తారక్. కొన్నాళ్లుగా నీల్ సినిమా కోసం బాగా చెమటోడుస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం ఎంతగా అంటే.. ఉంటే సెట్‌లో లేదంటే జిమ్‌లో వర్కవుట్స్ అన్నట్లు మారిపోయారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా బయటికొచ్చారు తారక్. ఆయన లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. స్టైలిష్ మేకోవర్‌తో పిచ్చెక్కిస్తున్నారీయన. బెంగళూరులోని ఓ హాస్పిటల్ ఓపెనింగ్‌కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సిఎం ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు పట్టుకుని హంగామా చేసారు. తారక్ వచ్చిన ఏరియా అంతా బ్లాక్ అవ్వడం కాదు.. కంట్రోల్ చేయలేనంతగా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అదే వేదికపై సినిమాలతో పాటు చాలా విషయాలు ముచ్చటించారు. కొన్ని రోజులుగా ప్రశాంత్ నీల్ సినిమాతోనే బిజీగా ఉన్న తారక్.. దీని తర్వాత దేవర 2పై ఫోకస్ చేయనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాలో మాఫియా డాన్‌గా తారక్ నటిస్తున్నారని తెలుస్తుంది. గతంలో బాద్షాలో డాన్‌గా కనిపించిన ఎన్టీఆర్.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ తరహా పాత్రలోనే కనిపించబోతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు  Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా  Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ  కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు  Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kMgKPlvq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ntr.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/varanasi-movie-updates-rajamoulis-antarctic-shoot-and-mahesh-babus-epic-action-scene-video-tv9d-1763829.html</loc><video:video>
	<video:title>Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు</video:title>
	<video:publication_date>2026-03-10T17:11:14+05:30</video:publication_date>
	<video:description>యుద్ధాలు జరిగినా.. పిడుగులు పడినా.. తమ పని తాము చేస్తున్నారు వారణాసి టీం. ఈ సినిమా అప్‌డేట్స్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంచనాలకు మించి షూటింగ్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండగా.. దీని ఓవర్సీస్ బిజినెస్ కూడా ఇండియన్ సినిమాలోనే రికార్డులు బద్దలు కొడుతోంది. అసలు షూట్ ఎక్కడ జరుగుతుంది.. గడ్డకట్టే మంచులో ఏం చేస్తున్నారు..? రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు కొండల్లో అత్యంత కఠినమైన వాతావరణంలో శరవేగంగా కొత్త షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నారు. మహేష్ అయితే ఈ సినిమా కోసం ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ కోసం ఇద్దరు స్టార్స్ పోటీపడి మరీ నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ మధ్యే అంటార్కిటికా షెడ్యూల్‌పై అప్‌డేట్ లీక్ చేసారు. అక్కడ చిత్రీకరిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. వారణాసి సినిమాకు అంటార్కిటికా షెడ్యూల్ మేజర్ హైలైట్ కాబోతుందని తెలుస్తుంది. అక్కడ చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్సులు ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం జక్కన్న టీమ్ రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తూ.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ విజువల్ వండర్‌గా దీన్ని చెక్కుతున్నారు. ఈ సినిమా మార్కెట్ గురించి ఏం చెప్పాలి..? ఓవర్సీస్‌లో మరే ఇండియన్ సినిమాకు అందనంత ఎత్తులో.. కళ్లు చెదిరే ధరకు వారణాసి రైట్స్ అడుగుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఏం చెప్పట్లేదు. విడుదలకు ముందే ఈ రేంజ్ రికార్డులు సెట్ చేస్తుందంటే.. థియేటర్లలో ఆ వండర్స్ మన ఊహకే వదిలేయాలేమో..? ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది ఈ చిత్రం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా  Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ  కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు  Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా  Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oiaH8j9w-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nayanthara-dominates-unstoppable-lady-superstars-new-movies-and-record-remuneration-video-tv9d-1763821.html</loc><video:video>
	<video:title>Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా</video:title>
	<video:publication_date>2026-03-10T17:08:37+05:30</video:publication_date>
	<video:description>ఇండస్ట్రీకి ఎంతమంది కుర్ర భామలు క్యూ కడుతున్నా.. లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులోనే ఉంది. తోటి హీరోయిన్స్ అంతా రేసులో వెనుకబడుతున్నా సరే.. నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు సరికదా.. ఇంకా పెరుగుతుంది. చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న ఈ బ్యూటీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్లు వస్తున్నా.. నయనతార స్పీడ్‌ను, ఆమెకున్న స్టార్‌డమ్‌ను కనీసం మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఆమెతో పాటే కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ చూసిన సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి సీనియర్లు నెమ్మదించినా.. నయనతార మాత్రం అస్సలు తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. మన శంకరవరప్రసాద్ గారులో నటించి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న లేడీ సూపర్ స్టార్.. జూన్ 4న పాన్ ఇండియా మూవీ టాక్సిక్‌తో రాబోతున్నారు. దీనికి తోడు బాలకృష్ణ కొత్త సినిమా NBK111లోనూ హీరోయిన్‌గా ఈ భామనే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలు చేసారు బాలయ్య, నయనతార. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు మూకుతి అమ్మన్ 2, రెక్కయి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు నయనతార. వరుస ప్రాజెక్టులు ఉండటంతో.. డిమాండ్‌కు తగ్గట్లే ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నయన్‌ను బీట్ చేసే హీరోయిన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ  కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు  Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా  Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??  Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/saqgnRqm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nayanthara-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nenu-ready-trinadha-rao-nakkina-havishs-summer-family-entertainer-promos-out-video-tv9d-1763819.html</loc><video:video>
	<video:title>Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ</video:title>
	<video:publication_date>2026-03-10T17:07:04+05:30</video:publication_date>
	<video:description>ఈ సమ్మర్‌లో చాలా సినిమాలు వస్తున్నాయి.. అందులో మాది కూడా ఉందంటూ రేసులోకి వచ్చేసింది నేను రెడీ. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తైంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా కిక్ స్టార్ట్ చేసారు మేకర్స్. ఆ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న త్రినాథరావు నక్కిన.. నేను రెడీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది ఈ సినిమా. హవీష్ హీరోగా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్. హార్నిక్స్ ఇండియా LLP పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఔట్ పుట్‌పై యూనిట్ సంతృప్తికరంగా ఉంది. సమ్మర్‌లో కుటుంబమంతా హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందంటున్నారు త్రినాథరావు. జీనియస్, రామ్ లీలా, సెవెన్ లాంటి సినిమాల తర్వాత హవీష్ నుంచి వస్తున్న సినిమా ఇది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు  Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా  Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??  Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్  వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/71Wr1YwG-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nenu-ready.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/top-music-directors-remunerations-soar-anirudh-dsp-thaman-rahman-and-more-shaking-industry-budgets-video-tv9d-1763815.html</loc><video:video>
	<video:title>కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు</video:title>
	<video:publication_date>2026-03-10T16:53:54+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు సినిమాలో హీరోలదే ఫుల్ డామినేషన్.. కానీ ఇప్పుడు హీరోలతో పాటు మరొకరి డామినేషన్ కూడా కనిపిస్తుంది. వాళ్లెవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్లు.. సినిమా సినిమాకూ ఆస్తులు రాయించుకునే రేంజ్‌లో రెమ్యునరేషన్స్ పెంచేసి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే సినిమాలను బ్లాక్‌బస్టర్స్ చేస్తున్న ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు.. ఎవరెవరు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో చూద్దాం..! తన బీట్స్‌తో ఇండస్ట్రీని ఊపేస్తున్న అనిరుధ్.. రెమ్యునరేషన్‌తో నిర్మాతలను వణికిస్తున్నారు. లోకేష్ కనకరాజ్, బన్నీ కాంబోలో రాబోతున్న AA23 సినిమాకు ఈయన ఏకంగా 23 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే పుష్ప 2 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉస్తాద్‌తో బిజీగా ఉన్నారీయన. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న తమన్ సైతం తన రేట్ పెంచేసి.. ఒక్కో ప్రాజెక్టుకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. చేతిలో ఎన్ని సినిమాలున్నా కరెక్ట్‌గా అనుకున్న టైమ్‌లో బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తారనే మంచి పేరు ఉండటమే.. తమన్ కెరీర్‌కు శ్రీరామరక్షలా మారుతుంది. అదే ఆయనకు అవకాశాలు క్యూ కట్టేలా చేస్తోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సైతం తన రేంజ్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. పెద్ది సినిమా కోసం దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లంతా తమ క్రేజ్‌తో రెమ్యునరేషన్స్‌లో కుర్ర హీరోలను సైతం దాటేస్తూ.. సినిమాల బడ్జెట్ లెక్కలను కూడా మార్చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా  Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??  Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్  వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా  Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/U0jUOtJf-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/music-directors.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/venkatesh-drops-drishyam-3-for-trivikrams-thriller-unpacking-the-real-reason-video-1763810.html</loc><video:video>
	<video:title>Drishyam 3: &#039;దృశ్యం 3&#039;కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా</video:title>
	<video:publication_date>2026-03-10T16:50:53+05:30</video:publication_date>
	<video:description>వెంకటేష్ దృశ్యం 3 సినిమాని తెలుగులో రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమా..? మాటల మాంత్రికుడి సినిమా కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ తప్పుకున్నారా..? వెంకీ కోసం గురూజీ తన రొటీన్ ట్రాక్ పక్కన బెట్టారా..? అందుకే దృశ్యం 3 సినిమాను వెంకటేష్ పక్కనబెట్టారా..? అసలేంటి ఈ కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా.. లేటెందుకు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకుంటున్నారంతా. కానీ మల్లీశ్వరి మార్క్ కామెడీ.. నువ్వు నాకు నచ్చావ్ ఛమక్కులతో పాటు ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ ఫ్లాట్ నెరేషన్‌కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే ట్విస్టులు, టర్నులతో కూడిన ఒక సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ కథ వల్లే దృశ్యం 3 తెలుగు రీమేక్‌ను వెంకటేష్ పక్కన పెట్టారా అనే చర్చ మొదలైందిప్పుడు. త్రివిక్రమ్ సినిమాలోనూ అదే రేంజ్ సస్పెన్స్, ట్విస్టులు ఉన్నప్పుడు.. వెంటనే మళ్లీ దృశ్యం లాంటి మరో థ్రిల్లర్ సినిమా ఎందుకనే ఉద్దేశ్యంతోనే వెంకీ ఆ రీమేక్‌కు నో చెప్పారేమో అనిపిస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడం.. గురూజీ తన స్టైల్ మార్చుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఓవైపు కామెడీ.. మరోవైపు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో రెడీ అవుతున్న ఈ సినిమా.. థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. పైగా వెంకీ కూడా సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో ఫామ్‌లో ఉన్నారిప్పుడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??  Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్  వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా  Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌  Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/RmgqMKGc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/drishyam-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-shankars-single-project-focus-indian-3-status-and-lycas-ultimatum-video-1763806.html</loc><video:video>
	<video:title>Indian 3: ఇండియన్‌ 3... శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??</video:title>
	<video:publication_date>2026-03-10T16:46:46+05:30</video:publication_date>
	<video:description>సక్సెస్‌ ఫెయిల్యూర్స్ ని కౌంట్‌ చేసుకుంటూ కూర్చుంటే కాలం ఇట్టే గాయబ్‌ అవుతుంది. వాట్‌ నెక్స్ట్ అంటూ ముందుకు సాగితేనే ఏదైనా జరిగేది.. అని గట్టిగా ఫిక్సయ్యారు కెప్టెన్‌ శంకర్‌. అందుకే ఎవరో తనకు కండిషన్స్ పెట్టడం కాదు.. తాను కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్‌ చేశారు. ఇన్నాళ్లూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్న శంకర్‌ ఫ్రేమ్‌ చేసిన రూల్స్ ఏంటి? ఇండియన్‌ త్రీక్వెల్‌కి దాంతో సంబంధం ఏంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌... ఇండియన్‌ 3ని దాదాపుగా పక్కన పెట్టేసినట్టేనా? కాదా? ఇప్పుడిదో వెయ్యి డాలర్ల ప్రశ్న అన్నది ఇండస్ట్రీ మాట. అబ్బే.. అంతేం లేదండీ.. జస్ట్ 2, 3 మంత్స్ లోపే తేలిపోతుందన్నది శంకర్‌ కాంపౌండ్‌ నుంచి కాన్ఫిడెంట్‌ గా వినిపిస్తున్న సమాచారం. 2, 3 నెలల లెక్కేంటి? అని ఎవరన్నా అడిగితే పెద్ద స్టోరీనే చెబుతున్నారు శంకర్‌ నియర్‌ అండ్‌ డియర్స్. శంకర్‌ గేమ్‌ చేంజర్‌ పనుల్లో ఉన్నప్పుడు ఇండియన్‌ 2 ని కంప్లీట్‌ చేయమని ఆయన్ని లైకా కోరింది. దాంతో ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయాల్సి వచ్చింది శంకర్‌. ఇండియన్‌2, గేమ్‌చేంజర్‌ రెండూ బాక్సాఫీస్‌ దగ్గర అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. అందుకే ఇకపై సింగిల్‌ ప్రాజెక్ట్ అనే అజెండాతో ముందుకు సాగనున్నారట శంకర్‌. ఇండియన్‌ 3 ని లైకా కంప్లీట్‌ చేయాలనుకుంటే ఇంకో 2, 3 నెలల్లో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా కంప్లీట్‌ చేస్తానని స్ట్రెయిట్‌గా చెప్పేశారట శంకర్‌. ఒకవేళ కాదూ, కూడదు అనుకుంటే మాత్రం వేల్పారి మూడు పార్టులూ పూర్తయ్యే వరకు ఇండియన్‌ 3 ప్రస్తావనే ఉండదని తేల్చేశారట. ఇప్పుడు ఏ విషయాన్నీ త్వరగా చెప్పాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉంది లైకా ప్రొడక్షన్స్. ఏదేమైనా ఇంకో రెండు మూడు నెలల్లో శంకర్‌ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే విషయం మీద ఫుల్‌ క్లారిటీ రానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్  వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా  Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌  Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..  స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VuPYd6tq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/indian-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pan-india-release-hindi-songs-in-dubbed-versions-finland-presidents-wait-video-tv9d-1763803.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్</video:title>
	<video:publication_date>2026-03-10T16:44:28+05:30</video:publication_date>
	<video:description>రిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రకరకాలుగా వార్తల్లో ఉంది ధురంధర్‌ సీక్వెల్‌. ఇప్పుడు అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి మేకర్స్ కి అందుతున్న రిక్వెస్టులు వాళ్లు కన్సిడర్‌ చేస్తారా? అనేది బిగ్‌ క్వశ్చన్‌. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్? ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌కి ధురంధర్‌ మూవీ ఎంతగానో నచ్చిందట. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మెప్పించిందన్నారు. అంతే కాదు, ఈ సినిమా సీక్వెల్‌ &#039;ధురంధర్‌ ది రివెంజ్‌&#039; కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ధురంధర్‌ సీక్వెల్‌ కోసం మన దగ్గర కూడా చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలైంది. సెకండ్‌ పార్టును ప్యాన్‌ ఇండియా మూవీగా మల్టీలాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ధురంధర్‌ సెకండ్‌ పార్టు డబ్బింగ్‌ వెర్షన్లలో పాటలను మాత్రం హిందీలోనే ఉంచేయమని మేకర్స్ కి రిక్వెస్టులు అందుతున్నాయట. గతంలో అనువాదమైన చాలా సినిమాల్లో పాటలు మెప్పించలేకపోయాయన్నది నెటిజన్ల వెర్షన్‌. మరి మేకర్స్ కన్సిడర్‌ చేస్తారో లేదో తెలియాలంటే రిలీజ్‌ డేట్‌ దాకా వెయిట్‌ చేయాల్సిందే.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా  Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌  Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..  స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..  రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/b8W6yP4W-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anil-ravipudis-filmmaking-secrets-bhagavanth-kesari-sarileru-neekevvaru-insights-and-new-film-video-tv9d-1763791.html</loc><video:video>
	<video:title>వెంకీ - కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా</video:title>
	<video:publication_date>2026-03-10T16:43:42+05:30</video:publication_date>
	<video:description>చేయబోయే సినిమాల గురించే కాదు, ఆల్రెడీ రిలీజ్‌ అయి క్లిక్‌ అయిన సినిమాల గురించిన వార్తలు కూడా సూపర్‌ కిక్‌ ఇస్తాయి. ఇప్పుడు అనిల్‌ రావిపూడి ప్రీవియస్‌ ఫిల్మ్స్ కి సంబంధించిన ఇన్‌సైడ్‌ విషయాలు అలాగే వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఏంటవి? తానెప్పుడూ అవార్డులు అందుకోవాలనే లక్ష్యంతో కథలు రాసుకోలేదన్నది అనిల్‌ రావిపూడి చెప్పే మాట. భగవంత్‌ కేసరి సినిమాకు కూడా జాతీయ పురస్కారం వస్తుందనిగానీ, రావాలనిగానీ ముందు ఊహించలేదని అన్నారు. అనకున్నది అనుకున్నట్టు నిజాయతీగా తెరకెక్కించడమే తన స్టైల్‌.. దానికి గుర్తింపు దక్కడం మహదానందం అంటున్నారీ కెప్టెన్‌. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలోనూ స్క్రీన్‌ ప్లే కీ రోల్‌ ప్లే చేసిందట. పాపా పాండేని ఐశ్వర్యరాజేష్‌ తోసేసే సీన్‌ని ముందు ఇంటర్వెల్‌లో ప్లాన్‌ చేశారట. అయితే అప్పటికే ఫస్టాఫ్‌ స్టఫ్డ్ గా ఉండటంతో, సెకండ్‌ హాఫ్‌కి షిఫ్ట్ చేశారట. సరికొత్త కంటెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంక్లూడ్‌ చేసే అనిల్‌ రావిపూడి... వెంకటేష్‌ - కల్యాణ్‌ రామ్‌ సినిమాను కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. జూన్‌, జులై నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నవంబర్‌కి కంప్లీట్‌ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌  Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..  స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..  రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..  లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OIdNhx81-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anil-ravipudi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ramayana-movie-ranbir-kapoor-and-yash-accelerate-shoot-diwali-release-confirmed-video-1763789.html</loc><video:video>
	<video:title>Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌</video:title>
	<video:publication_date>2026-03-10T16:39:37+05:30</video:publication_date>
	<video:description>అన్నీ కలిసొస్తే అనుకున్నదానికన్నా స్పీడ్‌ పెరుగుతుందంటారు. అంతా పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తుందంటారు. ఇప్పుడు రామాయణ విషయంలో దాన్నే విట్‌నెస్‌ చేస్తున్నారు నార్త్ జనాలు. మామూలుగా భారీ ప్రాజెక్టుల్లో షెడ్యూల్స్ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అద్భుతం జరిగినట్టే.. అలాంటిది అనుకున్నదానికన్నా ముందు జరిగితే.. ఈ థాట్‌ ఎవరికీ రాదనే అనాలి. అలాంటిది రామాయణ విషయంలో సాధ్యపడుతోందా? డీటైల్స్ చూద్దాం.. మైథలాజికల్‌ సినిమాలకు టైమ్‌ ఎక్కువ కావాలి. ప్రీ ప్రొడక్షన్‌కే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా ఊహించనంత సమయం పడుతుందన్నది ఇప్పటి వరకు మనం గమనించిన విషయం. అయితే వాటన్నిటినీ పక్కాగా అంచనా వేసుకుని ఈ దీపావళికి ఫస్ట్ పార్టునీ, వచ్చే దీపావళికి సెకండ్‌ పార్టునీ రిలీజ్‌ చేస్తామని చెప్పేశారు రామాయణ మేకర్స్. ఏడాది గ్యాప్‌తో రెండు పార్టులు రావడం సాధ్యమేనా? అనే చర్చ ఆల్రెడీ ఉంది. ఈ మే నుంచి సీక్వెల్‌ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ సెట్ కి రావాలన్నది ఇనిషియల్‌ ప్లాన్‌. కానీ ఇప్పుడు మార్చి నుంచే సీక్వెల్‌ షూట్‌లో ఉంటారట రణ్‌ బీర్‌. సంజయ్‌ లీలా భన్సాలీ హెల్త్ ఇష్యూస్ తో లవ్‌ అండ్‌ వార్‌ షూట్‌ మే తర్వాతకి పోస్ట్ పోన్‌ అయిందట. దాంతో ఆ కాల్షీట్‌ రామాయణ మేకర్స్ కి ఇచ్చేశారు రణ్‌ బీర్‌. టాక్సిక్‌ వాయిదా పడటంతో, ఆ మూవీ ప్రమోషన్ల కోసం అలాట్‌ చేసిన కాల్షీట్‌ ని కూడా యష్‌ ఇప్పుడు రామాయణకే ఇస్తున్నారట. సో, రామ - రావణ - హనుమంతుడి మధ్య వచ్చే సన్నివేశాలను మే లోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట మేకర్స్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..  స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..  రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..  లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్  Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vsE7pNY8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ramayana.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-trisha-wedding-reception-divorce-rumors-parthiban-row-and-tn-election-impact-video-1763588.html</loc><video:video>
	<video:title>Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..</video:title>
	<video:publication_date>2026-03-10T12:37:51+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దళపతి విజయ్ - త్రిష కలిసి ఇటీవల ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరవ్వడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు విజయ్ సతీమణి సంగీత తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన టైంలో.. వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఏకంగా ఓ శుభకార్యానికి వెళ్లడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. త్రిష తాజాగా చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిషపై సీనియర్ నటుడు పార్ధిబన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైలో ఓ అవార్డ్ ఫంక్షన్‌కి పార్ధిబన్‌‌ హాజరయ్యారు. స్క్రీన్ పై త్రిష ఫోటో ప్రదర్శించి ఆమెపై అభిప్రాయం చెప్పమని అడగ్గా.. &#039;పొన్నియన్ సెల్వన్‌&#039; సినిమాలో త్రిష పోషించిన కుందవై పేరుతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. &#039;&#039;ఈ కుందవై కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే బెటర్. ఆమె బయట అడుగుపెట్టడం చాలా సమస్యలకు కారణమవుతోంది&#039;&#039; అని పార్ధిబన్ కామెంట్‌ చేసారు. వీడియో వైరల్ అవుతున్న తరుణంలో త్రిష ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. &#039;&#039; మైక్ చేతిలో ఉందని మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవ్వదు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత పెద్దగా వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయనే దాని కంటే, ఆ మాట్లాడిన వ్యక్తి.. తత్వాన్ని ఎక్కువగా బయటపెడతాయి&#039;&#039; అని త్రిష ట్వీట్ లో రాసుకొచ్చారు. పార్ధిబన్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే త్రిష ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..  రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..  లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్  Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే  విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/MhN8n2e8pts</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trisha-counter.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mp-headmistress-suspended-for-making-students-massage-her-viral-video-sparks-outrage-1763585.html</loc><video:video>
	<video:title>స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..</video:title>
	<video:publication_date>2026-03-10T12:34:45+05:30</video:publication_date>
	<video:description>విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పారు. సొంత పనుల కోసం విద్యార్థులను వాడుకుంటూ అభాసుపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాఠశాల గదిలోనే విద్యార్థినులతో కాళ్లు పట్టించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు, ఇలా అధికార గర్వంతో ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్వి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధు కుమారి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే, ఆమె క్లాస్ రూమ్‌లోనే విద్యార్థినులతో తన నడుము, కాళ్లు మరియు పాదాలను తొక్కించుకుంటూ మసాజ్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. తనిఖీ బృందం వెళ్ళే సమయానికి సదరు టీచర్ &#039;సిక్ లీవ్&#039;లో ఉన్నట్లు తెలిసింది. అయితే, అధికారులు విద్యార్థుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు మధు కుమారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్నట్లుగా ఉన్న వీడియోపై ఆ టీచర్ స్పందించారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఎవరో కావాలనే &#039;ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&#039;, డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ఆ దృశ్యాలను సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, విద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఈ వివాదంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలోని వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..  లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్  Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే  విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?  క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/zNfo8JJjfVc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/head-master.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/keralas-trend-factory-1-rupee-shoe-offer-causes-mayhem-police-lathi-charge-video-tv9d-1763582.html</loc><video:video>
	<video:title>రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..</video:title>
	<video:publication_date>2026-03-10T12:29:56+05:30</video:publication_date>
	<video:description>కేరళలోని కోజికోడ్ లో కలకలం చెలరేగింది. కేవలం ఒక్క రూపాయి నోటు ఇస్తే విలువైన షూస్ ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వేలాది మందిని ఆకర్షించింది. కొత్తగా ప్రారంభమైన ఒక పాదరక్షల దుకాణం ప్రచార ఆర్భాటం కాస్తా లాఠీచార్జీకి దారితీసింది. తొక్కిసలాటలో చిన్నారులు గాయపడటం ఆందోళనకరంగా మారింది. కోజికోడ్‌లోని మానంచిర ప్రాంతంలో ‘ట్రెండ్ ఫ్యాక్టరీ’ కొత్త షూ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం వింత ప్రకటన చేసింది. పాత ఒక రూపాయి నోటుతో వచ్చే మొదటి 100 మంది వినియోగదారులకు బ్రాండెడ్ షూస్ ఉచితంగా అందిస్తామని, ఆ తర్వాతి 100 మందికి చేతి గడియారాలు బహుమతిగా ఇస్తామని ఇన్‌స్టాగ్రామ్ ల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో, నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో యువకులు, చిన్నారులు దుకాణానికి వచ్చారు. నిజానికి స్టోర్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆఫర్ దక్కించుకునేందుకు జనం అర్థరాత్రి 2 గంటల నుంచే క్యూ కట్టారు. దుకాణం దగ్గరకు వేల సంఖ్యలో జనం చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గుంపును నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, జనం వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో, పోలీసుల లాఠీచార్జీలో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు స్టోర్ యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా, ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించడంపై కేసు నమోదు చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్  Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే  విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?  క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే  అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qactP3GZX8Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/brand-shoe.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bigg-boss-17s-anurag-dobhal-live-car-crash-suicide-attempt-and-family-harassment-video-tv9d-1763572.html</loc><video:video>
	<video:title>లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్</video:title>
	<video:publication_date>2026-03-10T12:28:24+05:30</video:publication_date>
	<video:description>బిగ్‌బాస్-17 ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఆత్మహత్యాయత్నం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగానే అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టిన దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు అనురాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చారు. అత్యంత భావోద్వేగానికి గురైన ఆయన, తన తల్లిని ఉద్దేశించి &quot;అమ్మా.. వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వండి.&quot; అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూనే, తన ఫార్చ్యూనర్ కారు వేగాన్ని అమాంతం పెంచారు. లైవ్ కొనసాగుతుండగానే కారు వేగం సుమారు 150 కిలోమీటర్లకు చేరుకుంది. ఆ వేగంలో కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లైవ్ ఆగిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నుజ్జునుజ్జయిన కారులో నుంచి అనురాగ్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనురాగ్ డోభాల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అతివేగంగా ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రమైన అంతర్గత గాయాలైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనురాగ్ తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేసుకున్న కులాంతర వివాహాన్ని కుటుంబం వ్యతిరేకించడమే కాకుండా, తనను ఆర్థికంగా, సామాజికంగా ఒంటరిని చేశారని గతంలో ఆరోపించాడు. కొన్ని రోజుల క్రితం &quot;నన్ను బతికే స్థితిలో ఉంచలేదు&quot; అంటూ అతను పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్న యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు, నెటిజన్లు షాకవుతున్నారు. మనసులోని బాధను పంచుకునే తోడు కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల ఒత్తిళ్లు, కాలేజీల్లో ర్యాగింగ్‌ .. ఆలోచనలతో జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. అలాంటి వారి సమస్య ఏదైనా తమ గుండె లోతుల్లోని బాధను అర్థం చేసుకొని, ఆప్యాయంగా స్వాంత్వన మాటలు చెప్పడం వారికి ఊరటనిస్తుందని సైకాలజిస్ట్‌లు అంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే  విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?  క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే  అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే  మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xyQYVb0twTQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/youtuber.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/imd-heatwave-warning-early-summer-grips-12-states-telugu-states-face-intense-heat-video-tv9d-1763556.html</loc><video:video>
	<video:title>Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే</video:title>
	<video:publication_date>2026-03-10T12:16:45+05:30</video:publication_date>
	<video:description>వేసవిలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతాయి. కానీ మార్చి తొలి వారంలోనే ఆ తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగా మండుతున్నాడు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవి ఎలా ఉంటుందా అని భయపడుతున్నారు. కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలలో నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధి గ్రాస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వర్షాలతో పాటు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు, చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?  క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే  అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే  మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!  ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9yULc-oCCnE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/summer-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakonda-rashmika-wedding-child-fans-viral-video-melts-hearts-tv9d-1763514.html</loc><video:video>
	<video:title>విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?</video:title>
	<video:publication_date>2026-03-10T12:12:35+05:30</video:publication_date>
	<video:description>ఒక చిన్నారి, తనను విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే &#039;విరోష్&#039; పెళ్లి వేడుక ముగిసినా, దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ స్టార్ జంటపై అలిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ తన సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ముచ్చట్లే వినిపించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా, దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా చేసారు. స్వయంగా విజయ్ రష్మిక జంట కూడా అభిమానులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకలన్నీ చూసిన ఒక చిన్నారి అభిమాని, తనను పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్‌తో అడిగిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింపచేయడమే కాకుండా నవ్వులు పూయించాయి. ‘విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా ఫ్యాన్స్‌మే కదా, మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం రీల్స్ చేస్తున్నాం కదా! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి’ అంటూ ఆ చిన్నారి సూటిగా ప్రశ్నించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి.. మమ్మల్ని కూడా పిలవలేదు’ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఆ చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు. ‘నువ్వు ఇప్పుడు వైరల్ అయిపోయావు కదా, త్వరలోనే వాళ్లే నిన్ను పిలుస్తారులే’ అంటూ బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్, రష్మికల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ, ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. ఈ వీడియోపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో చిన్నారిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే  అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే  మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!  ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/TqBdD5pgRQc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/viroosh.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/ipl-2024-schedule-first-phase-out-march-9-rcb-kicks-off-season-19-on-march-28-video-tv9d-1763505.html</loc><video:video>
	<video:title>క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే</video:title>
	<video:publication_date>2026-03-10T11:57:31+05:30</video:publication_date>
	<video:description>క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. వేసవి వస్తూ వేడితోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తోంది. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. అయితే, దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికల కారణంగా ఈసారి షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మార్చి 9 సోమవారం నాడు తొలి భాగం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు, ఎన్నికల పోలింగ్ తేదీలు ఒకేసారి రాకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేశాక, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. ముఖ్యంగా ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్.. హోమ్ గ్రౌండ్స్‌పై ఇంకా అనిశ్చితి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థి ఎవరనేది షెడ్యూల్ విడుదలతో తెలుస్తుంది. 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్‌సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ క్యాంపులు ప్రారంభించి, కొత్త జెర్సీలను విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే  మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!  ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని  వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/UgdKsT8uvTU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ipl.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/innovative-elephant-rescue-odisha-officials-use-science-to-save-calf-from-30ft-well-video-tv9d-1763502.html</loc><video:video>
	<video:title>అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే</video:title>
	<video:publication_date>2026-03-10T11:27:23+05:30</video:publication_date>
	<video:description>ముప్పై అడుగుల లోతైన బావి.. అందులో పడి విలవిలలాడుతున్న ఏనుగు పిల్ల.. చుట్టూ చిమ్మచీకటి. జేసీబీలతో తవ్వితే బావి కూలి ఏనుగు పిల్లపై పడే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒడిశా అటవీ శాఖ అధికారులు తమ మేధస్సుకు పదును పెట్టారు. కొన్ని వందల ఏళ్ల నాటి &#039;ఆర్కిమెడిస్ సూత్రం&#039; ఉపయోగించి గున్న ఏనుగును క్షేమంగా బయటకు తీశారు. శుక్రవారం రాత్రి కెందుఝర్ జిల్లా బనజోడి గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగు పిల్ల భారీగా ఉండటంతో దానిని తాడుతో లాగడం అసాధ్యమని గుర్తించారు. అప్పుడు వారు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం.. ఏదైనా వస్తువు నీటిలో ఉన్నప్పుడు దానిపై పైకి నెట్టే బలం (Buoyancy) పనిచేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని, అధికారులు రెండు భారీ పైపుల ద్వారా బావిలోకి వేగంగా నీటిని నింపారు. బావిలో నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ, ఏనుగు పిల్ల నెమ్మదిగా పైకి తేలడం ప్రారంభించింది. నీరు బావి అంచు వరకు రాగానే, ఏనుగు పిల్లను సులభంగా జేసీబీ సాయంతో గట్టుపైకి చేర్చారు. చదువుకున్న చదువును క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేసిన అధికారుల తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. &quot;సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు.. ప్రాణాలు కాపాడేది కూడా&quot; అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!  ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని  వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..  టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/cnRbQJfD32s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/elephant.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/womens-heart-health-ischemic-heart-disease-symptoms-and-prevention-guide-video-1763495.html</loc><video:video>
	<video:title>మహిళల్లోనూ &#039;సైలెంట్ కిల్లర్ గా మారుతున్న  గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!</video:title>
	<video:publication_date>2026-03-10T11:07:54+05:30</video:publication_date>
	<video:description>గుండెపోటు అనగానే అది కేవలం పురుషులకే వస్తుందనేది ఒకనాటి మాట. కానీ ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో మహిళల ప్రాణాలకు కూడా గుండె జబ్బులు పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కొవిడ్ తర్వాత మహిళల మరణాలకు &#039;ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్&#039; రెండో ప్రధాన కారణమని తేలింది. 2021లో ప్రతి లక్ష మందిలో దాదాపు 100 మంది ఈ వ్యాధి వల్లే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటీ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్? అంటే.. దీనినే &#039;కరోనరీ హార్ట్ డిసీజ్&#039; అని కూడా అంటారు. గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల గోడలలో కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు సన్నబడి, గుండెకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఆ కొవ్వు పొర పగిలి రక్తం గడ్డకడితే అది నేరుగా &#039;హార్ట్ ఎటాక్&#039;కు దారితీస్తుంది. అయితే మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అందుకే అప్రమత్తత చాలా అవసరం. సినిమాల్లో చూపించినట్లు ఛాతీలో తీవ్రమైన నొప్పి అందరు మహిళల్లోనూ కనిపించకపోవచ్చు. అందుకే చాలామంది వీటిని సాధారణ అలసట లేదా గ్యాస్ సమస్యగా భావించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గమనించాల్సిన లక్షణాలు ఏమిటంటే.. విపరీతమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. వాంతులు .. కడుపులో వికారం, దవడ, మెడ వీపు భాగంలో నొప్పి, ఛాతీలో అసౌకర్యం భారంగా అనిపించడం. ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. మహిళల్లో &#039;మెనోపాజ్&#039; తర్వాత గుండె జబ్బుల ముప్పు అకస్మాత్తుగా పెరుగుతుంది. రక్తనాళాలను రక్షించే &#039;ఈస్ట్రోజెన్&#039; హార్మోన్ స్థాయిలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు అధిక రక్తపోటు , డయాబెటిస్, ఊబకాయం మరియు శారీరక శ్రమ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో రక్తనాళాలు చాలా త్వరగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, బరువు నియంత్రణ ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చిన్నపాటి లక్షణం కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని  వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..  టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్  అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-7hBvD7T3W8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/woman-heart-attack.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ice-cream-and-water-why-drinking-immediately-after-harms-health-video-tv9d-1763493.html</loc><video:video>
	<video:title>ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు</video:title>
	<video:publication_date>2026-03-10T11:01:33+05:30</video:publication_date>
	<video:description>ఎండలు ముదురుతున్నాయి.. భానుడి సెగ నుంచి తప్పించుకునేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చల్లని ఐస్‌క్రీమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మండుతున్న ఎండలో చల్లని ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే చాలా మందికి గొంతు ఎండిపోయినట్లు అనిపించి, వెంటనే గ్లాసుడు నీళ్లు తాగేస్తుంటారు. దాహం తీర్చుకోవడానికి మీరు చేసే ఈ పని ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్‌క్రీమ్ ఆస్వాదించిన నిమిషాల వ్యవధిలోనే గొంతు ఎండిపోయి, గటగటా నీళ్లు తాగాలనిపించడం వెనుక ఒక సంక్లిష్టమైన శారీరక ప్రక్రియ దాగి ఉంది. దీనిని వైద్య పరిభాషలో ఒక రకమైన &#039;బ్రెయిన్ ట్రాప్&#039; అని పిలవవచ్చు. ఐస్‌క్రీమ్‌లో ఉండే అధిక మోతాదులోని చక్కెర మరియు సోడియం (ఉప్పు) రక్తంలో కలిసినప్పుడు, అవి శరీరంలోని కణాల నుంచి నీటిని లాగేసుకుంటాయి. ఈ మార్పును గమనించిన కాలేయం వెంటనే FGF21 అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నేరుగా మెదడులోని దాహాన్ని నియంత్రించే హైపోథాలమస్ భాగానికి చేరుకుని, శరీరానికి నీటి అవసరం ఉందనే అత్యవసర సంకేతాలను పంపిస్తుంది. దీనివల్ల మనకు విపరీతమైన దాహం వేస్తుంది. అంటే నిజానికి అది మీ శరీరానికి వెంటనే నీరు కావాలనే సంకేతం కంటే, మెదడు మిమ్మల్ని నీళ్లు తాగమని చేసే బలవంతం అన్నమాట. అయితే, ఈ &#039;బ్రెయిన్ ట్రాప్&#039;కు చిక్కకుండా, గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ తిన్న కనీసం 15 నిమిషాల తర్వాతే నీళ్లు తాగడం శ్రేయస్కరం. ఇక ఐస్‌క్రీం తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల.. ఐస్‌క్రీం చల్లదనానికి దంతాల ఎనామిల్ కుంచించుకుపోతుంది. వెంటనే నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు వల్ల దంతాలు జివ్వుమని లాగడం లేదా నొప్పి పుట్టడం జరుగుతుంది. అంతేకాదు జీర్ణసమస్యలూ తలెత్తుతాయి. ఐస్‌క్రీంలోని కొవ్వు పదార్థాలు నీటితో కలిసినప్పుడు త్వరగా గడ్డకడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల గొంతు నొప్పి, వాపు , జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఐస్‌క్రీం తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఒకవేళ దాహం ఆగకపోతే ఫ్రిజ్ నీళ్లకు బదులుగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని కొద్దిగా తీసుకోవాలి. ఐస్‌క్రీం తిన్న తర్వాత నోటిని కేవలం పుక్కిలించడం వల్ల దంతాల సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. ఏది ఏమైనా.. ఐస్‌క్రీం తిన్న వెంటనే దాహం వేసినా కొంత సమయం వరకూ నీళ్లు తాగకపోవడమే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని  వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..  టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్  అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0iuzM0bLvyk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ice-cream.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/snake-in-car-engine-visakhapatnam-owners-terror-cobra-safely-rescued-video-viral-tv9d-1763482.html</loc><video:video>
	<video:title>Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని</video:title>
	<video:publication_date>2026-03-10T10:54:32+05:30</video:publication_date>
	<video:description>పని మీద బయటకు వెళ్దామని కారు సిద్ధం చేసి బోనెట్ తెరిచిన ఆ యజమానికి ఒక్కసారిగా ప్రాణాలు పోయినంత పనైంది. ఇంజిన్ భాగంలో హాయిగా చుట్ట చుట్టుకుని కూర్చున్న ఒక భారీ నాగుపాము, బోనెట్ తెరవగానే వెలుగు చూడగానే ఒక్కసారిగా పడగ విప్పి బసలు కొట్టడం మొదలుపెట్టింది. ఆదివారం విశాఖపట్నంలోని కుర్మన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనతో కారు ఓనర్ భయంతో పరుగులు తీశాడు. కుర్మన్నపాలెంలోని ఒక నివాస ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న కారు ఇంజిన్ లోకి నాగుపాము దూరినట్లు స్థానికులు గమనించారు. విషయం తెలియని యజమాని కారు వద్దకు వచ్చి బోనెట్ తీయగా, లోపల ఉన్న నాగుపాము ఒక్కసారిగా పైకి లేచింది. దాన్ని చూసి కారు యజమానితో పాటు చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాము బుస కొడుతుండటంతో ఎవరూ దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కిరణ్, ఎంతో చాకచక్యంగా కారు ఇంజిన్ లో దాక్కున్న ఆ నాగుపామును బయటకు తీసి అడవిలో వదలిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..  టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్  అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/s6wJv0i7pCk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-in-car-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/beware-online-vizianagaram-couples-social-media-honeytrap-ends-in-robbery-and-arrest-video-tv9d-1763481.html</loc><video:video>
	<video:title>వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..</video:title>
	<video:publication_date>2026-03-10T10:53:16+05:30</video:publication_date>
	<video:description>సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ప్రాణసంకటంగా మారుతాయని నిరూపించే ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. అందమైన మాటలతో హనీ ట్రాప్ చేసి, ఒక యువకుడిని దోచుకున్న దంపతుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన పాండ్రంకి కిరణ్, ఉష దంపతులు సోషల్ మీడియాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వీళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. అయితే.. అందులో తగినంత ఆదాయం రాకపోవడంతో తప్పుడు మార్గం పట్టారు. ఈ క్రమంలో వారు డబ్బు, పరపతి ఉన్న యువకులను సోషల్ మీడియాలో గుర్తించి.. వారిని టార్గెట్ చేస్తారు. ఇందులో భాగంగానే తాజాగా కిరణ్ భార్య.. పథకం ప్రకారం భీమిలికి చెందిన సాయి రమేష్ అనే యువకుడిని తన మాటలతో ట్రాప్ చేసింది. ఫిబ్రవరి 14న అలమండ సంత వద్దకు అతడిని రప్పించింది. యువకుడు అక్కడికి చేరుకోగానే, ఉష భర్త కిరణ్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. &quot;నా భార్యకే మెసేజ్‌లు చేస్తావా?&quot; అంటూ గొడవ సృష్టించి, కత్తితో బెదిరించి బాధితుడి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కున్నారు. అదనంగా రూ.70 వేలు డిమాండ్ చేస్తూ, ఫోన్‌లోని ఆధారాలను డిలీట్ చేయించి పంపించేశారు. బాధితుడు మార్చి 3న జామి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి, బంగారు చైన్, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఇలాంటి ఉచ్చులో పడవద్దని ప్రజలను హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్  అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’  విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/EOWhStR8K6M</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/wife-and-husaband-scam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tirumala-tenders-go-digital-ttd-enhances-procurement-transparency-video-tv9d-1763446.html</loc><video:video>
	<video:title>టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్</video:title>
	<video:publication_date>2026-03-10T09:58:40+05:30</video:publication_date>
	<video:description>తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువుల కొనుగోలు ప్రక్రియలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. టెండర్ల విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ టెండర్ పోర్టల్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. దీనిపై అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేడియంట్ ఇన్ఫోనెట్ సంస్థ రూపొందించిన వెబ్‌సైట్ ప్రోటోటైప్, డిజైన్‌ను ఆయన పరిశీలించారు. టెండర్లలో పాల్గొనే సరఫరాదారులు ముందుగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. వారి అర్హతలు, నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను ఏరివేసి, నిజమైన వ్యాపారులకు సమాన అవకాశాలు కల్పిస్తారు. ధ్రువీకరించిన సరఫరాదారులతో ఒక పటిష్టమైన డేటాబేస్ రూపొందిస్తారు. మార్కెట్ ధరలు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల టీటీడీ మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. దీనివల్ల సరఫరాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడం సాధ్యమవుతుంది. ఈ డిజిటల్ విధానం వల్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, టీటీడీపై భక్తులకు మరియు సరఫరాదారులకు మరింత విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’  విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HPJKApgRmHI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ttd.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telanganas-first-womens-special-police-force-team-rudrama-elite-commandos-video-tv9d-1763444.html</loc><video:video>
	<video:title>అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’</video:title>
	<video:publication_date>2026-03-10T09:56:22+05:30</video:publication_date>
	<video:description>సామాన్యంగా మహిళా పోలీసులు అంటే స్టేషన్ విధులు, రిసెప్షన్ లేదా మహిళా ఖైదీల అరెస్టులకే పరిమితమని భావిస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జంగిల్ డ్రెస్ ధరించి, చేతిలో ఏకే-47 పట్టి, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన &quot;టీమ్ రుద్రమ&quot; మహిళా కమాండోలు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ &#039;ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్&#039; ఇప్పుడు పోలీసు శాఖకే గర్వకారణంగా మారింది. ఈ టీమ్ ప్రత్యేకత వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీరు కళ్ళకు గంతలు కట్టుకుని కేవలం 40 సెకన్లలో తుపాకీ భాగాలను విడదీసి, తిరిగి అమర్చగల నైపుణ్యం వీరి సొంతం. మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి భారీ ఆయుధాలను ప్రయోగించడంలో వీరు ఆరితేరారు. గ్రేహౌండ్స్, ఎస్పీజీ తరహాలో వీరికి కఠినమైన శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా అడవుల్లో కూంబింగ్ చేయడం, రహస్య స్థావరాలపై మెరుపు దాడులు చేయడం. 10 కిలోమీటర్ల రన్నింగ్, రోప్ క్లైంబింగ్ మరియు యుద్ధ సమయంలో గాయపడిన తోటి సిబ్బందిని భుజాలపై మోసుకెళ్లడంలో తర్ఫీదునిచ్చారు. ఏఆర్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న 40 మందిలో అత్యంత చురుగ్గా ఉన్న 21 మందిని ఎంపిక చేసి ఈ టీమ్‌ను రూపొందించారు. వీరిలో ఎమ్మెస్సీ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివిన వారితో పాటు రాష్ట్ర స్థాయి క్రీడాకారులు కూడా ఉన్నారు. బాంబులను నిర్వీర్యం చేయడం, మ్యాప్ రీడింగ్ మరియు నావిగేషన్‌లోనూ నైపుణ్యం సంపాదించారు. ఈ సందర్భంగా టీమ్‌ రుద్రమ స్పందిస్తూ.. మొదట్లో భారీ తుపాకులు పట్టుకోవాలంటే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎలాంటి వెపన్ ఇచ్చినా ఆపరేట్ చేయగలమనే ధీమా వచ్చింది అని టీమ్ రుద్రమ సభ్యులు గర్వంగా చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని వీరు నిరూపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బందోబస్తులే కాకుండా ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా రంగంలోకి దిగేందుకు ఈ మహిళా సైన్యం సిద్ధంగా ఉంది. మహిళా దినోత్సవం వేళ, అబలలు కాదు మేము సబలలమని చాటుతున్న &quot;టీమ్ రుద్రమ&quot; సాహసాలు ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eoDmNA-DIiA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rudrama.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/heartbreaking-bhadradri-kothagudem-incident-husband-dies-on-first-anniversary-pregnant-wifes-loss-video-tv9d-1763442.html</loc><video:video>
	<video:title>విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ</video:title>
	<video:publication_date>2026-03-10T09:53:23+05:30</video:publication_date>
	<video:description>అది వారి మొదటి పెళ్లి రోజు. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ దంపతులు ఆ రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ సంతోషం నిమిషాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్‌-నూతన కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం నూతన ఆరు నెలల గర్భవతి. శుక్రవారం వారి మొదటి వివాహ వార్షికోత్సవం కావడంతో ఉదయం నుంచి ఇద్దరూ ఎంతో ఆనందంగా గడిపారు. సాయంత్రం నూతనను తన పుట్టింటి వద్ద దింపిన నవీన్, ఇంటికి తిరిగి వచ్చి కారు కోసం షెడ్డు పనులు చేయిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. షెడ్డు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో నవీన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొద్దిసేపటి క్రితం వరకు తమతో నవ్వుతూ గడిపిన నవీన్ ఇక లేడన్న వార్త విన్న భార్య నూతన, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు, జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో ఇలా అనంత లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మొహం చూపే భాగ్యం కూడా లేకుండా పోయిందని భార్య విలపిస్తున్న తీరు అక్కడి వారిని కదిలించివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు  Stock Markets: 10 నెలల కనిష్టానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు  US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?  Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SGe4C_9ltAA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/current-shock.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/lebanon-conflict-israel-targets-beirut-and-hezbollah-civilian-deaths-rise-video-tv9d-1763128.html</loc><video:video>
	<video:title>US, Israel-Iran War: లెబనాన్‌లో ఇప్పటివరకు 394 మంది మృతి</video:title>
	<video:publication_date>2026-03-09T19:54:27+05:30</video:publication_date>
	<video:description>లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ దళాలు లెబనాన్ రాజధాని బీరుట్‌పై క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. ప్రధానంగా హెజ్బొల్లా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గ్రౌండ్ ఆపరేషన్లు కూడా నిర్వహించాయి. ఈ సంఘర్షణలో లెబనాన్‌లో ఇప్పటివరకు మొత్తం 394 మంది మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో 83 మంది చిన్నారులు, 42 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. 1300 మందికి పైగా ప్రజలు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీరుట్ నుండి దాదాపు 5 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇంత మంది ప్రజలు వలస వెళ్ళినప్పటికీ, ఇజ్రాయిల్ లెబనాన్‌పై దాడులను నిలిపివేయడం లేదు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పరిస్థితి తీవ్రంగా ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు  Stock Markets: 10 నెలల కనిష్టానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు  US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?  Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LkDkhQ1K-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/jr-ntrs-public-appearance-ignites-fan-frenzy-and-cm-chants-video-1763125.html</loc><video:video>
	<video:title>NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు</video:title>
	<video:publication_date>2026-03-09T19:49:07+05:30</video:publication_date>
	<video:description>జూనియర్ ఎన్టీఆర్ బహిరంగ ప్రదర్శనతో అభిమానుల హంగామా ఉవ్వెత్తున ఎగిసిపడింది. &quot;మాస్ లీడర్&quot; జూనియర్ ఎన్టీఆర్ ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైనప్పుడు, అది అపూర్వమైన అభిమాన కోలాహలానికి దారితీసింది. ఈ సందర్భంలో, వేలాది మంది మద్దతుదారులు &quot;సీఎం సీఎం&quot; అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు &quot;ఆర్ఆర్ఆర్&quot; నటుడి పట్ల వారి అపారమైన అభిమానాన్ని, నిబద్ధతను తెలియజేశాయి. ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. వారి అభిమాన నాయకుడిని చూడటానికి అభిమానులు అసంఖ్యాకంగా తరలివచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Stock Markets: 10 నెలల కనిష్టానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు  US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?  Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్  మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/SWOzna5B-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jr-ntr-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/impact-of-crude-oil-on-indian-stock-markets-and-rupee-value-video-1763121.html</loc><video:video>
	<video:title>Stock Markets: 10 నెలల కనిష్టానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు</video:title>
	<video:publication_date>2026-03-09T19:46:04+05:30</video:publication_date>
	<video:description>క్రూడ్ ఆయిల్ ధరలలోని హెచ్చుతగ్గులు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలుసు. తాజాగా, క్రూడ్ ఆయిల్ ప్రభావంతో దలాల్ స్ట్రీట్ లోని స్టాక్ మార్కెట్లు పది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. నివేదికల ప్రకారం, ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ పరిణామాల మధ్య, దేశీయ సూచీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2,300 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సూచీ 3 శాతం మేర పతనమైంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?  Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్  మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ  Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/A32aqJ3z-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/stock-market-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-tensions-us-opposes-israeli-strikes-on-irans-oil-infrastructure-video-1763119.html</loc><video:video>
	<video:title>US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?</video:title>
	<video:publication_date>2026-03-09T19:35:40+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ముఖ్యంగా, శనివారం ఒక్కరోజే ఇరాన్‌లో 30 చమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. టెహ్రాన్‌లోని చమురు డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చమురు బావులు, డిపోలపై దాడులను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్  మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ  Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక  ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8ywnBiwS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/no-petrol-price-increase-indian-government-pledges-to-protect-consumers-video-1763117.html</loc><video:video>
	<video:title>Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం</video:title>
	<video:publication_date>2026-03-09T19:33:33+05:30</video:publication_date>
	<video:description>ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచబోమని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధన ధరలు పెరగవని స్పష్టం చేయడం సామాన్యులకు ఊరటనిచ్చింది. ప్రజలపై భారం పడకుండా ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భరించాలని ఆదేశించింది. దీంతో కొంతకాలంగా పెట్రోల్ బంకుల్లో ఏర్పడిన క్యూలు, ధరలు పెరుగుతాయేమోనన్న భయాలు, పుకార్లకు తెరపడింది. దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇంధన ధరల పెరుగుదల భారం ప్రజలపై పడకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని కేంద్రం తేల్చిచెప్పింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్  మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ  Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక  ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం  Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XDQdqDTx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-prices-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/bahrain-witnessed-american-air-defence-failure-against-iranian-missiles-video-1763112.html</loc><video:video>
	<video:title>US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్</video:title>
	<video:publication_date>2026-03-09T19:30:49+05:30</video:publication_date>
	<video:description>బహ్రెయిన్‌లో అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన పేట్రియాట్ ఇటీవల విఫలమైంది. ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునే ప్రయత్నంలో ఈ పేట్రియాట్ డిఫెన్స్ వ్యవస్థ అనుకున్న విధంగా పని చేయలేకపోయింది. క్షిపణులను అడ్డుకునే ప్రొజెక్టైల్ బహ్రెయిన్ భూభాగంలోనే పడిపోవడంతో ఈ వైఫల్యం స్పష్టమైంది. అమెరికా తన పేట్రియాట్ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన రక్షణ వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకుంటోంది. అయితే, ఈ ఘటనలో రక్షించాల్సిన చోట విఫలమై, క్షిపణులను అడ్డుకోలేకపోవడం గమనార్హం. ఇది రక్షణకు బదులు విధ్వంసానికి దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ  Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక  ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం  Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!  ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/F1cq1QYi-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/international-womens-day-rahul-gandhi-highlights-womens-strength-and-role-in-society-video-tv9d-1763087.html</loc><video:video>
	<video:title>మహిళా శక్తికి ఆకాశమే హద్దు: రాహుల్ గాంధీ</video:title>
	<video:publication_date>2026-03-09T18:54:35+05:30</video:publication_date>
	<video:description>అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కేరళంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్రను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన రాహుల్, వారితో సరదాగా గడుపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. &quot;మహిళల బలం, ధైర్యం మరియు వారి కలలు ఈ సమాజాన్ని సానుకూల భవిష్యత్తు వైపు నడిపించాలి&quot; అని రాహుల్ ఆకాంక్షించారు. ప్రతి మహిళా ప్రత్యేకమైనదని, వారిలోని సున్నితత్వం, అవగాహన మరియు భావోద్వేగ మేధస్సు సమాజానికి సమతుల్యతను, సరైన దిశానిర్దేశాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. మహిళల్లో ఉండే సహనం, దీర్ఘకాలిక దృష్టి మరియు సానుభూతి వంటి లక్షణాలు అసాధారణ మార్పులను తీసుకువస్తాయని ఆయన ప్రశంసించారు. సమాజం విధించే నిర్బంధ నిబంధనలకు మహిళలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. మహిళలు తమ వ్యక్తిత్వం మరియు ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భోజన సమయంలో కేరళ విద్యార్థులతో సంభాషించిన ఆయన.. వారిలోని ఉత్సుకత, ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి విశాల దృక్పథంతో అడుగులు వేసినప్పుడు ప్రపంచం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక  ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం  Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!  ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా  సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/H2N-QRngqwM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rahul-gandhi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-prices-soar-as-west-asia-conflict-drives-safe-haven-demand-sbi-report-insights-video-tv9d-1763054.html</loc><video:video>
	<video:title>Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక</video:title>
	<video:publication_date>2026-03-09T18:19:51+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియని తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక, అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం (Safe Haven) వైపు క్యూ కడుతున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో SBI రీసెర్చ్ నివేదిక పలు ఆసక్తికర అంశాలును బయటపెట్టింది. ప్రస్తుత పరిస్థితులపై SBI రీసెర్చ్ తన తాజా నివేదికలో పలు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతున్నాయి. 2025 ఆగస్టులో ఔన్స్‌కు $3,448 డాలర్లుగా ఉన్న పసిడి ధర..మార్చి 6 నాటికి $5,092 మార్కును చేరుకుంది. అంటే దాదాపు 47.6 శాతం పెరుగుదల నమోదైంది. ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు మరియు పశ్చిమ ఆసియాలో యుద్ధ భయాలు పెట్టుబడిదారులను సురక్షితమైన &#039;గోల్డ్&#039; వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఊహించని స్థాయికి చేరుతుందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పునఃమూల్యాంకనం చేయడం ద్వారా జాతీయ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఉదాహరణకు, అమెరికా తన గోల్డ్ రిజర్వ్స్‌ను రీ-వాల్యూ చేస్తే వారి బడ్జెట్ లోటు 70 శాతం తగ్గే అవకాశం ఉందని, ఇది 38.8 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలకు బదులుగా బంగారు నిల్వలను పెంచుకోవడం 1996 తర్వాత ఇదే మొదటిసారి అని వివరించారు. అమెరికా, జర్మనీల వద్ద 80.4 శాతం నిల్వలు ఉండగా, భారత్‌లో 17.6 శాతంగా ఉన్నాయి. ఇక ఆర్థిక ప్రభావం విషయానికి వస్తే, పునఃమూల్యాంకనం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడినా, బాధ్యతలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. కాగా, సెంట్రల్ బ్యాంకుల వ్యూహాలు, యుద్ధం నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బంగారం ధరలు భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం కనిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం  Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!  ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా  సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు  సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/v2tnCoLDGq8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/west-asia-war-alert-iran-vows-retaliation-for-khamenei-death-larijani-accuses-us-warns-trump-video-tv9d-1763052.html</loc><video:video>
	<video:title>ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం  వదిలిపెట్టం</video:title>
	<video:publication_date>2026-03-09T18:17:32+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఖమేనీపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి డాక్టర్ అలీ లారిజాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు ఆయన &#039;ఎక్స్&#039; వేదికగా నిప్పులు చెరిగారు. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి డాక్టర్ అలీ లారిజాని &#039;ఎక్స్&#039; (ట్విట్టర్) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. &quot;ఖమేనీ మృతికి కారణమైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ క్షిపణులు మమ్మల్ని తాకి ఉండవచ్చు, కానీ మా ప్రతీకారం మీ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుంది. డొనాల్డ్ ట్రంప్.. మీరు అగ్నితో ఆటలాడుతున్నారు, ఆ మంటలే మిమ్మల్ని దహించివేస్తాయి&quot; అంటూ నిప్పులు చెరిగారు. తమ ప్రియతమ ఆధ్యాత్మిక నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో పాటు, ఈ దాడుల్లో అనేకమంది అమాయక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అలీ లారిజాని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. &quot;ఇది కేవలం ఒక నాయకుడిపై జరిగిన దాడి కాదు, ఇరాన్ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మా పౌరుల రక్తం వృథా పోనివ్వం. ఈ మారణహోమాన్ని సాధారణ విషయంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు&quot; అని ఆయన స్పష్టం చేశారు. బాధితుల ప్రతి రక్తపు చుక్కకు అమెరికా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. &quot;వెనెజువెలాలో కుట్రలు పన్ని, అంతర్గత కలహాలను సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసినట్లే, ఇరాన్‌లో కూడా అలాంటి ప్లాన్ వేసి యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావించింది. కానీ ఇది ఇరాన్! ఇక్కడి ప్రజల ఐక్యత ముందు మీ కుట్రలు పని చేయవు. మీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది&quot; అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక మంది అమెరికా సైనికులను తాము బంధించి జైళ్లలో ఉంచామని లారిజాని సంచలన ప్రకటన చేశారు. అమెరికా కేవలం ఆరుగురు సైనికులే చనిపోయారని చెబుతూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో ఈ మరణాలను &#039;కల్పిత ప్రమాదాల&#039; పేరుతో అమెరికా బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అనుకున్నట్లుగా ఇరాన్ లొంగిపోదని, మరింత బలమైన శక్తిగా ఎదురుదాడికి దిగుతుందని లారిజాని పేర్కొన్నారు. ఇరాన్ యొక్క ప్రతి అడుగు ఇప్పుడు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే దిశగానే ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. లారిజాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!  ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా  సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు  సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా  Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/8ColBQo6cFg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-empty-summer-calendar-major-releases-delayed-video-tv9d-1762994.html</loc><video:video>
	<video:title>Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!</video:title>
	<video:publication_date>2026-03-09T17:23:05+05:30</video:publication_date>
	<video:description>ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌ స్టార్‌ హీరోల చిత్రాలతో సందడిగా మారుతుందని తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని వంటి టాప్ స్టార్లతో పాటు పలు పాన్ ఇండియా సినిమాలు కూడా బరిలో దిగుతాయని మొదట ప్రచారం జరిగింది. అయితే, అసలు సమయం వచ్చేసరికి ఆ హైప్‌ కనిపించడం లేదు. గతంలో బిజీగా కనిపించిన సమ్మర్‌ క్యాలెండర్ ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉంది. రామ్ చరణ్ సినిమా మార్చి 27న రావాల్సి ఉన్నా, అది మిస్సై ఏప్రిల్ 30కి వస్తుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదలవుతుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ, చిరంజీవి విశ్వంభర దసరాకు వాయిదా పడింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా  సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు  సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా  Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??  పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/scHW0ZtV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/summer-movies-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-vs-dhurandhar-2-the-intense-clash-for-audience-attention-video-tv9d-1762992.html</loc><video:video>
	<video:title>ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా</video:title>
	<video:publication_date>2026-03-09T17:21:30+05:30</video:publication_date>
	<video:description>సౌత్‌లో ధురంధర్‌ 2కు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. టాక్సిక్‌ రేస్‌ నుంచి తప్పుకుందని ఆనందించేలోపే, పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ప్రమోషన్స్‌ విషయంలోనూ పవర్‌ స్టార్‌ టీమ్‌ ధురంధర్‌ 2కు చెమటలు పట్టిస్తోంది. ఒకే రోజు రెండు సినిమాల అప్‌డేట్స్‌ రావటంతో, ఈ పోటీ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విడుదల విషయంలోనే కాకుండా, ప్రమోషన్స్‌లోనూ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ధురంధర్‌ 2 నువ్వా నేనా అంటున్నారు. రెండు సినిమాలు ఒకే సమయంలో అప్‌డేట్స్ విడుదల చేయడంతో ప్రచారంలోనూ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీమ్‌ ఆలస్యంగా రంగంలోకి దిగినా, ధురంధర్‌ 2 బృందానికి గట్టి సవాల్‌ విసురుతోంది. శనివారం ఉదయం ధురంధర్‌ 2 ట్రైలర్‌ విడుదలైంది. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు  సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా  Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??  పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్  వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rAxM4wuI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/workplace-challenges-actresses-across-india-speak-out-video-tv9d-1762990.html</loc><video:video>
	<video:title>సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు</video:title>
	<video:publication_date>2026-03-09T17:20:06+05:30</video:publication_date>
	<video:description>సినీ పరిశ్రమలో నటీమణులు పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, అప్పట్లో హీరోయిన్‌లు ఇంత ధైర్యంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నటీమణులు తమ హక్కుల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి పోరాటాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటల విషయంలో కొన్ని షరతులు విధించడం సౌత్, నార్త్ సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ కారణంగా ఆమె కొన్ని భారీ చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చినా, దీపిక తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గలేదు. దీపిక ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు పెద్దగా మద్దతు లభించకపోయినా, ప్రస్తుతం కరీనా కపూర్, యామీ గౌతమ్ వంటి కొందరు హీరోయిన్‌లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై నటీమణులు మాట్లాడినప్పుడే వివాదస్పదం అవుతున్నాయని వారు మండిపడ్డారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా  Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??  పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్  వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ  ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OANsdnEy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-varalaxmi-sarathkumar-responds-to-writer-sai-madhav-burras-saraswati-film-allegations-video-tv9d-1762984.html</loc><video:video>
	<video:title>సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా</video:title>
	<video:publication_date>2026-03-09T17:18:29+05:30</video:publication_date>
