బ్రేకింగ్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
చిత్తూరు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుగుణమ్మ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుగుణమ్మ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.