నా కూతుళ్ళను ఆ దుర్మార్గులు వేధిస్తున్నారు.. కువైట్ నుంచి ఓ తల్లి ఆవేదన

తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను కువైట్‌కి ఉపాధి కోసం వెళ్తే... నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ...

నా కూతుళ్ళను ఆ దుర్మార్గులు వేధిస్తున్నారు.. కువైట్ నుంచి ఓ తల్లి ఆవేదన
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 3:57 PM

తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తాను కువైట్‌కి ఉపాధి కోసం వెళ్తే… నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ.. టీవీ9కు సెల్ఫీ వీడియో పంపింది మహిళ.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని అరుంధతి నగర్‌లో జరిగింది. ప్రేమించాలంటూ ఇద్దరు యువకులు.. గత కొంతకాలంగా యువతుల వెంట పడుతున్నారు. అయితే యువకుల వేధింపులు మరీ ఎక్కువైనందుకు ఆ అక్కాచెల్లెల్లు అమలాపురం టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే ఇద్దరి యువకులను పోలీసులు వదిలేశారు. కేసు పెట్టినందుకు యువతులపై పెట్రోల్ పోసి చంపేస్తానంటూ ఆ యువకులు బెదిరించారు. దిక్కు తోచని స్థితిలో ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని.. తమ కూతుళ్లను ఎలాగైనా కాపాడాలంటూ.. టీవీ9కి సెల్ఫీ వీడియో పంపింది తల్లి.

Read More:

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..