	<video:description>నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సరస్వతి సినిమా ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలన ఆరోపణలు చేశారు. తన కథతో మొదలైన సినిమా మరో కథతో ముగిసిందని, తన కథను మానభంగం చేశారని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. సాయి మాధవ్ బుర్రా వ్యాఖ్యలపై వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందించారు. సినిమా విడుదల తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ, సాయి మాధవ్ అందించిన కథ స్టార్స్‌కు మాత్రమే సరిపోతుందని, తాము స్టార్స్‌ కానందున తమ ఇమేజ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేశామని వివరించారు. అయితే, సాయి మాధవ్ మానభంగం వంటి సున్నితమైన పదాన్ని వాడటం సరికాదని వరలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఒక సిట్టింగ్‌కు కూడా రాలేదని, కేవలం ఆడియో నోట్‌ ద్వారానే కథను పంపించారని ఆమె తెలిపారు. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైన గొడవనా లేక పబ్లిసిటీ స్టంటా అనే చర్చ సాగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??  పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్  వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ  ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!  ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MMfCvH36-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/saraswathi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/gaddar-film-awards-2026-celebrating-diversity-with-thandel-the-girlfriend-and-small-films-video-tv9d-1762982.html</loc><video:video>
	<video:title>Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??</video:title>
	<video:publication_date>2026-03-09T17:14:02+05:30</video:publication_date>
	<video:description>గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 ప్రకటనలో జ్యూరీ ఈసారి అసాధారణమైన సమతుల్యతను ప్రదర్శించింది. గత ఏడాది ఎంపికలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఎటువంటి వివాదాలకు తావులేకుండా జాగ్రత్త పడింది. ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలకు కూడా అవార్డులు దక్కాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా అవార్డుల రేసులో గట్టి పోటీనిచ్చాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్  వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ  ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!  ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ  ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ArEkVuDl-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gaddar-film-awards-2026-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/high-ticket-prices-blamed-as-telugu-cinema-faces-downturn-post-sankranthi-success-video-tv9d-1762974.html</loc><video:video>
	<video:title>పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్</video:title>
	<video:publication_date>2026-03-09T17:12:07+05:30</video:publication_date>
	<video:description>ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగ బరిలో విడుదలైన ఐదు చిత్రాల్లో మూడు విజయవంతమైన టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మన శంకర్ వరప్రసాద్ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే విధంగా, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి వంటి చిత్రాలు కూడా హిట్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి జోష్ కనిపించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ  ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!  ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ  ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు  ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kzztqiWp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pongal-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/delhi-woman-escapes-cab-driver-harassment-on-nainital-trip-night-in-uttarakhand-forest-video-tv9d-1762780.html</loc><video:video>
	<video:title>వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ</video:title>
	<video:publication_date>2026-03-09T13:38:10+05:30</video:publication_date>
	<video:description>ఢిల్లీ నుంచి నైనిటాల్‌కు పర్యాటక యాత్రకు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవరే లైంగికంగా వేధించడంతో ప్రాణభయంతో కారు దిగి అడవిలోకి పారిపోయింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ చీకటిలోనే గడిపిన ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ నైనిటాల్ చూసేందుకు ఒక ప్రైవేట్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం మార్గమధ్యంలో ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలోకి రాగానే డ్రైవర్ కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు. అనంతరం ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. డ్రైవర్ ప్రవర్తనతో తీవ్రంగా భయపడిన ఆ మహిళ సమయస్ఫూర్తితో కారులో నుంచి బయటపడి సమీపంలోని అడవిలోకి పరుగులు తీసింది. రాత్రంతా ఎలాంటి సాయం లేకుండా చీకటి అడవిలోనే భయంతో గడిపింది. మరుసటి రోజు ఉదయం అటుగా వచ్చిన కొందరు స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించి, ఆమె ఫిర్యాదు ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ వాహనం సహా పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!  ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ  ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు  ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే  Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/uLaVv14ZGIQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/woman-in-forest.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/siddipet-sarpanch-veenish-drives-garbage-tractor-regondas-cleanliness-champion-video-tv9d-1762776.html</loc><video:video>
	<video:title>ఆదర్శ సర్పంచ్‌.. పదవి &#039;పక్కనపెట్టి&#039;.. చెత్త ట్రాక్టర్ పట్టి !!</video:title>
	<video:publication_date>2026-03-09T13:35:50+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టే వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కానీ, సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ సర్పంచ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికుడిగా మారి, స్వయంగా చెత్త ట్రాక్టర్ నడుపుతూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ సర్పంచ్ వినీష్, పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామ వీధుల్లోకి వెళ్లి, స్వయంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా మారి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. కేవలం చెత్త సేకరించడమే కాకుండా, తడి చెత్త - పొడి చెత్త మధ్య తేడాలను వివరిస్తూ గ్రామస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి మురుగు ఆగిపోతే, కార్మికుల కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆటంకాలను తొలగిస్తున్నారు. &quot;ప్రజలకు సేవ చేయడానికే తాను సర్పంచ్‌గా గెలిచానని, వారి సమస్యలను తీర్చడంలో తనకు ఏ హోదా అడ్డురాదని వినీష్ గర్వంగా చెబుతున్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా &#039;నేనున్నానంటూ&#039; ముందుండి నడిపిస్తున్న సర్పంచ్ వినీష్ తీరు, నేటి తరం ప్రజా ప్రతినిధులకు ఒక గొప్ప పాఠం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ  ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు  ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే  Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??  వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/suvP7ax3yQU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/surpanch.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anantapur-naked-thief-cctv-captures-bizarre-robbery-at-supermarket-video-tv9d-1762774.html</loc><video:video>
	<video:title>ఒరే ఫ్లాష్ మాన్..  వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ</video:title>
	<video:publication_date>2026-03-09T13:33:36+05:30</video:publication_date>
	<video:description>దొంగలు సాధారణంగా ముఖానికి మాస్కులు ధరించి, లేదంటే ముఖం కనిపించకుండా టవల్‌ చుట్టుకొని చోరీలకు పాల్పడటం చూస్తుంటాం. కానీ అనంతపురం జిల్లాలో ఒక వింత దొంగ, సీసీ కెమెరాలో తన ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు ఏకంగా ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ దొంగ తెలివితేటలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న &#039;మెట్రో సూపర్ మార్కెట్&#039;లోకి అర్ధరాత్రి ఒక దొంగ చొరబడ్డాడు. మొదట ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కట్టుకుని లోపలికి ప్రవేశించిన సదరు దుండగుడు, లోపల ఉన్న సీసీ కెమెరాలను గమనించాడు. తన ముఖం రికార్డు అవుతుందేమోనన్న భయంతో.. కట్టుకున్న టవల్‌ను తీసి ముఖం కనబడకుండా తలకు చుట్టుకున్నాడు. ఒంటిపై నూలుపోగు లేకుండానే సూపర్ మార్కెట్ అంతా కలియతిరిగిన ఆ దొంగ, అక్కడి క్యాష్ కౌంటర్లోని రూ. 40 వేల నగదుతో పాటు కొన్ని ఖరీదైన సరుకులను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ వింత చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉదయాన్నే షాపు తెరిచిన యజమాని చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీని చూసిన పోలీసులు కూడా ఆ దొంగ విన్యాసాలు చూసి అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. గుర్తుపట్టకూడదు అంటే బట్టలు విప్పేయాలా? ఏం తెలివితేటలు..అంటూ స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు  ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే  Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??  వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే  సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/M03JLZ1T8K4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/theif-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/5-snakes-in-ac-unit-kerala-software-engrs-shocking-discovery-in-thiruvananthapuram-video-tv9d-1762770.html</loc><video:video>
	<video:title>ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు</video:title>
	<video:publication_date>2026-03-09T13:31:44+05:30</video:publication_date>
	<video:description>వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని ఏసీ ఆన్ చేయాలనుకున్న ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లోని ఏసీ యూనిట్ లోపల ఏకంగా ఐదు పాములు తిష్టవేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేరళలోని తిరువనంతపురం నగరంలోని శ్రీకార్యం ప్రాంతానికి చెందిన మాధవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తన బెడ్ రూమ్ లోని ఏసీ కింద భాగంలో ఏదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా వింత శబ్దాలు వినిపించాయి. లోపల పాము ఉందని అనుమానించిన మాధవ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే &#039;సర్ప&#039; యాప్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఏసీ టెక్నీషియన్‌ను వెంటపెట్టుకుని అక్కడికి చేరుకున్నారు అటవీశాక సిబ్బంది. స్నేక్ క్యాచర్, ఏసీ టెక్నీషియన్ సాయంతో ఏసీని విప్పి చూడగా, అందులో ఐదు పాములు చుట్టలు చుట్టుకుని ఉండటాన్ని చూసి అందరూ అవాక్కయ్యారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన అధికారులు నాలుగు పాములను సురక్షితంగా పట్టుకున్నారు. మరొకటి పైపు మార్గం ద్వారా బయటకు తప్పించుకుంది. అదృష్టవశాత్తూ అవి విషపూరితమైన పాములు కాదని అధికారులు తేల్చడంతో మాధవ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మల ద్వారా లేదా బయటి ఏసీ పైపు మార్గం గుండా ఇవి లోపలికి ప్రవేశించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఏసీ పైపుల వద్ద ఖాళీలు లేకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే  Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??  వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే  సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్  Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ljJKEr0sPBk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ac-12.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/12-foot-python-dies-after-getting-trapped-in-fishing-net-in-bhadradri-kothagudem-watch-1762712.html</loc><video:video>
	<video:title>Telangana: వల బరువుగా అనిపిస్తే సరైన చేప చిక్కిందనుకున్నారు.. తీరా లాగి చూడగా..</video:title>
	<video:publication_date>2026-03-09T12:58:36+05:30</video:publication_date>
	<video:description>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామంలోని చెరువులో చేపల వేటకు వేసిన వలకు భారీ కొండచిలువ చిక్కి మృతి చెందింది. ప్రతిరోజులాగే స్థానిక మత్స్యకారులు చెరువులో చేపల కోసం వలలు వేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చెరువు వద్దకు వెళ్లి వలలను లాగుతుండగా ఒక భారీ బరువైన వస్తువు తగిలినట్లు అనిపించింది. దీంతో జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమైందో చూడాలనే ఉద్దేశంతో వలను ఒడ్డుకు లాగి పరిశీలించగా, అందులో సుమారు 12 అడుగుల పొడవు, దాదాపు 50 కిలోల బరువు ఉన్న కొండచిలువ చిక్కినట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆ కొండచిలువ మృతి చెందినట్లు కనిపించడంతో మత్స్యకారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాని మృతిపై విచారణ చేపట్టారు. చెరువులో చేపలను తినే క్రమంలో వలకు చిక్కుకుని, బయటపడలేక ఊపిరాడక కొండచిలువ మృతి చెందిన ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/OKOOMYtU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fishing.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/high-income-indian-couples-viral-saving-tips-master-financial-discipline-video-tv9d-1762709.html</loc><video:video>
	<video:title>ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-09T12:51:15+05:30</video:publication_date>
	<video:description>ఏడాదికి 5 లక్షల డాలర్లకు పైగా, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4 కోట్లకు పైగా సంపాదిస్తున్నప్పటికీ, ఓ భారతీయ జంట అత్యంత సాధారణ ఆర్థిక నియమాలను పాటిస్తూ పొదుపు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఈ జంట తమ పొదుపు సూత్రాలను సోషల్ మీడియాలో షేర్‌ చేయగా, అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. అధిక ఆదాయం ఉన్నంత మాత్రాన విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదనే వారి క్రమశిక్షణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం, వారు పాటిస్తున్న ఆర్థిక మంత్రాలు ఇవే. మొదటిది బడ్జెట్‌కు కట్టుబడటం: ఆదాయం ఎంత ఉన్నా, నెలవారీ బడ్జెట్‌ను కచ్చితంగా అనుసరించడం. రెండోది అప్పులకు దూరంగా క్రెడిట్ కార్డు అప్పులను వెంటనే తీర్చడం, వడ్డీ భారం పడకుండా చూసుకోవడం. మూడోది అవసరాలకు, విలాసాలకు మధ్య తేడాను గుర్తించి, అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం. నాల్గవది పెట్టుబడులే ముఖ్యం అని భావించి సంపాదనలో ఎక్కువ భాగాన్ని రిటైర్మెంట్, దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించడం. &quot;ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యం&quot; అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన క్రమశిక్షణ, పొదుపు అలవాట్లే ఇందుకు కారణమని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్ లక్షల వ్యూస్‌తో వైరల్ అవ్వగా, నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్‌ వస్తున్నాయి. &quot;డబ్బును పొదుపు చేయడం గొప్ప విషయమే&quot; అని కొందరు ప్రశంసిస్తుంటే, &quot;జీవితాన్ని ఆస్వాదించడం కూడా ముఖ్యమే కదా&quot; అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??  వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే  సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్  Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా  చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/PbG7bj5Ww2Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/couple-earnings.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/sustainable-wedding-goals-meghana-reddys-eco-conscious-celebration-inspires-zero-waste-video-tv9d-1762710.html</loc><video:video>
	<video:title>Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. &#039;సేంద్రియ&#039; పెళ్లి గురించి మీకు తెలుసా ??</video:title>
	<video:publication_date>2026-03-09T12:49:29+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, కోట్లలో ఖర్చు, విదేశీ వంటకాలతో హంగామా చేయడం పరిపాటిగా మారింది. కానీ, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌కు చెందిన మేఘనా రెడ్డి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ కాలుష్యం లేకుండా, ఆరోగ్యాన్ని పంచేలా &#039;ఆర్గానిక్ పెళ్లి&#039; చేసుకుని వార్తల్లో నిలిచారు. బీటెక్ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమవుతున్న మేఘన, తన వివాహాన్ని నిరాడంబరంగా, ప్రకృతికి దగ్గరగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబోయే భర్త కౌటిల్య రెడ్డి, తల్లిదండ్రులు ఆమె ఆలోచనను మెచ్చుకోవడంతో ఈ వినూత్న వేడుక సాకారమైంది. పెళ్లిలో వధూవరులతో పాటు బంధువులంతా చేనేత వస్త్రాలను ధరించడం విశేషం. ప్లాస్టిక్ సెట్టింగులకు బదులు మామిడి తోరణాలు, తాటాకు, కొబ్బరి మట్టలతో పందిరిని ముస్తాబు చేశారు. ఈ పెళ్లిలో అతిథులను ఆశ్చర్యపరిచింది అక్కడి విందు భోజనం. బాస్మతికి బదులు మైసూరు మల్లిక, నవారా వంటి భిన్న వరి రకాలతో వంటలు చేయించారు. పనస బిర్యానీ, జొన్న గటక, రాగి సంకటి, సిరిధాన్యాల పులిహోర, జొన్నరొట్టె, పచ్చిపులుసు, సకినాలు, భక్ష్యాలు సిద్ధం చేయించారు. రసాయన రహిత కూరగాయలు, దేశీ ఆవు నెయ్యి, బెల్లం ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాలు వడ్డించారు. పర్యావరణవేత్త సురేశ్ గుప్తా స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేఘన తెలిపారు. &quot;పెళ్లిళ్లు ప్రకృతికి హాని చేయకూడదు, స్థానిక రైతులకు మేలు జరగాలి&quot; అన్న ఆమె సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆర్గానిక్ విందు ఆరగించిన బంధువులంతా ఇది ఒక మధురమైన, ఆరోగ్యకరమైన అనుభూతి అంటూ కొనియాడారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే  సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్  Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా  చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్  చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/atg93mlpO7w</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/marriage-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/nirmal-district-forest-department-marks-sterilised-monkeys-with-trident-tattoos-in-population-control-drive-video-tv9d-1762695.html</loc><video:video>
	<video:title>వానరాలకు &#039;త్రిశూలం&#039; టాటూ.. అసలు కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-09T12:38:46+05:30</video:publication_date>
	<video:description>మనిషులు స్టైల్ కోసం పచ్చబొట్లు వేయించుకోవడం సర్వసాధారణం. అయితే నిర్మల్ జిల్లాలోని కోతులు తమ నుదుటిపై త్రిశూలం ఆకారంలో పచ్చబొట్లతో కనిపిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినూత్న ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనావాసాల్లో కోతుల బెడదను తగ్గించడంతో పాటు వాటి సంతతిని నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సారంగాపూర్ మండలం చించోలి సమీపంలో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస మరియు పునరుత్పత్తి నిరోధక కేంద్రంలో, పశువైద్యులు వానరాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స పూర్తయిన కోతులను తిరిగి అడవిలో వదిలేయడానికి ముందు, వాటికి ఆపరేషన్ జరిగిందని గుర్తించేందుకు శాశ్వత త్రిశూలం టాటూ వేస్తున్నారు. ఈ పచ్చబొట్టు కోతుల జీవితకాలం అంతా చెరిగిపోకుండా ఉంటుందని పశువైద్యుడు శ్రీకర్ రాథోడ్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1650 వానరాలకు ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసి, పచ్చబొట్లు వేశారు. ఈ శాస్త్రీయ నియంత్రణ పద్ధతితో కోతుల జనాభాను సమర్థవంతంగా అదుపు చేయవచ్చని అటవీశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్  Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా  చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్  చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం  అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Zw7rp2M5mBg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey-tattoo.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/up-loco-pilot-humiliated-forced-to-strip-for-medical-leave-by-stubborn-railway-officer-video-tv9d-1762686.html</loc><video:video>
	<video:title>సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్</video:title>
	<video:publication_date>2026-03-09T12:32:06+05:30</video:publication_date>
	<video:description>సెలవు మంజూరు చేయడంలో ఒక అధికారి ప్రదర్శించిన మొండితనం, ఒక రైల్వే ఉద్యోగిని అందరిముందూ ప్యాంటు విప్పేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న రాజేష్ మీనా గత కొంతకాలంగా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 22న ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫిబ్రవరి 28 వరకు సెలవులో ఉన్న ఆయన, ఆపరేషన్ గాయం ఇంకా మానకపోవడంతో సెలవు పొడిగించాలని కోరారు. రైల్వే వైద్యులు కూడా ఆయనకు విశ్రాంతి అవసరమని ధృవీకరించారు. సెలవు మెమో కోసం రాజేష్ మీనా చీఫ్ క్రూ కంట్రోలర్ రతన్ కుమార్‌ను సంప్రదించారు. ఆపరేషన్ పత్రాలు, మందుల చీటీలు, ల్యాబ్ రిపోర్టులు అన్నీ చూపించినప్పటికీ.. ఆ అధికారి సెలవు ఇచ్చేందుకు నిరాకరించారు. తన అనారోగ్యాన్ని నమ్మడం లేదని ఆవేదన చెందిన రాజేష్ మీనా, ఆగ్రహంతో అక్కడే అందరి ముందూ ప్యాంటు విప్పి తన సర్జరీ గాయాన్ని అధికారికి చూపించారు. చివరకు రైల్వే యూనియన్ నాయకులు జోక్యం చేసుకోవడంతో ఆయనకు సెలవు మంజూరైంది. అయితే, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగిని ఇలా అవమానించడంపై లోకో పైలట్స్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా  చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్  చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం  అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6EdMtc0ZR6I</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/leave.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/konaseemas-giant-beetroots-2-5kg-bahubali-size-viral-photos-and-growth-secrets-video-tv9d-1762683.html</loc><video:video>
	<video:title>Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా</video:title>
	<video:publication_date>2026-03-09T12:19:24+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా బీట్‌రూట్‌ దుంపలు ఎంత సైజు ఉంటాయి.. మహా అంటే ఒక్క దుంప అరకేజీ బరువు తూగుతూ కొంచెం ఆశ్చర్యపరుస్తాయి. కానీ అంతకు మించిన ఘటన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమజిల్లాలో జరిగింది. ఇక్క ఓ రైతు పండించిన బీట్రూట్‌ దుంపలు ఏకంగా ఒక్కోటి రెండున్నర కిలోలు తూగుతోంది. &#039;బాహుబలి&#039; సైజులో దర్శనమిస్తున్న ఈ బీట్రూట్‌ దుంపలు మామిడికుదురు మండలం మొగలికుదురులో హాట్ టాపిక్‌గా మారాయి. చిన్న సైజు కొబ్బరి బొండాలను తలపిస్తున్న ఈ దుంపలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక కూరగాయల వ్యాపారి వుర్రింక రాఘవ దగ్గర ఈ భారీ బీట్‌రూట్లు కనిపించాయి. ఇవి కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుండి దిగుమతి అయినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మార్కెట్‌లో దొరికే దుంపల కంటే ఇవి ఐదు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో, కొనుగోలుదారులు, తోటి వ్యాపారులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంత భారీ పరిమాణంలో బీట్‌రూట్లు పెరగడంపై రాజోలు ఉద్యానశాఖ అధికారి దిలీప్ కుమార్ స్పందించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించినప్పుడు, నేలలోని పోషకాలు సమృద్ధిగా అందినప్పుడు దుంప జాతి కూరగాయలు ఇలా అసాధారణ రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ &#039;బాహుబలి&#039; బీట్‌రూట్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూరగాయల మార్కెట్‌లో ఒకేసారి ఇంత పెద్ద దుంపలు కనిపించడంతో అంతా &quot;వావ్&quot; అంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్  చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం  అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Xh_DxcQ13gw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/beetroot.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gurugram-matrimonial-ceo-sparks-educated-bride-no-job-debate-on-womens-careers-video-tv9d-1762681.html</loc><video:video>
	<video:title>చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్</video:title>
	<video:publication_date>2026-03-09T12:17:14+05:30</video:publication_date>
	<video:description>గురుగ్రామ్‌లోని ఓ మ్యాట్రిమోనియల్ యాప్ సీఈవో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. &quot;చదువుకున్న కోడలు కావాలి, కానీ పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకూడదు&quot; అనే ఓ తల్లి మనస్తత్వాన్ని ఆయన బయటపెట్టడంతో, ఆధునిక సమాజంలో మహిళల పట్ల చూసే చిన్నచూపు ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. గురుగ్రామ్‌లోని Knot.Dating అనే మ్యాట్రిమోనియల్ యాప్ సీఈవో జస్వీర్ సింగ్ తన కార్యాలయంలో జరిగిన ఒక సంభాషణను గమనించారు. సౌత్ ఢిల్లీకి చెందిన ఒక తల్లి, తన కొడుకు కోసం వధువును వెతుకుతూ వారి సంస్థను సంప్రదించారు. ఆమె కొడుకు ఏడాదికి రూ. 73 లక్షలు సంపాదిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఆ తల్లి తమకు కాబోయే కోడలు ఎత్తుగా, తెల్లగా, అందంగా, మంచి కుటుంబానికి చెందినదై ఉండాలని పలు లక్షణాలు వివరించారు. అయితే, ఆమె పెట్టిన ఓ షరతు అందరినీ ఆశ్చర్యపరిచింది. తమది వ్యాపార కుటుంబమనీ పెళ్లి తర్వాత కోడలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. బాగా చదువుకుని, మంచి కాలేజీలో చదివిన స్మార్ట్ అమ్మాయి కావాలి కానీ, ఆమె కెరీర్‌ను కొనసాగించకూడదని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై జస్వీర్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా స్పందించారు. &quot;మీరు మీ కొడుకు కోసం భాగస్వామిని వెతకడం లేదు. అందమైన శరీరంతో, డిగ్రీ ఉన్న ఒక పనిమనిషి కోసం చూస్తున్నారు. చదువు ఉండాలి కానీ ఆశయాలు ఉండకూడదు, ఆధునికంగా కనిపించాలి కానీ సంప్రదాయంగా నడుచుకోవాలి, స్మార్ట్‌గా ఉండాలి కానీ లొంగి ఉండాలి. కార్పొరేట్ సక్సెస్ రెజ్యూమే కావాలి, కానీ 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారు&quot; అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, మహిళల విద్య, స్వాతంత్ర్యం, వివాహంలో సమాన భాగస్వామ్యం వంటి అంశాలపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయిని కోరుకుంటూనే, ఆమె కెరీర్‌కు అడ్డుకట్ట వేయాలనుకునే ఇలాంటి మనస్తత్వంపై పలువురు మండిపడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం  అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/aTEeLRao8zc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/marriage-debate.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/vizianagaram-witchcraft-bondapalli-locals-demand-probe-into-lunar-eclipse-rituals-video-tv9d-1762668.html</loc><video:video>
	<video:title>చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం</video:title>
	<video:publication_date>2026-03-09T12:04:43+05:30</video:publication_date>
	<video:description>విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు. మరీ ముఖ్యంగా, రెండు నల్ల కోళ్లను బలి ఇచ్చి, ఆ రక్తాన్ని పూజా స్థలమంతా చల్లడం చూస్తుంటే ఇవి కచ్చితంగా క్షుద్రపూజలేనని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. పూజా సామగ్రి అంతా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉండటం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని, గిట్టని వారిపై లేదా శత్రువులపై హాని తలపెట్టేందుకే కొందరు తాంత్రికులు ఈ పనులు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు గ్రామాల్లో అశాంతిని కలిగిస్తున్నాయని, వెంటనే పోలీసులు స్పందించి ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. అసలు ఆ పూజలు ఎవరిని ఉద్దేశించి చేశారు? దీని వెనుక ఉన్నదెవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు బొండపల్లిలో ఉత్కంఠ రేపుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/dfAg52z8rIU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/black-magic.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/animal-cpr-success-suryapet-vet-revives-monkey-from-brink-of-death-video-tv9d-1762628.html</loc><video:video>
	<video:title>అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌</video:title>
	<video:publication_date>2026-03-09T12:00:52+05:30</video:publication_date>
	<video:description>సామాన్యంగా మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రథమచికిత్సలో భాగంగా స్థానికులు&#039;సిపిఆర్&#039; చేస్తుంటారు. అది మననుషులకాదు మూగజీవుల ప్రాణాలకు కాపాడేందుకు కూడా సీపీఆర్‌ ఎంతో బాగా పనిచేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. సూర్యాపేట జిల్లాలో ఒక మూగజీవికి సిపిఆర్ చేసి ప్రాణాలు పోయడం ద్వారా పశువైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. చనిపోయిందనుకున్న కొండముచ్చుకు డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. బరకత్ గూడెం గ్రామానికి చెందిన రామయ్య అనే రైస్ మిల్లు యజమాని, కోతుల బెడదను తప్పించుకోవడానికి నూజివీడు నుండి ఒక కొండముచ్చును కొనుగోలు చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా అది ఆహారం తీసుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఒక్కసారిగా శరీరం చల్లబడి స్పృహ కోల్పోవడంతో, కంగారుపడిన యజమాని దానిని వెంటనే కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు. పశువైద్యులు డాక్టర్ పెంటయ్య కొండముచ్చును పరీక్షించి, బీపీ తగ్గి కోమాలోకి వెళ్ళినట్లు గుర్తించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే దానికి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకున్న డాక్టర్ పెంటయ్య, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ నిర్వహించారు. గుండె స్పందన తిరిగి వచ్చేవరకు కాళ్లు, చేతులను మర్దన చేస్తూ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు నిరంతరాయంగా చికిత్స అందించిన అనంతరం, ఆ కొండముచ్చు కోలుకుని కళ్లు తెరిచింది. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ మూగజీవిని చూసి యజమానితో పాటు అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. &quot;మనుషులకే కాదు, సరైన సమయంలో చికిత్స అందితే ఏ ప్రాణినైనా కాపాడవచ్చని&quot; ఈ ఘటన మరోసారి నిరూపించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nayanthara: రూ.31కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న నయన్  Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్  Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్  Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/PdreU7pMHzM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey-cpr.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bellamkonda-sai-sreenivas-and-kavya-reddys-engagement-viral-news-and-family-details-video-tv9d-1762231.html</loc><video:video>
	<video:title>Bellamkonda Sai Sreenivas: పెళ్లి చేసుకోబోతున్న బెల్లం కొండ.. అమ్మాయి ఎవరో తెలుసా</video:title>
	<video:publication_date>2026-03-08T20:12:34+05:30</video:publication_date>
	<video:description>నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వంటి యువ నటుల వరుసలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తన బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలకనున్నారని సమాచారం. ఆయన తన ప్రేయసి కావ్య రెడ్డితో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టీవీ9 నివేదించింది. కావ్య రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. ఆమె కుటుంబ నేపథ్యం ప్రకారం, ఆమె తాత జడ్జిగా పని చేయగా, ఆమె తండ్రి న్యాయవాది. బెల్లంకొండ కుటుంబానికి, కావ్య రెడ్డి కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఇరు కుటుంబాల మధ్య ఉన్న పరిచయం ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. ఈ వార్త ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nayanthara: రూ.31కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న నయన్  Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్  Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్  Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/21TSXMlm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bellamkonda-sai-sreenivas-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kollywood-stars-nayanthara-and-vignesh-shivan-acquire-luxurious-home-in-poes-garden-video-1762230.html</loc><video:video>
	<video:title>Nayanthara: రూ.31కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న నయన్</video:title>
	<video:publication_date>2026-03-08T20:11:13+05:30</video:publication_date>
	<video:description>కోలీవుడ్ స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవల చెన్నైలో కొత్త డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ నివాసం తమిళనాడులోని చెన్నై నగరంలోని ప్రముఖ పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉంది. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. ఈ ప్రాంతం ప్రముఖ వ్యక్తుల నివాసాలకు ప్రసిద్ధి. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ వంటి సినీ ప్రముఖులు కూడా ఇదే ఏరియాలో నివసిస్తున్నారు. నయనతార, విఘ్నేశ్ శివన్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్టులో ఉంది. ఇది నాలుగో, ఐదో అంతస్తుల్లో విస్తరించి ఉన్న డూప్లెక్స్ అపార్ట్‌మెంట్. ఈ నివాసం 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంతో చాలా పెద్దదిగా, విశాలంగా ఉందని సమాచారం. ఈ కొనుగోలు కోలీవుడ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్  Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్  Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు  CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VZpcaoJq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nayanthara-house.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-ustaad-bhagat-singh-hits-rs-200-crores-in-pre-release-earnings-video-1762227.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్</video:title>
	<video:publication_date>2026-03-13T16:17:20+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంటోంది. మార్చి 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కమర్షియల్ పరంగా ఇప్పటికే లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్లు ఆలస్యంగా విడుదలవుతున్నప్పటికీ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను లాభాల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ సుమారు ₹150 కోట్లు కాగా, ఓటీటీ హక్కుల ద్వారా ఇప్పటికే ₹80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ ద్వారా మరో ₹100 కోట్లు వచ్చే అవకాశం ఉండటంతో, మొత్తం ఆదాయం ₹200 కోట్లకు చేరుతుందని మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనధికారికంగా వార్తలు వస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్  Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు  CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది  కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/kTzL45J5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rajendra-prasad-faces-criticism-after-viral-selfie-incident-video-1762226.html</loc><video:video>
	<video:title>Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్</video:title>
	<video:publication_date>2026-03-08T20:07:37+05:30</video:publication_date>
	<video:description>కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న నటుడు రాజేంద్రప్రసాద్, తాజాగా తాను చేసిన ఓ పనితో మరోసారి విమర్శలపాలయ్యారు. ఇటీవల తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరైన రాజేంద్రప్రసాద్, అక్కడ సెల్ఫీ కోసం తన వద్దకు వచ్చిన ఓ యువకుడిని అసహనంతో పక్కకు తోసేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు  CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది  కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ  రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/saezCsop-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajendra-prasad-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actress-rukmini-vasanth-speaks-out-against-wrong-angle-photos-video-1762220.html</loc><video:video>
	<video:title>Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??</video:title>
	<video:publication_date>2026-03-08T20:06:00+05:30</video:publication_date>
	<video:description>నటి రుక్మిణీ వసంత్ ఇటీవల ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఫోటోలు తీయడం, ముఖ్యంగా రాంగ్ యాంగిల్స్‌లో చిత్రీకరించడం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, నటించడం తమ వృత్తి అయినప్పటికీ, అది తమ వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవడానికి లైసెన్స్ కాదని గట్టిగా చెప్పారు. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీసి మహిళలను అగౌరవపరచడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి పనులు మహిళల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. కేవలం ఒక నటిగా కాకుండా, ఒక మహిళగా తాను ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోనని రుక్మిణీ వసంత్ స్పష్టం చేశారు. ఫోటోగ్రాఫర్లు వృత్తి నైతికతను పాటించాలని, మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అంశంపై సినీ వర్గాల్లో, ప్రజల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు  CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది  కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ  రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం  150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZO4ehfSM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rukmini-vasanth-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telugu-states-witness-soaring-temperatures-imd-issues-heatwave-warnings-video-1762215.html</loc><video:video>
	<video:title>Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు</video:title>
	<video:publication_date>2026-03-08T20:03:49+05:30</video:publication_date>
	<video:description>తెలుగు రాష్ట్రాలను భానుడి ప్రతాపం తీవ్రంగా దహిస్తోంది. మార్చి మొదట్లోనే దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, 12 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వేడి గాలుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి రెండో వారం నుండి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్ నిపుణులు ఈ ప్రాంతాలను హై రిస్క్ జోన్‌గా గుర్తించారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది  కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ  రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం  150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం  బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/M4PMVSlp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/weather-update-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/nara-chandrababu-naidus-vision-amaravati-as-a-world-class-city-with-home-based-opportunities-video-1762186.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది</video:title>
	<video:publication_date>2026-03-08T20:02:04+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే తన విజన్‌ను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, సాంకేతికత, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, తెలివి తేటలు ఉన్నవారికి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదని, బదులుగా అమెరికా ఉద్యోగాలే అమరావతిని వెతుక్కుంటూ వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ  రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం  150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం  బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా  అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qmYyjAcD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kakinadas-karapa-village-shines-indias-2nd-largest-varahi-devi-idol-installed-video-1762170.html</loc><video:video>
	<video:title>కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ</video:title>
	<video:publication_date>2026-03-08T18:42:29+05:30</video:publication_date>
	<video:description>కాకినాడ జిల్లా కరప గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కాశీలో కొలువైన వారాహి మాత తరహాలోనే, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించిన ప్రసిద్ధ కళాకారుడే ఈ విగ్రహాన్ని కూడా చెక్కడం విశేషం. మరీ ముఖ్యంగా, అయోధ్య బాలరాముడి రూపాన్ని పోలి ఉండేలా ఈ వారాహి మాత ప్రతిరూపాన్ని తీర్చిదిద్దడం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ వేడుకకు కరప మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేదమంత్రాల సాక్షిగా మహిళలు భారీ ఎత్తున పసుపు కొమ్ములతో, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల దొరబాబు .. &quot;ఈ పవిత్ర కార్యం తలపెట్టడం తన పూర్వజన్మ సుకృతమని&quot; భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి మహిళను తన తోబుట్టువుగా భావించి, స్వయంగా చీరలు, పసుపు-కుంకుమలను పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ ప్రతిష్టాపనతో కరప గ్రామం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం  150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం  బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా  అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..  వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GeInrw4r9Hw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kashi-varahi-mata.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/kurnool-banana-crisis-us-iran-conflict-halts-exports-prices-crash-for-farmers-video-tv9d-1762164.html</loc><video:video>
	<video:title>రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం</video:title>
	<video:publication_date>2026-03-08T18:33:33+05:30</video:publication_date>
	<video:description>ఎక్కడో అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే.. ఆ దెబ్బ ఇక్కడ కర్నూలు జిల్లా రైతులకు తగిలింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరటి సాగు చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు &#039;ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు&#039; తయారైంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు అరటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడంతో, ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజుల క్రితం వరకు టన్ను అరటి ధర రూ. 25,000 పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ. 2 లక్షల వరకు లాభం వస్తుందని ఆశపడ్డారు. కానీ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే ధర 60 శాతానికి పైగా పడిపోయి, ప్రస్తుతం రూ. 10,000 లోపుకు చేరింది. గతంలో ధరలు లేక అరటిని రోడ్లపై పారబోసిన రోజులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. &quot;ధర పెరుగుతుందేమోనని వేచి చూస్తే తోటలోనే కాయ మాగిపోయే ప్రమాదం ఉంది, కోసి అమ్ముదామంటే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా ఓడరేవులు మూతపడటం, ఎగుమతులు ఆగిపోవడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం  బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా  అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..  వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు  Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-vW42C7Vx3E</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/banana-prices.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-hikes-us-india-flight-prices-aviation-impact-and-route-changes-video-1762162.html</loc><video:video>
	<video:title>150 శాతం పెరిగిన  ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం</video:title>
	<video:publication_date>2026-03-08T18:32:05+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో యుద్ద వాతావరణం విమానయాన రంగంపై ప్రభావం పడింది. అమెరికా, భారత్ మధ్య నడిచే ప్రధాన రూట్లలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధ మేఘాల కారణంగా కీలక గగనతల మార్గాలను మూసేయడంతో, వేరే రూట్ల ద్వారా మళ్లిస్తుండటం, మరికొన్ని సర్వీసులను రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, యూరప్, ఆసియా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమానయాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతుండటంతో ప్రయాణ సమయం, ఖర్చు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం.. న్యూయార్క్, షికాగో, నెవార్క్ నగరాల నుంచి ముంబై, న్యూఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్ జేఎఫ్ కే విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి టికెట్ ధరలు ప్రస్తుతం రూ. 1.34 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు పలుకుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి రూ. 45 వేల నుంచి రూ. 1 లక్ష మధ్య ఉంటాయి. అంటే 100 శాతానికి పైగా ధరలు పెరిగాయి. షికాగో నుంచి వచ్చే విమానాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. షికాగో - ముంబై రూట్‌లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి, రూ. 1.9 లక్షల నుంచి రూ. 2.8 లక్షలకు చేరాయి. సాధారణంగా ఈ రూట్‌లో రూ. 45 వేల నుంచి రూ. 75 వేలకే టికెట్లు లభిస్తాయి. అలాగే నెవార్క్ - ముంబై, షికాగో - ఢిల్లీ రూట్లలో కూడా టికెట్ ధరలు రెట్టింపు అవ్వడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా  అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..  వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు  Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర  Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/clFLSgoucks</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/flight-charges.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bangalore-techies-viral-rs-1-43-lakh-monthly-expenses-high-cost-of-living-revealed-video-1762160.html</loc><video:video>
	<video:title>బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా</video:title>
	<video:publication_date>2026-03-08T18:30:42+05:30</video:publication_date>
	<video:description>బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు ఎంత ఎక్కువ ఉంటాయో.. వారి ఖర్చులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయని సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ద్వారా తెలియడంతో ఆ పోస్ట్‌ వైరల్ అవుతోంది. గూగుల్‌లో పనిచేస్తున్న పూజా నరుల అనే 24 ఏళ్ల టెక్కీ ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ఖర్చుల చిట్టాను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూజ షేర్ చేసిన వివరాల ప్రకారం.. గత నెలలో ఆమె చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ.1.43 లక్షలు. ఇందులో గది అద్దె రూ.22,400, పనిమనిషికి, వంట సరుకులకు రూ.2,800 చొప్పున, విద్యుత్, ఇతర బిల్లులకు ఆమె రూ.2,000 ఖర్చు చేస్తుంది. వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం వారానికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.8,000, ఇంటికి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్లు రూ.16,000, స్నేహితుల కోసం తీసుకెళ్లిన గిఫ్ట్ ల ఖరీదు రూ.20,000 అని పూజ తెలిపారు. అయితే ప్రతి నెలా ఇంత ఖర్చు కాదని, ఫిబ్రవరిలో కొన్ని అదనపు ఖర్చులు కలిసాయని ఆమె క్లారిటీ ఇచ్చారు. కొత్త ఇంటికి మారడం వల్ల మూవర్స్ అండ్ ప్యాకర్స్‌కు రూ.3,000, ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.66,600 చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇవన్నీ కలిపి మొత్తం రూ.1.43 లక్షలకు చేరిందని ఆమె వివరించారు. ‘‘మొత్తం ఖర్చు లెక్కించిన తనకు మైండ్ బ్లాక్ అయ్యిందనీ మళ్లీ ఇలాంటి లెక్కలు ఎప్పుడూ వేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ ఆమె తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరులో అన్నీ ఖరీదైనవేనని, తర్వాతి నెలలో ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఒక మద్యతరగతి వ్యక్తి ఏడాది ఆదాయం, బెంగళూరు టెక్కీకి ఒక్క నెల ఖర్చులకు సమానమా?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..  వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు  Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర  Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!  కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/VXXNPbkWXyc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bengaluru-engineer.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/israel-iran-war-threatens-indias-gulf-remittances-economic-impact-explained-video-1762153.html</loc><video:video>
	<video:title>అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..</video:title>
	<video:publication_date>2026-03-08T18:27:41+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావం చమురు దిగుమతులు, విమానయానంపైనే కాదు.. గల్ఫ్‌ దేశాల నుంచి మనవాళ్లు ఇక్కడ ఉన్న తమవారికి పంపే డబ్బు ల పైనా తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్‌ అందుకునే దేశాల్లో అగ్ర స్థానంలో భారత్‌ ఉంది. అలా వచ్చే సొమ్ము మన దేశ జీడీపీలో 3.5 శాతమని అంచనా. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతమే. అంటే.. అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే.. ప్రపంచం నలుమూలలా ఉన్న మనవాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ! సౌదీ అరేబియా, కువైత్‌, ఖతార్‌, ఒమన్‌ దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. వారు ఇక్కడ ఉన్న తమవారికి పంపే సొమ్ము.. మన దేశ కరెంటు ఖాతా లోటును అంటే ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతయ్యే వస్తువులు ఎక్కువ కావడం దీంతో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడంలో, మన విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38 శాతం దాకా ఉంటుందని ‘సిటీ’ గ్రూప్‌ తెలిపింది. అంతేనా.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌కు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే.. రెమిటెన్స్‌లే ఎక్కువ. మనకు ఇలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచి వస్తోంది. యూఏఈ తర్వాతి స్థానంలో ఉంది. 2025లో మన దేశానికి ఇలా వివిధ దేశాల నుంచి మనవాళ్లు పంపిన మొత్తం సొమ్ము దాదాపు రూ.12.4 లక్షల కోట్లు. అందులో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన సొమ్మే రూ.4.71 లక్షల కోట్లు. గల్ఫ్‌ దేశాల్లో భారతీయులు ఎక్కువగా.. చమురు, సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రిటైల్‌, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు  Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర  Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!  కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల  Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/CagcNwsC0qE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/currency-problem.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-video-man-walks-pet-tiger-with-belt-in-mexico-residential-area-shocking-locals-video-tv9d-1762149.html</loc><video:video>
	<video:title>వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు</video:title>
	<video:publication_date>2026-03-08T18:22:30+05:30</video:publication_date>
	<video:description>అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి వస్తుంటాయి. కొన్నిసార్లు జంతువులపై దాడి చేసి వెళ్తే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద పులి ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మెక్సికోలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు దూరంగా నిలబడి.. ఈ దృశ్యాలను తమ ఫోన్లతో వీడియోలు తీసుకున్నారు. అయితే మనుషులను చూసినా కూడా ఆ పులి ఏమీ చేయకుండా తన దారిన తాను నడుస్తూ వెళ్తోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత.. రోడ్డు పక్కన చెట్టు కింద పడుకుంది. పులి ప్రవర్తన చూసి అక్కడున్న వారు షాక్ అయ్యే లోపు.. అంతా అవాక్కయ్యే ఘటన జరిగింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో బెల్ట్‌తో అక్కడికి వచ్చాడు. పులి వద్దకు రాగానే.. తన చేతిలోని బెల్ట్‌ను దాని మెడకు తగిలించి లాక్కెళ్లాడు. పులి కూడా అతడిపై దాడి చేయాల్సింది పోయి.. వెనుకే పెంపుడు కుక్కలా నడుచుకుంటూ వెళ్లింది. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ వ్యక్తి పులిని పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ‘ఎంత పెంపుడు పులి అయినా..దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ కొందరు, ‘పెంపుడు కుక్కలా మారిపోయిందిగా’.. అంటూ మరికొందరు, రకరకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేసారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర  Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!  కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల  Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..  Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Yah6f7IBNDk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tiger-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/iran-israel-war-crushes-telugu-poultry-egg-exports-halt-prices-plummet-farmers-face-crores-in-loss-video-tv9d-1762142.html</loc><video:video>
	<video:title>Egg Price: పౌల్ట్రీకి యుద్ధ గండం.. రూ.3 కి పడిన గుడ్డు ధర</video:title>
	<video:publication_date>2026-03-08T18:20:48+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతుల పొట్ట కొడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో, కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రోజుకు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తోంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే కోడిగుడ్లలో సింహభాగం గల్ఫ్ దేశాలకే వెళతాయి. అయితే.. ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ సుమారు 3 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో కోటి గుడ్లు స్థానికంగా వినియోగిస్తుండగా, మిగిలిన 1.60 కోట్ల గుడ్లు ఎగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఎగుమతులు లేక స్టోరేజి యార్డులు, ప్యాకింగ్ కేంద్రాల్లోనే కోట్లాది గుడ్లు పేరుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లోకి నిల్వలు భారీగా వచ్చి చేరుతుండటంతో ధరలు కుప్పకూలాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ. 7 నుండి రూ. 9 వరకు పలికేది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్డు ధరను తగ్గిస్తూ రూ. 4.30గా నిర్ణయించినా, నిల్వలు ఎక్కువవడంతో రైతులు రూ. 3.50కే విక్రయించాల్సి వస్తోంది. ఇది ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువ. హైదరాబాద్‌లో ప్రస్తుతం వంద కోడిగుడ్ల ధర రూ. 420 - రూ. 450 లు పలుకుతోంది. విజయవాడలో రూ. 425 నుంచి 430 రూపాయలు పలుకుతుంటే విశాఖపట్నంలో రూ.420 నుంచి రూ.500 లు పలుకుతోంది. తమిళనాడులోని నమక్కల్ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ ప్రభావానికి గురయ్యాయి. రోజుకు సుమారు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతుండటంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!  కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల  Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..  Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..  పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/gAzFekOGpQA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/egg-prices-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/sara-tendulkars-royal-look-arjuns-wedding-and-viral-meenakari-necklace-price-video-1762138.html</loc><video:video>
	<video:title>Sara Tendulkar: అర్జున్ పెళ్లిలో మెరిసిన సారా: ఆ నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!</video:title>
	<video:publication_date>2026-03-08T18:05:35+05:30</video:publication_date>
	<video:description>మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. క్రీడా, సినీ రంగ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం సచిన్ కుమార్తె సారా టెండూల్కర్. తన అన్న పెళ్లిలో సారా ధరించిన సంప్రదాయ &#039;రాయల్ లుక్&#039; ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో సారా ధరించిన అద్భుతమైన మీనాకారి నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ సునీతా షెకావత్ కలెక్షన్‌కు చెందిన ఈ ఆభరణం విలువ దాదాపు రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. జైపూర్‌కు చెందిన నిపుణులైన కళాకారులు సుమారు 360 గంటల పాటు కష్టపడి ఈ హారాన్ని అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారని ప్రియాన్ష్ వివరించారు. ఈ నెక్లెస్‌ తయారీలో అత్యంత నాణ్యమైన వజ్రాలు, కొలంబియన్ పచ్చలు, సౌత్ సీ ముత్యాలను ఉపయోగించారు. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పింక్ శారీకి ఈ కుందన్ పోల్కీ హారం తోడవడంతో సారా ఒక యువరాణిలా మెరిసిపోయింది. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా, ఫ్యాషన్ నిపుణులు కూడా సారా ఎంచుకున్న ఈ ఆభరణం, అలాగే ఆమె ఆహార్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట అర్జున్ పెళ్లి ఫోటోల కంటే సారా ధరించిన ఈ ఖరీదైన హారం గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల  Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..  Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..  పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..  ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Si3ulkcCKwM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sara-tendulkar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kakatiya-university-mess-crisis-student-protests-violence-over-food-quality-and-menu-changes-video-tv9d-1762135.html</loc><video:video>
	<video:title>కోడిగుడ్ల నుంచి కిచిడీ దాకా.. కాకతీయ వర్సిటీలో ఆగని మెస్ గోల</video:title>
	<video:publication_date>2026-03-08T18:03:25+05:30</video:publication_date>
	<video:description>కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు విద్యా చర్చలకు బదులు &#039;మెస్&#039; పంచాయితీలకు వేదికైంది. గత పదిహేను రోజులుగా ఇక్కడ జరుగుతున్న వరుస ఘటనలు యూనివర్సిటీ ప్రతిష్టను రోడ్డున పడేస్తున్నాయి. మెరుగైన వసతులు లేదా కొత్త కోర్సుల కోసం కాకుండా, కేవలం మెనూలో మార్పుల కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.హాస్టల్ మెస్‌లో నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, చిన్న చిన్న కారణాలకే తరచుగా రోడ్డెక్కటమేంటని అధికారులు వాపోతున్నారు. వారం రోజుల క్రితం మెస్‌లో కోడిగుడ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ మరుసటి రోజే చికెన్ వడ్డనలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ వేశారంటూ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురి తలలు పగిలిపోగా, ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఉదయం మెనూ ప్రకారం చపాతీలు పెట్టకుండా కిచిడీ పెట్టారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కిచిడీ వండిన భారీ వంట పాత్రలను మెస్ నుంచి ఈడ్చుకుంటూ వచ్చి యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. దీనివల్ల మిగతా విద్యార్థులకు సకాలంలో టిఫిన్ అందక ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల వెర్షన్ ప్రకారం.. మెస్ అధికారులు విద్యార్థుల సొమ్మును వెనకేసుకుంటూ, సరైన పౌష్టికాహారం అందించడం లేదు. ప్రశ్నించిన వారికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి పొట్ట కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, చిన్న చిన్న కారణాలకే వంట పాత్రలను రోడ్డుపైకి తీసుకురావడం, వర్సిటీ పరువు తీయడంపై అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రిజిస్ట్రార్ జోక్యంతో ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగినా, కేయూలో ఈ &#039;మెనూ పాలిటిక్స్&#039; ఎటు దారితీస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..  Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..  పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..  ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే  ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/T2u-XkUMZqg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mess-fight.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/gaddar-awards-2025-list-telugu-cinema-honors-chiranjeevi-kamal-haasan-and-more-video-1762115.html</loc><video:video>
	<video:title>Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు &#039;ఎన్టీఆర్&#039; పురస్కారం..</video:title>
	<video:publication_date>2026-03-08T17:59:45+05:30</video:publication_date>
	<video:description>తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డుల’ (2025) విజేతల జాబితా శనివారం అధికారికంగా విడుదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని స్పెషల్ జ్యూరీ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది అత్యున్నత పురస్కారాల్లో ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు దశాబ్దాలుగా అసమానమైన సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం సత్కరించనుంది. అలాగే, వెండితెరపై తన విలక్షణ నటనతో లోకనాయకుడిగా పేరుగాంచిన కమల్ హాసన్‌ను ‘పైడి జయరాజ్ అవార్డు’ వరించింది. 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఈ ఎంపిక జరిగింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి అవార్డు’, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు’ దక్కాయి. ఈ పురస్కారాలను ఈ నెల‌ మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రదానం చేయనున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..  పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..  ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే  ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా  Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/USIDszVL90o</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gaddar-awards-2025.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/araku-miracle-trishul-shaped-radishes-found-attributed-to-lord-shiva-video-tv9d-1762099.html</loc><video:video>
	<video:title>Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..</video:title>
	<video:publication_date>2026-03-08T17:50:38+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ మండలం మాలివలస గ్రామంలో అచ్చం శివుడి ఆయుధం &#039;త్రిశూలం&#039; ఆకారంలో ఉన్న ముల్లంగి దుంపలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గ్రామానికి చెందిన జోయో అనే రైతు తన పొలంలో ముల్లంగి పంట వేశాడు. పంట చేతికి రావడంతో దుంపలను వెలికితీస్తుండగా, ఒకే మొక్క మొదలున మూడు ముల్లంగి దుంపలు ఒకదానికొకటి అతుక్కుని ఉండటాన్ని గమనించాడు. అవి అచ్చం పరమశివుని చేతిలోని త్రిశూలాన్ని పోలి ఉండటంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అటువంటి రూపంలో ఉన్న చాలా దుంపలు బయటపడటం విశేషం. సాధారణంగా ముల్లంగి దుంపలు పొడవుగా లేదా గుండ్రంగా ఉంటాయి, కానీ ఇలా మూడు పాయలుగా విడిపోయి స్పష్టమైన త్రిశూలం ఆకృతిలో కనిపించడం ఇదే మొదటిసారి అని, ఇది సాక్షాత్తూ ఆ పరమశివుని మహిమేనని రైతులు చెబుతున్నారు. ఆ రైతు ఆనందంతో ఆ వింత ముల్లంగిని గ్రామస్తులకు చూపించగా, ఆ వార్త దావానంలా వ్యాపించింది. ప్రస్తుతం ఈ &#039;త్రిశూలం ముల్లంగి&#039; ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం &quot;హర హర మహాదేవ&quot; అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూరగాయల్లో ఇలాంటి విభిన్న ఆకారాలు అరుదుగా కనిపిస్తాయని వ్యవసాయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..  ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే  ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా  Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌  LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/o2Wpq0Vk1Oo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trishul.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/iaf-pilot-anuj-vasishth-martyred-in-sukhoi-crash-near-tezpur-wedding-days-away-video-tv9d-1762088.html</loc><video:video>
	<video:title>పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..</video:title>
	<video:publication_date>2026-03-08T17:33:39+05:30</video:publication_date>
	<video:description>అస్సాంలోని తేజ్‌పూర్ సమీపంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్ వశిష్ట్ వీరమరణం పొందారు. మరో 13 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆయన మరణించడంతో కుటుంబంలో, ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అనుజ్ విమానం నుంచి ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా సమయం సరిపోకపోవడంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. హర్యానాలోని శ్రీరాంనగర్‌కు చెందిన అనుజ్ వివాహం మార్చి 20న జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఆయన ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. తన కొడుకును పెళ్లి బట్టల్లో చూడాలనుకున్నాను కానీ త్రివర్ణ పతాకంలో చుట్టిన పెట్టెలో చూస్తున్నానంటూ ఆయన తండ్రి పవన్ వశిష్ట్ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నప్పటి నుంచే పైలట్ కావాలన్న లక్ష్యంతో ఎదిగిన అనుజ్ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించి, పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే  ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా  Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌  LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు  Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1MP-vN8JGLw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fighter-jet-crash.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-india-us-flight-prices-soar-travel-disrupted-due-to-airspace-closures-video-tv9d-1762081.html</loc><video:video>
	<video:title>ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే</video:title>
	<video:publication_date>2026-03-08T17:28:43+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన గగనతల మార్గాలను మూసివేయడంతో, భారత్-అమెరికా మధ్య నడిచే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు తమ రూట్లను మళ్లిస్తుండటంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, టికెట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం, అమెరికాలోని ప్రధాన నగరాల నుంచి భారత్‌కు వచ్చే విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. న్యూయార్క్ - ఢిల్లీ టికెట్‌ ధర గతంలో రూ. 45 వేల నుంచి లక్ష మధ్య ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ. 1.34 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు పలుకుతోంది. షికాగో - ముంబై ఈ రూట్‌లో విమాన టికెట్‌ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి, రూ. 1.9 లక్షల నుంచి రూ. 2.8 లక్షలకు చేరాయి. నెవార్క్, వాషింగ్టన్ వంటి నగరాల నుంచి వచ్చే విమానాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సాధారణంగా ఆసియా, అమెరికా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ గగనతలం ఇప్పుడు వెలవెలబోతోంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం వల్ల ఇంధన ఖర్చు, ప్రయాణ సమయం పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. వేసవి సెలవులు దగ్గరపడుతున్న వేళ ఈ ధరల పెరుగుదల ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా  Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌  LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు  Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు  Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/wnNXTBZE1y0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/plane-charges.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhra-pradesh-police-use-handcuffs-on-autos-bizarre-security-measure-goes-viral-video-tv9d-1762079.html</loc><video:video>
	<video:title>ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా</video:title>
	<video:publication_date>2026-03-08T17:22:20+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా నేరస్తులు పారిపోకుండా పోలీసులు చేతులకు బేడీలు వేయడం మనం చూస్తుంటాం. కానీ, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి.. ఏకంగా ఆటోలకే బేడీలు వేశారు! ఈ విచిత్ర దృశ్యం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్ ఆవరణలో భద్రపరిచారు. అయితే, వీటిని ఎవరూ దొంగిలించకుండా, అలాగే అనధికారికంగా తరలించకుండా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా వాహనాలకు గొలుసులు వేసి తాళాలు వేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఖైదీలకు వాడే హ్యాండ్ కప్స్‌ను ఆటోల చక్రాలకు బిగించి లాక్ చేసేశారు. స్టేషన్ ప్రాంగణంలోనే వస్తువులకు భద్రత లేదా? అందుకే ఇలాంటి చర్యలా? అంటూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే &quot;బహుశా ఈ ఆటోలు కూడా స్టేషన్ నుండి పారిపోతాయని పోలీసులు భయపడుతున్నారేమో!&quot; అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైలు ప్రయాణంలో సామాన్లకు గొలుసులు కట్టుకున్నట్లు, పోలీస్ స్టేషన్‌లోనే వాహనాలకు బేడీలు వేయడం పోలీసుల అతి జాగ్రత్తను సూచిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, సీజ్ చేసిన వాహనాలు భద్రంగా ఉండాలన్నది పోలీసుల ఉద్దేశమే అయినప్పటికీ.. వాడిన విధానం మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ &quot;ఆటోల బేడీల&quot; వ్యవహారం ఇప్పుడు కోనసీమ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌  LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు  Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు  Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు  సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/O1e8SAVWW84</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/auto.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-summer-starts-early-high-temperatures-and-orange-alerts-across-districts-video-tv9d-1762075.html</loc><video:video>
	<video:title>Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌</video:title>
	<video:publication_date>2026-03-08T17:20:29+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి నెలాఖరులో కనిపించే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ధర్మపురి, ఖమ్మం వంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 38.9 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించిన వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు &#039;ఆరెంజ్ అలర్ట్&#039; ప్రకటించారు. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి, వేడి గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు  Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు  Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు  సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..  Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-GpO_Yy35R</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-weather.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/domestic-lpg-cylinder-price-jumps-rs-60-international-crude-oil-impact-on-indian-homes-video-1761951.html</loc><video:video>
	<video:title>LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు</video:title>
	<video:publication_date>2026-03-08T16:11:48+05:30</video:publication_date>
	<video:description>అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ వంటగ్యాస్ వినియోగదారులపై పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన దిగుమతి వ్యయం పెరగడంతో, చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను భారీగా పెంచాయి. మార్చి 7, శనివారం నుండి దేశవ్యాప్తంగా పెరిగిన కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 60 పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.50 పెరిగిన తర్వాత, ఏడాది కాలంలో ఇది రెండో పెంపు.పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.913లకు చేరింది. ముంబైలో రూ.912.50కు చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలో రూ.928.50 గా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరకూడా భారీగా పెరిగింది. కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో ఈ ధర రూ. 1,883కు చేరుకోగా, ముంబైలో రూ. 1,835కి పెరిగింది. ఇప్పటికే మార్చి 1న రూ. 28 పెరగగా, వారం తిరగకముందే మళ్ళీ పెరగడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం &#039;ఉజ్వల యోజన&#039; లబ్ధిదారులకు ఉపశమనం కలిగించింది. సుమారు 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఏడాదికి 12 రీఫిల్‌ల వరకు అందించే రూ. 300 సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు  Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు  సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..  Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా  Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/s4pr0vRN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-cylinders.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-reign-of-action-tollywood-heroes-embrace-mass-entertainment-video-1761949.html</loc><video:video>
	<video:title>Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు</video:title>
	<video:publication_date>2026-03-08T16:08:25+05:30</video:publication_date>
	<video:description>కుటుంబ కథా చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నప్పటికీ, టాలీవుడ్ హీరోల మనసు మాత్రం మాస్, యాక్షన్ సినిమాల వైపే మొగ్గు చూపుతోంది. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు, ప్రతి ఒక్కరూ రక్తపాతంతో నిండిన యాక్షన్ కథల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి ఇటీవల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ తన మునుపటి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ నుండి బయటపడి, తిరిగి మాస్ సినిమాల బాట పడుతున్నారు. ఆయన రాబోయే చిత్రాల్లో కల్కి 2, ఫౌజీ మినహా మిగిలినవన్నీ మాస్, కమర్షియల్ కథలే కానున్నాయి. కుటుంబ ప్రేక్షకులను మెప్పించి భారీ విజయం సాధించిన చిరంజీవి సైతం తన తదుపరి చిత్రాన్ని కోల్‌కతా నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా చేయనున్నారు. నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వా కూడా సంపత్ నంది దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంతో రానున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు  సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..  Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా  Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??  ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EyQ5vSdl-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-04.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rana-daggubati-and-anil-ravipudi-on-the-success-of-festive-family-films-video-1761932.html</loc><video:video>
	<video:title>Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు</video:title>
	<video:publication_date>2026-03-08T16:06:56+05:30</video:publication_date>
	<video:description>సంక్రాంతి సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. నటుడు రానా చెప్పిన రీసెంట్ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. పండగ సమయాల్లో ఫ్యామిలీ కంటెంట్ కు వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో రానా స్పష్టం చేశారు. సంక్రాంతికి కుటుంబాలకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే, మంచి కాన్ఫ్లిక్ట్ తో సినిమాలు తీస్తే తప్పకుండా హిట్ అవుతాయని పలుమార్లు నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఫ్యామిలీ సబ్జెక్టుల్లో కొత్తదనం ఉంటే తాను ఎప్పుడూ పట్టుకునే ప్రయత్నం చేస్తానంటున్నారు రానా. కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించిన ప్రతిసారీ మేకర్స్ సక్సెస్ చూశారన్నది ఆయన చెబుతున్న మాట.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..  Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా  Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??  ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!  Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/V50Bvtpo-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sankranthi-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/chiranjeevi-and-venkatesh-films-heroine-casting-updates-video-1761930.html</loc><video:video>
	<video:title>సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..</video:title>
	<video:publication_date>2026-03-08T15:55:00+05:30</video:publication_date>
	<video:description>సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్లు దొరకట్లేదనే కొరత ఇప్పుడు టాలీవుడ్‌లో కనిపించడం లేదు. ప్రతిభావంతులైన నటీమణులను అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్ చిత్రాల్లో హీరోయిన్ల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో నాయిక ఎవరు అనే అంశం ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రియమణి నాయికగా ఎంపిక కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లతో పాటు పలు ఆసక్తికరమైన చిత్రాలతో మంచి స్థానంలో ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా  Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??  ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!  Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/smJK3S7s-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-trailer-release-sparks-anticipation-for-summer-blockbuster-video-1761923.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా</video:title>
	<video:publication_date>2026-03-08T15:51:37+05:30</video:publication_date>
	<video:description>ధురంధర్ 2 సినిమాకు సంబంధించి ప్రతి రోజూ ఒక కొత్త విషయం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. నిన్నటి వరకు టీజర్ గురించి చర్చించుకున్న జనాలు ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌పై దృష్టి సారించారు. ట్రైలర్ ఎంత మేరకు ఆకట్టుకుంది, సినిమా ఎంత వసూలు చేయగలదనే అంశాలపై చర్చలు మొదలయ్యాయి. ధురంధర్ 2 అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఈ ఏడాది వేసవి సీజన్‌ను నిర్వచించే చిత్రంగా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ఇంతటి దృష్టి ఉంది. ఇది కచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. అంతేకాకుండా, మేకర్స్ ధురంధర్ 2 సినిమా విడుదల రోజుకు ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్‌లను ప్లాన్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??  ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!  Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్  జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rOpjQ0hD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anasuya-bharadwajs-renewed-battle-against-online-trolls-the-aunty-controversy-video-1761921.html</loc><video:video>
	<video:title>Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??</video:title>
	<video:publication_date>2026-03-08T15:50:03+05:30</video:publication_date>
	<video:description>నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ట్రోలర్లపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని ఆమె నిప్పులు చెరిగారు. ఇటీవలి కాలంలో అనసూయకు &quot;ఆంటీ&quot; అనే పదం ద్వారా మళ్లీ వేధింపులు ఎదురయ్యాయి. ఒక హోలీ కార్యక్రమంలో గెస్టుగా వెళ్లిన అనసూయ మైక్ అందుకోగానే అక్కడున్న యువత &quot;ఆంటీ.. ఆంటీ&quot; అంటూ కేకలు వేశారు. మొదట అసహనానికి గురైనప్పటికీ, ఆమె తన అసంతృప్తిని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలు రకాల వ్యాఖ్యలు, రీల్స్‌తో నిండిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!  Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్  జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు  కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9JZkY9Rx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anasuya-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-box-office-battle-dussehra-2024-film-releases-featuring-top-stars-and-high-expectations-video-1761920.html</loc><video:video>
	<video:title>ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!</video:title>
	<video:publication_date>2026-03-08T15:47:21+05:30</video:publication_date>
	<video:description>ఈసారి దసరా నిరుడు లెక్కుండదు అని నాని చెప్పినట్లే.. నిజంగానే ఈసారి పండక్కి మోత మోగిపోయేలా కనిపిస్తుంది. బడ్జెట్ రికవరీకి ఇదే పర్ఫెక్ట్ సీజన్ కావడంతో సీనియర్స్ నుంచి పాన్ ఇండియన్ స్టార్స్ వరకు ఎవరికి వాళ్లు దసరా బరిలో దిగబోతున్నారు. మరి రాబోయే విజయదశమికి థియేటర్లలో సందడి చేయబోతున్న ఆ క్రేజీ లైనప్ ఏంటో.. ఏ హీరో మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని, బాలయ్య చేస్తున్న సినిమా షూట్ ఆగస్ట్ నాటికి పూర్తి కానుంది. 5 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి దసరాకు పక్కాగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి హరీష్ శంకర్‌తో సంక్రాంతి టార్గెట్‌గా మరో కొత్త సినిమాను బాలయ్య మొదలు పెట్టనున్నారు. ఇది కూడా 4 నెలల్లోనే పూర్తి కానుందని తెలుస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూట్ కూడా మే వరకు పూర్తి చేసి దసరాకే రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ మరో 40 రోజులే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా దసరాకే రానుంది. బడ్జెట్ రికవరీకి దసరానే మంచి సీజన్ అని మేకర్స్ డిసైడ్ అయ్యారు. నాగార్జున 100వ సినిమాను జూన్ నాటికి పూర్తి చేసేలా ఉన్నారు దర్శకుడు రా కార్తీక్. ఇది దసరాకు రావడం దాదాపు ఖాయం. ఆగస్ట్ నుంచి సంక్రాంతి టార్గెట్‌గా సోగ్గాడే చిన్నినాయన పార్ట్ 3 పనుల్లో బిజీ కానున్నారు నాగ్. ఇలా మన హీరోలంతా ఒకేసారి పక్కా స్కెచ్‌తో దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తుండటంతో ఫ్యాన్స్‌కు ఈ పండుగకు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్  జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు  కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6o8v1IlV-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dasara-2026-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/trishas-political-entry-vijays-tvk-mla-ticket-and-cm-dreams-unveiled-video-1761876.html</loc><video:video>
	<video:title>Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా</video:title>
	<video:publication_date>2026-03-08T15:45:20+05:30</video:publication_date>
	<video:description>త్రిష లైఫ్‌లో ఏం జరుగుతోంది..? ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇంకోవైపు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. 15 ఏళ్ల క్రితమే సీఎం అవ్వాలని కలలు కన్న త్రిష.. ఇప్పుడు విజయ్ సపోర్ట్‌తో పాలిటిక్స్‌లో అరంగేట్రం చేయబోతున్నారా..? ఆయన స్థాపించిన TVKలో త్రిష ప్లేస్ ఏంటి..? ఈ రాజకీయ చదరంగంలో త్రిష రోల్ ఏంటి..? వింటున్నారుగా త్రిష చెప్పింది.. ఈ మాట ఇప్పుడు కాదు 15 ఏళ్ల కిందే చెప్పారీమే. తనకు సీఎం అవ్వాలని ఉందని.. 15 ఏళ్ళ తర్వాత చూడండి అంటూ ఓపెన్‌గా చెప్పారు త్రిష. దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. విజయ్ TVK పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో.. త్రిష కూడా పాలిటిక్స్‌లోకి రావడం ఖాయమని కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. రాబోయే ఎలక్షన్స్‌లో ఈమె పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. చెన్నైలోని ఒక ముఖ్యమైన నియోజకవర్గం నుంచి త్రిషకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా విజయ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ విడాకుల వెనక కూడా త్రిష పేరే ప్రధానంగా వినిపిస్తుంది. పైగా తాజాగా కలిసి ఓ పెళ్లికి హాజరైంది ఈ జంట. ఈ డాట్స్ అన్నీ కరెక్టుగా కనెక్ట్ అవుతుండటంతో.. త్రిష పొలిటికల్ స్కెచ్ అదిరిపోయిందంటున్నారు విశ్లేషకులు. త్రిష లైఫ్‌లో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని.. విజయ్‌తో ఈమె బాండింగ్ కేవలం సినిమాలకే పరిమితం కాదనే చర్చ నడుస్తుంది. టీవీకేలో త్రిషకు కీలకమైన స్థానం దక్కబోతోందని కోలీవుడ్ టాక్. తన క్రేజ్, ఫాలోయింగ్‌తో పక్కా వ్యూహంతోనే త్రిష పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి త్వరలోనే హీరోయిన్ త్రిష కాస్తా.. పొలిటికల్ లీడర్ త్రిషగా మారే అవకాశం లేకపోలేదు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్  జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు  కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?  Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8fuymPVx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trisha-vijay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-new-trend-big-budgets-for-content-driven-films-elevating-medium-heroes-video-1761874.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్</video:title>
	<video:publication_date>2026-03-08T15:18:46+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు.. హీరోల మార్కెట్‌తో పని లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్‌గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే.. ఒక్కోసారి ఆడియన్స్‌కే కంగారు పుడుతుంది. నాని మార్కెట్‌తో సంబంధం లేకుండా, వస్తున్న సినిమా ది ప్యారడైజ్. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు 120 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. మేకర్స్ పడుతున్న కష్టం, సినిమా కోసం పెడుతున్న నాని కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. కేవలం కథపై ఉన్న నమ్మకంతో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ఈ ప్రయోగం.. స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా.. మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతుంది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ.. వాళ్ళు ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్టైతే రౌడీ బాయ్ మేనియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్‌ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్లలో వర్కవుట్ అయితే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలు గానీ హిట్ కొడితే.. టాలీవుడ్‌లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు  కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?  Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/C75GhaL1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-heroes-mass-craze-why-action-films-dominate-despite-family-hits-video-tv9d-1761873.html</loc><video:video>
	<video:title>జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు</video:title>
	<video:publication_date>2026-03-08T15:16:37+05:30</video:publication_date>
	<video:description>ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా హీరోల మనసు మాత్రం మాస్ వైపు.. రక్తపాతం వైపే అడుగులేస్తుంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టు పడుతున్నారు. మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు. అసలేం ఉంది ఈ మాస్ కథల్లో.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..? చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనను తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వెళ్లి చేసిన రాజా సాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే తనకి అలాంటివి వద్దని.. మళ్లీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్ట్స్ చేయబోయే సినిమాల్లో కల్కి 2, ఫౌజీ మినహాయిస్తే.. మిగిలినవన్నీ మాస్ అండ్ కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్ట్స్ మాసే కావాలంటున్నారు. శంకరవరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత.. బాబీతో కోల్‌కత్తా నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. నారీనారీ నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వా.. భోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకు గత ఐదేళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషీ. అది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కానీ దాని తర్వాత వరసగా మాస్ సినిమాలే చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారీయన. గతేడాది వచ్చిన కింగ్డమ్‌లో రక్తపాతానికి ఢోకా లేదు.. నెక్ట్స్ రాబోయే రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌తో చేస్తున్న రణబాలిలోనూ ఫుల్ వయొలెన్స్ ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర, వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్‌తో చిన్నసైజ్ విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా సైతం ఊర మాస్ యాంగిల్‌లోనే రెడీ అవుతుంది. రామ్ చరణ్ పెద్ది సైతం పక్కా మాస్. ఎలా చూసుకున్నా నెక్ట్స్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రభంజనమే.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?  Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fJzssMeM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-new-era-high-budget-vfx-films-dominating-with-vrushakarma-sambharala-etigattu-nagabandham-video-1761872.html</loc><video:video>
	<video:title>కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!</video:title>
	<video:publication_date>2026-03-08T15:14:21+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా &#039;భారీ బడ్జెట్&#039;, &#039;మైండ్ బ్లోయింగ్ VFX&#039;.. ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా రావట్లేదు. పెద్ద హీరోలే కాదు.. మీడియం రేంజ్ సినిమాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం పోస్తున్నాయి. అసలు బడ్జెట్‌లో కాంప్రమైజ్ కాకుండా.. గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేయడానికి ముస్తాబవుతున్న ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దామా..? చూస్తున్నారుగా.. ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుగు సినిమాలా కూడా కనిపించట్లేదు.. వృషకర్మ కోసం మేకర్స్ ఏకంగా 100 కోట్లు పెడుతున్నారు.. ప్రతీ రూపాయి ఫ్రేమ్‌లో కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. టీజర్ చూస్తుంటే ఇది గూస్‌బంప్స్ తెప్పించే సినిమా అని అర్థమవుతోంది. తన శిష్యుడు కార్తీక్ దండు చేసిన మ్యాజిక్ చూసి సుకుమార్ సైతం ఫిదా అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతున్న సంబరాల ఏటిగట్టు కోసం కూడా అక్షరాలా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి బడ్జెట్ విషయంలో అస్సలు వెనకాడకుండా ఈ సినిమాకి గ్రాండ్ బ్యాకింగ్ ఇస్తున్నారు. దర్శకుడు రోహిత్ ఒక సరికొత్త విజువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న నాగబంధం బడ్జెట్ 80 కోట్ల పైమాటే. స్టార్ వ్యాల్యూ లేకుండా కంటెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారీయన. దీనిపై అభిషేక్‌కు ఉన్న నమ్మకం చూస్తుంటే.. ఔట్ పుట్‌పై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమైపోతుంది. సినిమాలో ఉండబోయే ప్రతీ విజువల్ అద్భుతంగా రాబోతోందని.. కచ్చితంగా ఇది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని టీమ్ ధీమాగా ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?  Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tOrHB6qw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/movie-budgets.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-ticket-prices-dhuranthar-2-clash-and-audience-dilemma-video-1761871.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?</video:title>
	<video:publication_date>2026-03-08T15:11:30+05:30</video:publication_date>
	<video:description>ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతారా..? ఒకవేళ పెంచితే ఆడియన్స్ ఆ రేట్లు పెట్టి చూస్తారా..? ఇదివరకు రేట్లు పెంచితే మరో ఆప్షన్ లేదు ఆడియన్స్‌కు.. కానీ ఈసారి అలా కాదు..! ధురంధర్ 2 రూపంలో మరో ఆప్షన్ ఉంది. మరి ఈ టికెట్ రేట్ల పాలిటిక్స్, బాక్సాఫీస్ క్లాష్ ఎవరికి ప్లస్ కాబోతోందో.. ఎవరికి మైనస్ కాబోతోందో చూద్దామా..? మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్, ధురంధర్ 2 మధ్య పోరు మామూలుగా ఉండదు.. కానీ ఉస్తాద్ నిర్మాతలు టికెట్ రేట్లు పెంచితే మాత్రం నెగెటివ్ రెస్పాన్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అదే రోజున రెగ్యులర్ రేట్లతో థియేటర్లలోకి ధురంధర్ 2 రూపంలో ప్రేక్షకులకు ఒక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ధురంధర్ 2 కూడా రేట్ల పెంపు కోరితే సిచ్యువేషన్ మారుతుంది. టికెట్ రేట్ల పెంపు కోసం ఉస్తాద్ నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ టికెట్ రేట్ల పెంపు విషయంలో కోర్ట్ చాలా సీరియస్‌గా ఉండటం ఉస్తాద్ నిర్మాతలకు ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్‌గా మారిపోయింది. అన్నింటికి మించి గతంలో OG సినిమాకు కూడా ఇలాగే భారీగా రేట్లు పెంచడంతో ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సినిమా చూడాలనుకున్నా.. రేట్ల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ రాలేదు. ఇది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపించింది కూడా. పైగా ధురంధర్ 2 లాంటి పోటీ ఉన్నప్పుడు ఉస్తాద్ కూడా హైక్స్ లేకుండా రెగ్యులర్ రేట్లతో రావడమే మంచిదేమో..? ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు రెగ్యులర్ రేట్లకే ఓకే అంటారా లేక బడ్జెట్ సాకుతో రిస్క్ చేసి మరీ టికెట్ రేట్లు పెంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మార్చి 19న జరగబోయే ఈ రెండు భారీ సినిమాల వార్‌ మాత్రం బాక్సాఫీస్ దగ్గర కేవలం కంటెంట్ ఆధారంగానే కాకుండా టికెట్ రేట్ల ఆధారంగానే విజేతను డిసైడ్ చేసేలా కనిపిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/B6qK6wk3-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/virosh-duo-creates-instagram-record-priyanka-chopra-janhvi-kapoor-sharwanand-film-updates-video-1761765.html</loc><video:video>
	<video:title>Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..</video:title>
	<video:publication_date>2026-03-08T15:09:22+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలు ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 104 మిలియన్ వ్యూస్, 8.1 మిలియన్ లైక్స్‌తో గ్లోబల్ రికార్డు సాధించింది. ఫుట్‌బాల్ స్టార్స్ మెస్సీ, రొనాల్డో చేసిన లూయిస్ విట్టన్ యాడ్‌ను కూడా ఈ ‘విరోష్’ జోడీ యాడ్ అధిగమించడం విశేషం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి  CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం  Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత  Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9vi6SVXC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/viroshi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/vijayawada-cordon-search-man-attempts-to-fire-on-police-personnel-arrested-video-tv9d-1761304.html</loc><video:video>
	<video:title>Vijayawada: ఎవర్రా మీరు పోలీసుల పైనే కాల్పులకు తెగబడ్డారు</video:title>
	<video:publication_date>2026-03-07T18:44:13+05:30</video:publication_date>
	<video:description>విజయవాడలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బస్ స్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో శనివారం పోలీసులు, ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, తన వద్దనున్న తుపాకితో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి పారిపోతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి  CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం  Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత  Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/RVcO8TJpfQQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijayawada-crime.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-tensions-escalate-iran-strikes-dubai-international-airport-video-tv9d-1761300.html</loc><video:video>
	<video:title>US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి</video:title>
	<video:publication_date>2026-03-07T18:39:22+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఇరాన్ మరోసారి టార్గెట్ చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయడంతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు, కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఆపరేషన్లు కొంత సమయం పాటు నిలిచిపోయాయి. దుబాయ్ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ డ్రోన్‌లను గాల్లోనే పేల్చివేశారు. ఈ దాడుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుండి విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం  Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత  Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/i9c18gu8-gQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-vs-iran-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-prioritises-women-cm-revanth-reddy-at-stand-with-her-event-video-tv9d-2-1761297.html</loc><video:video>
	<video:title>CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం</video:title>
	<video:publication_date>2026-03-07T22:07:22+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన &quot;స్టాండ్ విత్ హర్&quot; కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కుటుంబంలోని మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలా స్పందిస్తామో, సమాజంలోని మహిళలకు కూడా అదే విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత  Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6B-f1btOk0Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-revanth-reddy-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telangana-prioritises-women-cm-revanth-reddy-at-stand-with-her-event-video-tv9d-1761284.html</loc><video:video>
	<video:title>Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత</video:title>
	<video:publication_date>2026-03-07T18:34:28+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన &quot;స్టాండ్ విత్ హర్&quot; కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కుటుంబంలోని మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎలా స్పందిస్తామో, సమాజంలోని మహిళలకు కూడా అదే విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/fynabqtE5rg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-divorce-case.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/vuyyuru-school-incident-teachers-disciplinary-action-sparks-outrage-video-1761259.html</loc><video:video>
	<video:title>Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్</video:title>
	<video:publication_date>2026-03-07T17:56:52+05:30</video:publication_date>
	<video:description>కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ చర్య కారణంగా విద్యార్థులు పూర్తి యూనిఫామ్‌తో, షూ ధరించి వచ్చారని, మార్పు వచ్చిందని టీచర్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఇలాంటి చర్యలు పిల్లలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ejvhhDYb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-teacher.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-iran-targets-us-israel-defence-systems-gulf-infrastructure-video-1761258.html</loc><video:video>
	<video:title>US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి</video:title>
	<video:publication_date>2026-03-07T17:54:59+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ వ్యూహాత్మక దాడులను ముమ్మరం చేసింది. ఇటీవల జోర్డాన్‌లోని అత్యాధునిక టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిని యుద్ధంలో తమ అతిపెద్ద విజయవంతమైన చర్యగా అభివర్ణించింది. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం గల ఈ థాడ్ వ్యవస్థ రాడార్లు సుమారు 2,760 కోట్ల రూపాయల విలువైనవిగా అంచనా.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం  ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KZI4VGmA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-vs-iran-war-updat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kurnool-gold-scam-alert-rs-6-crore-fraud-highlights-receipt-importance-for-buyers-video-tv9d-1761246.html</loc><video:video>
	<video:title>ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌</video:title>
	<video:publication_date>2026-03-07T17:39:41+05:30</video:publication_date>
	<video:description>బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు బంగారు వ్యాపారులు సుమారు రూ. 6 కోట్ల మేర వినియోగదారులను, తోటి వ్యాపారులను ముంచి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు షరాఫ్ బజార్‌కు చెందిన ఓ నగల వ్యాపారి, మరో నగల తయారీదారుడు వారం వ్యవధిలో తమ దుకాణాలను, నివాసాలను ఖాళీ చేసి అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరు నగలు కుదవ పెట్టుకుని అప్పులు ఇవ్వడంతో పాటు, కొత్త ఆర్డర్లు తీసుకునేవారు. మరొకరు ఇతర వ్యాపారులు ఇచ్చే బిస్కట్లను నగలుగా మార్చే పని చేసేవారు. వీరిద్దరూ కలిసి దాదాపు 3 కోట్ల నగదు, 3 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకుని ఉడాయించినట్లు సమాచారం. తమ కష్టార్జితం ఆవిరైపోవడంతో బాధితులు దుకాణాల ముందు ఆందోళన చేపట్టారు. అయితే, చాలామంది బాధితుల వద్ద సరైన రశీదులు, ఆధారాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నమ్మకంతో లావాదేవీలు జరిపిన తాము ఇప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసినా, కుదువ పెట్టినా కచ్చితంగా అధికారిక రశీదులు తీసుకోవాలని, లేని పక్షంలో ఇలాంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం  ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన  మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/zdwoc9Rrbho</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-scam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/village-monkey-menace-sarpanch-promises-fail-amid-crop-destruction-and-attacks-video-1761238.html</loc><video:video>
	<video:title>గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం</video:title>
	<video:publication_date>2026-03-07T17:37:27+05:30</video:publication_date>
	<video:description>గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పనుల కంటే &#039;కోతుల పంచాయతీ&#039;లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో &quot;గెలిపిస్తే కోతుల బెడద వదిలిస్తాం&quot; అని హామీ ఇచ్చిన సర్పంచ్‌లకు, ఇప్పుడు ఆ వాగ్దానమే ఉరితాడులా మారింది. వానర సేన దాడులతో జనం బేజారవుతుండటంతో, సర్పంచ్‌లు సొంత ఖర్చులతో మంకీ క్యాచర్లను రంగంలోకి దించుతున్నారు. ఒక గ్రామంలో కోతులను పట్టించి పక్కనే ఉన్న అడవుల్లో లేదా గుట్టలపై వదిలేస్తుంటే, అవి మళ్ళీ సమీపంలోని మరో గ్రామంపై పడుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య కొత్త వివాదాలు మొదలవుతున్నాయి. భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టిన కోతులను స్థానిక బూడిదగుట్టపై వదిలేయడంతో, ఆ కోతులన్నీ భీమదేవరపల్లి మేజర్ గ్రామ పంచాయతీపై దండెత్తుతున్నాయి. ఇక్కడ కోతుల బెడద తారస్థాయికి చేరడంతో, సర్పంచ్ కుమారస్వామి ప్రత్యేక బృందాలను పిలిపించారు. ఇప్పటివరకు సుమారు 400 కోతులను పట్టించి, బోన్లలో బంధించి సుదూర ప్రాంతాల్లోని అడవులకు తరలిస్తున్నారు. కోతుల బెడదతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది గ్రామస్తులకు. కోతుల గుంపులు పొలాలపై పడి పంటలను చిన్నాభిన్నం చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాదు, ఇళ్లలోకి దూరి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. పరిసర గ్రామాల వారు తమ ప్రాంతం వద్ద కోతులను వదిలి వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులను తరలించడం తాత్కాలిక పరిష్కారమే కానీ, శాశ్వత మార్గం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ సమస్య నుండి విముక్తి ఎప్పుడో అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే  బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం  ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన  మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..  APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/jpVxrja5oIo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/monkey.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tirumala-darshan-changes-ttd-cancels-vip-break-darshan-for-ugadi-and-koil-alwar-video-tv9d-1761233.html</loc><video:video>
	<video:title>Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-07T17:31:33+05:30</video:publication_date>
	<video:description>మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామసంవత్సరం నుంచి శ్రీపరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో జరగనున్న &#039;ఉగాది ఆస్థానం&#039; పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించోమని టీటీడీ స్పష్టం చేసింది. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు కలగకుండా, రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం  ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన  మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..  APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌  AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/D2tV--NEHhY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tirumala-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/madaram-marvel-ancient-vishnu-idol-found-in-jayashankar-bhupalpally-district-video-tv9d-1761230.html</loc><video:video>
	<video:title>బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం</video:title>
	<video:publication_date>2026-03-07T17:28:54+05:30</video:publication_date>
	<video:description>కాలగర్భంలో కలిసిపోయిన మన అపురూప శిల్ప సంపద అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా ఒక సాధారణ &#039;బండరాయి&#039; అని ఊరంతా భావించి వదిలేసిన చోట, తవ్వితే ఏకంగా అతి పురాతనమైన శ్రీమహా విష్ణువు రాతి విగ్రహం బయటపడింది. జిల్లాలోని మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు సంవత్సరాల క్రితమే ఈ విగ్రహంలోని కొంత భాగం ఇసుకలో బయటపడింది. స్థానికులు అది పనికిరాని రాతి గుట్ట అని భావించి పట్టించుకోలేదు. కానీ, ఇటీవల ఒక వ్యక్తి దీనిని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గ్రామానికి చేరుకుని, గ్రామస్తుల సహాయంతో జేసీబీ ద్వారా ఇసుకను తొలగించగా భారీ విష్ణుమూర్తి విగ్రహం ప్రత్యక్షమైంది. బయటపడ్డ ఈ విగ్రహం చాలా పురాతనమైనదని, నల్లరాతితో మలిచారని గుర్తించారు. విగ్రహం ముక్కు, చేతి వేళ్ల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విగ్రహం ఆకృతి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ అపురూప విగ్రహాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తమ గ్రామంలోనే విష్ణుమూర్తి వెలిశాడని సంతోషిస్తున్న గ్రామస్తులు, త్వరలోనే ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన  మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..  APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌  AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!  Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/JLK2g2k9Wcg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sculpture.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/markapuram-students-boycott-classes-demanding-bar-closure-near-school-video-tv9d-1761228.html</loc><video:video>
	<video:title>ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన</video:title>
	<video:publication_date>2026-03-07T17:26:59+05:30</video:publication_date>
	<video:description>ఒకవైపు సరస్వతీ నిలయం.. మరోవైపు మద్యం దుకాణం! నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల, గుడికి సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు జిల్లా మార్కాపురం పట్టణంలో విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. &quot;మద్యం షాపును తొలగించే వరకు బడికి వెళ్లేది లేదు&quot; అంటూ తరగతులను బహిష్కరించి విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలకు నిర్ణీత దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి. అయితే, మార్కాపురంలో DSR పేరుతో వెలిసిన బార్ అండ్ రెస్టారెంట్ నేరుగా పాఠశాల మరియు రామాలయానికి సమీపంలోనే ఉండటం వివాదానికి దారి తీసింది. దీనివల్ల విద్యార్థులపై చెడు ప్రభావం పడుతుందని, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో విద్యార్థులే స్వయంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే ఆ బార్‌ను అక్కడి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..  APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌  AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!  Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..  ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/IGUtR8GOklI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/prakasam-cyber-fraud-villagers-nab-fake-reporter-extorting-women-via-social-media-video-tv9d-1761226.html</loc><video:video>
	<video:title>మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..</video:title>
	<video:publication_date>2026-03-07T17:25:00+05:30</video:publication_date>
	<video:description>సోషల్ మీడియా ముసుగులో మహిళలను వేధిస్తూ, అమాయకులను మోసం చేస్తున్న ఒక కేటుగాడికి ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు సినిమా స్టైల్‌లో బుద్ధి చెప్పారు. యూట్యూబ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న పాలేబోయిన బాలాంజనేయులు అనే వ్యక్తి అసలు రంగు బయటపడటంతో, బాధితులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలాంజనేయులు గత కొంతకాలంగా మహిళల ఫోటోలను దొంగచాటుగా తీయడమే కాకుండా, దొంగ సిమ్ కార్డులతో ఫేక్ ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాలను సృష్టించాడు. ఆ ఖాతాల్లో మహిళల ఫోటోలు పెట్టి పురుషులకు వలవేసి డబ్బులు గుంజేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే తన యూట్యూబ్ ఛానెల్ పవర్ చూపిస్తానని, పోలీసులకు చెబుతానని బెదిరింపులకు దిగేవాడు. ఇతని ఆగడాలు మితిమీరడంతో ఏల్చూరు గ్రామస్తులు నిందితుడిని నిలదీశారు. తప్పించుకునే దారి లేక బాలాంజనేయులు మహిళల కాళ్లపై పడి &quot;ఇక తప్పు చేయను&quot; అని ప్రాధేయపడ్డాడు. అయినా శాంతించని మహిళలు అతడిని చెప్పులతో చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ అకౌంట్ల మాయలో పడి మోసపోవద్దని ఎస్ఐ నాగరాజు ప్రజలకు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌  AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!  Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..  ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?  మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Q0B-gN21uXo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/harrasment.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/apsrtc-free-bus-travel-for-ap-10th-exam-students-show-hall-ticket-ride-free-video-tv9d-1761219.html</loc><video:video>
	<video:title>APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌</video:title>
	<video:publication_date>2026-03-07T17:16:36+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC తీపి కబురు చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, సమయానికి చేరుకునేందుకు వీలుగా &#039;ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని&#039; కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా.. విద్యార్థులు తమ వద్ద ఉన్న పదో తరగతి హాల్ టికెట్‌ను బస్సు కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎటువంటి అదనపు పాస్‌లు లేదా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరిగే పరీక్షా దినాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ఈ మేరకు అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లవద్దని సిబ్బందికి సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!  Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..  ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?  మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌  NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eInNXeou4Bk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/apsrtc.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ap-weather-warning-severe-heatwave-forecast-districts-at-high-risk-stay-safe-video-tv9d-1761216.html</loc><video:video>
	<video:title>AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!</video:title>
	<video:publication_date>2026-03-07T17:14:45+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని, మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని అంచనా వేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భానుడి భగభగలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎండల తీవ్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించింది. మార్చి నుంచి మే మధ్య కాలంలో ఎండలు అత్యంత ప్రమాదకరంగా మారనున్న నేపథ్యంలో, మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని, తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..  ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?  మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌  NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌  Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7z4X90TYkO8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-weather.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/srisailam-sashtanga-yatra-malleshs-mother-joins-500km-pilgrimage-of-pure-devotion-video-tv9d-1761195.html</loc><video:video>
	<video:title>Srisailam: మల్లన్న సన్నిధికి &#039;సాష్టాంగ&#039; యాత్ర..</video:title>
	<video:publication_date>2026-03-07T16:58:42+05:30</video:publication_date>
	<video:description>భక్తికి హద్దులు లేవని, సంకల్పం ముందు శారీరక శ్రమ దిగదుడుపేనని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ శివభక్తుడు. శ్రీశైల మల్లన్నపై ఉన్న అచంచల విశ్వాసంతో సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని &#039;సాష్టాంగ నమస్కారం&#039; చేస్తూ ప్రయాణిస్తున్న మల్లేష్ ఉదంతం విస్మయానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని జీవరికి తాలూకా మళ్ళీవారిగా గ్రామం నుంచి ప్రారంభమైన ఈ మహా ప్రయాణం ఇప్పటికే 17 రోజులు పూర్తి చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు చేరుకున్న మల్లేష్, ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తారు రోడ్డుపై బోర్లా పడుతూ, ప్రతి అడుగూ &quot;ఓం నమశ్శివాయ&quot; అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగుతున్నాడు. గతంలో పాదయాత్రగా వచ్చినప్పుడు కాళ్ల నొప్పులు వచ్చాయని, కానీ మల్లన్న ఆదేశం మేరకు ఇప్పుడు సాష్టాంగ యాత్ర చేస్తున్నానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ భక్తుడు ఎంతో విశ్వాసంతో చెబుతున్నాడు. ఈ యాత్రలో అందరినీ కదిలిస్తున్న మరో దృశ్యం ఏంటంటే.. మల్లేష్ వెంట ఉన్న వృద్ధురాలైన అతని తల్లి. కొడుకు రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే, ఆమె రెండు లగేజీ బ్యాగులను నెత్తిన మోస్తూ, ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తూ కొడుకును ప్రోత్సహిస్తోంది. ఈ వయస్సులోనూ కొడుకు భక్తికి అండగా నిలుస్తున్న ఆ తల్లి మమకారం భక్తుల హృదయాలను తాకుతోంది. శ్రీశైలం చేరుకోవడానికి ఇంకా 10 నుంచి 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే ప్రయాణం అత్యంత కఠినమైనది. నల్లమల అటవీ ప్రాంతాన్ని... కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రాళ్లు, ముళ్లు నిండిన ఆ మార్గంలో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూనే వెళ్లాలని మల్లేష్ కృతనిశ్చయంతో ఉన్నాడు. సుమారు నెల రోజుల పాటు సాగే ఈ సాహసోపేతమైన భక్తి యాత్ర సాఫీగా సాగాలని, మల్లన్న కృప ఆ తల్లికొడుకులపై ఉండాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?  మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌  NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌  Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి  Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/rmj4DBQacIE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/olive-ridley-turtles-how-they-navigate-and-return-to-nest-unraveling-the-mystery-video-tv9d-1761192.html</loc><video:video>
	<video:title>ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?</video:title>
	<video:publication_date>2026-03-07T16:57:20+05:30</video:publication_date>
	<video:description>ఆలివ్‌ రిడ్లే తాబేలు ఒకచోటు నుంచి సముద్రంలోకి వెళ్లి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తాను బయలుదేరిన ప్రాంతానికే మళ్లీ ఎలా రాగలుగుతోంది? అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు ఎందుకు పెడుతోంది? దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి? అసలు తాను ఎంచుకున్న ప్రాంతం అదేనని ఆ తాబేలు ఎలా గ్రహిస్తుంది? ఆ ప్రాంతం అత్యంత సురక్షితమనే భావన వాటికి కలగడమే ఇందుకు కారణమని ఓ అధ్యయనం తెలియజేస్తోంది. తమిళనాడు అటవీశాఖ ప్రయోగాత్మకంగా శాటిలైట్‌ ట్యాగ్‌ డివైజ్‌లను ఆలివ్‌ రిడ్లే తాబేళ్లకు అమర్చి అధ్యయనం చేస్తోంది. ఆ పరికరాలను అమర్చిన కొన్ని తాబేళ్లను ఒక్కో పేరుతో సముద్రంలోకి వదిలారు. ‘కాయల్‌’ పేరుతో ట్యాగ్‌ చేసిన తాబేలు గతేడాది డిసెంబరు నుంచి దక్షిణ తమిళనాడువైపుగా 500 కి.మీ.పైగా ప్రయాణించి మూడు సార్లు చెన్నై బెసెంట్‌నగర్‌ బీచ్‌కు వచ్చి తాను చేసుకున్న గూడులో మొత్తం 389 గుడ్లను పెట్టింది. ‘మేఘలై’ పేరుతో ట్యాగ్‌ చేసిన మరో తాబేలు ఇదే బీచ్‌కు రెండుసార్లు వచ్చి 211 గుడ్లను పెట్టింది. తాబేళ్లు తీరం మీదుగా ఇతరత్రా రాష్ట్రాలకు, అరేబియా సముద్రతీరానికి కూడా వెళ్లి ఏటా తమిళనాడు తీర ప్రాంతాలకు తిరిగొస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాబేళ్లు తాము ఎంచుకున్న ప్రాంతానికే వచ్చి గుడ్లు పెడతాయని శాస్త్రీయంగా తెలుస్తోందని ఆ రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ఆ చోటు గుడ్లకు, సంతానానికి సురక్షితమని అవి భావిస్తున్నట్లు అన్నారు. ఇలా తాబేళ్ల గమనాన్ని అంచనా వేసి.. అవి గుడ్లు పెడుతున్న 10 తీర ప్రాంత జిల్లాల్లోని 49 ఏరియాల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తాబేళ్లు అక్టోబరు-ఏప్రిల్‌ మధ్య గుడ్లు పెడుతుంటాయి. ఈ సీజన్‌లో 1.35లక్షలకు పైగా గుడ్లను సంరక్షిస్తున్నారు. గుడ్ల నుంచి బయటికొచ్చిన పిల్ల తాబేళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌  NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌  Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి  Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా  సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/rEG-8MfhIOU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/turtles.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/youth-unemployment-skills-matter-more-than-degrees-for-career-success-video-tv9d-1761190.html</loc><video:video>
	<video:title>మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌</video:title>
	<video:publication_date>2026-03-07T16:56:04+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఒక సాధారణ విద్యార్థి పడే ఆరాటం అంతా &#039;మంచి మార్కులు, పెద్ద డిగ్రీ కోసమే. కానీ, ఆ పట్టా చేతికి వచ్చాక వారికి అసలు సవాళ్లు మొదలవుతున్నాయి. నేడు అనేక పట్టణాల్లో నిరుద్యోగ యువత ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఓ యువతి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో.. &quot;నా దగ్గర గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. పేరున్న యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చిన్న కోడింగ్ రాయమన్నా, మార్కెటింగ్ స్కిల్ చూపించమన్నా తడబడుతున్నాను&quot; అని సదరు యువతి చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది నిరుద్యోగుల గొంతుకగా మారాయి. కేవలం పరీక్షల కోసం చదవడం వల్ల కలిగే అనర్థాలను ఆమె కళ్లకు కట్టారు. చాలా మంది విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా చదువుతున్నారు. పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టీ పట్టి, పరీక్షా పత్రంపై దింపి, మంచి పర్సంటేజీ సాధిస్తున్నారు. కానీ, ఆ చదువుకు ప్రాక్టికల్ అప్లికేషన్ తో సంబంధం ఉండటం లేదు. దీన్నే నిపుణులు &#039;ఎగ్జామ్ ట్రాప్&#039; అని పిలుస్తున్నారు. ఈ ట్రాప్‌లో పడటం వల్ల యువత కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యంలో వెనుకబడి, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఫలితంగా డిగ్రీలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. యువత కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐటీ రంగం నుంచి అగ్రికల్చర్ వరకు ప్రతీ చోటా ఇప్పుడు &#039;సర్టిఫికేట్&#039; కంటే &#039;ఏమి చేయగలవు?&#039; అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఇస్తున్నారు. &quot;ఆదాయం పెరగాలంటే ముందు మన విలువ పెరగాలి&quot; అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, డిగ్రీని కేవలం ఒక అర్హతగా మాత్రమే చూసి, వృత్తిపరమైన నైపుణ్యాలను సాధించడమే నిరుద్యోగ సమస్యకు అసలైన పరిష్కారమని యువతి వీడియో సందేశం ఇచ్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌  Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి  Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా  సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి  OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/IRtHdP-QujY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/skils.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nandamuri-balakrishnas-nbk-111-goes-on-floors-nayanthara-reportedly-joins-cast-video-1761164.html</loc><video:video>
	<video:title>NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌</video:title>
	<video:publication_date>2026-03-07T16:37:55+05:30</video:publication_date>
	<video:description>నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన అప్‌డేట్‌లను టీవీ9 అందించింది. ఈ సినిమా ప్రారంభంలో ఫాంటసీ జానర్‌గా ప్లాన్ చేసినప్పటికీ, కథలో మార్పులు చేసి ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి  Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా  సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి  OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌  ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZeP17xBA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nbk-111-shooting-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dispelling-the-buzz-is-there-a-rift-between-dsp-and-mythri-movie-makers-video-1761162.html</loc><video:video>
	<video:title>Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌,  మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి</video:title>
	<video:publication_date>2026-03-07T16:35:38+05:30</video:publication_date>
	<video:description>స్టార్ మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే ఈ చర్చ మొదలైంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారన్న వార్తలపై దేవిశ్రీ స్వయంగా స్పందిస్తూ సినిమా మొత్తానికి నేనే వర్క్ చేశానని ప్రకటించడంతో ప్రొడక్షన్ హౌస్‌తో ఆయనకు గ్యాప్ వచ్చిందన్న వార్తలు వైరల్ అయ్యాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా  సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి  OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌  ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/btpIibY0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/devi-sri-prasad-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/naga-chaitanyas-vrushakarma-glimpse-a-look-at-the-karthik-dandu-directorial-video-1761150.html</loc><video:video>
	<video:title>Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా</video:title>
	<video:publication_date>2026-03-07T16:29:10+05:30</video:publication_date>
	<video:description>విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ వృషకర్మ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిధి అన్వేషణ నేపథ్యంతో ఒక అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గతంలో విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు, తన తొలి సినిమా తరహాలోనే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. గ్లింప్స్ ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్న హింట్‌ను ఇచ్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి  OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌  ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/TuWxY4jA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vrushakarma.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/corporate-giants-struggle-in-film-production-an-analysis-video-1761149.html</loc><video:video>
	<video:title>సినిమా నిర్మాణంలో తడబడుతున్న  కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి</video:title>
	<video:publication_date>2026-03-07T16:27:04+05:30</video:publication_date>
	<video:description>సినిమా అనేది వ్యాపారమే అయినప్పటికీ, ఇది అన్ని వ్యాపారాల్లాంటిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం భారీ పెట్టుబడులతో సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్న కార్పొరేట్ సంస్థలు తరచుగా నష్టాలను చవిచూస్తున్నాయి. సినిమాను కేవలం బిజినెస్‌గా మాత్రమే చూడటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాదిన యూటీవీ మోషన్ పిక్చర్స్, ఈరోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. దక్షిణాదిన కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ సినిమాలు విడుదల చేయడంలో తడబడుతోంది, జననాయగన్, టాక్సిక్, కేడీ ది డెవిల్ చిత్రాలు ఆలస్యమవుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ కూడా వరుస పరాజయాలతో కష్టాల్లో ఉంది. తెలుగులో ఒకప్పుడు పెద్ద సినిమాలు చేసిన పీవీపీ సంస్థ, ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస వైఫల్యాలతో నష్టాల్లో ఉన్నట్లు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌  ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Spur1i5W-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/film-productions.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ott-platforms-reshape-film-industry-dynamics-new-challenges-and-content-focus-video-1761146.html</loc><video:video>
	<video:title>OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌</video:title>
	<video:publication_date>2026-03-07T16:25:15+05:30</video:publication_date>
	<video:description>వెండితెరపై ఓటీటీల ప్రభావం గణనీయంగా పెరిగింది. భారీ సినిమాల విడుదల తేదీలను సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే నిర్ణయిస్తున్నాయి. దీని ఫలితంగా సినిమాలు హడావిడిగా విడుదలవడం, విజయవంతమైన చిత్రాలు కూడా థియేటర్లలో నడుస్తుండగానే ఓటీటీల్లోకి రావడం జరుగుతోంది. ప్రస్తుతం, పెద్ద సినిమాలను విడుదల చేస్తున్న మూడు ప్రధాన ఓటీటీ సంస్థలు సంవత్సరానికి గరిష్టంగా 160 చిత్రాలను మాత్రమే విడుదల చేయగలుగుతున్నాయి. అయితే అన్ని పరిశ్రమలలో కలిపి 1400కు పైగా సినిమాలు విడుదల అవుతుండడంతో, ఏ చిత్రాలను ఓటీటీలు ఎంపిక చేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/JxXyQZPb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ott-stratagy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-struggle-for-success-actresses-in-tollywood-seeking-a-big-break-video-tv9d-1761142.html</loc><video:video>
	<video:title>ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌</video:title>
	<video:publication_date>2026-03-07T16:21:55+05:30</video:publication_date>
	<video:description>సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌తో పాటు క్రేజ్ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అయితే, క్రేజ్ ఉన్నప్పటికీ సక్సెస్ లేకపోతే అది కెరియర్‌కు ఏ మాత్రం ఉపయోగపడదు. ఈ మధ్యకాలంలో చాలామంది అందాల భామల విషయంలో ఇదే రుజువవుతోంది. డెబ్యూకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్‌లు సైతం, ఆ తర్వాత అదే రేంజ్‌లో జోరును కొనసాగించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం వీరు ఒక్క భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/GpktJm8g-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroins-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ott-vs-theatres-decoding-the-dominance-of-streaming-and-its-impact-on-cinema-video-1761129.html</loc><video:video>
	<video:title>ఓటీటీల డామినేషన్‌కు అసలు కారణాలు అవేనా</video:title>
	<video:publication_date>2026-03-07T16:20:02+05:30</video:publication_date>
	<video:description>సిల్వర్ స్క్రీన్‌కు సపోర్టింగ్ సిస్టమ్‌లా ప్రారంభమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు సినిమా పరిశ్రమకే తలనొప్పిగా మారాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో సినీరంగానికి కొత్త మార్కెట్‌గా ఓటీటీలు తెరచుకున్నాయి. ప్రారంభంలో వెండితెరతో కలిసి పనిచేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లు, ప్రస్తుతం వెండితెరను శాసించే స్థాయికి చేరుకున్నాయి. శాటిలైట్ మార్కెట్‌ను పూర్తిగా దెబ్బతీసిన ఓటీటీలు, నెమ్మదిగా థియేట్రికల్ రన్‌పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cqEAVEK8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ott-platforms.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sreeleela-to-star-opposite-kartik-aaryan-again-in-kabir-khans-sports-drama-video-1761109.html</loc><video:video>
	<video:title>Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల</video:title>
	<video:publication_date>2026-03-07T15:46:53+05:30</video:publication_date>
	<video:description>సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూడటం సర్వసాధారణం. ఈ జాబితాలో శ్రీలీల కూడా ఉన్నారు. బాలీవుడ్ ప్రయాణం చాలా రోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ, ఆమె తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే, ఇప్పుడు ఆమె మరో కొత్త సినిమాతో వార్తల్లో నిలుస్తున్నారు. సౌత్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల, బాలీవుడ్ డెబ్యూ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ కు జోడీగా ఒక సినిమాలో నటించిన శ్రీలీల, ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో తన తొలి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఆమె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??  US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xzyTT0pI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sreeleela-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/alia-bhatt-takes-a-big-decision-stepping-back-from-social-media-and-non-promotional-events-video-1761107.html</loc><video:video>
	<video:title>Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్‌ డెసిషన్‌ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది</video:title>
	<video:publication_date>2026-03-07T15:43:56+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి సినిమాలు, కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆమె, ఇక మీదట తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆలియా స్వయంగా ప్రకటించారు. సాధారణంగా తన సినిమాల ప్రచారం కోసం ఈవెంట్లలో చురుకుగా పాల్గొనే ఆలియా, ఇకపై ప్రైవేట్ ఫంక్షన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగటివిటీ కారణంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా, ఈవెంట్లకు దూరంగా ఉండాలనేది ఆమె తీసుకున్న పెద్ద నిర్ణయం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??  US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్  LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/GFMNmxp3-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/alia-bhatt-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nandamuri-balakrishna-embraces-new-wave-directors-for-upcoming-films-video-1761106.html</loc><video:video>
	<video:title>Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్</video:title>
	<video:publication_date>2026-03-07T15:41:23+05:30</video:publication_date>
	<video:description>నందమూరి బాలకృష్ణ తన సినీ శైలిలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు సీనియర్, కమర్షియల్ దర్శకులతో మాత్రమే పనిచేసిన బాలయ్య, ఇప్పుడు యువ తరంతో కలిసి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలతో వస్తున్న దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు నూతన అనుభూతులను అందిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. తొలుత ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను ప్లాన్ చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే, బాలకృష్ణ తన తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకున్నారు. సరిపోదా శనివారం వంటి విజయవంతమైన సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ తదుపరి సినిమా చేయనున్నారు. వివేక్ ఆత్రేయ ఇప్పటికే బాలయ్యకు కథను వినిపించి, ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మెరుగుపరుస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??  US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్  LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం  US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bXmBo8F2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/balakrishna-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/janhvi-kapoor-shifts-career-to-south-indian-films-seeks-blessings-at-tirumala-on-birthday-video-1761102.html</loc><video:video>
	<video:title>Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్</video:title>
	<video:publication_date>2026-03-07T15:35:42+05:30</video:publication_date>
	<video:description>జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి తనయగా సుపరిచితురాలైన జాన్వీ, ఈ పుట్టినరోజును తన కెరీర్‌కు కొత్త మలుపుగా భావిస్తున్నారు. గత ఏడాది ఉత్తరాదిలో విడుదలైన ఆమె మూడు చిత్రాలు, హోమ్ బౌండ్ మినహా, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో జాన్వీ కపూర్ దృష్టి ప్రస్తుతం పూర్తిగా దక్షిణాది సినీ పరిశ్రమపైనే కేంద్రీకృతమైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ – త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??  US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్  LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం  US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్  Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ahPj4eH0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/janhvi-kapoor-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/kollywood-duo-vijay-and-trisha-spark-discussion-with-joint-appearance-video-1761095.html</loc><video:video>
	<video:title>Vijay: వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో విజయ్‌ - త్రిష.. ఓపెన్‌ అవుతున్నారా ??</video:title>
	<video:publication_date>2026-03-07T15:32:19+05:30</video:publication_date>
	<video:description>నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ కోలీవుడ్‌లో ఇటీవల నాన్‌స్టాప్‌గా చర్చనీయాంశంగా మారిన జోడీ. వీరిద్దరి బంధంపై ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష ఇంట్లో విజయ్‌కు ఏమి పని, ఇద్దరూ కలిసే ఉంటున్నారా వంటి ప్రశ్నలు గతంలో వినిపించాయి. ఇటీవల విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఒక నటితో విజయ్‌కు సంబంధం ఉందని ఆ వార్తలలో పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్  LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం  US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్  Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు  Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/HoMGnXgB-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-trisha-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-on-high-alert-gulf-states-activate-defences-against-irans-attacks-video-1761071.html</loc><video:video>
	<video:title>US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్</video:title>
	<video:publication_date>2026-03-07T15:03:10+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ ఇటీవల తన సైనిక చర్యలను ఉద్ధృతం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలపై డ్రోన్ మరియు క్షిపణి దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలు ఈ దాడులకు గురయ్యాయి. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు మరియు దుబాయ్ విమానాశ్రయం వంటి వ్యూహాత్మక ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదించబడింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం  US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్  Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు  Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?  Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/u5YJmoWS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-war-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/lpg-price-forecast-to-2026-iran-war-effects-drive-immediate-cylinder-price-increases-video-tv9d-1761069.html</loc><video:video>
	<video:title>LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం</video:title>
	<video:publication_date>2026-03-07T15:00:05+05:30</video:publication_date>
	<video:description>దేశీయ మరియు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయని టీవీ9 నివేదించింది. తాజాగా పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఈ పెంపు డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.60 కాగా, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.115 గా నమోదైంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై గణనీయమైన భారాన్ని మోపనుంది. ప్రస్తుత పెంపుతో పాటు, ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎల్పీజీ ధరలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 నాటికి సిలిండర్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం లబ్ధిదారులకు చెందిన గ్యాస్‌ సిలిండర్లకు ఈ తాజా ధరల పెంపు నుండి మినహాయింపు లభించింది. పెరిగిన ధరల వల్ల ఇంధన వ్యయం పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్  Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు  Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?  Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uFwHXWcO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lpg-cylinder.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-irans-new-military-strategy-and-unwavering-challenge-to-us-israel-video-1761065.html</loc><video:video>
	<video:title>US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్</video:title>
	<video:publication_date>2026-03-07T14:56:23+05:30</video:publication_date>
	<video:description>అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు భయపడకుండా ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇరాన్ తన &quot;బ్రహ్మాస్త్రం&quot; అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోంది. ఈ బాంబుల ప్రభావంతో బలమైన ఇజ్రాయిల్ సైతం వణికిపోతోంది. సాధారణ క్షిపణులు ఒకేచోట పేలి నష్టాన్ని కలిగిస్తే, క్లస్టర్ బాంబులు గాలిలోనే పేలి, పదుల సంఖ్యలో చిన్న బాంబులను పెద్ద విస్తీర్ణంలో చల్లుతాయి. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు నేలను తాకడానికి నాలుగు నుండి ఏడు కిలోమీటర్ల ముందే గాలిలో పేలి సుమారు 20 చిన్న బాంబులను విడుదల చేస్తున్నాయి. అవి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి పేలిపోతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు  Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?  Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/K9ek8UGL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-war-02-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-faces-criticism-reports-emerge-of-kollywood-stars-opposition-video-tv9d-1761059.html</loc><video:video>
	<video:title>Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు</video:title>
	<video:publication_date>2026-03-07T14:52:27+05:30</video:publication_date>
	<video:description>కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖులు విమర్శలు చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు లేదా విజయ్ చేసిన వ్యాఖ్యల కారణంగా కొందరు కోలీవుడ్ ప్రముఖులు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, విమర్శిస్తున్నారని నివేదించబడింది. ఈ పరిణామం పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమలో దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పోటీలను మరోసారి స్పష్టం చేసింది. విజయ్ ను లక్ష్యంగా చేసుకున్న ప్రముఖులు ఎవరు, వారి విమర్శలకు కారణాలు ఏమిటనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు, పరిశ్రమలోని ప్రముఖులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. విజయ్ కు మద్దతుగా నిలిచేవారు, విమర్శించేవారు ఇరువురు తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?  Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/npNSYtnM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/feasibility-of-under-16-social-media-ban-in-india-andhra-pradesh-and-karnataka-initiatives-video-1761056.html</loc><video:video>
	<video:title>Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?</video:title>
	<video:publication_date>2026-03-07T14:48:59+05:30</video:publication_date>
	<video:description>భారత్‌లో పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే అంశం జాతీయ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 లేదా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మంత్రి లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం అసెంబ్లీలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతికూల ప్రభావాలను నివారించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zZCJkAx1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/social-media-ban.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/wars-ripple-effect-why-dubai-gold-traders-are-selling-at-30-dollars-below-benchmark-video-1761052.html</loc><video:video>
	<video:title>Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత</video:title>
	<video:publication_date>2026-03-07T14:46:20+05:30</video:publication_date>
	<video:description>అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ఊహించని ప్రభావాలను చూపుతున్నాయి. ముఖ్యంగా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వ్యాపార కేంద్రాలలో ఒకటైన దుబాయ్‌లో, రవాణా మరియు లాజిస్టిక్స్ అంతరాయాల కారణంగా వ్యాపారులు రాయితీ ధరలకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు నివేదించబడింది. విమానాల రద్దు మరియు ప్రాంతీయ గగనతల ఆంక్షలు బులియన్ రవాణాకు ఆటంకం కలిగించాయి. దీనితో దుబాయ్‌లో భారీ పరిమాణంలో బంగారం నిలిచిపోయింది. పేరుకుపోయిన నిల్వలను ఖాళీ చేయడానికి, నిల్వ ఖర్చులను తగ్గించడానికి కొందరు వ్యాపారులు లండన్ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్స్‌కు 30 డాలర్ల వరకు తగ్గింపులను అందిస్తున్నారు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు ₹2,800 రాయితీకి సమానం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anasuya: వీళ్లను వదిలేస్తే మానవత్వం మరిచిపోతారని వార్నింగ్ ఇచ్చిన అనసూయ  Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్  US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం  Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/erGRNnAN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/karnataka-to-ban-social-media-for-under-16s-announces-cm-siddaramaiah-video-1760503.html</loc><video:video>
	<video:title>మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం</video:title>
	<video:publication_date>2026-03-06T20:11:11+05:30</video:publication_date>
	<video:description>కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను విధానసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ మరియు సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారుల్లో అనేక రకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నొక్కి చెప్పారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాలను నివారించడం కోసమే ఈ చర్య తీసుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వివరించింది. డిజిటల్ వ్యసనం, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్, అధిక స్క్రీన్ సమయం వంటి ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పిల్లల ఆన్‌లైన్ భద్రతకు, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anasuya: వీళ్లను వదిలేస్తే మానవత్వం మరిచిపోతారని వార్నింగ్ ఇచ్చిన అనసూయ  Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్  US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం  Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dsqq8hZU-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/social-media-ban-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actress-anasuya-urges-compassion-against-social-media-harassment-and-body-shaming-video-tv9d-1760499.html</loc><video:video>
	<video:title>Anasuya: వీళ్లను వదిలేస్తే మానవత్వం మరిచిపోతారని వార్నింగ్ ఇచ్చిన అనసూయ</video:title>
	<video:publication_date>2026-03-06T20:09:10+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ నటి, టీవీ వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రత్యేకంగా బాడీ షేమింగ్ వంటి ఆన్‌లైన్ వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఇలాంటి చర్యలను విస్మరిస్తే సమాజం మానవత్వం యొక్క విలువను మరిచిపోతుందని అన్నారు. అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా, అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్  US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం  Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌  స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/s65TfP0O-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/anasuya-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-escalates-us-israel-and-iran-engage-in-intense-war-video-1760495.html</loc><video:video>
	<video:title>Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్</video:title>
	<video:publication_date>2026-03-06T20:07:22+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ఏడో రోజుకు చేరుకుని తీవ్ర రూపం దాల్చాయి. తాజా వార్తల ప్రకారం, సౌదీ అరేబియా MQ9 డ్రోన్‌కు సంబంధించిన కీలక పరిణామాలు ప్రస్తుత ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లోని టెహ్రాన్, లెబనాన్‌లోని లక్ష్యాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ చర్యలకు తోడు, అమెరికా కూడా ఇరాన్ సైనిక ఆస్తులపై తన కార్యకలాపాలను విస్తరించింది, యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం  Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌  స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్  పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QK6U7elp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/israel-iran-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-israel-iran-conflict-day-7-over-3000-structures-destroyed-in-iran-unicef-reports-child-casualties-video-1760491.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం</video:title>
	<video:publication_date>2026-03-06T20:04:39+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ ఏడవ రోజుకు చేరుకుంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్‌లో భారీ విధ్వంసం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇరాన్‌లో ఇప్పటివరకు మూడు వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిర్దిష్టంగా, 3090 నివాస గృహాలు, 528 వాణిజ్య సముదాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా, 14 మెడికల్, ఫార్మా భవనాలతో పాటు అనేక ఎన్జీఓ కార్యాలయాలు కూడా ఈ దాడులలో నేలమట్టమయ్యాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్, లెబనాన్‌లోని లక్ష్యాలపై భారీ దాడులు చేయగా, యూఎస్ కూడా ఇరాన్ సైనిక ఆస్తులపై తన కార్యకలాపాలను విస్తరించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌  స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్  పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??  Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dyHvMgUf-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-houses.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/harish-rao-slams-telangana-government-over-kerala-ad-spends-video-1760488.html</loc><video:video>
	<video:title>Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం</video:title>
	<video:publication_date>2026-03-06T20:01:56+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య యాడ్స్ వార్ రాజకీయ చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీ. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌  స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్  పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??  Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా  Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VivWRUel-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/harish-rao.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/cm-chandrababu-naidu-announces-social-media-restrictions-for-minors-in-ap-video-1760483.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌</video:title>
	<video:publication_date>2026-03-06T19:59:58+05:30</video:publication_date>
	<video:description>పిల్లలను సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావాల నుండి రక్షించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విధానానికి సంబంధించిన విధివిధానాలను 90 రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాలు పిల్లలను సైబర్ బెదిరింపులు, అశ్లీలత, హానికరమైన కంటెంట్ మరియు అధిక స్క్రీన్ టైమ్ వంటి దుష్ప్రభావాల నుండి కాపాడేందుకు ఉద్దేశించినవి. 13 నుండి 16 సంవత్సరాల వయస్సు పిల్లలకు నిషేధం లేదా పరిమిత ఆంక్షలు విధించాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఇలాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా చిన్నారుల ఆన్‌లైన్ భద్రతకు కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్  పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??  Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా  Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం  ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xxDzh7Nq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chandrababu-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/police-investigate-hyderabad-hit-and-run-involving-car-and-scooter-video-1760481.html</loc><video:video>
	<video:title>స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్</video:title>
