హిందూ, క్రైస్తవ బాలికలను ఎత్తుకుపోయి.. బలవంతంగా..

పాకిస్థాన్ ఇమ్రాన్‌ ప్రభుత్వ తీరుపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా వివక్షాపూరితమైన చట్టాన్న తీసుకొచ్చిందంటూ ఫైర్ అయ్యింది. మతపరమైన అల్ప సంఖ్యాకులపై దాడులు చేయడానికి.. ఇమ్రాన్ ప్రభుత్వం ఏర్పడినట్లైందని పేర్కొంది. పాక్‌లోని పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ప్రభుత్వ పాలనపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘పాకిస్థాన్ – దాడికి గురవుతున్న మత స్వేచ్ఛ’’ అన్న పేరుతో విడుదలైన ఈ నివేదికలో అనేక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీలను అణగదొక్కడంతో […]

హిందూ, క్రైస్తవ బాలికలను ఎత్తుకుపోయి.. బలవంతంగా..
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2019 | 4:48 AM

పాకిస్థాన్ ఇమ్రాన్‌ ప్రభుత్వ తీరుపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా వివక్షాపూరితమైన చట్టాన్న తీసుకొచ్చిందంటూ ఫైర్ అయ్యింది. మతపరమైన అల్ప సంఖ్యాకులపై దాడులు చేయడానికి.. ఇమ్రాన్ ప్రభుత్వం ఏర్పడినట్లైందని పేర్కొంది. పాక్‌లోని పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ప్రభుత్వ పాలనపై ఓ నివేదికను విడుదల చేసింది.

‘‘పాకిస్థాన్ – దాడికి గురవుతున్న మత స్వేచ్ఛ’’ అన్న పేరుతో విడుదలైన ఈ నివేదికలో అనేక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీలను అణగదొక్కడంతో పాటు.. రాజకీయ బలం పెంచుకోవడానికి ప్రభుత్వాలు దైవ దూషణ చట్టాలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. ఈ క్రమంలో ఆయుధాల వినియోగంతో పాటు.. వివిధ అంశాలపై రాజకీయాలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

దైవ దూషణ చట్టాలను, అహ్మదీయ వ్యతిరేక చట్టాన్ని ఇస్లామిక్ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని.. ఈ చట్టాలను ఆసరాగా చేసుకుని.. అల్ప సంఖ్యాకులను హింసిస్తున్నట్లు పేర్కొంది. హిందువులు, క్రైస్తవులు దాడులకు గురవుతున్నారని.. ముఖ్యంగా హిందూ, క్రైస్తవ మహిళలు, బాలికలు బాధితులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా వందల మంది హిందూ, క్రైస్తవ బాలికలను బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్చుతూ ముస్లిం యువకులతో వివాహాలు చేస్తున్నారంటూ వెల్లడించింది.

ఈ క్రమంలో బాధిత మహిళలు, బాలికలు తిరిగి సొంతవారిని చేరుకుంటామనే ఆశను కూడా కోల్పోతున్నారని తెలిపింది. వీరిని అపహరించినవారు తీవ్రంగా బెదిరిస్తుండటమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇలా చేసే వారిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదిన.. మతపరమైన మైనారిటీల పట్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఈ నివేదికలో వివరించింది. కాగా, ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలిలో భాగంగా సీఎస్‌డబ్ల్యూ కూడా పని చేస్తోంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు