రైలు ఢీకొని.. రెండు ఏనుగులు మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. రైలు ఢీకొన్న ఘటనలో రెండు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన హరిద్వార్ దగ్గర ఉన్న జమాల్పురా కలాన్లో చోటుచేసుకున్నది. పట్టాలు దాటుతున్న ఏనుగులను.. అటుగా వస్తున్న నందాదేవి ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో అవి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. రైలు ఢీకొన్న ఘటనలో రెండు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన హరిద్వార్ దగ్గర ఉన్న జమాల్పురా కలాన్లో చోటుచేసుకున్నది. పట్టాలు దాటుతున్న ఏనుగులను.. అటుగా వస్తున్న నందాదేవి ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో అవి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.