	<video:publication_date>2026-03-06T19:57:30+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ హిట్ అండ్ రన్ ఘటన నగరంలో కలకలం రేపింది. ఒక కారు స్కూటీని ఢీకొట్టి సంఘటన స్థలం నుండి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనలో నీలోఫర్ డాక్టర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారు స్కూటీని ఢీకొట్టిన తర్వాత, డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్‌ను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు కృషి చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??  Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా  Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం  ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..  ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zDIUIVIn-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/scooty-accident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/iran-israel-war-fuel-panic-buying-in-india-govt-clarifies-no-oil-shortage-video-tv9d-1760473.html</loc><video:video>
	<video:title>పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??</video:title>
	<video:publication_date>2026-03-06T19:48:03+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. నిన్న తెలంగాణలోని హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా.. నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం పర్భణి, ఛత్రపతి సంభాజీ నగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోలు బంకుల ముందు భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి, ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. కేవలం వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయమే.. వారిని పెట్రోల్ బంకులవైపు పరుగులు తీసేలా చేస్తోంది. ఇక భారత ప్రభుత్వం ఇంధన సరఫరా విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి, వ్యూహాత్మక నిల్వలను వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన &#039;హార్ముజ్ జలసంధి&#039; ని మూసివేయడంతో ఈ వదంతులు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని, అయితే అవన్నీ అసత్యాలని ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతానికి పెట్రోలు బంకుల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని, వదంతుల కంటే ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా  Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం  ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..  ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం  టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/cfn-1VjuNAU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-10th-class-exams-2026-get-your-ssc-hall-ticket-via-website-or-whatsapp-video-1760470.html</loc><video:video>
	<video:title>Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా</video:title>
	<video:publication_date>2026-03-06T19:42:52+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న పరీక్షల కోసం విద్యాశాఖ హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 14న ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్‌ 16 వరకూ జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటలనుంచి పన్నెండున్నర గంటల వరకూ జరుగుతాయి. కాగా, ఈ ఏడాది 5.28 లక్షల మంది విద్యార్థులు, 2,676 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. విద్యార్ధులు తమ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి, హోమ్‌ పేజీలో &#039;SSC Hall Tickets March-2026&#039; లింక్‌పై క్లిక్ చేయండి. మీ జిల్లా, పాఠశాల పేరును ఎంచుకుని, మీ పేరు మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత &#039;Download Hall Ticket&#039; బటన్ నొక్కగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోండి. ఈసారి విద్యార్థుల కోసం సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి. ఆ తర్వాత “SSC Hall Ticket March-2026” అని టైప్ చేస్తే మీ మొబైల్‌కే హాల్ టికెట్ అందుతుంది. వైనా సందేహాలు ఉంటే 040-23230942 నంబర్‌కు 24/7 సంప్రదించవచ్చు. ఇప్పటికే హాల్ టికెట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పాఠశాలలకు పంపారు, విద్యార్థులు నేరుగా తమ స్కూల్‌లో కూడా తీసుకోవచ్చు.విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం మంచిది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ పి.వి. శ్రీహరి తెలిపారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం  ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..  ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం  టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI  Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు</video:description>
<video:category>కెరీర్ - ఉద్యోగాలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/LWEdnCsTMQ4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ssc.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sonu-sood-extends-humanitarian-aid-to-dubai-flight-passengers-video-tv9d-1760464.html</loc><video:video>
	<video:title>Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం</video:title>
	<video:publication_date>2026-03-06T19:38:50+05:30</video:publication_date>
	<video:description>కష్టాల్లో ఉన్నవారికి &#039;నేనున్నానంటూ&#039; భరోసా ఇచ్చే రియల్‌ హీరో సోనూ సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని సోనూ సూద్ కోరారు. తన ఇన్‌స్టాగ్రామ్‌కు సందేశం పంపిస్తే, తన బృందం వెంటనే స్పందించి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సహాయానికి ఎలాంటి షరతులు వర్తించవని, ఏ దేశస్థులైనా సరే కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటమే మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. &quot;ఇలాంటి సంక్షోభ సమయంలో మనుషులుగా ఒకరికొకరం అండగా ఉండటం చాలా ముఖ్యం&quot; అని సోనూ సూద్ తన సందేశంలో తెలిపారు. గతంలో కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంత ఊళ్లకు చేర్చడంలోనూ, విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడంలోనూ సోనూ సూద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ సంక్షోభంలో చిక్కుకున్న సామాన్యుల కోసం ఆయన ముందుకు రావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సంక్షోభ సమయాల్లో మానవత్వానికి అసలైన చిరునామా సోనూ సూద్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..  ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం  టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI  Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు  టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/f3IgNRlB0TI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sonu-sood-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/pratapa-reddy-donates-2-07kg-gold-crowns-to-vontimitta-kodandarama-swamy-temple-for-utsavams-video-tv9d-1760453.html</loc><video:video>
	<video:title>ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..</video:title>
	<video:publication_date>2026-03-06T19:27:55+05:30</video:publication_date>
	<video:description>&#039;రెండో భద్రాద్రి&#039;గా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి ఒక భక్తుడు భారీ విరాళం సమర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి, స్వామివారిపై తన అపార భక్తిని చాటుతూ సుమారు 2 కేజీల 70 గ్రాముల బరువున్న మూడు బంగారు కిరీటాలను కోదండరాముడికి బహుకరించారు. త్వరలో జరగనున్న స్వామివారి కళ్యాణోత్సవాల నేపథ్యంలో ఈ కానుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవ మూర్తులైన సీతారామ లక్ష్మణుల కోసం ఈ కిరీటాలను ప్రత్యేకంగా చేయించారు. శ్రీరాముడి కోసం 670 గ్రాముల బంగారంతో అందమైన కిరీటం చేయించగా.. సీతమ్మకు 750 గ్రాముల బంగారంతో చక్కని కిరీటం చేయించారు. ఇక రాముడి అనుజుడు లక్ష్మణుడైన లక్ష్మణుడికి కూడా 650 గ్రాముల బంగారంతో చూడముచ్చడైన బంగారు కిరీటం చేయించారు. ఈ కిరీటాల తయారీలో కేవలం బంగారం మాత్రమే కాకుండా, సుమారు 164 గ్రాముల మేలిమి రత్నాలను కూడా పొదిగించడం విశేషం. ఉత్సవ సమయాల్లో స్వామివారు పురవీధుల్లో ఊరేగేటప్పుడు ఈ నూతన కిరీటాలను అలంకరించనున్నారు. పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డికి ఆలయంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలోనే ఆయన మూలవిరాట్ కోసం 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా సమర్పించిన కిరీటాలతో కలిపి, ఇప్పటివరకు ఆయన ఒంటిమిట్ట ఆలయానికి మొత్తం 8.50 కేజీల బంగారాన్ని బహూకరించినట్లయింది. స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ భారీ విరాళం అందడం పట్ల ఆలయ అధికారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం  టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI  Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు  టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !  Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/zMc4yJVVTzo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ramudu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/profitable-donkey-rearing-get-50-percent-subsidy-for-milk-production-and-conservation-video-tv9d-1760451.html</loc><video:video>
	<video:title>ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం</video:title>
	<video:publication_date>2026-03-06T19:24:52+05:30</video:publication_date>
	<video:description>&quot;గంగిగోవు పాలు గరిటెడైన చాలు.. కడివెడైననేమి ఖరము పాలు&quot; అన్న మాట పాతబడిపోయింది. ఇప్పుడు గాడిద పాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశంలో అంతరించిపోతున్న గాడిదల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం &#039;నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కేవలం సాధారణ పాలు మాత్రమే కాకుండా, గాడిద పాలలోని ఔషధ గుణాలు మరియు చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాల వల్ల కాస్మెటిక్ రంగంలో వీటికి డిమాండ్ రెట్టింపు అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో లీటరు గాడిద పాలు వేల రూపాయలు పలుకుతుండటంతో, గ్రామీణ యువతకు ఇది ఒక లాభసాటి ఉపాధి మార్గంగా మారుతోంది. ఈ పథకం కింద గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల పెంపకం చేపట్టే వారికి ప్రాజెక్ట్ వ్యయంలో సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అంటే 50% సబ్సిడీ ఇస్తుంది. ప్రాజెక్టుకు ఒక కోటి రూపాయల ప్రాజెక్టు ఖర్చు అయితే, అందులో గరిష్టంగా రూ. 50 లక్షల వరకు కేంద్రం సబ్సిడీ అందిస్తుంది.రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు , సెక్షన్ 8 కంపెనీలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తోడు, మిగిలిన 50% నిధులను బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో పొందేందుకు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా కేవలం పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా, అంతరించిపోతున్న దేశీ జాతులైన గుర్రాలు, గాడిదల సంరక్షణ కూడా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ప్రాజెక్ట్ రిపోర్టులను సమర్పించి, ఈ భారీ రాయితీని వినియోగించుకోవచ్చు. దేశంలో గత పదేళ్లలో గాడిదల సంఖ్య ఆందోళనకరంగా 60 శాతం తగ్గిపోయింది. 2019 పశుగణన నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే మిగిలి ఉండటం ఈ జాతి మనుగడపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించడంతో పాటు, విశేషమైన ఔషధ గుణాలున్న గాడిద పాల ఉత్పత్తులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది. కేవలం ప్రైవేటు వ్యక్తులకే కాకుండా, ఈ జాతి సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏకంగా రూ. 10 కోట్ల వరకు భారీ నిధులను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. నిరుద్యోగులకు మరియు రైతులకు పశుసంవర్ధక రంగంలో నూతన ఉపాధి మార్గాలను చూపాలనే ఆశయంతో 2015లో ప్రారంభమైన &#039;నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్&#039;, ఇప్పుడు అరుదైన పశుజాతుల పెంపకాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మారుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI  Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు  టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !  Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..  మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1wE7I1g54Zk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/donkey.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ai-catches-cook-stealing-bangalore-engineer-uses-smart-camera-ignites-privacy-debate-video-tv9d-1760403.html</loc><video:video>
	<video:title>టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన  AI</video:title>
	<video:publication_date>2026-03-06T19:22:40+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా ఇంట్లో పని మనుషులపై లేదా వంట చేసే వారిపై నిఘా పెట్టాలంటే గంటల తరబడి సీసీటీవీ ఫుటేజీని కూర్చుని పరిశీలించాలి. ఇది ఎంతో విసుగుతో కూడుకున్న పని. కానీ, బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాత్రం ఈ శ్రమ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన వంట మనిషి చేస్తున్న తప్పులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సదరు టెక్కీ తన వంటింట్లోని కెమెరాను క్లాడ్‌ హైకూ 4.5&#039; అనే AI టూల్‌కు అనుసంధానించాడు. ఆశ్చర్యకరంగా, ఆ AI కేవలం వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, ఆమె ప్రతి కదలికను విశ్లేషించి యజమానికి రాతపూర్వక నివేదికలను పంపింది. ఆ రిపోర్టులో ఏ తేలిందంటే... రోజూ సాయంత్రం 7:12 గంటలకు రాగానే ఫ్రిడ్జ్ తెరిచి, రెండు ఆపిల్స్ తన బ్యాగ్‌లో వేసుకున్నట్లు AI సమయంతో సహా లెక్కగట్టింది. అలాగే డస్ట్‌బిన్ మూత తాకి, ముక్కు రుద్దుకున్న చేతులతోనే చపాతీలు చేయడం వంటి అనారోగ్యకరమైన పనులను క్లియర్‌గా చూపించింది. స్టవ్ వెనుక భాగాన్ని వారం రోజులుగా శుభ్రం చేయలేదని కూడా నివేదించింది. వారానికి ఒకసారి AI పంపే నివేదికలో ఎన్ని ఆపిల్స్, బ్లూబెర్రీలు మాయమయ్యాయో లెక్కలతో సహా చూపించడమే కాకుండా.. &quot;ఈ పనులకి ఆమె నెలకు రూ.4,800 బిల్లు వేస్తోంది&quot; అని యజమానికి గుర్తు చేయడం విశేషం. ఈ రిపోర్టుల ఆధారంగా ఆ టెక్కీ ఆమెను పనిలో నుంచి తొలగించాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో, టెక్నాలజీ భవిష్యత్తులో మన వ్యక్తిగత జీవితాలను ఎంత నిశితంగా గమనించబోతుందో అర్థమవుతోంది. &quot;దొంగతనం చేస్తే దేవుడు చూస్తాడో లేదో కానీ, AI మాత్రం ఖచ్చితంగా చూస్తుంది&quot; అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు, గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసే ఓపిక లేని యజమానులకు ఈ AI స్మార్ట్ అలర్ట్ ఫీచర్ ఒక వరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ స్థాయిలో నిఘా పెట్టడం వల్ల పని మనుషుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందా అనే చర్చ కూడా నెట్టింట మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు  టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !  Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..  మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్  Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/UTSjLka2w9c</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ai.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/mega-158-chiranjeevi-to-play-father-in-bobbys-emotional-action-entertainer-video-1760361.html</loc><video:video>
	<video:title>Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు</video:title>
	<video:publication_date>2026-03-06T17:26:18+05:30</video:publication_date>
	<video:description>మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 158 చిత్రంపై కీలక అప్‌డేట్‌లు బయటపడ్డాయి. దర్శకుడు బాబీతో చిరంజీవి చేయనున్న ఈ ప్రాజెక్ట్ మార్చి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమై లాక్ చేయబడింది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా బాబీ ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించనున్నారు. చిరంజీవి ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా, ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్రలో ఆయన నటించనున్నారు. ఈ సినిమా కథ కోల్‌కతా నేపథ్యంగా సాగే ఓ శక్తివంతమైన మాఫియా డ్రామాగా తెరకెక్కనుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ కథలో అత్యంత కీలక భూమిక పోషించనుంది. ఈ పాత్ర కోసం అనస్వర రాజన్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !  Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..  మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్  Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??  Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7PlXKI1c-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chiranjeevi-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/search-for-stardom-tollywoods-elusive-number-one-heroine-title-video-1760359.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !</video:title>
	<video:publication_date>2026-03-06T17:24:25+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్ కుర్చీ చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేసేవారు కరువయ్యారు. ఒకప్పుడు అనుష్క, సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు కనీసం రెండేళ్లు, మూడేళ్లు టాప్‌లో ఉన్నారు. వారి తర్వాత పూజా హెగ్డే, రష్మిక మందన తమ క్రేజ్‌తో రెండేళ్లు దూసుకెళ్లారు. ఇటీవల శ్రీలీల ఏడాదిపాటు ఇండస్ట్రీని ఊపినా, ఆ మ్యాజిక్ కొనసాగలేదు. ప్రస్తుతం నంబర్ వన్ రేసు డల్‌గా సాగుతోంది. సాయి పల్లవి బాలీవుడ్‌కు తన దృష్టిని మార్చగా, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్ వంటివారు ఒక్కట్రెండు సినిమాలతో సందడి చేస్తున్నారు. వీరంతా సీజనల్‌గా వచ్చి వెళ్తున్నారే తప్ప, పాతుకుపోయే వారు కనిపించడం లేదు. సమంత, తమన్నా, రష్మిక వంటి సీనియర్ తారలు ఇప్పుడు సీనియర్‌లుగా కొనసాగుతున్నారు. మరి టాలీవుడ్‌ను మళ్లీ శాసించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కాబోతారో చూడాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..  మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్  Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??  Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LS537V4r-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-top-heroin.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/major-updates-for-pawan-kalyans-ustaad-bhagat-singh-early-release-and-music-director-video-1760356.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..</video:title>
	<video:publication_date>2026-03-06T17:21:51+05:30</video:publication_date>
	<video:description>పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందింది. సాధారణంగా పవర్ స్టార్ సినిమాలు చెప్పిన తేదీకి వస్తే చాలు అనుకుంటున్న తరుణంలో, హరీష్ శంకర్ ఊహించని విధంగా కీలక అప్‌డేట్‌లను విడుదల చేశారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్క రోజులోనే సూపర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ మారిందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది వాయిదా పడటం కాదు, షెడ్యూల్ కంటే వారం ముందుగానే, మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది కానుకగా ఈ తేదీని ఖరారు చేశారు. ముందుగా మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 19న రాబోతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్  Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??  Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక  AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3M0JXVYc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/beyond-sankranthi-the-evolving-preferences-of-telugu-cinema-audiences-video-1760352.html</loc><video:video>
	<video:title>మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్</video:title>
	<video:publication_date>2026-03-06T17:19:57+05:30</video:publication_date>
	<video:description>ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు బాగా సెలెక్టివ్‌గా మారారని పరిశీలకులు అంటున్నారు. నిర్మాతలు సంక్రాంతి సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లే, ప్రేక్షకులు కూడా ఆ సీజన్‌లోనే థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా ఫిబ్రవరి నెలలో ఒక్క హిట్ కూడా నమోదు కాలేదు. విడుదలైన కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, వసూళ్లు రాబట్టలేకపోయాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు వాలెంటైన్ డే వీకెండ్ ఉన్నా కూడా, టాక్‌కు తగిన కలెక్షన్స్ రాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా, లాంగ్ రన్‌లో నిలబడలేకపోయింది. ఫిబ్రవరి 20న విడుదలైన సుహాస్ హే బలవంత్, ఫిబ్రవరి 28న వచ్చిన విష్ణు విన్యాసం చిత్రాల పరిస్థితి కూడా ఇదే.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??  Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక  AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం  CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/DmXGP9r9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/audiences-mind-set.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-unpacking-the-speculations-around-its-march-19th-release-and-lack-of-promotions-video-1760320.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??</video:title>
	<video:publication_date>2026-03-06T16:58:50+05:30</video:publication_date>
	<video:description>దురంధర్ 2 సినిమా విడుదలపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. మార్చి 19న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. &quot;టాక్సిక్&quot; చిత్రం వాయిదా పడటంతో, దురంధర్ 2 కూడా వాయిదా పడుతుందేమోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంత పెద్ద సినిమాకు కనీసం 15 రోజుల ప్రమోషన్లు కూడా అక్కర్లేదా అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే, &quot;టాక్సిక్&quot; సినిమా వాయిదాకు కారణమైన మధ్యప్రాచ్య ప్రభావం దురంధర్ 2పై ఉండదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే, దురంధర్ మొదటి భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల్లో నిషేధించారు. కాబట్టి, ఆ మార్కెట్ కోల్పోయినా దురంధర్ 2కు ఎలాంటి నష్టం ఉండదు. యుద్ధం కారణంగా ఈ సినిమాను వాయిదా వేసే ప్రసక్తే లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక  AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం  CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం  వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XyNLcMlA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/yashs-toxic-postponed-to-june-4-middle-east-conflict-cited-for-global-delay-video-1760316.html</loc><video:video>
	<video:title>Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..</video:title>
	<video:publication_date>2026-03-06T16:55:52+05:30</video:publication_date>
	<video:description>యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ విడుదల ఊహించని విధంగా వాయిదా పడింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 4కు వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వాయిదా పడటానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడమే. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితులు సినిమా విడుదల వాతావరణానికి ప్రతికూలంగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు. అన్ని దేశాలలోనూ పరిస్థితులు అనుకూలించినప్పుడే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్‌తో థియేటర్లలోకి రావాలని టాక్సిక్ బృందం సిద్ధమవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక  AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం  CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం  వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది  Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eT3pwSHo-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/toxic-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/financial-stress-leads-to-fatal-outcome-in-mahbubnagar-district-video-1760313.html</loc><video:video>
	<video:title>మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక</video:title>
	<video:publication_date>2026-03-06T16:52:33+05:30</video:publication_date>
	<video:description>బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం జిల్లా ప్రజలను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక సమాజంలో ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, చర్చ వ్యక్తమవుతోంది. టీవీ9 నివేదిక ప్రకారం, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన, ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్న అనేక మంది ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక కష్టాలను ప్రతిబింబిస్తుంది. ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు, మృతుడికి సంబంధించిన వివరాలు, ఆయన ఎదుర్కొన్న నిర్దిష్ట ఆర్థిక సమస్యల మూలాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై స్థానిక సంఘం, అధికార వర్గాల నుండి అందిన స్పందనలను కూడా ఈ కథనం పరిశీలిస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం  CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం  వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది  Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే  జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MXaDpgnz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mahbubnagar-suicide.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/andhra-pradesh-governments-ambitious-plan-to-reduce-power-charges-and-boost-solar-energy-video-1760165.html</loc><video:video>
	<video:title>AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం</video:title>
	<video:publication_date>2026-03-06T16:50:21+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించినట్లు ఆయన ప్రకటించారు. ట్రూ అప్ చార్జీల భారాన్ని తొలగించి, ట్రూ డౌన్ చార్జీల కింద ఒక్కొక్క యూనిట్‌కు 13 పైసలు తగ్గించడం ద్వారా ₹4,498 కోట్ల కరెంట్ భారాన్ని తొలగించిన ఘనత తమ ఎన్.డి.ఎ ప్రభుత్వానిదని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, సూర్య ఘర్ పథకం కింద ఇప్పటికే ఒక లక్ష ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చామని తెలిపారు. ఏప్రిల్, మే నెలల నాటికి ఆరు లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం  వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది  Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే  జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు  Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lbr9eGOm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chandrababu-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/andhra-pradesh-assembly-cm-chandrababu-vows-to-build-amaravati-as-global-capital-video-1760149.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం</video:title>
	<video:publication_date>2026-03-06T16:44:13+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం పురోగతిలో ఉందని ఆయన సభకు తెలిపారు. రాబోయే మూడేళ్లలో అమరావతి ఒక రూపకల్పనతో ముందుకు వస్తుందని, తదుపరి సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు తమ క్వార్టర్స్‌లో ఉండే వెసులుబాటు కలుగుతుందని సీఎం వివరించారు. ఇక్కడే మంత్రులు సహా అందరం కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది  Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే  జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు  Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్  Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7kzqlmoT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chandrababu-01.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/divorce-denied-bombay-hc-rejects-whatsapp-chats-as-sole-cruelty-evidence-video-tv9d-1760139.html</loc><video:video>
	<video:title>వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది</video:title>
	<video:publication_date>2026-03-06T13:34:38+05:30</video:publication_date>
	<video:description>భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్యతో చేసిన వాట్సప్‌ చాట్‌ల వివరాలను సమర్పించాడు. అందులో కాపురాన్ని నాసిక్‌ నుంచి పుణెకు మార్చాలని ఆమె డిమాండ్‌ చేసిందని, అత్త, వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తెలిపాడు. ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న నాసిక్‌ కోర్టు.. వాట్సప్ చాటింగ్‌ ద్వారా ఆమె భర్తపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించిందని, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్ చేసిందని, అసభ్యకర భాషను ఉపయోగించిందని తెలిపింది. క్రూరత్వం కింద అతడు విడాకులకు అర్హుడని ఉత్తర్వు ఇచ్చింది. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వకుండా ఫ్యామిలీ కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందనీ తెలిపింది. మహిళ పిటిషన్‌ ను విచారించిన బాంబే హైకోర్టు నాసిక్‌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ‘‘భర్త సమర్పించిన వాట్సప్ చాట్‌ సాక్ష్యాలను ఖండించేందుకుగానూ కుటుంబ న్యాయస్థానం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. కేవలం వాట్సప్ చాట్‌లపై ఆధారపడి, విడాకులను మంజూరు చేయలేం. ఎందుకంటే ప్రధాన సాక్ష్యాల ద్వారా నిరూపితం కాలేదు అని తెలిపింది. ఆ జంట విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా చేసిన క్రూరత్వం ఆరోపణలు పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేయలేమని అంది. గతంలో ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ కేసులో భార్యకు తన వాదనలను వినిపించేందుకు కింది కోర్టు అవకాశం ఇవ్వలేదని తెలిపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే  జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు  Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్  Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు  Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Ll2Rjv_r0Oc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/whats-app-divorce.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/chatgpt-user-boycott-2-5-million-quit-over-openais-pentagon-ai-deal-and-ethics-video-tv9d-1760136.html</loc><video:video>
	<video:title>Chat GPT: ట్రెండింగ్‌లో  &#039;బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ&#039;.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే</video:title>
	<video:publication_date>2026-03-06T13:29:57+05:30</video:publication_date>
	<video:description>AI చాట్‌బాట్ చాట్‌జీపీటీకి ఊహించని షాక్ తగులుతోంది. ఏకంగా 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని బాయ్ కాట్ చేశారు. ఉన్నట్టుండి 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని వదిలి పెట్టి ప్రత్యామ్నాయ చాట్ బాట్‍ల వైపు మొగ్గుచూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న యూజర్లు ఇలా అకస్మాత్తుగా ఆగ్రహం వెలిబుచ్చడం వెనుక అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం అసలు కారణం. ఓపెన్ ఏఐ తన ఏఐ మోడళ్లను అమెరికా రక్షణ శాఖ రహస్య నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకునేలా గత వారం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏఐ సాంకేతికతను మిలిటరీ అవసరాలకు ఇంకా నిఘా పనులకు ఉపయోగించడం నైతిక విలువలకే విరుద్ధమని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం నచ్చని యూజర్లు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా &#039;క్విట్ చాట్ జీపీటీ&#039; ఉద్యమం సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకోవడంతో పెద్ద సంఖ్యలో చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారు. తమ ఫోన్‌లలోనుంచి చాట్ జీపీటీ యాప్‌ను డిలీట్ చేసేస్తున్నారు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం గత శనివారం ఒక్కరోజే అమెరికాలో చాట్‌జీపీటీ యాప్ అన్‌ఇన్‌స్టాల్‌లు 295 శాతం పెరిగాయి. వినియోగదారుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చాలా హడావిడిగా చేశామని, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంగీకరించారు. పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు. పెంటగాన్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. నిజానికి అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్‌ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించేది. ఆంథ్రోపిక్‌ ఏఐ క్లాడ్‌ మోడల్స్‌ను అమెరికా మిలటరీ అపరిమతంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకొనేందుకు యాక్సెస్‌ ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆంత్రోపిక్‌ అంగీకరించలేదు. దాంతో ట్రంప్ ఆంథ్రోపిక్‌కు గుడ్ బై చెప్పి ఓపెన్ ఏఐ‍తో ఒప్పందం చేసుకున్నారు. ఆంథ్రోపిక్‌ నో చెబితే ఓపెన్ ఏఐ ఓకే చెప్పడం పట్ల యూజర్లు మండిపడుతున్నారు. ఈ ఒప్పందానికి నిరసనగాచాట్ జీపీటీని వదిలేసి ఆంత్రోపిక్ సంస్థకు చెందిన &#039;క్లాడ్&#039; చాట్‌బాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి క్లాడ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు  Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్  Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు  Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు  తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/08hp_7oUe3c</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chat-gpt.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/viral-holi-discover-mathuras-slipper-holi-and-kurnools-men-in-sarees-tradition-video-tv9d-1760128.html</loc><video:video>
	<video:title>జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు</video:title>
	<video:publication_date>2026-03-06T13:26:04+05:30</video:publication_date>
	<video:description>హోలీ అంటే కాముని దహనం, రంగులు చల్లుకోవడం ఇదే కదా! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఆ వింత హోలీ ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి ప్రజలు రంగులు చల్లుకుంటూనే, ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకుంటూ హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వల్ల గ్రామంలోని దుష్టశక్తులు నశిస్తాయని స్థానికుల నమ్మకం. ఈ ఆచారాన్ని ఆ గ్రామస్తులు వీడియో తీసి నెట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చెప్పు దెబ్బల హోలీ ట్రెండింగ్ గా నిలుస్తోంది. ఇదేం వింత ఆచారం బాబోయ్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే గ్రామంలో జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం మీకు కనిపిస్తుంది. ఇది వందల ఏళ్లుగా కంటిన్యూ అవుతోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని మహిళ్లలా సింగారించుకుంటారు. రతీమన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని, ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఏటా హోలీ పండుగ నాడు ఈ వింత ఆచారాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు, మొక్కులు చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్  Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు  Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు  తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు  Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7QeK5rUfqnM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/how-to-remove-holi-colors-safely-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-launches-devastating-attacks-on-israel-tel-aviv-and-ben-gurion-airport-targeted-video-1760090.html</loc><video:video>
	<video:title>Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్</video:title>
	<video:publication_date>2026-03-06T13:05:30+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన టెల్ అవీవ్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది, అక్కడి భవనాలపై విధ్వంసకర దాడులు నిర్వహించింది. అధునాతన క్షిపణులను ఉపయోగించి ఇరాన్ ఈ దాడులు చేపట్టింది, దీనితో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ జరిపిన భీకర దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 భవనాలు ధ్వంసమైనట్లుగా అధికారిక సమాచారం వెల్లడించింది. టెల్ అవీవ్‌లోని నిర్మాణాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, ఇరాన్ ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడికి పాల్పడింది. ఈ పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి, తదుపరి ఘర్షణలను నివారించడానికి దేశాలు అభివృద్ధిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్లు మరియు దౌత్య సంబంధాలపై సంభావ్య ప్రభావాన్ని చూపుతాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు  Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు  తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు  Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్  Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LKh2bE40-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-strikes-on-israel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/war-effect-indias-poultry-industry-faces-rs-5-crore-daily-losses-amidst-export-halt-video-tv9d-1760068.html</loc><video:video>
	<video:title>Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు</video:title>
	<video:publication_date>2026-03-06T12:47:57+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్య దేశాలలో కొనసాగుతున్న సంఘర్షణ భారత పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నమక్కల్ వంటి ప్రధాన కేంద్రాలు గట్టి దెబ్బతిన్నాయి. మార్చి 1, 2026 నుండి విమాన సర్వీసులు నిలిచిపోవడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాలు మూసివేయబడటంతో యూఏఈ, ఖతార్, ఒమన్ వంటి దేశాలకు కోడిగుడ్డు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. రోజుకు సుమారు 10 మిలియన్ల గుడ్లు నిలిచిపోవడంతో భారత పౌల్ట్రీ పరిశ్రమ రోజుకు అంచనాగా ₹5 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఈ ఆకస్మిక సరఫరా మిగులు కారణంగా దేశీయ గుడ్ల ధరలు పడిపోయాయి. దీంతో కోడిగుడ్డు రైతులు ఉత్పత్తి ఖర్చులను కూడా కవర్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం భారతదేశం టేబుల్ గుడ్ల ఎగుమతి ద్వారా రికార్డు స్థాయిలో మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే, సౌదీ అరేబియా ఇప్పటికే పూర్తి నిషేధం విధించింది. అంతర్జాతీయంగా మొక్కజొన్న, సోయాబీన్ సరఫరాలో అంతరాయాలు దాణా ధరలను పెంచుతున్నాయి, ఇది పౌల్ట్రీ ఉత్పత్తిదారులకు మరింత భారంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు  తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు  Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్  Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్  Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ySxLTCqA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/egg-prices.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/war-effect-how-global-tensions-drive-inflation-and-fuel-price-hikes-in-india-video-tv9d-1760076.html</loc><video:video>
	<video:title>Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు</video:title>
	<video:publication_date>2026-03-06T12:43:51+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సంఘర్షణ ప్రభావం భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా నిత్యావసరాల ధరలపై తీవ్రంగా పడుతోంది. హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల నుంచి 85 డాలర్లకు పెరిగాయి. ఇది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధ ప్రభావం కారణంగా డ్రై ఫ్రూట్స్ ధరలు ఇప్పటికే రెండింతలు పెరిగాయి. ఇతర నిత్యావసరాలైన వంట నూనెలు, పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. జెట్ ఫ్యూయల్ ధర ఒక్కరోజులోనే 20% పెరిగి విమానయాన రంగాన్ని ప్రభావితం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు  Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్  Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్  Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి  US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IypVtR4j-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/price-hike.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-gets-new-governor-shiv-pratap-shuklas-appointment-and-national-governor-changes-video-1760067.html</loc><video:video>
	<video:title>తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు</video:title>
	<video:publication_date>2026-03-06T12:37:44+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీలు, నియామక ప్రక్రియలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ విస్తృతమైన మార్పుల్లో భాగంగా శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాలు, బదిలీలు కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, మహారాష్ట్ర మరియు ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా గవర్నర్ల స్థానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థలో గణనీయమైన మార్పులకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో పలు రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో కొత్త గవర్నర్లు తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మార్పులు దేశ రాజకీయాల్లో ఒక సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగాయి. TV9 ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్  Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్  Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి  US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు  Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/I3PQ0iZz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-governor.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/viral-moment-vijay-and-trisha-attend-wedding-reception-in-matching-attire-video-tv9d-1760029.html</loc><video:video>
	<video:title>Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్</video:title>
	<video:publication_date>2026-03-06T12:22:00+05:30</video:publication_date>
	<video:description>తమిళ సినీ నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ ఇటీవల ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి కనిపించారు. ఒకే కారులో, ఒకే రంగు దుస్తులలో వారు వేదికకు చేరుకున్నారు. ఈ జంట ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళ సినీ నిర్మాత, వ్యాపారవేత్త కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో వారి హాజరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయనపై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో త్రిషతో విజయ్ పబ్లిక్ అపియరెన్స్ పలు అనుమానాలకు తావిచ్చింది. విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు ఇది ఒక ఆయుధంగా మారిన సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ బంధంపై రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ఆరోపణలకు విజయ్ ఈ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్  Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి  US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు  Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Rr8y5RUyxdw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-trisha-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/donald-trump-warns-iran-disarm-or-face-powerful-us-military-action-video-tv9d-1760025.html</loc><video:video>
	<video:title>Donald Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్</video:title>
	<video:publication_date>2026-03-06T12:20:25+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్నింగ్ వచ్చింది. ఇరాన్ తన సైన్యం ఆయుధాలు వీడాలని, లేదంటే బలమైన సైనిక చర్య తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ దూకుడు చర్యలు కొనసాగిస్తే లేదా దాడులను పెంచితే, అమెరికా శక్తివంతమైన సైనిక బలగంతో ప్రతిస్పందించవచ్చని ట్రంప్ హెచ్చరించారు. &quot;ఇరాన్ ని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం,&quot; అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అమెరికా ఇరాన్ చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని టెహ్రాన్‌ను హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి  US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు  Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/08-zaos8blA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trump-warning.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/tirumala-rules-flouted-divvela-madhuri-and-mlc-srinivas-face-backlash-over-guest-house-celebrations-video-tv9d-1760022.html</loc><video:video>
	<video:title>Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి</video:title>
	<video:publication_date>2026-03-06T12:17:29+05:30</video:publication_date>
	<video:description>తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్‌బాస్ ఫేమ్ దివ్యల మాధురి దంపతులు ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడం, వాటిని కట్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను మాధురి ఉల్లంఘించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు  Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Js0seUwWATg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/divvela-madhuri.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/united-states-attacks-iran-with-b-2-bombers-amid-escalating-tensions-video-tv9d-1760017.html</loc><video:video>
	<video:title>US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు</video:title>
	<video:publication_date>2026-03-06T12:14:16+05:30</video:publication_date>
	<video:description>అమెరికా ఇరాన్‌పై బీ-2 బాంబర్లను ఉపయోగించి వైమానిక దాడులు చేసినట్లు నివేదించబడింది, ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. యూఎస్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చేసిన ప్రకటన ప్రకారం, కేవలం 72 గంటల వ్యవధిలో ఇరాన్‌లోని 200 లక్ష్యాలపై ఈ దాడులు జరిగాయి. ఈ సైనిక చర్యను గణనీయమైనదిగా పరిగణిస్తున్నారు. బీ-2 బాంబర్లతో జరిగిన ఈ దాడులు అంతర్జాతీయ సంబంధాలపై మరియు భద్రతపై తీవ్రమైన ప్రభావాలను చూపగలవని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ నుండి మరియు ప్రపంచ శక్తుల నుండి సాధ్యమయ్యే ప్రతిస్పందనలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవచ్చు. అమెరికా చేపట్టిన ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాజా పరిణామాలు మరియు నిపుణుల విశ్లేషణల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/miTK6ZL0WpI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-b-2-bombers.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhra-pradesh-grapples-with-rising-teenage-pregnancies-a-social-crisis-unfolds-video-tv9d-1759935.html</loc><video:video>
	<video:title>Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ</video:title>
	<video:publication_date>2026-03-06T12:11:10+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదని, సామాజిక విపత్తుగా మారిందని గణాంకాలు సూచిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల వయసు గల అమ్మాయిల్లో 12.6 శాతం మంది గర్భం దాలుస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ శాతం అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యాలోపం వంటివి టీనేజ్ ప్రెగ్నెన్సీల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ప్రాథమిక విద్యతో ఆగిపోయిన అమ్మాయిల్లో గర్భధారణ రేటు 25 శాతానికి పైగా ఉండగా, ఇంటర్ పూర్తి చేసిన వారిలో ఇది 5 శాతం కంటే తక్కువగా ఉంది. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లికి రక్తహీనత, ప్రసవ సమయంలో రక్తస్రావం, ఫిట్స్ వంటి ప్రమాదాలు, శిశువుకు తక్కువ బరువు, ఎదుగుదల లోపాలు, మరణం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: సముద్రం నుంచి మిసైళ్లు సంధిస్తోన్న అమెరికా నౌక  Telangana: తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి  US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే  Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5KVmx3LxNdY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/andhra-pradesh-pregnancy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/janhvi-kapoor-visits-tirumala-temple-on-her-birthday-watch-video-1759899.html</loc><video:video>
	<video:title>Janhvi Kapoor : కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. పుట్టినరోజున శ్రీవారి దర్శనం..</video:title>
	<video:publication_date>2026-03-06T09:56:54+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కూతురు హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చిన జాన్వీ రిలయన్స్ కు చెందిన రాధేయం గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ రోజు పుట్టిన రోజు కావడంతో జాన్వీ విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. తన పిన్ని నటి మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన జాన్వీ తిరుమల చేరు కోగా నడకదారి భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇప్పుడు రామ్ చరణ్ జోడిగా పెద్ది చిత్రంలో నటిస్తుంది.ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అలాగే దేవర 2 చిత్రంలోనూ కనిపించనుంది. మరోవైపు అటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KE3pfs0G-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/janhvi-kapoor-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ustaad-bhagat-singh-pawan-kalyan-starrer-gets-new-release-date-on-march-19-video-1759736.html</loc><video:video>
	<video:title>Ustaad Bhagat Singh: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే</video:title>
	<video:publication_date>2026-03-05T22:16:21+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 26, 2026న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ఉగాది పండుగ వారాంతాన్ని పురస్కరించుకుని మార్చి 19, 2026న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంటే, ఈ చిత్రం ఒక వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ నటించిన టాక్సిక్ వాయిదా పడిన నేపథ్యంలో, దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ విడుదలను ఖరారు చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: సముద్రం నుంచి మిసైళ్లు సంధిస్తోన్న అమెరికా నౌక  Telangana: తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి  US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే  Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yVAUZe4o-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ustaad-bhagat-singh.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/operation-epic-fury-us-navy-launches-barrage-of-missiles-from-arabian-sea-video-1759734.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: సముద్రం నుంచి మిసైళ్లు సంధిస్తోన్న అమెరికా నౌక</video:title>
	<video:publication_date>2026-03-05T22:14:47+05:30</video:publication_date>
	<video:description>ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా నావికాదళం ఇరాన్‌పై తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. ఈ సంఘర్షణలో ఆరో రోజున, అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికన్ డిస్ట్రాయర్లు మరియు క్రూయిజర్‌లు సముద్రం నుంచి టోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించాయి. ఇరాన్‌లోని కీలక సైనిక సంస్థాపనలు మరియు వాయు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులు దూసుకెళ్లాయి. ఈ సముద్ర ఆధారిత దాడుల ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు ఉన్న ముప్పులను తటస్థీకరించడం మరియు వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే ఇరాన్‌లోని రెండు వేలకు పైగా లక్ష్యాలను దెబ్బతీసినట్లు అమెరికా వెల్లడించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana: తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి  US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే  Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా  Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/RoNJhLuj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-iran-war-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rajiv-rahadari-telanganas-perilous-highway-of-accidents-video-1759733.html</loc><video:video>
	<video:title>Telangana: తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి</video:title>
	<video:publication_date>2026-03-05T22:12:46+05:30</video:publication_date>
	<video:description>రాజీవ్ రహదారి ప్రస్తుతం తెలంగాణలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో ఒకటిగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించడం ప్రజలకు నిత్యం భయాందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలుపుతూ, హైదరాబాద్‌కు ప్రధాన మార్గంగా ఉన్న ఈ రహదారిపై వారానికి కనీసం మూడు నుంచి నాలుగు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది మందిని ఈ రహదారి ఇప్పటికే బలిగొంది. ముఖ్యంగా, రోడ్డు నిర్మాణంలో నిబంధనలను పాటించకపోవడం, గ్రామాలు మరియు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్లు లేకపోవడం, స్పీడ్ లిమిట్ గన్స్, సైనింగ్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 21 ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే  Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా  Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ee3vUKWp-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-high-way.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/middle-east-conflict-us-and-israel-strike-iran-amidst-escalating-tensions-video-1759729.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే</video:title>
	<video:publication_date>2026-03-05T22:11:09+05:30</video:publication_date>
	<video:description>మార్చి 5, 2026న &quot;ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ&quot; ఆరో రోజుకు చేరుకోగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌, బందర్ అబ్బాస్ పోర్టుపై దాడులు చేశాయి. ఇస్ఫాహాన్, ఖోమ్ ప్రాంతాలతో పాటు లెబనాన్‌లోని కొన్ని ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ప్రతిగా, ఇరాన్ డ్రోన్లతో విస్తృత దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, అజర్‌బైజాన్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు అమెరికా, ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా జరిగాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీలు జారీ చేశాయి. సుమారు కోటి మంది భారతీయులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అంచనా.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా  Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/0QM4pCZ1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-iran-war-03.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/ram-mandirs-impact-ayodhyas-future-as-a-developed-spiritual-centre-video-1759727.html</loc><video:video>
	<video:title>Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం</video:title>
	<video:publication_date>2026-03-05T22:05:55+05:30</video:publication_date>
	<video:description>శ్రీరామమందిరం ప్రారంభమైన తర్వాత అయోధ్య నగరం గణనీయమైన పరివర్తనకు లోనైంది. ఒకప్పుడు కేవలం నిశ్శబ్దమైన ఆలయ పట్టణంగా ఉన్న అయోధ్య, ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక మరియు ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈ మార్పులు నగర భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తికావడంతో, ఈ నగరం ప్రతి నెలా లక్షలాది భక్తులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ భారీ భక్తుల రాక నగర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇచ్చింది. రవాణా రంగం, రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం, రెస్టారెంట్లు వంటి అనేక వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా  Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/0zRBl0ap-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ayodhya-ram-mandir.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-saudi-war-2026-riyadh-declares-direct-involvement-amidst-gulf-crisis-video-tv9d-1759719.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా</video:title>
	<video:publication_date>2026-03-05T21:52:52+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్యంలో &quot;ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ&quot; ఆరో రోజుకు చేరుకోగా, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు కొనసాగించడంతో, ఈ యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో షియా వర్సెస్ సున్నీ మతపరమైన ఘర్షణగా మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో సౌదీ అరేబియా నేరుగా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/pD4UG6Un3Yw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-iran-war-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/bihar-cm-nitish-kumars-historic-exit-to-national-politics-sparks-jdu-backlash-video-tv9d-1759707.html</loc><video:video>
	<video:title>Nitish Kumar:  సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా</video:title>
	<video:publication_date>2026-03-05T21:48:24+05:30</video:publication_date>
	<video:description>బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. మార్చి 5, 2026న ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు, శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభ – ఈ నాలుగు శాసన సభలలో పనిచేయాలనే తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రాజ్యసభకు వెళుతున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన నితీష్, ఊహించని విధంగా ఈసారి కేవలం మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KszNVyk2QJ0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nitish-kumar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/todays-gold-and-silver-price-march-5th-decline-and-stability-amid-global-events-video-tv9d-1759696.html</loc><video:video>
	<video:title>Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !</video:title>
	<video:publication_date>2026-03-05T21:17:07+05:30</video:publication_date>
	<video:description>బంగారం ధరలు భారీ మార్పులకు లోనవుతున్నాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గుతున్నాయి. అదే సమయంలో రేపు ఊహించని పెరుగుదలకు రెడీ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు. అమెరికా - ఇరాన్ మధ్య వివాదం చిలికి చిలికి యుద్ధంగా మారడం ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు కొన్నిసార్లు సురక్షిత మార్గాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. కొన్నిసార్లు డాలర్ బలపడటంతో బంగారం నుంచి పెట్టుబడులను విరమించుకుంటున్నారు. ఈ క్రమంలో మార్చి 5 గురువారం కూడా బంగారం ధర తగ్గగా.. వెండి ధరమాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.980లు తగ్గి, రూ.1,63,530లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి, రూ. 1,49,900 పలుకుతోంది. వెండి కేజీ రూ.2,95,000 పలుకుతోంది. మార్చి 5, గురువారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,680 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,050 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,530 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,49,900 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,950 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,51,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,530 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xTgVtq72CQA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-today-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/upcoming-march-2026-films-will-they-conquer-expectations-amidst-challenges-video-2-1759622.html</loc><video:video>
	<video:title>టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా</video:title>
	<video:publication_date>2026-03-05T19:25:44+05:30</video:publication_date>
	<video:description>మార్చి 2026 నెలలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ తప్పదని కనిపిస్తోంది. ముఖ్యంగా మార్చి 19న దురంతర్ 2 మరియు యష్ హీరోగా రూపొందిన టాక్సిక్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొననుంది. టాక్సిక్ సినిమాపై కేజీఎఫ్ 2 తర్వాత యష్ నుంచి ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలను టాక్సిక్ ఎంతవరకు చేరుకుంటుందనే విషయంలో కొంత గందరగోళం ఉంది. దీనికి భిన్నంగా, దురంతర్ 2 బృందం మొదటి భాగం విజయం కారణంగా రిలాక్స్‌డ్‌గా ఉంది. రణ్‌వీర్ సింగ్ ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా స్థిరపడాలని, 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/yEv8iZR7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/march-movies-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/gulf-war-travel-chaos-stranded-indians-struggle-with-flight-cancellations-and-reroutes-video-1759620.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు</video:title>
	<video:publication_date>2026-03-05T19:24:10+05:30</video:publication_date>
	<video:description>యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. బెహ్రైన్, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాల నుండి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులు ఒమన్ దేశాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవాల్సి వస్తోంది. ఒమన్ రాజధాని మస్కట్ నుండి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..  US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/hRitDHcC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-war-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-gym-incident-techie-rushed-to-hospital-after-workout-collapse-video-tv9d-1759613.html</loc><video:video>
	<video:title>Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?</video:title>
	<video:publication_date>2026-03-05T19:20:36+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లో ఒక టెక్ నిపుణుడు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన స్థానికంగా ఆందోళనలకు దారితీసింది, ముఖ్యంగా వర్కౌట్‌ల సమయంలో ఆరోగ్య భద్రత మరియు జిమ్ పర్యవేక్షణపై చర్చకు దారితీసింది. టీవీ9 నివేదికల ప్రకారం, సదరు టెక్ నిపుణుడు జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య బృందం, ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతడిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..  US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా  SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/J2wAFiA8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gyn.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/indigo-flight-cancelled-at-gannavaram-airport-due-to-technical-glitch-vips-among-passengers-video-tv9d-1759608.html</loc><video:video>
	<video:title>గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు</video:title>
	<video:publication_date>2026-03-05T19:17:16+05:30</video:publication_date>
	<video:description>గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం రద్దయింది. విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు తక్షణమే విమానాన్ని రద్దు చేశారు. ఈ ఘటన గన్నవరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. సుమారు 70 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించాల్సి ఉండగా, వారిలో మంత్రి గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం వెల్లడి కావడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. విమానం రద్దు కావడంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగా, కొందరు ప్రముఖులు రోడ్డు మార్గాన పయనం అయ్యారు. విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ వసతులు చూసుకోవాలని సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..  US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా  SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్  CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zMEi4iCW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gannavaram-airport.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ntr-district-farmers-accuse-tahsildar-of-demanding-bribes-for-land-records-video-1759583.html</loc><video:video>
	<video:title>లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు</video:title>
	<video:publication_date>2026-03-05T18:40:52+05:30</video:publication_date>
	<video:description>ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్‌ కార్యాలయం ముందు మూలపాడు రైతులు, కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరులో జాప్యం, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహశీల్దార్, వీఆర్ఓ నరేంద్ర తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, పంచాయతీ వంటి ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే జిల్లా కలెక్టర్ తమ పట్ల సానుకూలంగా స్పందించినా, తహశీల్దార్ మాత్రం అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..  US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా  SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్  CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు  US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Afk9UCuR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/farmers-angry.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/no-pay-cuts-for-telangana-teachers-k-keshava-rao-addresses-concerns-video-tv9d-1759580.html</loc><video:video>
	<video:title>Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..</video:title>
	<video:publication_date>2026-03-05T18:38:03+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలకు కోత పడబోతుందనే వదంతులపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు కే. కేశవరావు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మార్చి 4, 2026న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. విద్యా కమిషన్ నివేదిక కేవలం ప్రభుత్వానికి సమర్పించిన అనేక నివేదికల్లో ఒకటి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా  SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్  CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు  US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్  టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lazpBT1a-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/teacher.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-and-israel-intensify-attacks-on-irans-military-assets-amid-sixth-day-of-war-video-tv9d-1759576.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా</video:title>
	<video:publication_date>2026-03-05T18:35:14+05:30</video:publication_date>
	<video:description>అమెరికా మరియు ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెంచుతూ ఆరో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఇరాన్ కీలక సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయిల్ ఇష్వహాన్ లోని కోమ్ ప్రాంతంలో బాలిస్టిక్ మిసైల్ లాంచర్లపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. మరోవైపు, అమెరికా దళాలు ఇరాన్ దక్షిణ భాగంలోని బందర్ అబ్బాస్‌లో ఐఆర్జీసీ నావల్ బేస్‌పై దాడులు చేశాయి. హార్మోజ్ జలసంధి మార్గానికి కీలకమైన ఈ ప్రాంతంలో బందర్-ఎ బెహరాన్, బహనార్ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇరాన్‌కు చెందిన మొబైల్ మిసైల్ ప్రయోగ వాహనాన్ని అమెరికా సైనికులు మిసైళ్లతో ధ్వంసం చేశారు. ఇరాన్ నుండి ఎదురయ్యే ముప్పును జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, ఇరాన్ ఆయుధ వ్యవస్థలను నాశనం చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత సవాల్ చేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్  CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు  US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్  టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా  టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/LNesN5Uv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-iran-war-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sonu-sood-offers-free-accommodation-to-thousands-stranded-in-dubai-amidst-2026-global-crisis-video-1759574.html</loc><video:video>
	<video:title>SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్</video:title>
	<video:publication_date>2026-03-05T18:30:16+05:30</video:publication_date>
	<video:description>మార్చి 2026లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విపత్కర పరిస్థితులలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మానవత్వం ప్రాతిపదికన, జాతీయతతో సంబంధం లేకుండా దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారికి ఉచితంగా, సురక్షితమైన వసతిని అందిస్తామని ఆయన ప్రకటించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు  US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్  టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా  టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే  Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8dIpQ6UC-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sonu-sood-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/andhra-pradesh-cm-chandrababu-naidu-unveils-new-population-management-policy-with-birth-incentives-video-1759552.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు</video:title>
	<video:publication_date>2026-03-05T17:45:58+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రస్తుత 1.5% TFRను 2.1%కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, రెండో బిడ్డ మరియు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో ₹25,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్  టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా  టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే  Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..  గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QrqkCEBP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/cm-chandrababu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-heightens-security-amid-reports-of-iran-sending-pakistani-spy-to-target-donald-trump-video-1759549.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్</video:title>
	<video:publication_date>2026-03-05T17:41:18+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక పాకిస్తానీ గూఢచారిని పంపినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఇరాన్ సైన్యం ట్రంప్‌ను మట్టుబెట్టేందుకు ఒక రహస్య ప్రణాళికను రూపొందించిందని నిఘా వర్గాలు నివేదించాయి. ఈ ప్రణాళికలో అత్యంత సమన్వయంతో కూడిన వ్యూహాలు ఉన్నాయని, అయితే వివరాలు మాత్రం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ సంచలనాత్మక వార్త అమెరికా మరియు ప్రపంచ భద్రతా ఏజెన్సీలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఇది అమెరికా-ఇరాన్ సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖుల భద్రతకు సంబంధించిన ఈ ముప్పును ఎదుర్కోవడానికి అమెరికన్ ప్లాన్ అమలులో ఉందని అమెరికా నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా  టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే  Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..  గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు  Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/F2Avdqua-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/usa-iran-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/upcoming-march-2026-films-will-they-conquer-expectations-amidst-challenges-video-1759483.html</loc><video:video>
	<video:title>టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా</video:title>
	<video:publication_date>2026-03-05T16:00:14+05:30</video:publication_date>
	<video:description>మార్చి 2026 నెలలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ తప్పదని కనిపిస్తోంది. ముఖ్యంగా మార్చి 19న దురంతర్ 2 మరియు యష్ హీరోగా రూపొందిన టాక్సిక్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొననుంది. టాక్సిక్ సినిమాపై కేజీఎఫ్ 2 తర్వాత యష్ నుంచి ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలను టాక్సిక్ ఎంతవరకు చేరుకుంటుందనే విషయంలో కొంత గందరగోళం ఉంది. దీనికి భిన్నంగా, దురంతర్ 2 బృందం మొదటి భాగం విజయం కారణంగా రిలాక్స్‌డ్‌గా ఉంది. రణ్‌వీర్ సింగ్ ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా స్థిరపడాలని, 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే  Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..  గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు  Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌  Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/svlHdJue-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/march-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/how-dance-numbers-drive-buzz-in-tollywood-films-video-1759478.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే</video:title>
	<video:publication_date>2026-03-05T15:57:30+05:30</video:publication_date>
	<video:description>తెలుగు సినిమా రంగంలో డాన్స్ నంబర్స్ ఒక వినూత్న ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న చిత్రాల విషయంలోనే కాదు, ఇటీవల విడుదలైన సినిమాలలో కూడా ఈ డాన్స్ ఫార్ములా విజయవంతంగా పనిచేస్తోంది. ఇటీవలి బ్లాక్ బస్టర్‌లలో కంటెంట్‌తో పాటు డాన్సింగ్ నంబర్స్ కూడా మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కొన్ని సందర్భాలలో, ప్లాప్ అయిన సినిమాలలో కూడా కొన్ని పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..  గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు  Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌  Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!  కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PSwy3hZT-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes-dance.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sathi-leelavathi-release-postponed-telugu-film-updates-including-vrushabha-glimpse-video-tv9d-1759476.html</loc><video:video>
	<video:title>Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..</video:title>
	<video:publication_date>2026-03-05T15:54:55+05:30</video:publication_date>
	<video:description>లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సతీ లీలావతి విడుదల వాయిదా పడింది. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వృషభ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు అభిమానుల సమక్షంలో టీజర్ విడుదల చేయనున్నారు. విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు  Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌  Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!  కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా  Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ExUiAeJ2-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sathi-leelavathi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-directors-who-squandered-golden-opportunities-and-face-career-challenges-video-tv9d-1759473.html</loc><video:video>
	<video:title>గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు</video:title>
	<video:publication_date>2026-03-05T15:52:48+05:30</video:publication_date>
