పెరోల్ పై ఖైదీలను విడుదల చేసిన యూపీ
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుండడంతో జైళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ 2,257 మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేసింది. గత 8 వారాల్లో 2,257 మంది ఖైదీలను విడుదల చేయడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని జైళ్లలో 35వేల మంది ఖైదీలుండగా వారిలో 17వేలమందిని తాత్కాలిక పెరోల్ పై విడుదల చేశారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో […]
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుండడంతో జైళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ 2,257 మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేసింది. గత 8 వారాల్లో 2,257 మంది ఖైదీలను విడుదల చేయడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని జైళ్లలో 35వేల మంది ఖైదీలుండగా వారిలో 17వేలమందిని తాత్కాలిక పెరోల్ పై విడుదల చేశారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 150 మంది ఖైదీలకు ఇప్పటికే కరోనా వైరస్ సోకడంతో రాష్ట్రంలోని ఖైదీలకు తాత్కాలిక పెరోల్ పై విడుదల అనివార్యమైంది.