తమిళనాట ఉగ్ర కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు.. రాష్ట్రంలోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో గురువారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ బృందం వారిని ఇప్పటికే విచారిస్తోంది. పట్టుబడ్డ ఇద్దరికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న తాజాగా వారిని తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలించింది. తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు రావడంతో వారిని కోయంబత్తూరుకు రప్పించి […]

తమిళనాట ఉగ్ర కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 2:12 PM

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు.. రాష్ట్రంలోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. కేరళలో గురువారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ బృందం వారిని ఇప్పటికే విచారిస్తోంది. పట్టుబడ్డ ఇద్దరికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న తాజాగా వారిని తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలించింది. తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు రావడంతో వారిని కోయంబత్తూరుకు రప్పించి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలర్టైన పోలీసులు.. అన్ని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కోయంబత్తూరులో ఉగ్రవాదుల దాడులు జరగడంతో మరోసారి అదే తరహా దాడులు జరుగుతాయమేనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలోని ఆలయాలు, చర్చీలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..