	<video:description>కెరీర్‌ కష్టాల్లో ఉన్న దర్శకులకు స్టార్‌ హీరోలు, పాన్ ఇండియా సినిమాల రూపంలో లభించిన అద్భుత అవకాశాలు కొందరి చేతల్లో వృథా అయ్యాయి. ఈ గోల్డెన్‌ ఛాన్సులను సరిగా వాడుకోలేక పలువురు దర్శకులు ఇబ్బందులు పడ్డారు. ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిన మారుతి, ప్రమోషన్‌తో హైప్‌ సృష్టించినా, విడుదలయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు. ప్రభాస్‌ ఇమేజ్‌ను హ్యాండిల్‌ చేయడంలో తడబడిన మారుతి నిరాశపరిచారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కూడా డిజాస్టర్‌ తర్వాత బాలయ్యతో వచ్చిన ఛాన్సును ఉపయోగించుకోలేకపోయారు. అఖండ-2 ప్రాజెక్ట్‌ ఉన్నప్పటికీ, కనీస బజ్‌ను కూడా సృష్టించలేకపోయారు. రవితేజతో సినిమా చేసే అవకాశం వచ్చిన కిషోర్ తిరుమల కూడా సరైన కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయారు. జాతిరత్నాలు హిట్ తర్వాత అనుదీప్ కేవి, శివకార్తికేయన్‌తో తీసిన ప్రిన్స్, ఫంకీ సినిమాలతో విజయం సాధించలేకపోయారు. దీంతో ఈ దర్శకుల కెరీర్‌ మళ్ళీ ఎప్పుడు గాడిలో పడుతుందనే చర్చ జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌  Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!  కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా  Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది  Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bagjNSmy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/directors.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/janhvi-kapoors-south-indian-cinema-journey-from-devara-to-cultural-connection-video-tv9d-1759458.html</loc><video:video>
	<video:title>Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌</video:title>
	<video:publication_date>2026-03-05T15:47:23+05:30</video:publication_date>
	<video:description>శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. నటిగా గుర్తింపు పొందిన ఆమె దక్షిణాది సినీ రంగ ప్రవేశం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా శ్రీదేవికి సౌత్‌లో ఉన్న క్రేజ్ కారణంగా జాన్వీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. చివరికి, దేవర సినిమాతో జూనియర్ శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే, రామ్ చరణ్‌కు జోడీగా మరో పెద్ద చిత్రంలో నటించేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం దక్షిణాది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాలతో ఎక్కువగా మింగిల్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!  కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా  Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది  Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/2yvbkK7Q-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/janhvi-kapoor.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/stop-hair-fall-naturally-amla-murabba-benefits-and-easy-recipe-for-healthy-hair-video-tv9d-1759296.html</loc><video:video>
	<video:title>Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!</video:title>
	<video:publication_date>2026-03-05T12:38:49+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో హెయిర్‌ ఫాల్‌ అనేది కామన్‌ అయిపోయింది. కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం సాధారణమైపోయింది. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతూ.. దిగులు చెందుతూ ఉంటారు. అలాంటివారికోసం నిపుణులు ఒక చక్కని పరిష్కారం సూచిస్తున్నారు. అదేంటంటే.. కేవలం ఆహారంతో జుట్టురాలడాన్ని అరికట్టే మార్గం చెబుతున్నారు. అదేంటో చూద్దాం. ప్రకృతి ప్రసాదించిన ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ఉసిరికాయను సంజీవనిగా చెబుతారు. ఈ ఉసిరికాయ అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే జుట్టు సమస్యకు కూడా ఉసిరికాయలతోనే చెక్‌పెట్టే సులభమైన మార్గం సూచిస్తున్నారు. అదే ఉసిరికాయ మురబ్బా. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. ఉసిరికాయ మురబ్బా తయారు చేసుకోడానికి అరకిలో మంచి ఉసిరికాయలు తీసుకోండి.. అలాగే అరకిలో బెల్లం తీసుకోండి. ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించండి. ఈ ఉడికిన ఉసిరికాయలను మెత్తగా తురిమి పెట్టుకున్న అరకేజీ బెల్లం వేసి సన్నని మంటమీద ఉడికించండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఉసిరి కాయలకు బెల్లం పాకం తోడై జ్యూసీగా తయారవుతాయి. వీటిని గింజలు తీసేసి, ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. దించేముందు ఒక టీ స్పూన్‌ యాలకుల పొడి వేసి బాగా కలపండి. అంతే ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోతుంది. ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు, గొంతునొప్పి, జలుబు కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టురాలిపోతుందని దిగులు పడకుండా ఈ ఉసిరికాయ మురబ్బాని ప్రయత్నించండి. అయితే ఈ ఉసిరికాయ అందరికీ పడొచ్చు.. పడకపోవచ్చు.. దీనిని అనుసరించేముందు మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా  Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది  Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/x_GnyomK8WI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hairfall.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhras-unique-holi-men-dress-as-women-in-santhe-kudluru-for-blessings-video-tv9d-1759290.html</loc><video:video>
	<video:title>కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా</video:title>
	<video:publication_date>2026-03-05T12:31:09+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో మాత్రం హోలీ అంటే ఒక వింత ఆచారం. ఇక్కడ పురుషులు, మహిళల వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక బలమైన నమ్మకం దాగి ఉంది. ఈ గ్రామంలో హోలీ పండుగ రోజున పురుషులంతా ఆడవారిలా చీరలు కట్టుకుని, నగలు ధరించి ముస్తాబవుతారు. ఇలా మహిళా వేషధారణలో గ్రామంలో కొలువై ఉన్న రతీమన్మథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామంలో ఎటు చూసినా మహిళా రూపంలో ఉన్న పురుషులే కనిపిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. ముఖ్యంగా పెళ్లికాని వారికి వివాహం జరగాలని, సంతానం లేని వారికి పిల్లలు కలగాలని, పంటలు బాగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని మొక్కుకుంటారు. కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా మళ్ళీ చీర కట్టుకుని వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వింత ఆచారాన్ని చూడటానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల నాటి ఈ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకోవడం విశేషం.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది  Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Y1RymC7ddeU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/saree.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rare-barn-owl-rescued-in-jangaon-telangana-wildlife-discovery-on-hyd-wgl-nh-video-1759287.html</loc><video:video>
	<video:title>Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది</video:title>
	<video:publication_date>2026-03-05T12:24:35+05:30</video:publication_date>
	<video:description>జనగామ జిల్లాలో ఒక అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల కంటపడిన ఈ పక్షి, &#039;బార్న్ ఓవల్&#039; (Barn Owl) జాతికి చెందినదిగా అధికారులు గుర్తించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో కొందరు బాటసారులకు రోడ్డు పక్కన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక పక్షి కనిపించింది. గోధుమ, బంగారం మరియు తెలుపు వర్ణాల కలయికతో మెరిసిపోతున్న ఆ పక్షిని చూడగానే వారు అప్రమత్తమయ్యారు. అది సాధారణ పక్షి కాదని గుర్తించి, వెంటనే దానిని ఒక బాక్స్‌లో భద్రపరిచి జనగామ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. పక్షిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని, పక్షిని పరిశీలించారు. దీని ముఖం గుండె ఆకారంలో ఉండి, ఎంతో ఆకర్షణీయంగా ఉందని, దీని శాస్త్రీయ నామం &#039;టైటో ఆల్బా&#039; అని, ఈ జాతి పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని, పర్యావరణ సమతుల్యతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ పక్షిని సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరుదైన పక్షిని కాపాడి బాధ్యత చాటుకున్న బాటసారులను అధికారులు, పోలీసులు అభినందించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/YT1lOhlMddA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rare-bird.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/dry-fruit-prices-soar-eluru-tanuku-markets-face-impact-of-middle-east-crisis-video-tv9d-1759279.html</loc><video:video>
	<video:title>Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర</video:title>
	<video:publication_date>2026-03-05T12:19:07+05:30</video:publication_date>
	<video:description>గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఓడరేవులు మూతపడటంతో భారత్‌కు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏలూరు, తణుకు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు భారీగా పెరిగాయి. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేజీ రూ.2000లు పలికిన పిస్తా ధర ఇప్పుడు రూ.2,200లు పలుకుతోంది. కేజీ పిస్తా సాల్ట్‌ రూ.1100 నుంచి రూ.1300లకు పెరిగింది. అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, చాబహార్ ఓడరేవులు మూసివేయడంతో సముద్ర మార్గం ద్వారా జరగాల్సిన దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల వల్ల అఫ్ఘానిస్థాన్ నుండి రావాల్సిన సరుకుపై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో పాటు ఉగాది, శ్రీరామనవమి పండుగలు దగ్గర పడుతుండటంతో డ్రై ఫ్రూట్స్ డిమాండ్ పెరిగింది.సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హోల్‌సేల్ వ్యాపారులు ధరలను పెంచేశారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్-వెజ్ వంటలు, జ్యూస్ సెంటర్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో సామాన్యులు డ్రై ఫ్రూట్స్ కొనాలంటేనే భయపడుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Zxt783peWL8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dry-fruits.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/srikakulam-gas-leak-major-train-disaster-averted-at-tilaru-station-due-to-quick-response-video-tv9d-1759274.html</loc><video:video>
	<video:title>గూడ్స్ రైలులో గ్యాస్ లీక్.. ఆ తర్వాత</video:title>
	<video:publication_date>2026-03-05T12:16:19+05:30</video:publication_date>
	<video:description>జిల్లాలోని తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం HPCL రిఫైనరీ నుండి హౌరా వైపు వెళ్తున్న గ్యాస్ గూడ్స్ రైలులోని ఒక వ్యాగన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ముప్పు తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సమీపంలో ప్రయాణిస్తుండగా, రైలు ఇంజన్ నుండి 16వ వ్యాగన్ పైభాగంలో గ్యాస్ లీక్ అవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు లీక్ అయిన వ్యాగన్ వెనుక ఉన్న బోగీలను వేరు చేసి, ఇంజన్‌ను కొంత ముందుకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నిపుణులైన టెక్నీషియన్ల సహాయంతో లీకేజీని అరికట్టారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే రైలును తిరిగి పంపించారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. అధికారులు సకాలంలో స్పందించడం వల్ల భారీ అగ్నిప్రమాదం జరగకుండా నివారించగలిగారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QDKC_Z7CCbI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gas-leaks.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/ap-womens-commission-social-media-low-awareness-fueling-teen-pregnancies-in-palnadu-kurnool-video-tv9d-1759180.html</loc><video:video>
	<video:title>మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే</video:title>
	<video:publication_date>2026-03-05T12:10:40+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం కలవరపెడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్నాడు, కర్నూలు జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా ఉన్నాయని, విజయవాడ GGH నుంచి కూడా పూర్తి డేటా సేకరిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితుల మాయమాటలు నమ్మి అమ్మాయిలు ఇళ్లను వదిలి వెళ్తున్నారని, మిస్సింగ్ కేసులు నమోదై పోలీసులు వారిని కనిపెట్టేలోపే ప్రెగ్నెన్సీ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.చదువు లేని తల్లిదండ్రులు ఉండటం, అవగాహన లోపంతో తొందరగా పెళ్లిళ్లు చేయడం కూడా దీనికి కారణమని, అందుకే పేరెంట్స్‌కు పిల్లల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామంటున్న మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ శైలజ తో ఫేస్‌ టు ఫేస్‌  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం  Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/NRnWR7NPabA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/marriages.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/epfo-maintains-8-25-percent-pf-interest-for-2025-26-key-reforms-announced-video-tv9d-1759175.html</loc><video:video>
	<video:title>EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..</video:title>
	<video:publication_date>2026-03-05T10:03:57+05:30</video:publication_date>
	<video:description>దేశవ్యాప్తంగా ఉన్న 7.8 కోట్లకు పైగా ఉద్యోగుల భవిష్య నిధి చందాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 239వ సమావేశంలో ఈ కీలక తీర్మానం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే పీఎఫ్ వడ్డీ రేటే అత్యధికంగా ఉండటం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ఓపై రూ.944 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, గతేడాది ఉన్న రూ.5,480 కోట్ల మిగులు నిధులతో ఆ నష్టాన్ని భర్తీ చేయనున్నారు. తద్వారా మరో రెండు మూడేళ్ల పాటు చందాదారులకు స్థిరమైన రాబడిని అందించే సామర్థ్యం సంస్థకు ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, 36 నెలలుగా ఎటువంటి జమ లేని &#039;ఇన్‌యాక్టివ్&#039; ఖాతాలకు మాత్రం వడ్డీ లభించదు. ఈ సమావేశంలో వడ్డీ రేటు నిర్ణయంతో పాటు పలు కీలక సంస్కరణలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను గుర్తింపు పొందిన ట్రస్టుల సమస్యల పరిష్కారానికి &#039;వన్-టైమ్ అమ్నెస్టీ స్కీమ్&#039;ను ప్రకటించింది. దీని కింద జరిమానాలపై మినహాయింపులతో ఆరు నెలల గడువు ఇచ్చారు. దీనివల్ల 100కు పైగా వ్యాజ్యాలు పరిష్కారమవుతాయని అంచనా. అలాగే, ఈపీఎఫ్ మినహాయింపుల కోసం సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రక్రియలను డిజిటలైజ్ చేసి, భారాన్ని తగ్గించనున్నారు. దీంతో పాటు సామాజిక భద్రతా కోడ్ 2020 కింద కొత్త పథకాలు, క్రియారహిత ఖాతాల్లో క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా ప్రారంభించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ప్రకటించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం  Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/jxFI0_RqNQI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/epfo.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/nellore-farmers-dragon-fruit-revolution-artificial-lights-yield-off-season-profits-video-tv9d-1759173.html</loc><video:video>
	<video:title>Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!</video:title>
	<video:publication_date>2026-03-05T10:02:14+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా పంటలు సూర్యరశ్మితో పెరుగుతాయని మనకు తెలుసు. కానీ, ఒక రైతు మాత్రం సూర్యుడితో పనిలేకుండా రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో పంట పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రైతు పిచ్చిరెడ్డి, అనంతసాగరం మండలం గోవిందపల్లిలో చేస్తున్న ఈ &#039;లైటింగ్&#039; వ్యవసాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా నవంబర్ నాటికి కోతకు వస్తుంది. అయితే, ఆ సమయంలో అందరి రైతుల పంట ఒకేసారి మార్కెట్‌లోకి రావడంతో ధర పడిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పిచ్చిరెడ్డి ఒక ఉపాయం ఆలోచించారు. ఉద్యానవన శాస్త్రవేత్తల సలహా మేరకు, మొక్కలకు సూర్యకాంతి తక్కువగా ఉండే శీతాకాలంలో అక్టోబర్ నుండి రాత్రి వేళల్లో కృత్రిమ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల మొక్కలు నిరంతరం సూర్యకాంతి అందుతున్నట్లుగా భావించి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే కాపుకు వస్తున్నాయి. అన్ సీజన్‌లో మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ కొరత ఉంటుంది కాబట్టి, మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతు పిచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తూ, నీటి వినియోగాన్ని కూడా తగ్గించారు. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లాభాలు పొందవచ్చని, తోటను చిన్న పిల్లల్లా సంరక్షిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆయన నిరూపిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం  Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9gO-TH4bA1Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dragon-fruit.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kadapa-mystery-giant-sinkhole-appears-in-farm-terrifies-farmers-and-spurs-probe-video-tv9d-1759170.html</loc><video:video>
	<video:title>పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా</video:title>
	<video:publication_date>2026-03-05T09:59:36+05:30</video:publication_date>
	<video:description>ప్రశాంతంగా ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా భారీ గొయ్యి ప్రత్యక్షం కావడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడప నగరానికి సమీపంలోని కాజీపేట మండలం, చెముళ్లపల్లి గ్రామ పరిధిలోని సి.కొత్తపేట పొలాల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సి.కొత్తపేట గ్రామ రైతులు ఎప్పటిలాగే పనులు చేసుకునేందుకు తమ పొలాలకు వెళ్లారు. అలా వెళ్లిన వారికి తమ పొలంలో ఒక పెద్ద గుంత కనిపించింది. ఉన్నట్టుండి విచిత్రంగా పొలంలో పెద్ద గుంత కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. సుమారు రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ గొయ్యి, దాదాపు 15 నుండి 20 అడుగుల లోతు వరకు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ గొయ్యి అడుగు భాగంలో నీరు కనిపిస్తోంది. సాధారణంగా భూమి కుంగిపోవడం వంటి ఘటనలు అడపాదడపా విన్నా.. ఇంత లోతైన గొయ్యి పడటం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గతంలో అక్కడ బావి తవ్వడం వల్ల భూమి కుంగిపోయిందా? లేక భూగర్భంలో మార్పుల వల్ల ఈ గొయ్యి ఏర్పడిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే, ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడం కోసం అక్కడి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఉన్నట్టుండి భూమిలో ఇంత పెద్ద రంధ్రం పడటంతో, సాగు పనులకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. భూసారం తగ్గి ఇలా జరిగిందా లేక మరేదైనా కారణమా అని చర్చించుకుంటున్నారు. అధికారులు క్లారిటీ ఇచ్చే వరకు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని స్థానికులు నిర్ణయించుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం  Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Q94FPU6VQLw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/hole.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/frog-swallows-snake-in-eluru-shocking-reverse-hunt-goes-viral-from-dwaraka-tirumala-temple-video-1759166.html</loc><video:video>
	<video:title>Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం</video:title>
	<video:publication_date>2026-03-05T09:54:52+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా పామును చూడగానే కప్ప గడగడలాడుతుంది.. ప్రాణభయంతో పారిపోతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది! వేటాడాల్సిన పామే బాధితురాలిగా మారింది.. ఆహారం కావాల్సిన కప్పే వేటగాడిగా అవతారమెత్తింది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి మాధవుని కుంట వద్ద జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే సామెత మనకు తెలుసు. కానీ ఇక్కడ కప్పకు వచ్చిన కోపం పాము ప్రాణాల మీదకు తెచ్చింది. సాధారణంగా పాములు కప్పలను మింగడం ప్రకృతి సహజం. కానీ, ఈ ఘటనలో ఒక చిన్న కప్ప ఏకంగా ఒక పామునే నోటకరిచి మింగేయడానికి ప్రయత్నించింది. తన శరీరం కంటే పెద్దగా ఉన్న పామును ఏమాత్రం భయం లేకుండా నోటితో గట్టిగా పట్టుకుంది. ప్రాణం మీదకు వస్తే ఏదైనా తెగిస్తుందన్నట్లు.. తనకు ఎదురైన పామును ఆ కప్ప వదలలేదు. పామును సగానికి పైగా మింగేసిన కప్ప, తోక భాగం వచ్చేసరికి పొట్ట నిండిపోవడంతో ఆగిపోయింది. అటు మింగలేక, ఇటు బయటకు వదలలేక ఆ కప్ప పడిన పాట్లు చూసి స్థానికులు విస్తుపోయారు. కాలువలో జరిగిన ఈ పోరాటాన్ని చూసిన భక్తులు, స్థానికులు ఆశ్చర్యంతో తమ ఫోన్లలో బంధించారు. కలికాలం అంటే ఇదేనేమో.. కప్ప వచ్చి పామును కరుస్తోంది అంటూ సరదాగా వ్యాఖ్యానించుకున్నారు. ప్రస్తుతం ఈ &#039;రివర్స్ వేట&#039;కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Kt5VVKQk5CU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/walking-after-meals-maximize-digestion-burn-calories-experts-guide-on-timing-and-benefits-video-tv9d-1759146.html</loc><video:video>
	<video:title>Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?</video:title>
	<video:publication_date>2026-03-05T09:37:29+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది.. ఫిట్ గా ఉండేందు చాలామంది చిన్నపాటి వ్యాయామాలు, నడక, యోగా లాంటివి చేస్తున్నారు. ఇంకా చాలా మంది తిన్న వెంటనే నడకకు వెళతారు. ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి, బరువుగా అనిపించకుండా నిరోధించడానికి సహాయపడుతుందని వారు విశ్వసిస్తారు. ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారు భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం చాలా అవసరమని భావిస్తారు. గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకాన్ని నివారించడానికి కూడా చాలామంది ఈ అలవాటును అనుసరిస్తారు. అయితే, ప్రతి వ్యక్తి జీర్ణ సామర్థ్యం ఒకేలా ఉండదు. వారి శరీర అవసరాలు కూడా మారవచ్చు. ప్రస్తుత కాలంలో, ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరు ఫోకస్‌ చేస్తున్నారు. అందులో భాగంగా భోజనం తర్వాత నడవడం అలవాటు చేసుకుంటున్నారు. భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే, సరైన సమాచారం లేకుండా ఏదైనా అలవాటును అలవర్చుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అందువల్ల, నడవడానికి సరైన సమయం, పద్ధతిని తెలుసుకోవడం ముఖ్యం.. అవేంటో తెలుసుకుందాం.. భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం సాధారణంగా కరెక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే, శరీరంలోని రక్త ప్రవాహంలో ఎక్కువ భాగం జీర్ణవ్యవస్థ వైపు మళ్ళించబడుతుంది.. తద్వారా జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. అందువల్ల, వెంటనే వేగంగా నడవడం లేదా కఠినమైన కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది కొంతమందిలో కడుపు నొప్పి, బరువు లేదా ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. అయితే, కొన్ని నిమిషాలు తేలికగా, నెమ్మదిగా నడవచ్చు అంటున్నారు. ఈ సందర్భంలో, తిన్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు తీరికగా, నెమ్మదిగా నడవడం మంచి ఎంపిక కావచ్చు. ముఖ్యంగా మీరు భారీ భోజనం తిన్నట్లయితే, చాలా వేగంగా లేదా ఎక్కువసేపు నడవడం మంచిదికాదంటున్నారు. భోజనం తర్వాత 10 నుండి 20 నిమిషాలు తేలికపాటి నడక సరిపోతుందని చెబుతారు. జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలగకుండా నెమ్మదిగా నడవడం ఉత్తమం. భోజనం ఎక్కువగా ఉంటే, 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తేలికపాటి నడకకు తిరిగి వెళ్లండి. రోజూ క్రమం తప్పకుండా, సమతుల్యంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తర్వాత తేలికగా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ లేదా బరువు తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తక్కువ వేగంతో నడవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.క్రమం తప్పకుండా అలవాటు పడటం వల్ల బరువు నియంత్రణ –జీవక్రియ మెరుగు పడుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు  US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??  గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్  Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xjK8M7pnAAk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/walking.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unpacking-the-2026-blood-moon-a-scientific-perspective-video-1759027.html</loc><video:video>
	<video:title>Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు</video:title>
	<video:publication_date>2026-03-04T22:48:54+05:30</video:publication_date>
	<video:description>2026 మార్చి 3న సంభవించే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్ అని కూడా పిలువబడే ఈ ఖగోళ సంఘటన, భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడుతుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. చంద్రుడి రంగులో మార్పులు వాతావరణ సాంద్రత వంటి అంశాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశాన్ని కల్పిస్తాయి, దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు నిర్వహించవచ్చు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు  US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??  గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్  Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/64G0TwfH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/blood-moon-2026.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/telangana-rajya-sabha-polls-brs-dilemma-and-congresss-bid-for-two-seats-video-1759031.html</loc><video:video>
	<video:title>తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు</video:title>
	<video:publication_date>2026-03-04T22:47:03+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింగ్వికి కేటాయించిన కాంగ్రెస్, రెండో స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పోటీపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా 27 మందికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని చూస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??  గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్  Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7avbO0KJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajyasabha-polls.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/irans-advanced-missile-arsenal-capabilities-and-deployment-in-conflict-video-1759029.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??</video:title>
	<video:publication_date>2026-03-04T22:43:57+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి రూపొందించబడిన ఖైబర్ షెకాన్ క్షిపణి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. మొబైల్ లాంచర్ల ద్వారా ప్రయోగించదగిన ఘదర్ క్షిపణి 1800 కిలోమీటర్ల పరిధితో అందుబాటులో ఉంది. ఇమాద్ మొదటి గైడెడ్ క్షిపణిగా 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్  Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??  Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్  Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/XwCGESAw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-usa.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-non-stop-filming-updates-on-mahesh-babu-prabhas-ram-charan-and-more-video-1759017.html</loc><video:video>
	<video:title>గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్</video:title>
	<video:publication_date>2026-03-04T22:12:15+05:30</video:publication_date>
	<video:description>వేసవి కాలం ప్రారంభమై ఎండలు మండుతున్నప్పటికీ, టాలీవుడ్ హీరోలు షూటింగ్స్ ఆపట్లేదు. ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ స్టార్ హీరోలు లొకేషన్లలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ హీరోల సినిమాల చిత్రీకరణ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పారడైజ్ మరియు శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్‌లు హలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్నాయి. దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ పనులు కూడా అక్కడే కొనసాగుతున్నాయి. మరోవైపు, ప్రభాస్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ రామచంద్రాపురం ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతోంది. ప్రభాస్ లేకుండా కల్కి-2 షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??  Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్  Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా  Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/G1jRmyaI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi-shooting.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakonda-and-rashmika-mandanna-set-new-trend-with-extended-wedding-festivities-video-2-1759016.html</loc><video:video>
	<video:title>Rashmika-Vijay: రూల్‌ బ్రేక్‌ చేసిన విరోష్‌.. రిసెప్షన్‌కి అంతా రెడీ</video:title>
	<video:publication_date>2026-03-04T22:10:04+05:30</video:publication_date>
	<video:description>పెళ్లంటే సాధారణంగా కొన్ని రోజుల పండుగ. అయితే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఈ సంప్రదాయాన్ని అధిగమించి, తమ వివాహ వేడుకలను సుదీర్ఘ సంబరంగా మార్చింది. నార్త్ సెలబ్రిటీల తరహాలో, అంతకంటే ఒక అడుగు ముందుకేసి, ఈ విరోష్ జంట డెస్టినేషన్ మ్యారేజెస్‌ను పునర్నిర్వచించింది. ఉదయ్‌పూర్‌లో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలతో పాటు, వివాహానంతరం కూడా ఈ జంట తమ వేడుకలను కొనసాగించింది. హైదరాబాద్‌లో దేవాలయ సందర్శనలు, అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక, విజయ్ దేవరకొండ స్వస్థలంలో ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తమ కెరీర్ పరంగా రణబలి సినిమాలో పెళ్లి పాటను కూడా సకాలంలో విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??  Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్  Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా  Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్  Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wgxMIjE6-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmik-vijay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ram-charans-peddi-vs-dhanushs-kura-the-april-30th-rural-box-office-battle-video-1759013.html</loc><video:video>
	<video:title>Charan-Dhanush: చెర్రీ - ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??</video:title>
	<video:publication_date>2026-03-04T22:15:00+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం ఒకే తేదీన విడుదలవుతున్న రెండు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే తరహా పరిస్థితి ఏప్రిల్ 30న కూడా ఏర్పడనుంది. ఈ తేదీన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ చికీరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ కూడా విడుదలైంది. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి వంటి రామ్ చరణ్ డైలాగ్‌లు ప్రేరణగా నిలుస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ నటనను రంగస్థలంలో చూసిన ప్రేక్షకులు, పెద్దిలో కొత్త వైవిధ్యాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్  Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా  Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్  Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా  హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/biIxYeEc-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhanush-charan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-sequel-paves-way-for-akshay-kumars-bhoot-bungla-trailer-debut-video-1759011.html</loc><video:video>
	<video:title>Dhurandhar: ధురంధర్ సీక్వెల్ తో భూత్ బంగ్లా ట్రైలర్ రిలీజ్</video:title>
	<video:publication_date>2026-03-04T22:02:34+05:30</video:publication_date>
	<video:description>మనం సోలోగా ఎదిగితే ఏం గొప్ప? మనతో పాటు ఇంకొందరికి హెల్ప్ చేస్తేనే కదా పరమార్థం అని భావించిన మిస్టర్ ధురంధర్, ఈసారి అక్షయ్ కుమార్ కు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ధురంధర్ సీక్వెల్ తో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా సినిమా ట్రైలర్ ను కలిపి విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. అక్షయ్ కుమార్ మచ్ అవైటెడ్ మూవీ భూత్ బంగ్లా ట్రైలర్ కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రేక్షకులకు మరింత వాల్యూని అందించే లక్ష్యంతో, ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ తో పాటు భూత్ బంగ్లా ట్రైలర్‌ను అటాచ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Allu Arjun: బన్నీతో బాసిల్‌.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా  Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్  Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా  హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు  Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/h9RCnj4K-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/allu-shirishs-pre-wedding-reception-allu-arjun-and-basil-josephs-viral-photo-sparks-collaboration-buzz-video-1759009.html</loc><video:video>
	<video:title>Allu Arjun: బన్నీతో బాసిల్‌..  మరి స్టోరీ కనెక్ట్ అయిందా</video:title>
	<video:publication_date>2026-03-04T22:01:07+05:30</video:publication_date>
	<video:description>అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ రిసెప్షన్‌లో ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిన్నల్ మురళి దర్శకుడు బాసిల్ జోసెఫ్ కలిసి ఉన్న ఫోటో అల్లు ఆర్మీతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్  Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా  హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు  Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??  Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cHql5pi8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/allu-arjun-basil-joseph.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/salaar-part-2-producer-vijay-confirms-soon-to-begin-production-for-prabhas-starrer-video-1758993.html</loc><video:video>
	<video:title>Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్</video:title>
	<video:publication_date>2026-03-04T22:00:57+05:30</video:publication_date>
	<video:description>ప్రభాస్ గురించి వార్తలు లేకుండా సినిమా విశేషాలు అసంపూర్ణంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం. డార్లింగ్ ప్రభాస్ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడకపోయినా, ఏదో ఒక వైపు నుంచి ఆయన ప్రాజెక్టుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇటీవల, &quot;కాన్సార్&quot; విశేషాలతో నిర్మాత అభిమానులలో కొత్త ఉత్సాహం నింపారు. యాక్షన్ సినిమాలలో పునరావృత విలువ ఉన్న సబ్జెక్టులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రభాస్‌కు అలాంటి అదృష్టం సలార్ రూపంలో వరించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని &quot;కాన్సార్&quot; అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా  హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు  Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??  Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్  Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7ist8wIs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/megastar-chiranjeevis-film-achieves-historic-50-day-run-in-109-centres-video-1758960.html</loc><video:video>
	<video:title>Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా</video:title>
	<video:publication_date>2026-03-04T21:17:36+05:30</video:publication_date>
	<video:description>సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో టాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఈ సినిమా కేవలం కలెక్షన్ రికార్డులను సృష్టించడమే కాకుండా, చాలా ఏళ్లుగా విస్మరించబడిన కొన్ని పాత సాంప్రదాయాలను కూడా తిరిగి గుర్తు చేసింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు  Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??  Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్  Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..  GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VtKZbPXy-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/chiranjeevi-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pan-indian-appeal-why-tamil-stars-are-collaborating-with-telugu-filmmakers-video-1758959.html</loc><video:video>
	<video:title>హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు</video:title>
	<video:publication_date>2026-03-04T21:15:49+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకు కేంద్ర బిందువుగా మారింది. దీనితో ఇతర భాషల నటీనటులు, ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగు దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తెలుగు-తమిళ కాంబినేషన్‌లలో రూపొందుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. వరుస పరాజయాల నుంచి బయటపడటానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ సాయం తీసుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఆయన నటించనున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??  Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్  Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..  GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/GRUBUHOw-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tamil-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ram-charans-peddi-new-single-and-april-30-release-confirmed-dispelling-rumours-video-1758954.html</loc><video:video>
	<video:title>Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??</video:title>
	<video:publication_date>2026-03-04T21:14:12+05:30</video:publication_date>
	<video:description>రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో అప్డేట్‌తో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే స్పందన లభించింది. ఇప్పుడు వాటిని మించిపోయే రేంజ్‌లో రై రై రారా అనే మరో సింగిల్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ నయా అప్డేట్‌తో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఎన్నో అనుమానాలకు టీమ్ చెక్ పెట్టింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్  Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..  GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/W3U7G0Tv-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/peddi-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/nanis-dedication-shoots-despite-injury-plus-latest-tollywood-updates-video-1758948.html</loc><video:video>
	<video:title>Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్</video:title>
	<video:publication_date>2026-03-04T21:12:19+05:30</video:publication_date>
	<video:description>ఈటీ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ ప్రకారం, టాలీవుడ్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల విజయ్ సొంతూరు తుమ్మనపేటలోని ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, దర్శకుడు కార్తీక్ దండు పుట్టినరోజు సందర్భంగా హీరో నాగచైతన్య స్పెషల్ వీడియోను విడుదల చేశారు. వృషభకర్మ సినిమా కోసం కార్తీక్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా జర్నీ తనకు ఎంతో స్పెషల్ అని చైతు పేర్కొన్నారు. కార్తీక్ దండుకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న విడుదల కానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..  GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/A1mMrCT9-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/nani-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/priyanka-chopras-unofficial-updates-spark-varanasi-movie-speculation-video-1758923.html</loc><video:video>
	<video:title>Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..</video:title>
	<video:publication_date>2026-03-04T21:09:59+05:30</video:publication_date>
	<video:description>రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా వారణాసి సినిమా విషయంలో ప్రస్తుతం అనధికారిక అప్‌డేట్స్‌ ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. రాజమౌళి ఎంత సీక్రెట్‌గా ఉంచుతున్నా, టీమ్ నుంచి లీకులు వస్తున్నాయని, ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇస్తున్న అప్‌డేట్స్‌ గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అప్‌డేట్స్‌ లీకులా లేక ప్రణాళికలో భాగమా అనే చర్చ మొదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5RcMymFY-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/varanasi.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabads-imam-khomeini-road-tracing-iran-connections-amidst-global-tensions-video-tv9d-1758884.html</loc><video:video>
	<video:title>GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?</video:title>
	<video:publication_date>2026-03-04T20:23:10+05:30</video:publication_date>
	<video:description>ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వైపు ఆందోళనగా చూస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన భాగ్యనగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఏకంగా &#039;ఖమేనీ&#039; పేరుతో ఒక రోడ్డు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7, సరిగ్గా GVK One మాల్ ఎదురుగా ఉన్న రహదారిని అధికారికంగా &#039;ఇమామ్ ఖమేనీ రోడ్&#039; అని పిలుస్తారు. ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఉండటంతో, కుతుబ్ షాహీల కాలం నుండి ఇరాన్-హైదరాబాద్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలకు గుర్తుగా అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ పేరు పెట్టింది. అయితే ఇది ప్రస్తుత నేత అలీ ఖమేనీ పేరు మీద కాకుండా, ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖమేనీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినదట. ఇరాన్ అగ్రనేత ఖమేనీ పూర్వీకులకు ఉత్తరప్రదేశ్‌తో బలమైన సంబంధాలు ఉండేవట. ఆయన తాతలు యూపీలోని బారాబంకి జిల్లా నుండి 19వ శతాబ్దంలో ఇరాన్‌కు వలస వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. తాజాగా ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అలీ ఖమేనీ కుటుంబ సమేతంగా మరణించడంతో, పాత జ్ఞాపకాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. నగరంలోని ఈ రోడ్డు పేరు గురించి ఇప్పటివరకు తెలియని నెటిజన్లు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం  ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే  కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/bnaMjqmQ-q0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gvk-mall-road.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/hyderabad-steel-bridge-safety-saidabad-santosh-nagar-project-endangers-public-video-tv9d-1758881.html</loc><video:video>
	<video:title>పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం</video:title>
	<video:publication_date>2026-03-04T20:13:00+05:30</video:publication_date>
	<video:description>నగర అభివృద్ధి పేరుతో సాగుతున్న పనులు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని సైదాబాద్ నుండి సంతోష్ నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. నిర్మాణ రంగంలో పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగిస్తున్న భారీ ఐరన్ మెటీరియల్‌ను సరైన రక్షణ కవచాలు లేకుండా పైభాగంలో అమర్చుతున్నారు. కింద నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పైనుంచి చిన్న ఇనుప ముక్క జారి పడినా కింద వెళ్లే వాహనదారుల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని జనం భయపడుతున్నారు. నిర్మాణ ప్రాంతంలో ఉండాల్సిన హెచ్చరిక బోర్డులు గానీ, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ప్రయాణికులే కాదు, అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఎంతో ఎత్తులో పని చేస్తున్నప్పటికీ వారు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భారీ క్రేన్లు, ఐరన్ లోడ్‌లతో పనులు జరుగుతున్నా.. కనీస బారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నగర అభివృద్ధి అవసరమే, కానీ అది ప్రజల ప్రాణాల మీదకు రాకూడదు. ఏదైనా జరగకూడనిది జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందే మేల్కొని కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మరియు ట్రాఫిక్ విభాగం తక్షణమే ఈ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతను నిర్ధారించాలని కోరుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే  కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/XDdX7Jg_3dY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/old-city.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/yadadri-holi-tragedy-mother-kills-2-children-commits-suicide-in-gollagudem-village-due-to-family-disputes-video-tv9d-1758875.html</loc><video:video>
	<video:title>ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-04T20:11:14+05:30</video:publication_date>
	<video:description>దేశమంతా హోలీ రంగుల సంబరాల్లో మునిగితేలుతుంటే, ఆ గ్రామంలో మాత్రం విషాదం అలముకుంది. నవమాసాలు మోసి కన్నబిడ్డలను, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే.. పసికందుల ప్రాణాలు తీసి, తాను కూడా అనంత లోకాలకు వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గొల్లగూడెంకు చెందిన రైల్వే ఉద్యోగి మేకల మహేశ్ యాదవ్‌కు, ఐశ్వర్యకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె, పది నెలల కుమారుడు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా దంపతుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాయి. మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్లిన ఐశ్వర్యను, పెద్దమనుషులు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు. కానీ, క్షణికావేశం ఆ తల్లి విచక్షణను హరించింది. అందరూ నిద్రపోతున్న సమయంలో, అభం శుభం తెలియని పసిప్రాణాలను దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లారేసరికి విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, పాలు తాగే పసికందులని కూడా చూడకుండా ప్రాణాలు తీయడం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోలీ రోజున జరిగిన ఈ విషాదంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/_0_Z9AoC6qs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/mother-kids.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/bhadradri-kothagudem-rare-goat-kid-with-severe-deformities-survives-amazes-locals-video-tv9d-1758871.html</loc><video:video>
	<video:title>కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం</video:title>
	<video:publication_date>2026-03-04T20:09:27+05:30</video:publication_date>
	<video:description>ప్రకృతి సృష్టించే వింతలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం కిష్టారం గ్రామంలో అలాంటి ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుస సుబ్బయ్య అనే రైతు ఇంట్లో ఒక మేక వింత ఆకారంతో ఉన్న పిల్లకి జన్మనిచ్చింది. సాధారణంగా మేక పిల్లలు పుట్టగానే తన కాళ్లమీద నిలబడటానికి గెంతడానికి ప్రయత్నిస్తూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తాయి, కానీ ఈ మేకపిల్ల రూపం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ మేకపిల్లకు కళ్లు, ముక్కు లేవు. ముఖం భాగం అంతా చదునుగా ఉండి, కేవలం నోరు మరియు చెవులు మాత్రమే ఉన్నాయి. ముక్కు లేకపోవడంతో ఆ మేకపిల్ల నోటి ద్వారానే శ్వాస తీసుకుంటోంది. అవయవ లోపం ఉన్నప్పటికీ, ఆ మేకపిల్ల ఆరోగ్యంగానే ఉండటం విశేషం. అది సొంతంగా తల్లి వద్ద పాలు తాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇటువంటి లోపాలతో పుట్టే జీవులు ఎక్కువ కాలం జీవించడం కష్టమని భావిస్తారు, కానీ ఈ మేకపిల్ల చురుగ్గా ఉండటం గమనార్హం.ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో, వింత ఆకారంలో ఉన్న ఆ మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, స్థానికులు సుబ్బయ్య ఇంటికి క్యూ కడుతున్నారు. జన్యుపరమైన లోపాల వల్లే ఇలా జరుగుతుందని కొందరు భావిస్తుండగా, ఈ వింత జీవిని చూసి గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..  Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xffjk3wSBvQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/goat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/pocso-case-compromise-bombay-hc-orders-laptop-for-victim-rs-1-5l-fine-video-tvd-1758867.html</loc><video:video>
	<video:title>మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌</video:title>
	<video:publication_date>2026-03-04T20:06:19+05:30</video:publication_date>
	<video:description>పోక్సో కేసులో బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చింది. పూణెకు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్తపై నమోదైన కేసును కొట్టేస్తూ అతడికి 1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ మొత్తంతో బాధితురాలైన 17 ఏళ్ల బాలికకు ఆమె చదువుకు ఉపయోగపడేలా ఆపిల్‌ మ్యాక్‌బుక్ లేదా మరో మంచి ల్యాప్‌టాప్ కొనివ్వాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. 2024 ఆగస్టులో 11వ క్లాస్‌లో ఉన్న బాలిక తన మేనమామపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. స్కూల్‌కు కారులో తీసుకెళ్లేటప్పుడు తన బాయ్‌ ఫ్రెండ్‌గా ఉంటావా? అని అడిగాడని, తర్వాత తరచూ మెసేజ్‌లు పంపేవాడని ఆరోపించింది. కిరాణా సామాను కోసం వెళ్లినప్పుడు &quot;ఐ లవ్ యూ&quot; చెప్పి, ముద్దు అడిగి, తన ఛాతీపై అసభ్యంగా తాకాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని మొదట స్కూల్ కౌన్సిలర్‌కు, ఆ తర్వాత నానమ్మకు చెప్పడంతో ముంబైలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా... మలుపు తిరిగింది. ఇదంతా కేవలం ఒక అపార్థం వల్లే జరిగిందని, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టులో హాజరైన బాలిక, ఆమె తల్లిదండ్రులు కూడా దీన్ని అంగీకరించారు. కేసును ఇకపై కొనసాగించడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. బాధితురాలి వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం, కేసు విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది. అయితే, కేసు నమోదు తీరును బట్టి నిందితుడికి జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాంతో న్యాయస్థానం, నిందితుడికి రూ.1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ల్యాప్‌టాప్ కొనుగోలు చేయగా మిగిలిన డబ్బును హైకోర్టు ఉద్యోగుల వైద్య సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..  Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ  Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/dKCHIUt-zG4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pocso-case.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/latest-gold-and-silver-prices-march-4-drop-due-to-global-events-video-tv9d-1758831.html</loc><video:video>
	<video:title>Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే</video:title>
	<video:publication_date>2026-03-04T19:20:09+05:30</video:publication_date>
	<video:description>గోల్డ్‌ ప్రియులకు గుడ్ న్యూస్. పశ్చిమాసియా దేశాల్లో వార్ పసిడి ప్రియులకు కలిసి వస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి చేసిన దాడితో డాలర్ పుంజుకుంది. ట్రంప్ వార్నింగ్ కూడా తోడవడంతో మార్కెట్లో డాలర్ ఆధారిత ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మార్చి 4 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,110 తగ్గి, రూ.1,64,510 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,850 తగ్గి, రూ.1,50,800 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,85,000 లు పలుకుతోంది. మార్చి 4, బుధవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,660 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,950 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,64,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,800 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,52,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,85,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..  Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ  Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!  Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Tgdth6D_1NE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-silver-price.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/vijay-deverakonda-rashmika-mandanna-reception-watch-video-1758825.html</loc><video:video>
	<video:title>Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్.. హాజరవుతున్న అతిథులు</video:title>
	<video:publication_date>2026-03-04T19:23:39+05:30</video:publication_date>
	<video:description>స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ రోజు(మార్చి 4)న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.  ﻿</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/virosh-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/lokyathanda-holi-a-unique-naming-ceremony-tradition-and-tribal-fest-in-khammam-video-tv9d-1758827.html</loc><video:video>
	<video:title>ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం</video:title>
	<video:publication_date>2026-03-04T19:17:59+05:30</video:publication_date>
	<video:description>రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఆనందమే. కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా గిరిజనులకు మాత్రం ఇది ప్రాణంతో సమానమైన వేడుక. ఇక్కడ హోలీ పండుగకు ఒక ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే.. ఈ తండాలో పుట్టిన బిడ్డలకు పేరు పెట్టాలంటే మళ్ళీ హోలీ పండుగ వచ్చే వరకు వేచి చూడాల్సిందే! లోక్యాతండాలో పుట్టిన ప్రతి బిడ్డకు నామకరణం కేవలం హోలీ రోజునే చేయడం ఇక్కడి తరతరాల ఆనవాయితీ. ఏడాది పొడవునా ఎప్పుడు బిడ్డ పుట్టినా, హోలీ వేడుకల్లో భాగంగా కుల పెద్దలైన &#039;గేడియ&#039;ల సమక్షంలోనే అధికారికంగా పేరు పెడతారు. ఈ ఆచారమే ఈ తండాను ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా నిలుపుతోంది. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ మూడు రోజుల పాటు సంబరాలు హోలీ సంబరాలు జరుపుకుంటారు. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటలకే &#039;కాముని దహనం&#039;తో వేడుకలు మొదలవుతాయి. రెండవ రోజు బంధుమిత్రులతో విందులు, వినోదాలు జరుగుతాయి. ఎంత దూరంలో ఉన్నా తండావాసులు ఈ రోజు సొంత గూటికి చేరుకుంటారు. మూడవ రోజు రంగోలి వేడుక. కాముని దహనం చేసిన బూడిదను శరీరంపై చల్లుకుని, అనంతరం రంగులతో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం తండావాసులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి, గిరిజన నృత్యాలతో తండాను మురిపిస్తారు. ఆత్మీయతకు, అనుబంధానికి వేదికగా నిలిచే లోక్యాతండా హోలీ వేడుకలు సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..  Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ  Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!  Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??  భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/sVV0_Bdfe7A</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/barasala.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/rajahmundry-subrahmanya-swamy-festival-devotees-unique-offerings-and-tamil-tradition-video-tv9d-1758818.html</loc><video:video>
	<video:title>భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..</video:title>
	<video:publication_date>2026-03-04T19:14:25+05:30</video:publication_date>
	<video:description>రాజమహేంద్రవరం నగరంలో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక 9వ డివిజన్ బర్మాకాలనీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గుణ ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళనాడు సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ఉత్సవంలో భక్తులు చూపిన అచంచలమైన భక్తి అబ్బురపరిచింది. సుమారు 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న వందలాది మంది భక్తులు, తెల్లవారుజామునే గోదావరి తీరంలోని పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, తమ మొక్కులు తీర్చుకోవడానికి నోటికి, శరీరానికి ఇనుప శూలాలను గుచ్చుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కొంతమంది భక్తులు కావళ్లను, పల్లకీలను మోస్తూ స్వామివారిపై తమభక్తిని చాటుకున్నారు. సుమారు 700 మంది మహిళా భక్తులు పసుపు వస్త్రాలు ధరించి, శిరస్సున కలశాలు ధరించి 12 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. పుష్కర ఘాట్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు అట్టహాసంగా సాగింది. గత 49 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ  Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!  Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??  భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్  ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/2e_uTNSejgY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rajamahendravaram.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kurnool-heatwave-el-nino-fuels-record-temperatures-and-health-risks-in-andhra-pradesh-video-tv9d-1758816.html</loc><video:video>
	<video:title>Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ</video:title>
	<video:publication_date>2026-03-04T19:04:11+05:30</video:publication_date>
	<video:description>అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలులోనే నమోదవుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే జిల్లాలో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత చరిత్రను పరిశీలిస్తే, 2024లో ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదైన రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో గాలిలో తేమ శాతం ఒక్కసారిగా 15 శాతానికి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనివల్ల పొడి గాలి పెరిగి, వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు త్వరగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మ వ్యాధులు, వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!  Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??  భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్  ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం  ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/VPd2nUL2E4A</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kurnool.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/thalapathy-vijays-personal-storm-divorce-proceedings-and-sons-discontent-amidst-political-aspirations-video-tv9d-1758722.html</loc><video:video>
	<video:title>Thalapathy Vijay: పాపం విజయ్‌... కొడుకు కూడా ఛీపో అన్నాడు!</video:title>
	<video:publication_date>2026-03-04T17:46:43+05:30</video:publication_date>
	<video:description>తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించిన విజయ్ దళపతికి ప్రస్తుతం ఇంట్లోనే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకపక్క ఆయన భార్య సంగీత, ఇరవై ఆరేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. మరోపక్క, వారి కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసన్ తన తండ్రిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అన్‌ఫాలో చేశాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. సంగీత తన విడాకుల పిటిషన్‌లో శాశ్వత భరణంగా విజయ్ ఆస్తులలో సగభాగాన్ని, అంటే సుమారు 300 కోట్ల రూపాయలను కోరినట్టు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??  భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్  ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం  ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/g7wJbMrnqzE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/renu-desais-emotional-stand-animal-welfare-is-my-focus-not-general-humanity-video-tv9d-1758717.html</loc><video:video>
	<video:title>Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??</video:title>
	<video:publication_date>2026-03-04T17:42:04+05:30</video:publication_date>
	<video:description>నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారని నటి రేణు దేశాయ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రజలు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీలను ప్రశ్నించడానికి ధైర్యం చేయరని, కానీ తనను వచ్చి ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. తాను కుక్కలు, ఇతర ప్రాణుల సంక్షేమం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) స్థాపించానని, అందువల్ల తన దృష్టి వాటిపైనే ఉంటుందని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. మనుషుల కోసం NGO పెట్టుకుంటే అప్పుడు మనుషుల గురించి మాట్లాడతానని ఆమె తెలిపారు. ప్రజలకు నిజంగా మానవసేవ గురించి ఆసక్తి ఉంటే, ప్రభుత్వాలను లేదా మనుషుల కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలను ప్రశ్నించాలని ఆమె సూచించారు. మానవసేవ చేసి చేసి, మనుషుల ప్రవర్తనతో విరక్తి చెంది జంతువుల సంక్షేమం వైపు వచ్చానని రేణు దేశాయ్ పేర్కొన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్  ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం  ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/XntKP5pQhY0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/renu-desai.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/avoid-tea-coffee-after-meals-health-risks-and-iron-deficiency-warning-video-tv9d-1758690.html</loc><video:video>
	<video:title>భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్</video:title>
	<video:publication_date>2026-03-04T17:04:04+05:30</video:publication_date>
	<video:description>చాలా మందికి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత వేడి వేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు. అయితే నిపుణుల ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. టీలో &#039;టానిన్&#039; అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థాలు ఆహారంలోని ఐరన్‌తో కలిసిపోతాయి. దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్‌ను గ్రహించలేకపోతుంది. ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే టీ తాగితే, అది శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. రక్తహీనతకు దారితీస్తుంది. ఇది ముఖ్యంగా శాఖాహారులకు హానికరం. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్థం మలబద్ధకానికి కారణమవుతుంది. ఆహారంలోని ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టమవుతుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది తాత్కాలికంగా అధిక రక్తపోటును పెంచుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ వల్ల మీకు నిద్రలేమి వస్తుంది. ఇది మరుసటి రోజు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం  ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/X4M1fMHR2uY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/health-tips-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/velamavaripalem-a-haven-for-migratory-birds-prakasams-unique-bird-sanctuary-video-tv9d-1758687.html</loc><video:video>
	<video:title>ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం</video:title>
	<video:publication_date>2026-03-04T16:54:41+05:30</video:publication_date>
	<video:description>అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులు సంతానోత్పత్తి కోసం వస్తున్నాయి. దీంతో ఈ గ్రామానికీ ఆ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస వస్తాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇక్కడికి చేరుకుంటాయి. దాదాపు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి, జూన్ నెలలో తమ పిల్లలతో కలిసి తిరిగి ప్రయాణమవుతాయి. వెలమవారిపాలెం గ్రామస్థులు ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాదు, తమ గ్రామ దేవతలుగా భావిస్తారు. వేటగాళ్ల నుంచి, దొంగల నుంచి ఈ పక్షులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వర్షాలు లేని సమయంలో సమీపంలోని గుండ్లకమ్మ నది ఎండిపోయినప్పుడు, గ్రామస్థులే సొంతంగా కుంటలు తవ్వించి, బోరు బావుల ద్వారా నీటిని నింపుతున్నారు. అంతేకాదు, పక్షుల కోసం చేపలను కొనుగోలు చేసి మరీ కుంటల్లో వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు. ఈ పక్షులు ప్రధానంగా గ్రామంలోని చింత, వేప చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. ఈ పక్షులను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, పర్యాటకులు తరలివస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ పక్షుల సంరక్షణకు ప్రభుత్వం సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి, పక్షుల నివాసానికి అనువుగా మరిన్ని చెట్లను పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న ఈ అద్భుత బంధం వెలమవారిపాలెంలో స్పష్టంగా కనిపిస్తోంది. మూగ జీవాల పట్ల ఆ గ్రామస్థులు చూపిస్తున్న ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/6qrSpFm2S2c</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/birds.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/amla-and-turmeric-for-glowing-skin-natural-beauty-secrets-and-health-benefits-video-tv9d-1758520.html</loc><video:video>
	<video:title>ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే</video:title>
	<video:publication_date>2026-03-04T16:42:14+05:30</video:publication_date>
	<video:description>ప్రతి ఒక్కరూ తమ అందాన్ని కాపాడుకోవడం కోసం మనం అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. ఆధునిక జీవనశైలిలో కూడా పాతకాలపు వంటింటి చిట్కాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వంటగదిలో లభించే సహజ పదార్థాలు ఆరోగ్యం, అందానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి రెండు అద్భుతమైన పదార్థాలు ఉసిరికాయ , పసుపు . ఇవి రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందినవి. చర్మ కాంతిని పెంచడంలో, శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో ఇవి విశేష పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎలా?, ఎప్పుడు తీసుకోవాలి అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఉసిరికాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేసి సహజ కాంతిని అందిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో ఇది మేటి అని చెప్పవచ్చు. అలాగే పసుపు నీరు కూడా మంచి యాంటీబయోటిక్ అని చెప్పవచ్చు. పసుపులోని కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లను అడ్డుకుని, రంగును సమంగా మారుస్తుంది. జిడ్డు చర్మం గలవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. నిజానికి, ఉసిరి, పసుపు రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాజాగా తీసిన ఉసిరి రసం, చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం రసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఉసిరి చర్మానికి మెరుపునిస్తే, పసుపు చర్మాన్ని సమస్యల నుండి కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7SpGo2hDv7c</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/glowing-skin.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actor-vijays-son-jason-sanjay-unfollows-him-amidst-divorce-speculation-videotv9d-1757933.html</loc><video:video>
	<video:title>విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్</video:title>
	<video:publication_date>2026-03-04T10:05:02+05:30</video:publication_date>
	<video:description>విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు సంజయ్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం &#039;సిగ్మా&#039; కు సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఈ సమయంలో, కుటుంబంలో ఇలాంటి విషాదకర లేదా ఊహించని ఘటనలు చోటుచేసుకోవడం సంజయ్‌కు మరియు ఆయన కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామం ఎన్నికల వేళ విజయ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oysMZE7ia38</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/et-vijay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/allu-arjun-to-portray-four-distinct-roles-in-atlees-upcoming-film-video-tv9d-1758014.html</loc><video:video>
	<video:title>అట్లీ సినిమాలో నాలుగు పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్</video:title>
	<video:publication_date>2026-03-04T10:05:02+05:30</video:publication_date>
	<video:description>ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ప్రత్యేక వివరాలు వెలువడ్డాయి. పుష్పరాజ్ సృష్టించిన సంచలనం తర్వాత, తదుపరి చిత్రం అంతకుమించి ఉండాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలలో నటించనున్నారు. అందులో రెండు యువ పాత్రలు, ఒక పీరియడ్ క్యారెక్టర్, మరియు ఒక వృద్ధ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం కథ 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పీరియడ్ పాత్ర 16వ శతాబ్దపు నేపథ్యంలో సాగుతుంది. ఆ తర్వాత మూడు ఇతర పాత్రలు పరిచయమవుతాయి. ఐకాన్ స్టార్‌ను అన్ని గెటప్‌లలో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/jq_JqmuAvZ8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/atli-allu-arjun.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-buzz-puri-jagannadhs-next-moves-post-slum-dog-video-tv9d-1758013.html</loc><video:video>
	<video:title>పూరి జగన్నాథ్ నెక్ట్స్ మూవీ మీద ఇంట్రస్టింగ్ బజ్</video:title>
	<video:publication_date>2026-03-04T09:35:01+05:30</video:publication_date>
	<video:description>పూరి జగన్నాథ్ భవిష్యత్ ప్రాజెక్టులపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో &quot;స్లమ్ డాగ్&quot; అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా ఒక మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వడంతో ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడం గ్యారెంటీ అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో కూడా మొదలైంది. ఈ బజ్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నడిపిన్ నాయగన్ సూర్యను కలిసి ఒక కథను వివరించారని, సూర్య కూడా సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ సమాచారం. గతంలో పూరి తన &quot;బిజినెస్ మ్యాన్&quot; స్క్రిప్ట్‌ను సూర్యకే మొదట చెప్పారని, ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/laAbgY2xo6I</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/puri-jagannadh-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/fresh-pairings-in-tollywood-how-senior-actors-are-redefining-industry-trends-video-tv9d-1758016.html</loc><video:video>
	<video:title>స్క్రీన్ కళకళలాడాలంటే, కొత్త కాంబోలు కుదరాల్సిందే!</video:title>
	<video:publication_date>2026-03-04T09:01:01+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో కొత్త పాతల మేలు కలయిక అనే సిద్ధాంతం ఇప్పుడు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో, యువ హీరోలు యువ దర్శకులతోనే కాకుండా, క్రాస్ ఓవర్ కాంబినేషన్లలో సినిమాలు చేయడం ద్వారా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రెండ్‌ను టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు ఇట్టే అర్థం చేసుకున్నారు. వారి ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టులు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్టకు విశ్వంభర వంటి భారీ చిత్రాన్ని ఇచ్చారు. ఇది ఆయన ప్రయోగాత్మక దృక్పథాన్ని సూచిస్తుంది. నందమూరి బాలకృష్ణ కూడా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారనే వార్త పరిశ్రమలో వైరల్‌గా మారింది. అక్కినేని నాగార్జున తన 100వ సినిమా కోసం రా కార్తీక్‌ను ఎంపిక చేసుకుని తన ప్రయోగాత్మక వైఖరిని కొనసాగిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SlrpE_jaat0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/new-cambo.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bollywoods-hrithik-roshan-eyes-southern-cinema-takes-charge-of-krrish-4-direction-video-tv9d-1758012.html</loc><video:video>
	<video:title>సౌత్ మీద ఫోకస్ పెంచుతున్న హృతిక్ రోషన్</video:title>
	<video:publication_date>2026-03-04T08:35:01+05:30</video:publication_date>
	<video:description>దక్షిణాది చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ సూపర్‌ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. గతంలో వార్ 2 సినిమా సౌత్‌లో తనను ఘనంగా పరిచయం చేస్తుందని భావించినప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో హృతిక్ కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఆయన దక్షిణాది సినిమాలపై మరింత గట్టిగా దృష్టి సారించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన క్రిష్ 4ని ప్రస్తుతానికి పక్కన పెట్టి, ముందుగా హోంబలే సంస్థతో ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని హృతిక్ రోషన్ నిర్ణయించుకున్నారని ముంబై మీడియా వర్గాలు నివేదించాయి. దక్షిణాదిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం అత్యంత ప్రధానమని ఆయన భావిస్తున్నారు. క్రిష్ 4 విషయంలో కూడా హృతిక్ కేవలం నటుడిగానే కాకుండా, మెగా ఫోన్‌ని కూడా హ్యాండిల్ చేసే బాధ్యతను తీసుకోబోతున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/dRfj8LzPyOA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/south-industry.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-and-silver-prices-fall-what-are-todays-rates-1757979.html</loc><video:video>
	<video:title>తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!</video:title>
	<video:publication_date>2026-03-03T18:20:01+05:30</video:publication_date>
	<video:description>ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490లు తగ్గి, రూ.1,70,020లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450లు తగ్గి, రూ.1,55,850లకు చేరింది. వెండి కేజీపై రూ.20,000 తగ్గి, రూ.2,95,000లు పలుకుతోంది. మార్చి 2, మంగళవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,170 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,56,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,55,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,56,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,850 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rDzbjBDF-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-6.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/padagaya-temple-open-during-eclipse-kukkuteswara-swamy-special-pujas-in-pithapuram-1758047.html</loc><video:video>
	<video:title>గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!</video:title>
	<video:publication_date>2026-03-03T18:06:07+05:30</video:publication_date>
	<video:description>మధ్యాహ్నం 3.20 గంటలు నుంచి సాయంత్రం 6.47గంటల వరకూ చంద్రగ్ర హణ ఉంటుంది. గ్రహణ సమయానికి 3 నుంచి 6గంటలు ముందుగా అన్ని ఆలయాలు తలు పులు మూసివేస్తారు.గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత మాత్రమే తెరుస్తారు. పాదగయ క్షేత్రంలో అందుకు భిన్నంగా అన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వ హిస్తారు. అర్చకులు, వేదపండితులు జపాన్ని ఆచరిస్తారు. పాదగయలో పట్టు, విడుపు స్నానాలు ఆచరించి గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి మరో మారు పూజాది కార్యక్రమాలు జరిపిస్తారు. గ్రహణ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచి పూజలు నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ccebDDIh-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ap-temple.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kadiri-lakshmi-narasimha-swamy-brahmotsavams-witness-grandeur-and-spiritual-zeal-1757982.html</loc><video:video>
	<video:title>వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..&#039;జ్ఞాన సరస్వతి&#039;గా నారసింహుడు!</video:title>
	<video:publication_date>2026-03-03T17:59:02+05:30</video:publication_date>
	<video:description>అనంతరం పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో నారసింహుడిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవం కనుల పండువగా సాగింది. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిగీతాల ఆలాపనతో కదిరి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు అత్యంత శక్తివంతమైన సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వరుస వాహన సేవలతో కదిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/mzXxbz6D-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/narasimha.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/director-harish-shankar-reveals-pawan-kalyans-on-set-dedication-for-ustaad-bhagat-singh-dance-video-tv9d-1758015.html</loc><video:video>
	<video:title>పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..</video:title>
	<video:publication_date>2026-03-03T17:52:47+05:30</video:publication_date>
	<video:description>దర్శకుడు హరీష్ శంకర్ &quot;ఉస్తాద్ భగత్ సింగ్&quot; చిత్రానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కు సెట్ లో విశేష స్పందన లభించిందని తెలిపారు. ఒక హై-ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ తర్వాత 150 మంది డ్యాన్సర్లు, 500 మంది సభ్యులున్న యూనిట్ సభ్యులంతా చప్పట్లు కొట్టారని, విజిల్స్ వేశారని పేర్కొన్నారు. అప్పుడు హరీష్ శంకర్ &quot;వన్ మోర్&quot; అడగగా, పవన్ కళ్యాణ్ జుట్టు బౌన్స్ కావడం కోసమే ఆ అదనపు షాట్ అని చెప్పారు. మరొక సరదా సంఘటనలో, ఒక సన్నివేశంలో పాత్ర దండం పెట్టగా, పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల అలవాటుతో దానికి ప్రతి నమస్కారం పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హరీష్ శంకర్ నవ్వుకుంటూ స్పందించారు. ఈ సంఘటనలు సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ నిబద్ధతను, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/I7pmyS9UE9k</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pawan-kalyan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/operation-epic-fury-unravelling-the-timing-of-the-us-israel-attack-on-irans-leadership-1757981.html</loc><video:video>
	<video:title>శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!</video:title>
	<video:publication_date>2026-03-03T17:35:01+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయమే దాడులు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఖమేనీ తన ముఖ్య సలహాదారులతో మీటింగ్‌లో పాల్గొంటారన్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పక్కా సమాచారమే ఈ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి నాంది పలికింది. ఖమేనీకి కొద్దిగా సమయం ఇచ్చినా ఆయన భూగర్భ రహస్య స్థావరాల్లోకి వెళ్లి దాక్కుంటారని భావించారు. ఇంటెలిజెన్స్ సమాచారం, వ్యూహాత్మక ప్రయోజనం, ఆపరేషన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఇరాన్ అగ్ర నాయకత్వం శనివారం ఉదయం ఒకే చోట సమావేశమై ఉందని ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/nZ86ZyaW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/iran-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabads-400-year-bond-with-iran-a-historical-and-cultural-perspective-1757980.html</loc><video:video>
	<video:title>ఇరానీ చాయ్‌, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం</video:title>
	<video:publication_date>2026-03-03T17:20:02+05:30</video:publication_date>
	<video:description>గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్‌, కుతుబ్‌ షాహీల సమాధులు.. ఇలా నగర ఖ్యాతిని ఇనుమడింపచేసే ఎన్నో వారసత్వ కట్టడాల్లో పర్షియన్‌ వాస్తు శైలి కనిపిస్తుంది. మొహర్రం ఇరాన్‌, హైదరాబాద్‌ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధి. దర్వాజ, ఖర్చు, మెహఫిల్‌, దావత్‌ వంటి పర్షియన్‌ పదాలు ఇక్కడి ఉర్దూ, తెలుగులో కలిసిపోయి భాషలను సుసంపన్నం చేసాయి. బిర్యానీ, ఇరానీ చాయ్‌, హలీం అక్కడి నుంచి వచ్చినవే. ఇరానీ కేఫ్‌లు, బిర్యానీ హోటళ్లు సైతం 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇరానీలు ఇక్కడకు వచ్చి నెలకొల్పినవే. నేటికీ ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం సాగుతోంది. నేటికీ హైదరాబాద్‌ నుంచి ఔషధాలు వెళితే, అక్కడి నుంచి కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌ వస్తున్నాయి. పాత నగరంలో ఇరానీ గల్లీ ఉండగా ఇరాన్‌ దౌత్యకార్యాలయం ఉన్న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబరు-7కు ఖమేనీ పేరు పెట్టారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/qP50zO78-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/irani-tea.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pawan-kalyans-ustaad-bhagat-singh-pre-release-event-and-unique-trailer-release-plan-videotv9d-1757934.html</loc><video:video>
	<video:title>ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్</video:title>
	<video:publication_date>2026-03-03T16:45:01+05:30</video:publication_date>
	<video:description>పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫైనల్ ఎడిట్‌ను డైరెక్షన్ టీమ్ ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసింది. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన &quot;నేనంటూ రంగంలోకి దిగడం వరకే. మిగిలిన వాళ్ళ హల్చల్ కనిపిస్తుంది. ఒక్కసారి నేను బరిలోకి దూకానా? మామూలుగా ఉండదు. మనల్ని ఎవడ్రా ఆపేది&quot; అనే వ్యాఖ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/NsXxpvq-r6Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/et-pawan-kalyan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/actresses-wielding-the-megaphone-a-new-wave-of-female-directors-in-indian-cinema-videotv9d-1757935.html</loc><video:video>
	<video:title>మెగాఫోన్ ని హ్యాండిల్ చేస్తున్న లేడీ కెప్టెన్లు</video:title>
	<video:publication_date>2026-03-03T18:07:01+05:30</video:publication_date>
	<video:description>సినిమా రంగంలో ఒక స్థాయి అనుభవం సంపాదించిన తర్వాత, నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనే ఆలోచన చాలామంది తారలలో వస్తోంది. ఇండస్ట్రీలో సహజంగా వచ్చే ఈ ఆలోచన దర్శకత్వం వైపు అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తోంది. ఇప్పటికే కొందరు ప్రముఖ నటీమణులు ఈ దిశగా కార్యకలాపాలను ప్రారంభించారు. కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ, అది వాణిజ్యపరంగా మంచి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా మారిన సమంత కూడా కథా చర్చలపై దృష్టి సారిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/PW3QgEK5XwE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/et-megha-phone.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sreeleelas-quest-for-a-blockbuster-a-crucial-phase-in-her-career-videotv9d-1757936.html</loc><video:video>
	<video:title>సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీల</video:title>
	<video:publication_date>2026-03-03T16:20:13+05:30</video:publication_date>
	<video:description>నటి శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నారు. అకడమిక్స్‌లో విజయం సాధించినప్పటికీ, సినిమాల పరంగా ఆమెకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవసరం అని చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో దూసుకుపోయిన శ్రీలీల, ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలతో ఆశించినంత విజయం సాధించలేకపోయారు. 2024 చివర్లో పుష్ప సీక్వెల్‌లోని కిస్సిక్ పాటతో వార్తల్లో నిలిచినా, 2025లో వచ్చిన జూనియర్, మాస్ జాతర, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు ప్రత్యేకంగా విలువను చేర్చలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాలలోని పాటలు, కాస్ట్యూమ్స్ ఆకట్టుకున్నప్పటికీ, అవి ఆమె భవిష్యత్‌కు పెద్దగా దోహదపడలేదనే మాట వినిపిస్తోంది. అందుకే శ్రీలీల 2026 నాటి ప్రాజెక్టులపై మరింత జాగ్రత్తగా దృష్టి సారిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/HGtHBYbNDls</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/et-sreeleela.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/celebrity-spotlight-analysing-taapsee-pannu-and-mrunal-thakurs-approach-to-free-publicity-videotv9d-1757937.html</loc><video:video>
	<video:title>ఫ్రీ పబ్లిసిటీకి అలవాటుపడుతున్న హీరోయిన్స్</video:title>
	<video:publication_date>2026-03-03T16:16:49+05:30</video:publication_date>
	<video:description>సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల పబ్లిసిటీ వ్యూహాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో, తాప్సీ పన్ను, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు ఫ్రీ పబ్లిసిటీని అందిపుచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వారిద్దరూ ఒకే తరహా పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలపై వ్యంగ్యంగా స్పందించడం ద్వారా భారీ ప్రచారం పొందారు. సినిమా విడుదలలకు ముందు, ఆ తర్వాత కూడా ఏదో ఒక విషయం మాట్లాడి ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఆమె ముందున్నారు. &quot;ఎప్పుడూ జనాల మధ్య నలుగుతూ ఉండటం కన్నా కావాల్సింది ఏముంది&quot; అని ఆమె వ్యాఖ్యానించారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/W7knC_jV8f0</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/et-publicity-heroines.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/malkajgiri-police-launch-innovative-helmet-bank-initiative-for-road-safety-1757886.html</loc><video:video>
	<video:title>మల్కాజిగిరి పోలీసుల మాస్టర్ ప్లాన్..హెల్మెట్ లేని వారికి బంపర్ ఆఫర్!</video:title>
	<video:publication_date>2026-03-03T15:55:01+05:30</video:publication_date>
	<video:description>రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం జరిమానాలు విధించడం కాకుండా, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా హెల్మెట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ అవినాష్ మహంతి సూచనల మేరకు వాయుపురిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను ఆపి, పోలీసులు సహనంతో వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ బ్యాంక్ ద్వారా వారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/W8JRf9yi-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/malkaj-giri-helmet-police.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/gold-theft-in-medak-market-woman-targeted-amidst-crowd-chaos-1757856.html</loc><video:video>
	<video:title>సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !</video:title>
	<video:publication_date>2026-03-03T15:45:01+05:30</video:publication_date>
	<video:description>బంగారం ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, బంగారు ఆభరణాలను ధరించడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇంట్లో ఉంచినా, బయటకు వెళ్లినా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలోని మాంబోజీపల్లి వారంతపు సంతలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సామాన్యులే లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. రద్దీని అదునుగా చేసుకుని దొంగలు పట్టపగలే ఓ మహిళ బ్యాగులోని ఎనిమిది తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా దోచుకెళ్లారు. కొలచారం మండలానికి చెందిన చింతలగారి శ్రావణి, ప్రవీణ్ దంపతులు మెదక్ వెళ్లగా, తిరిగి వస్తుండగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు మాంబోజీపల్లి సంతలో ఆగారు. మార్కెట్లో జనసందోహం ఎక్కువగా ఉన్నప్పుడు, దొంగలు శ్రావణిని వెంబడించి ఆమె దృష్టి మరల్చారు. ఆమె చేతిలోని హ్యాండ్‌బ్యాగ్ జిప్ తీసి లోపల ఉన్న సుమారు 8 లక్షల విలువైన ఆభరణాలను అపహరించారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/IyUQfwQM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/santalo-vegetables.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/choutuppal-bank-robbery-attempt-foiled-as-alarm-sounds-1757854.html</loc><video:video>
	<video:title>పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !</video:title>
	<video:publication_date>2026-03-03T15:35:02+05:30</video:publication_date>
	<video:description>చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన దొంగలు, పట్టుబడతామనే భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. సైరన్ కారణంగా బ్యాంకులో ఉన్న భారీ నగదు, బంగారం సురక్షితంగా మిగిలాయి.బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టిన విధానాన్ని చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్ ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీని వాడి తప్పించుకోవాలని చూసినా, భద్రతా వ్యవస్థ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, బ్యాంకువారు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NPFxotBa-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/thieves-master-plan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/srisailam-conducts-sacred-kamadahanam-ceremony-on-phalguna-shuddha-chaturdashi-1757853.html</loc><video:video>
	<video:title>శ్రీశైలంలో శాస్త్రోక్తంగా &#039;కామదహనం&#039;</video:title>
	<video:publication_date>2026-03-03T15:22:23+05:30</video:publication_date>
	<video:description>ముందుగా ఆలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మనోహరగుండం ఎదురుగా వేదికపై ఆశీనులను చేసి విశేష హారతులు సమర్పించారు. అక్కడి నుండి ఉత్సవమూర్తులకు కనుల పండువగా పల్లకీ సేవ నిర్వహించి, ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్దకు తీసుకువచ్చి, శాస్త్రోక్తంగా మన్మథ రూపాన్ని దహనం చేశారు. పరమేశ్వరుడి తపస్సును భంగం చేసేందుకు ప్రయత్నించిన మన్మథుడిని, ఈ ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే శివుడు తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చకులు మన్మథుడి రూపాన్ని శాస్త్రోక్తంగా దహనం చేశారు. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల మనసులోని కోరికలు చెడు కోరికలు నశించి, శంకరుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/1Z1BEcWs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam-kamadahanam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/gachibowli-benz-car-incident-drunk-driving-suspected-police-investigate-1757852.html</loc><video:video>
	<video:title>గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి!</video:title>
	<video:publication_date>2026-03-03T15:19:30+05:30</video:publication_date>
	<video:description>ప్రమాదం తర్వాత ఆగకుండా గచ్చిబౌలి వైపు పారిపోతుండగా, IIIT జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, నిందితుడు కారు వేగాన్ని పెంచి నేరుగా కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లాడు. ప్రాణరక్షణ కోసం కానిస్టేబుల్ కారు బోనెట్‌ను గట్టిగా పట్టుకోగా, నిందితుడు అతడిని పడేసేందుకు కారును ప్రమాదకర రీతిలో నడుపుతూ ముందుకు వెళ్లాడు. స్థానిక వాహనదారులు అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో తరుణ్ రక్తంలో ఆల్కహాల్ శాతం పరిమితికి మించి నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తరుణ్‌ను సంగారెడ్డి కంది జైలుకు తరలించారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/puZ3Wdvm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/car.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/dubai-flight-suspensions-leave-thousands-of-indians-stranded-in-war-zone-1757719.html</loc><video:video>
	<video:title>నాన్న, అంకుల్ దుబాయ్‌ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?</video:title>
	<video:publication_date>2026-03-03T14:01:02+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పశ్చిమాసియా మొత్తాన్ని ఉద్రిక్తంగా మార్చింది. ఈ పరిణామాల మధ్య దుబాయ్‌లో పది వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు, వారిలో తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 1700 నుండి 1800 మంది ఉన్నారు. దుబాయ్ ఎయిర్‌స్పేస్ 48 గంటల పాటు మూసివేయబడటంతో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. వీసా గడువు ముగిసిపోతున్న వారికి దుబాయ్ ప్రభుత్వం వీసాలను పొడిగిస్తోంది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారికి స్థానిక ఆశ్రయాలు కల్పిస్తోంది. దుబాయ్ పోలీస్, డిఫెన్స్ దళాలు డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకుంటున్నప్పటికీ, వాటి శకలాలు నష్టాన్ని కలిగిస్తున్నాయి, ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో. దుబాయ్‌లో ఉన్న తమ బంధువుల భద్రత పట్ల ఇక్కడి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ikTGGaat-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dubai.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/bahrain-residents-live-in-fear-amidst-iran-israel-conflict-a-report-from-shetty-satish-1757704.html</loc><video:video>
	<video:title>బహ్రెయిన్‌లో భయంతో బతుకుతున్నాం..</video:title>
	<video:publication_date>2026-03-03T13:50:01+05:30</video:publication_date>
	<video:description>బహ్రెయిన్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితులపై అక్కడి నివాసి శెట్టి సతీష్ ఒక ప్రత్యక్ష నివేదికను అందించారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయని, గత రాత్రి, ఈ ఉదయం కూడా కొన్ని దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ దాడులను బహ్రెయిన్ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతోందని పేర్కొన్నారు. బహ్రెయిన్ ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలందరూ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉన్నారు. దాడులు ప్రధానంగా US నావల్ బేస్‌లు, US సైనిక స్థావరాలపై జరుగుతున్నాయని, పౌరులపై ఎటువంటి దాడులు జరగడం లేదని శెట్టి సతీష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వం ఇరాన్ నుండి వచ్చే డ్రోన్, మిస్సైల్ దాడులను కౌంటర్ అటాక్ చేసి నిలువరిస్తోందని, పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4LkW6wHt-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/war-effect.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/holi-festival-doctors-warn-against-chemical-colours-for-eye-safety-1757703.html</loc><video:video>
	<video:title>హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్‌!</video:title>
	<video:publication_date>2026-03-03T13:40:01+05:30</video:publication_date>
	<video:description>హోలీ పండుగను రంగులతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఈ వేడుకలో వాడే రసాయన రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు టీవీ9 ద్వారా హెచ్చరిస్తున్నారు. పండుగ సందర్భంగా ఉపయోగించే రంగులలో పారిశ్రామిక రంగులు, లెడ్ ఆక్సైడ్, రాగి వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు కళ్ళకు తీవ్రమైన గాయాలు, రసాయన ప్రభావం శాశ్వత నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. కళ్లకు రంగులు తగిలినప్పుడు కెమికల్ రీ యాక్షన్ జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కళ్లకు సంబంధించిన గాయాల చికిత్స సాధారణంగా నయం అయినప్పటికీ, తీవ్రమైన సందర్భాలలో శాశ్వత నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>లైఫ్ స్టైల్</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xsJ0LCke-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/holi-nails-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-prepares-for-early-and-intense-summer-heat-from-march-1757702.html</loc><video:video>
	<video:title>దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!</video:title>
	<video:publication_date>2026-03-03T13:30:01+05:30</video:publication_date>
	<video:description>అధిక ఉష్ణోగ్రతలతో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా. తెలంగాణలోని తూర్పు జిల్లాలను మినహాయించి, చాలా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్చి నెలలో కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా అధికంగా ఉంటాయి. వేసవిలో హీట్‌వేవ్‌ల సంఖ్య కూడా ఈసారి పెరుగుతుందని IMD సూచించింది. ఏప్రిల్, మే నెలల్లో హీట్‌వేవ్‌లు మరింత తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హెల్త్‌</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eKxHO7Hs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/india-heatwave-predictions-2026.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabads-old-city-grapples-with-rising-goat-and-sheep-thefts-1757701.html</loc><video:video>
	<video:title>పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?</video:title>
	<video:publication_date>2026-03-03T13:20:01+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా రంజాన్ మాసం లో హలీమ్ తయారీ కోసం మాంసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దొంగిలించిన పశువులను అక్రమంగా వధించి, హలీమ్ సెంటర్లకు లేదా మాంసం మార్కెట్లకు విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీగా ఉండే ఇరుకైన గల్లీల్లో పశువులను కట్టేసి ఉంచిన యజమానులు, ఉదయం లేచి చూసేసరికి అవి కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, దుండగులు ముఖాలకు ముసుగులు ధరించడం, వాహన నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు సవాల్‌గా మారింది. పోలీసులు రాత్రి పహారా పెంచామని చెబుతున్నప్పటికీ, నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/BGKrbbbR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/patabasti.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/march-3-lunar-eclipse-what-is-blood-moon-viewing-guide-for-india-1757642.html</loc><video:video>
	<video:title>ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు</video:title>
	<video:publication_date>2026-03-03T13:10:02+05:30</video:publication_date>
	<video:description>భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి, కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి.. దాన్ని &#039;బ్లడ్‌మూన్&#039; అని పిలుస్తారు. చంద్రునిపై భూమి నీడ దాదాపు ఒక గంట రెండు నిమిషాల పాటు పడనుంది. ఇండియాలో ప్రజలు బ్లడ్‌మూన్‌ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్‌మూన్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు దాదాపు 20 నిమిషాలకుపైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించనున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువ సేపు ఉంటుంది. ఇటానగర్,గువహటి, సిలిగురి, కోల్‌కతా నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా, ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>జ్యోతిష్యం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9iy9QPLs-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/blood-moon.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/technology-videos/airtel-and-google-partner-to-combat-digital-fraud-and-enhance-messaging-security-in-india-1757640.html</loc><video:video>
	<video:title>డిజిటల్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు..చేతులు కలిపిన దిగ్గజ సంస్థలు!</video:title>
	<video:publication_date>2026-03-03T12:59:01+05:30</video:publication_date>
	<video:description>ఈ ఒప్పందంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు &#039;గూగుల్ మెసేజెస్&#039; యాప్ ద్వారా హై-క్వాలిటీ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు. అయితే, వినోదం కంటే భద్రతకే ఇరు సంస్థలు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ ఫిల్టర్లను ఉపయోగించి హానికరమైన లింక్‌లను, అనుమానిత సందేశాలను ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. వ్యాపార సంస్థల నుండి వచ్చే మెసేజ్‌ల విశ్వసనీయతను టెలికాం ఐడెంటిటీ ద్వారా ధృవీకరిస్తారు. దీనివల్ల వినియోగదారులు ఏది అసలైన మెసేజ్, ఏది ఫేక్ అనేది సులభంగా గుర్తించవచ్చు. అలాగే &#039;డూ నాట్ డిస్టర్బ్&#039; నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ అనవసరపు స్పామ్‌ను నిరోధిస్తారు. ఈ సందర్భంగా కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. టెలికాం స్థాయి భద్రతను ఆధునిక మెసేజింగ్‌కు విస్తరించడమే తమ లక్ష్యమని గూగుల్ ప్రతినిధి సమీర్ సమత్ తెలిపారు. ఇరు సంస్థలు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో భారతీయ మొబైల్ వినియోగదారులు ఇకపై మరింత ధీమాగా డిజిటల్ సేవలను వాడుకోవచ్చు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>టెక్నాలజీ వీడియోలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Jtdyq9Vm-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/g-pay.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tiger-movement-causes-panic-in-markapuram-forest-department-steps-up-capture-efforts-1757644.html</loc><video:video>
	<video:title>హడలెత్తిస్తున్న పులి.. వణికిపోతున్న రైతులు</video:title>
	<video:publication_date>2026-03-03T12:49:01+05:30</video:publication_date>
	<video:description>నీళ్ల కోసం పులి మళ్లీ నీటి కుంట దగ్గరకు వస్తుందని ఫారెస్ట్‌ సిబ్బంది కాపుకాస్తున్నారు. పులి జాడలు కన్పించిన ప్రాంతంలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులకు సూచించారు. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పులిని బంధించేందుకు ఆపరేషన్‌ చేపట్టారు. నల్లమల అడవి దగ్గరగా ఉండటం తో పులి అక్కడి నుంచే ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు. పులి తమ కంటపడితే బంధించి మళ్లీ అడవిలోకి తరలిస్తామన్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోనూ పులి కలకలం రేపింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజులపాటు వణికించగా.. ఎట్టకేలకు స్పెషల్‌ ఆపరేషన్‌తో బంధించారు. ఆ తర్వాత.. విశాఖ జూలో ట్రీట్‌మెంట్‌ చేసి.. పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. డీప్‌ ఫారెస్ట్‌లోకి వెళ్లిన అదే పులి.. మళ్లీ పల్లెబాట పట్టిందని రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల్లో హైటెన్షన్‌ క్రియేట్‌ ఏర్పడింది. ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. బోలకొండ, తాళ్లపాలెం, భీమవరం, చొప్పరిపాలెం, చెరువూరు, నిమ్మలపాలెం, గుంజుగూడెం గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ తాళ్లపాలెం గ్రామస్తులు.. ఫారెస్ట్‌ సిబ్బందితో కలిసి రాత్రుళ్లు గస్తీ కాస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/k21NLIn4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tiger.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/khammam-farmers-innovative-beer-bottle-bell-protects-maize-crops-1757641.html</loc><video:video>
	<video:title>బీరు సీసా &#039;గంట&#039;.. రామచిలుకలకు &#039;టాటా&#039;</video:title>
	<video:publication_date>2026-03-03T12:39:01+05:30</video:publication_date>
	<video:description>ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ రైతులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పక్షులను అదిలించడానికి మనుషులు కావాలి, కానీ ఇక్కడ గాలి ఉంటే చాలు.. ఆ గంటలే కాపలా కాస్తాయి. అదెలా అంటే... ఖాలీ బీరుసీసాలతో పొలాల్లో గంటల్లా వేలాడదీస్తారు. బీరుసీసా మూతికి ఒక పెద్ద ఇనుప మేకును జతచేసి దానిని పొలం చుట్టూ గట్లపై ఉన్న చెట్లకు వేళాడగడతారు. ఈ మేకుకు తేలికపాటి అట్టముక్కను కడతారు. గాలికి ఈ అట్టముక్క అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అదేసమయంలో బీరుసీసాకు కట్టిన మేకు కదిలి సీసాకు తగలడంతో శబ్ధం వస్తుంది. ఈ శబ్ధానికి పొలాల్లో పంటను తినేస్తున్న చిలుకలు ఇతర పక్షులు పారిపోతున్నాయి. ఒకవైపు కోతుల బెడద, మరోవైపు పశువుల సంచారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ చిలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. ఖరీదైన నెట్స్‌, పురుగుమందుల కంటే, కేవలం పాత సీసాలు, బోల్టులతో తయారుచేసిన ఈ &#039;డెసిబెల్&#039; పరికరం అద్భుతంగా పనిచేస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు, మర్లపాడు పరిసరాల్లో సుమారు 20కి పైగా ఇలాంటి గంటలు ఇప్పుడు పంటలకు కాపలాగా నిలుస్తున్నాయి. రైతుల ఈ &#039;దేశీ జుగాడ్&#039; చూసి నెటిజన్లు ఐడియా అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Ay8hz0aD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/farmer-new-idea.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/lunar-eclipse-and-holi-date-confusion-astrologer-clarifies-celebration-day-1757643.html</loc><video:video>
	<video:title>మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?</video:title>
	<video:publication_date>2026-03-03T12:28:11+05:30</video:publication_date>
	<video:description>శాస్త్రం ప్రకారం, గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, సంబరాలు జరుపుకోకూడదు. మార్చి 3న గ్రహణం ఏర్పడుతున్నందున, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు మార్చి 4వ తేదీన హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. హోలికా దహనం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. గ్రహణ సమయంలో పూజలు, వేడుకలు చేయడం వల్ల ఆశించిన ఫలితం దక్కదని, అందుకే మరుసటి రోజున సంబరాలు చేసుకోవడం శ్రేయస్కరమని వారు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో భౌతిక వేడుకల కంటే ఆధ్యాత్మిక చింతన ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేసే జపం, అనుష్ఠానాలకు అధిక ఫలితం ఉంటుందని, గ్రహాల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు.  మరిన్ని వీడియోల కోసం : రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు! ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా? అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్ మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>జ్యోతిష్యం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PrCwwxo7-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/holi-11.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tight-security-arrangements-for-rashmika-and-vijay-deverakonda-reception-ceremony-video-tv9d-1757620.html</loc><video:video>
	<video:title>రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!</video:title>
	<video:publication_date>2026-03-03T12:01:26+05:30</video:publication_date>
	<video:description>ఇండియాలోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్ గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈనెల 4వ తేదీన సాయంత్రం విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మరోవైపు కొత్త జంట ఆలయాలను సందర్శిస్తోంది. దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటోంది. ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న విజయ్ స్వగ్రామానికి వెళ్ళనుంది నూతన జంట. అక్కడ సొంత ఊర్లో, సొంత గృహంలో సత్యనారాయణ వ్రతం, పూజల తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానుంది. ఆ తర్వాత రిసెప్షన్ లో పాల్గొంటారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/-Nitg3x32Gg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-rashmika-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ticket-rates-issue-hits-the-screen-once-again-videotv9d-1757603.html</loc><video:video>
	<video:title>మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ</video:title>
	<video:publication_date>2026-03-03T11:50:21+05:30</video:publication_date>
	<video:description>యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆన్‌లైన్ ప్రమోషన్లు, మరోవైపు ఆఫ్‌లైన్ ప్రమోషన్లను కూడా చెకాచెకా ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. అంతేనా అంటే కానే కాదు. టికెట్ రేట్ల హైక్స్ కోసం కూడా టీం గట్టిగా ప్రయత్నిస్తోందట. టాక్సిక్‌కి టికెట్ రేట్ల హైక్స్ ఇస్తే దురంధర్ సీక్వెల్‌కి కూడా ఇవ్వాల్సిందేగా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు దురంధర్ మేకర్స్. ఇప్పుడు అదే జోష్‌తో సెకండ్ పార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. సో ఈ సినిమాకు కూడా టికెట్స్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9ue-N-xM5F8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/screen.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/prabhas-under-immense-pressure-hopes-ride-on-spirit-and-fauji-for-upcoming-success-1757602.html</loc><video:video>
	<video:title>హిట్ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్న డార్లింగ్</video:title>
	<video:publication_date>2026-03-03T11:47:40+05:30</video:publication_date>
	<video:description>ప్రభాస్‌పై ప్రస్తుతం భారీ ఒత్తిడి ఉంది. ఆయనకు కేవలం ఒక హిట్ సరిపోదు, అంతకు మించి కష్టపడాలి. ఆయన చిత్రాల విజయం ఆయనతో పాటు నటిస్తున్న హీరోయిన్ల భవిష్యత్తుకు కూడా కీలకం. గతంలో ది రాజా సాబ్ చిత్రం కేవలం అభిమానులనే కాదు, అందులో పనిచేసిన నాయికలను కూడా నిరాశపరిచింది. వారికి ఈ చిత్రం ద్వారా వరుస అవకాశాలు వస్తాయని భావించారు, కానీ ఫలితం తలకిందులవడంతో ఆశలు అడియాశలయ్యాయి.అయితే, త్రిప్తి డిమ్రి మాత్రం తన విషయంలో అలా జరగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్పిరిట్ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ప్రభాస్‌తో ఇది ఆమెకు తొలి సినిమా అయినా, దర్శకుడు సందీప్ వంగాతో ఇది రెండో చిత్రం కావడంతో ఆమెకు ఆయన వర్కింగ్ స్టైల్‌పై పూర్తి అవగాహన ఉంది.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xUao_OAidUg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/prabhas.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/allu-arjun-to-play-four-diverse-roles-in-atlees-next-film-videotv9d-1757568.html</loc><video:video>
	<video:title>అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్</video:title>
	<video:publication_date>2026-03-03T11:12:51+05:30</video:publication_date>
	<video:description>అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. పుష్పరాజ్ సృష్టించిన ప్రభంజనం తర్వాత, తదుపరి సినిమా అంతకుమించి ఉండాలని చిత్ర నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అల్లు అర్జున్ పోషించే నాలుగు పాత్రల్లో రెండు యువ క్యారెక్టర్లు కాగా, ఒకటి పీరియడ్ క్యారెక్టర్, మరొకటి వృద్ధ పాత్ర అని సమాచారం. కథ 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుందని, ఈ సమయంలో పీరియాడిక్ పాత్ర ప్రవేశపెట్టబడుతుందని తెలుస్తోంది. తదనంతరం, మిగిలిన మూడు పాత్రలు తెరపైకి వస్తాయి.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QXomlUhzLys</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/allu-arjun.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakonda-rashmika-mandanna-nagar-kurnool-hometown-farmhouse-visit-1757567.html</loc><video:video>
	<video:title>ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?</video:title>
	<video:publication_date>2026-03-03T11:08:54+05:30</video:publication_date>
	<video:description>నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఇటీవల నాగర్ కర్నూల్‌ను సందర్శించారు. నాగర్ కర్నూల్ విజయ్ దేవరకొండ సొంత ఊరు. ఈ ప్రత్యేక పర్యటన అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్శనలో, తారల జంట విజయ్ కుటుంబ గృహాన్ని సందర్శించారు. వారు స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు, తమ సొంత ఊరిలో మరుపురాని క్షణాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, తమ అభిమాన తారలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు.</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/WA4wtMbhJkw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/china-quintuplets-xinjiang-woman-delivers-five-babies-medical-marvel-in-wuhan-video-tv9d-1757028.html</loc><video:video>
	<video:title>ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన</video:title>
	<video:publication_date>2026-03-03T09:00:01+05:30</video:publication_date>
	<video:description>చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన ఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సుమారు 20 మంది వైద్య నిపుణులు, నర్సుల బృందం సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రసవంలో నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. వైద్యుల వివరాల ప్రకారం, సహజ సిద్ధంగా ఒకేసారి ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం సుమారు ఆరు కోట్ల ప్రసవాల్లో ఒకటే ఉంటుంది. తమ 40 ఏళ్ల వైద్య సేవా ప్రయాణంలో ఇలాంటి అరుదైన ప్రసవాన్ని చూడటం ఇదే తొలిసారి అని కొందరు సీనియర్ వైద్యులు అన్నారు. పుట్టిన ఐదుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. గర్భధారణ సమయంలో అధిక రిస్క్‌ ఉండటంతో ముందస్తు ప్రణాళికతో వైద్య బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ చిన్నారులను ప్రేమగా ‘మిరాకిల్ బేబీస్’ అంటూ పిలుస్తున్నారు. సహజ సిద్ధంగా ఐదుగురు శిశువులు జన్మించడం ప్రపంచవ్యాప్తంగా అరుదైన విషయం అవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/kjBgSvKZogY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/delivery.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/blind-faith-kills-educated-womans-suicide-highlights-astrology-dangers-video-tv9d-1757033.html</loc><video:video>
	<video:title>చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ</video:title>
	<video:publication_date>2026-03-03T08:45:01+05:30</video:publication_date>
	<video:description>జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్‌ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల క్రితమే ఆమె తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంది. కొత్త జీవితం ప్రారంభమై పట్టుమని పది రోజులు కూడా కాకముందే, ఒక జ్యోతిష్యుడి అశాస్త్రీయ జోస్యం ఆమె జీవితంలో చీకట్లు నింపింది. ఆమె భవిష్యత్తు గురించి సదరు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విద్యాజ్యోతికి ఒక జ్యోతిష్యుడు పరిచయమయ్యాడు. “నీకు ఆయుష్షు తక్కువగా ఉంది, త్వరలోనే చనిపోతావు” అంటూ అతను ఆమెను తీవ్రంగా భయపెట్టాడు. అంతటితో ఆగకుండా, ఆ గండం నుంచి గట్టెక్కాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని సూచించాడు. ఆ పూజల చివరి రోజైన శుక్రవారం నాడు, తన మెడలోని తాళిని తీసి అమ్మవారికి సమర్పించాలని, అప్పుడే ఆమెకు ప్రాణాపాయం తప్పుతుందని నమ్మబలికాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన విద్యాజ్యోతి, తొమ్మిది రోజులు తీవ్ర భయాందోళనల మధ్య పూజలు నిర్వహించింది. శుక్రవారం నాటికి పూజలు ముగియడంతో, అతను చెప్పినట్లుగా తన మంగళసూత్రాన్ని అమ్మవారికి అర్పించే క్రమంలో ఆమె తీవ్ర వేదనకు లోనైంది. చావుకు భయపడి లేదా జరగబోయే అనర్థాలను తలచుకుని కుంగిపోయిన ఆమె, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్నే శాసించే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న విద్యాజ్యోతి, ఒక వ్యక్తి చెప్పిన అశాస్త్రీయ మాటలకు ప్రభావితం కావడం విచారకరం. మూఢనమ్మకాలు కేవలం నిరక్షరాస్యులకే పరిమితం కాదని, విద్యావంతులు కూడా వీటి ఉచ్చులో పడుతున్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇలాంటి మోసపూరిత జ్యోతిష్యుల మాటలు నమ్మి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని సామాజిక కార్యకర్తలు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యాజ్యోతిని అంతలా భయపెట్టిన ఆ జ్యోతిష్యుడు ఎవరు? ఆమెను మానసికంగా వేధించిన తీరుపై ఆరా తీస్తున్నారు. పెళ్లయిన తొమ్మిది రోజులకే కోడలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయం కలిగించే మాటలను నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ఘటన హెచ్చరిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yOpOFFVRRUY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/death.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unearthing-lord-ramas-footprints-hidden-ramayana-temples-in-dandakaranya-video-tv9d-1757007.html</loc><video:video>
	<video:title>Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు</video:title>
	<video:publication_date>2026-03-03T08:30:01+05:30</video:publication_date>
	<video:description>శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో అత్యధిక కాలాన్ని దండకారణ్యంలోనే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర భూమిలో శ్రీరాముడి అడుగుజాడలకు సంబంధించిన అనేక రహస్య క్షేత్రాలు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా ఉన్నాయి. టీవీ9 దృశ్యం కార్యక్రమం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అదృశ్యమైన రామాయణ కాలం నాటి ప్రదేశాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముడు మహాదేవుడిని పూజించిన శివాలయం అవశేషాలు, శ్రీరాముడు, సీతాదేవి పండ్లు తిన్న రాతి పళ్లెం, సీతాదేవి చీర గుర్తులున్న రాళ్లు వంటి ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. సీతాదేవి అపహరణకు గురైన పర్ణశాల, పంచవటి ప్రాంతంలోనే ఉందని గుర్తించారు. భద్రాచలంలోని 17వ శతాబ్దపు సీతారామచంద్ర స్వామి ఆలయం సైతం శ్రీరాముడి దండకారణ్య మూలాలకు గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. ఇవి రామాయణ చరిత్రకు కొత్త ఆధారాలను అందిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/54Odi95HsiE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/jai-sriram.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/from-six-packs-to-vintage-grace-the-fitness-mantra-driving-telugu-cinema-video-1756946.html</loc><video:video>
	<video:title>ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా</video:title>
	<video:publication_date>2026-03-02T16:30:01+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ఒక సక్సెస్‌ మంత్రంగా మారింది. యువ హీరోల నుండి అరవై ఏళ్లు పైబడిన సీనియర్‌ నటుల వరకు, అందరూ వయస్సుతో సంబంధం లేకుండా సిక్స్‌ ప్యాక్‌లు, కండలు తిరిగిన దేహాలతో బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. వారి అద్భుతమైన మేకోవర్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అల్లు అర్జున్‌ అట్లీ కాంబో చిత్రం కోసం, రామ్‌ చరణ్‌ పెద్ది కోసం, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ కోసం సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో సిద్ధమవుతున్నారు. తారక్‌ వార్‌ 2లోనే అద్భుతమైన ఫిజిక్‌తో కనిపించారు. మహేష్‌ బాబు వారణాసి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కోసం విభిన్నమైన మేకోవర్‌తో సిద్ధమవుతుండగా, పవన్‌ కళ్యాణ్‌ ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాలలో పర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ను కొనసాగిస్తున్నారు. సీనియర్‌ హీరోలు కూడా వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపిస్తూ, చిరంజీవి శంకర్‌ వరప్రసాద్‌లో, నాగార్జున కూలీలో, బాలకృష్ణ అఖండ 2లో సరికొత్త లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు. వెంకటేష్‌ కూడా తన వింటేజ్‌ గ్రేస్‌ను ప్రదర్శిస్తున్నారు. నాని ప్యారడైజ్‌లో సిక్స్‌ ప్యాక్‌తో, విజయ్‌ దేవరకొండ రణబాలిలో, సాయిధరమ్‌ తేజ్‌ సంబరాల ఏటిగట్టు కోసం సిక్స్‌ ప్యాక్‌లోకి మారి, కథ డిమాండ్‌ చేస్తే ఎలాంటి మార్పులకైనా సిద్ధమని చాటుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZLsDrjvI-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tollywood-heroes.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/pcoming-telugu-cinema-a-look-at-the-high-anticipated-march-films-for-the-summer-season-video-tv9d-1756948.html</loc><video:video>
	<video:title>ఆశలన్నీ సమ్మర్‌పైనే.. మార్చి, ఏప్రిల్‌లో సినిమా జాతర</video:title>
	<video:publication_date>2026-03-02T16:00:02+05:30</video:publication_date>
	<video:description>సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద మందగమనం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన ఏ సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి, ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ఆశలన్నీ రాబోయే సమ్మర్ సీజన్‌పైనే నిలిచాయి. ఈ వేసవికి కొత్త ఉత్సాహాన్ని అందించే ప్రయత్నంలో, మార్చి నెలలో పలు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/dzXhzVkR-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/summer-movies-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/andhra-pradesh-name-change-garikapatis-telugu-nadu-proposal-sparks-debate-with-kamalananda-bharati-video-1756998.html</loc><video:video>
	<video:title>Kamalananda Bharati Swami: బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు</video:title>
	<video:publication_date>2026-03-02T15:30:01+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. తెలుగునాడుగా మార్చాలనేది ఎన్టీ రామారావు ఆశయమని, ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని గరికపాటి అభిప్రాయపడ్డారు. పేరు మార్పు వల్ల ఏపీ ప్రజల బతుకులు మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Indian Stock Market: భారత్ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ వార్ ఎఫెక్ట్  కార్మికుల బతుకుల్ని చిదిమేస్తున్న బాణా సంచా తయారీ  Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు  Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/nBkcfV1l-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kamalananda-bharati-swami.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/middle-east-tensions-drive-indian-markets-down-sensex-nifty-fall-video-1756970.html</loc><video:video>
	<video:title>Indian Stock Market: భారత్ స్టాక్ మార్కెట్లపై ఇరాన్ వార్ ఎఫెక్ట్</video:title>
	<video:publication_date>2026-03-02T13:54:55+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌తో కూడిన మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ మార్కెట్లలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. దీనికి భారత స్టాక్ మార్కెట్లు మినహాయింపు కాదు. యుద్ధ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్రేకింగ్ న్యూస్ ప్రకారం, సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యుద్ధం ఎఫెక్ట్‌తో భారత రూపాయి మారకం మరింత బలహీనపడుతోంది. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ 91 రూపాయల 25 పైసలకు పడిపోయింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కార్మికుల బతుకుల్ని చిదిమేస్తున్న బాణా సంచా తయారీ  Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు  Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/COL0364s-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/stock-market.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/indias-fireworks-factories-a-spark-of-danger-for-workers-video-1756969.html</loc><video:video>
	<video:title>కార్మికుల బతుకుల్ని చిదిమేస్తున్న బాణా సంచా తయారీ</video:title>
	<video:publication_date>2026-03-02T13:53:30+05:30</video:publication_date>
	<video:description>భారతదేశంలోని బాణాసంచా తయారీ కేంద్రాలు నిరుపేద కార్మికుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. పండుగల వెలుగుల కోసం జరిగే ఈ ఉత్పత్తి అనేక కుటుంబాల్లో అంతులేని చీకట్లను నింపుతోంది. మొన్న వేట్లపాలెంలో, నిన్న మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో జరిగిన భీకర పేలుళ్లు వ్యవస్థీకృత నిర్లక్ష్యానికి నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. కటోల్ ప్రాంతంలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో కార్మికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. అనుమతులు లేని వందలాది తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్ పొందిన యూనిట్లు సైతం రక్షణ నిబంధనలను గాలికొదిలేస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు  Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/aSclwJ10-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/fireworks.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-israel-strikes-on-iran-trump-details-naval-destruction-monitored-from-mar-a-lago-video-tv9d-1756968.html</loc><video:video>
	<video:title>Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం</video:title>
	<video:publication_date>2026-03-02T13:52:05+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శ్వేతసౌధం ప్రకారం, ట్రంప్ తన మార్-ఎ-లాగో నివాసం నుండి సైనిక కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించారు. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినప్పుడు, ఆయన తన జాతీయ భద్రతా బృందంతో సంప్రదించారు. ఈ పరిణామాలు జరుగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు  Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lWd2Z037-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/donald-trump.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/garikipati-calls-to-rename-andhra-pradesh-as-telugu-nadu-citing-ntrs-vision-video-1756967.html</loc><video:video>
	<video:title>Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు</video:title>
	<video:publication_date>2026-03-02T13:50:56+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు నాడుగా మార్చాలని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మార్చుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. తెలుగు నాడుగా మార్చాలనేది ఎన్టీఆర్ ఆశయమని గరికిపాటి నొక్కి చెప్పారు. ఇటీవల కేరళ రాష్ట్రం తన పేరును కేరళంగా మార్చడానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, ఉత్తరాంచల్ పేరు ఉత్తరాఖండ్‌గా, ఒరిస్సా పేరు ఒడిశాగా మారినట్లే, కేరళ పేరు కేరళంగా మారినట్లే, ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగు నాడుగా మార్చడం ద్వారా తెలుగుదనాన్ని ప్రతిబింబించవచ్చని గరికిపాటి అన్నారు. రాష్ట్రం పేరు మారితే ప్రజల భవిష్యత్తు కూడా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ప్రస్తుత డిమాండ్ కాదని, ఎన్టీఆర్ కూడా గతంలో తెలుగు నాడు కోసం ప్రయత్నించారని ఆయన వ్యాఖ్యానించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zrqOBTAM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/garikapati.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/iran-israel-war-fuels-surge-in-gold-silver-and-crude-oil-prices-video-tv9d-1756966.html</loc><video:video>
	<video:title>Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు</video:title>
	<video:publication_date>2026-03-02T13:49:39+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరువయ్యాయి. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు అంతర్జాతీయంగా కలవరం సృష్టిస్తున్నాయి, 2020లో ప్రపంచ చమురు సరఫరాలో మూడొంతులు ఈ జలసంధి నుంచే జరిగింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి, ఔన్స్ బంగారం $5340కి పైగా ట్రేడ్ అవుతూ నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా, దుబాయ్, అబుదాబి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు రెండు రోజులు సెలవు ప్రకటించాయి. భారత మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా గణనీయమైన నష్టాలతో కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం స్టాక్ మార్కెట్ల పతనానికి, బంగారం, వెండి, ఆయిల్ ధరలు మరింత పెరగడానికి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/NyhclsgH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-and-silver-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vishnu-vinyasam-leak-exposes-deepening-crisis-in-telugu-film-industry-video-1756951.html</loc><video:video>
	<video:title>Sree Vishnu: రిలీజ్‌కు ముందు లీక్స్..తర్వాతేమో పైరసీ</video:title>
	<video:publication_date>2026-03-02T13:37:41+05:30</video:publication_date>
	<video:description>తెలుగు సినీ పరిశ్రమను పైరసీ, లీకుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత పైరసీని అరికట్టడం ఒక సవాలుగా మారగా, ఇప్పుడు విడుదలకు ముందే చిత్రాలు లీకవడం నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై నటుడు శ్రీ విష్ణు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రం విడుదలకు ముందే లీకైనట్లు ఆయన వెల్లడించారు. ఈ లీకుల వెనుక తమ సినిమా టీమ్ సభ్యులే ఉన్నారని నిర్మాత సుబ్రహ్మణ్యం బాంబు పేల్చారు. లీకులపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు శ్రీ విష్ణు తెలిపారు. గతంలో అత్తారింటికి దారేది వంటి చిత్రాలు కూడా విడుదలకు ముందే లీకయ్యాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/R64MkAl4-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vishnu-vinyasam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakondas-masterstroke-ranabaali-song-release-and-promotion-strategy-video-1756945.html</loc><video:video>
	<video:title>Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్లానింగ్‌కు అంతా ఫిదా</video:title>
	<video:publication_date>2026-03-02T13:33:59+05:30</video:publication_date>
	<video:description>&quot;ఏమి టైమింగ్ సామి&quot; అనే నానుడి విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. రణబాలి సినిమా ప్రమోషన్లలో భాగంగా, రష్మికతో వివాహ ఘట్టాన్ని చిత్రీకరించి, అదే సమయంలో సినిమాలో ఏందయ్యా సామి పాట ప్రోమోను విడుదల చేయడం ద్వారా విజయ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లయింది. రష్మికతో ఏడడుగులు నడిచిన సన్నివేశాలను సినిమా ప్రమోషన్లకు తెలివిగా ఉపయోగించుకున్నారు రౌడీ బాయ్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lpHmBR5l-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ranabaali.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/from-kiara-advani-to-aishwarya-desai-sandeep-reddy-vangas-midas-touch-for-actresses-video-tv9d-1756941.html</loc><video:video>
	<video:title>Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే</video:title>
	<video:publication_date>2026-03-02T13:30:52+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఛాన్స్ వస్తే హీరోయిన్లు స్టార్స్ అయ్యేవారు. ఇప్పుడు ఆ స్థానం సందీప్ రెడ్డి వంగాకు దక్కినట్లు కనిపిస్తోంది. ఆయన సినిమాలో మెరిస్తే చాలు ఆ నటీమణులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. దీనికి నిదర్శనంగా పలువురు నటీమణుల కెరీర్లలో మార్పులు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో కబీర్ సింగ్కు ముందు కియారా అద్వానీ ఒక సాధారణ నటి మాత్రమే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విజయంతో ఆమె ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. తాజాగా టాక్సిక్ సినిమాకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అలాగే యానిమల్ సెన్సేషన్ తృప్తి డిమ్రి, సినిమాలో కేవలం 20 నిమిషాలు కనిపించినప్పటికీ భాభీ 2 అంటూ దేశాన్ని షేక్ చేశారు. ఆరేళ్లుగా పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపు సందీప్ వంగా మార్క్ ప్రెజెంటేషన్ తో ఆమెకు రాత్రికి రాత్రే లభించింది. ప్రస్తుతం తృప్తి వంగా స్పిరిట్ సినిమాలో ప్రధాన నాయికగా నటిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/WjC0LHpE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sandeep-reddy-vanga.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dhurandhar-2-ranveer-singh-starrer-film-to-have-3-hours-45-mins-duration-video-tv9d-1756939.html</loc><video:video>
	<video:title>Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు</video:title>
	<video:publication_date>2026-03-02T13:29:31+05:30</video:publication_date>
	<video:description>సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందుతున్న దురందర్ 2 సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సుదీర్ఘమైన రన్‌టైమ్‌తో రూపొందుతున్నట్లు తాజా సమాచారం. దురందర్ 2 ఏకంగా 3 గంటల 45 నిమిషాల నిడివితో సెన్సార్‌కు వెళ్ళబోతోందని తెలుస్తోంది. మొదటి భాగం దురందర్ కూడా 3 గంటల 34 నిమిషాల నిడివితో విడుదలైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/25ht8In1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/dhurandhar-2-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-summer-2026-march-and-april-set-for-box-office-kickstart-video-1756927.html</loc><video:video>
	<video:title>సమ్మర్ బాక్సాఫీస్ కిక్ స్టార్ట్..మార్చి, ఏప్రిల్లో క్రేజీ సినిమాలు</video:title>
	<video:publication_date>2026-03-02T13:28:24+05:30</video:publication_date>
	<video:description>సంక్రాంతి పండుగ తర్వాత బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశ కనిపించింది. ఫిబ్రవరిలో విడుదలైన ఏ చిత్రమూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో, అందరి దృష్టి సమ్మర్ సీజన్‌పైనే ఉంది. మార్చిలో ప్రారంభమైన సినీ సందడి ఏప్రిల్ నెలలో అసలైన ఉత్సాహాన్ని తీసుకురాబోతోంది. స్టార్ హీరోల నుంచి యువ నటుల వరకు అనేక మంది ఈ సమ్మర్‌ను లక్ష్యంగా చేసుకొని బరిలోకి దిగుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6Cw5nON0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/summer-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/srisailam-temple-gold-offerings-mla-galla-madhavi-family-donates-ornaments-to-mallikarjuna-swamy-video-tv9d-1756922.html</loc><video:video>
	<video:title>శ్రీశైల మల్లన్నకు విరాళంగా బంగారు రుద్రాక్ష మాల, హారం</video:title>
	<video:publication_date>2026-03-02T13:21:04+05:30</video:publication_date>
	<video:description>నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తుల నుండి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి అమ్మవార్ల పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ భక్తులు భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను సమర్పిస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు స్వామివారికి విశిష్టమైన స్వర్ణాభరణాలను కానుకగా అందజేశారు. బాపట్లకు చెందిన దాతలు, ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు మల్లన్న సేవలో భాగంగా రెండు ముఖ్యమైన ఆభరణాలను తయారు చేయించారు. వాటిలో సుమారు 43 గ్రాముల బంగారంతో రుద్రాక్ష మాల, సుమారు 30 గ్రాముల మేలిమి బంగారంతో బంగారు హారాన్ని తయారుచేయించారు. రుద్రాక్షమాలలో విశిష్టమైన త్రిశూలం, ఢమరుకాన్ని కూడా పొందుపరిచారు. ఇక బంగారు హారాన్ని చక్కని నగిషీలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ ఆభరణాలను దేవస్థానం అధికారులకు శాస్త్రోక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతలకు వేదాశీర్వచనం పలికి, శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్పేలా భక్తులు ఇలాంటి భారీ విరాళాలు సమర్పించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/F-Vyoc8I8WA</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/snake-in-council-nidadavolu-councilors-bold-move-to-expose-wards-neglected-wild-growth-video-tv9d-1756920.html</loc><video:video>
	<video:title>ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌</video:title>
	<video:publication_date>2026-03-02T13:19:46+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు ఖాళీ బిందెలతోనో, ప్లేకార్డులతోనో నిరసన తెలపడం చూస్తుంటాం. కానీ నిడదవోలు మున్సిపాలిటీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తమ వార్డులో పాముల భయం ఏ స్థాయిలో ఉందో వివరించడానికి ఓ కౌన్సిలర్ ఏకంగా పాముతో కౌన్సిల్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిడదవోలు 20వ వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్, శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును బంధించి తీసుకువచ్చారు. తాను మీటింగ్‌కు వస్తుండగా దారిలో ఉన్న ఒక పాఠశాల వద్ద పిల్లల మీదకు ఈ పాము వచ్చిందని, ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికే ఇలా చేశానని ఆయన తెలిపారు. తమ వార్డులో పిచ్చిమొక్కలు పెరిగిపోయి పాముల బెడద తీవ్రంగా ఉందని, ఫోటోలు పంపినా ఎవరూ పట్టించుకోలేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బాలో పామును చూసిన మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పామును బయట వదిలేసి రావాలని గట్టిగా ఆదేశించడంతో ఛైర్మన్ కు, అనిల్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయని అనిల్ నిలదీశారు. ఒక్కో పామును పట్టించడానికి రూ. 2 వేల నుండి 3 వేల వరకు ఖర్చవుతోందని, సామాన్యులు ఆ భారాన్ని మోయలేకపోతున్నారని వాపోయారు. చివరకు సభ్యుల కోరిక మేరకు పామును బయట ఉంచి వచ్చి, అనిల్ తన వాదన వినిపించారు. అయితే పాముతో సభలోకి రావడంపై కూటమి సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, సమస్యను హైలైట్ చేయడానికి కౌన్సిలర్ ఎంచుకున్న ఈ &#039;స్నేక్ నిరసన&#039; ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..  Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/dffi92-DbWs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/air-travel-relief-dgca-protects-passengers-from-cancellation-charges-and-delays-video-tv9d-1756906.html</loc><video:video>
	<video:title>విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..</video:title>
	<video:publication_date>2026-03-02T12:57:38+05:30</video:publication_date>
	<video:description>విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారినా లేదా పొరపాట్లు జరిగినా భారీగా జరిమానాలు వసూలు చేసే విమానయాన సంస్థలకు డీజీసీఏ చెక్ పెట్టింది. 48 గంటలకు ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, పేరు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన పని లేదు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమ విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే రద్దు చేసుకోవచ్చు. లేదంటే ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు. అయితే ఇది కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎయిర్‌లైన్స్ సగం ధరకు పైగా మొత్తాన్ని జరిమానాగా కోత విధిస్తాయి. కానీ తాజా సవరణతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. పేరులో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని 24 గంటల్లోపు గుర్తిస్తే ఉచితంగా సరిచేసుకోవచ్చు. దీని కోసం సంస్థలు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదు. అలాగే చాలామంది ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్య రీఫండ్ జాప్యం. దీనిపై డీజీసీఏ స్పందిస్తూ.. టికెట్‌ను ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ ద్వారా బుక్ చేసినప్పటికీ రిఫండ్ ఇచ్చే బాధ్యత విమానయాన సంస్థలదే అని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రక్రియను 14 పని దినాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రయాణికుడు లేదా వారి కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడి టికెట్ రద్దు చేసుకుంటే.. రూల్స్‌ను సరళతరం చేశారు. గత ఏడాది ఇండిగో విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల వల్ల వేలాది మంది ప్రయాణికులు రీఫండ్ కోసం ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకుని గడువులోగా రిఫండ్ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ శాశ్వత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..  Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/qGu-LpGnO5s</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/plane.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/punjab-mechanic-hits-rs-3-cr-jackpot-mahendra-singhs-nagaland-lottery-success-video-tv9d-1756904.html</loc><video:video>
	<video:title>బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!</video:title>
	<video:publication_date>2026-03-02T12:56:07+05:30</video:publication_date>
	<video:description>అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ మాట పంజాబ్‌కు చెందిన మహేంద్రసింగ్‌ విషయంలో అక్షరాలా నిజమైంది. నిన్నటి వరకు మొండిగా ఉన్న స్టవ్‌లకు రిపేర్లు చేస్తూ, రోజువారీ కూలీతో బతుకు బండి లాగించిన అతని ఇంట్లో అదృష్టం స్టవ్‌ వెలిగించింది. స్టవ్‌లు రిపేర్లు చేసిన ఆ చేతుల్లోకి.. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్ల జాక్‌పాట్ వచ్చి చేరింది! జీవనోపాధి కోసం స్టవ్ మెకానిక్ షాపు నడిపే మహేంద్రసింగ్‌, ఇటీవల గురుగ్రామ్‌లోని ఓ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా పత్రాన్ మార్కెట్‌లో ఒక లాటరీ షాపు కనిపించింది. ఏదో సరదాగా కొన్న &#039;నాగాలాండ్ స్టేట్ డియర్ మహా శివరాత్రి బంపర్ 2026&#039; టికెట్, ఆయన జీవితాన్నే మలుపు తిప్పుతుందని ఊహించలేదు. ఫిబ్రవరి 21న జరిగిన డ్రాలో మహేంద్రసింగ్ కొన్న టికెట్‌కు మొదటి బహుమతి తగిలింది. ఒక్కసారిగా రూ. 3 కోట్లు గెలుచుకున్నారన్న వార్త తెలియగానే ఆ మెకానిక్ షాపు దగ్గర పండగ వాతావరణం నెలకొంది. మొత్తం ప్రైజ్ మనీ రూ.3 కోట్లు కాగా, ట్యాక్సులు, కమీషన్లు పోను సుమారు రూ. 1.80 కోట్లు చేతికి అందించనున్నారు లాటరీ నిర్వాహకులు. స్టవ్ మెకానిక్‌గా పనిచేస్తూ సామాన్య జీవితం గడుపుతున్న మహేంద్రసింగ్‌కు లాటరీ తగిలిందని తెలియగానే పట్టణమంతా సందడి మొదలైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. &quot;భగవంతుడి దయ వల్లే ఇది సాధ్యమైంది&quot; అంటూ మహేంద్రసింగ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..  Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/161wlNHmBFU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lottery.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anantapur-temple-theft-silver-shatagopam-stolen-by-fake-devotee-at-sai-baba-mandir-video-tv9d-1756899.html</loc><video:video>
	<video:title>పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!</video:title>
	<video:publication_date>2026-03-02T12:51:19+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై &#039;శఠగోపం&#039; పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా వెళ్లాడు. భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చిన ఆ దుండగుడు, లోపలికి వెళ్లగానే దేవుడిని దర్శించుకోకుండా నేరుగా శఠగోపం ఎక్కడుందో గమనించాడు. సాయిబాబా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు నటిస్తూ, చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి చటుక్కున వెండి శఠగోపాన్ని తన సంచిలోకి సర్దేశాడు. ఏమీ తెలియనట్లు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట.. అలాగే ఈ చోర శిఖామణికూడా భావించాడు. ఇక ఆలయ అర్చకులు శఠగోపం కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో సదరు వ్యక్తి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. &quot;గుడికి వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సింది పోయి, ఏకంగా దేవుడి వస్తువులనే ఎత్తుకెళ్లడం ఏంటని&quot; భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో జరుగుతున్న ఇటువంటి దొంగతనాల పట్ల ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..  Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/KlNqZs3-RPo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/theif.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bigg-boss-telugu-thanuja-puttaswamy-slams-troll-over-pavan-sais-wife-instagram-chat-sparks-debate-video-tv9d-1756897.html</loc><video:video>
	<video:title>Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..</video:title>
	<video:publication_date>2026-03-02T12:49:30+05:30</video:publication_date>
	<video:description>అప్పటి వరకు తనూజ చేసిన సీరియల్స్ చూసిన వారందరూ.. తనూజను మృదుస్వాభావిగానే భావించారు. చిన్న పిల్ల అనే అనుకున్నారు. కానీ బిగ్ బాస్‌ సీజన్‌9లోకి అడుగుపెట్టింది మొదలు.. తనూజ తనలోని మరో కోణాన్ని తన సీరియల్స్ ఫ్యాన్స్ కి చూపించింది. ఫైర్ బ్రాండ్‌ లేడిలా.. చీటికి మాటికి చిరాకు పడే క్యూట్ అమ్మాయిగా అందరికీ కనిపించింది. తన సడెన్ ట్రాన్సఫార్మేషన్‌తో కట్టా మీటా రియాక్షన్ ను తన ఫ్యాన్స్‌కు కలిగించింది. ఈ క్రమంలో బిగ్ బాస్‌ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ విన్నర్ మాత్రం కాలేకపోయింది. కానీ షో ముగిసిన కొన్ని నిమిషాలకే తనకు ఓటేసిన వారితో పాటు తన ఫ్యాన్స్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది. కాస్త లేట్‌ అయినా కూడా తాజాగా ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌లో చిట్ చాట్‌ చేసింది. తన ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. కానీ అందులో ఓ ఫ్యాన్ పై మాత్రం ఘరం అయింది. సిగ్గులేదా అంటూ తిట్టేసింది. తనూజ కో యాక్టర్.. తన బ్యాక్ సపోర్టర్‌గా పేరున్న పవన్ సాయి ఇప్పటికీ సీరియల్ మ్యారీడ్ రిలేషన్‌ లో ఉన్నాడు. అయితే ఓ నెటిజన్‌... పవన్‌ సాయి భార్య పేరు ఎత్తుతూ.. పవన్‌ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు.. ఆమె ఉసురు వెంటాడుతుంది అంటూ తనూజ కు టెక్స్ట్‌ చేశాడు. ఇక సదరు నెటిజన్ చేసిన టెక్స్ట్‌ చూసిన తనూజ... తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యింది. &#039;నీ కర్మ నిన్ను వెంటాడకముందే నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో.. నా గురించి బాధపడకు..నేను చాలా బాగున్నా.. అంత బాగానే ఉంది.. నా కర్మ బాగుంది. నీ ఫేస్ చూపించకుండా ఇలాంటి మెసేజ్ పెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ ఆ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనూజ ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ నెట్టింట వైరలవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!  రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/VP1dpXv6_GU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/thanuja-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-and-rashmikas-wedding-jewelry-unveiling-7-crores-of-gold-and-royal-designs-video-tv9d-1756857.html</loc><video:video>
	<video:title>Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. &#039;విరోష్‌&#039; ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??</video:title>
	<video:publication_date>2026-03-02T12:46:51+05:30</video:publication_date>
	<video:description>విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. కెరీర్‌ బిగినింగ్‌లో.. సిల్వర్‌ స్క్రీన్‌ పై ప్రేమ పాత్రలు పోషించిన వీరిద్దరూ.. రియల్‌ లైఫ్‌లోనూ ఆ పాత్రలను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా మారిపోయారు. &#039;కడ వరకు కలిసి నిలిచే..&#039; అంటూ తమ జర్నీని మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు విరోష్‌ జోడీ. అయితే ఆ ఫోటోల్లో.. అందరి కళ్లూ విజయ్‌, రష్మిక ధరించిన బంగారు ఆభరణాల మీదే ఉన్నాయి. వీరిద్దరూ ధరిచిన ఆభరణాల విలువ, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్‌ దేవరకొండ, రష్మిక ధరించిన నగలను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ రూపొందించింది. ఇందుకోసం సదరు సంస్థ దాదాపు 10 నెలల టైం తీసుకుని మరీ.. వినూత్నంగా.. రాజసం ఉట్టిపడేలా డిజైన్ చేసింది. ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విరోష్‌ జోడీ.. దాదాపు 3 కిలోల ఆభరణాలను ధరించారు. వీటి మొత్తం విలువ దాదాపు 7 కోట్లకు పైనే ఉంటుందని అంచనా..ఈ ఆభరణాలు.. దక్షిణ భారత ఆలయ వాస్, రాజవంశాల వారసత్వాన్ని ప్రతిబింబించేలా నక్షీ, రవ పనితనంతో రూపొందించారని తెలుస్తోంది. ఇక వెడ్డింగ్ ఆఫ్ విరోష్‌ లో.. వధువు రష్మిక మందన్న.. మొత్తం 11 రకాల బంగారు ఆభరణాలను ధరించారు. అందులో మెడకు చోకర్, దానితో పాటు పొడవైన హారాలు, కాసుల పేరు వేసుకున్నారు. నుదుటిపై మాంగ్ టిక్కా, జడకు అలంకారంగా.. బంగారు జడ బిళ్లలను ధరించారు. వీటితో పాటే చెవులకు భారీ ఝుంకాలు, వడ్డాణం, అరవంకీలు, కాళ్ల పట్టీలు, చేతులకు హాత్ పూల్‌ నూ ధరించారు. రష్మిక వేసుకున్న ఆభరణాలన్నింటిలో వజ్రాలు కానీ పగడాలు కానీ కనపడవు. పూర్తిగా బంగారంతో చేసిన వాటినే ఎంచుకున్నారు. వరుడు విజయ్‌ దేవరకొండ కూడా ... తాను ధరించే బంగారు ఆభరణాలు అందరి కంటే భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. సుమారు రాజసం ఉట్టిపడే 8 రకాల ఆభరణాలను తన పెళ్లిలో విజయ్‌ ధరించాడు. ఏనుగు, పులి మొటిఫ్స్‌తో కూడిన భారీ టెంపుల్ నెక్లెస్.. దాంతో పాటే కాసుల పేరు కూడా వీటిలో ఉన్నాయి. అంతేకాదు తన ధోతీపై బంగారు వడ్డాణాన్ని కూడా విజయ్‌ వేసుకున్నాడు. రాజవంశీయుల పెళ్లిలో.. ఒకప్పుడు అందరూ ధరించే కడుక్కన్ చెవి రింగులను కూడా కనిపిస్తాయి. వీటితో పాటే ముత్యాలు, వజ్రాలు పొదిగిన హారాలు, బంగారు కడాలను కూడా విజయ్‌ తన పెళ్లిలో ధరించాడు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!  రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/eva_bDfJfHU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika-vijay-marriage.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/chinese-companys-rs-240-cr-bonus-employees-count-cash-go-viral-video-tv9d-1756827.html</loc><video:video>
	<video:title>కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము  మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..</video:title>
	<video:publication_date>2026-03-02T12:29:35+05:30</video:publication_date>
	<video:description>ఇలాంటి బాస్‌ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని ఉద్యోగులు ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్‌ యువాన్లు అంటే 240 కోట్ల రూపాయలు తన ఉద్యోగులకు బోనస్‌గా ఇచ్చారు. అది కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తం అని కాకుండా టేబుళ్ల మీద నోట్ల కట్టలు పరిచి మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్‌ ఇచ్చారు. ఉద్యోగులు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని ఆనందంగా వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో అందరూ కంపెనీ యజమాని కుయ్‌ పీజున్‌ పెద్దమనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హెనాన్‌ కువాంగ్‌షా క్రేన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ ఏడాది ఆర్జించిన 270 మిలియన్‌ యువాన్‌ల లాభంలో 70 శాతాన్ని తన ఉద్యోగులకే పంచేసింది. దీని కోసం పెద్ద హాల్‌లో 800 టేబుల్స్‌ వేసి వాటిపై కుప్పలు కుప్పలుగా నోట్లను పరిచింది. నిర్దేశిత సమయంలో ఉద్యోగులు అందులోంచి ఎన్ని నోట్లు లెక్కపెడతారో అవన్నీ వారివేనని ప్రకటించడంతో వారు చకచకా వాటిని లెక్కపెట్టి కట్టలు కట్టి ఆనందంగా తీసుకుపోయారు. నోట్లు వేగంగా లెక్కపెట్టడం కోసం కొందరైతే కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నారని మీమ్స్‌ వచ్చాయి. సిబ్బందికి వాషింగ్‌ మెషీన్లు కూడా అందచేశారు. అంతేకాక కారు లోన్లు, మార్ట్‌గేజ్‌ లోన్లతో ఇబ్బంది పడుతున్న యువ సిబ్బంది తమను సంప్రదిస్తే ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా, 2002లో స్థాపించిన ఈ కంపెనీ బ్రాంచ్‌లు 130 దేశాల్లో ఉన్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..  Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!  రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7LvVMfJtB04</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/currancy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/kashi-masane-holi-shivas-ash-play-and-spiritual-liberation-in-varanasi-video-tv9d-1756822.html</loc><video:video>
	<video:title>Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య &quot;హోలీ&#039; ఎక్కడంటే..</video:title>
	<video:publication_date>2026-03-02T12:02:38+05:30</video:publication_date>
	<video:description>వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు. వారణాసిలో హోలీ పండగ సాధారణ రంగులతో కాకుండా, స్మశానవాటికలో మండుతున్న చితుల మధ్య చితా భస్మం తో ప్రారంభమవుతుంది. ఏటా &#039;రంగభరి ఏకాదశి&#039; మరుసటిరోజు శివ భక్తులు, అఘోరాలు, నాగ సాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్‌ కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. డమరుక నాదాలు, &quot;హర హర మహాదేవ్&quot; నినాదాల మధ్య గంటల తరబడి సాగే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు. సాధారణంగా స్మశానం అంటే భయం, నిశ్శబ్దం ఉంటుంది, కానీ కాశీలో మాత్రం మరణాన్ని కూడా ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. పురాణాల ప్రకారం.. రంగభరి ఏకాదశి రోజున శివుడు పార్వతీ దేవితో కలిసి కాశీకి వస్తాడు. ఆ రోజున దేవతలు, మానవులతో కలిసి శివుడు రంగుల హోలీ ఆడతాడు. శివుని వెంట ఉండే భూత ప్రేత పిశాచాలు, గణాలకు ఆ రోజున అందరితో కలిసి రంగులాడే అవకాశం లభించదు. అందుకే మరుసటి రోజున తన ప్రియమైన గణాల కోసం శివుడు స్వయంగా స్మశానవాటికకు వచ్చి చితి భస్మంతో హోలీ ఆడతారని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంటే.. మరణం అనేది జీవితంలో అంతిమ సత్యమని, దానికి భయపడాల్సిన అవసరం లేదని చాటి చెప్పడమే. భౌతిక బంధాల నుంచి విముక్తిని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ఈ &#039;మసానే కీ హోలీ&#039; చెబుతుందని.. అక్కడివారు నమ్ముతారు. అందుకు వారణాసిలో కాలుతున్న చితుల మధ్యనే ఈ వేడుకను కోలాహలంగా చేసుకుంటారు. హోలీ పండుగకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడి మరణం తర్వాత నుంచి ప్రజలు ఈ హోలీ పండుగను చేస్తూ వస్తున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుని కలిమెలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. పాత గొడవలను మర్చిపోయి, శత్రువులను సైతం హత్తుకుని స్నేహపూర్వకంగా ఉండాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!  రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం  March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/787mqllzr48</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/holi-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vijay-deverakonda-rashmika-wedding-virosh-photos-break-instagram-records-video-tv9d-1756811.html</loc><video:video>
	<video:title>Rashmika-Vijay Marriage: &#039;విరోష్&#039; సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!</video:title>
	<video:publication_date>2026-03-02T12:00:35+05:30</video:publication_date>
	<video:description>టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట వివాహ ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసి, సోషల్ మీడియాలో వారికున్న అసాధారణమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఇప్పటివరకు బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే, విజయ్-రష్మిక &#039;విరోష్&#039; జంట ఈ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి పోస్ట్ 23.3 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతోంది. దీంతో అలియా భట్-రణబీర్ కపూర్ (13 మిలియన్+), సమంత-నాగ చైతన్య (12 మిలియన్+), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10 మిలియన్+), దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ (8 మిలియన్+) వంటి స్టార్ కపుల్స్ రికార్డులను ఈ జంట అధిగమించింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత పోస్ట్ రికార్డుకు కూడా చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. గీత గోవిందం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి మొదలైన వీరి ప్రయాణం, నేడు ఇలా పెళ్లి పీటల వరకు చేరడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. పెళ్లి ఫోటోలు చూసి మురిసిపోతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల రహస్య ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఒక్కటైన ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. &quot;నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నాను&quot; అని విజయ్, &quot;నాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి&quot; అని రష్మిక పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్లు నెటిజన్లను మరింతగా ఆకట్టుకున్నాయి. వీరి పెళ్లి ఫొటోలు టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాస్తూ వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయ్‌పూర్ వేడుకల అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం  March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే  Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/B5bDIOSV-as</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vijay-rashmika-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mp-police-uniform-reel-controversy-trainees-face-action-public-reacts-video-tv9d-1756809.html</loc><video:video>
	<video:title>రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..</video:title>
	<video:publication_date>2026-03-02T11:53:31+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రదేశ్‌ లోని రెవాలో పోలీస్‌ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న కొత్త కానిస్టేబుల్స్‌ సరదాగా చేసిన రీల్‌ వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కానిస్టేబుల్స్‌గా కొత్తగా నియమితులైన ఆరుగురు పోలీసులు పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.. ఆ ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్‌ తీశారు. యూనిఫాంలో ఉన్న యువ పోలీసులు జోకులు వేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే ఏం? నాకు నెలవారీ జీతం వస్తుంది. నాకు ఎక్కువ బట్టలు లేకపోతే ఏం? నాకు యూనిఫాం ఉంది’ అని వారు అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరు పోస్ట్ చేసిన రీల్‌ వైరల్‌ అయింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ట్రైనీ పోలీసుల రీల్‌ను కొందరు ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. పోలీస్ యూనిఫాం ధరించి రీల్‌ చేయడాన్ని పోలీస్ శాఖ తప్పుపట్టింది. నియమ నిబంధనలను, క్రమశిక్షణను ఆ ట్రైనీ పోలీసులు ఉల్లంఘించినట్లు ఆరోపించింది. వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వారి వివరణ ఆధారంగా యాక్షన్‌ తీసుకుంటామని తెలిపింది. అయితే నెటిజన్లు ఈ చర్యను తప్పుబడుతున్నారు. సరదాగా చేసిన రీల్‌పై అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు  West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం  March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే  Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు  US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/w6-pLrZ9g3I</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/reels.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hours-after-marriage-up-bride-demands-divorce-forced-into-wedding-she-loved-another-video-tv9d-1756805.html</loc><video:video>
	<video:title>ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు</video:title>
	<video:publication_date>2026-03-02T11:51:42+05:30</video:publication_date>
	<video:description>పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు మిథిలేష్‌ కుమారి.. అత్తగారింటికి వెళ్లింది. అయితే తొలి రాత్రి నాడే.. భర్తతో కలిసి జీవించలేనని తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు కొట్టి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. ఇది విని ధరమ్ సింగ్ కుష్వాహా, అతడి కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. పెళ్లికి ముందే వధువు ఈ విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ధరమ్ సింగ్ కుష్వాహా వాపోయాడు. అప్పుడు తమ ఇద్దరికి పెళ్లి జరిగేది కాదని, రెండు కుటుంబాలు ఈ అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. హమీర్‌పూర్‌లోని రాత్‌ పోలీస్ స్టేషన్‌కు ఇరు కుటుంబాలు చేరుకుని ఫిర్యాదు చేశాయి. పెళ్లైన కొత్త జంటకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పోలీస్‌ అధికారి ప్రయత్నించారు. అయితే వివాహాన్ని కొనసాగించేందుకు మిథిలేష్ కుమారి అంగీకరించలేదు. విడిపోయేందుకు ఇరు కుటుంబాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో వెంటనే విడాకులు తీసుకోవాలని ఆ జంట నిర్ణయించింది. అనంతరం మిథిలేష్ కుమారి తన పుట్టింటికి వెళ్లిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం  March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే  Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు  US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా  Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/B19rWzWOWdc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/divorce.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/west-asia-war-indias-economy-hit-by-oil-basmati-exports-disruption-and-rising-fuel-prices-video-tv9d-1756759.html</loc><video:video>
	<video:title>West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం</video:title>
	<video:publication_date>2026-03-02T11:31:04+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతులను దెబ్బతీసాయి. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్‌ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ దేశాలకు భారత్‌ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‌లో రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు. రెండోది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి బియ్యం. బియ్యంతో టీ ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. 2024-25లో భారత్ దాదాపు రూ. 700 కోట్ల విలువైన తేయాకును ఇరాన్‌కు ఎగుమతి చేసింది. ప్రస్తుత అనిశ్చితి వల్ల ఈ చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 40 దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ 50% దిగుమతులు పశ్చిమ ఆసియా నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి వచ్చే చమురు ‘హోర్ముజ్ జలసంధి’ గుండానే రావాలి. ప్రపంచ చమురు సరఫరాలోనూ 25% ఈ మార్గం నుంచే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ జలసంధి మూతపడితే భారత్‌కు రోజుకు వచ్చే 25-27 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుంది. అమెరికా, లాటిన్ అమెరికా నుంచి చమురు తెప్పించుకోవాలంటే 25 నుంచి 45 రోజులు పడుతుంది. అదే గల్ఫ్ నుంచి అయితే కేవలం 5-7 రోజుల్లో చమురు వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ఇంధన ధరలు భగ్గుమనే అవకాశం ఉంది. భారతదేశం నుంచి ఎగుమతయ్యే బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఇరాన్ వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో భారత మార్కెట్లో బాస్మతి బియ్యం ధర కిలోకు రూ.10 పెరిగింది. అయితే, ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్ ఎగుమతి చేసే మొత్తం బాస్మతి రైస్ లో 25% ఇరాన్‌కు, 20% ఇరాక్‌కు వెళ్తాయి. సుమారు $2 బిలియన్ల (రూ. 16,000 కోట్లకు పైగా) విలువైన 20 లక్షల టన్నుల బియ్యం వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రస్తుతం సముద్ర మార్గంలో ఉన్న షిప్‌మెంట్ల డెలివరీ తీసుకోవడానికి ఇరాన్ వ్యాపారులు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి పశ్చిమ ఆసియాలో యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే  Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు  US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా  Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??  Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uht911Z0-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/middle-east-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/whatsapp-telegram-sim-binding-new-dot-rules-from-march-1-to-curb-cybercrime-video-tv9d-1756752.html</loc><video:video>
	<video:title>March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే</video:title>
	<video:publication_date>2026-03-02T11:27:20+05:30</video:publication_date>
	<video:description>వాట్సప్‌, టెలిగ్రామ్‌ లొ సిమ్‌ బైండింగ్‌ రూల్స్‌ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏంటి ఈ సిమ్‌ బైండింగ్‌ అంటే సిమ్‌ లేకుండా ఇకపై ఆ యాప్స్‌ ఫోన్‌లో పనిచేయవన్నమాట. ఎవరైనా సిమ్‌ లేకుండా వాట్సప్‌ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్‌ నిలిచిపోతుంది. వాట్సప్‌ వెబ్‌ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్‌ అయిపోతుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై యాప్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్స్‌కు సిమ్‌ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం డాట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌లో సిమ్‌కార్డు లేకపోయినా లేదా సిమ్‌ తొలగించినా యాప్‌ సేవలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ఆ యాప్‌లను వెబ్‌బ్రౌజర్‌లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్‌ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మొబైల్‌ సిమ్‌తో లాగిన్‌ అవ్వాలి. ప్రస్తుతం యాప్‌ ఇన్‌స్టలేషన్‌ సమయంలోనే సిమ్‌కార్డును ధ్రువీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైజ్‌ నుంచి సిమ్‌కార్డును తొలగించినా, డీయాక్టివేట్‌ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్‌ నేరగాళ్లు యాప్స్‌ను వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. సిమ్‌ బైండింగ్‌ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్‌ నిపుణులు అంటున్నారు. సిమ్‌ బైండింగ్‌ రూల్స్‌ అమలు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో మార్చి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు  US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా  Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??  Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..  Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/sIreg0Pe-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/march-1-rules.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-and-silver-prices-soar-middle-east-tensions-drive-bullion-market-to-historic-peaks-video-tv9d-1756730.html</loc><video:video>
	<video:title>Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు</video:title>
	<video:publication_date>2026-03-02T11:00:28+05:30</video:publication_date>
	<video:description>మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై పడింది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరుకోగా, కేజీ వెండి ధర ఏకంగా రూ.3,25,000 మార్కును తాకింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడం ఖమేనీ మరణంతో ఇరాన్‌ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‌ అట్టుడుకుతోంది. ఈ తీవ్ర యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ బులియన్ మార్కెట్‌పై భారీగా పడింది. యుద్ధం కారణంగా సప్లై చైన్‌ దెబ్బతినడం, సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో, మార్చి 1 నాటికి బంగారం, వెండి ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరింది. అలాగే.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.4,000 ఎగబాకి రూ.1,58,650 వద్ద పలుకుతోంది. తాజా పరిణామాలతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధరపై ఒక్కరోజే రూ.5,000 పెరగడంతో.. అది రూ.3,25,000 మార్కును తాకింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య పెరుగుదల సామాన్య ప్రజలను, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా  Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??  Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..  Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు  US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/lfFMRx8v-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-today-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-israel-launch-epic-fury-strikes-against-iran-b2-bombs-deployed-video-1756726.html</loc><video:video>
	<video:title>US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా</video:title>
	<video:publication_date>2026-03-02T10:59:11+05:30</video:publication_date>
	<video:description>ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా భారీ సైనిక దాడులు ప్రారంభించాయి. అమెరికా ఈ ఆపరేషన్‌ను ఎపిక్ ఫ్యూరీగా, ఇజ్రాయెల్ రోరింగ్ లయన్గా పేర్కొన్నాయి. ఇరాన్‌లోని టెహ్రాన్, ఇస్ఫాహాన్, నతన్జ్, ఫోర్డోతో సహా పలు నగరాల్లోని సైనిక స్థావరాలు, అణు సదుపాయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ దాడులు అవశ్యకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ నాయకులు సమర్థించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??  Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..  Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు  US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!  US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/awl8Btsz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/world-war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/is-baba-vangas-2026-great-war-prophecy-unfolding-middle-east-conflict-and-europe-video-1756719.html</loc><video:video>
	<video:title>Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??</video:title>
	<video:publication_date>2026-03-02T10:49:04+05:30</video:publication_date>
	<video:description>బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన అంచనాలలో 2026వ సంవత్సరాన్ని అత్యంత ప్రమాదకరమైన ఏడుగా అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటుందని ఆమె అప్పట్లోనే చెప్పారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలోనే ఒక Great War మొదలవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలు ఆమె చెప్పిన యుద్ధ సూచనలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు.. బాబా వంగా భవిష్యవాణి ప్రకారం, ఈ మహా యుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా యూరప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలాకుతలం అవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీనపడతాయని అంచనా వేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబా వంగా వివరించారు. యూరప్ వినాశనం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబా వంగా చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల అనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్‌గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం. అయితే, బాబా వంగా చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. 1911లో జన్మించిన బాబా వంగా ను &#039;బాల్కన్ నాస్ట్రడామస్&#039; అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుపానులో చిక్కుకుని ఆమె తన కంటి చూపును కోల్పోయారు. అయితే, చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్యశక్తి లభించిందని ఆమెను నమ్మే వారు చెబుతుంటారు. ఆమె చేసిన ఎన్నో అంచనాలు గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..  Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు  US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!  US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు  T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/tTsITAfb-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/baba-vanga-prediction-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/red-book-controversy-kodali-nanis-strong-remarks-against-lokesh-video-tv9d-1756717.html</loc><video:video>
	<video:title>Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..</video:title>
	<video:publication_date>2026-03-02T10:45:50+05:30</video:publication_date>
	<video:description>వైసీపీ నాయకులు కొడాలి నాని, కన్నబాబు, జక్కంపూడి రాజా తదితరులు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వైసీపీని దాడులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగుతోందని పేర్కొంటూ, ఆ బుక్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది అని తీవ్రంగా హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు  US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!  US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు  T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/5O79uwcP-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/kodali-nani.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/sanju-samsons-heroics-propel-india-to-t20-world-cup-2026-semi-finals-video-1756634.html</loc><video:video>
	<video:title>Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు</video:title>
	<video:publication_date>2026-03-02T10:37:14+05:30</video:publication_date>
	<video:description>టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటి భారత జట్టు సూపర్ విక్టరీ సాధించింది. ఈ కీలక మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. 196 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కోల్కతాలో సంబరాలు మిన్నంటాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!  US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు  T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/iIQT2TL1-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-price-today.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-us-israel-conflict-escalates-spreading-to-gulf-and-europe-video-tv9d-1756624.html</loc><video:video>
	<video:title>US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!</video:title>
	<video:publication_date>2026-03-02T08:35:36+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలతో పాటు దుబాయ్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ సహా 10 దేశాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. చైనా శాటిలైట్ల సాయంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు  T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SOUar7jNKiE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-vs-iran.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/middle-east-crisis-how-the-us-iran-war-is-driving-oil-prices-sky-high-video-tv9d-1756621.html</loc><video:video>
	<video:title>US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు</video:title>
	<video:publication_date>2026-03-02T08:30:10+05:30</video:publication_date>
	<video:description>అమెరికా-ఇరాన్ సంఘర్షణ క్రూడ్ ఆయిల్ ధరలను అనూహ్యంగా పెంచుతోంది, ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 73 డాలర్లను దాటాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయబడితే ఈ ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ముప్పులో పడటంతో, యుద్ధ ప్రీమియం భారీగా పెరిగింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. OPEC+ నిర్ణయాలు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. మార్చి 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Z3x5FEuunTY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/crude-oil-prices.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/sports-videos/t20-world-cup-2026-india-secures-semi-final-victory-against-west-indies-video-tv9d-1756577.html</loc><video:video>
	<video:title>T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌</video:title>
	<video:publication_date>2026-03-02T08:21:28+05:30</video:publication_date>
	<video:description>T20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇది ఒక డు ఆర్ డై మ్యాచ్ అని, టీమ్ ఇండియా ఈ కీలక పోరులో సత్తా చాటిందని టీవీ9 నివేదించింది. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఛేదించింది. భారత విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika: సీఎం కుటుంబసభ్యులను ఆహ్వానించిన రష్మిక  Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!</video:description>
<video:category>క్రికెట్‌</video:category>
<video:category>క్రీడలు - Sports News</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>స్పోర్ట్స్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ao9RkhP0Dyc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/t20-world-cup.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/benz-car-incident-drunk-driver-dragged-constable-on-bonnet-in-hyderabad-video-1756522.html</loc><video:video>
	<video:title>మద్యం మత్తులో డ్రైవింగ్ .. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దూసుకెళ్లిన కారు</video:title>
	<video:publication_date>2026-03-01T22:23:46+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో బెంజ్ కారు నడుపుతున్న ఒక వ్యక్తి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లాడు. TV9 వార్తల ప్రకారం, ఈ సంఘటన గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది, అక్కడ ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళితే, మద్యం సేవించి వాహనం నడుపుతున్న డ్రైవర్, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఒక్కసారిగా ఢీకొట్టాడు. ఈ ఢీకొనడంతో కానిస్టేబుల్ బెంజ్ కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే, డ్రైవర్ కారును ఆపకుండా, కానిస్టేబుల్ బానెట్‌పై ఉన్నప్పటికీ అలాగే డ్రైవింగ్ కొనసాగించాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. వారు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా వెళ్తున్న కారును ఆపడానికి ప్రయత్నించారు. వారి సహాయంతో వాహనం కొంత దూరం వెళ్లిన తర్వాత ఎట్టకేలకు నిలిచిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Rashmika: సీఎం కుటుంబసభ్యులను ఆహ్వానించిన రష్మిక  Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/rfkvt9WE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/accident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rashmika-mandanna-invites-telangana-cm-revanth-reddy-to-hyderabad-wedding-reception-video-1756521.html</loc><video:video>
	<video:title>Rashmika: సీఎం కుటుంబసభ్యులను ఆహ్వానించిన రష్మిక</video:title>
	<video:publication_date>2026-03-01T22:21:53+05:30</video:publication_date>
	<video:description>నటి రష్మిక మందన్న తన వివాహ రిసెప్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను స్వయంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్ కోసం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన రష్మిక, తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు ఆశీస్సులు కోరారు. రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఇటీవల ఉదయ్‌పూర్‌లో సన్నిహితంగా జరిగింది. వారి వివాహ రిసెప్షన్ మార్చి 4, 2026న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. &quot;విరోష్&quot; వివాహ వేడుకల్లో భాగంగా జరగనున్న ఈ రిసెప్షన్, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ద్వారా, రష్మిక ఈ కార్యక్రమానికి మరింత ప్రాముఖ్యతను తీసుకువచ్చారు. ఈ ప్రత్యేక ఆహ్వానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ctxaS3gE-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/rashmika.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/deepika-padukone-rejects-major-hollywood-series-sparks-industry-debate-video-1756506.html</loc><video:video>
	<video:title>Deepika Padukone: హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన బ్యూటీ</video:title>
	<video:publication_date>2026-03-01T22:13:27+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో ఆమె మరోసారి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారారు. దీపిక తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై గ్లోబల్ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలైన మోస్ట్ అవైటెడ్ స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవడంతో ఆమె సినిమా ఎంపిక, షరతుల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. సౌత్ ఆడియన్స్ ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో xXx: రిటర్న్ ఆఫ్ శాండర్ కేజ్ వంటి హాలీవుడ్ చిత్రంలో నటించిన దీపికకు రీసెంట్‌గా మరో ఆఫర్ వచ్చింది. పాపులర్ ఇంగ్లీష్ షో ది వైట్ లోటస్ సిరీస్ నెక్స్ట్ సీజన్‌లో నటించడానికి దీపికను ఎంపిక చేశారు. అయితే, ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి దీపిక నిరాకరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు  Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు  నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్  టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/p191dkTA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/deepika-padukone.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/the-challenges-of-shraddha-srinaths-career-glamour-vs-performance-video-1756505.html</loc><video:video>
	<video:title>Shraddha Srinath: అప్ కమింగ్ మూవీస్ మీదే శ్రద్ధా శ్రీనాథ్ ఆశలు</video:title>
	<video:publication_date>2026-03-01T22:11:48+05:30</video:publication_date>
	<video:description>నటి శ్రద్ధా శ్రీనాథ్ మూడు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ప్రస్తుతం అవకాశాల కొరతను ఎదుర్కొంటున్నారు. కెరీర్ ప్రారంభంలో కేవలం పెర్ఫార్మెన్స్-ఆధారిత పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గ్లామర్ ఇమేజ్‌కి దూరమయ్యారు. ఇది కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి దారితీసింది. ఆ నష్టాన్ని గుర్తించి గ్లామర్ రోల్స్ వైపు మొగ్గు చూపినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు  నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్  టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ISXTV1Dq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/shraddha-srinath.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-next-big-franchise-sujeeth-hints-at-a-grand-cinematic-universe-video-1756504.html</loc><video:video>
	<video:title>Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు</video:title>
	<video:publication_date>2026-03-01T22:10:33+05:30</video:publication_date>
	<video:description>ప్రెసెంట్ అన్ని సినీ పరిశ్రమల్లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఈ జాబితాలోకి టాలీవుడ్ కూడా చేరనుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పలు హింట్స్‌ను అందించిన సుజిత్, తాజాగా మరో అప్డేట్‌తో అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. యంగ్ డైరెక్టర్ సుజిత్, తన రెండో చిత్రం సాహోలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పనిచేశారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, పవన్ అభిమానుల ఆకలిని తీర్చారు. ఓజీ సినిమాలో సాహో రిఫరెన్స్‌లు ఉండటంతో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్ మొదలైంది. ఓజీ రిలీజ్‌కి ముందు సుజిత్ చేసిన &quot;గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ ప్రపంచం మరింత పెద్దది కాబోతోంది&quot; అనే వ్యాఖ్య ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్  టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Fwawqkje-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sujeeth.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywoods-female-centric-films-a-recent-struggle-at-the-box-office-video-1756503.html</loc><video:video>
	<video:title>నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్</video:title>
	<video:publication_date>2026-03-01T22:09:13+05:30</video:publication_date>
	<video:description>సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఒకప్పుడు ఇవి బాక్సాఫీస్‌ను షేక్ చేసి, బలమైన ప్రభావాన్ని సృష్టించాయి. అనుష్క శెట్టి, సమంత రుత్ ప్రభు, నయనతార వంటి తారలు నటించిన సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/VCl3UV5q-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/lady-oriented-films.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/south-indian-cinema-cross-industry-collaborations-blurring-borders-and-boosting-budgets-video-1756498.html</loc><video:video>
	<video:title>టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా</video:title>
	<video:publication_date>2026-03-01T22:02:21+05:30</video:publication_date>
	<video:description>సౌత్ ఇండస్ట్రీలో బోర్డర్స్ అన్నీ చెరిగిపోయాయిప్పుడు. మన హీరోకి పక్కా లోకల్ డైరెక్టర్ కావాలన్న రూలేం లేదు.. అలాగే పక్క భాషా దర్శకుడికి వాళ్ళ హీరోనే కావాలన్న కండిషన్ లేదు. అన్నీ క్రాస్ కాంబినేషన్సే..! ఇదంతా కేవలం మార్కెట్ పెంచుకోవడానికా లేక రెమ్యునరేషన్ల గేమ్ ప్లానా..? పక్క ఇండస్ట్రీ వాళ్ళని చూసి మనోళ్ళు బడ్జెట్లు ఎలా పెంచేస్తున్నారు..? చూద్దామా ఓసారి.. అల్లు అర్జున్‌తో అట్లీ.. సూర్యతో వెంకీ అట్లూరి.. విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్.. ఇలా ఎక్కడ చూసినా మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనూ రామ్ చరణ్, శంకర్.. రామ్, లింగుసామి కాంబోస్ అలరించాయి. వాళ్లు మనోళ్లకు హిట్లు ఇవ్వకపోయినా.. విజయ్‌కు వంశీ పైడిపల్లి వారసుడు ఇవ్వగా.. ధనుష్‌తో సార్, దుల్కర్‌తో లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ ఇచ్చారు వెంకీ అట్లూరి. మన హీరోల బిజీ వల్లే మన దర్శకులు తమిళ హీరోల వైపు వెళ్తున్నారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని మార్కెట్ లెక్కలు చూపిస్తూ అల్లు అర్జున్ సినిమాకు అట్లీ, సూర్య సినిమాకు వెంకీ అట్లూరి భారీగానే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారని టాక్. ఈ కాంబోస్ వల్ల రెండు ఇండస్ట్రీల మార్కెట్ కలిసొస్తుంది కాబట్టే డిమాండ్ మరింత పెరుగుతుంది.మల్టీలాంగ్వేజ్ అంటే ఓకే కానీ.. తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కలిసి చేసే సినిమాలకి కూడా పాన్ ఇండియా రేంజ్‌ పారితోషికాలు డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నపలంగా బడ్జెట్ పెరగడం వెనక కారణం కూడా ఇదే. సెట్స్‌పై ఉన్న తెలుగు, తమిళం కాంబినేషన్స్ హిట్టైతే ఫ్యూచర్‌లో ఈ తరహా సినిమాలు మరిన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?  పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6CxA8KBQ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/multi-language.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/telugu-film-industrys-sankranti-obsession-are-other-release-seasons-ignored-video-1756497.html</loc><video:video>
	<video:title>Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు</video:title>
	<video:publication_date>2026-03-01T22:00:24+05:30</video:publication_date>
	<video:description>సీజన్ అంటే సంక్రాంతి ఒక్కటేనా..? మిగిలిన ఏడాదంతా ఆడియన్స్‌ను రావద్దని ముందుగానే దర్శక నిర్మాతలే చెప్పేస్తున్నారా..? సంక్రాంతికి వస్తే టైటిల్ కూడా అదే పెట్టాలా..? ఒకట్రెండు సార్లు వర్కవుట్ అయితే టైటిల్ కచ్చితంగా పండగతోనే ముడిపడాలా..? ఓటిటి సగం ఆడియన్స్‌ను తగ్గిస్తే.. మిగిలిన సగం దర్శక నిర్మాతలే చెడగొడుతున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. 10 నెలల ముందే 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటూ మన దర్శక నిర్మాతలు, హీరోలు వేరే సీజన్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్ కంటే పండగ సెంటిమెంట్‌నే నమ్ముకుంటూ.. సంక్రాంతి టైటిల్స్ పెట్టి ఒకేసారి బాక్సాఫీస్ మీద పడటానికి రెడీ అవుతున్నారు. అసలు ఏడాదిలో 365 రోజులు కష్టపడేది ఆ ఒక్క పండగ కోసమేనా, వేరే సీజన్ పనికిరాదా అనే డౌట్ రాక మానదిక్కడ. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలు లాక్ చేయగా.. చిరు, బాలయ్య కూడా రేసులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సీనియర్లు పండక్కి కర్చీఫ్ వేయడంతో.. వాళ్ళకు పోటీగా జూనియర్లు కూడా రెడీ అయ్యారు. శర్వానంద్, నితిన్, తేజ సజ్జా లాంటి హీరోలు కూడా పండక్కే వస్తామంటున్నారు. పైగా టైటిల్స్‌లో పండగనే పెట్టుకుని వస్తున్నారు. శ్రీనువైట్లతో శర్వానంద్ హ్యాపీ పొంగల్ అంటుంటే.. ఆయ్ దర్శకుడు అంజితో నితిన్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు. ఇక నిర్మాత రాజేష్ దండా అదిరిపోద్ది సంక్రాంతి టైటిల్ రిజిష్టర్ చేస్తే.. మరో నిర్మాత పండగ బొమ్మ అనే టైటిల్ లాక్ చేసారు. అనిల్ రావిపూడి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, అదిరిపోద్ది సంక్రాంతి లాంటి పదాలను బాగా హైలైట్ చేసేసారు. డిసెంబర్‌లో వస్తానంటున్న విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన కూడా ఫైనల్‌గా సంక్రాంతి బరిలోనే దిగేలా ఉంది. మొత్తానికి ఏ హీరోను తీసుకున్నా కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు.. అది కూడా సంక్రాంతి అని టైటిల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆడియన్స్ కేవలం సంక్రాంతికి మాత్రమే థియేటర్స్‌కు వచ్చి.. మిగిలిన రోజులు ఓటిటికే పరిమితం అయిపోతారేమో..?  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?  పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే  లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/W8P2vWXq-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/2027-sankranti-movies.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/spirit-movie-sandeep-vangas-surprise-reveals-vivek-oberoi-and-aishwarya-desai-looks-out-video-1756495.html</loc><video:video>
	<video:title>Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్</video:title>
	<video:publication_date>2026-03-01T21:59:16+05:30</video:publication_date>
	<video:description>స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా..? ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అయితే ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ సందీప్ రెడ్డి వంగా ఒకే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి సర్‌ప్రైజ్ మరోటి ఇచ్చారు. మరి ప్రభాస్ కోసం సందీప్ తన స్టైల్ మార్చారా.. లేదంటే సందీప్ కోసం ప్రభాసే రూట్ మార్చేసారా చూద్దామా..? సందీప్ వంగా ఫోకస్ అంతా ఇప్పుడు స్పిరిట్ సినిమాపైనే ఉంది కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ ఆడియోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన సందీప్.. ప్రభాస్ బర్త్ డే లుక్‌తో మరోసారి మాయ చేసారు. ఇప్పుడు సడన్‌గా వివేక్ ఒబేరాయ్ లుక్ వదిలి అందరికీ షాక్ ఇచ్చారు వంగా. నోట్లో సిగార్, చేతిలో కర్ర పట్టుకుని పవర్‌ఫుల్‌గా ఉన్నారు వివేక్. వివేక్ లుక్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. వివేక్ ఒబేరాయ్‌తో పాటు మరో లుక్ కూడా విడుదల చేసారు సందీప్. ఇదే ఫోటోలో కింద ఐశ్వర్యా దేశాయ్ లుక్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. గల్లీ బాయ్ సినిమాతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. సందీప్ స్పిరిట్‌పై ఫోకస్ చేస్తే.. ప్రభాస్ మాత్రం ఫౌజీతో పాటు అటు కల్కి 2 బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నారు. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మిగతా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేంత వరకైనా ఆగుతాను కానీ.. తన సినిమా చేస్తున్నపుడు మరో సెట్‌లోకి వెళ్లొద్దనేది సందీప్ వంగా కండీషన్. అందుకే మిగిలిన సినిమాలను త్వరగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఈలోపు మిగిలిన వర్క్ పూర్తి చేస్తున్నారు సందీప్ వంగా. 2027, మార్చి 5 విడుదల కానుంది స్పిరిట్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?  పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే  లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌  TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/l2LaKHMN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/spirit.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ai-vs-vfx-how-filmmakers-combat-misconceptions-on-screen-hard-work-video-1756494.html</loc><video:video>
	<video:title>AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!</video:title>
	<video:publication_date>2026-03-01T21:57:28+05:30</video:publication_date>
	<video:description>ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. ఆ ఏముందిలే AI వాడేసుంటారు అంటున్నారు ఆడియన్స్. దీంతో మన మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్ మాది AI కాదు.. మేమే కష్టపడి తీశాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లెవరో చూద్దామా..? నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేసిన ప్రోమో అదిరిపోయింది.. కానీ అదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మాయ అని ఫిక్స్ అయిపోయారంతా. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి టెన్షన్ పడిన మేకర్స్.. వెంటనే రంగంలోకి దిగి ఇది AI కాదు నిజంగానే చేసారని చెప్పడానికి మేకింగ్ వీడియోనే విడుదల చేయాల్సి వచ్చింది. రాజమౌళికి కూడా ఈ AI టెన్షన్ తప్పట్లేదు.. వారణాసి టీజర్ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందులో కనిపించేదంతా అన్నీ పక్కా ప్లానింగ్‌తో చేసిన గ్రాఫిక్స్ వర్క్ అని.. అది గానీ AI అంటే ఏడాదిన్నర పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించినట్లే అన్నారు జక్కన్న. అంతటి దర్శకుడే ఇలా వివరణ ఇచ్చుకుంటున్నారంటే సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదా..!స్వయంభు విషయంలో నిఖిల్ కూడా ఈ AI పుకార్లకు చెక్ పెట్టారు.. మిగతా సినిమాల్లాగా షార్ట్ కట్స్‌లో AI వాడుకోలేదని.. ప్రతీ ఫ్రేమ్ వెనుక ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టం ఉందన్నారు. టెక్నాలజీ పెరగడం మంచిదే కానీ.. నిజమైన కష్టానికి గుర్తింపు దక్కాలంటే మేకర్స్ ఇలా మేకింగ్ వీడియోలు, బైట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతుందేమో..?  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?  పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే  లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌  TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌  9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/I7I658je-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/ai-impact.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/vishwambhara-vfx-delay-chiranjeevi-demands-perfection-to-avoid-trolling-video-1756460.html</loc><video:video>
	<video:title>Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?</video:title>
	<video:publication_date>2026-03-01T21:55:18+05:30</video:publication_date>
	<video:description>విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్‌డేట్స్ మాత్రం ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంభర లేట్ అవుతుందా..? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ ఏంటి..? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది..? ఔట్‌ పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు..? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా..? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ట. రీసెంట్‌గా గ్రాఫిక్స్‌తో వచ్చిన ఔట్‌ పుట్ చూసి మేకర్స్ హ్యాపీ అవ్వగా.. చిరంజీవి సైతం ఓకే అన్నారని తెలుస్తుంది. మరింత బెటర్ ఔట్ పుట్ కోసం చిరు కొన్ని చిన్నచిన్న మార్పులు సజెస్ట్ చేయడంతో.. ఇండియాలోని టాప్ VFX కంపెనీలు ఆ వర్క్‌లోనే బిజీగా ఉన్నాయి. ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా వస్తుందంటే చాలు.. ట్రోలింగ్ కోసం భూతద్దాలు పట్టుకుని మరీ రెడీగా ఉంటున్నారు. అందుకే విశ్వంభరపై ఫోకస్ పెంచి.. చిన్న పొరపాటు కూడా జరక్కుండా విజువల్ వండర్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఇంత టైమ్ తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్‌గా రాజా సాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. విశ్వంభర ఫస్ట్ టీజర్ వచ్చినపుడు విజువల్స్ విషయంలో నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో.. మేకర్స్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆ ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీని పెంచి సెకండ్ టీజర్‌ మరింత అద్భుతంగా డెవలప్ చేశారు. ఏదేమైనా మళ్ళీ ఎలాంటి ట్రోల్స్ బారిన పడకుండా.. పర్ఫెక్ట్ ఔట్ పుట్ కోసం కష్టపడుతున్నారు. 2026లోనే విశ్వంభర విడుదల కానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే  లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌  TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌  9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు  బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AGhzZIgW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/vishwambhara.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hire-domestic-help-safely-hyderabad-case-warns-of-gold-theft-by-trusted-worker-video-tv9d-1756451.html</loc><video:video>
	<video:title>పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే</video:title>
	<video:publication_date>2026-03-01T21:18:59+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుత కాలంలో ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్మి ఇంట్లో పని కల్పించిన యజమానులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. కొందరైతే యజమానుల ప్రాణాలే తీసేసిన ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఓ డాక్టర్‌ ఓ మహిళను తన ఇంట్లో పని కోసం నియమించుకున్నారు. ఆ మహిళను డాక్టర్‌ కుటుంబం ఎంతో నమ్మకంగా చూసేది. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ కిలాడీ లేడీ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. హబ్సిగూడలో నివసించే ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో పని మనిషిగా చేరిన మహిళ, అదును చూసి లక్షల విలువైన బంగారు నగలు కొట్టేసింది. చివరికి పోలీసుల విచారణలో దొరికిపోయి ఊచలు లెక్కపెడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, బాదంగ్‌పేట్‌కు చెందిన అల్లు తేజస్వి గత ఏడాది అక్టోబర్ నుండి హబ్సిగూడలోని ఒక డాక్టర్ ఇంట్లో పనికి కుదిరింది. అప్పటి నుండి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో, ఎవరికీ అనుమానం రాకుండా అల్మారాల్లో ఉన్న బంగారు నగలను కొద్దికొద్దిగా దొంగిలించడం మొదలుపెట్టింది. ఇటీవల ఇంట్లో విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానితురాలైన తేజస్విని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి రూ.3.88 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పని మనుషులను పెట్టుకునేటప్పుడు వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌  TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌  9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు  బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!  విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/MjD5uRssrxU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/gold-theft.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/airport-leave-cancellation-simrans-viral-i-dont-care-sparks-work-life-balance-debate-video-tv9d-1756442.html</loc><video:video>
	<video:title>లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌  వైరల్‌</video:title>
	<video:publication_date>2026-03-01T21:15:45+05:30</video:publication_date>
	<video:description>చివరి క్షణంలో బాస్ లీవ్‌ క్యాన్సిల్‌ చేయడంతో ఓ యువతి స్పందించిన తీరు పై నెట్టింట్ తీవ్ర చర్చ మొదలైంది. తన జర్నీ ప్లాన్స్‌ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్‌. సిమ్రన్ అనే యువతి షేర్‌ చేసిన వీడియోలో తను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే మేనేజర్‌కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు, ఆమె సెలవు రద్దు చేసినట్టు బాంబు పేల్చాడు మేనేజర్‌. దీంతో షాకైన ఆమె &quot;ఐ డోంట్ కేర్&quot; అని సమాధాన మిచ్చిందట. ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను నమ్మనని తెలిపింది. వీడియో వైరల్‌ కావడంతో నెట్టింట వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై చర్చ జరిగింది. ఇది కమ్యూనికేషన్ వైఫల్యం అని కొందరు అన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్‌ను ఏర్పాటు చేసుకొని, లీవ్‌ సంగతి స్పష్టంగా తెలియచేయాలని మరికొందరు అన్నారు. మరికొందరు సెలవును అధికారికంగా ఆమెదించారా? లేదా అన్న విషయాన్ని ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసులో అధికారుల ప్రవర్తనా తీరు పైనా ఉద్యోగుల జవాబుదారీతనాన్ని హైలైట్ చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌  9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు  బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!  విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’  అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/_LeO5IQ7eQY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/leave-letter.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/dragon-movie-latest-akhil-not-in-ntr-prashanth-neel-film-release-plan-video-tv9d-1756429.html</loc><video:video>
	<video:title>TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌</video:title>
	<video:publication_date>2026-03-01T21:09:42+05:30</video:publication_date>
	<video:description>మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది.చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల కూడా తన ‘లెనిన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు  బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!  విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’  అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5WLpQw6hIAk</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/top-9-et-news.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hidden-demonetized-cash-woman-discovers-old-500-and1000-rupee-notes-after-9-yrs-video-1756399.html</loc><video:video>
	<video:title>9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు</video:title>
	<video:publication_date>2026-03-01T20:51:45+05:30</video:publication_date>
	<video:description>2016 డిసెంబరులో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. రూ.500 , రూ.1,000 నోట్ల‌ను రాత్రికి రాత్రే రద్దు చేయడంతో దేశ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్ర స‌ర్కారు కొంత సయమాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో అష్టకష్టాలు పడ్డారు. ఆ సందర్భంగా అనేక విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అంతేకాదు ఇంట్లో అల్మారాలు, లాకర్లు లేదా పెట్టెల్లో దాచిపెట్టి మర్చిపోయిన పాత కరెన్సీ నోట్ల కట్టలకు సంబంధించి అనేక హృదయ విదారక కథనాలను కూడా చదివాం. కానీ ఇన్నేళ్ల తరువాత కూడా అలాంటి కథ ఒకటి నెట్టింటవైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల తర్వాత ఒక మహిళ తన భర్తకు తెలియకుండా దాచిన రూ.500, రూ.1,000 నోట్లను తాజాగా గుర్తించింది. దీనికి సంబంధించి ఆమె కుమార్తె రికార్డ్ చేసిన వీడియో ఇన్‌స్టాలో వైరల్‌ అవుతోంది. పాతనోట్లను గుర్తించిన తరువాత తన తల్లి తీవ్రంగా ఆందోళన పడి కంటతడి పెడుతోందనీ నాన్నకు తెలియకుండా వీటిని దాచిందని.. కుమార్తె చెప్పుకొచ్చింది. ఇపుడు వీటిని బ్యాంకులు తీసుకుంటాయో లేదో అంటూ తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి అడిగింది. వైరల్‌ అవుతున్న వీడియోపై నెటిజన్లు రియాక్ట్‌ అయ్యారు. అయ్యో.. ఆంటీ తొమ్మిదేళ్ల తరువాత గుర్తొచ్చిందా అని కొందరు అంటే, దీనిపై మీ డాడీ రియాక్షన్‌ కూడా రికార్డ్‌ చేయండి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని కొందరు చమత్కరించారు. ఆర్బీఐతో మాట్లాడండి.. ఏమైనా ప్రమోజనం ఉంటుందేమో అని మరికొందరు సలహా ఇచ్చారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!  విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’  అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..  Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/DzEuwb7Ml94</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/currency.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/vivek-ruthia-fights-uk-for-grandfathers-1917-loan-rs-1-85-cr-british-debt-claim-video-tv9d-1756381.html</loc><video:video>
	<video:title>బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!</video:title>
	<video:publication_date>2026-03-01T20:43:37+05:30</video:publication_date>
	<video:description>బ్రిటిష్ ప్రభుత్వం తమకు కోట్లాది రూపాయల బాకీ పడిందని.. ఆ అప్పును వడ్డీతో సహా చెల్లించాలని మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌కు చెందిన వివేక్ రుథియా అంటున్నారు. వ్యాపారి అయిన తన తాత బ్రిటిషర్లకే అప్పు ఇవ్వడం.. అది శతాబ్దం దాటినా ఇంకా చెల్లించకపోవడం సినిమా స్టోరీలా ఉంది కదూ. 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ ఖర్చుల కోసం వారికి అత్యవసరంగా నిధులు అవసరమయ్యాయి. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని వ్యాపారవేత్త సేఠ్‌ జుమ్మా లాల్ ను బ్రిటిష్ అధికారులు సంప్రదించగా, ఆయన 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ కాలంలో 35 వేలు అంటే అది చాలా పెద్ద మెుత్తం. అందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ అధికారులు రాతపూర్వకంగా డాక్యుమెంట్లను జుమ్మా లాల్‌కు అందజేశారు. 1937లో జుమ్మా లాల్ కన్నుమూశారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం రావడం.. బ్రిటిష్ వారు భారత్‌ను విడిచి వెళ్లిపోవడంతో అప్పు విషయం మరుగున పడింది. జుమ్మా లాల్ కుమారుడు సేఠ్‌ మాణక్ చంద్ ఆ పత్రాలను భద్రపరిచారు. 2013లో ఆయన మరణించాక.. ఆ ఆస్తి పత్రాలు మనవడైన వివేక్ చేతికి వచ్చాయి. దాదాపు 22 ఏళ్ల పాటు ఇంట్లోనే పడి ఉన్న ఆ పాత ఫైళ్లను వెలికితీసినప్పుడు అప్పుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. కేవలం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. 1917 నాటి రూ. 35 వేల విలువ నేడు రూ.కోటి 85 లక్షల పైమాటే. దీనికి వడ్డీని కూడా కలిపితే ఆ మొత్తం కొన్ని పదుల కోట్లకు చేరుతుందని ఆ ఫ్యామిలీ అంటోంది. ప్రస్తుతం వివేక్ ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఒక దేశం తన చారిత్రక ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని ఆయన వాదిస్తున్నారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని.. తన తాత కష్టానికి దక్కాల్సిన గుర్తింపు అని వివేక్ అంటున్నారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే వందేళ్ల నాటి పత్రాల అసలు స్థితిని నిరూపించడం అంత ఈజీ కాకపోవచ్చు. ఏదేమైనా బ్రిటీష్ వాళ్లనే అప్పు చెల్లించాలని డిమాండ్‌ చేసే స్థాయికి చేరిన మధ్యప్రదేశ్‌ ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’  అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..  Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే  TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/JESVbi6h4Kw</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/british-debs.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/telangana-education-policy-2026-revanth-govt-transforms-public-schools-video-tv9d-1756376.html</loc><video:video>
	<video:title>విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే &#039;తెలంగాణ పబ్లిక్ స్కూల్స్&#039;</video:title>
	<video:publication_date>2026-03-01T20:26:04+05:30</video:publication_date>
	<video:description>తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. &#039;తెలంగాణ విద్యా కమిషన్&#039; చైర్మన్ అకునూరి మురళి బృందం సమర్పించిన &#039;ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026&#039; నివేదికకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 &#039;తెలంగాణ పబ్లిక్ స్కూల్స్&#039; ప్రారంభం కానున్నాయి. ఇక్కడ నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉంటుంది. మొత్తం 2,000 పాఠశాలలను అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నారు. ప్రతి పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తారు. సుదూర ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్ బస్సు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గ్రామాలతో అనుసంధానం చేస్తారు. ఈ నివేదిక రూపకల్పన కోసం కమిషన్ 14 నెలల పాటు పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు మలేషియా, వియత్నాం, అమెరికా వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ, రాబోయే బడ్జెట్‌లో వీటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే దక్కే అవకాశం ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..  Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే  TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి  Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/vwJJ6WrVr74</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/telangana-schools.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/anakapalli-artists-pencil-taj-mahal-gattem-venkatesh-achieves-limca-book-record-video-tv9d-1756369.html</loc><video:video>
	<video:title>అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత</video:title>
	<video:publication_date>2026-03-01T20:20:15+05:30</video:publication_date>
	<video:description>కళకు హద్దులు లేవని, ఆసక్తి, పట్టుదల, ఏకాగ్రత ఉంటే అసాధారణమైన అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్. పెన్సిల్ మొనపై అత్యంత సూక్ష్మమైన &#039;తాజ్ మహల్&#039;ను చెక్కి, ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, కేవలం 4 మిల్లీమీటర్ల ఎత్తు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ అపురూప తాజ్ మహల్‌ను రూపొందించాడు. కంటికి కూడా సరిగ్గా కనిపించని అంత చిన్న పరిమాణంలో, ప్రపంచ వింతైన తాజ్ మహల్ ఆకృతిని అత్యంత స్పష్టంగా పెన్సిల్ గ్రాఫైట్ పై చెక్కడం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. 2025 ఏప్రిల్‌లో ఈ సూక్ష్మ కళాఖండాన్ని సృష్టించిన వెంకటేష్, తన ప్రతిభను లిమ్కా బుక్ ప్రతినిధులకు పంపగా, వారు పరిశీలించి అతని.. ప్రతిభను గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు కల్పించారు. దీంతో మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు సూక్ష్మ కళాకారుడు వెంకటేష్. ఇదివరకే పెన్సిల్ మొనపై పలు దేవతా మూర్తుల విగ్రహాలను చెక్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాడు. తాజా గుర్తింపుతో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వెంకటేష్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..  Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే  TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి  Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!  Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/GZxM29r-FE4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/pencil.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/3-year-old-hansika-dies-from-cobra-bite-in-ananthapalli-east-godavari-tragedy-video-tv9d-1756318.html</loc><video:video>
	<video:title>ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..</video:title>
	<video:publication_date>2026-03-01T19:50:34+05:30</video:publication_date>
	<video:description>ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలనున కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్నారు. రోజంతా కూలి పనులతో రెక్కలు ముక్కలు చేసుకున్నా, పిల్లల నవ్వులు చూసి ఆ అలసటను మర్చిపోయేవారు. ఇంతలోనే విధి వక్రించింది. నాగుపాము రూపంలో వారి ఇంట తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె మూడేళ్ల హన్సిక బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అచేతనంగా పడిపోయింది. అప్పటివరకు తల్లి ఒడిలో గోరుముద్దలు తిన్న చిన్నారి మాటలు వినిపించకపోవడంతో, కంగారుగా బయటకు వచ్చిన తల్లికి తన బిడ్డ విగతజీవిగా కనిపించింది. సమీపంలోని రెల్లుగడ్డిలో పడగవిప్పి బుసలు కొడుతున్న త్రాచుపామును చూసి ఆమె గుండె పగిలేలా రోదించింది. స్థానికులు వెంటనే ఆ పామును హతమార్చి, బాలికను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం తరలించగా, అప్పటికే విషం శరీరం అంతా పాకడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే ఆడుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పసిప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోవడంతో అనంతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే  TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి  Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!  Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన  కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/j_u2BuHqx1g</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/snake-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/srisailam-darshan-alert-march-3-lunar-eclipse-impacts-temple-hours-and-services-video-tv9d-1756297.html</loc><video:video>
	<video:title>Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-01T19:07:20+05:30</video:publication_date>
	<video:description>వచ్చే నెల మార్చి 3వ తేదీన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణ కాల నియమాలను పాటిస్తూ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3న ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. కేవలం ఉదయం 4:30 నుండి 5:30 వరకు, తిరిగి రాత్రి 9:00 నుండి 10:30 వరకు మాత్రమే భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఉంటుంది. రాత్రి 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణ అనంతరం రాత్రి 9:00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా ఆ రోజు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. అలాగే, భక్తులకు అందించే అన్నప్రసాద వితరణ కూడా పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం వంటి పరివార ఆలయాలు కూడా మూసివేస్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి  Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!  Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన  కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం  శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3SUAGlPRtP4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/srisailam.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tirumala-ttd-digital-hundi-pay-srivari-offerings-via-upi-credit-debit-cards-now-video-tv9d-1756292.html</loc><video:video>
	<video:title>TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి</video:title>
	<video:publication_date>2026-03-01T19:00:53+05:30</video:publication_date>
	<video:description>కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకోనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇకపై శ్రీవారి హుండీ కానుకలను డిజిటల్ పేమెంట్ రూపంలోనూ సమర్పించేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు. ఇకపై నాణేలకు బదులు ముడుపుపత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో టీటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. భక్తులు తమ మొక్కులను UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లించిన భక్తులకు టీటీడీ అధికారికంగా &#039;శ్రీవారి ముడుపు పత్రం&#039; అందజేస్తుంది. చిల్లర నాణేలకు బదులు ఈ ముడుపు పత్రాన్ని భక్తులు హుండీలో సమర్పించవచ్చు. హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు, పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రోజుకు సగటున రూ. 4 కోట్ల ఆదాయం వచ్చే హుండీ నిర్వహణలో ఇది కీలక మార్పు కానుంది. అలాగే రూ. 100 నుండి రూ. 1 లక్ష వరకు డిజిటల్ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫిబ్రవరి 28న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,383 కోట్లు దాటగా, డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తే భక్తులకు చిల్లర సమస్య ఉండదని, అలాగే టీటీడీకి నిర్వహణ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!  Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన  కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం  శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే  Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/nugIqprkgxc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/tirumala-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/thalapathy-vijay-divorce-and-trisha-tweet-row-inside-tamil-nadus-biggest-controversy-video-tv9d-1756286.html</loc><video:video>
	<video:title>Trisha Krishnan: &#039;ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా&#039;త్రిష షాకింగ్ ట్వీట్!</video:title>
	<video:publication_date>2026-03-01T18:56:14+05:30</video:publication_date>
	<video:description>విజయ్ దళపతి ఇంటి వ్యవహారం ఇప్పుడు తమిళనాడు స్టేట్‌లో రసవత్తరంగా మారింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో.. దళపతి భార్య విడాకుల కోసం చంగల్పట్టు కోర్టు మెట్లెక్కడం.. ఆ విషయం కాస్తా బయటికి వచ్చి సంచలనంగా మారడం.. ఆ వెంటనే అందరి కళ్లూ త్రిష వైపు మళ్లడం చకచకా జరిగిపోయింది. ఇక ఈక్రమంలోనే ఉన్నట్టుండి త్రిష గతంలో చేసిన ఓ షాకింగ్ ట్వీట్ ఇప్పుడు బయటికి వచ్చింది. విజయ్‌ దళపతికి మరింత తలనొప్పిగా మారింది. ఇటీవల బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్‌ దళపతిని విమర్శిస్తూ.. మధ్యలో త్రిష పేరును ప్రస్తావించాడు. దీంతో సీరియస్ అయిన త్రిష.. నైనార్ తీరుపై తీవ్రంగా స్పందించింది. దీంతో నైనార్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే త్రిష్ ఓ ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. &quot;ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచినా, నీకు నేను అండగా ఉంటాను&quot; మరియు &quot;నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను&quot; అనే అర్థం వచ్చేలా ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసి.. ఆ తరువాత కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు మరోసారి బయటికి తీసిన విజయ్ ప్రత్యర్థులు.. ఇప్పుడు దానిని మళ్లీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన  కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం  శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే  Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం  భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/YN-0x8_w_eM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/trisha-krishnan.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/despite-leak-sree-vishnu-vishnu-vinyasam-delivers-entertainment-and-overcomes-crisis-video-tv9d-1756279.html</loc><video:video>
	<video:title>Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు&#039;.. హీరో శ్రీవిష్ణు ఆవేదన</video:title>
	<video:publication_date>2026-03-01T18:54:08+05:30</video:publication_date>
	<video:description>విష్ణు విన్యాసం సినిమాతో ఈ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు. మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లో అందర్నీ నవ్విస్తున్నాడు. తన మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌ను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించేశాడు. ఈ క్రమంలోనే ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో రిలీజ్‌కు ముందే తన సినిమాను లీక్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. విష్ణు విన్యాసం సినిమాను హడావిడిగా రిలీజ్ చేయటం వెనుక రీజన్ ఏంటో రివీల్ చేశారు హీరో శ్రీ విష్ణు. షూటింగ్ సమయంలోనే తమ సినిమా లీక్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమాను డిసెంబర్‌లోనే లీక్ చేసారని.. అప్పటికి షూటింగ్ ఇంకా నడుస్తోందని చెప్పుకొచ్చాడు విష్ణు. అలా సినిమా లీక్ అవ్వటంతో యూనిట్ అంతా కంగారు పడిందన్నాడు విష్ణు. అంతేకాదు తన ప్రొడ్యూసర్ కు కాల్ చేసిన లీకర్స్.. డబ్బులు డిమాండ్ చేశారని విష్ణు చెప్పుకొచ్చాడు. అయినా కానీ తామందరం ధైర్యంగా ఉన్నామని.. పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చి.. 20 రోజులు చేయాల్సిన షూట్‌ను 7 రోజుల్లో రాత్రింబవళ్లు కష్టపడి పూర్తి చేశామన్నాడు. సరైన ప్రమోషన్ కూడా లేకుండానే సినిమా విడుదల చేయడానికి కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం  శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే  Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం  భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/SHxw0_i6msI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sree-vishnu.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/kurnool-farmers-distress-bottle-gourd-dumped-as-prices-crash-debts-soar-video-1756173.html</loc><video:video>
	<video:title>కన్నీరు పెట్టిస్తున్న &#039;సొర&#039; సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం</video:title>
	<video:publication_date>2026-03-01T17:14:08+05:30</video:publication_date>
	<video:description>ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన రామలింగప్ప అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేసి సొరకాయ పంటను సాగు చేశాడు. పంట దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోయాయి. స్థానిక మార్కెట్‌కు పంటను తరలించినా కనిష్ట ధర కూడా పలకకపోవడంతో, కనీసం కోత కోసిన కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామలింగప్ప, తన పంటను కామన్రెడ్డి గ్రామ రోడ్డుపై పారబోసి తన నిరసనను, ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏడాదికి 3 నుండి 4 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, అయినా గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని అని రైతులు వాపోతున్నారు. అప్పులు తీర్చలేక, పిల్లాపాపలతో కలిసి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, గిట్టుబాటు ధర కల్పించాలని మరియు నష్టపోయిన ఉద్యానవన రైతులను ఆదుకోవాలని రామలింగప్పతో పాటు స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే  Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం  భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం  Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/F1tEp8OS-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bottle-gaurd.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/srikakulam-water-crisis-e-coli-contamination-causes-diarrhea-outbreak-158-ill-video-1756171.html</loc><video:video>
	<video:title>శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే</video:title>
	<video:publication_date>2026-03-01T17:12:02+05:30</video:publication_date>
	<video:description>శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విలయతాండవం చేస్తోంది. మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మంగువారి తోటకు చెందిన మండల సురేష్ మృతి చెందగా, మరో ఇద్దరి మరణాలకు కూడా డయేరియానే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం నాటికి నగరంలో మొత్తం 158 కేసులు నమోదు కాగా, 111 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో డయేరియా విజృంభణకు గల కారణంపై విశాఖపట్నం ల్యాబ్ నుండి వచ్చిన వాటర్ శాంపిల్స్ నివేదికలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సేకరించిన 30 నమూనాల్లో 11 చోట్ల ప్రమాదకరమైన &#039;ఈ-కోలి&#039; (E.coli) బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. డ్రైనేజీ కాలువల మీదుగా అక్రమంగా తీసుకున్న పైపులైన్ కనెక్షన్లు, మోటార్ల వాడకం వల్ల భూగర్భంలోని మురుగునీరు తాగునీటిలో కలవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పష్టం చేశారు. కమిషనర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పైపులైన్లను, పారిశుధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అయితే, మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని నేరుగా తాగవద్దని, కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం  భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం  Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్  US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>విశాఖపట్నం</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/56vu8ukL-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/diarrhea.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/yadadri-lakshmi-narasimha-swamy-utsav-greeshma-students-epic-dance-performance-video-1756164.html</loc><video:video>
	<video:title>Yadadri: యాదాద్రిలో &#039;శివసాయి శ్రీనివాస నాట్యాలయం&#039; కళాకారుల నాట్య నీరాజనం</video:title>
	<video:publication_date>2026-03-01T17:08:42+05:30</video:publication_date>
	<video:description>యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ శివసాయి శ్రీనివాస నాట్యాలయం వ్యవస్థాపకురాలు, గురువు బలివాడ గ్రీష్మ నేతృత్వంలో కళాకారులు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు గ్రీష్మతో పాటు ఆమె వద్ద శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి వైభవాన్ని చాటి చెప్పే పలు భక్తి గీతాలకు వారు అద్భుతమైన నృత్య రూపకాలను ప్రదర్శించారు. విద్యార్థుల హావభావాలు, లయబద్ధమైన పాదముద్రలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ప్రదర్శనలో అన్నిటికంటే ముఖ్యంగా నరసింహ – హిరణ్యకశిప సంవాదం, సంహార ఘట్టం హైలైట్‌గా నిలిచింది. పురాణ గాథను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించిన తీరుకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. ఆలయ అధికారులు, భక్తులు కళాకారుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. బ్రహ్మోత్సవాల వేళ క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఈ నృత్య ప్రదర్శన ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ప్రదర్శన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గురువు గ్రీష్మను, విద్యార్థులను ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రదర్శనలు ఇవ్వాలని వారు ఆకాంక్షించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు  US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం  Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్  US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం  కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ui8vem5k-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/yadagirigutta.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/india-suspends-flights-to-west-asia-amidst-gulf-war-concerns-video-1756135.html</loc><video:video>
	<video:title>భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు</video:title>
	<video:publication_date>2026-03-01T17:01:48+05:30</video:publication_date>
	<video:description>పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర భద్రతా ఆందోళనల నేపథ్యంలో, భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి లేదా నిలిపివేయబడ్డాయి. గల్ఫ్ యుద్ధం ఏవియేషన్ సెక్టార్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. యూఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌లను పూర్తిగా మూసివేశాయి. దీని కారణంగా, మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్ళే ఏకంగా 18 వేల విమానాలను పలు ఎయిర్‌లైన్స్ రద్దు చేశాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం  Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్  US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం  కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే  US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PqRxuqJO-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/flights-cancel.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-vows-unprecedented-attacks-on-us-bases-following-khameneis-reported-death-son-mustaba-named-successor-video-1756121.html</loc><video:video>
	<video:title>US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం</video:title>
	<video:publication_date>2026-03-01T16:36:46+05:30</video:publication_date>
	<video:description>ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో 40 రోజుల సంతాప దినాలు, ఏడు రోజుల అధికారిక సెలవులను ప్రకటించారు. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీ మృతిని ప్రకటించగా, ఇరాన్ ఖండించింది. అయితే, తర్వాత ఇరాన్ మీడియా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లోనే ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ఆరోపించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్  US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం  కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే  US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..  Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/AUCcDRvD-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/sonal-chauhan-tweets-to-pm-and-indian-embassy-from-scary-dubai-airport-video-1756115.html</loc><video:video>
	<video:title>Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్</video:title>
	<video:publication_date>2026-03-01T16:31:18+05:30</video:publication_date>
	<video:description>దుబాయ్‌లో సినీ నటి సోనాల్ చౌహాన్ చిక్కుకుపోయారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆమె చిక్కుకున్నారని, అక్కడి పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలం నుంచి రక్షించాలంటూ సోనాల్ చౌహాన్ భారత ప్రధానమంత్రికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత రాయబార కార్యాలయానికి ట్విట్టర్ ద్వారా అత్యవసర విజ్ఞప్తి చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం  కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే  US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..  Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్  Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/xBGxidLW-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/sonal-chauhan-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/iran-us-israel-conflict-astrological-predictions-amidst-planetary-alignment-video-1756110.html</loc><video:video>
	<video:title>US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం</video:title>
	<video:publication_date>2026-03-01T16:25:55+05:30</video:publication_date>
	<video:description>ఫిబ్రవరి 28, 2026న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై &quot;ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ&quot;, &quot;రోరింగ్ లయన్&quot; పేర్లతో పెద్దఎత్తున సైనిక దాడులు ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో ఆకాశంలో శుక్రుడు, బుధుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లతో కూడిన అరుదైన ఆరు గ్రహాల కూటమి (షడ్గ్రహ కూటమి) కనిపించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే  US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..  Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్  Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ  Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EHspGDDa-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/world-shutdown.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/madhya-pradesh-truck-drags-car-for-1-kilometre-on-nh44-in-gwalior-video-1756105.html</loc><video:video>
	<video:title>కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే</video:title>
	<video:publication_date>2026-03-01T16:20:50+05:30</video:publication_date>
	<video:description>మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఎన్‌హెచ్ 44 పై ఇటీవల ఒక ఘోర ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కు ఒక కారును దాదాపు ఒక కిలోమీటరు వరకు లాక్కెళ్లిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన బజేరా, కళ్యాణి కూడళ్ల మధ్య జరిగింది. ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయిన కారును ట్రక్కు డ్రైవర్ వేగంగా లాక్కెళ్లడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పక్కన ఉన్నవారు అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..  Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్  Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ  Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/bKTSrCvu-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/truck-car.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/us-israel-strikes-kill-irans-supreme-leader-khamenei-sparking-widespread-retaliation-and-global-concern-video-1756098.html</loc><video:video>
	<video:title>US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..</video:title>
	<video:publication_date>2026-03-01T16:15:33+05:30</video:publication_date>
	<video:description>అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28, 2026న &quot;ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ&quot;, &quot;ఆపరేషన్ రోరింగ్ లయన్&quot; పేర్లతో ప్రారంభమైన ఈ సైనిక చర్యలో టోమహాక్, జీబీయూ-28 బంకర్ బస్టర్ బాంబులు ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 30కి పైగా క్షిపణి దాడులతో 86 ఏళ్ల ఖమేనీని అంతమొందించారు. ఈ దాడుల్లో ఆయన కుమార్తె, మనవరాలు, అల్లుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్  Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ  Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/7mYQUsP5-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/us-israel-01.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bigg-boss-prince-yawars-honey-trap-ordeal-warns-fans-after-rs-40-lakh-extortion-video-tv9d-1755964.html</loc><video:video>
	<video:title>Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్</video:title>
	<video:publication_date>2026-03-01T13:10:57+05:30</video:publication_date>
	<video:description>బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రిన్స్ యావర్.. హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నట్లు ఆయన మాటల ద్వారే బయటికి వచ్చింది. రెండు మూడు రోజుల క్రితం.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యావర్.. స్వయంగా తాను ఓ అమ్మాయి చేతిలో మోసపోయినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు స్వయంగా తన సోషల్ మీడియాలో ఇదే విషయంగా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ప్రిన్స్ యావర్ హనీ ట్రాప్‌లో చిక్కుకోవడం ఏంటనే? కామెంట్‌ను నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రిన్స్ యావర్‌.. తాను పోస్ట్ చేసిన వీడియోలో... తనకు తెలిసిన ఒక అమ్మాయి తనను ట్రాప్ చేసి సుమారు ₹23 లక్షల నుండి ₹40 లక్షల వరకు డబ్బు వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించినట్టుగా కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తనను భయపెడుతున్నారని ప్రిన్స్ యావర్ అన్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ, ఎవరూ ఇలాంటి మోసాలకు గురికావద్దని హెచ్చరించాడు. అయితే ఈ కేసులో బాధితుడిగా తన వాదనను వినిపిస్తున్న ప్రిన్స్ యావర్, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ  Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3mFHnVaxIjc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/yawar.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/bigg-boss-9-thanuja-puttaswamy-pavan-sai-is-my-strength-says-runner-up-in-fan-chat-video-tv9d-1755961.html</loc><video:video>
	<video:title>Thanuja Puttaswamy: &#039;నా వెనక ఉన్న శక్తి అతడే..&#039; కుండబద్దలు కొట్టిన తనూజ</video:title>
	<video:publication_date>2026-03-01T13:01:51+05:30</video:publication_date>
	<video:description>బిగ్‌బాస్ సీజన్ 9..! ఈ సీజన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి పేరు తనూజ పుట్ట స్వామి. షో బిగినింగ్‌లో కాస్త మెతకగా.. చాదస్తంగా ఉన్న ఈమె.. ఆ తర్వాత తన పెర్ఫార్మెన్స్‌తో గడుసుతనంతో.. బీబీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. షో విన్నర్ అనే కామెంట్ తెచ్చుకుంది. కట్ చేస్తే.. రన్నరప్ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ ముగిసి చాలా రోజులు అయినప్పటికీ నెట్టింట తనూజ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె ఫ్యాన్స్ ఇంకా.. ఈ బ్యూటీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ టైమ్ తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాలో ముచ్చట్లు పెట్టింది తనూజ. ఫ్యాన్స్ అడిగిన ప్రతీ ప్రశ్నకు ఓపికగా ఆన్సర్ ఇచ్చింది. అలా ఆన్సర్ ఇస్తూనే తన ఎదుగుదలకు ... పవన్‌ సాయి కారణం అంటూ.. అసలు విషయం చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ జర్నీలో పవన్ సాయి హార్డ్ వర్క్ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంతగా నిలదొక్కుకోవడానికి తన వెనుక ఉన్న బలమైన శక్తి పవన్ సాయి అని అన్నారు తనూజ. పవన్ సాయి ఎప్పుడు తనకు అండగా ఉంటాడని.. అది తన అదృష్టం అని అన్నారు. అయితే తన వల్ల పవన్ నెగిటివ్ అయినందుకు చాలా బాధపడ్డానని.. అయినా సరే నవ్వుతూ ఏదీ శాశ్వాతం కాదని మన పని మీద మనమే దృష్టి పెట్టాలని చెప్తాడంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు తనకు కావాల్సిన బలాన్ని.. తన మాటలతోనే అందిస్తాడని తనూజ చెప్పుకొచ్చింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/ALxdPULb7Ew</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/thanuja.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/samantha-myositis-recovery-daily-routine-and-diet-secrets-for-health-video-tv9d-1755902.html</loc><video:video>
	<video:title>Samantha: సమంత &#039;యాంటీ ఇన్‌ఫ్లమేటరీ&#039; పై.. సోషల్ మీడియాలో చర్చ</video:title>
	<video:publication_date>2026-03-01T12:51:08+05:30</video:publication_date>
	<video:description>సినిమాల్లో సూపర్ స్టార్‌గా బిజీగా ఉన్న దశలోనే తన శరీరంలో వచ్చిన మార్పులతో ఒక్క సారిగా షాక్‌ అయింది సమంత. తనకు వచ్చింది రేర్ డిసీజ్‌ అని.. అది తన దేహంలో ఉన్న కండరాలను క్షీణించేలా చేస్తుందని తెలుసుకుని ఢీలా పడింది.కానీ కృంగిపోలేదు.. షార్ట్‌ గ్యాప్‌లోనే తనకొచ్చిన మయోసైటిస్ వ్యాధిపై పోరాటం మొదలెట్టింది. మొక్కవోని విశ్వాసంతో.. ట్రీట్మెంట్, డైట్, వర్కవుట్స్‌తో బౌన్స్ బ్యాక్ అయింది. మళ్లీ క్రమంలోనే తన దినచర్య గురించి డైట్ గురించి.. ఓ ఇంటర్వ్యూలో వివరించింది ఈ బ్యూటీ. దీంతో ఆమె డైట్‌ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం ఆమెకు అలవాటు. మేల్కొన్న తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు చేసుకుని, బయట ప్రకృతిలో సూర్యరశ్మి తగిలేలా కాసేపు గడుపుతుంది. ఆ తర్వాత ధ్యానం చేస్తుంది. ఈ ప్రక్రియ కోసం ఆమె సుమారు ఒకటిన్నర గంటల సమయం కేటాయిస్తుంది. ఈ ‘మీ టైమ్’ కాన్సెప్ట్‌ తనను మానసికంగా దృఢంగా ఉంచుతుందని సమంత నమ్ముతోంది. అంతేకాదు సామ్ తన డైట్ గురించి కూడా చెప్పుకొచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు తాను ప్రతిరోజూ ఒకే రకమైన కూరగాయలు, చికెన్ వంటకాలను మాత్రమే తిన్నానని చెప్పుకొచ్చింది. మయోసైటిస్ సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయని.. అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తన శరీరాన్ని హీలింగ్ చేసుకోవడమే లక్ష్యంగా ఓకే రకమైన ఫుడ్ తీసుకున్నట్టు సమంత చెప్పింది. ఇక ప్రముఖ పోషకాహార నిపుణుడు రయాన్ ఫెర్నాండోతో జరిగిన సంభాషణలో.. సమంత మరిన్ని వివరాలు పంచుకుంది. తాను ప్రస్తుతం &#039;యాంటీ ఇన్‌ఫ్లమేటరీ&#039; డైట్‌ను అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను ఏది తిన్నా బరువు పెరిగేదాన్ని కాదని.. , అందుకే ఆహారం విషయంలో అశ్రద్ధగా ఉండేదాన్నంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం కాదనే విషయం తనకు తెలిసిందని.. అందుకే తన శరీరం ధర్మాన్ని.. అర్థం చేసుకుని తన డైట్‌లో మార్పులు చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది సామ్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!  Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్  ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం  రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3KjivFiqhXM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/samantha.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/political-videos/andhra-pradesh-cm-chandrababu-naidu-launches-hpv-vaccination-drive-highlights-digital-health-and-inclusive-governance-video-tv9d-1755662.html</loc><video:video>
	<video:title>CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు</video:title>
	<video:publication_date>2026-02-28T21:36:33+05:30</video:publication_date>
	<video:description>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విజయనగరంలో పర్యటించి, పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా డ్రైవ్‌ను అధికారికంగా ప్రారంభించి, కౌమారదశలో ఉన్నవారిని, యువకులను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా నివారణా ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు &quot;పేదల సేవలో&quot; కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 48 ఏళ్ల క్రితం MLA అయినప్పటికీ అలసిపోలేదని, ప్రజల కోసం ఎప్పుడూ కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని ఇంటి వద్దకు తీసుకువస్తామని, AI డాక్టర్, డిజిటల్ హెల్త్ రికార్డులు, 104, 108 సేవల విస్తరణ వంటి డిజిటల్ ఆరోగ్య సంరక్షణ చర్యలను వివరించారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!  Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్  ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం  రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>పాలిటిక్స్‌</video:category>
<video:category>పొలిటికల్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9hH0XE6I-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/cm-chandrababu-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/constable-divyas-suicide-shocks-vikarabad-a-life-cut-short-by-mental-strain-video-1755658.html</loc><video:video>
	<video:title>నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!</video:title>
	<video:publication_date>2026-02-28T21:34:28+05:30</video:publication_date>
	<video:description>వికారాబాద్‌లోని సాయిబాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. కోట్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె ధారూర్ CI కార్యాలయానికి అటాచ్‌గా పని చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన దివ్య, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది. దివ్య తన నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి లేని లోటు తనను తీవ్రంగా వేధించిందని, దాని వల్లనే ఇన్ని కష్టాలు వచ్చాయని రాశారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, అమ్మకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. &quot;నాన్నే ఉంటే బాగుండే అమ్మా. ఆయన లేనందుకే ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా&quot; అని నోట్‌లో రాస్తూ, కుటుంబ సభ్యులందరినీ క్షమించమని వేడుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో విషాదం నింపింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్  ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం  రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తెలంగాణ</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/wiQXLe05-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/divyas-last-letter.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/unlocking-europe-how-to-explore-the-continent-affordably-a-tv9-travel-guide-video-1755653.html</loc><video:video>
	<video:title>Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్</video:title>
	<video:publication_date>2026-02-28T21:32:25+05:30</video:publication_date>
	<video:description>నమస్తే! ట్రావెల్ టైమ్స్ కు స్వాగతం. ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రపంచం చాలా చిన్నదిగా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని ప్రతి అద్భుతాన్ని చూడాలనుకుంటారు, వాటిలో యూరప్ అగ్రస్థానంలో ఉంటుంది. మరి అంత పెద్ద ప్రదేశాన్ని తక్కువ ఖర్చుతో ఎలా సందర్శించాలి? పర్యటనను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ ఎపిసోడ్‌లో దాని గురించి తెలుసుకుందాం. శతాబ్దాల నాటి అందాలను దాచుకుని, యాత్రికులను ఆకట్టుకుంటున్న అత్యంత సుందర ప్రదేశం యూరప్. ప్రయాణం ఇష్టమున్న ఎవరైనా మ్యాప్‌లో మొదట గుర్తించే పేరు యూరప్. క్రూజ్‌లో యూరప్ అందాలను చూస్తూ మంచు కప్పిన దేవకన్యలా ఉన్న కొన్ని ప్రదేశాలకు ప్రపంచంలో ఏ ఇతర ట్రావెల్ స్పాట్ సరిపోదు. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వీసా కోసం చూసే ప్రదేశం కాబట్టే దీనికి అంత క్రేజ్.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం  రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు  Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే</video:description>
<video:category>టూరిజం</video:category>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/eSukF7EA-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/europe-trip.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/world-videos/israel-iran-war-tehran-attacked-global-tensions-rise-military-power-comparison-video-1755644.html</loc><video:video>
	<video:title>ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం</video:title>
	<video:publication_date>2026-02-28T21:29:34+05:30</video:publication_date>
	<video:description>ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.. ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి దాడులు చేసాయి. ఆ కార్యాలయాల సమీపంలోనే బాంబులు పేలినట్లు సమాచారం. దాడులు జరిగిన టైంలో కార్యాలయంలో ఖమేనీ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. గత కొన్ని వారాలుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ వెంటనే గగనతలాన్ని మూసివేసింది. మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాము ఇరాన్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే ఈ ఎటాక్స్ చేశామని స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై తాము చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. ఇజ్రాయెల్‌లో ఎమర్జన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుందనే ఆందోళనలు పెరిగాయి. ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. బంకర్లలో దాక్కోవాలి అంటూ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుందా ? తమ దేశంపై దాడి జరిగితే, ఊరుకునేది లేదని బలంగా ప్రతిఘటిస్తామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తప్పక ప్రతిదాడి చేస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.. ఇప్పటికే, తమ తమ దేశ ప్రజలు ఇరాన్ వీడాలంటూ భారత్ సహా పలు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇజ్రాయెల్‌ Vs ఇరాన్: ఈ దేశాల సైన్యం బలం ఎంత..? ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి చూసినట్లయితే.. ఇరాన్ సంఖ్యాబలం, క్షిపణులు, డ్రోన్‌లు, ప్రాక్సీ నెట్‌వర్క్‌పై ఆధారపడితే, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత, F-35 జెట్‌లు, ఐరన్ డోమ్, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు అమెరికా మద్దతుతో బలంగా ఉంది. రెండు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రమైంది. అంతర్జాతీయ రక్షణ అంచనాల ప్రకారం, ఇరాన్‌కు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు క్రియాశీల సైనిక బలం ఉంది. అదనంగా, Islamic Revolutionary Guard Corps (ఇస్లామిక్ విప్లవ రక్షక దళం) కింద సుమారు 1.5 నుంచి 2 లక్షల వరకు ప్రత్యేక బలగాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మొత్తం కలిపి 7–8 లక్షల మధ్య సైనిక సిబ్బంది ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వైమానిక దళంలో 1979 విప్లవానికి ముందు కొనుగోలు చేసిన పాత యుద్ధ విమానాలు ఇంకా సేవలో ఉన్నప్పటికీ, దేశం స్వదేశీ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు (డ్రోన్లు) తయారు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. పాశ్చాత్య రక్షణ నివేదికల ప్రకారం, ఇరాన్ వద్ద వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా. వీటిలో కొన్నివరకు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగల దూర పరిధి కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ ప్రభావం కేవలం ప్రత్యక్ష సైనిక శక్తికే పరిమితం కాదు. లెబనాన్‌లోని Hezbollah (హిజ్బుల్లా), గాజాలోని Hamas (హమాస్), యెమెన్‌లోని Houthi movement (హౌతీ ఉద్యమం) వంటి మిత్ర గుంపులతో ఏర్పడిన ప్రాంతీయ మద్దతు వలయం కూడా కీలకంగా భావిస్తున్నారు. అయితే గత ఏడాది జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ మద్దతు వలయంపై ఒత్తిడి పెరిగినట్టు విశ్లేషణలు సూచిస్తున్నాయి. అమెరికా తయారీ F-35 Lightning II (ఎఫ్-35 మెరుపు–2 యుద్ధ విమానం) వంటి అత్యాధునిక గుప్త సామర్థ్య యుద్ధ విమానాలు దళంలో ఉన్నాయి. మొత్తం మీద యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కలిపి వందల సంఖ్యలో వైమానిక వనరులు ఉన్నట్టు రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు.భూమిపై ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు, సముద్రంలో క్షిపణి నౌకలు, జలాంతర్గాములు కూడా ఇజ్రాయెల్‌కు ఉన్నాయి. అదనంగా, Iron Dome (ఐరన్ డోమ్ వాయు రక్షణ వ్యవస్థ) రాకెట్ దాడులను అడ్డుకునే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే భారీ స్థాయి దాడుల సమయంలో సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి లభిస్తున్న ఆర్థిక, రక్షణ సహకారం కూడా కీలక అంశంగా పరిగణించబడుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి ఉండటం, ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక మద్దతు అందిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ తన క్షిపణి, మానవరహిత వైమానిక వాహనాల సామర్థ్యాలు, ప్రాంతీయ మిత్ర బలగాలపై ఆధారపడుతుండగా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత అంతర్జాతీయ మద్దతుతో ముందుకు సాగుతోంది. ఈ ఉద్రిక్తతలు మరింత విస్తరించే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ స్థిరత్వంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు  Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే  18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ</video:description>
<video:category>అంతర్జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వరల్డ్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/E1AGsOhZ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/war.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/rrb-technician-cbt-exam-dates-out-check-new-schedule-hall-ticket-and-shift-timings-video-tv9d-1755622.html</loc><video:video>
	<video:title>రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే</video:title>
	<video:publication_date>2026-02-28T21:11:07+05:30</video:publication_date>
	<video:description>రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు..టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్-1 , టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలను సవరిస్తూ బోర్డు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. గతంలో జనవరిలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుండి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాటిని మార్చారు. తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌..ఉదయం 9:00 నుండి 10:30 వరకు జరుగుతుంది. రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 12:45 నుండి 2:15 వరకు. మూడో షిఫ్ట్: సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు జరుగుతుంది. పరీక్షకు 10 రోజుల ముందుగానే అభ్యర్థులు తమకు కేటాయించిన నగరాన్ని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. హాల్‌ టికెట్‌ పరీక్ష తేదీకి సరిగ్గా 4 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇందులో పరీక్షా కేంద్రం, షిఫ్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 6,238 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాత పరీక్ష, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు  Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే  18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ  పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు</video:description>
<video:category>కెరీర్ - ఉద్యోగాలు</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/NOA51pibM_g</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/railway-exams.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/amazon-camera-scam-hubballi-man-gets-surf-packets-instead-of-rs-60k-camera-video-tv9d-1755611.html</loc><video:video>
	<video:title>రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..</video:title>
	<video:publication_date>2026-02-28T21:07:35+05:30</video:publication_date>
	<video:description>నేటి కాలంలో షాపింగ్‌ అర్థమే మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా అవసరమైన వస్తువులు ఆర్డర్ పెట్టుకోవటం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది. హుబ్బళ్లికి చెందిన ఆల్‌ఫ్రెడ్ అనే వ్యక్తి దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడే బిజినెస్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అతడు తన సొంత ఊరికి వచ్చారు. తన స్నేహితుడి కోసం అమెజాన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టారు. దాని విలువ 60 వేల రూపాయలపైనే ఉంది. శనివారం ఆ పార్సిల్ ఓ ప్రైవేట్ హోటల్ అడ్రస్‌కు వచ్చింది. అతను వెళ్లి పార్సిల్ తీసుకున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. 60 వేల రూపాయల కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆల్‌ఫ్రెడ్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. వారినుంచి సరైన స్పందన లేదు. దుబాయ్‌లో ఉన్నపుడు చాలాసార్లు అమెజాన్ నుంచి వస్తువులు ఆర్డర్ పెట్టాననీ కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈసారి తన ఫ్రెండ్ కోసం కెమెరా ఆర్డర్ పెట్టగా కెమెరాకు బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయనీ పార్సిల్ ఓపెన్ చేసే సమయంలో వీడియో కూడా తీశామనీ ఆ సాక్ష్యం తమ దగ్గర ఉందనీ అన్నారు. అయినా కూడా అమెజాన్ వాళ్లు సరిగా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు  Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే  18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ  పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు  ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/FqR1tMGcCCI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/online-order.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/master-london-streets-the-knowledge-exam-challenges-and-enhances-your-brain-power-video-1755594.html</loc><video:video>
	<video:title>ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు</video:title>
	<video:publication_date>2026-02-28T21:04:01+05:30</video:publication_date>
	<video:description>ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కష్టతరమైన ఉద్యోగ పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు మన దేశంలోని సివిల్ సర్వీసెస్ కూడా చర్చకు వస్తుంది. అయితే, లండన్ నగరంలో ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌గా లైసెన్స్ సంపాదించడం కూడా దాదాపు అంతటి క్లిష్టమైన ప్రక్రియే. దీనిని &#039;ద నాలెడ్జ్&#039; అని పిలుస్తారు. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే డ్రైవర్లు లండన్ నగరంలోని సుమారు 25,000 వీధులను, లక్షలాది మలుపులను మరియు వేల సంఖ్యలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల పేర్లు, వాటి వివరాలు బాగా గుర్తుంచుకోవాల్సిందే. కేవలం వీధులు మాత్రమే కాదు, ఏ మలుపులో ఏ హోటల్ ఉంది, ఏ షార్ట్‌కట్ ద్వారా వెళ్తే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనే విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి. దీనికోసం అభ్యర్థులు సగటున 3 నుండి 4 సంవత్సరాల పాటు శ్రమించాల్సి ఉంటుంది. లండన్ మహా నగరం నిన్న మొన్నటిది కాదు.. రోమన్ సామ్రాజ్య కాలం కంటే ముందు నుంచే దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వేల ఏళ్లుగా విస్తరిస్తూ వచ్చిన ఈ మహానగరంలో ప్రస్తుతం 25,000 పైగా వీధులు, లక్షలాది ప్రాంతాలు ఒకదానికొకటి అల్లుకుపోయి ఒక చిక్కుముడిలా ఉంటాయి. ఈ ట్రాఫిక్ మాయాజాలాన్ని చేధించడానికి సరిగ్గా 160 ఏళ్ల క్రితమే, అంటే 1865లో బ్రిటీష్ ప్రభుత్వం &#039;ద నాలెడ్జ్&#039; అనే కఠినమైన పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి గల్లీ, ప్రతి చారిత్రక కట్టడం, ఆసుపత్రులు, హోటళ్లు, చివరికి పార్కుల్లో ఉండే విగ్రహాల వరకు అన్నింటినీ కంఠస్థం చేయాలి. గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నా, లండన్ &#039;బ్లాక్ క్యాబ్&#039; డ్రైవర్లు వాటిని వాడరు. ఎందుకంటే వారి జ్ఞాపకశక్తి మ్యాప్స్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉంటాయంటే.. అభ్యర్థి సగటున 12 సార్లు ఇంటర్వ్యూలకు హాజరైన తర్వాతే లైసెన్స్ సంపాదించగలడు. అందుకే లండన్ వీధుల్లో ట్యాక్సీ నడపడం అనేది ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక అత్యున్నత హోదా! లండన్ వీధుల్లో ట్యాక్సీ నడిపే డ్రైవర్లు కేవలం దారులను బాగా గుర్తించుకోవడం ద్వారా తమ మెదడు పనితీరును పెంచుకుంటున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాధారణంగా మన మెదడులో ‘హిప్పోక్యాంపస్’ అనే భాగం ఉంటుంది. ఇది మనం చూసిన ప్రాంతాలను, నేర్చుకున్న విషయాలను స్వల్పకాలిక జ్ఞాపకాల నుండి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లండన్ డ్రైవర్లు రోజూ వేలాది వీధులు, మలుపులు, భౌగోళిక ప్రాంతాలను గుర్తుపెట్టుకుని ప్రయాణించడం వల్ల, వీరి మెదడులోని హిప్పోక్యాంపస్ పరిమాణం సాధారణ వ్యక్తుల కంటే పెద్దదిగా మారుతుందని లండన్ వర్సిటీ పరిశోధనలో తేలింది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్, మతిమరపు వంటి సమస్యల బెడద కూడా వీరికి చాలా తక్కువ అని ఆ పరిశోధనలో రుజువైంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే  18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ  పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు  ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..  మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/0uC_YAZxCBs</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/london-cab-driver.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/business-videos/gold-price-soars-again-in-india-check-latest-rates-and-reasons-for-spike-video-tv9d-1755593.html</loc><video:video>
	<video:title>Gold &amp; Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే</video:title>
	<video:publication_date>2026-02-28T21:02:00+05:30</video:publication_date>
	<video:description>దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొంత కాలం నుంచి గోల్డ్ రేటు పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ అమాంతం ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరల మార్పునకు కారణం అవుతున్నాయి. అమెరికాలో ఈ మధ్య జరిగిన పరిణామాలతో కూడా పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. డాలర్ బలహీనపడటంతో పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.3,160 లు పెరిగి రూ.1,64,730 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 2,900 పెరిగి రూ.1,51,000లు పలుకుతోంది. ఇక వెండి ధర కూడా కేజీపై రూ.5,000లు పెరిగి రూ.3,00,000లకు చేరింది. ఫిబ్రవరి 28, శనివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,880 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,51,150 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,64,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,51,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,52,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,730 లు పలుకుతోంది. వెండి ధర కేజీ రూ.3,00,000 గా కొనసాగుతోంది. మార్కెట్ కు అనుగుణంగా ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకోవాలి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ  పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు  ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..  మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్  తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!</video:description>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>బిజినెస్</video:category>
<video:category>బిజినెస్ వీడియోలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Wxav1K4m4NQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/gold-price-today-7.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/childhood-obesity-solution-skipping-benefits-for-kids-weight-loss-and-mental-health-video-tv9d-1755592.html</loc><video:video>
	<video:title>18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ</video:title>
	<video:publication_date>2026-02-28T20:58:33+05:30</video:publication_date>
	<video:description>చైనాలో ఏడేళ్ల బాలుడు టాంగ్‌డౌ తన బరువు తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వయస్సుకు మించి బరువు పెరిగిన టాంగ్‌డౌకు అతని తండ్రి స్కిప్పింగ్‌ చేయమని సలహా ఇచ్చాడు. తండ్రి వీడియో తీస్తుండగా..‘సమ్మర్ హాలిడేస్‌లో నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న’ అని మాట ఇచ్చాడు బాలుడు. అంతేకాదు...‘నువ్వు పోస్టు చేసే వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే, అన్ని సార్లు స్కిప్పింగ్‌ చేస్తా’ అని సరదాగా చెప్పాడు. చెప్పినట్లుగానే ఆ తండ్రి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తొలి రోజు ఆ వీడియోకి 150 లైక్స్ వచ్చాయి. లైక్స్‌కు అనుగుణంగానే బాలుడు స్కిప్పింగ్‌ చేశాడు. రోజులు గడిచేకొద్దీ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం వీడియోకు 18 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో బాలుడు నిజంగా 18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా? అని చైనా సోషల్ మీడియాలో చర్చించుకునేదాకా వెళ్లింది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న దేశాల్లో చైనా ఒకటి. పెద్దల్లో 35 శాతం, పిల్లల్లో 12 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. టాంగ్‌డౌ వీడియో చైనాలో పేరెంటింగ్ ట్రెండ్‌గా మారింది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లితండ్రులు కొత్త పద్ధతులను ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధిక బరువుతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ స్కిప్పింగ్‌ చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు. ప్రతిరోజూ ఓ గంటపాటు తాడాట ఆడితే.. 1300 క్యాలరీలు ఖర్చవుతాయట. . వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునేవారికి స్కిప్పింగ్‌ మంచి రిజల్ట్స్‌ ఇస్తుందంటున్నారు నిపుణులు. ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం ఒక మైలు పరిగెత్తిన దాంతో సమానమని అంటున్నారు. ఈ రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఒత్తిడి, ఆందోళనతో చాలా మంది బాధపడుతున్నారు. స్కిప్పింగ్‌ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు  ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..  మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్  తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!  KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/YAxc7x6VCCc</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/skipping-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/mumbai-fruit-vendors-caught-using-rat-poison-health-risks-exposed-video-tv9d-1755581.html</loc><video:video>
	<video:title>పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు</video:title>
	<video:publication_date>2026-02-28T20:55:09+05:30</video:publication_date>
	<video:description>కల్తీ భూతం భయపెడుతోంది. తాగే పాల దగ్గర్నుంచి కృత్రిమంగా మాగబెట్టే మావిడి పండ్ల వరకు ప్రతీదీ కల్తీమయం అవుతోంది. బయట కొని తినాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ముంబైలో పండ్ల వ్యాపారులు పండ్లపై ఎలుకల మందు పూసి షాకిచ్చారు. బుధవారం ఒక స్థానికుడు ఈ ఘటన వీడియో తీసి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో జనం షాకయ్యారు. ముంబైలోని మలాడ్ వెస్ట్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు పండ్ల వ్యాపారుల నిర్వాకం కలకలం రేపింది. అమ్మకానికి ఉంచిన పండ్లపై ఎలుకల మందు పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. నిందితులను మనోజ్ , రాహుల్ గా గుర్తించారు. రోడ్డు పక్కన ఉన్న వారి స్టాల్‌ను తనిఖీ చేసిన అధికారులు.. అక్కడ అత్యంత విషపూరితమైన &#039;రాటోల్&#039; అనే ఎలుకల మందును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పసుపు భాస్వరం వంటి ప్రాణాంతక రసాయనాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే కారణం చెప్పారు. రాత్రిపూట ఎలుకలు తమ పండ్లను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఇలా మందు పూసినట్లు వారు అంగీకరించారు. అయితే, ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలు వాడటం వల్ల వాంతులు, కడుపునొప్పి, అవయవాల వైఫల్యం సహా ప్రాణాపాయం కూడా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఎఫ్ డీఏ అధికారులు వీధి వ్యాపారులపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రజలు వీడియోను షేర్‌ చేస్తూ ఇతరులని అలర్ట్‌ చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..  మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్  తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!  KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు  Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/9d_Xo5xADRY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/fruits-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/frenchman-weds-telugu-girl-in-yanam-dating-app-love-story-goes-viral-video-tv9d-1755579.html</loc><video:video>
	<video:title>ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..</video:title>
	<video:publication_date>2026-02-28T20:52:55+05:30</video:publication_date>
	<video:description>సప్త సముద్రాల అవతల పరిచయం.. డేటింగ్ యాప్‌లో మొదలైన స్నేహం.. చివరకు యానాం పుణ్యభూమిపై వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫ్రెంచ్ యువకుడు రొమెన్ షులెర్, తెలుగు అమ్మాయి మల్లిపూడి అనిత అనూషల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటను చూసి, &quot;ప్రేమకు దూరం అడ్డుకాదు.. మనసు కలిస్తే చాలు&quot; అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యానాంకు చెందిన భారతీయ ఫ్రెంచ్ పౌరులు మల్లిపూడి వెంకటేశ్వరరావు కుమార్తె అనిత అనూష పారిస్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే స్టేజ్ ఆర్టిస్ట్ అయిన రొమెన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భారతీయ సంస్కృతి, ఇక్కడి వివాహ వ్యవస్థపై మక్కువ పెంచుకున్న రొమెన్, తన వివాహం హిందూ సంప్రదాయంలోనే జరగాలని పట్టుబట్టారు. ఇంకేముంది...ఈ పెళ్లి కోసం వరుడి తల్లిదండ్రులతో పాటు సుమారు 45 మంది ఫ్రెంచ్ దేశీయులు యానాం తరలివచ్చారు. ఘనంగా నిర్వహించిన సంగీత్‌ వేడుకలో భారతీయ పాటలకు ఫ్రాన్స్ అతిథులు చిందులేస్తూ సందడి చేశారు. వధూవరులను ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై యానాం పురవీధుల్లో ఊరేగించడం స్థానికులను విశేషంగా ఆకర్షించింది. యానాం రిసార్ట్‌లో వేదమంత్రాలు, బాజాభజంత్రీల నడుమ అనిత మెడలో రొమెన్ మూడు ముళ్లు వేశారు. భారతీయ సంస్కృతి, ఇక్కడి మనుషుల ప్రేమాభిమానాలు అంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్నానని వరుడు రొమెన్ ఆనందం వ్యక్తం చేశారు. విదేశీయులు సైతం మన తెలుగు సంప్రదాయానికి ఫిదా అవ్వడం చూస్తుంటే, మన సంస్కృతి గొప్పతనం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్  తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!  KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు  Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో  Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/aykEsckD80Q</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/french-boy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/team-indias-shivam-dube-reveals-tollywood-favorites-mahesh-babu-and-allu-arjun-video-tv9d-1755547.html</loc><video:video>
	<video:title>మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్</video:title>
	<video:publication_date>2026-02-28T20:17:21+05:30</video:publication_date>
	<video:description>టీమ్ ఇండియా హిట్టర్ శివమ్ దూబే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ఇష్టాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినిమాల ప్రస్తావన రాగా, ఆయన మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూస్తుంటాను. ముఖ్యంగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా క్లాస్‌గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ అద్భుతంగా ఉంటాయి” అని దూబే పేర్కొన్నారు. హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాల ద్వారా మహేష్ బాబుకు తాను ఫ్యాన్ అయిపోయానని ఆయన వెల్లడించారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ చేసే విధానం ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమా చూశాను, అందులో ఆయన నటన అద్భుతం” అని ప్రశంసించారు. దీంతో క్రికెట్ మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే శివమ్ దూబేకు టాలీవుడ్ హీరోలంటే ఇంత క్రేజ్ ఉందా అని అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ హీరోగా మారబోతున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబుకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు రాజమౌళి తోడవ్వడంతో ఈ క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. శివమ్ దూబే వంటి జాతీయ స్థాయి ఆటగాళ్లు మహేష్ గురించి మాట్లాడటం, ఆయన పాన్ ఇండియా ఇమేజ్ కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ హీరోల హవా దేశవ్యాప్తంగా ఎలా ఉందో శివమ్ దూబే మాటలను బట్టి అర్థమవుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!  KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు  Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో  Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే  బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/nmNF6gDoARg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/shivam-dube-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rosalyn-ott-release-meena-and-vineeths-suspense-thriller-now-streaming-on-jio-hotstar-video-tv9d-1755541.html</loc><video:video>
	<video:title>తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!</video:title>
	<video:publication_date>2026-02-28T20:15:16+05:30</video:publication_date>
	<video:description>ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సిరీస్‌ రోస్లిన్. సుమేష్ నందకుమార్ దర్శకుడు. &#039;దృశ్యం&#039; మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్యలో రోస్లిన్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న జియో హాట్ స్టార్‌ లో స్ట్రీమి అవుతోంది. తెలుగు తమిళ్.. మలయాళం, కన్నడ భాషల్లోనే కాదు.. మరాఠీ, బెంగాళీ భాషల్లో కూడా ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉంది. రోస్లిన్ అనే 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమెకు పదే పదే ఒకే రకమైన పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్లు ఉన్న ఒక అపరిచితుడు ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు మీనా, వినీత్ అది కేవలం భ్రమ అని కొట్టిపారేస్తారు. అయితే, ఆ కలల్లో చూసిన వ్యక్తే ఒకరోజు వారి ఇంటికి అతిథిగా రావడం కథలో అసలైన మలుపు. అయితే నేరుగా రోస్లిన్ ఇంటికి వచ్చిన ఆ అపరిచితుడి అసలు ఉద్దేశం ఏమిటి? రోస్లిన్ తన భ్రమల నుంచి బయటపడి ఆ నిజాన్ని ఎలా నిరూపించింది అనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రిమైనింగ్ స్టోరీ.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  KamalHaasan: కోర్టులో ‘ఉలగనాయగన్‌’ కు.. అనుకూలంగా తీర్పు  Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో  Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే  బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు  టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/2LRnwoRsrR8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/roslin-web-series.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/madras-hc-upholds-kamal-haasans-rights-no-unauthorized-use-of-image-dialogues-video-tv9d-1755533.html</loc><video:video>
	<video:title>KamalHaasan: కోర్టులో &#039;ఉలగనాయగన్‌&#039; కు.. అనుకూలంగా తీర్పు</video:title>
	<video:publication_date>2026-02-28T20:11:16+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్ .. టాలీవుడ్‌ స్టార్స్‌కు మళ్లే.. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా తన పర్సనాలిటీ రైట్స్ ను రక్షించాలంటూ ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా జరిగిన విచారణలో ప్రతివాదులు హాజరు కాకపోవడంతో... కమల్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది మద్రాసు హైకోర్టు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇటీవల చెన్నైకి చెందిన ఓ దుస్తుల కంపెనీ కమల్ హాసన్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో తమ బట్టల బ్రాండ్‌ను ప్రచారం చేసుకుంది. కమల్ హాసన్ ఉలగనాయగన్ బిరుదులో.. ఆయన సినిమాల్లోని ఫేమస్ డైలాగులతో టీషర్టులను డిజైన్ చేసి సేల్ చేసింది. ఇక ఇది కమల్ టీం దృష్టికి రావడంతో.. ఆయన తీవ్రంగా స్పందించారు. తన పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించాలంటూ.. మద్రాసు హైకోర్టును అభ్యర్థించారు. జనవరి 12న కమల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. సదరు చెన్నై బేస్ట్ దుస్తుల కంపెనీ పై తీవ్రంగా రియాక్టైంది. కమల్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, ఐకానిక్ డైలాగులు లేదా ఆయనను పోలిన చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటంపై నిషేదిస్తున్నట్టు.. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఆయన గుర్తింపును దుర్వినియోగం చేయకుండా ఉండేలా కోర్టు &#039;జాన్ డో&#039; ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వాణిజ్యపరమైన దోపిడీకి మాత్రమే వర్తిస్తాయని.. కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు, సృజనాత్మక కళా రూపాలకు ఈ నిషేధం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో  Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే  బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు  టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి  8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/oWqpkB3W58Y</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/kamalhaasan-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/thalapathy-vijay-divorce-sangeetha-files-petition-political-dreams-hit-trisha-affair-buzz-video-tv9d-1755530.html</loc><video:video>
	<video:title>Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో</video:title>
	<video:publication_date>2026-02-28T20:08:06+05:30</video:publication_date>
	<video:description>కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతికి బిగ్ షాక్ తగిలింది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనకున్న దళపతికి.. ఇంట్లోనే చుక్కెదురైంది. విజయ్‌ భార్య సంగీత తన భర్త నుంచి విడాకులు కావాలంటూ చంగల్ పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. విజయ్‌ వివాహేతర సంబంధం కారణంగానే సంగీత విడాకుల పిటిషన్‌కు కారణం అని తెలుస్తోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ బయటికి రాలేదు. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. అప్పట్లో సంగీత విజయ్‌ని గాఢంగా ప్రేమించింది. 1999లో వీరి పెళ్లి జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి భార్య సంగీత.. తన భార్త నుంచి విడాకులకు కావాలంటూ.. చంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్‌ వేసింది. దీంతో ఇప్పుడందరూ కోలీవుడ్ హీరోయిన్ త్రిష వైపే చూస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్ ఉందనే టాక్ కోలీవుడ్‌ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. దానికి తోడు.. రీసెంట్‌గా కోలీవుడ్ బీజేపీ నేత నైనార్ కూడా విజయ్‌కి త్రిషకు రిలేషన్ అంటగుడుతూ ఇటీవల ఓ కామెంట్ చేశాడు. దీనిపై త్రిష రియాక్టవడంతో. తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సంగీత తన భర్త తో విడాకులు కావాలంటే కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు లేని పోని అనుమానాలకు .. కామెంట్లకు .. వార్తలకు కేరాఫ్‌గా మారుతోంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే  బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు  టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి  8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే  Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/jWBrjgMrAhg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/vijay-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/tirumala-darshan-ttds-free-electric-buses-with-digital-tracking-enhance-pilgrim-journey-video-tv9d-1755527.html</loc><video:video>
	<video:title>Tirumala Free Bus: తిరుమలలో ఉచిత బస్సులు.. రోజూ ఎంతమంది ప్రయాణిస్తారంటే</video:title>
	<video:publication_date>2026-02-28T20:05:29+05:30</video:publication_date>
	<video:description>ఏడుకొండల స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాంకేతికతను జోడించి టీటీడీ ప్రవేశపెట్టిన మార్పులతో భక్తుల రవాణా వ్యవస్థ మరింత సులభతరమైంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో తిరుమలలోని 20 ప్రధాన బస్టాప్‌లలో డిజిటల్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని నిమిషాల్లో స్టాప్‌కు చేరుకుంటుంది? అనే సమాచారం భక్తులకు ముందే తెలుస్తుంది. దీనివల్ల ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడటం తగ్గి, రోజుకు సుమారు 60 వేల మంది ఈ ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు సగటున 300 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వాడకం తగ్గడంతో తిరుమల కొండపై కాలుష్యం కూడా తగ్గుతోంది. రాత్రి వేళల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 60 ట్రిప్పులకు అదనంగా మరో 20 ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు.హైదరాబాద్‌కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్-ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ వ్యవస్థ, దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తులకు &#039;లైవ్ బస్ ఇన్ఫర్మేషన్&#039; అందిస్తున్న తొలి సాంకేతిక ప్రయోగంగా నిలిచింది. పది నిమిషాల వ్యవధిలోనే బస్సు అందుబాటులో ఉండటంతో సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు  టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి  8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే  Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్  Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>తిరుపతి</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/i2woUfsvT38</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/tirumala-5.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-actresses-slim-makeover-mrinal-keerthy-samantha-lead-weight-loss-trend-video-1755505.html</loc><video:video>
	<video:title>బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారుతున్న హీరోయిన్లు</video:title>
	<video:publication_date>2026-02-28T19:36:55+05:30</video:publication_date>
	<video:description>చక్కనమ్మా చిక్కినా అందమే అన్న సామెతను మన స్టార్ హీరోయిన్లు అక్షరాలా నిజం చేస్తున్నారిప్పుడు. నిన్నమొన్నటి వరకు కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన భామలంతా.. ఇప్పుడు సన్నజాజి తీగల్లా మారిపోయారు. మరి ఇలా స్లిమ్ లుక్‌లో మెరిసిపోతున్న మెరుపుతీగలెవరు.. వాళ్లు చేస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఏంటి..? అవన్నీ చూద్దామా..? మేకోవర్‌పై మృణాళ్ ఠాకూర్ ఫోకస్ చేసారు. మొన్నటివరకు కాస్త లావుగా కనిపించిన ఈ బ్యూటీ.. సన్నగా మెరుపుతీగలా మారిపోయారిప్పుడు. ప్రస్తుతం నటిస్తున్న డెకాయిట్‌లోనూ మెరుపుతీగలా కనిపిస్తున్నారు. హిందీలోనూ మృణాళ్ సన్నగా బరువు తగ్గిపోయి కనిపించారు. అలాగే కీర్తి సురేష్ కూడా తన పెళ్లి తర్వాత మరింత స్లిమ్‌గా తయారై సరికొత్త గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాశీ ఖన్నా కూడా మునుపటి కంటే చాలా సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మేకింగ్ స్టిల్స్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అదే సినిమాలో నటిస్తున్న శ్రీలీల సైతం బాగా బరువు తగ్గి నాజూగ్గా మారిపోయారు. శ్రీలీల రీసెంట్ లుక్స్ చూస్తుంటే.. మునపటితో పోలిస్తే తగ్గిపోయారనే విషయం కనిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం శంకవరప్రసాద్ గారు సినిమాలో చాలా సన్నగా కనిపించారు. పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గుతూ ఈ ముద్దుగుమ్మలంతా తమ డెడికేషన్ చూపిస్తున్నారు. సమంత మరింత నాజూగ్గా మారిపోయారు ఈ మధ్య. అందుకే అనేది చక్కనమ్మ చిక్కినా అందమే అని..! మొత్తానికి బొద్దుదనం వదిలేసి స్లిమ్ అండ్ ఫిట్ అవతార్‌లోకి మారిపోతున్నారు ఈ స్టార్ హీరోయిన్లు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి  8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే  Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్  Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని  Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/N0XW1ecx-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/tollywood-heroins-13.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/indian-cinemas-imax-ambition-rajamouli-and-others-target-global-market-video-1755502.html</loc><video:video>
	<video:title>టెక్నాలజీ లేదు కానీ సినిమాలు మాత్రం సిద్ధమైపోతున్నాయి</video:title>
	<video:publication_date>2026-02-28T19:34:30+05:30</video:publication_date>
	<video:description>ప్లే చేయడానికి థియేటర్ లేదు కానీ మనోళ్లు సినిమాలు మాత్రం తీస్తున్నారు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. మనం మాట్లాడేది ఐమాక్స్ వర్షన్ గురించి..! అసలిక్కడ స్క్రీన్స్ లేకుండానే ఆ రేంజ్ టెక్నాలజీతో సినిమాలు ఎందుకు తీస్తున్నట్లు..? బేసిక్‌గా అందరికీ వస్తున్న అనుమానం ఇదే. మరి దీనికి పరిష్కారం ఏంటి.. అసలీ ఐమాక్స్ మ్యాటరేంటి..? ఇండియాలో ఉన్నవి డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్లే తప్ప.. అసలైన 70mm అంటే 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. అయినా సరే రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా.. రేపు దివాళికి రాబోయే రామాయణ అయినా ఈ వర్షన్‌లోనే రెడీ అవుతున్నాయి. టాక్సిక్ కూడా ఐమాక్స్ ఫార్మాట్‌లోనే వస్తుందని తెలిపారు యశ్. హాలీవుడ్ మార్కెట్ కోసమే ఐమాక్స్ టెక్నాలజీని నమ్ముకుంటున్నారు మేకర్స్. ఈ ఫార్మాట్‌లో సినిమా తీస్తే గ్లోబల్ ఆడియన్స్‌కి రీచ్ అవుతుందని మనోళ్ల నమ్మకం. మన దగ్గర పూర్తిస్థాయి స్క్రీన్స్ లేకపోయినా.. ఉన్నంతలో లార్జ్ ఫార్మాట్ డిజిటల్ స్క్రీన్స్ మీద ఈ సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్క్రీనింగ్ టెక్నాలజీ లేదని ఆగిపోతే గ్లోబల్ రేస్‌లో వెనుకబడిపోతామని.. ముందు కంటెంట్ రెడీ చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చూసుకుందామనే ధీమాతో వీళ్లు అడుగులేస్తున్నారు దర్శకులు. వారణాసి రిలీజ్ నాటికి కనీసం ఇండియాలో ఒకటైనా 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్ తీసుకురావాలని రాజమౌళి యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఫ్యూచర్ సినిమాలకు ఇదే నాందీ అవ్వొచ్చు కూడా.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే  Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్  Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని  Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్  Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/vHqnTojJ-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/imax.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/tollywood-vs-bollywood-ott-window-the-8-week-rule-and-its-impact-on-film-business-video-1755499.html</loc><video:video>
	<video:title>8 వారాల OTT రూల్.. మునిగిపోయేది నిర్మాతలే</video:title>
	<video:publication_date>2026-02-28T19:28:39+05:30</video:publication_date>
	<video:description>బాలీవుడ్‌లో సక్సెస్ అయిన 8 వారాల ఓటీటీ విండో రూల్.. టాలీవుడ్‌లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు..? అక్కడ 50 రోజుల తర్వాత ఓటిటిలో విడుదలవుతున్న సినిమా.. ఇక్కడెందుకు 30 రోజుల్లోపే వచ్చేస్తుంది..? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి..? డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వందల కోట్ల డీల్స్ వెనక మ్యాటర్ ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం పదండి.. బాలీవుడ్‌లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది.. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్లు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75 శాతం థియెట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు. నార్త్‌లో ఎగ్జిబిటర్లు వేరు.. నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్‌ను మల్టీప్లెక్స్‌లు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నాయి. కాబట్టే లాంగ్ రన్ సాధ్యమవుతుంది. టాలీవుడ్‌కి వచ్చేసరికి సీన్ రివర్స్.. ఇక్కడ ఏషియన్ సినిమాస్, SVC, UV సెల్యులాయిడ్, మైత్రీ లాంటి వాళ్ళే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు. ఒకవేళ 8 వారాల రూల్ పెడితే.. ఓటీటీ నుంచి నిర్మాతగా తమకు వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకు తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్‌‌పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్.. ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటిటి సంస్థలు.. 8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్టైతే ఓకే కానీ ఫ్లాపైతే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా..! ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్‌లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే.. మన దగ్గర భారీగా పెంచేస్తుంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో.. 8 వారాల పాటు ఫుట్ ఫాల్స్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈ రిస్క్ అంతా ఎందుకనే సేఫ్‌గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్‌లో సక్సెస్ అయిన ఈ ఓటీటీ ఫార్ములా.. టాలీవుడ్ బిజినెస్ మోడల్‌కు సెట్టవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్  Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని  Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్  Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా  వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zMaNx3X8-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/ott-movies-8.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/anil-ravipudis-multi-starrer-venkatesh-and-kalyan-ram-unite-for-sankranti-family-entertainer-video-1755495.html</loc><video:video>
	<video:title>Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్</video:title>
	<video:publication_date>2026-02-28T19:26:51+05:30</video:publication_date>
	<video:description>అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఏంటి ఏంటంటూ ఇన్నాళ్ళుగా నడుస్తున్న సస్పెన్స్‌కు అదిరిపోయే వీడియోతో ఆన్సర్ ఇచ్చారీయన. ఎవరూ ఊహించని విధంగా రెండు పెద్ద కుటుంబాల హీరోలను కలిపేస్తున్నారు. ఆస్థాన హీరోతో పాటు.. తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన హీరోను కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి తెచ్చేసారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఓ లుక్కేద్దామా..? మన శంకరవరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. వెంకటేష్‌తో ఉంటుందని తెలుసు కానీ అందులో మరో హీరో కూడా ఉంటాడని తెలియడంతో.. అదెవ్వరనే దానిపై చర్చ బాగా జరిగింది. కొందరు హీరోల పేర్లు వినిపించినా.. చివరికి కళ్యాణ్ రామ్‌ను ఫైనల్ చేసి దగ్గుబాటి, నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారు అనిల్. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ, ఎమోషన్స్‌తో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది ఈ మల్టీస్టారర్. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ అయిందంటున్నారు అనిల్. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పటాస్ తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్‌తో సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి. తనకు మొదటి 100 కోట్ల బొమ్మ ఇచ్చిన హీరోతో.. తనకు మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరోని కలపడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసారు అనిల్ రావిపూడి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ పెద్ద పాత్రే చేయబోతున్నారు. మొత్తానికి మొన్న చిరంజీవి, వెంకీని కలిపిన అనిల్.. ఈసారి కళ్యాణ్ రామ్‌ను జత చేస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని  Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్  Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా  వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌  సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Ve3NXNhh-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/anil-ravipudi-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/ram-pothinenis-career-crossroads-the-energetic-stars-search-for-a-big-hit-video-1755435.html</loc><video:video>
	<video:title>Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని</video:title>
	<video:publication_date>2026-02-28T19:24:20+05:30</video:publication_date>
	<video:description>స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని, ఆసక్తికరమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో స్టార్ లీగ్‌లో తన సత్తాను చాటుకున్నారు. అయితే, నటుడిగా మంచి మార్కులను సాధించినప్పటికీ, వరుస విజయాలను సాధించడంలో ఈ ఎనర్జిటిక్ స్టార్ విఫలమవుతున్నారు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్  Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా  వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌  సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/3kYoaeEj-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/ram-pothineni-2.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/samyuktha-menon-reveals-lcus-future-benz-confirmed-as-part-of-cinematic-universe-video-1755424.html</loc><video:video>
	<video:title>Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్</video:title>
	<video:publication_date>2026-02-28T18:12:03+05:30</video:publication_date>
	<video:description>సౌత్ ఇండియాలో అత్యంత విజయవంతమైన సినిమాటిక్ యూనివర్స్‌లలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఒకటిగా పేరొందింది. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో LCU అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. అయితే, ఇటీవల కూలీ సినిమా పరాజయం, లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, ఖైదీ 2 వాయిదా పడటంతో LCU భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా  వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌  సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/uXX2g8lr-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/samyuktha-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/suriyas-strategic-shift-actor-eyes-telugu-directors-for-future-projects-video-1755419.html</loc><video:video>
	<video:title>Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్..  హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా</video:title>
	<video:publication_date>2026-02-28T18:09:40+05:30</video:publication_date>
	<video:description>కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆశించిన రేంజ్‌లో వర్కవుట్ కాకపోవడంతో నటుడు సూర్య టాలీవుడ్ దర్శకుల వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్, తదుపరి బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. కంగువ ఫెయిల్యూర్ తర్వాత తన కెరీర్ విషయంలో ఆలోచనలో పడిన సూర్య కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. రెట్రోకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ స్థాయిలో పర్ఫార్మ్ చేయలేదు. అందుకే, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త కాంబినేషన్స్‌ను సెట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌  సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/4bqgpP3R-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/suriya-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/leading-actresses-face-career-setbacks-strategies-for-comeback-video-1755415.html</loc><video:video>
	<video:title>వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌</video:title>
	<video:publication_date>2026-02-28T18:06:47+05:30</video:publication_date>
	<video:description>ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోయిన్లకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్న సీనియర్ తారలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. దీంతో వారు తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తొందరపడకుండా, పక్కాగా అన్ని సెట్ అయిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/6pO9VbTN-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/tollywood-heroins-02.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/entertainment-videos/rukmini-vasanths-remuneration-hike-sparks-concern-among-filmmakers-video-1755411.html</loc><video:video>
	<video:title>సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ</video:title>
	<video:publication_date>2026-02-28T18:04:22+05:30</video:publication_date>
	<video:description>సాధారణంగా వరుస విజయాలు సాధించిన నటీమణులు తమ పారితోషికాన్ని పెంచుకోవడం చూస్తూంటాం. కానీ కేవలం ఒక బ్లాక్ బస్టర్‌తోనే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. కాంతార చాప్టర్ వన్ సినిమాలోని తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రుక్మిణి, ఆ ఒక్క విజయంతోనే వరుస సక్సెస్‌లలో ఉన్నారని చెప్పలేం. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించినా, కన్నడ మినహా మరే భాషలోనూ ఆమె తనను తాను పూర్తిస్థాయిలో నిరూపించుకోలేకపోయారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం</video:description>
<video:category>ఎంటర్టైన్‌మెంట్</video:category>
<video:category>ఎంటర్టైన్మెంట్ వీడియోలు</video:category>
<video:category>టాలీవుడ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/fwOUnI3o-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/rukmini-vasanth-4.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/iaf-vayu-shakti-2026-combat-readiness-and-indigenous-power-on-display-at-pokhran-video-1755339.html</loc><video:video>
	<video:title>గర్జించనున్న భారత యుద్ధ విమానాలు</video:title>
	<video:publication_date>2026-02-28T17:05:40+05:30</video:publication_date>
	<video:description>భారత వాయుసేన తన అమ్ములపొదిలోని యుద్ధ తంత్రాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు &#039;వాయుశక్తి-2026&#039; మెగా విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 270 కి.మీ దూరంలో జరిగే ఈ ప్రదర్శనతో ఎడారి గగనతలం యుద్ధ విమానాల గర్జనతో ప్రతిధ్వనించనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనలో స్వదేశీ తేజస్‌తో పాటు రాఫెల్, సుఖోయ్-30 MKI, జాగ్వార్, మిరాజ్-2000 వంటి శక్తివంతమైన విమానాలు తమ శక్తిని ప్రదర్శించనున్నాయి. అంతేకాదు.. అపాచీ, చినూక్, ఎల్‌సీహెచ్ (LCH) హెలికాప్టర్లతో పాటు సి-17, సి-130జె వంటి భారీ రవాణా విమానాలు ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. స్పైడర్ క్షిపణి వ్యవస్థలు, అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు (C-UAS) తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి . &#039;ఆపరేషన్ సిందూర్&#039; వంటి యుద్ధ క్షేత్ర వ్యూహాలను ప్రతిబింబిస్తూ, భారత వాయుసేన పోరాట సంసిద్ధతను మరియు స్వదేశీ పరిజ్ఞానాన్ని చాటిచెప్పడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో భారత వాయుసేన నైపుణ్యం ఈ ప్రదర్శనతో మరోసారి వెల్లడి కానుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం</video:description>
<video:category>జాతీయం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9VjuzhWz-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/indian-navy.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/vizag-shipyard-horror-snakes-invade-sagara-kanya-research-vessel-halting-repairs-video-1755337.html</loc><video:video>
	<video:title>విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు</video:title>
	<video:publication_date>2026-02-28T17:03:27+05:30</video:publication_date>
	<video:description>విశాఖకు ఓ నౌక వచ్చి ఆగింది.. మరమ్మతుల కోసం లంగరు వేసుకుంది. అందులో పనిచేసేందుకు వర్కర్లు వెళ్లారు. ఒక్కసారిగా వాళ్లందరికీ ఒళ్ళు జలదరించే సీన్...! ఓ పాము కనిపించి క్షణాల్లో మాయమైంది. దీంతో అక్కడ ఉన్నవారు హడలెత్తిపోయారు. బయటకు పరుగులు తీసి నౌకలోని తలుపులు మూసేశారు. ఎవరూ మళ్లీ లోపలికి వెళ్లే సాహసం చేయలేదు. సముద్ర పరిశోధనల్లో ఎంతో పేరున్న &#039;సాగర కన్య&#039; నౌక ఇప్పుడు పాముల భయంతో వార్తల్లో నిలిచింది. అండమాన్ సమీపంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలో ఈ నౌకలోకి పాములు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ షిప్‌యార్డ్‌కు చేరుకున్న ఈ నౌకలో పనులు చేసేందుకు వెళ్లిన కార్మికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం మరమ్మతులు మొదలుపెట్టగా, ఒక పాము కనిపించడంతో కార్మికులు భయంతో పనులు ఆపేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించగా.. ఏకంగా ఒక భారీ కొండచిలువ, ఆ తర్వాత బుసలు కొడుతున్న నాగుపాము దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు రంగంలోకి దిగి, అత్యంత చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నారు. అయితే, ఇంజన్ గదిలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. భారతీయ సముద్ర శాస్త్ర అధ్యయనాల్లో &#039;సాగర కన్య&#039; అత్యంత కీలకమైనది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణ మరియు భౌగోళిక పరిశోధనలు చేసే ఈ నౌకలో, ఇప్పుడు పాముల బెడద కారణంగా పనులు నెమ్మదించాయి. పదే పదే పాములు బయటపడుతుండటంతో, షిప్‌యార్డ్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు సాహసించడం లేదు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం  దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం</video:description>
<video:category>ఆంధ్రప్రదేశ్‌</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>విశాఖపట్నం</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/zGhaN4jH-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/snakes-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/hyderabad-midnight-nuisance-meerpet-police-investigate-firecracker-disturbances-video-1755334.html</loc><video:video>
	<video:title>అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం</video:title>
	<video:publication_date>2026-02-28T17:00:22+05:30</video:publication_date>
	<video:description>హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో అది అర్ధరాత్రి సమయం.. కాలనీ అంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా ఒకే చోట పెద్ద ఎత్తున టపాసులు పేలుతున్న శబ్దాలు. ఏవైనా వేడుకలా? అంటే అదీ కాదు. గత రెండు రోజులుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ జైల్ కాలనీలో జరుగుతున్న ఈ ఘటన స్థానికులను హడలెత్తిస్తోంది. ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒకే ఇంటి ముందు 240 షాట్స్ ఉండే భారీ టపాసులను నిప్పంటించి కొందరు దుండగులు పరారవుతున్నారు. ఎటువంటి సందర్భం లేకపోయినా, వరుసగా రెండు రోజులు ఒకే సమయానికి ఇలా జరగడంతో కాలనీ వాసులు తొలుత అది &#039;కొరివి దయ్యం&#039; ఏమోనని భయాందోళన చెందారు. అయితే, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అర్ధరాత్రి ఇలా టపాసులు కాల్చి పారిపోతున్నారని, దీని వల్ల వాహనాలు, ఇళ్లకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఆకతాయిలు చేస్తున్న ఈ చేష్టలను ఖండిస్తూ.. ఇలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు మీర్‌పేట్ పోలీసులను కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా మీర్పేట్ విచారణ చేపట్టారు. మీర్పేట్ ప్రాంతంలో గంజాయి వినియోగం అధికంగా ఉంటున్నందున బహుశా గంజాయి మత్తులో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసుల అనుమనిస్తున్నారు.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం  దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం  Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category>
<video:category>హైదరాబాద్</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/MMBHdr07-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/crackers.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/viral/tragedy-strikes-akshitha-poverty-fighters-overseas-dream-crushed-by-fatal-accident-video-1755331.html</loc><video:video>
	<video:title>నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..</video:title>
	<video:publication_date>2026-02-28T16:57:23+05:30</video:publication_date>
	<video:description>కన్నతల్లికి అండగా నిలిచి, పేదరికాన్ని జయించాలనే పట్టుదలతో విదేశాలకు వెళ్లాలనుకున్న అక్షిత కలలు మొగ్గలోనే వాడిపోయాయి. మలేషియా వెళ్లి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని కలలు కన్న 22 ఏళ్ల ఈ యువతి, విధి ఆడిన వింత నాటకంలో మృత్యుఒడికి చేరింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మరణం ఆమె ఆశలను తుంచేయడమే కాకుండా, ఆ నిరుపేద కుటుంబాన్ని తీరని శోకసముద్రంలో ముంచెత్తింది. తన కళ్లముందే ఎదగాల్సిన బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండె పగిలేలా విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఎన్నో ఆశలతో విమానం ఎక్కాల్సిన అక్షిత, ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోవడం ఆ గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. అక్షిత మరణ వార్త విని బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురవ్వగా, ఆమె చేసిన కష్టాలు, కన్న కలలు అందరినీ కలిచివేస్తున్నాయి. విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన అక్షిత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, తల్లి మరియు అన్నయ్య అండతో ఎంతో పట్టుదలతో చదువుకుంది. కుటుంబ పేదరికాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, రెండేళ్ల కష్టం తర్వాత మలేషియాలో ఉద్యోగం సంపాదించింది. వారం క్రితమే ఊరికి వెళ్లి కుటుంబ సభ్యులతో తన సంతోషాన్ని పంచుకున్న అక్షిత, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల కోసం హైదరాబాద్‌కు వచ్చింది. విధి వంచించినట్లుగా, ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరికొద్ది రోజుల్లో విమానం ఎక్కి విదేశాలకు వెళ్లాల్సిన బిడ్డ, ఇలా విగతజీవిగా మారి గ్రామానికి తిరిగి రావడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. కన్నతల్లికి ఆసరాగా నిలవాలనుకున్న అక్షిత ఆశలు రోడ్డు ప్రమాదం రూపంలో అడియాశలవ్వడం ఆ కుటుంబంలో తీరని చీకటిని నింపింది. తమ కష్టాలను తీరుస్తుందనుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో అక్షిత తల్లి, అన్నయ్యల రోదనలు మిన్నంటాయి. శుక్రవారం విజయనగరంలో అక్షిత అంత్యక్రియలు బంధువులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబానికి అండగా ఉండి విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్న ఆ చిన్నారి మరణం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. అక్షిత పార్థివ దేహాన్ని చూసి గ్రామం మొత్తం దిగ్భ్రాంతికి గురవ్వగా, ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం  దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం  Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే  Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..</video:description>
<video:category>ట్రెండింగ్</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category>
<video:category>వైరల్ వీడియోలు</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/QSsLGPsM-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/death-3.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9telugu.com/videos/lunar-eclipse-2026-astrological-precautions-and-rituals-for-certain-zodiac-signs-video-1755326.html</loc><video:video>
	<video:title>Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే</video:title>
	<video:publication_date>2026-02-28T16:54:07+05:30</video:publication_date>
	<video:description>మార్చి 3, 2026, మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రహణం పాక్షికంగా దర్శనమిస్తుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు గ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6:20 నుండి 6:56 గంటల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ ప్రభావం 4:35 నుండి 7:53 గంటల వరకు ఉంటుంది.  మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Also Watch:  Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం  దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం  Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే  Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..  Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్</video:description>
<video:category>ఆధ్యాత్మికం</video:category>
<video:category>జ్యోతిష్యం</video:category>
<video:category>తాజా వార్తలు</video:category>
<video:category>వీడియోలు-Telugu News Video</video:category><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/EOEFU17i-i3kV1w3s.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9telugu.com/author/tv9-telugu-desk">TV9 Telugu</video:uploader><video:thumbnail_loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/lunar-eclipse-2026-1.jpg</video:thumbnail_loc></video:video></url></urlset>